29, జులై 2023, శనివారం

నాగ సాధువు సుప్రీం కోర్ట్ లాయర్

 


నాగ సాధువు నుండి సుప్రీం కోర్ట్ లాయర్ దాకా...రాబోయే తరాలకు సనాతన హిందూ ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు సాధువుల అవసరం ఎంతైనా ఉంది. #నాగా_సాధువు నుండి సుప్రీం కోర్ట్ లాయర్ గా మారిన #కరుణేష్_శుక్ల.


ఇవాళ ఒక సుప్రీం కోర్ట్ లాయర్ గురించి తెలుసుకుందాము. ఆయనకి రామజన్మభూమి కేసులో కీలక పాత్ర ఉంది, ఆ కేసులో మహంత్ ధర్మదాస్ జి మహారాజ్ గారి వకీలు.


ఈ కరుణేష్ శుక్ల వకీల్ అయ్యేకంటే ముందు అయోధ్య  ప్రసిద్ధమైన హనుమాన్ గుడి లో ఓ నాగ సాధువు.పూజారిగా సేవలు చేస్తుండేవారు. గురువు గారి పరంపరానుసారామ్ ఉత్తరాధికారిగా గుడికి సంబంధించిన ఆస్తులన్నీ అతని చేతిలోనే ఉండేవి, కానీ హిందుత్వం కోసం హిందుత్వ రక్షణ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేసేందుకు గురువు గారి ఆజ్ఞ తో సుప్రీం కోర్ట్ లాయరైనాడు.


అయోధ్య శ్రీరామజన్మభూమి కేసు లో విజయం సిద్ధించింది. ఇప్పుడు మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి విషయమై పోరాటం సాగుతోంది. ఇంకోవైపు అతని బృందం ద్వారా కాశీవిశ్వనాధునికి చెందిన భూవిముక్తి కోసం కూడా పోరాటం మొదలైంది.


కరుణేష్ శుక్ల హిందూరాష్ట్రం చూడాలని ప్రాణాలకు తెగించి అన్ని విదాలా కృషిచేస్తున్నారు . ఖురాన్ లోని కొన్ని ఆయత్ లకు వ్యతిరేకంగా సుప్రీమ్ కోర్టులో దావా వేశారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని కనుక వాటిని తొలగించాలనే లక్ష్యం తో పని చేస్తున్నారు.ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ప్రపంచాన్ని పెద్ద ముప్పు నుండి కాపాడినట్టే!


దాంతోపాటు దేశాన్ని ఉన్నతంగా మార్చేందుకు ఆటంకంగా ఉన్న సెక్యూలర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుండి తొలగించాలని కూడా పిటిషన్ వేశారు.కారణం అవి అప్పట్లో అవసరార్ధం జోడించినవని.


అలాగే లవ్ జిహాద్ లో చిక్కుకున్న యువతులకోసం ఉచితంగా కోర్ట్ ద్వారా పోరాడుతున్నారు. వారికీ మనోస్థైర్యాన్ని కల్పించి నూతన జీవితాన్ని సాగించేందుకు కూడా తోడ్పాడుతున్నారు


అలాగే సోషల్ మీడియా ద్వారా హిందువులకు మేలుకొల్పులు, జాగ్రత్తలు తెలియజేస్తుంటారు. ఉపాధి కోసం చేసుకునే  చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికీ ఆర్ధికసాయం అందించే వ్యవస్థనుకూడా రూపొందించారు. మానవత్వం కొద్దీ మానవతావాదంకోసం  మిషన్ హ్యుమానిటీ అనే సంస్థ వ్యవస్థపాక జాతీయ అధ్యక్షుడు కూడా.


దేశంతోపాటు ప్రపంచం మొత్తం కూడా శాంతిగా ఉండాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

కరుణేష్ శుక్ల గురించి ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారం ఇది. 

పరాయి ఆధీనం లో ఉన్న ఆలయాలకు  విముక్తి కల్పిస్తున్న ఇటువంటి వారికీ అండగా నిలిచి ఇటువంటివారు మరికొందరు ముందుకు వచ్చేందుకు మనవంతు కృషి మనం కూడా చేయాల్సి ఉంది.

 #🙏మన సాంప్రదాయాలు #🇮🇳దేశం


ఈశ్వర నక్షత్రమాల

 ఓం నమః శివాయ


ఈశ్వర నక్షత్రమాల


శ్రీగిరినాధ ! భక్త జన సేవితపాద ! దయాంతరంగ ! యో యాగమవంద్య ! కామహర! యార్తజనావన ! నాగభూష ! ని న్నే గతిఁ గొల్చువాడ? నిఁక నెవ్వరి వేడఁగఁజాలఁగావునన్ సాగిలి మ్రొక్కుచున్ననను జయ్యనఁగావఁగరమ్ము ! ఈశ్వరా !


1


శంకర ! నిన్నుదల్చెదను, సంశయమించుకలేకయాత్మలో సంకటముల్ హరించి కడు సౌఖ్యము గూర్పఁగ రమ్మటంచు, నో పంకజనాభమిత్ర! నను బాలనసేయఁగ జాలమేల? నీ యంకమునందుఁజేర్చికొని యాదరమొప్పఁగఁగావు మీశ్వరా ! 2


నిరతము నీదు పూజలును, నిత్యము నీదగు నామకీర్తనల్ అరమరలేక యెల్లప్పుడు నార్తజనావన! నీదు ధ్యానముల్, సరగున సల్పు వారికిని సద్దతులొందునటంచు నెంచి, నీ చరణము లాశ్రయించితిని, చయ్యనఁబ్రోవఁగరాదె? ఈశ్వరా! 3


కాటికిఁగాళ్ళు సాచినను గామపు వాంఛలు తగ్గబోవు, నా నాటికిఁబెంపుజేసినను నాశముగాదిల నర్ధతృష్ణ, యే నాటికి నంతమెందదు మనంబుఁన దుచ్ఛసుఖాభిలాష, యీ పాటికిఁజాలు, కోరికలపట్ల విరక్తునిజేయు మీశ్వరా !


:8:

భారతీయుడు కానట్లు* అనిపిస్తుంది.

 తెలుగు - हिन्दी - English

🕉️🚩🕉️🇬🇶🕉️🚩🕉️


BREAKING* - ఇటీవల *భారత జాతీయ గీతం* పాడిన అమెరికన్ గాయని *మేరీ మిల్బెన్* మాట్లాడుతూ *రాహుల్ గాంధీ* ప్రసంగం వింటుంటే, *అతను భారతీయుడు కానట్లు* అనిపిస్తుంది. ఒక నాయకుడు విదేశాలకు వెళ్లి తన దేశం కోసం చెడు చేస్తే, అక్కడి ప్రజలు అతనికి ఎలా ఓటు వేస్తారు?_


_ఈ దేశ వ్యతిరేక శక్తుల అత్యాశను విదేశీయులు అర్థం చేసుకున్నారు, కానీ మన దేశంలో కొంతమంది అంధుల కళ్ళు ఇంకా తెరవలేదు, విదేశీయులు కూడా తమ దేశానికి చెడు చేసినందుకు బాధపడ్డారు.కానీ ఇక్కడి కాంగ్రెస్ కుబేరులు, ద్విముఖ జైచంద్ హిందువులు పట్టించుకోవడం లేదు. వారికి, ఈ రెండు పైసల జాతీయ వ్యతిరేక ఇటాలియన్ కుటుంబం మరియు ప్రైవేట్ లిమిటెడ్ కాంగ్రెస్ ఈ దేశం కంటే పెద్దది... 😡_



_*ब्रेकिंग* - अमेरिका की गायिका *मेरी मिलबेन* जिन्होंने हाल ही में *भारत का राष्ट्रगान* गाया था, उनका कहना है कि *राहुल गाँधी* का भाषण सुनकर ऐसा लगता है, जैसे *वह भारतीय नहीं हैं*। कोई नेता अगर अपने देश की बुराई देश से बाहर जाकर करता है तो उसको वहाँ की जनता वोट कैसे कर सकती है?_


_विदेशी समझ गए इस देशविरोधी सत्ता के लालची को परन्तु अपने देश में कुछ अंधों की आँखे अभी तक न

అతిధి దేవోభవ!

 అతిధి దేవోభవ!



అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి 🙏🙏


ఆతిథ్య వేళ అంటారు. ఎవరయినా మధ్యాహ్నం వేళలో భోజనానికి వస్తారు. గడపదాటి ఇంటి లోపలకు వచ్చిన అతిథిని ముందుగా ‘‘భోజనం చేసారా!’’ అని అడగాలి. ఆతిథ్య ప్రస్తావన వస్తే కాశీ పట్టణం పేరెత్తకుండా  మాట్లడటం కుదరదు. కాశీ పట్టణానికి ఓ లక్షణం ఉంది. మధ్యాహ్నం 12 గంటలవేళ ఎవరు అన్నం పెట్టినా అది అన్నపూర్ణమ్మ హస్తమే.

అందుకే ఆడవాళ్లు కాశీయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ వడ్డన సేవ చేయాలని కోరుకుంటారు. అటువంటి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని వ్యాసులవారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. శపించబోయారు. చేతిలోకి నీళ్ళు తీసుకున్నాడు..‘‘ధనము లేకుండెదరుగాక మూడుతరములందు, మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును మూడుతరములు లేకుండుగాక, పంచజనులకు కాశిపట్టణమందు.’’ అన్నాడు.   


ఇంతలో ఎదురుగుండా ఇంటిలోంచి గడియ తీసుకుని పట్టుచీర కట్టుకుని వచ్చింది ఓ తల్లి. అప్పటికీ లోపలినుంచి శివుడు....‘‘ధూర్తుడు, కాశీని శపిస్తాడట.. కాల్చేస్తా...!!!’ అంటున్నాడు. శివుడి ఆగ్రహానికి కారణం–‘కాశి’ పరమేశ్వరునికి భార్యలాంటిది. వెంటనే పార్వతీ దేవి అన్నది కదా...‘‘ఆగండాగండి. ఆకలిమీదున్న వాడిని కాల్చకూడదు. తప్పు. అతను అతిథి’’ అంటూ గభాల్న తలుపుతీసుకుని వచ్చింది. కోపంతో నీళ్ళుపట్టుకుని ఊగిపోతున్న వ్యాసుడిని పిలిచింది...‘‘వ్యాసా!  ఇలా రా! భిక్షలేదని కాశీ పట్టణంమీద ఇంత కోపించడమా.

నీ చిత్తశుద్ధి తెలుసుకుందామని పరమశివుడు పరీక్ష పెట్టాడు తప్ప కాశికాపట్టణంలో అన్నం దొరకకపోవడమా? భూమండలంలో ఎక్కడయినా అన్నం దొరకదేమో కానీ కాశీ పట్టణంలో అన్న దొరకకపోవడం అంటూ ఉండదు. ఎందుకంత తొందరపడుతున్నావు? వెళ్ళి స్నానం చేసి సంధ్యవార్చుకుని రా’’–అని వ్యాసుడిని, శిష్యులను పిలిచి కూర్చోబెట్టి మధుర మధురమైన వంటకాలను వడ్డించింది. పాయసం పాత్ర ఎడమచేతిలో పట్టుకుని బంగారు తెడ్డు కుడి చేత్తో పట్టుకుని అన్నపూర్ణమ్మ తల్లి ఎవడొస్తాడా వడ్డిద్దామని ఎదురు చూస్తుంటుంది కాశీలో. ఆడవారి సహకారం లేకుండా పురుషుడు ఎంత ధర్మాత్ముడయినా ఎవరికి అన్నం పెడతాడు? ఆతిథ్యమంటే ఆతిథ్యమే.

వ్యాసుడిని కూర్చోబెట్టి కడుపునిండా అన్నం పెట్టింది. అప్పుడొచ్చాడు పరమశివుడు. ‘‘ఎంత తప్పు చేసావు, కాశీని శపించడమా! వైరాగ్యం కొద్దీ కాశీకి రావాలే గానీ, భోగం కోరేవారు రాకూడదు. కాశీని వదిలి పెట్టి వెళ్ళిపో..’’ అన్నాడు. ఆతిథ్యమంటే అంత తప్పుచేసిన అతిథినికూడా కాశీ పట్టణంనుంచి పంపేముందు మధ్యాహ్నం అన్నం పెట్టి మరీ పంపించింది అన్నపూర్ణ. అదీ ఈ దేశం గొప్పతనం. ఇంటికి వచ్చిన అతిథిని పూజించి, ఆదరించి, తృప్తిగా అన్నంపెట్టి సత్కరించడం గృహస్థు ధర్మం. ఒక అతిథి ఇంటికొస్తే ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, ఎలా సత్కరించాలన్నది మనకు మన పెద్దలు నేర్పారు.

సనాతన ధర్మం కేవలం మనం ఎలా బతకాలో నేర్పలేదు. నలుగురికోసం ఎంత ఉత్తమంగా బతికి, ఎంత ఉన్నతంగా ఎదగాలో నేర్పింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని మనం ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు ముందుగా మనం పూర్తిగా జీర్ణించుకుని, మనసా వాచా కర్మణా అనుసరిస్తూ, మన పిల్లలకు ఆదర్శంగా నిలిస్తే– ఈ ధర్మాన్ని వారు మరో పదికాలాలపాటు పరిరక్షించగలుగుతారు.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

గజేన్ద్రమోక్షం

 ప్ర _ "గజేన్ద్రమోక్షం"🙏




కథ వింటే అసంగతంగా ఉంటుంది.

అది కేవలం సంకేతంగా కూర్చిన తత్త్వ కథా ? 

లేక నిజంగా జరిగిందా ? ఏనుగు భగవంతుని కీర్తించడమేమిటి ?*


జ _ "గజేన్ద్రమోక్షం"🙏

ఒక అద్భుతమైన తత్త్వ విజ్ఞాన ఘట్టం.

అది 'మన' కథ. అన్నీ అనుకూలించినంత కాలం

తానే గొప్పవాడిననుకొనేవాడికి -

నిజానికి తాను ఏకాకిననీ,

నాదనుకొనేవి ఏవీ నావి కావనీ గ్రహించి,

సర్వవ్యాపక చైతన్యాన్ని ప్రార్థించాడు.

ఆ స్తోత్రం విశ్వజనీన ప్రార్థన.

మనకు అత్యవసరమైన సత్యదర్శనాన్ని

కలిగించడానికి మహర్షి వ్యాసుడు ఈ కథను అందించాడు.


అయితే ఇది జరగలేదని చెప్పడానికి మనమెవరం ?


మనమున్నది వైవస్వత మన్వంతరంలోని 

( ఇది 7వ మన్వంతరం ) 28వ మహాయుగంలోని

కలియుగంలో. గజేన్ద్రమోక్షం కథ జరిగినది

నాల్గవ మన్వంతరమైన తామస మన్వంతరం.

 

ఏ జీవిలో ఏ ఆలోచన రేకెత్తుతుందో మనకేం తెలుసు?


ఎంత వేదవిజ్ఞానం బుద్ధి జీవులమైన

మనముందు ఉన్నా, నిత్యసత్యాలు కనిపిస్తున్నా 

మన బుద్ధికి వివేకం రాకపోవడం ఎంత ఆశ్చర్యమో,


అడవిలో ఉన్న ఏనుగుకి

వివేకం కలగడమూ అంతే ఆశ్చర్యం. 


పైగా ఏనుగుకి ఆ సమయంలో విష్ణుస్ఫూరణ

కలగడం 'పూర్వజన్మలో సంస్కారబలం '

అని స్పష్టంగా భాగవతం వివరించింది.


*" తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం "*

అని గీతావచనం.


" పూర్వజన్మల సంస్కారాల వల్ల బుద్దియోగం కలుగుతుందని" అర్థం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ

"ప్రాగ్జన్మన్యనుశిక్షితం" అన్నాడు వ్యాసదేవుడు.

" గతజన్మల అభ్యాసబలం" వలన -అని.

 యోగమనేది ఒక జన్మలో ప్రారంభిస్తే, అది

తరువాతి జన్మలకు కూడా కొనసాగింపబడి సిద్ధిస్తుంది.


ఈ గజేన్ద్రుడు గత జన్మలో

ఇన్ద్రద్యుమ్నుడనే రాజు. విష్ణుభక్తుడు.

కానీ అగస్త్య  మహర్షిని నిర్లక్ష్యం చేసిన దోషం చేత

దేహాభిమానం కలిగిన గజేన్ద్రుడయ్యాడు.

మొసలితో పోరాటం చేత, గత సంస్కారం మేల్కొని

నాటి విష్ణుస్మరణ కలిగి ఈ జన్మలో మోక్షం పొందాడు.


 అదేవిధంగా - 'హూ హూ'

అనే గంధర్వుడు జలవిహారం చేస్తూ,

తన సఖులను మెప్పించడానికి,

జలంలో దూరి ఒడ్డున ఉన్న దేవరుడు

'దేవలుడ'నే అనే మహర్షి కాళ్లుపట్టుకొని లాగాడు.


ఆ దోషానికి ఫలితంగా మొసలిగా జన్మించి,

తిరిగి మరో భాగవతోత్తముని (గజేన్ద్రుని )

కాలుని పట్టుకొని, విష్ణు చక్ర స్పర్శ వలన

మరల గంధర్వుడయ్యాడు.


ఇవి గతజన్మల సంస్కారవాసనలు.

అందుకే మనం ఉత్తమ సంస్కారాలను

ఏర్పరచుకోవాలనీ, అహంకారం వల్ల దుష్కర్మల

నాచరించకుండా, అప్రమత్తంగా ఉండాలనీ

ఈ కథ బోధిస్తోంది🙏


ఏనాడో జరిగిన కథని...

ఈనాటి మనకు జ్ఞాన బోధకంగా అందించిన

మహర్షుల సునిశిత దృష్టికి జోహారులర్పించాలి.


ఓం నమో నారాయణాయ నమః🙏🙏

GDP growth, 2023.

 GDP growth, 2023.


🇮🇳 India: 6.1%

🇨🇳 China: 5.2%

🇳🇬 Nigeria: 3.2%

🇲🇽 Mexico: 2.6%

🇪🇸 Spain: 2.5%

🇧🇷 Brazil: 2.1%

🇸🇦 Saudi: 1.9%

🇺🇸 US: 1.8%

🇨🇦 Canada: 1.7%

🇷🇺 Russia: 1.5%

🇯🇵 Japan: 1.4%

🇮🇹 Italy: 1.1%

🇫🇷 France: 0.8%

🇬🇧 UK: 0.4%

🇿🇦 South Africa: 0.3%

🇩🇪 Germany: -0.3%


(IMF)

సమస్యలు - భగవద్గీత

 ❓ _*మన సమస్యలు - భగవద్గీత పరిష్కారాలు*_ ✅ *సమస్య 84:*

✍️ Prof. S.B. రఘునాథాచార్య

🙏🌹🌼🌹🌼🕉️🌹🌼🌹🌼🙏


❓ _*సమస్య 84:*_


_*లోకంలో అందఱు ఒకే లక్షణాలు, అర్హతలు కలవారై ఉండరు కదా! అందఱికి భగవంతుణ్ణి చేరాలంటే వారికి వారికి తగినట్లు ఏవైనా మార్గాంతరాలున్నాయా? ఎలా భక్తులు భగవంతుణ్ణి చేరాలి?*_

☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆


✅👉 _*పరిష్కారం:*_ 💐

💐 *అధ్యాయం 12 - శ్లోకములు 8, 9, 10 & 11*


_*మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ!*_ 

_*నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః*_  


💐 *నాయందే మనస్సును నిలుపుము. నాయందే బుద్దిని లగ్నముచేయుము. పిమ్మట నాయందే స్థిరముగానుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహమునకు తావులేదు.*


_*అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్!*_ 

_*అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ!!*_


💐 *మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జునా! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము.*


_*అభ్యాసేప్యసమర్ధో౬సి మత్కర్మపరమో భవ!*_

_*మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి!!*_


💐 *అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుటద్వారాకూడ నన్నే పొందెదవు.*


_*అధైతదప్యశక్తో౬సి కర్తుం మద్యోగమాశ్రితః!*_

_*సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్!!*_


💐 *మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని, సకల కర్మఫలములను త్యజింపుము.*

☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆


🌹 ఏ పనికైనా ఆయా వ్యక్తుల అధికారాల్ని బట్టి మార్గం ఉంటుంది. అధికారమంటే అతడి అర్హత. అందఱికి ఒకే మార్గం అంటూ ఉండదు. వారి వారి అర్హతను బట్టి మార్గాలుంటాయి. ఇందులో...

🌹 *మొదటి మార్గం:* 'మనస్సుమ ఎల్లప్పుడు భగవంతునిపైన ఉంచడం. మనకు ప్రతి క్షణం కలిగే జ్ఞానాలను భగవత్పరంగా చేయడం. అలా చేయగలిగితే మనం భగవంతునిలోనే నివసిస్తాం. ఏమీ సందేహపడవలసిన పనిలేదు. 


🌹 *రెండవ మార్గం:* 

ఎప్పుడూ మనస్సును ఆయనపైనే ఉంచడానికి నీకు సమర్థత లేకపోతే, అభ్యాసయోగంతో దేవుణ్ణి పొందాలని ఎప్పుడూ కోరుకో. 


🌹 *మూడవమార్గం:* 

అలా భగవంతుణ్ణి పొందాలని మనశ్చాంచల్యం వల్ల కోరలేకపోతే దేవుని కోసం, ఆయన ఆరాధన కోసం ప్రతి పనినీ ఆయనకు అంకితం చెయ్యి. స్వామి కోసం కొన్ని కర్మలు చేసినప్పటికి నీకు సిద్ధి లభిస్తుంది. 


🌹 *నాల్గవవ మార్గం:*  

అలా భగవత్పరమైన కర్మలు చేయటానికి కూడా నీకు శక్తిలేకపోతే, భగవంతుణ్ణాశ్రయించి, ఇంద్రియ మనోనిగ్రహంతో నీవు నిత్యంచేసే కర్మల ఫలాన్ని ఆయనకు త్యాగం చెయ్యి. ఈ చివరి మార్గానికి అందరూ అధికారులే. వారి వారి పనులు వారు చేసుకోవచ్చు. ఫలాన్ని భగవంతునికి వదిలివేస్తే చాలు. క్రమంగా వారికి మనోనైర్మల్యం కలుగుతుంది. దీనికి మనోనిగ్రహం కావాలి. వీటిల్లో దేన్ని ఆశ్రయించినా మోక్షం వస్తుంది.


☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆


🙏 *"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన"*🙏


🙏 _*కృష్ణం వందే జగద్గురుమ్‌*_ 💐

                         

(రేపు మరొక సమస్య-సమాధానం)


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🚩 *హిందువునని గర్వించు*

🚩 *హిందువుగా జీవించు*


*సేకరణ:* 

🙏🌹🌼🌹🌼🕉️🌹🌼🌹🌼🙏

పంచ పునీతాలు

 *పంచ పునీతాలు ఏవి ? అంటే ఏమిటి ?*


*1. వాక్కు శుద్ధి:* వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. 


మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళం మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి. 


*2. దేహ శుద్ధి:* మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.


*3. భాండ శుద్ధి:* శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.


*4. కర్మ శుద్ధి:* అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.


*5. మనశ్శుద్ధి:* మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. 

ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. 

దీనివల్ల దుఃఖం చేకూరుతుంది, కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.

Swaraaj


 

పద్మినిఏకాదశి

 *పద్మినిఏకాదశి*


_పద్మపురాణంలోని శ్రీకృష్ణ  -  యుధిష్ఠిర సంవాదము:_


అధిక మాసములో శుద్ధ ఏకాదశికి "పద్మినీ ఏకాదశి" అని పేరు. 

ఈ వ్రతము పాటించిన యెడల పద్మనాభుడైన భగవంతుని యందు భక్తి కలుగును.

దశమినాడు ఏకభుక్తముతో యుండి నేలపై శయనించవలనెను. 

ఏకాదశి నాడు ప్రాతః స్నానమాచరించి గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్యములతో భగవానుని పూజ చేయవలెను. 

గ్రామ్యకథలు అనగా సంసారమునకు సంబంధించిన కథలు చెప్పుట, వినుట చేయరాదు. 

రాత్రియంబవళ్ళు కృష్ణకథలనే శ్రవణము, కీర్తనము చేయవలెను. 

మరునాడు భగవదర్చన చేసి నివేదన సమర్పించి ఆ భగవత్ప్రసాదాన్ని సాధు, బ్రాహ్మణులచే తినిపించి పారణము చేయవలెను.


*ఈ వ్రతమును గురించి పులస్త్యుడు - నారదునితో నిట్లు చెప్పెను!!*...


'ఓ నారదా ! ఒకానొకప్పుడు కార్తవీర్యార్జునుడు రావణుని జయించి కారాగృహమున బంధించెను, దీనికి సంబంధించిన కథ వినుము...


పూర్వము త్రేతాయుగమున హైహేయ వంశమున కార్తవీర్యార్జునుడికి వేయిమంది భార్యలు కలరు. 

వారి యందు సంతానము కలుగకపోవుటచే రాజ్యభారమును మంత్రికి అప్పగించి తపస్సు చేయటకు మందగిరికి వెళ్ళెను.

పట్టమనిషి అయిన పద్మినీ దేవిని వెంట తోడ్కొని వెళ్లి ఆ పర్వతము పై పదివేల సంవత్సరములు తపస్సు చేసిరి. 

పద్మినీదేవి ఇక్ష్వాకు వంశంలోని రాజు సత్యహరిశ్చంద్రుని కుమార్తె. 

అనేక సంవత్సరములు సుదీర్గతపస్సు చేయుటకే కార్తవీర్యార్జుని బలము క్షీణించి ఉండెను. 


అప్పుడు పద్మినీ దేవి 'అత్రి' మహర్షి భార్యయైన 'అనసూయాదేవి' సన్నిధిలో శరణాగతయై తన భర్త సుందరాకృతి పొందవలెనని మరియు మహాపరాక్రమశాలి, వీర్యవంతుడైన కుమారుడుకలుగుటకు మార్గము తెలుపమని ప్రార్ధించగా ఆమె 'ఓ పద్మినీ ! నీవు, నీ భర్త కలిసి అధిక మాసంలో శుద్ధ ఏకాదశి తిథి యందు ఉపవాసముండి శ్రీ కృష్ణారాధన చేయవలెను. 


ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. 

దీనికి 'పద్మినీ ఏకాదశీ' అను వేరొక శుభనామము కలదు, ఈ వ్రతమును ఆచరించిన మహాపరాక్రమశాలియగు కుమారుడు జన్మించును.' అని తెల్పగా ఆమె అట్లే చేసి మహాబలశాలియై కుమారుని పొందెను.


'ఓ దేవర్షి! పూర్వము కార్తవీర్యార్జుని తండ్రి కూడా ఎంతో నిష్ఠతో ఈ వ్రతాచరణము చేసి అతిపరాక్రమవంతుడైన కార్తవీర్యార్జుని పుత్రునిగా పొందెను' అని పులస్త్యుడు నారదునికి వివరించెను.

శ్రీ కృష్ణుడు కూడా యుధిష్ఠిర మహారాజుతో ఈ విషయమును చెప్పెను.


పద్మపురాణంలో ఉత్తర ఖండంలో 29 వ అధ్యాయము నుండి 37 వ అధ్యాయములలో ఈ అధిక మాస మహిమను గురించి చెప్పబడినది. 

ఈ ఏకాదశిని 'కమలా' ఏకాదశి అని కూడా అందురు. 

భక్తి నిష్టలతో ఉపవాసము యుండి పురుషోత్తమ పూజాసల్పి భోగరాగముతోను, నైవేద్యము ద్వారా భగవంతుని సంతృప్తి పరచి వారి యొక్క నామ రూప - గుణ - లీలా మహిమలును శ్రవణ - కీర్తనములు చేసిన తప్పక భగవత్సాన్నిధానము, పాదకమలముల సేవా భాగ్యము శాశ్వతముగా పొందగలరు.


🔯

మనుషుల ను బలపరుస్తాయి.

 *1806*

*కం*

ధనములు మనుషుల మధ్యన

ఘనముగ దూరములు పెంచు గమనించంగా(గమనించుమయా).

ధనమార్జించగ ధరణియు

ధనదానంబుల సురపురి దరియగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనములు మనుషుల మధ్య దూరాలను గొప్పగా పెంచగలవు. ధనార్జన చేస్తే భూలోకము, ధనములు దానం చేస్తే స్వర్గం (సురపురి) దగ్గర అవుతాయి.అంటే

ధనములు భూలోకంలోనూ,ధర్మాలు స్వర్గలోకంలో నూ మనుషుల ను బలపరుస్తాయి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

అక్షరకోటి గాయత్రీ శ్రీచక్ర పీఠం

 హిందూ బంధువులకు ప్రత్యేక విన్నపం . ఆస్తిక మహాశయులకు విఙ్ఞప్తి-",, రాజమహేంద్రవరం గౌతమఘాట్ లో నెలవైన అక్షరకోటి గాయత్రీ శ్రీచక్ర పీఠంలో ప్రతిష్ఠించబడిన దేవీ దేవతా విగ్రహాలు-- మరియు ఆయా మూర్తులకు జరుగు పూజా కైంకర్యముల గురించి మీకందరికి తెలియజేయాలనే సంకల్పంతో ఈసమాచారాన్ని మీకు తెలియజేయు చున్నాము- ఆరు అంతస్తుల దేవాలయము- మరో ఆరు అంతస్తుల శిఖరం తో మొత్తం 12 అంతస్తులతో ప్రపంచంలోనే అత్యంతఎత్తైన , త్రిసంధ్యా మూర్తులు, 24అక్షర మాతృకలతో షట్ చక్రాకారంలో మహాయోగేశ్వరేశ్వరిగా ప్రతిష్ఠింపబడిన వేదమాత, ప్రాణశక్తి గాయత్రీ దేవాలయం ప్రపంచంలో మరెక్కడా లేదనడంలో అతిశయోక్తి కాదు. ఈ ఆలయాన్ని గాయత్రీ అమ్మవారే స్వయంగా సంకల్పించుకొని నిర్మింపజేసుకొన్నారు. ఈ ఆలయాన్ని దర్సించుకొని అమ్మవారిని కోలుచుకున్న వారికి కోరిన కోర్కెలను తీర్చినఋనిదర్శనములు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయంలో గాయత్రీ మాత అవతారములతో పాటు మరి కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. అవి 1. ఆదిత్యాది నవగ్రహ ఆలయం'"-, అన్నపూర్ణ సమేత సహస్రలింగేశ్వర స్వామి, పంచముఖఆంజనేయస్వామి 24అడుగుల ఎత్తైన విగ్రహం, కార్తికేయస్వామి 24అడుగుల వి గ్రహం, యాగశాల లో దుర్గాదేవి, దత్తాత్రేయ స్వామి , నర్మదానదిలో మాకు స్వయంగా లభించిన అంగారకేశ్వర బాణలింగము, మూలాధారంలో ద్వాదశాదిత్య మండపము, మహోశ్రీచక్రము, శ్రీచక్రానికి నలువైపులా శ్రీ మహాగణపతి, మహాకిళి, మహాలక్ష్శీ, మహాసరస్వతి, మహాశ్రీచక్రంపై భక్తులు స్వయంగా ప్రతిష్ఠించుకొన్న పంచలోహ శ్రీచక్రాలు, స్వాధిష్ఠాన మండపంలో పంచాయతన దేవతలు గాయత్రి ,సావిత్రి, సరస్వతి, సమగ్ర గాయత్రీ మణిపూరక ,అనాహత, విశుధ్ధి చక్రాలలో త్రిపదా గాయత్రి యొక్క 24అక్షర మాతృకలు మరో మూడు అంతస్థులలోను ఆరవ అంతస్ఠు లో ధ్యాన మండపము నిర్మంచ బడినవి. ఈ దేవాలయములో కొలువైన దేవతలకు ప్రతినెల వారికి ప్రీతిపాత్రమైన విశేష దినములలో ఆయా దేవతలకు ప్రత్యేకంగా విశేష అర్ఛనలు చేయ సంకల్పించి ప్రత్యేకంచి ఈ విశేష కార్యక్రమములకు ఋత్విక్కులను ఏర్పాటు చేసి నిర్వహించు చున్నాము. ఈ దేవాలయమునకు ప్రత్యేక వాట్స్ప్ గ్రూపులను ఏర్పాటు చేసి ముందుగా సభ్యులకు సమాచారము తెలియజేసి కార్యక్రమం పూర్తి అయిన తరువాత వీలైనంత వరకు ఫొటోలు కూడా షేర్ చెయ్యడం జరుగుతోంది. అతి త్వరలో ఈ ఆలయంలో ప్రత్యంగిర అమ్మవారి ప్రతిష్ఠ కూడా సంకల్పించడం జరిగింది. అందుకు ఆలయం కూడా నిర్మించి సిద్దం చేసినాము. ఈ ఆలయంలో ప్రతీ పౌర్ణమికీ గాయత్రీ అమ్మవారికి, సీందరేశ్వరునికి అభిషేకం జరీగుతుంది. బహుళ చతుర్థికి గణపతికి సంకష్ఠహరచతుర్థశి సందర్బంగా అభిషేకం ,గరికపూజ, శుధ్ధ సష్ఠి కి సీబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకం అర్ఛన శుద్ద సప్తమినాడు సూర్య నారాయణ స్వామికి అభిషేకం అర్ఛన, శుధ్ధ ఏకాదశీ కి విష్ణు మూర్తికి తులసీ ఫూజ, త్రయోదశి నాడు నవగ్రహార్ఛన తైలాభిషేకం, ప్రతీ మంళ, శని వారాలలో ఆంనేయ స్వామికి సింధూరం తమలపాకులతో పూజ అష్ఠమిఐనాడు దుర్గా పూజ నిర్వహించ బడుతున్నాయి. మరియు విశేష పర్వదినాలలో సందర్భానుసారం ఆయా క్రతువులు ,పూజలు నిర్వహించబడు చున్నవి. దేవాలయం యొక్క వైభవం దినదిన ప్రవర్థమానమయ్యే ట్లు భక్తుల కోర్కెలు తీరేటట్లు ఏర్ఫాటు చేసిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను జనబాహుళ్యంలోకి తీసుకొని వెళ్ళవలసిన బృహత్ బాథ్యతను భక్తులై మీ భుజస్కంథాలపై ఉంచవలసి వస్తోంది. మీరందరు ఈ గాయత్రీ పీఠాన్న్కి విశేష ప్రచారం కల్పించి మీ యొక్క బంధు వులకు,మితృలకు, గ్రూపు సభ్యులకు అందరికి మేము పంపుతున్న కార్యక్రమాలను ఫార్వాడ్ చేసి పీఠం అభివృద్దికి , భక్తజనుల శ్రేయస్సుకు ఇతోధికంగా సహాయపడగలరని విఙ్ఞప్తి చేయు చున్నాము. ఇట్లు            



వ్యవస్దాపకులు అక్షరకోటి గాయత్రీ శ్రీచక్ర పీఠం, ప్లాట్ నెంబర్ 4, గౌతమ ఘా, రిజమండ్రి.

కష్టసుఖములు

 *1805*

*కం*

ఏ జీవి కష్టసుఖములు

నాజీవిగ బతికినపుడు నవగతమయ్యున్.

ఈ జీవన చక్రంబున

యే జీవియు నితరజీవి నెరుగడు సుజనా!

*భావం*:-- ఓ సుజనా! ఏ జీవి కష్టసుఖాలైనా ఆ జీవిగా బతికినప్పుడే అర్థమవుతుంది. ఈ జీవనచక్రంలో ఏ జీవియునూ ఇతర జీవి గురించి యెరుగడు, అంటే ఇతరుల గూర్చి చెప్పేది అంతా ఊహయే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 128*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

. ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 128*


🔴 *రాజనీతి సూత్రాణి: షష్ఠాధ్యాయము* - (1)


1. అనుపద్రవం దేశమావసేత్ 

(ఉపద్రవాలు లేని దేశంలో నివసించాలి.) 


2. సాధుజనబహులో దేశ ఆశ్రయనీణీయః 

(ఎక్కువ మంది సత్పురుషులున్న దేశంలో నివసించాలి.) 


3. రాజ్ఞో భేతవ్యం సర్వకాలమ్ 

(ఎల్లప్పుడూ రాజుకు భయపడాలి.) 


4. న రాజ్ఞః పరం దైవతమ్ 

(రాజును మించిన దేవుడు లేడు.) 


5. సుదూరమపి దహతి రాజవహ్నిః 

(రాజు అనే అగ్ని ఎంత దూరంలో ఉన్నా కాలుస్తుంది.) 


6. రిక్తహస్తో న రాజానమభిగచ్చేత్ గురుం దైవం చ (రాజు దగ్గరికీ, గురువు దగ్గరికీ, దేవుడి దగ్గరికీ రిక్తహస్తాలతో వెళ్ళకూడదు.) 


7. కుటుమ్బినో భేతవ్మమ్ 

(పెద్ద కుటుంబం కలవారికి భయపడాలి.) 


8. గంతవ్యం సదా రాజకులమ్ 

(ఎల్లప్పుడూ రాజగృహానికి వెడుతుండాలి.)


9. రాజపురుషైః సంబంధం కుర్యాత్ (రాజపురుషులతో సంబంధం పెట్టుకోవాలి.) 


10. రాజదాసీ న సేవితవ్యా 

(రాజదాసితో సంబంధం పెట్టుకోకూడదు.) 


11. న చక్షుషాపి రాజానం వీక్షేత 

(రాజువైపు కన్నెత్తి చూడకూడదు. వినయంగా తలవంచుకొని ఉండాలి.) 


12. పుత్రే గుణవతి కుటుమ్బినః స్వర్గ 

(పుత్రుడు గుణవంతుడైతే గృహస్థునికి అది స్వర్గమే.) 


13. పుత్రా విద్యానాం పారం గమయతవ్యా (పుత్రులకి బాగా చదువు చెప్పించాలి.) 


14. జనపదార్థం గ్రామం త్యజేత్ 

(దేశం కోసం గ్రామాన్ని పరిత్యజించాలి.) 


15. గ్రామార్థం కుటుమ్బస్త్యజ్యతే 

(గ్రామం కోసం కుటుంబాన్ని విడిచిపెట్టాలి.) 


16. అతిలాభ పుత్రలాభ 

(పుత్రలాభం అన్నింటినీ మించిన లాభం.) 


17. దుర్గతేర్యః పితరౌ రక్షతి స పుత్రః 

(తల్లిదండ్రుల్ని దుర్గతి పాలవకుండా రక్షించేవాడే పుత్రుడు.) 


18. యః కులం ప్రఖ్యాపయతి స పుత్రః 

(కులానికి ప్రతిష్ట తెచ్చేవాడే పుత్రుడు.) 


19. నానపత్యస్య స్వర్గ 

(సంతానం లేనివారికి స్వర్గం లేదు.) 


20. యా ప్రసూతే సా భార్యా 

(పిల్లలని కన్నదే భార్య.) 


21. తీర్థసమవాయే పుత్రవతీ మనుగచ్చేత్ 

(ఒకే సమయంలో ఇద్దరు, ముగ్గురు భార్యలు ఋతుకాలంలో ఉన్నప్పుడు పుత్రులను కని ఉన్న భార్యను పొందాలి.) 


22. న తీర్థాభిగమనాత్ బ్రహ్మచర్యం నశ్యతి (ఋతుమతీ సంబంధంవల్ల బ్రహ్మచర్యానికి విఘాతం కలగదు.) 


23. న పరక్షేత్రే బీజం నిక్షిపేత్ 

(పరభార్యలయందు బీజం ఉంచకూడదు.) 


24. పుత్రార్థా హి స్త్రియః 

(వంశాభివృద్ధి కర్తవ్యం స్త్రీలదే.) 


25. స్వదాసీ పరిగ్రహో హి స్వస్త్యైవ దాసత్యాపాదనమ్ 

(తన దాసితో సంబంధం పెట్టుకోవడం తాను దాసత్యాన్ని పొందడమే.) 


26. ఉపస్థీతవినాశః పథ్యవాక్యం న శృణోతి 

(వినాశం దగ్గర పడ్డవాడు హితం చెబితే వినడు.) 


27. నాస్తి దేహినాం సుఖదుఃఖాభావః 

(ప్రాణులకు సుఖం లేకపోవడం గాని, దుఃఖం లేకపోవడంగాని ఉండదు.) 


28. మాతరమివ వత్సాః సుఖదుఃఖాని కర్తారమేవానుగచ్చంతి 

(లేగదూడలు తల్లి వెంట వెళ్లినట్టు సుఖదుఃఖాలు పుణ్యపాపకర్మలు చేసినవాళ్ళ దగ్గరికే వెడతాయి.) 


29. తిలమాత్రమప్యుపకారం శైలమాత్రం మన్యతే సాధుః 

(తనకు చేసిన నువ్వుగింజంత ఉపకారం కూడా పర్వతం అంతగా భావిస్తాడు సత్పురుషుడు.) 


30. ఉపకారో నార్యేష్వకర్తవ్య 

(చెడ్డవారికి ఉపకారం చెయ్యకూడదు.) 


31. ప్రత్యుపకారభయాదనార్యః శత్రుర్భవతి 

(ఎక్కడ ప్రత్యుపకారం చేయవలసి వస్తుందో అన్న భయంచేత నీచుడు శత్రుత్వాన్ని వహిస్తాడు.) 


32. స్వల్పోపకారకృతే - పి ప్రత్యుపకారం కర్తుమార్యో జాగర్తి 

(ఉత్తముడు తాను పొందిన స్వల్పమైన ఉపకారానికి కూడా ప్రత్యుపకారం చేయడానికి వేచి ఉంటాడు.) 


33. న కదాపి దేవతా వమంతవ్యా 

(దేవతను ఎన్నడూ అవమానించకూడదు.) 


34. న చక్షుషః సమం జ్యోతిరస్తి 

(కన్ను వంటి తేజస్సు లేదు.) 


35. చక్షుర్హి శరీరిణాం నేతా 

(ప్రాణుల్ని నడిపించేది నేత్రమే.) 


36. అపచ్చక్షుషః కిం శరీరేణ 

(కళ్ళు లేని వారికి శరీరం ఉండి ఏమి ప్రయోజనం ?) 


37. నాప్సు మూత్రం కుర్యాత్ 

(నీళ్లలో మూత్రవిసర్జన చెయ్యకూడదు.) 


38. న నగ్నో జలం ప్రవిశేత్ 

(నగ్నంగా నీటిలోకి దిగకూడదు.) 


39. యథా శరీరం తథా జ్ఞానం 

(శరీరం ఎలా ఉంటే జ్ఞానం అలాగే ఉంటుంది.) 


40. యథా బుద్ధిస్తథా విభ 

(బుద్ధి బలం ఎలా ఉంటే జ్ఞానంద అలాగే ఉంటుంది.)


41. అగ్నావగ్నిం న నిక్షేపేత్ 

(అగ్నిలో మరొక అగ్నిని వేయకూడదు.) 


42. తపస్వినః పూజనీయాః 

(తపఃశాలులను పూజించాలి.) 


43. అన్నదానం భ్రూణహత్యామపి మర్ణీ 

(అన్నదానం భ్రూణహత్యాదోషాన్ని కూడా తుడిచివేస్తుంది.)  


44. న వేదబాహ్యో ధర్మః 

(వేదవిరుద్ధమైనది ధర్మంకాదు.) 


45. కథంచిదపి ధర్మం నిషేవేత్ 

(ఎంత శ్రమపడైనా ధర్మాన్ని సేవించాలి.) 


46. స్వర్గం నయతి సూన్రతమ్ 

(సత్యమూ, హితమూ అయిన వాక్యం స్వర్గానికి తీసుకొని వెడుతుంది.) 


47. నాస్తి సత్యాత్ పరం తపః 

(సత్యాన్ని మించిన తపస్సు లేదు.) 


48. సత్యం స్వర్గస్య సాధనమ్ 

(సత్యం స్వర్గానికి సాధనం.) 


49. సత్యేన ధార్యతే లోకః 

(సత్యమే లోకాన్ని నిలబెడుతున్నది.) 


50. సత్యాద్దేవో వర్షతి 

(సత్యం వల్లనే దేవుడు వర్షిస్తున్నాడు.) 


51. అన్రుతాత్పాతకం పరమ్ 

(అసత్యాన్ని మించిన మరొక పాపం లేదు.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-7🪔*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-7🪔*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *భార్యావియోగపు బాధతో విష్ణుమూర్తి శేషాద్రి ప్రయాణము* 


లక్ష్మీదేవి విడిచిన వైకుంఠము శ్రీ మహావిష్ణువునకు పాడుపడిన బీడువలెనున్నది. ఒక కళ లేకుండెను. దిగాలుపడి విష్ణుమూర్తి నింరతరము భార్యను గూర్చి ఆలోచించుచుండెను.


 పూవుల ప్రోవువంటి నా లక్ష్మి ఎచ్చటనున్నదో కదా! సుకుమార శరీర లావణ్య శోభితయగు నా రమాదేవి ఎక్కడ ఏ యిడుములబడుచున్నదో గదా? అని శ్రీమన్నారాయణుడు పదే పదే విలపించుచుండెను. 


ఇప్పుడాయనకు ఏ భక్తుల ఆర్తనాదములున్నూవినబడుటలేదు, ఇప్పుడాయన ఏ మునీశ్వరునికి తన దివ్యసుందర విగ్రహ దర్శన భాగ్యము కలుగజేయుటలేదు, తన తలంపులు లక్ష్మిని గూర్చి తన కన్నులు ఆమెను చూచుటకు నిరీక్షించుచుండెను. 


తన చెవులు ఆమె యొక్క ‘నాథా’ అను శుభకర శబ్ద శ్రవణమున కాతృత చెందుచున్నవి. లక్ష్మీదేవి వైకుంఠమున నివసించుకుండుట నారాయణునకు దుర్భరముగానుండెను. 


ఓదార్చువారు ఓదార్చుచునే యున్నారు. కానీ లాభము లేకుండెను. ఎప్పుడునూ విచారించని వారొక్కమారు విచారించిన అదిమేవో చాలా లోతైన బాధ అయి యుండుట సహజము గదా! దాని నాపజూపుట విఫలమగు ప్రయత్నము మాత్రమే అగును.


తన నిజసతిని వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుట ప్రారంభించినాడు.


ప్రపంచస్థితికి కారకుడయిన శ్రీమహావిష్ణువు యొక్క ఆ స్థితికి లక్ష్మీదేవి కారకురాలయినది. మండుటెండలలో మహావర్షధారలలో ఆయన అడవులందు, కొండలందు, కోనలందు, విచార వదనముతో తిరుగసాగెను. 


రమాదేవికై విలపించసాగెను. రాత్రియనక, పగలనక కాలగణన మనునది లేక తన నిజసతిని గూర్చి అన్వేషణ సాగించుచునే వుండెను. 


మతి భ్రమించినవానివలె తిరుగుచూ వృక్షముల చెంతకు వెడలి ఓ వృక్షములారా! నా ప్రియసతి ఇటు వచ్చుట చూచినారా!’ అనీ, శిలలు వద్దకు వెడలి, ఓ శిలలారా!మీ పక్ర్కల నుండి నా లక్ష్మీదేవి వెడలుట చూచినారా?’ అని అడుగుచుండెను. ఆకలిలేదు, నిద్రలేదు. విశ్రాంతి అనునది అసలు లేనేలేదు. అన్వేషణా ప్రయాణమే పని! రమారమా అని అరచుచూ శుష్కించిన శరీరముతో శేషాద్రికి చేరినాడు.


 *మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా* 

 *వరాహ నరసింహ గోవిందా* *వామన భృగురామ గోవిందా* 

 *బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా* 

 *వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా* 

 *గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా* 


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం🙏


 *ఓం నమో వెంకటేశాయ* 


 *సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

మున్నుడి

 

మున్నుడి


పూజ్యశ్రీ పరిపూర్ణానందస్వాములవారు శ్రీవ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతులు, శ్రీ వ్యాసాశ్రమం, ఏర్పేడు, చిత్తూరు జిల్లా, 


ఆధ్యాత్మిక జగతిలో ఉపనిషత్తుల యొక్క మహత్వం వర్ణనాతీతం. మోక్ష సాధకహేతుభూతములు ఉపనిషత్తులు, వేదాల యొక్క అంతిమ భాగమే ఉపనిషత్తులుగా చెప్పబడుతున్నాయి. ఉపనిషత్ ప్రతిపాద్య విషయం జీవేశ్వర ఐక్యత్వం. అత్యంత భయంకర మృత్యురూప సంసారం నుండి బయటపడదలచిన ప్రతి ముముక్షువు ఉపనిషత్ వేద్య పరమాత్మను తెలుసుకోవాలి. ఉపనిషత్ వేద్యపరమాత్మ నిత్య- శుద్ధ-బుద్ధ-ముక్త స్వభావుడు, ఆనంద స్వరూపుడు, ఓంకార శబ్దవాచ్యుడు, గుణాతీతుడు ఇత్యాది లక్షణాలు కలిగి ఉంటాడు. ఉపనిషత్ జ్ఞానం వల్ల అనిర్వచనీయమైన అనాది అవిద్య నశిస్తుంది.


ఉపనిషత్ శబ్దార్థం- “నదేరా తో: విశరణగత్య వసాదనార్థస్యోపనిపూర్వస్య క్విప్ ప్రత్యయానస్యరూపముపనిషత్” ఉపనిషత్ అను పదములో ఉప, ని, షత్ అను మూడు మాటలు గలవు. 'షదల్' అనునది ధాతువు. ఈ ధాతువునకు విడిపోవుట, ప్రాప్తి, నాశము అను మూడర్థములు గలవు. ఉప, ని, అనునవి రెండును ఉపసర్గలు. ఈ మూడు మాటలకు 'క్విప్' అను ప్రత్యయమును చేర్చగా 'ఉపనిషత్' అను పదము నిష్పన్నమగును.


“ఉపనిషదితి విద్యోచ్యతే తచ్ఛీలినాం గర్భజన్మజరాది నిశాతనాత్ తదేవసాదనాద్వా బ్రహ్మణి వా ఉపనిగమయితృత్వాత్ ఉపనిషణ్ణం వాం స్యాం పరంశ్రేయ ఇతి"


ఉపనిషత్తనగా విద్య. అట్టి విద్యను పొందినవారికి జరామరణాద్యనర్థజాతము నశించుట వలనను, బ్రహ్మమును పొందించుట వలనను, ఈ విద్యయందు పరమశ్రేయస్సు నిహితమై ఉన్నది కనుక ఉపనిషత్తనగా బ్రహ్మవిద్య.


కేనోపనిషత్- ఈ ఉపనిషత్తు సామవేద తవల్కార శాఖకు సంబంధించినది. 'కేనేతి' అనే ప్రశ్నతో ఆరంభం అవ్వడం వల్ల ఈ ఉపనిషత్తుకు 'కేనోపనిషత్తు' అని పేరు. బ్రహ్మ యొక్క రహస్యాత్మక రూపనిరూపణము, ఉమాదేవి పరమాత్మ విషయక జ్ఞానము ఉపదేశించడము, పరబ్రహ్మ యొక్క సర్వశక్తిమత్వ ప్రతిపాదనము మొదలైన విషయాలు ఈ ఉపనిషత్తులో చర్చింపబడ్డాయి. కేనేషితం పతతి ప్రేషితం మనః కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః॥ కేనేషితాం వాచమిమాం వదన్తి చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి ॥ II మనస్సుని విషయాలపైకి పోయేటట్టుగా ఏది ప్రేరేపిస్తుంది? దేని ప్రేరణచే ప్రాణము తన వ్యాపారమును నిర్వర్తిస్తుంది? దేని సంకల్పముచే మానవులు మాట్లాడగలుగుతున్నారు? ఎవని ఆజ్ఞచే చక్షువు, శ్రోత్రము పనిచేస్తున్నాయి? అనే ప్రశ్నతో ఈ ఉపనిషత్తు మొదలైంది.


కర్మజ్ఞానాలు రెండూ “తమః ప్రకాశం” లాంటివి. తమ: ప్రకాశాలు రెండూ ఒకేచోట ఉండటం కుదరదు కాబట్టి కర్మల నుండి విరక్తుడైన వానికి, తన స్వరూపాన్ని తెలియాలనే కోరిక పుట్టును. ఈ విషయమును "కేనేషితమ్” అనే మంత్రం నిరూపిస్తోంది.


ఆత్మజ్ఞానము కలిగినవాడు కర్మలను చేయుట యుక్తియుక్తము (లోకహితం కోసం చేయాలి) కాదు. కాబట్టి బాహ్యజగత్తు నుండి నివృత్తమైన మనస్సు గలవానికి ఆత్మజ్ఞానము కలుగుట కొరకు ఈ ఉపనిషత్ యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంది.


కేనేషితం.... అనే శిష్యుని ప్రశ్నకు ఆచార్యుడు సమాధానం ఇలా చెబుతున్నాడు. ఏదైతే చెవికి చెవియో, మనస్సుకు మనసో, వాక్కునకు వాక్కో అదియే ప్రాణమునకు ప్రాణము, కన్నుకు కన్ను ఇలా గ్రహించిన ధీరులు విముక్తులై ఈ లోకమునుండి వెళ్ళి అమరులగుదురు అని ఆచార్యుడు ఉపదేశించాడు.


6

ఆత్మను ఆశ్రయించుకొని సమస్త ఇంద్రియాలు వాటి వాటి వ్యాపారాల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇక్కడ మనస్సుకు మనస్సు అని చెప్పడంలో గల తాత్పర్యమేమనగా? చైతన్యజ్యోతి యొక్క ప్రకాశము లేకుండా అంత:కరణము తనకు విషయములైన సంకల్పము, నిశ్చయము, శ్రద్ధ, అశ్రద్ధ, అధృతి మొదలగు వాటి యందు సమర్థము అవ్వదు. కావున ఆత్మ మనస్సునకు కూడ మనస్సు అని చెప్పబడినది.


ఈ ఉపనిషత్తులో మరొక ప్రధాన విషయం- దేవాసుర సంగ్రామంలో అసురులపై దేవతలు విజయాన్ని పొందారు. విజయగర్వంతో దేవతలు ఆనందిస్తున్న వేళ వారి గర్వాన్ని అణచడానికి బ్రహ్మ ఒక యక్షరూపాన్ని దాల్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యక్షుడు ఎవరో కనుక్కోమని మొదటగా 'అగ్నిదేవత'ను పంపిస్తాడు ఇంద్రుడు. ఆ యక్షుడు నువ్వు ఎవరివి? అని ప్రశ్నించగా నేను ‘అగ్ని’దేవతను. ఈ సమస్తాన్ని క్షణకాలంలో దహించగలనని సమాధానం చెప్పాడు. యక్షుడు ఒక గడ్డిపోచను అతడి ముందు ఉంచి దీనిని దహించమని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవత సర్వశక్తితో గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అవమానంచే వెనుదిరిగాడు. తరువాత మాతరిశ్వుడు వచ్చి గడ్డిపోచను కదలించలేక వెళ్ళిపోయాడు. చివరకు దేవేంద్రుడు గర్వంతోవచ్చేసరికి యక్షుడు కనిపించకపోగా, అతడు అక్కడే ఉండి తపస్సు చేయగా, ఉమాదేవి ప్రత్యక్షమయి ఆ యక్షుడు ఎవరో కాదు సాక్షాత్ బ్రహ్మయేనని తెలిపింది.


ఇక్కడ గ్రహించవలసిన విషయమేమనగా! అహంకారాది అసుర సంపత్తి గల మనుజుడు ఆ భగవంతుని యొక్క వాస్తవతత్త్వాన్ని తెలుసుకోలేడు. కనుక అహంకారాది అసుర సంపత్తిని వదలినవారికే అతడి దర్శనం కలుగుతుందని గ్రహించాలి.


7


***

Truth


 

Struggle for survive


 

Hindu


 

పెరుగు , మజ్జిగ

 పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .


   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు. 


          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు . 


              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.


  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు - 


 *  పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .


 *  పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .


 *  పెరుగుతో అరటిపండు భుజించరాదు . 


 *  పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.


 *  పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.


    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.


 *  తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.


 *  ఉసిరిక పచ్చడి - పెరుగు =  శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును . 


 *  నెయ్యి - చక్కెర - పెరుగు =   వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును . 


 *  చక్కెర -  పెరుగు =   దప్పిక, తాపాన్ని హరించును . 


 *  పెసరపప్పు - పెరుగు  =  రక్తంలోని వాతాన్ని హరించును . 


  మజ్జిగ ఉపయోగాలు - 


  

    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు.  బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని  మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.


          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను . 


                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు. 


          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.


  మజ్జిగలోని రకాలు  - 


  *  పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.


 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .


 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.


     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.


      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.


     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.


 

  వెన్న ఉపయోగాలు - 


    

         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును . 


          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను. 


     మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


 ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034                     


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


 కాళహస్తి వేంకటేశ్వరరావు .


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                         9885030034

Mothinagar under water


 

Nischalanandam


 

Modiji


 

Nrutyamto giripradaksana


 

పంచాంగం 29.07.2023 Saturday

 ఈ రోజు పంచాంగం 29.07.2023 Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస శుక్ల పక్ష:  ఏకాదశి తిధి ఇందు వాసర: జ్యేష్ఠ నక్షత్రం బ్రహ్మ యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


ఏకాదశి  పగలు 12:59 వరకు.

జ్యేష్ఠ రాత్రి 11:29 వరకు.

సూర్యోదయం : 05:58

సూర్యాస్తమయం : 06:47

వర్జ్యం : ఉదయం 06:07 నుండి 07:38 వరకు.

దుర్ముహూర్తం: ఉదయం 05:58 నుండి 07:41 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  



ఈ రోజు సర్వేషాం పద్మిన్యేకాదశి 



శుభోదయ:, నమస్కార:

దినఫలములు

 *దినఫలములు*


మేషం🐐

ఆర్థిక వ్యవహరాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. దైవదర్శనం చేయు సూచనలు కలవు. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.

అదృష్ట సంఖ్య 2


వృషభం🐂

ఉద్యోగస్థులకు పై అధికారులు వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పెన్షన్, బీమా సమస్యలు పరిష్కారం. అవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం..

అదృష్ట సంఖ్య 2


మిథునం👫

బంధు, మిత్రులను కలుసుకుంటారు. ఇరుగు పొరుగు వారి మధ్యకలహాలు అధికమవుతాయి. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. మార్కెట్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవస్మరణ వలన మనశ్శాంతి కలుగుతుంది.

అదృష్ట సంఖ్య 9


కర్కాటకం🦀

ఎప్పటినుంచో కలవాలనుకున్న అత్మీయులను కలిసే అవకాశం ఉంది. హామీలు, మధ్యవర్తిత్వాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల అందోళనకు గురవుతారు.

అదృష్ట సంఖ్య 3


సింహం🦁

కుటుంబ విషయాల్లో గతానుభవం ఉపయోగపడుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. సమావేశాలకు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడి.

అదృష్ట సంఖ్య 2


కన్య💃

భాగస్వామ్య చర్చల్లో కొన్ని అవరోధాలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యం కొంత తక్కువని చెప్పవచ్చు. పనులు మొదలెట్టే సమయానికి అటంకాలెదురవుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి.

అదృష్ట సంఖ్య 9


తుల⚖️

ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాలలో వారికి కలిసివస్తుంది. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల పట్ల అప్రమత్తత అవసరం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు.

అదృష్ట సంఖ్య 2


వృశ్చికము🦞

ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలలో జయం పొందుతారు. దుబారా ఖర్చులు అధికం. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.

అదృష్ట సంఖ్య 4


ధనస్సు🏹

విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. మీ అంతరంగిక, కుటుంబ విషయాలు ఇతరుల ముందు ఏకరువు పెట్టటం మంచిదికాదు. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ముఖ్యులలో ఒకరి గురించి అందోళన చెందుతారు.

అదృష్ట సంఖ్య 1


మకరం🐊

మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది అని గమనించండి. సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. సేవా సంస్థలకు విరాళాలివ్వటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పనివారలతో ఇబ్బందులను ఎదుర్కుంటారు.

అదృష్ట సంఖ్య 1


కుంభం⚱️

రావలసిన ఆదాయంలో కొంత మొత్తం అందుతుంది. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ అలోచనల్లో మార్పు వస్తుంది. సావకాశంగా అలోచించి నిర్ణయం తీసుకుంటారు.

అదృష్ట సంఖ్య 8


మీనం🐟

హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. సంఘంలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం కొరవడుతుంది. ఒక శుభకార్యం దిశగా యత్నాలు సాగిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులకు ఆశాజనకం.

అదృష్ట సంఖ్య 6

జైహింద్

 సరే మోడీ గారిని దించేద్దాం Next ఎవరు ప్రధానమంత్రి  ???

🇮🇳   *ఒక చ‌క్క‌ని విశ్లేష‌ణ ఇది.*   🇮🇳

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

కోల్ క‌త్తాకి చెందిన ఒక ఫ్రీలాన్స్ ర‌చ‌యిత, న్యాయ‌వాది రాశారు.

అంద‌రూ చ‌దివితే బాగుంటుందని తెలుగులోకి త‌ర్జుమా చేసారు.

ఫ్రీగా ఉన్న సమయంలో తప్పక చదవండి!

--------------------------------------------------------

హేతుబ‌ద్ధంగా ఆలోచించండి.

ప్ర‌స్తుత ప్ర‌ధానిపై ఉన్న‌ట్టుండి ఏదో ఒక అభిప్రాయానికి రావొద్దు. ఎందుకంటే,

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముఖ‌చిత్రం ఇలా ఉండ‌వ‌చ్చు...

============================

ఒక వైపు :--

బిజెపి + ఆర్ఎస్ఎస్ + రిప‌బ్లిక్ టివి + జీ టివి.

మ‌రో వైపు :--

కాంగ్రెస్ + వామ‌ప‌క్షాలు + బిఎస్ పి + ఎస్ పి + టిడిపి + ఆర్ జెడి + శివ‌సేన + డిఎంకె + ఎఎపి + జెడియు + టీఎమ్ సి+ముస్లిం లీగ్+ఎన్ సిపి

and

ఎన్ డిటివి + ఎబిపి న్యూస్ + స్క్రోల్ + ద వైర్ + అవార్డ్ వాప్సి గ్యాంగ్ + జెఎన్‌యు + ఎఎంయు + పాకిస్తాన్ + చైనా

============================

ఇక ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూద్దాం :-

ఇటు హిందువులు, అటు ముస్లింలు కూడా మోడీ వ‌ద్దు అనే అనుకుంటున్నారు.

కాని ఆ రెండు వ‌ర్గాల కారణాలలో తేడా ఉంది.

కాని ముస్లింలు రోహింగ్యాల గురించి క‌ల‌త ప‌డుతున్నారు.

- హిందువులు జిఎస్ టి గురించి క‌ల‌త చెందుతున్నారు.

- కాని ముస్లింలు కాంగ్రెస్ తిరిగొ‌చ్చి హిందూస్తాన్ ని ఒక ఇస్లామిక్ రాజ్యంగా మార్చాల‌ని ఆశిస్తున్నారు.

- క్రైస్త‌వులు అంకిత భావం గ‌ల పౌరులే, కాని మ‌తపెద్ద‌లు(పాస్టర్లు, ఫాదర్లు) వారి మ‌న‌సులను క‌లుషితం చేస్తున్నారు.

భార‌త్ త‌నంత తానుగా ఎదిగి ఆర్థికంగా ప‌రిపుష్టం కావ‌డం ఆ మ‌త‌గురువుల‌కి ఇష్టం లేదు.

భార‌త్ ఎప్పుడూ విదేశీ స‌హాయం కోసం చేయి చాస్తూ ఉండాల‌న్న‌దే వారి ల‌క్ష్యం.

కార‌ణం ఏదైనా వారందరి అంతిమ ల‌క్ష్యం అదే. 

-----------------------------

ఇక అవినీతికి మారుపేరైన రాజ‌కీయ నాయ‌కులంద‌రూ *త‌మ స్వ‌లాభం, స్వార్ధం కోసం ప్ర‌జ‌లపై త‌మ అభిప్రాయాలు రుద్దుతున్నారు.*

-----------------------------

ప్ర‌జాస్వామ్యంలో విభేదించ‌డం ఎప్పుడూ మంచిదే, అది మ‌న హ‌క్కు!!!


❌ *కాని మోడీని వ్య‌తిరేకించి మీరు ఎవ‌రిని స‌పోర్ట్ చేస్తున్నారు?*❌

మీరు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే ముందు దీని గురించి సీరియ‌స్ గా ఆలోచించ‌డం మంచిది.

రాహుల్‌, కేజ్రీవాల్‌, మ‌మ‌తా బెన‌ర్జీ, పవార్, చంద్రబాబు , కేసీఆర్, స్టాలిన్, మారన్, 

మ‌మ‌తాబెన‌ర్జీ, అఖిలేశ్ యాద‌వ్‌,   etc... & వామ‌ప‌క్షాలు...

మోడీక‌న్నా మెరుగైనవాళ్లా...?

*గ‌తంలో వారి ప‌నితీరు మోడీ క‌న్నా మెరుగ్గా ఉందా...?*

మిమ్మ‌ల్ని మీరు ప్ర‌శ్నించుకోండి.


గుజ‌రాత్ కు సార‌థ్యం వ‌హించిన మోడీ క‌న్నా మెరుగైన ముఖ్య‌మంత్రులా..?

ఒక్కసారి మీరు గుజ‌రాత్ లోని ఏ న‌గ‌రం లేదా ప‌ట్ట‌ణం అభివృద్ధినైనా ఇత‌ర రాష్ర్టాల రాజ‌ధానుల‌తో పోల్చండి.

- లాలూ, ములాయం రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన‌ప్పుడు ఒక లాంత‌రు లేదా ఒక సైకిల్ కొనుక్కోవ‌డానికి కూడా చాల‌ని ఆదాయం వారిది.

కుల రాజ‌కీయాల‌తో వారు కోట్లు గ‌డించారు.

ఈ రోజు రామ్ గోపాల్ యాద‌వ్ ప్రైవేటు చార్ట‌ర్డ్ విమానంలో చ‌క్క‌ర్లు కొడ‌తారు;

శ్రీ‌పాల్ యాద‌వ్ Audi కారులో తిరుగుతూ ఉంటారు.

వారంద‌రికీ ఉన్న‌ట్టుండి ఈ సంప‌ద ఎక్క‌డ నుంచి వ‌చ్చింది?

వారంతా మోడీక‌న్నా మెరుగైన వారా???

*------ఆలోచించండి.*

- సోనియా, రాహుల్‌, కుమార్తె, అల్లుడూ ఈ రోజు కుబేరులు.

 వారంతా మోదీ క‌న్నా మెరుగైనవారా???

*మిమ్మ‌ల్ని మీరు ప్ర‌శ్నించుకోండి.*

- సంవ‌త్స‌రాల పాటు ప‌రిపాల‌న సాగించిన క‌మ్యూనిస్టులు....

న‌రేంద్ర మోదీ క‌న్నా మెరుగైన వారా???

*------ప్ర‌శ్నించుకోండి.*

- ఉచిత వైఫై, సిసిటివి, 150 క‌ళాశాల‌లు, 500 పాఠ‌శాల‌లు అందిస్తామ‌ని ఐదేళ్ల పాటు ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను ప్ర‌క‌ట‌న‌ల‌తో మ‌భ్య‌పెట్టిన కేజ్రీవాల్ న‌రేంద్రమోడీ క‌న్నా మెరుగైన వాడా??? 

*-------ఆలోచించండి*

- కాన్షీరాంతో క‌లిసి మాయావ‌తి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు సైకిల్ మీద తిరిగి ప్ర‌చారం చేశారు.

ఇంట్లో దీపం వెలిగించుకునేందుకు అవ‌స‌ర‌మైన సొమ్ము కూడా మాయావ‌తి చేతిలో లేదు.

కాని ఈ రోజు ఆమె ధ‌రించే పాద‌ర‌క్షలు విదేశాల నుంచి విమానంలో వ‌స్తాయి.

ఆమె సోద‌రునికి 497 కంపెనీలున్నాయి.

వారు న‌రేంద్ర మోదీ క‌న్నా మెరుగైన నాయ‌కులా??? 

*------ఆలోచించండి*

- 5 ల‌క్ష‌ల మంది కాశ్మీరీ హిందువుల‌ను సొంత ప్రాంతాల నుంచి త‌రిమేసిన‌ప్పుడు, ఢిల్లీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే వారంతా త‌మ సొంత భూమిలోనే శ‌ర‌ణార్థులుగా మారిన‌ప్పుడు ఎంత మంది దానిపై గొంతెత్తి నిన‌దించారు....

అదే బంగ్లాదేశ్ లోని రోహింగ్యాల కోసం మాత్రం అంద‌రూ గొంతెత్తి అఱిచేవారే.

    *ఆలోచించండి*

జ‌మ్ములోని శ‌ర‌ణార్థి శిబిరాల‌కు ఒక సారి వెళ్లి చూడండి....

1990 నుంచి కాశ్మీరీ పండితుల దుర‌వ‌స్థ ఎలా ఉందో తెలుస్తుంది. ఏం హిందువులు మనుషులు కాదా!!!

మోడీని వ్య‌తిరేకిస్తున్న వారంద‌రినీ నేను ఆహ్వానిస్తున్నాను.

కాని వారి ముందు అంత‌క‌న్నా మెరుగైన ప‌రిష్కారం ఉందా...?

బహుశా అలాంటి ప‌రిష్కారం అనేది ఉంటే అదేమిటో దేశానికి తెలియ‌చేయండి.

మాతృభూమి గురించి ఒక్క‌సారి ఆలోచించండి...

ఇంకా ఎంత‌గా దోపిడీకి గురి కావాల‌ని మీరు భావిస్తున్నారు?

ఇత‌ర దేశాలు మ‌న‌ని పరోక్షంగా కూడా  దోచుకోవాలా..?

కులం/వ‌ర్గం, మ‌త విభేదాలు విడ‌నాడండి.

ఎందుకంటే, అన్ని కులాల, మతాల వాళ్లం..

ఈ పుణ్యభూమిలోనే పుట్టాం....

*గుర్తు తెచ్చుకోండి...*

మ‌న‌లోని కుల వ్య‌వ‌స్థ‌ను ఆస‌రాగా చేసుకుని దోచుకోవాల‌న్న‌దే దోపిడీ దారుల ల‌క్ష్యం.

*జాగ్రత్త! కలసి మెలసి ఉందాం*

- మోడీని ఎందుకు ఇష్ట‌ప‌డుతున్నానో ఆలోచించండి..

కాంగ్రెస్‌, ఎస్ పి, బిఎస్ పి, ఎఎపి, ఇత‌ర పార్టీల‌ను వ్య‌తిరేకించ‌డానికి మాత్రం చాలా కార‌ణాలున్నాయి.

- అచ్ఛేదిన్ (మంచిరోజులు) ఎప్పడొస్తయోఇంకా తెలిసి రాలే‌దు కాని.....

మోడి, ఈ రోజు చేస్తున్న కృషికి స‌రిపోల‌గ‌లిగే ప్ర‌య‌త్నం చేసే రాజ‌కీయ నాయ‌కులెవ‌రూ..

ఈ రాజకీయ నాయకులలో మాత్రం లేరు... వీరంతా కాలంచెల్లిన వాళ్లు.

- దేశాన్ని సంప‌న్న దేశంగా మోడీ మార్చ‌గ‌ల‌రా అన్న‌ది ఇప్పుడే తెలియ‌దు కానీ...

దేశానికి ప్ర‌పంచ ఖ్యాతిని తేగలిగే నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల‌ స్థాయిఉందని ఇప్పటికే ఋజువైంది...

ఆయ‌న శ‌క్తియుక్తుల‌న్నింటీనీ పెట్టి కృషి చేస్తార‌ని మాత్రం అందరూ న‌మ్ముతున్నారు.

- భార‌త చ‌రిత్ర గురించి మోడీకి ప‌రిపూర్ణ‌మైన జ్ఞానం ఉంది. మ‌న భ‌విష్య‌త్తు ఎలా ఉండాల‌నే విష‌యంలో ఆయ‌న‌కి ఇంకా బాగా  స్ప‌ష్ట‌త ఉంది.

త‌న గురించి,

భారత ప్రజలందరి గురించి,

మాతృభూమి గురించి,

త‌న‌పై ఉన్న బాధ్య‌త‌ గురించి,

చిత్త‌శుద్ధితో ఆలోచించ‌గ‌ల జ్ఞానం మోడీకి ఉంది.

*మ‌న మాతృభూమిని శ‌క్తివంతంగా నిలిపేందుకు మ‌న వంతు కృషి చేయాలి.*

నా ఆలోచ‌న‌లు బాగున్నాయ‌ని మీరు భావించిన‌ట్ట‌యితే నా త‌ర‌హా పాత్ర మీరంతా పోషించండి.

గ‌ర్వ‌కార‌ణులైన భార‌తీయుల‌కు ఈ సందేశాన్ని అంద‌చేయ‌డం కోసం దీన్ని వీలైనంతా షేర్ చేయండి, కాపీ/పేస్ట్ చేసినా సరే!

*దేశాన్ని ప‌టిష్ఠం చేయ‌డానికి మోదీకి మ‌రో ఐదు సంవ‌త్స‌రాలు స‌మ‌యం ఇద్దాం.*

______________________________

మీ స‌మ‌యాన్ని వెచ్చించి పూర్తిగా చ‌దివినందుకు ధ‌న్య‌వాదాలు...

               🇮🇳🚩🇮🇳

                 జైహింద్

               🇮🇳🚩🇮🇳

 


♦️ *👆 రామ జన్మభూమి కుంభాభిషేకం కు జనం తరలి వెళ్తున్న తరుణంలో విమానం నుంచి తీసిన ఫోటో🙏🙏🙏🙏*♦️ *ఇది మన అంకిత భావం, ఇది మన భక్తి. ఇది మన భారతదేశం. ఇదిమనరాముడు జన్మించిన దేశం. అందుకే, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ. నాదేశం పుణ్యభూమి, నాదేశం కర్మభూమి, నాదేశం వేదభూమి. ఏత్తద్దేశ ప్రసూతస్యే సకాశాత్ అగ్రజన్మనః, స్వం స్వం చరిత్రన్ శిక్షేరన్, పృద్ధివ్యాం సర్వ మానవాః! అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ. జై భారత్, జై హింద్, జై శ్రీ రామ్, జై జై శ్రీ రామ్!*♦️

Jayajaya shankar


 

అదే "అట" అనే పదప్రయోగాన్ని విడదీసినప్పుడు

 అందరికీ రాత్రి అయితే ఈ యోగికి రాత్రి రెండు గంటల దాకా పగలే.

 

అదే "అట" అనే పదప్రయోగాన్ని విడదీసినప్పుడు

 12 గంటల తర్వాత వెలికి వచ్చింది. 

పోతనామాత్యునికి భాగవతం తెనుగున వ్రాయుట సంకల్పించినప్పుడు ఆయనకి రాయగలనా లేదా అనే సందేహం ఏర్పడినది. అంతటి మహా గ్రంధం తన భుజాలపై వేసుకోవడం సమంజసమా అనే సందేహం కలిగినది

అప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే  ప్రత్యక్షమై భాగవతం కొనసాగించని ఆజ్ఞను చేశాడు.

ఆయన తనలోని అంతర్మదనాన్ని లోకానికి ఈ పద్యం ద్వారా తెలియపరిచాడు. శ్రీరామచంద్రమూర్తి అన్నాడు నే పలికితే భగవంతుడు అవుతుంది. తన యొక్క పలుకే భాగవతం అని రామభద్రుడు స్వయంగా అన్నారు. అంటే ప్రతి పలుకు రామభద్రుడు పలికించిన పలుకే.

ఈ కావ్యం రాయడం వల్ల

నేను సంసార బంధనాన్నించి తొలగిపోతానని రాముడే చెప్పారు. రాముని మాటతో భాగవతం వ్రా యటం కాక ఇతరుల గాధలు ఎందుకు రాయాలి. అంటే మూడో వ్యక్తి అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ధ్రువీకరించిన భావాన్ని తన భాగవతంలో వ్యక్తికరించాడు. ఈ భావాన్ని వ్యక్తీకరించటమే

అను పద ప్రయోగం.



