28, ఏప్రిల్ 2024, ఆదివారం

పంటలకు పురుగు పట్టి,

 ®️చైనాలో పిచ్చుకలు ఒక సంవత్సరంలో 6.5kg ధాన్యం తింటున్నాయని, ఈ ధాన్యాన్ని అంతా కాపాడితే సుమారు 60వేల మందికి ఆహారం దొరుకుతుందని ఆలోచించి సుమారు 30 లక్షల పిచ్చుకలను చంపేశారు. చెట్లపై వాలకుండ డబ్బాలతో కొట్టి పారద్రోలారు, వాటి గుడ్లను పగలగొట్టారు. 

®️పిచ్చుకలను చంపేసి వాటి సంఖ్యను తగ్గించడం వలన పంటలకు పురుగు పట్టి, తినడానికి తిండి దొరక్క ఆ తర్వాత 1958-61 సంవత్సరాలలో తీవ్రమైన కరువు ఏర్పడింది.


®️సుమారుగా 4.5 కోట్ల మంది ఆకలితో చనిపోయారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి సోవియట్ యూనియన్ నుండి కొన్నివేల పిచ్చుకలను దిగుమతి చేసుకున్నారు. 


®️కాబట్టి అభివృద్ధి ఒక్కటే కాదు, చెట్టు, పుట్ట, పిట్ట ప్రతీది మానవ మనుగడకు అవసరమే.®️👆

కామెంట్‌లు లేవు: