3, అక్టోబర్ 2023, మంగళవారం

శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం

 శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం

    గురూజీ సహదేవ రాజు సెల్ :9948381552

   ఈ భూప్రపంచం మీద సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు

   )1విద్య

   2)ఉద్యోగం

   3)వ్యాపారం

   4)భార్య భర్తల మధ్య గొడవలు

   5)పుత్రసంతానం

   6)ప్రేమ సమస్యలు

   7)ఎన్ని సంబంధాలు వచ్చిన పెళ్లి ముడి పడకపోవడ

   8)ధనము కలసి రాకపోవడం

   10)కుటుంబ సమస్యలు

   11)ఆర్థిక సమస్యలు

   13)స్త్రీ వశీకరణం

   14పురుష వశీకరణం

   15)శని దోషం నాగదోషం నరదిష్ఠి

   16)ఇంట్లో మనశాంతి లేకపోవడం మీ కుటుంబంలో దెయ్యాల సమస్యలు ఉంటే చెడు కర్మలు ఉన్నా గురూజీ చక్కటి పరిష్కరం చెప్పగలరు

   ఎదో సరదాగా ఆడుకుందామని :::చేపి చేయొద్దు సమస్య ఉంటే ఫోన్ చేయండి

   సర్వేజన సుఖినోభవంతు

   నమ్మకంతో ఫోన్ చేయండి

   సర్వ సమస్యలకు పరిష్కరం చేయబడును పూజారి లక్ష్మణ్ రాజు

   సెల్ : 9150206445


Disclaimer.  This blogger is not responsible for the above content. Vewers are requested to enquir before proceed. 



రామాయణమ్ 343

 రామాయణమ్ 343

...

కామముప్రకోపించి ఆలోచన చెడి ఏమేమో మాటలాడుతున్న రావణుని మాటలు వింటున్నాడు కుంభకర్ణుడు .

ఆయన అసంబద్ధ ప్రలాపనలు  రుచించలేదు కుంభకర్ణునకు  .

.

అందుకే అన్నతో," మహారాజా నీవు సీతను ఎత్తుకు వచ్చుటకు పూర్వమే ఈ పరిషత్తును సమావేశపరచి సలహా సంప్రదింపులు చేసిన ఎడల సబబుగా నుండెడిది! 

.

రావణా ! ఏ రాజు న్యాయాన్ని అనుసరిస్తాడో అతనికి పశ్చాత్తాపము చెందవలసిన సమయము రాదు .

.

నీతి ఏదో ,ఏది నీతికాదో తెలియని వాడే వెనుకచేయవలసిన పనులు ముందు ముందు చేయవలసిన పనులు వెనుక చేయుచుండును.

.

నీవు సరిగా ఆలోచించకుండా ఈ పనికి ఒడిగట్టినావు ,

రామునితో ఉన్న సీత కాలకూటవిషమునిండినమాంసము ,ఆ మాంసము భుజించవలెనని నీకేల ఇచ్ఛ కలిగినది!

.

 నీ అదృష్టము!!

 రాముని కంట నీవుబడలేదు !

.

సరి !!

అయినదేమో అయినది ! 

నీ శత్రువులు నా శత్రువులే వారిని యమపురికి సాగనంపి నీకు చింతలేకుండగ చేసెదను.

.

శత్రువును చంపి నీతిని అవినీతిని సమము చేసెదను ! నీవు నీ భార్యలతో సుఖముగా నుండుము "".

.

నీవు అనాలోచితముగా చేసితివి అని పలికిన కుంభకర్ణుని మాటలు విన్న రావణుని ముఖము కోపముతో జేవురించినది...

.

వూటుకూరు జానకిరామారావు

లాల్ బహుదూర్ శాస్త్రి



 *తల్వార్లు, కత్తులు, ఆటంబాంబ్ లు చూపించి నా దేశాన్ని బయపెట్టాలని చూస్తే ఇక్కడ ఎవ్వడు భయపడేవాడు లేడు-- 


గోప్ప దేశభక్తుడు... 

నిస్వార్థపరుడు... త్యాగజీవి...నిఖార్సైన రాజకీయనాయకుడు... 


జై జవాన్ జై కిసాన్ నినాదం ఎత్తిన మొట్టమొదటి ప్రధాని.. 

ప్రధానిగా పనిచేసినా సొంత ఇల్లు కూడా లేని నిజాయితీపరుడు...

నేడు 🙏 లాల్ బహుదూర్ శాస్త్రి🙏 గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..🙏🙏

Panchaag


 

తపస్సు అంటే ఏమిటి.

 🦋🦋🦋🦋🦋🦋🦋

*తపస్సు అంటే ఏమిటి..🙏🏾?*

          🦋

సీతకొకచిలుక జననం..*🦋


🦋🦋🦋🦋🦋🦋🦋


ఒక మంత్రాన్నో…, ఏదో ఒక దైవాన్నో ఉపాసిస్తూ., నిరంతర ధ్యానంలో ఉండడమే #తపస్సు అనుకుంటే పొరపాటు. ‘తపనే’ #తపస్సు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే…, ఆరాట పడడమే #తపస్సు. అలా తపించినంత మాత్రాన., ఆరాట పడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు... తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే…


మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము…. ఈ సృష్టిలో దేనికి లేదు.ఆయుధాన్ని వాడకుండా ఓ మూల పడేస్తే తుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది. ఆయుధాన్ని నిరంతరం వాడుతూంటే పదును దేలి.. దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా.. 


అయితే., ఇక్కడ మీకో సందేహం రావచ్చు. ‘అయ్యా.. మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా అని.’ నిజమే ఆలోచించడం వేరు... ఆరాట పడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని ఆరాటపడడం అనరు. చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే., తపననే #తపస్సు అంటారు. అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే #తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతి ని కాంక్షిస్తూ #తపస్సు చేయాలి. అదే నిజమైన #తపస్సు.


#తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా… ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా..? అని ప్రశ్నించ వచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన ఋషులు ఇంత వరకు ప్రతిపాదించలేదు. దీనికి ప్రకృతి పరమైన ఆధారం ఉంది....


సృష్టిలో అందమైన కీటకం ‘సీతాకోక చిలుక’. దీని పుట్టుక చాలా వింతగా ఉంటుంది. సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి కోడిపిల్ల పుడుతుంది. సీతాకోక చిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోక చిలుకలు రావు. గొంగళి పురుగులు వస్తాయి. ఈ గొంగళి పురుగులు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి.ఆ దశలో అది రాళ్ళలో., రప్పల్లో.., ముళ్ళలో తిరుగుతూ., ఆకులు తింటూ కాలం గడుపుతుంది. అలా కొంత కాలం గడిచాక తన జీవితం మీద విరక్తి కలిగి., ఆహార విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశానికి పోయి., తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితి లోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది. అయితే అది గొంగళి పురుగులా రాదు. అందమైన సీతాకోక చిలుకలా వస్తుంది. అప్పుడది ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో

చిక్కుకోక మరణిస్తుంది. అదీ #తపస్సు ఇచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోక భగవన్నామామృత పానంతో తరిస్తాడు.


పుట్టిన ప్రతి మనిషి ఒక గొంగళి పురుగులా జీవిస్తూ ఉంటాడు .తరువాత క్రమంలో #తపస్సు (ధ్యానం)చేత నేనే భగవత్ స్వరూపుడను అని తెలుసుకొని ఈ సంసార జగత్తులో చిక్కుకోకుండా   అందమైన సీతాకోక చిలుకలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు . ఇదే #తపస్సు (ధ్యానం) ఇచ్చే ప్రతిఫలం...


*సంస్కర్తలు... బ్రహ్మజ్ఞాని.....*


మానవుని ఆయుస్సు వందేళ్లు. రెప్పపాటు జీవితం.

కానీ తానెవడో, ఈ భూమ్మీదకు ఎందుకొచ్చాడో తెలుసుకోకుండా.. ప్రపంచ స్థితిగతుల్ని మార్చాలని తన జీవితమంతా దారబోసి, ఏదో చేయబోతాడు చివరకు ఏదో జరుగుతోంది.. ఇదంతా సంఘసేవ అని చంకలు గుద్దుకుంటాడు. కానీ వాని సిద్ధాంతాలు వలన లోకం మరింత గందరగోళంగా తయారై ఉంటుంది. అప్పటికి వాడుండడు. వాడి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించి, ఉపాధ్యాయులు పిల్లల బుర్రల్లోకి ఎక్కిస్తారు.. "ఆదర్శపురుషులు" అని చెప్పి.


వ్యక్తిగతమైన సంస్కరణలోనే సంఘ సంస్కరణ ఇమిడి ఉంది అన్న గొప్ప రహస్యాన్ని మన ఋషులు కనుగొన్నారు. అందుకే మన ప్రాచీన భారతంలో.. ఋషులు ఉన్నారేగాని సంఘ సంస్కర్తలు లేరు.


అందుకే రామతీర్థులు.. "సంస్కర్తలు కావలెను.. అర్హత: తమను తాము సంస్కరించుకుని ఉండవలెను" అని పత్రికాప్రకటన ఇచ్చారు. దాని అర్థమేమంటే తనను తాను సంస్కరించుకుంటే మరొకరిని సంస్కరించడానికి వానికి ఇతరం, ఇతరులు గోచరించరు.


అందుకే భగవాన్.. ప్రపంచం సంగతి ప్రపంచం చూసుకుంటుంది. నీ సంగతి నీవు చూసుకో అనేవారు. అద్దంలో చూసుకుని తలదువ్వుకుంటే, ఏకకాలంలో ప్రతిబింబంలోని తల కూడా దువ్వబడే ఉంటుంది. ఈ ప్రపంచం తన ప్రతిబింబమే.. ఈ వ్యక్తిగతమైన సంస్కరణలో భాగమే

బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాశ్రమములు.. మన భారతీయ జీవన విధానంలోనే సంఘసంస్కరణ ఇమిడి ఉంది.


"సంఘసంస్కరణ" అనే ఓ ప్రత్యేక కార్యక్రమం ఏమీ అవసరం లేదు. సంఘాన్ని సంస్కరించడానికి కొంపా గోడు వదిలేసి దేశం మీద పడనక్కర్లేదు.. ఎవడికి వాడు వాడి వాకిలి శుభ్రం చేసుకుంటే, ఏకకాలంలో ఊరంతా శుభ్రమౌతుంది.. అంతేగాని నీవు చీపుర తీసుకుని ఊరినంతటినీ శుభ్రం చేయాలనుకోవడం మూర్ఖత్వం...ఆదిత్యయోగి..


వివేకానంద అంతటివాడు విసిగిపోయి.. "ఈ లోకం కుక్క తోక వంటిది. అది అలానే ఉండడం దాని స్వభావం" అన్నారు.. సంస్కర్త తాను జీవించి ఉన్నంతవరకు కుక్కతోకను లాగి పట్టుకుని ఉంటాడు. వాడు మరుగవ్వగానే మళ్లీ వంకరే.


మరి చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా.. అంటారేమో.. నిజమే ఆ ఒక్కడు వేదబ్రాహ్మణుడు.

ప్రాచీన భారతంలో చక్రవర్తులు సైతం వారి రాకతో సింహాసనం మీద నుంచి లేచి ఎదురేగి అతిధిసత్కార్యాలు ఘనంగా చేసేవారు.. బ్రాహ్మణుడు అంటే కుల సంబంధమైన వ్యక్తి అని కాదు. బ్రహ్మజ్ఞానమును పొందినవాడు అని అర్థం.


అనగా.. తనను తాను సంస్కరించుకున్నవాడు అని అర్థం. బ్రహ్మజ్ఞానం పొందినవాడు వాడు చంఢాలుడైనా సరే వాడు బ్రాహ్మణుడే.

ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించే సద్గురువును బ్రహ్మజ్ఞాని అనవచ్చు. నిన్ను అంతర్ముఖంలోకి నెట్టేవాడు యెవడైనా సరే వాణ్ణి బ్రహ్మజ్ఞాని అనవచ్చు.


ఎవడి పని వాడు చేసుకుంటే అదే గొప్ప దేశ సేవ అవుతుంది. నీ "కుటుంబం" అనే చిన్న యూనిట్ కు నీవు పరిపూర్ణంగా న్యాయం చేయగలిగితే చాలు

లోకానికంతా నీవు మేలు చేసినవాడివే అవుతావు

అంటారు ఓ గురువుగారు.. నీవు, నీ కుటుంబం వరకే చూసుకో చాలు.. అనే మాటలు స్వార్థపరమైనవిగా అనిపిస్తాయి. కానీ కాదు.


"సేవ" అనే మాట కంటే మోసపూరితమైన మాట మరొకటి లేదు అంటారు ఆ గురువుగారు. ప్రతి ఒక్కరూ తాను, తన కుటుంబం వరకే చూసుకుంటే.. దేశంలో ఇంతమంది అనాధలు ఉండరు. ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండవు. దేశంలో అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరగడం దేశాభివృద్ధి కాదు.

కుటుంబ వ్యవస్థ కుంటుపడడమే వీటికి కారణం.

నేల విడిచి సాము చేయరాదు.. తన్ను విడిచి సేవ చేయరాదు... 

.


ఈ శ్రీకృష్ణ రహస్యం..

మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివినవారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి.

కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు?

ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా?

ధర్మరాజుని జూదానికి వెళ్ళకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా? సుయోధనుడు శకునితో ఆడించినట్టు, ధర్మరాజు కృష్ణుడితో ఆడించి

ఉండొచ్చు కదా? ఇవన్నీ ఎందుకు జరగలేదు?

ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ఇలాంటి ప్రలెన్నో సహజంగానే వస్తాయి...ఆదిత్యయోగి...

వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. మనకు కాదండోయ్.

శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు కి. మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చూద్దాం.

ఉద్ధవుడు : మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా.., ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా ?

కృష్ణుడు : ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా.

ఉద్ధవుడు : అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ?

కృష్ణుడు : జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను.

ఉద్ధవుడు : అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ?

కృష్ణుడు : ఉద్దవా ! ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి.. నాకు తెలీదు అనుకోని, ప్రతీది చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు.

అదీ కృష్ణుడు చెప్పిన రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు. పూజలు ఏమీ అవసరం లేదు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే.. మన జీవితం సాఫీగా సాగిపోతుంది......

🦋🦋🦋🦋🦋🦋🦋A Best Collection from Brahmama Samaakya.

        🙏🏾

.

హిందువులు ఏమైపోయారు,

 12 మంది హిందూ ఆడపిల్లలు ముస్లిం, క్రైస్తవులను పెళ్లి చేసుకుంటున్నారు అన్న వార్త మీద ఎవరికి ఎలాంటి స్పందన కలగలేదు, వీళ్లంతా హిందూ మతాన్ని వదిలి పెడుతున్నారు, రెండు తెలుగు రాష్ట్రాలప్రతి రిజిస్ట్రార్ ఆఫీసులో ఇలాంటి కేసులు నెలకు 10 పైనే ఉంటాయి సగటున నెలకు 1000 పైగాహిందూ మతాంతర వివాహాలు జరుగుతున్నాయి హిందువు వేరే మతస్తులను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా హిందువే ఆ మతంలోకి వెళ్లడం జరుగుతుంది, ఎందుకంటే హిందువులకు మతం గానీ మతాభిమానం కానీ ఉండదు, వ్యవస్థలు అన్ని కలిసి హిందువుల్ని అలా తయారుచేసాయి,కొంతమంది కాళ్ళు బారా జాపుకుని తలకింద చేతులు పెట్టుకుని హిందూ మతానికి అంతంలేదు అంటూ  తాము మేధావులం అని ఫీల్ అవుతారు, వాళ్ళకి ఒక ప్రశ్న భారత్ నుండి విడిపోయిన 18 దేశాల్లో ఒకప్పుడు ఉన్నది మొత్తం హిందువులేగా ఇప్పుడు నేపాల్ తప్ప మిగిలిన దేశాల్లోహిందువులు ఏమైపోయారు, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లలో ఎన్ని కోట్ల మంది హిందువుల్ని ఏ ఏ రకాలుగా క్రూరంగా, రాక్షసంగా కనుమరుగు చేసారో కొన్ని వేల వీడియో లు వచ్చాయి, భారత్ లో ఆ పని నిదానంగా, ప్రణాళికా బద్ధంగా జరుగుతోంది, ఈ విషయాలు మాట్లాడితే సెక్యూలర్స్ కి విపరీతమైన కోపం ---ఆ కోపం దేశం మీద కూడా.ఈ మత మార్పిడులకు అడ్డుకట్ట వేయకపోతే హిందువులు మిగలరు. హిందువులు ఉండాలి అనుకునే వాళ్లకు ఇదొక హెచ్చరిక. ఈ హెచ్చరిక సెక్యూలర్స్ కి ఆనందం.

మనుషుల అవసరం తెలిసిన దేవుడు

 *1940*

*కం*

అక్కర లెరిగిన దేవుడు

చక్కగ తరుగోగణముల సమకూర్చు భువిన్

నిక్కంబెరుగని మూఢులు

గ్రక్కున వారలను ద్రుంచి కడచను సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనుషుల అవసరం తెలిసిన దేవుడు చక్కగా చెట్లను, గోవులను సమకూర్చుతాడు. ఈ నిజం యెరుగక బుధ్ధి హీనముతో వాటిని నాశనం చేసి వారు కూడా నశింతురు.

*సందేశం*:-- చెట్లు, గోజాతులు మనుషులను వ్యాధుల నుండి రక్షించడానికి మనుషుల వద్దకు చేరుతాయి. అవి గుర్తించని మనుషులు వాటిని దూరం చేసుకుని వ్యాధులకు దగ్గర అవుతారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కనకధారా స్తోత్రం అర్థం?

 కనకధారా స్తోత్రం అర్థం?


కనకధారా స్తోత్రం - అర్థం

1)అంగం హరే పులక భూషణమాశ్రయంతి,

భృంగాంగ నీవ ముకులాభరణం తమాలం,

అంగీకృతాఖిల విభూతిరపాంగ లీలా,

మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః.


నల్ల తమల చెట్టు యొక్క సగం తెరిచిన మొగ్గలకు ఆకర్షితులై, తమ హమ్మింగ్ ధ్వనితో వాటిని అలంకరించే తేనెటీగలు వలె, హరిలో రమణీయమైన ఆభరణం వలె నివసించే లక్ష్మీ మాతకి నమస్కారము.

సమస్త జగత్తు యొక్క ఐశ్వర్యాన్ని తనలో మోస్తూ తన దివ్య దర్శనం ద్వారా సంపదలను కురిపించే వాడు.

ఆ చూపు నా జీవితంలో ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును తీసుకురావాలి.

2)ముగ్ధా ముహుర్విధధదాతి వధానే మురారే,

ప్రేమత్రపప్రణిహితాని గాతాగతాని,

మాలా ధృషోత్మధుకరీవ మహేత్ పాలే యా,

స నే శ్రియం ధిశతు సాగరసంభవాయ.


హరి (మురారి) ముఖం వైపు చూపులు ఉన్న లక్ష్మి తల్లికి నమస్కారాలు.

అతని ముఖంతో ఆకర్షణీయంగా, ఆమె చూపులు ప్రేమతో మరియు అవమానంతో నిండి ఉన్నాయి, అవి మళ్లీ మళ్లీ అతని ముఖంలోకి తిరిగి వస్తాయి.

ఆమె చూపులు భారీ నీటి కలువ చుట్టూ తిరిగే తేనెటీగల్లా ఉన్నాయి.

క్షీరసాగరం నుండి లేచిన ఆమె, ఆమె నాపై అదృష్టాన్ని నింపిన తన చూపును ప్రసాదించు.

3)అమీలితాక్ష మాధిగమ్య మూఢ ముకుందం

ఆనందకందమణిమేషమానంగ తంత్రం,

అకేకర స్థిత్థా కనినిక పశ్మ నేత్రం,

భూత్యై భవేన్మమ భ్జంగశయనాంగనాయ.


పూర్తిగా తెరిచిన కళ్ల ద్వారా ముకుందుడి సంతోషకరమైన ముఖాన్ని, మూసిన కళ్లతో అతని చూపులు అతని ఆనందభరితమైన ముఖంపై ఉంచిన లక్ష్మి తల్లికి నమస్కారాలు.

ఆమె చూపు ఆనందం మరియు ప్రేమతో నిండి ఉంది.

పాముపై విశ్రమించిన ముకుందుడిని, ఆమె కనుల మూలనుండి ఒక చూపు నాపైకి రానివ్వండి.

4)బహ్వంతరే మధుజిత శ్రితకౌస్తుబే యా,

హరవలీవ నారీ నీల మయీ విభాతి,

కామప్రద భగవతో అపి కదక్ష మాలా,

కళ్యాణమవహతు మే కమలాలయా


కౌస్తుబ మణి (ప్రపంచంలో అత్యంత విలువైన రత్నం) ఉన్న మధు అనే రాక్షసుడిని జయించిన వారి హృదయంలో నివసించే లక్ష్మి తల్లికి నమస్కారాలు.

ఆమె చూపులు హరిలో ప్రేమను పెంచే నీలిరంగు పసుపు ముత్యాల తీగలా మెరుస్తున్నాయి.

ఆమె ప్రక్క చూపుల శ్రేణి ద్వారా, కమలాలలో నివసించేవాడు, ఆ వైపు చూపులతో నన్ను ఆశీర్వదించి, నా జీవితాన్ని తాకి, నాకు ఐశ్వర్యాన్ని మరియు సంపదను తీసుకురావాలి.

5)కలాంబుధాలీతోరసి కైదా భరే,

ధారాధరే స్ఫురతి యా తదింగనేవ,

మథు సమస్త జగతాం మహనీయ మూర్తి,

బద్రాణి మే ధీశతు భార్గవ నందనాయ


కైతబాను చంపిన వక్షస్థలం, నల్లటి మేఘావృతమైన ఆకాశాన్ని తలపించే వక్షస్థలంపై మెరుస్తున్న మెరుపు తీగలా, తేనెటీగలా విహరించే లక్ష్మీమాతకు నమస్కారాలు.

మొత్తం విశ్వం యొక్క దయగల తల్లి, శక్తివంతమైన ఋషి భార్గవ కుమార్తె.

ఆమె మంగళకరమైన రూపం నా జీవితాన్ని తాకి, నాకు శ్రేయస్సుని కలిగించుగాక.

6) ప్రాప్తం పదం ప్రధమథ ఖలు యత్ ప్రభవత్,

మాంగల్యభాజీ మధు మధినీ మానమతేన,

మయ్యపాదేత మాథర మీక్షణార్ధం,

మంథాలసం చ మకరాలయ కన్యకాయ.


లక్ష్మీమాతకి నమస్కారాలు, ఎవరి శక్తి ద్వారా మన్మథుడు, ప్రేమ దేవత, మధు-హరిని వధించిన వ్యక్తిని చేరుకోగలిగాడు, అతను ఎల్లప్పుడూ ఆనందాన్ని అందించే వారితో అనుసంధానించబడి ఉన్నాడు.

ప్రేమ మరియు ఆశీర్వాదాలతో నిండిన ఆ రకమైన మరియు సున్నితమైన సగం తెరిచిన కళ్ళ చూపు నుండి శక్తి, సముద్రపు కుమార్తె యొక్క చాలా మృదువైన చూపు నాపై పడనివ్వండి.

7)విశ్వమరేంద్ర పాధవీ బ్రహ్మధన ధాక్షం,

ఆనంద హేతు రాధికం మధు విశ్వోపి,

ఏషన్న శీధతు మయి క్షణమీక్షణార్థం, నేను

ంధివరోధర సహోదరమిధిరయా


తల్లి లక్ష్మికి నమస్కారాలు, ఆమె కేవలం పక్క చూపుతో, ఇంద్రుడికి మూడు లోకాలకు రాజుగా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించగలదు.

దీంతో పరమానందభరితుడైన మధుకు శత్రుదేవుడు ఆనందంతో పొంగిపోయాడు.

నీలి తామరపువ్వులను పోలిన ఆ సగం మూసిన కనుల శోభతో ఒక్క క్షణం నాపై ఒక చూపు నిలిచిపోవాలని నేను ప్రార్థిస్తున్నాను.

8) ఇష్ట విశిష్టమథయోపి యయా ధయర్ధ్ర,

దృష్ట్యా త్రవిష్ట పాపదం సులభం లభంతే,

హృష్టిం ప్రహృష్ట కమ్లోధర దీప్తిరిష్టం,

పుష్టిం కృషిష్టా మమ పుష్కరవిష్టరాయ.


లక్ష్మి తల్లికి నమస్కారములు.

కేవలం ఆమె దివ్య కటాక్షంతో, స్వర్గంలో స్థానం పొందడం వంటి కష్టతరమైన కోరికలను కూడా సాధించవచ్చు.

ఇది ఆమె ఆర్ద్రమైన, కరుణామయమైన కళ్ళ యొక్క శక్తి, ఒకరు ఎప్పుడూ చూడగలిగే దయగల కళ్ళు.

వికసించిన కమలం యొక్క శోభను కలిగి ఉన్న ఆమె చూపు, ఆ మాయా, సంతోషకరమైన క్షణం;

అది నా దారికి రావచ్చు.

పద్మాసనంలో కూర్చున్న వాని దయగల కటాక్షము నా కోరికలను తీర్చును గాక.

9) ధాద్యద్ధయానుపవనోపి ద్రవిణాంభూదరం,

అస్మిన్న కించిన విహంగ శిసౌ విషణ్ణే,

దుష్కరమగర్మ్మపనీయ చిరాయ ధూరం,

నారాయణ ప్రణయినీ నయనంభువః.


లక్ష్మి తల్లికి నమస్కారాలు, మరియు ఆమె తన దయ యొక్క గాలిని ప్రసాదించి, పేదరికంతో నడిచే పక్షి బిడ్డలా నిస్సహాయంగా ఉన్న ఈ నిరుపేదపై తన సంపదను కురిపించండి.

ఆమె నా జీవితం నుండి పాప భారం యొక్క ప్రభావాన్ని తొలగిస్తుంది.

నారాయణునికి ప్రీతిపాత్రమైన ఆమె తన కన్నుల నుండి దయ యొక్క వర్షాన్ని ప్రసాదించుగాక.

10)ఘీర్ధేవతేతి గరుడ ద్వజ సుందరితి,

శాకంభరీతి శశి శేఖర వల్లేభేతి,

సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థిత యా,

థాస్యై నమస్ త్రిభవానై కా గురోస్ తరుణ్యై.


లక్ష్మి తల్లికి నమస్కారములు.

ఆమె జ్ఞానం మరియు వాక్కు దేవత.

ఆమె గరుడను తన చిహ్నంగా ధరించే అందమైన భార్య.

ప్రకృతి మరియు వృక్షసంపదతో అందరినీ ఆదుకునే ఆమె, చంద్రవంకతో ఉన్న వ్యక్తికి ప్రియమైనది మరియు భార్య.

ఆమె సృష్టి, నిర్వహణ మరియు విధ్వంసం యొక్క దైవిక ఆటను గమనిస్తుంది.

అన్ని లోకాల గురువు యొక్క యవ్వన భార్య, మూడు లోకాలు ఆమెకు తమ గౌరవప్రదమైన నమస్కారాలను అందిస్తాయి.

11) శ్రుత్యై నమోస్తు శుభ కర్మ ఫల ప్రసూత్యై,

రథ్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై,

శక్త్యై నమోస్తు శత పత్ర నికేతనాయై,

పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై.


వేదాలకు ప్రతీక అయిన లక్ష్మి తల్లికి నమస్కారాలు, జీవితంలో శుభకరమైన మరియు సానుకూల ఫలితాలను అందించడంలో సహాయపడతాయి.

ఆమె రథి, మంచి గుణాల సాగరం.

ఆమె శక్తిగా గౌరవించబడినది, నూరు రేకుల నివాసంలో నివసించేది.

పుష్కలంగా, పుష్కలంగా, పురుషోత్తమునికి ప్రీతిపాత్రమైన నీకు నమస్కారాలు.

12) నమోస్తు నలీఖ నిభాననై,

నమోస్తు దుగ్ధోగ్ధాధి జన్మ భూమాయై,

నమోస్తు సోమామృత సోధారాయై,

నమోస్తు నారాయణ వల్లభాయై.


వికసించిన కమల ముఖం గల లక్ష్మీ మాతకు నమస్కారము.

చంద్రుడు, దివ్యమైన అమృతంతో పాటు క్షీరసాగరంలో పుట్టిన నీకు నమస్కారం.

నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రమైన నీకు నమస్కారము.

13) నమోస్తు హేమాంభుజ పీటికాయై,

నమోస్తు భూ మండల నాయికాయై,

నమోస్తు దేవతీ ధాయ ప్రయై,

నమోస్తు సార్ంగాయుధ వల్లభాయై.


లక్ష్మి తల్లికి నమస్కారములు.

స్వర్ణ కమలం మీద కూర్చున్నది.

భూలోక దేవత అయిన వారికి నమస్కారము.

దేవతలపై దయ చూపి తన కరుణను కురిపించేవాడికి నమస్కారం.

సారంగ ధనుస్సును పట్టిన నారాయణుని భార్యా, నీ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను.

14) నమోస్తు దేవ్యై భృగు నందనాయై,

నమోస్తు విష్ణోరురసి స్థితాయై,

నమోస్తు లక్ష్మ్యై కమలాలయై,

నమోస్తు ధమోద్ర వల్లభాయై.


లక్ష్మి తల్లికి నమస్కారములు.

బృఘుని కుమార్తె అయిన వారికి నా ప్రార్ధనలు.

మహా విష్ణువు యొక్క విశాలమైన వక్షస్థలమును అలంకరించువాడు.

పద్మం మీద కూర్చున్న వ్యక్తికి నమస్కారాలు.

దామోదరుని భార్య అయిన వారికి నమస్కారము.

15) నమోస్తు కంఠ్యై కమలేక్షణాయై,

నమోస్తు భూత్యై భువనప్రసూత్యై,

నమోస్తు దేవాధిభిర్ అర్చితాయై,

నమోస్తు నన్ధాత్మజ వల్లభాయై.


లక్ష్మి తల్లికి నమస్కారములు.

తామరపువ్వులోని కాంతి, తామరపువ్వు కన్నుల నీ యెదుట సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను.

భూలోకమై శ్రేయస్సును ప్రసాదించే వాడికి నమస్కారం.

దేవతలచే పూజింపబడిన వానికి నమస్కారము.

నంద పుత్రుని భార్యకు నమస్కారములు.

16) సంపత్ కారణీ సకలేంద్రియ నందనాని,

సామ్రాజ్య ధన విభవాని సరోరుహాక్షి,

త్వద్ వందనాని ధూరిత హరనోధ్యతాని,

మామేవ్ మాథరనిశం కలయంతు మన్యే.


లక్ష్మి తల్లికి నమస్కారములు.

కమల నేత్రాలు సమస్త శ్రేయస్సుకు కారణభూతుడవైన వాడికి, సర్వ ఇంద్రియాల్లో గొప్ప ఆనందాన్ని కలిగించేవాడు.

రాజ్యాలను ప్రసాదించే శక్తి గల కమల కన్నుల ఆమె.

నీ మహిమలను గానం చేయడం వలన నీ దయ మన జీవితంలో నుండి అన్ని కష్టాలు, కష్టాలు మరియు పాపాలను తొలగిస్తుంది.

అమ్మా, నిన్ను సేవిస్తూ నీ మహిమలను గానం చేయడానికి నేను ఎల్లప్పుడూ ధన్యుడిని

17) యత్ కదక్ష సముపాసన విధి,

సేవకస్య సకలార్థ సపధ,

సంతానోధి వచనాంగ మనసై,

త్వాం మురారి హృదయేశ్వరీం భజే.


లక్ష్మి తల్లికి నమస్కారములు.

మీరు నాకు ప్రసాదించిన మొత్తం సంపద మరియు శ్రేయస్సు ద్వారా ఆశీర్వదించబడిన మీ వైపు చూపు యొక్క ఆరాధన.

మురారి హృదయంలో నివసించే ప్రియమైన దేవత అయిన నీ ఆరాధనతో నా ఆలోచనలు, మాటలు మరియు పనులు ఆవరించుగాక.

18) సరసిజ-నిలయే సరోజ-హస్తే,

ధవళతమ-అంశుక-గంధ-మాల్య-శోభే |

భగవతీ హరి-వల్లభే మనోజ్ఞే,

త్రి-భువన-భూతి-కరి ప్రసీద మహ్యం


లక్ష్మి తల్లికి నమస్కారములు.

కమలంలో నివసిస్తూ, చేతుల్లో కమలాన్ని పట్టుకున్నది.

మిరుమిట్లు గొలిపే శ్వేత వర్ణాన్ని ధరించి, అత్యంత సువాసనగల పూలమాలలతో అలంకరించబడి, దివ్యమైన శోభను ప్రసరింపజేసేది.

హరికి అత్యంత ప్రీతిపాత్రమైనది మరియు అపారమైన ఆనందానికి మూలమైన ఆమె మనోహరమైనది.

ఆమె మూడు లోకాలకు శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క మూలం.

ఓ తల్లీ, నీ కరుణతో నన్ను దయచేయుము.

19)ధిగ్గస్థిభి కనక కుంభ ముఖ వస్రుష్ట,

సర్వాహినీ విమల చారు జలప్లుతాంగిం,

ప్రాతర్ నమామి జగతాం జననీ మశేష,

లోకాధినాథ గ్రాహిణి మమృతాభి పుత్రీం.


లక్ష్మి తల్లికి నమస్కారములు.

స్వర్గం నుండి ప్రవహించే గంగానది యొక్క పవిత్ర జలాలచే స్నానం చేయబడిన ఆమె ఎనిమిది ఏనుగులచే బంగారు కుండలను అన్ని దిక్కుల నుండి కురిపించింది.

నీరు స్వచ్ఛమైనది మరియు ఖగోళ ప్రాంతం నుండి ప్రవహిస్తుంది మరియు ఆమెను అందంగా మారుస్తుంది.

పరమాత్మ యొక్క భార్య, సంరక్షకురాలు మరియు అమృతాన్ని ఇచ్చే సముద్రపు కుమార్తె అయిన శాశ్వతమైన విశ్వం యొక్క తల్లికి నేను ఉదయాన్నే నమస్కరిస్తున్నాను.

20)కమలే కమలాక్ష వల్లభే త్వం,

కరుణ పూర తరింగితైర పంగై,

అవలోకయ మమకించననం,

ప్రథమం పఠమకృతిమాం ధ్యాయ


లక్ష్మి తల్లికి నమస్కారములు.

ఆమె తన ప్రియతమ హరికి కమల నేత్రం.

దయ మరియు కరుణతో కళ్ళు నిండిన ఆమె, దయచేసి ఈ పూర్తిగా నిరుపేద అయిన నన్ను చూసి, మీ షరతులు లేని కరుణ మార్గంలో ఉండటానికి నన్ను మొదటి వ్యక్తిగా చేయండి.

21)స్తువంతి యే స్తుతిభిరమీరన్వహం,

త్రయీమయీం త్రిభువనమాతరం రామం,

గుణాధికా గురుతర భాగ్య భగినా,

భవన్తి ది భువి బుధా భవితాసయో.


లక్ష్మి తల్లికి నమస్కారములు.

ఈ స్తోత్రమును ప్రతిదినము గానము చేసి, వేదముల స్వరూపిణి, మూడు లోకములకు మాత అయిన ఆమెను కీర్తించేవారు పుణ్యఫలములను సమృద్ధిగా పొందుతారు.

వారి విధిలో జ్ఞానులను కలిగి ఉండటానికి వారు ఆశీర్వదించబడతారు మరియు ఆమె వారి జ్ఞానాన్ని మేల్కొల్పడం ద్వారా జ్ఞానవంతులు అవుతారు.

శ్రీ కల్కాజి మందిర్ (కాళీ మాత ఆలయం)

 🕉 మన గుడి : నెం 197






⚜ ఢిల్లీ : కల్కాజి


⚜ శ్రీ కల్కాజి మందిర్ (కాళీ మాత ఆలయం)


💠 కాళీ/శక్తి దేవతకు చెందిన  కల్కాజీ దేవాలయం సుమారు 1764లో నిర్మించబడింది.  ఈ ఆలయం వైష్ణో దేవి యొక్క ప్రతిరూపంగా పరిగణించబడుతుంది మరియు ఏడాది పొడవునా అధిక సంఖ్యలో భక్తులతో రద్దీగా ఉంటుంది.  

దేవతను విశ్వసించే వ్యక్తులు జీవితంలో తమకు కావలసినవన్నీ సాధిస్తారని, ఆపై వారు తమ కృతజ్ఞతలు చెల్లించడానికి ఇక్కడికి వస్తారని నమ్ముతారు.  


💠 కల్కాజీ ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి మరియు వారాంతాల్లో మరియు నవరాత్రుల సమయంలో తరచుగా రద్దీగా ఉంటుంది.


💠 ఇక్కడి కాళికా దేవి  స్వయంభువు అని హిందువులు విశ్వసిస్తారు, మరియు ఈ క్షేత్రం సత్యయుగం నాటిదని, కాళికా దేవి అవతరించి, ఇతర రాక్షసులతో పాటు రక్తబీజ అనే రాక్షసుడిని చంపిందని నమ్ముతారు.


💠 కల్కాజీ మందిరం 3000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది అని నమ్ముతారు. మహాభారత కాలంలో కాళీకా దేవిని ప్రార్థించడానికి పాండవులు శ్రీకృష్ణుడితో పాటు ఈ ఆలయాన్ని సందర్శించారు.

ఈ ఆలయం సంవత్సరాలుగా అనేక మార్పులకు గురైంది.

కల్కాజీ మందిరం చాలా పురాతనమైనది అయితే, దాని పురాతన భాగాన్ని మరాఠాలు 1764 లో నిర్మించారని నమ్ముతారు. 

1816లో అక్బర్ మరియు మీర్జా రాజా కిదార్ నాథ్ యొక్క పేష్కర్ అనేక చేర్పులు చేశారు.


⚜ ఆలయ చరిత్ర ⚜


💠 హిందూ పురాణగ్రంధాల ప్రకారం, కల్కాజీ మందిర్ ఉన్న ప్రదేశం చుట్టూ నివసించే దేవతలకు ఇద్దరు రాక్షసులు అనేక సమస్యలను సృష్టించారు. 

ఈ సమస్యను పరిష్కరించడానికి దేవతలు బ్రహ్మదేవుడిని సంప్రదించారు మరియు పార్వతీ దేవిని సందర్శించమని ఆయన సలహా ఇచ్చారు.

అప్పుడు పార్వతీ దేవి నోటి నుండి కౌశికీ దేవి ఉద్భవించింది. 

కౌశికి దేవి ఈ ఇద్దరు రాక్షసులతో యుద్ధం చేసింది, అయితే కౌశికి దేవి రాక్షసుడిని చంపినప్పుడల్లా, యుద్ధంలో వారి రక్తం  భూమిపై పడిన కారణంగా, అనేక ఇతర రాక్షసులు పుట్టేవారు.

రాక్షసుల సైన్యాన్ని చూసిన తరువాత, కౌశికీ దేవి తన కనుబొమ్మలను కదిలించింది  మరియు ఆమె నుదుటి నుండి కాళీకా దేవి ఉద్భవించింది.

కాళీదేవి రాక్షసులను చంపడమే కాకుండా వారి రక్తాన్ని కూడా తాగింది. దేవతలందరూ కాళికా దేవిని స్తుతించారు  మరియు కల్కాజీ మందిరం ఉన్న ప్రదేశంలోనే ఆమెను నివసించమని అభ్యర్థించారు. అప్పటి నుండి, ఈ ఆలయం దేశంలోని అత్యంత పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మారింది.


💠 ఈ ఆలయాన్ని కాళి ఆజ్ఞపై థోక్ బ్రాహ్మణులు మరియు థోక్ జోగియన్లు నిర్మించారని నమ్ముతారు. 

ఈ ఆలయాన్ని మరాఠాలు తరువాత పునర్నిర్మించారు


💠 ఏడాది పొడవునా, పెద్ద సంఖ్యలో భక్తులు (ముఖ్యంగా శనివారాల్లో) తరలివస్తారు.  నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఆలయంలో పెద్ద జాతర నిర్వహిస్తారు, ఇది భక్తులతో కిటకిటలాడుతుంది.  

ఈ ఆలయంలో వివాహాలు మరియు తలనీలాలు సమర్పించడం వంటి వివిధ మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు 

 

💠 ఆలయాన్ని సందర్శించి కాళీ దేవిని పూజించిన భక్తులు జీవితంలో కోరుకున్నవన్నీ సాధిస్తారని నమ్ముతారు. 

కల్కాజీ మందిరాన్ని 'మనోకమన సిద్ధ పీఠం' మరియు 'జయంతి పీఠం' అని కూడా పిలుస్తారు. 

మనోకామ్న సిద్ధ అంటే 'కోరికల నెరవేర్పు', 

'పీఠం'  అంటే 'పుణ్యక్షేత్రం'.


💠 ఆలయం చాలా పురాతనమైనదిగా భావించబడుతున్నప్పటికీ, ప్రస్తుత భవనంలోని పురాతన భాగాలు మరాఠాలు 1764 కంటే ముందుగా నిర్మించబడలేదని నమ్ముతారు. 1816లో అక్బర్ II యొక్క పేష్కర్ అయిన మీర్జా రాజా కిదార్ నాథ్ చే అదనంగా నిర్మించబడింది . 

20వ శతాబ్దం రెండవ భాగంలో, హిందూ బ్యాంకర్లు మరియు ఢిల్లీ వ్యాపారులు ఆలయం చుట్టూ గణనీయమైన సంఖ్యలో ధర్మశాలలను నిర్మించారు. 


⚜ కల్కాజీ మందిర్ వద్ద ఆచారాలు : 


1. కల్కాజీ మందిర్‌లో ప్రతి రోజు కాళీ దేవి పాల స్నానంతో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత ఉదయం హారతి జరుగుతుంది.


2. హారతి రోజుకు రెండుసార్లు చేస్తారు, సాయంత్రం హారతిని తాంత్రిక హారతి అని కూడా అంటారు.


3. శీతాకాలం మరియు వేసవిని బట్టి హారతి సమయం మారుతుంది.


💠 శ్రీ కల్కాజీ మందిర్ అన్ని రోజులు ఉదయం 4:00 నుండి రాత్రి 11:30 వరకు తెరిచి ఉంటుంది. 

అంతేకాకుండా, ఆలయంలో వేర్వేరు సమయాల్లో అనేక హారతులు మరియు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.


ఉదయం

గణేష్ వందన: 5:00 AM

దేవతకి పవిత్ర స్నానం: ఉదయం 5:30 నుండి 6:30 వరకు (ఈ సమయంలో ఆలయం మూసివేయబడుతుంది)

ఉదయం హరతి: 6:30 AM నుండి 7:00 AM వరకు

సాయంత్రం

గణేష్ వందన: 7:00 PM

దేవతకి పవిత్ర స్నానం: 7:30 PM నుండి 8:30 PM వరకు

సాయంత్రం హరతి: 8:30 PM నుండి 9:00 PM వరకు



💠 ఏ సమయంలోనైనా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, నవరాత్రుల పండుగ సీజన్లు శ్రీ కల్కాజీ మందిరాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడతాయి,


💠 శ్రీ కల్కాజీ మందిర్ నెహ్రూ ప్లేస్ సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడికి చేరుకోవడం కష్టమైన పని కాదు.

నవగ్రహా పురాణం🪐* . *42వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *42వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*బుధగ్రహ జననం - 5*


తన ముఖం మీద చెమట బిందువులు పొటమరిస్తున్నట్టు గమనించాడు చంద్రుడు.


*"అరెరే ! చెమటలు కమ్ముతున్నాయి. పరుగెత్తావు కదా , పాపం..."* అంది తార అతని ముఖాన్ని చూస్తూ.


తటాలున పైటకొంగుతో అతని ముఖం మీది చెమటల్ని అద్దసాగింది. ఆ కొంగుని అంటిపెట్టుకున్న పుప్పొడి సువాసనా , తామర పువ్వులాంటి ఆమె అరచేతి స్పర్శా చంద్రుడికి మత్తెక్కిస్తున్నాయి. 


*"చెమట మళ్లీ పొంగుతోంది ! అంతగా అలసిపోయావా ?"* తార అతని ముఖం మీద మళ్ళీ ప్రత్యక్షమవుతున్న చెమట పూసల్ని చూస్తూ అంది.


చంద్రుడు మాట్లాడకుండా చూశాడు. తన ముఖం మీదా , శరీరం మీదా చెమట ముత్యాలు పొంగడానికి కారణం అలసట కాదని అతనికి తెలుసు.


*"ఎలాగా తోటలోకి వచ్చాం ! పువ్వులు కోద్దాం ! ఏం ?"* అంది తార. *"అలాగే..."* చంద్రుడు నోరు పెగుల్చుకుని , అన్నాడు.


*"సరే... నువ్వు అటు ! నేను ఇటు ! ఎవరు ఎక్కువగా కోస్తారో చూద్దాం !"* తార నవ్వుతూ అంది. *"అన్ని రంగుల పువ్వులూ కోయాలి సుమా !"*


చంద్రుడు తోటలో పూల మొక్కల మధ్య కలియదిరుగుతూ పువ్వులు కోసి , తన అంగవస్త్రంలో వేసుకుంటున్నాడు. అతనిలో ఆలోచనలు సంకుల సమరం సాగిస్తున్నాయి. ప్రతీ పువ్వు స్పర్శా చంద్రుడికి తార శరీరాన్ని గుర్తుకు తెస్తోంది...


*"చంద్రా ! ఎక్కడున్నావ్ ? ఇలా రా !”* కాస్సేపట్లో తార పిలుపు కోకిలగానంలా అతని వైపు దూసుకువచ్చింది. చంద్రుడు వెనుదిరిగి , పిలుపు వినవచ్చిన వైపు అడుగులు వేశాడు.


*"ఇక్కడ !"* గుబురుగా ఉన్న పూల మొక్కల వైపు నుండి తార హెచ్చరిక. చంద్రుడు ఆగి , చుట్టూ చూశాడు. తార కనిపించలేదు. దాగుడుమూతలా !


*"చంద్రా ! ఇక్కడ ! పొదరింట్లో !"* తార కంఠస్వరంలో నవ్వు చంద్రుడికి వీనుల విందు చేసింది.


చంద్రుడు పొదరింటి వైపు నడిచాడు. ఆ ప్రదేశంలో గాలిలో కదలాడుతున్న సౌరభసమ్మేళనం గిలిగింతలు పెడుతోంది. కొద్దిగా తలవాల్చి అందమైన , దట్టమైన పందిరిగా ఉన్న పొదరింట్లోకి దూరాడు చంద్రుడు.


అతనికి స్వాగతం పలుకుతున్నట్లు తార చేతుల్లోని గాజులు చప్పుడుచేశాయి. మరుక్షణం అతని మీద పువ్వులు వర్షిస్తున్నాయి. అతని ఎదురుగా నిలబడిన తార పైట చెరుగులోంచి తీసి , పువ్వుల్ని పోసింది. ఆమె నవ్వు ఆ పూలవాన చేస్తున్న శ్రావ్యమైన శబ్దంలా ధ్వనిస్తోంది ! చంద్రుడు ఆశ్చర్యంగా చూశాడు. 


*"ఏమిటలా చూస్తున్నావు ? దేవుడి కోసం కాదు... నేను పువ్వులు కోసింది ! నీ కోసం !"* తార నవ్వుతూ అంది. *"నువ్వెవరి కోసం కోశావో చెప్పు !"*


తార ప్రశ్న చంద్రునికి సున్నితమైన చెంప దెబ్బలా తాకింది.


*"చెప్పు చంద్రా ఎవరి కోసం ?"*


తారను 'మీరు' అనాలో , 'నువ్వు' అనాలో ఇంకా తేల్చుకోలేని చంద్రుడు 'ఆమె కోసమే' అన్నట్టు తల ఎగరేశాడు. 


*"నా కోసమా ! అయితే చేయవేం , పుష్పాభిషేకం ?"* తార కిలకిలానవ్వుతూ అంది. 


*"ఒక్కక్షణం ఆగు. ఇలా నిలుచుని కాదు.... నిలుచున్న ఈ భంగిమలో కాదు... ఇదిగో ఇలా ఈ శయన భంగిమలో !"* అంటూ తార పొదరింటి నేల మీద వొత్తుగా మెత్తగా రాలి ఉన్న పువ్వుల పడక మీద వెల్లకిలా పడుకుంది.


చంద్రుడు మంత్ర ముగ్గుళ్ళా చూస్తున్నాడు. తలగడలా , తలకింద మడత పెట్టుకున్న ఎడమచెయ్యి , నడుము మీదికి అల్లుకున్న కుడిచెయ్యి , మోకాలి వద్ద మడతపెట్టుకున్న ఎడమ కాలు , తార అందం ఆ పూల పాన్పు మీద కుప్పపోసినట్టుంది. 


*"కానీ చంద్రా , నీ కుసుమాభిషేకం !"* తార అతన్ని హెచ్చరించింది. *“ఒక్కసారే కాదు... నెమ్మది నెమ్మదిగా శరీరమంతా వర్షించాలి సుమా పువ్వులు !"*


చంద్రుడు రెపరెపలాడుతున్న గుండెను కూడదీసుకుని తార మీద కొద్ది కొద్దిగా పువ్వులు రాల్చడం ప్రారంభించాడు. మొదట్లో కొద్దిగా వణికిన చంద్రుడి చెయ్యి కాసేపట్లో వణకడం మానేసింది.


అందమైన శిలాప్రతిమను అలంకరిస్తున్న భక్తుడి చేతుల్లా చంద్రుడి చేతులు జాగ్రత్తగా తార శరీరాన్ని పూలతో కప్పుతున్నాయి.


*"ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా , చంద్రా ?"* తార అతన్నే చూస్తూ అంది. *"ప్రకృతి కన్యను అలంకరిస్తున్న రుతువసంతుడిలా ఉన్నావు !"*


పూలతో నింపిన అంగవస్త్రాన్ని దులిపి వేసి , తార వైపు చూశాడు చంద్రుడు. రంగురంగుల పువ్వులు పూచి , వాటి బరువుతో నేల మీద వంపులు తిరుగుతూ పడిన తీగలా కనిపిస్తోంది తార.


ఆమె ముఖం చంద్రుడి వైపు ప్రొద్దుతిరుగుడు పువ్వులా తిరిగి ఉంది. గుండ్రటి ప్రొద్దుతిరుగ పువ్వు మధ్య మల్లె మొగ్గలా మెరుస్తున్న పలువరుస.


*"నేను వేసిన రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానాలు ఇంకా చెప్పలేదు !"* తార కంఠం అతన్ని హెచ్చరించింది.


చంద్రుడు మౌనంగా , ఆశ్చర్యంగా చూశాడు.


*"నీకు ముందుగా , మాటలు నేర్పాలి ! ఇలారా..."* అంటూ తార తలగడలా పెట్టుకున్న చేతిని చూపుతూ అంది. చంద్రుడు అసంకల్పితంగా ఆమె చేతికి తన చెయ్యి అందేలా జరిగాడు.


*“కూర్చో !”* చంద్రుడి చేతిని పట్టుకు లాగుతూ అంది తార. చంద్రుడు ఆమె దగ్గరగా కూర్చున్నాడు.


*"నా పేరేమిటి ?"* తార చంద్రుడి చేతిని చిన్నగా నొక్కుతూ అంది. 


*"...తార."*


*“నన్ను ఎందుకు నువ్వు 'అమ్మా !' అని అందర్లాగా పిలవడం లేదు ?”* తార చంద్రుడి మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది. *“చెప్పు , చంద్రా ! చెప్పేదాకా వదలను సుమా !"*


*"... అలా పిలవడం... ఇష్టం లేదు..."* చంద్రుడు సందేహిస్తూ అన్నాడు.


*"అలాగా !"* తార కిలకిలమంటూ నవ్వింది. *“అయితే, 'తారా !' అను !'*


చంద్రుడు ఆశ్చర్యపోతూ ఆమె ముఖంలోకి తదేకంగా చూశాడు. 'తారా, అను !' 'తారా, అను !' అంటున్నాయి ఆమె విశాల నేత్రాలు మౌనంగా. చిరుగాలికి స్పందిస్తున్న చిగురుటాకుల్లా కొద్దిగా కదుల్తున్న ఆమె పెదాలు అదే మాటను మౌనంగానే అంటున్నాయి. తనని ఆజ్ఞాపిస్తున్న ఆ అయస్కాంత నయనాల్లోకి చూస్తూ అప్రయత్నంగా పెదవులు కదిల్చాడు చంద్రుడు.


*"ఊ... 'తారా' అను చంద్రా !"* తార అంది.


చంద్రుడు ఆశ్చర్యంగా చూశాడు. తాను పలికిన పేరు ఆమెకి వినిపించలేదా ?


*"తారా...”* కొంచెం బిగ్గరగా అన్నాడు చంద్రుడు.


*"ఎందుకో నువ్వు పలుకుతూ ఉంటే... నా పేరు నా చెవులకు కొత్తగా వినిపిస్తోంది”* తార పారవశ్యంతో అంది.


*"నువ్వు మొదటిసారి పలికినప్పుడే విన్నాను ! మళ్ళీ వినాలనిపించింది. అందుకోసం... విననట్లు నటించాను !"* తార నవ్వింది. అసంకల్పితంగా చంద్రుడు శృతి కలిపాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -64🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -64🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*కోదండ రామాలయం, తిరుపతి*


ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు ప్రఖ్యాతమైన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయస్వామి వెలసియున్నారు.


భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించినట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. 


రామాగమన గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తరువాతి కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిరని స్థానికుల అభిప్రాయము. ఈ ఆలయము లోని మూర్తులు 'రామచంద్ర పుష్కరిణి'లో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు.


*కోదండ రామ స్వామి వారి రథం:*

గోవిందరాజస్వామి ఆలయంలోని కూరత్తాళ్వాన్ మండపం ఉత్తరగోడ లోపలి భాగంలో లభ్యమైన శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని శాలివాహన శకం 1402 (క్రీ.శ.1480) లో శఠగోపదాసర్ నరసింహ మొదలియార్, "నరసింహ ఉడయ్యార్" కాలంనాటి సంస్కృతి, సంప్రదాయాల చిహ్నంగా, రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించెనని తెలుస్తున్నది.


 శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ప్రకారం ఈ నరసింహ ఉడయ్యార్ గారే సాళువ నరసింహ రాయలు. 1830లో కాశీయాత్రకు బయలుదేరి దారిలో తిరుపతి ప్రాంతాన్ని దర్శించుకున్న ఏనుగుల వీరాస్వామయ్య అప్పటిలో ఆలయ స్థితిగతుల గురించి వ్రాశారు. 1830ల నాటికి రామస్వామి ఆలయానికి సర్కారు వారి కుమ్మక్కు (అధికారం) లేదని తెలిపారు. ఆలయం మొత్తంగా ఆచార్య పురుషుల చేతిలోనే ఉండేది 



ఈ ఆలయము ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలివుంటుంది. ఆలయపు శిల్పకళ విజయనగర కాలం నాటిదిగా గుర్తించవచ్చును. ప్రతి స్తంభంపై అనేక భాగవత, రామాయణ ఘట్టాలు, దేవతా మూర్తులు దర్శనమిస్తాయి.



శ్రీ కోదండస్వామి వారు, దక్షిణ భాగంలో సీతామహాలక్ష్మి, వామ భాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో ఆర్చామూర్తులుగా వెలసి ఉన్నారు. ఇలా దక్షిణభాగంలో అమ్మవారు ఉండడం వైఖానస ఆగమశాస్త్ర నియమం. ఇలా కుడి ప్రక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకం.


కోదండ రామ స్వామి వారి ఆలయ రాజ గోపురము

గర్భగుడి ద్వారములు సువర్ణమయమై ముందుగా జయవిజయులు ద్వారపాలకులై సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో పంచబేరమూర్తులు ఉన్నారు. ఈఆలయ ప్రధాన గోపురమునకు ఎదురుగా కొంత దూరములో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న గుడి ఉంది. దాని కెదురుగా ఆంజనేయ స్వామివారి స్తంభమున్నది.


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 53*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 53*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ధ్యాన శిక్షణలో మార్గదర్శకత్వం*:


నరేంద్రుని ధ్యాన శిక్షణలలో శ్రీరామకృష్ణులు ఎలా మార్గదర్శకులయ్యారో పరికిద్దాం. నరేంద్రుడు తెల్లవారుజామున ధ్యానానికి కూర్చునేవాడు. అది సరిగ్గా  ప్రక్కనే ఉన్న జనపనార మిల్లులో సైరన్ మ్రోగే వేళ. గుండెలు అవిసేలా మారుమ్రోగే ఆ ధ్వని ధ్యాన సమయంలో నరేంద్రునికి గొప్ప అవరోధంగా తయారయింది. ఒక రోజు ఈ సమస్యను శ్రీరామకృష్ణులకు చెప్పి పరిష్కారం తెలుపమన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, "ఆ ధ్వనిని ఎందుకు అవరోధంగా భావిస్తావు? ఆ ధ్వనిలోనే మనస్సును లీనం చేయడానికి ప్రయత్నించు. అంతా సరిపోతుంది" అన్నారు. ఆ సలహాను తు.చ. తప్పకుండా పాటించిన నరేంద్రుడు ప్రగాఢ ధ్యానంలో నిమగ్నుడు కాగలిగాడు.


ధ్యాన సమయంలో దేహబుద్ధి పూర్తిగా నశించి ధ్యేయ వస్తువులో మనస్సు లయించడం లేదని మరొకసారి అతడు శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకొన్నాడు. వెంటనే శ్రీరామకృష్ణులు తమ గోటితో నరేంద్రుని భ్రూమధ్యంలో గుచ్చుతూ, "ఈ నొప్పిలో నీ మనస్సును లీనం చేయి" అన్నారు. ఆ విధంగా మనస్సును లీనం చేయగానే నరేంద్రుడు దేహబుద్ధిని అతిక్రమించి ధ్యానంలో మగ్నుడు అవగలిగాడు. "ఆ నొప్పి ఉన్నంతదాకా, నేను కోరుకొన్నంత వరకూ మనస్సును ఏకాగ్రం చెయ్యగలిగాను. అప్పుడు తక్కిన అవయవాలు ఉన్నవనే జ్ఞాపకం కూడా పూర్తిగా నశించింది. కనుక దేహస్మృతి ప్రశ్నే సమసిపోయింది" అని కాలంతరంలో నరేంద్రుడు చెప్పాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 42*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 42*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


          *గతైర్మాణిక్యత్వం గగనమణిభి స్సాన్ద్రఘటితం*

          *కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతి యః |*

          *స నీడేయచ్ఛాయాచ్ఛురణ శబలం చన్ద్రశకలం*

          *ధను శ్శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ‖*


దేవతల శరీరములు మాంసమయములు కావు. మంత్రమయములు, మంత్రస్వరూపములు. అందువలన వారి అవయవ వర్ణన లౌకిక దృష్టితో చూడరాదు. ఈ శ్లోకం నుండి చెప్పబడిన అమ్మవారి రూప వర్ణన మంత్ర చైతన్యము. 

ఈ వర్ణన సాధకుడిని జీవభావం నుండి దైవభావంలోకి అక్కడ నుండి క్రమంగా పరమాత్మ భావనలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది.

 నిజానికి ఒక్కొక్క అవయవము ఒక్కొక్క దేవతా రూపము. 


ఇప్పుడు చిదగ్నికుండం నుండి ఉద్భవించిన అమ్మవారి వర్ణన శిరస్సుతో ప్రారంభిస్తున్నారు.


గతైర్మాణిక్యత్వం గగనమణిభి స్సాన్ద్రఘటితం = అమ్మవారి కిరీటం గగన మణిభిః  

ఆకాశపు మణులతో అంటే ద్వాదశాదిత్యులను మణులుగా పొదిగి స్సాన్ద్రఘటితం

 చిక్కగా ఎడము లేకుండా పొదిగారట ఆ స్వర్ణ కిరీటంలో. *కురువింద మణి శ్రేణీ కనత్కోటీరమండితా* అని అమ్మవారి నామం.  


స నీడేయచ్ఛాయాచ్ఛురణ = ఒక గూడు వలె వచ్చిన కిరీటం పైన


చంద్రశకలం = చంద్రవంక 


శ్శౌనాసీరం ధనుః = ఇంద్రధనుస్సు వలె కనబడుతున్నదట ఆ చంద్రవంక. 

ఎందువలన? 

చంద్రుడు హిమరూపుడు తేమ కలిగినవాడు. ఆ కిరీటపు మణుల కాంతి ఈ నెలవంకలో ప్రసరించి ఆ విధంగా సప్తవర్ణశోభితంగా కనబడుతున్నదట. 

*సహస్రదళ పద్మస్ధా సర్వవర్ణోపశోభితా*.


కిమితి న నిబధ్నాతి ధిషణామ్ = బుద్ధిమంతులైన కవులు ఈ దృశ్యమును అవలోకించి చంద్రకళను ఇంద్రధనుస్సుగా తమ కావ్యములలో ఎందుకు నిబద్ధించరు? తప్పకుండా అలా వర్ణిస్తారు అని భావం.   


ఈ శ్లోకంలో చెప్పబడ్డ మంత్రం *శ్రీ హేమ కిరీటాయ సహస్రాదిత్య తేజసే నమః*


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


 

ఒక సూటి ప్రశ్న


 

Pravachan


 

దత్తాత్రేయ సంబంధ 10 పుస్తకాలు(PDF) ఒకేచోట

 *దత్తాత్రేయ  సంబంధ 10  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము www.freegurukul.org/g/Dattatreya-1


గురు తత్త్వము www.freegurukul.org/g/Dattatreya-2


నవనాధ చరిత్ర-నిత్య పారాయణ www.freegurukul.org/g/Dattatreya-3


శ్రీదత్త గురుచరిత్ర www.freegurukul.org/g/Dattatreya-4


గురు చరిత్రామృతము www.freegurukul.org/g/Dattatreya-5


దత్త భాగవతాద్వైతము www.freegurukul.org/g/Dattatreya-6


నృసింహ సరస్వతి మహారాజ్ www.freegurukul.org/g/Dattatreya-7


శ్రీ గురు దేవదత్త www.freegurukul.org/g/Dattatreya-8


గురుమూర్తి నృసింహ సరస్వతి చరితము www.freegurukul.org/g/Dattatreya-9


గురులీల www.freegurukul.org/g/Dattatreya-10


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

లాల్ బహద్దూర్ గారి జయంతి

 🇮🇳✊

ఒక  తొమ్మిది 10 ఏళ్ల క్రితం వరకూ అక్టోబర్ 2 కేవలం ఒకాయన జయంతి మాత్రమే జరిపేవారు..

వీరయోద్ధ లాల్ బహద్దూర్ గారి జయంతి ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు..ఆరోజు ఏదో మొక్కుబడిగా తప్పనితద్దినంగా ( దివంగత ప్రధాని కాబట్టి ) అధికారులు విజయ్ ఘాట్ దగ్గర కాసిని పూలు చల్లి ఓ నాలుగు పాటలు పాడి వెళ్లిపోయేవారు..

సైనిక ప్రధానకార్యాలయాల్లో మటుకు శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారికి ఘనంగా నివాళి అర్పించేవారు..తర్వాత కాలంలో పైన వున్న వాళ్ళకి ఎక్కడ పెయిన్ వస్తుందో అని అది కూడా తూతూ మంత్రంగా జరిపేవారు..

సోషల్ మీడియా దేశంలో పుంజుకున్న తర్వాత..సోషల్ మీడియాలో జాతీయవాదుల పట్టు బిగిసినతర్వాత..

సోషల్ మీడియాను అల్మోస్ట్ జాతీయవాదులు శాసిస్తున్న సమయం అంటే 2013 నుంచీ అక్టోబర్ 2 అంటే శాస్త్రి గారి పుట్టినరోజు కూడా అని ఈరోజును వైరల్ చేసింది జాతీయవాదుల సోషల్ మీడియా బృందం.. విజయం కూడా సాధించింది..

మామూలు విజయం కాదు..అద్భుతమైన విజయం.. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మొత్తం గూగుల్ సెర్చ్ చేసి మనకి తెలియని ఆయన త్యాగమయ జీవితం..

యుద్ధ రంగంలో ఆయన పాకిస్తాన్ కొమ్ములు విరిచేసిన సంగతులూ..భారత సైన్యం తన అరివీర భయంకర వీర విక్రమ పరాక్రమాలతో పాక్ లోని రాముడి కొడుకు లవుడు కట్టించిన ' లాహోర్ ' లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అపురూప క్షణాలను కూడా వెలికి తీశారు నేటి తరం..

చాలామంది యువతకు తెలియదు నాడు లాహోర్ దాకా మన భారత సైనికుల విజయయాత్ర సాగిందనీ పాక్ మనకు సాగిలపడిందనీ..

చరిత్రను నేటి యువత తవ్వుతున్నది..ఎన్నో ఎన్నెన్నో దాచిపెట్టిన నగ్నసత్యాలు వెలికితీయబడుతున్నాయి..

మహావీరుల త్యాగాలు వారి వీర గాధలు బయటపడుతున్నాయి..

మనం దేబిరిస్తే స్వతంత్రం రాలేదు..అడుక్కుంటే రాలేదు రాస్ బీహారీ బోస్ దగ్గరనుంచి అరివీర భయంకరుడు స్వతంత్ర భారత తొలిప్రధాని ఫస్ట్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ / ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు శ్రీ సుబాష్ చంద్ర బోస్ లాంటి వారి జీవితాలు తృణప్రాయంగా ఎంచి భరతమాత పాదాలకు మువ్వలుగా మారిన త్యాగమయ జీవితాలవలన మనం స్వేచ్ఛగాలులు పీలుస్తున్నాం..మహావీరులైన మనల్ని ఒక పిరికి జాతిగా మార్చడానికి చేసిన కుట్ర అహింసా పరమో ధర్మః.. మనకి ఇంతవరకే భోదించారు.. ధర్మహింసా తదైవచ ఇది చెప్పలేదు..

చరిత్రను తిరగరాద్దాం..ప్రపంచంలోనే ఒక గొప్పజాతి మనది..తిరిగి పునర్వైభవం సాదిద్దాం..ధర్మం కోసం ధనస్సు ఎక్కుపెట్టిన రాముడు మనకి ఆదర్శం..అడుక్కుంటే విజయాలు రావు..రాముడు రావణుడిని బ్రతిమిలాడలేదు..యుద్ధం చేసి గెలిచి అజేయుడయ్యాడు...మన గ్రంధాలు ధర్మం కోసం యుద్ధం చేయమన్నవే గాని..అలిగి అన్నం మానేసి బతిమిలాడమనలేదు..అలా తిన్నది వీరభోజ్యం అనరు..అడక్క తినడం అంటారు..అర్ధం అయితే మంచిది..అర్ధం కాకపోతే మరీ మంచిది..🙏

*JaiJawan*

*JaiKisan*

*దసరా నవరాత్రులు 2023*

 *దసరా నవరాత్రులు 2023*


(శరన్నవరాత్రులు - అక్టోబర్ 15 నుంచి 23 వరకు)

*గోగులపాటి కృష్ణమోహన్*


*1 శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి*

15-10-2023, ఆదివారము

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి


*2 శ్రీ గాయత్రి దేవి*

16-10-2023, సోమవారము

ఆశ్వయుజ శుద్ధ విదియ


*3 శ్రీ అన్నపూర్ణ దేవి*.

17-10-2023, మంగళవారము

ఆశ్వయుజ శుద్ధ తదియ


*4 శ్రీ మహాలక్ష్మీ దేవి*

18-10-2023, బుధవారమ

ఆశ్వయుజ శుద్ధ చవితి


*5 శ్రీ మహా చండీ దేవి*

19-10-2023, గురువారము

ఆశ్వయుజ శుద్ధ పంచమి


*6 శ్రీ సరస్వతీ దేవి*

20-10-2023, శుక్రవారము

ఆశ్వయుజ శుద్ధ షష్ఠి


*7 శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి*.

21-10-2023, శనివారము

ఆశ్వయుజ శుద్ధ సప్తమి


*8 శ్రీ దుర్గాదేవి దేవి*, 

22-10-2023, ఆదివారము

ఆశ్వయుజ శుద్ధ అష్టమి


*9 శ్రీ మహిషాసురమర్ధినీ ' ఉదయం*

*10 శ్రీ రాజరాజేశ్వరీ దేవి : సాయంత్రం*

23-10-2023, సోమవారము

ఆశ్వయుజ శుద్ధ నవమి 


దసరా, శరన్నవరాత్రి శుభాకాంక్షలతో... 

*గోగులపాటి కృష్ణమోహన్*

అధ్యక్షులు

శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం 

9700007653

సుఖం పొందుతారు.

 🚩🔯🌸🌄⚛🌅🌸🔯🚩

🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸 


*ಅನಾಗತವಿಧಾತಾ ಚ*

*ಪ್ರತ್ಯುತ್ಪನ್ನಮತಿಸ್ತಥಾ |*

*ದ್ವಾವೇತೌ ಸುಖಮೇಧೇತೇ*

*ಯದ್ಭವಿಷ್ಯೋ ವಿನಶ್ಯತಿ ||*

(ಪಂಚತಂತ್ರ)


ವಿಪತ್ತು ಬರುವ ಮೊದಲೇ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಮಾಡುವವನು ಹಾಗೂ ಸಮಯಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಬುದ್ಧಿಯನ್ನೋಡಿಸುವವನು - ಇವರಿಬ್ಬರೂ ಸುಖವನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆ. ಆದದ್ದಾಗಲಿ ಎನ್ನುವವನು ನಾಶಹೊಂದುತ್ತಾನೆ.


*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*


విపత్తు రాబోతుందని ముందే జాగ్రత్త పడేవాడు, సమయస్ఫూర్తి తో విపత్తు ని తప్పించు కునేవాడు - వీరిద్దరూ సుఖం పొందుతారు. జరిగేది జరగనియ్యి అని కూర్చునేవాడు నాశనమవుతాడు.

శ్రీనాధ కవితా వైభవం!



శ్రీనాధ  కవితా వైభవం!


          శా:  "  కుక్షి ప్రోద్భవ  నిష్ఠుర క్షుధిత దు ష్క్రోధాంధకారంబు నన్ ,


                    జక్షుల్  రెండును  జిమ్మచీఁకటులుగా , సంరంభ  శుంభద్గతిన్ ,


                    బ్రేక్ష ఛ్ఛాత్రులు  భీతిఁబొందఁ , గడు నుద్రేకించి ,హట్టంబునన్ ,


                     బిక్షాపాత్రము  రాతిమీఁద  శతధా  భిన్నంబుఁగా   వైచితిన్ .


                       శ్రీ భీమేశ్వర పురాణము - 2 ఆ:  102 వ  పద్యము. కవిసార్వభౌమ  శ్రీనాధుడు.


           


               కఠిన  పదములకు  అర్ధము: కుక్షిప్రోధ్భవ- పొట్టనుం డిపుట్టిన ;నిష్ఠుర: కఠినముగా; క్షుధిత:  ఆకలిపీడగలిగిన; దు ష్క్క్రోధ :చెడ్డదియైనకోపమనే

; అంధకారంబునన్: చీకటిచేత ; చక్షుల్ రెండును- రెండుకన్నులును : చిమ్మచీకటులుగా- గాఢాంధకారముకాగా ; సంరంభ-తొందరపాటు చే నేర్పడిన; శుంభద్గతిన్- వేగముతో ; ప్రేక్షత్ -చూచుచున్న ;ఛాత్రులు- శిష్యులు ; భీతిఁబొంద-భయపడగా ; కడునుద్రేకించి- మిక్కిలి నుద్రేకముతో; హట్టంబునన్- వీధిలో (రోడ్డుమీద) భక్షాపాత్రము- బిచ్చమెత్తుకొను గిన్నె (మట్టిగిన్నె)  రాతిమీద ; శతధా-నూరుముక్కలుగా:భిన్నంబుగా వైచితిన్-పగులునట్లు నేలకు గొట్టితిని;


           భావము:  కడుపున  నాకలిరేగ నాయాకలి వలన గలిగిన కోపమనే గ్రుడ్డితనమున కన్నులు రెండును మూసుకొనిపోగా(కనులకు చీకటికమ్మ)  కడువేగముగా , పరిసరములందున్న శిష్యులెల్ల  భయమందగా  

మిక్కిలి యుద్రేకముతో  చేతనున్న భిక్షాపాత్రను  నూరుముక్కలగునట్లు  వీధిలో  నేలకు గొట్టితిని; అనిదీని భావము.


                    వ్యాసుడు కాసిని వీడివచ్చుటకు గల కారణమును  అగస్త్యునకు వివరించు సందర్భము. ఒకరు లోకహితార్ధియై వింధ్యపర్వత గర్వముడుప ( అగస్త్యుడు) కాశిని వీడిరాగా, మరియొకరు (వ్యాసుడు) ఆకలి కాగలేక కాశిని శపింప బూని ,పరమేశ్వరాగ్రహమునకు లోనయి కాశిని వీడవలసివచ్చినది. వీరిరువురి కలయిక ఒక అపూర్వము.ఒక దివ్యసందేశము.


              కోపమెంత దుర్గుణమో కదా!  దానికి యాకలియు తోడైనది. ఇంకేమున్నది? పుణ్యాలరాసి కాశిని వ్యాసుడుశపింప బూనినాడు.చివరకు కాశినుండి బహిష్కరింప బడినాడు. వ్యాసునకు మూజురోజులు భిక్షదొరుక కుండుట పరమేశ్వరుని మాయయే!

కాని యతడద్దానిని తెలిసికొనలేక పోయినాడు.


                         వ్యాసు డెట్టివాడు? పరమ సంయమి.తపస్వి . విజ్ఙాని, మహఋషి. అట్టియుత్తముడే  ఆకలి ,కోపములకు లొంగి పామరుని వలె ప్రవర్తించెను. కారణము? కోపము.కోపమెంతచెడ్డది?. దానిని అందరూ జయింప వలెనని  దీని సందేశము.


                  రామాయణ కావ్యం సుందరకాండలో  లంకా దహనానంతరం  హనుమంతు డెంతో విచారిస్తాడు. "కోపంతో యెంతపనిచేశాను.లంకంతా కాల్చేశాను. సీతామాత కేమైనా ప్రమాదం కలగలేదుగదా! కోపాన్ని జయించినవారు యెంత ఘనులోగదా! .కోపం చాలా చెడ్డది.దానివల్ల యుక్తాయుక్తములు మరచిపోతాం. కాబట్టి దానికి దూరంగా ఉండాలి అని"- నిజమే!


                   వ్యాసుని కోపావేశాన్ని ,ఆఉద్రేకాన్ని , ఆరౌద్రమూర్తిని ,శ్రీనాధమహాకవి  ఈపద్యంలో  ఆరభటీ వృత్తితో నిరూపించాడు. కఠిన సమాన పదజాలం, పెద్దపెద్ద సమాసాలు ఆరభటీ వృత్తికి పోషకాలు. ఈవిధంగా ఈపద్యంలో భయానక రసాన్ని పోషించి శ్రీనాధుడు

తన రసోచిత రచనను మనకు చవి చూపాడు.కోపంకూడదని  సందేశించాడు. 


                                                                స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌷

భక్తిసుధ

 🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐


*వందే దివ్యమచింత్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం౹* 

*వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం౹*

*వందే సత్యమనంతమాద్యమభయం వందేఽతి శాంతాకృతిం౹* 

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹*


శివస్తుతి - 3


దివ్యమైన వాడు, అచింత్యుడు (మన ఆలోచనకు అందని వాడు), రెండవ సాటి లేని వాడు,   సూర్యుని దర్పమును నాశనము చేసిన వాడు, మచ్చలేని వాడు, ఆరంభమునకు మూలమైన వాడు, నాశనములేని వాడు, దక్షుని యజ్ఞమును నాశనము చేసే వాడు, సత్యమైన వాడు, అనంతమైన వాడు, మూలమైన వాడు, భయము లేని వాడు, శాంత స్వరూపుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

నాయకుడి లక్షణం

 🌻🌻🌻🌻🍁🍁🍁

*_నాయకుడంటే ముందు నడిచేవాడు కాదు, నేనున్నానే అభయం ఇచ్చి తనను నమ్ముకున్న ప్రజలను ముందుకు నడిపించేవాడు._*


 _*నాయకత్వం అంటే ఒక హోదా కాదు, ఒక బాధ్యత. ఇది ఎవరో ఇచ్చే కిరీటం కాదు. నలుగురి మంచి కోసం తనకు తానుగా ఎంచుకున్న ముండ్లబాట.*_ 


 _*నిజమైన నాయకుడు అపజయం పాలైతే తనదిగా స్వీకరిస్తాడు. విజయం సాధిస్తే ప్రజలదిగా భావిస్తాడు. ఇదే నికార్సయిన నాయకుడి లక్షణం, లక్ష్యం.*_

🙏🙏🙏

Sree ramaa


 

అభిమానములను

 *1939*

*కం*

మమతలు కొనలేని ధనము

మమతలు తెంచంగ తరము మహిలో నెపుడున్.

సుమతుల సైతంబు ధనము

కుమతులుగా మార్చగలుగు కుటిలము సుజనా.

*భావం*:-- ఓ సుజనా!భూలోకంలో ఎల్లప్పుడూ అభిమానములను కొనలేని ధనము,అభిమానములను నాశనం చేయగలదు. మంచి మనస్సు గలవారిని కూడా చెడ్డ వారి గా మార్చగలిగే వక్రగుణము డబ్బు కు ఉంటుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మంగళవారం, అక్టోబరు 3, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, అక్టోబరు 3, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:చవితి ఉ9.36 వరకు  

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:కృత్తిక రా10.24 వరకు

యోగం:వజ్రం మ1.15 వరకు

కరణం:బాలువ ఉ9.36 వరకు తదుపరి కౌలువ రా9.17 వరకు

వర్జ్యం:ఉ10.29 - 12.04

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.04 &

రా10.37 - 11.26

అమృతకాలం:రా8.01 - 9.36

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30

సూర్యరాశి: కన్య

చంద్రరాశి : వృషభం 

సూర్యోదయం:5.54 

సూర్యాస్తమయం: 5.47


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

మారిస్తే జైలే

 మారిస్తే జైలే ఇది దేశవ్యాప్తంగా అమలు జరగాలి✊

*క్రైస్తవులుగా మారిన SC,ST లకు ఎట్రాసిటీ కేసు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదు..*


*క్రైస్తవులుగా మారిన SC,ST లు రిజర్వేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ పథకాలకు అర్హులు కారు..*


*క్రైస్తవులుగా మారి SC,ST గా చెలామణి అవుతున్న వారిపై ఫిర్యాదు చేయడానికి క్రింద తెలిపిన ఆధారాలు సేకరించి జిల్లా కలెక్టర్ కు లేదా నేరుగా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు.*


*SC/ST లు క్రైస్తవులుగా మారినట్లు రుజువు చేయడానికి క్రింది ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసి ప్రభుత్వ ధనం వృధా కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైన వుంది.* 

1) ఇంటిలో పెట్టుకున్న క్రైస్తవ ఫోటోలు,

2) బైబిల్ పట్టుకొని చర్చిలోనికి వెళ్తున్న లేదా బయటకు         వస్తున్న ఫోటోలు,

3) వీడియోలు,

4) క్రైస్తవ వాక్యాలు ముద్రించిన వివాహ శుభలేఖలు,

5) గృహప్రవేశ, పదవీ విరమణ,  మరణ మొదలగు శుభ, అశుభ కార్యముల ఆహ్వాన పత్రాలు (ఇన్విటేషన్లు)

6) వాహనాలపై క్రైస్తవ మత ప్రచార బొమ్మలు, ఫోటోలు, మొదలగు వివరాలు సేకరించి సెక్షన్ 420 కింద పోలీస్ కేసు పెట్టి, ఉద్యోగి అయితే సంబంధిత శాఖ పై అదికారులకు, విధ్యార్థి అయితే విద్యాశాఖ /యూనివర్శిటీ/ కళాశాల యాజమాన్యానికి, మరియు MRO గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఎకనాలెడ్జిమెంట్ ఉండేలా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. మతం మారినట్లైతే BC-A, B, D గ్రూపులవారు ఏ మతంలోకి మారితే ఆ రిజర్వేషన్లు వారిస్తాయి. క్రిస్టియన్ అయితే బీసీ -సి లుగా పరిగణించబడతారు.  ముస్లిం మతంలోకి మారితే  బీసీ-ఇ పరిగణింపబడుతారు.  ఇలా మారితే పుట్టబోయే పిల్లలకు మాత్రమే రిజర్వేషన్లు కింద పరిగణింపబడుతారు. ఇదే విదంగా మతం మారిన SC లు BC-C లు గాను పరిగణించబడతారు. ముస్లిం మతం పుచ్చుకున్న SC లుST లు గాని, BC-E లుగా పరిగణించబడతారు. అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు BC -C మరియు BC-E లుగా పరిగణింపబడతారు. G.O.M.S.No. 1973 ( Education Depot. Dt.23-09-1970(ఈ go పాతది కొత్తగా  వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్ కు bc-ఇ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ).

*7.మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి SC, ST, రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని కాపాడవచ్చు.*

8. *SC,ST,* కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత మతం మారి చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే *BC-C* (మతం మారిన తరువాత పిల్లలు పుడితే వారు బీసీ-సిలుగా పరిగణింపబడతారు. వారు మతం మారిన తరువాత కూడా SC రిజర్వేషన్ సౌకర్యం పొందుతూ ఉంటే వారిపై ఎవరైనా తగిన ఆదారాలతో చీటింగ్ కేసు పెట్టవచ్చు, తద్వారా అతను లేదా ఆమే నియామకమును రద్దు పరచి ఆ కోటాలో అర్హులైన ఇంకొకరిని నియమిస్తారు. మరియు వారు ప్రభుత్వం ద్వారా జీతం రూపంలో అప్పటిదాకా పొందిన నగదు కూడా జప్తు చేయబడుతుంది.  కావున ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగుచర్యలు కొరకు ఒత్తిడి తీసుకురండి.

9. మత విశ్వాసాలను కించపరచడం, ఆహ్వానం లేని ఇంటికి వెళ్ళడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత విశ్వాసాలను, భావనలను రాతలు, మాటలు, చేతల ద్వారా అవమానపరిచినా, కించపరిచే ప్రయత్నం చేసినా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295 (ఎ) ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా జైలు శిక్షతో పాటు జరిమానా విథించే అవకాశం ఉంది.

10. IPC సెక్షన్ 153 (ఎ) ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంత వాతావరణాన్ని భగ్నంచేస్తూ ఇతర మతస్తులు హిందూ దేవాలయ గోడలపై మత ప్రచారం రాతలు/పోస్టర్లు అంటించడం, రోడ్లపై సంచరిస్తూ మత ప్రచారం, బల ప్రదర్శన నేరం. నేరానికి గాను అయిదేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విథించే అవకాశం ఉంది.

11. IPC 153 (బి) ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను, విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై నమ్మకం , విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు, రచనలు, ప్రకటనలు చేసినా ప్రజల మథ్య అపోహలు, విద్వేషాలు రగిలించి శతృత్వభావం పెంచడం చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విథించవచ్చు.

12. అనుమతులు లేని సంఘానికి/ ప్రార్థనా మందిరాలకు ఇంటిని అద్దెకిస్తే IPC సెక్షన్ 154 ప్రకారం ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం/ ప్రార్థనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే.

13. G.O Ms No. 376 Dated 29-11-2012, Andhra Pradesh Act 13 of 1994 జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా మత సంబంధ కట్టడములు నిషేధము, నివాసానికి / వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మాణాలలో ప్రార్థనా మందిరాలు నడిపితే సంబంధిత అదికార్లు వాటిని తొలగించవచ్చు.

14. *హిందూ మతం వదలి క్రైస్తవ మతం పుచ్చుకున్న SC, STలు రిజర్వు స్థానాల్లో పోటీ చేయరాదు.* వారు BCల రిజర్వు స్థానాల్లోనే పోటీ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా SC రిజర్వ్డ్ స్థానంలో పోటీ చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఫిర్యాదు కలెక్టరుకు మరియు సంబంధిత సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలిస్ కు పంపించండి.

15. *హిందు మతం నుండి క్రైస్తవ మతం లోనికి మారిన SC,STలు ఇతరులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టుటకు అనర్హులు.*

16. విదేశీయులు విజిటర్స్ వీసాపై వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేయడం, క్రైస్తవ మత పరమైన ఉపన్యాసాలు చేయడం నేరం, దేశద్రోహం. వారిపై పోలీస్ కేసు పెట్టవచ్చు.

17.1976 సం,,నుండి మన దేశంలో విదేశీ విరాళము నియంత్రణ చట్టం(ACT 49/1976)అమలులో ఉంది. స్వచ్చంద సేవా సంస్థల పేరుతో ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మత మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్ట ప్రకారం నేరం. కాబట్టి అటువంటి సంస్థలను గుర్తించి జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చు.

18. ప్రార్థనలతో కొబ్బరినూనెతో రోగాలు నయం చేస్తాం అంటూ ప్రచారం చేయడం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ ACT No. 21 of 1954, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 2008 ప్రకారం నేరం.* మన రాజ్యాంగం, చట్టాలు..


1) *కూతురు గాని కొడుకు గాని కోడలు అల్లుడు  గాని కాని మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్తిలోగాని, మరి ఏ ఇతర హిందూ బందువుల నుండిగాని, వారసత్వపు హక్కుగాని వాటా పంచమని అడిగే హక్కు గాని లేదు.*


2)తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్తికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు. (సెక్షన్ 6, హిందూ మైనార్టీ & గార్డియన్ షిప్ చట్టం).అటువంటి అప్పుడు దగ్గర బందువులు గాని, చుట్టుపక్కల హిందువులుగాని స్వచ్చందంగా ముందుకు వొస్తే సంబంధిత జిల్లా కోర్టు వచ్చిన వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతేకాదు మత మార్పిడిల కార్యక్రమంపై (బాప్టిజం లేదా ముస్లిం మతంలపై) ముందుగా ఎవరైనా కోర్టుకు వొస్తే , మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.


3) *భార్యగాని భర్త గాని మతం మారితే లేక కూటములకు, దర్గాలకు వెలుతుంటే వారి నుండి విడాకులు పొందవచ్చు.(సెక్షన్ 18(3) ii హిందూ వివాహ చట్టం).*


4) *భార్య గాని, తల్లీగాని, కుమార్తే గాని దర్గాలకు, కూటములకు వెల్తున్నారా? ఐతే వారికి‌ మీరు మనోవర్తి చెల్లించనవసరం లేదు.(సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్ 1956)*


ఇట్టీ విషయంలో ఒకవేళ పై అథికారులెవరూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనకపోయినట్లయితే ఈ ఆదారాలు, ఎకనాలెడ్జ్మెంట్ ఫోటోస్టాట్ లు పూర్తి సమాచారము జతపరిచి కోర్టులో కేసు వేస్తే విచారించి తగు చర్యలు తీసుకొనవలసిందిగా కోర్టువారు సదరు అదికారులను ఆదేశిస్తారు.

ఆద్వైతము



ఆద్వైతము అర్ధం చేసుకొవటం చాలా కష్టం ఈ విడియొ పుర్తిగా చుడటానికి ప్రయత్నించండి

Maddatu


 

వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి

 From Mrs. నిర్మలా రవీంద్రా రెడ్డి

అడ్వకేట్,Highcourt Telangana 

*మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*


*మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం,చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు... మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*


 మన భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు మరియు 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


 ఒక్కో ఎమ్మెల్యే జీత భత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు.వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు. 


దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలన్నమాట.


 భారతదేశంలో లోక్‌సభ మరియు రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు.


ఈ ఎంపీలకు జీతం భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు.అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు. 


ఇక ప్రతి సంవత్సరం ఈ MP లకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు.


అంటే భారతదేశంలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల 660 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


ఇది వారి ప్రాథమిక వేతనం మరియు భత్యానికి సంబంధించిన విషయం. వారి నివాసం,జీవనం, ఆహారం,ప్రయాణ భత్యం, చికిత్స,విదేశీ విహార యాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే.


 అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం దాదాపు 30 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.


ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి.


ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు.


 7 గురు పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు.


దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు.


అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


జెడ్ కేటగిరీ భద్రతా నాయకులు,మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి భద్రత కోసం దాదాపు 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు.


దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు ఖర్చు.


ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు.


*అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు.*


 ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు,మాజీ నాయకులు, పార్టీ నాయకులు,పార్టీ అధ్యక్షుల పెన్షన్,వారి భద్రత మొదలైనవి ఉండవు.


అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.


*ఇప్పుడు ఆలోచించండి.*


మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము,పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది?


ఇదా ప్రజాస్వామ్యం?


(ఈ 100 బిలియన్ రూపాయలను మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబదుతుంది.)


ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది.భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.


     *మొదటిది:*         


ఎన్నికల ప్రచారంపై నిషేధం

నాయకులు టెలివిజన్ (TV) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి, ప్రచార ఖర్చు ఒకరికి 10 వెలు మాత్రమే.


     *రెండవది:*       


నాయకుల జీతాలు, ఉచితాలు,సబ్సిడీలు మరియు అలవెన్సులపై నిషేధం విధించాలి 

అప్పుడు కనబడుతుంది రాజకీయ నాయకుల్లో సేవ చేసే గుణం,దేశభక్తి ఎవరికి ఎంతుందో..


ప్రతి భారతీయుడు ఈ రాజకీయ నాయకుల అనవసర, అంతు లేని ఖర్చు,వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.


*ఈ సందేశాన్ని వీలైనన్ని ఎక్కువ Facebook మరియు WhatsApp సమూహాలకు ఫార్వార్డ్ చేయడం ద్వారా మీ దేశభక్తిని పరిచయం చేసుకోండి.*


గౌరవనీయులైన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి గరికి 

దయచేసి అన్ని ప్లానింగ్స్ ఆపండి.


*ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లో లాంటి క్యాంటీన్ తెరవండి.*


తగాదాలన్నీ అయిపోతాయి.


*మీకు ₹29 /-కే ఫుల్ మీల్స్ లభిస్తుంది..*


80% ప్రజల కోసం,ఇంటిని నడిపే పోరాటం గుర్తుంది..


 సిలిండర్,రేషన్ తీసుకురావడం వుండదు.


మరియు ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంది. 


చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం.


 *అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ₹1 కి కిలో గోధుమలు బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.*


మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి గారు చెప్పనవసరం లేదు.


దయచేసి కష్టపడి సంపాదించిన ఈ సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరునికి అందించ డానికి ప్రయత్నించండి.


     *ఇది అహంకారమా లేక మోసమా....లేక గుత్తాధి పత్యమా?*  


భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే అదే ఢిల్లీ లో వున్న భారత పార్లమెంట్ లో ని క్యాంటీన్ లో...


టీ = ₹ 1

sup = ₹ 5.50

పప్పు = ₹ 1.50

ఆహారం = ₹2.00

చపాతీ = ₹1.00

చికెన్ = ₹24.50

దోస = ₹4.00

బిర్యానీ=₹8.00

చేప = ₹13.00


ఈ వస్తువులన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.                    


ఇవన్నీ పార్లమెంటు సభ్యులకు,ఎంపీలకు, అందులో పనిచేసే వారికి మనమందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బులతో వారికి మనం ఇస్తున్న దాన ధర్మం. 


ఆలోచించండి మనం వేసిన ఓట్లతో గెలిచి, దర్జాలు అనుభవిస్తూ మనం పెట్టిన భిక్ష తిని, మనం ఇచ్చే ఆరోగ్యం పొంది,మనం ఇచ్చే కార్లలో తిరుగుతూ వారి కుటుంబాలతో జల్సాలు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ మనకు మోసం చేస్తూ,మనకు ఇబ్బంది కలిగితే కంటి చూపుకు కూడా కనిపించని రాజకీయ నాయకుల జీవితం ఇది.


MP, MLA, MLC లు మరియు ఏ ఇతర ప్రజలు ఎన్నుకున్న నాయకులు పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే. 


ఈ విషయం మెదడులో పెట్టుకుని నాయకులు పని...కాదు...కాదు సేవ చేయాలి.


రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించే వాడు భికారి,పేదవాడు కాదని వారు భావించడానికి కారణం ఇదే.


*ఎన్నో జోక్స్ ప్రతిరోజూ ఫార్వార్డ్ చేయ బడతాయి, మీ మొబైల్‌లో అన్ని నంబర్‌లను ఫార్వార్డ్ చేయండి మరియు భారతదేశ ప్రజలకు అవగాహన కల్పించండి.*


*మెరా భారత్ మహాన్ ఎవరి చేతుల్లో వుంది.*


 *సేకరణ: పవర్ ఆఫ్ ఆర్టీఐ.*                      


*Mrs.నిర్మలారవీంద్రారెడ్డి Advocate,*


*High Court of Telangana.*

Mahalaya 3 rd day


 

అసలైన మిత్రుడు

 శ్లోకం:☝️

*ఉత్సవే వ్యసనే ప్రాప్తే*

 *దుర్భిక్షే శత్రుసంకటే l*

*రాజద్వారే శ్మశానేచ*

 *య తిష్ఠతి స బాంధవః ll*


భావం: సుఖంలోనూ, దుఃఖంలోనూ, ధనికునిగా ఉన్నప్పుడు, పేదరికంలోనూ, శత్రు బాధలందును, రాజాస్థానములోనైనా శ్మశానమందైనా అండగా నిలచినవాడే అసలైన మిత్రుడు. సూర్యునికి మిత్రుడు అన్న నామముంది. ఆయన వెలుగేలేనిదే ఒక్క రోజునైనా ఉహించలేము.

పంచాంగం 03.10.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 03.10.2023  Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: చతుర్ధి తదుపరి పంచమి తిధి భౌమ వాసర: కృత్తిక నక్షత్రం వజ్ర  యోగ: బాలవ తదుపరి కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం.

చవితి ఉదయం 06:12 వరకు తదుపరి పంచమి రా.తె 05:33 వరకు.

కృత్తిక సాయంత్రం 06:08 వరకు.

సూర్యోదయం : 06:10

సూర్యాస్తమయం : 06:00

వర్జ్యం : ఉదయం 06:19 నుండి ఉదయం 07:53 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:32  నుండి 09:19 వరకు తిరిగి రాత్రి  10:52 నుండి 11:41 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

Panchaag