దాన్ని కాపాడుతుంది.*

     *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


*_ఘటా టోపో భయంకరః_*

*_నిర్విషేణాపి సర్పేణ కర్తవ్యా మహతీ ఫణా|_*

*_విషమస్తు న చాప్యస్తు ఘటాటోపో భయఞ్కరః||_*


≈ *తాత్పర్యం* ≈


*విషం లేని పాము తనలో విషం లేనప్పటికీ* ...

*బుస్సు బుస్సు మని శబ్దం చేస్తూ పై పైకి వస్తూ  భయపెడుతోంది*..... 

*ఆ శబ్దమే దాన్ని కాపాడుతుంది.*

అదృశ్యమైన చరిత్ర

 *వందల సంవత్సరాల లో భారత దేశాన్ని ఆక్రమించలేకపోయిన ముస్లింల ను స్వతంత్ర భారత దేశంలో కొన్ని దశాబ్దాల లోనే ఆక్రమించగలిగే రాచమార్గంగా రాజ్యాంగాన్ని మలచిన గాంధీ, నెహ్రూ లు,కాంగ్రెసు గురించి తెలుసుకొనకపోతే హిందూ ధర్మ రక్షణ కష్టం కాగలదు.*

మోదీజీ అనే మహానుభావుడు, భాజపా అనే రక్షణ కవచం గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి న యదాయదాహిధర్మస్య గ్లానిర్భవతి భారతా... ప్రకారం వచ్చారు కాబట్టి మనం బతకకగలుగుతున్నాం,మళ్ళీ గాంధీ, నెహ్రూ ల క్రమాక్రమ వారసులు భాజపా, మోదీజీ లపై వ్యతిరేకతలను ప్రచారం చేస్తూ ఉన్నారు, అది వినకుండా మోదీజీ, భాజపా పై నమ్మకం పెట్టుకొనకపోతే హిందూ ధర్మ రక్షణ అసాధ్యం

*


  *కోల్పోయిన లేదా అదృశ్యమైన చరిత్ర యొక్క సంగ్రహావలోకనం.*


*క్రీ.శ. 622 నుండి క్రీ.శ. 634 వరకు కేవలం 12 సంవత్సరాలలో, మహమ్మద్ అరేబియాలోని విగ్రహారాధకులందరినీ బలవంతంగా కత్తితో ముస్లింలుగా మార్చాడు!  (మక్కాలో మహాదేవ్ కబలేశ్వర్ (కాబా) తప్ప!)*


 *క్రీ.శ.634 నుంచి 651 వరకు అంటే కేవలం 16 ఏళ్లలో పార్సీలంతా కత్తిమీద సాముతో బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు!*


 *640లో, ఇస్లాం మొదటిసారిగా ఈజిప్టులో అడుగు పెట్టింది మరియు కేవలం 15 సంవత్సరాలలో, 655 నాటికి, దాదాపు ఈజిప్ట్ ప్రజలందరూ బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు!*


 *ఉత్తర ఆఫ్రికా దేశాలైన అల్జీరియా, ట్యునీషియా, మొరాకో మొదలైన దేశాలు క్రీ.శ.640 నుండి 711 వరకు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డాయి!*


 *3 దేశాల సంపూర్ణ సంతోషాన్ని, శాంతిని బలవంతంగా లాక్కోవడానికి ముస్లింలు కేవలం 71 ఏళ్లు పట్టారు!*


 *711 ADలో స్పెయిన్ ఆక్రమించబడింది, 730 AD నాటికి స్పెయిన్ జనాభాలో 70% ముస్లింలు! కేవలం 19 సంవత్సరాలలో తురుష్కులు కొంచెం ధైర్యంగా మారారు, టర్కీలకు వ్యతిరేకంగా జిహాద్ 651 ADలో ప్రారంభమైంది, మరియు 751 AD నాటికి తురుష్కులందరూ బలవంతంగా ముస్లింలుగా మార్చబడ్డారు!*


 *ఇండోనేషియాపై జిహాద్ కేవలం 40 ఏళ్లలో పూర్తయింది! 1260లో, ముస్లింలు ఇండోనేషియాలో మారణకాండ సృష్టించారు మరియు 1300 AD నాటికి ఇండోనేషియన్లందరూ బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు!*


 *పాలస్తీనా, సిరియా, లెబనాన్, జోర్డాన్ మొదలైన దేశాలు 634 మరియు 650 మధ్య బలవంతంగా ముస్లింలుగా మార్చబడ్డాయి!*


*సిరియా కథ మరింత బాధాకరం! ముస్లింలు తమ స్త్రీలను క్రైస్తవ సైనికుల ముందు ఇచ్చారు!  ముస్లింల నుండి మమ్మల్ని రక్షించడానికి ముస్లిం మహిళలు క్రైస్తవుల వద్దకు వెళ్లారు!  పేద మూర్ఖ క్రైస్తవులు వచ్చి ఈ దుష్టుల మాటలకు ఆశ్రయం ఇచ్చారు!  అప్పుడు ఏముంది, "శూర్పణఖ" రూపంలో వచ్చిన వారంతా కలిసి సైనికులందరినీ రాత్రిపూట హలాం చేశారు!*


 *👉👉ఇప్పుడు మీరు భారతదేశ పరిస్థితిని చూడండి!*


 *ఆ తర్వాత భారత్‌పై జిహాద్ క్రీ.శ.700లో మొదలైంది! అతను ఇంకా నడుస్తున్నాడు!*


 *ఆక్రమణదారులు ఇరాన్‌కు చేరుకుని తమ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న సమయంలో, భారతదేశంలోని రాజపుత్రులు తమ సామ్రాజ్యాన్ని తమ కళ్లతో కూడా చూసే ధైర్యం వారికి లేదు!*


 *క్రీ.శ.636లో ఖలీఫా భారతదేశంపై మొదటి దాడిని ప్రారంభించాడు!  ఒక్క ఆక్రమణదారుడు కూడా సజీవంగా తిరిగి వెళ్లలేడు!*


 *కొన్నేళ్లుగా ముస్లిం ఆక్రమణదారులు భారతదేశానికి ఎదురుగా నిద్రపోయే సాహసం కూడా చేయలేదు! అయితే కొన్నాళ్లకే రాబందులు తమ కులాన్ని చూపించారు! మళ్లీ దాడి!ఈ సమయంలో ఉస్మాన్ ఖలీఫా సింహాసనంపైకి వచ్చాడు! అతను హకీమ్ అనే జనరల్‌తో భారీ ఇస్లామిక్ మిడతలను భారతదేశానికి పంపాడు!సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, కమాండర్-ఇన్-చీఫ్ బందీగా పట్టుకున్నాడు!యువరాజు భారతీయ రాజపుత్రులచే చంపబడ్డాడు మరియు చాలా దుర్భరమైన స్థితిలో అరేబియాకు తిరిగి పంపబడ్డాడు, తద్వారా అతని సైన్యం యొక్క దురదృష్టం ఉస్మాన్‌కు చేరుకుంటుంది!*


 *ఈ ప్రక్రియ దాదాపు 700 AD వరకు కొనసాగింది!  భారతదేశం వైపు మొహం తిప్పిన ముస్లింలంతా రాజపుత్ర పాలకులు భుజాల నుంచి తల దించుకున్నారు!*


 *ఆ తర్వాత కూడా భారత వీర సైనికులు ఓటమిని అంగీకరించలేదు! 7వ శతాబ్దంలో ఇస్లాం ప్రారంభమైనప్పుడు, అరేబియా నుండి ఆఫ్రికా, ఇరాన్, యూరప్, సిరియా, మొరాకో, ట్యునీషియా, టర్కీ వంటి పెద్ద దేశాలు ముస్లింలుగా మారిన సమయంలో, మహారాణా ప్రతాప్ పూర్వీకుడైన బప్పా రావల్ భారతదేశంలో జన్మించాడు!*


 *అతను అద్భుతమైన యోధుడు, ఇస్లాం యొక్క గోళ్ళలో చిక్కుకోవడం ద్వారా, ఆ హీరో ఆఫ్ఘనిస్తాన్ నుండి ముస్లింలను చంపాడు!  ఇది మాత్రమే కాదు, అతను యుద్ధం చేస్తూనే ఖలీఫా సింహాసనాన్ని చేరుకున్నాడు!  ఖలీఫా స్వయంగా తన ప్రాణాలను అడుక్కోవలసి వచ్చింది!*


*ఆ తర్వాత కూడా ఈ ప్రక్రియ ఆగలేదు!*


 *భారతదేశానికి నాగభట్ట ప్రతిహార II వంటి యోధులు లభించారు!  తన జీవితాంతం రాజపుత్ర మతాన్ని అనుసరించి, మొత్తం భారతదేశాన్ని రక్షించడమే కాకుండా, ప్రపంచంలో మన శక్తి యొక్క ధృవాన్ని నిలబెట్టింది!*


 అరబ్ ఓడిపోలేదని బప్పా రావల్ ముందే చెప్పాడు!  కానీ క్రీ.శ.836లో ప్రపంచాన్ని జయించిన ముస్లిములను దిగ్భ్రాంతికి గురిచేయడం భారతదేశంలో జరిగింది!


 *మిహిర్భోజ ప్రతిహార చక్రవర్తి ముస్లింలను కేవలం 5 గుహలకే పరిమితం చేశాడు! అదే సమయంలో, ముస్లింలు యుద్ధంలో మాత్రమే విజయం సాధించి, అక్కడి ప్రజలను ముస్లింలుగా మార్చేవారు!*


 *భరత్ వీర్ రాజ్‌పుత్ మిహిర్భోజ్ ఈ ఆక్రమణదారులను అరేబియా వరకు కదిలించాడు!*


 *ఇస్లాం ఆవిర్భవించిన 400 సంవత్సరాల వరకు పృథ్వీరాజ్ చౌహాన్ వరకు, రాజ్‌పుత్‌లు ఇస్లాం వ్యాధిని భారతదేశాన్ని ప్రభావితం చేయనివ్వలేదు! ఆ యుద్ధ కాలంలో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమంగా ఉంది! ఆ తర్వాత ముస్లింలు కూడా విజయం సాధించారు, కానీ రాజ్‌పుత్‌లు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఓటమిని అంగీకరించలేదు, వారు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా కూర్చోలేదు!*


*చివరిగా వీర్ దుర్గాదాస్ జీ రాథోడ్ ఢిల్లీకి నమస్కరించాడు, జోధ్‌పూర్ కోటను మొఘలుల చేతుల్లోకి తీసుకెళ్లి, హిందూ మతానికి గౌరవాన్ని జోడించారు!*


 *ముస్లింలు ఏ దేశాన్ని ముస్లింగా మార్చడానికి 20 సంవత్సరాలు పట్టలేదు, 800 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించినా, మేవార్ సింహం మహారాణా రాజ్ సింగ్ తన గుర్రంపై ఇస్లాం ముద్ర వేయడానికి అనుమతించలేదు.*


 *మహారాణా ప్రతాప్, దుర్గాదాస్ రాథోడ్, మిహిర్భోజ్, రాణి దుర్గావతి, తమ మాతృభూమి కోసం తమ జీవితాలను ఆడుకున్నారు!*


 *ఒకప్పుడు ఇది వచ్చినప్పుడు, పోరాడుతున్న రాజపుత్రులు కేవలం 2% వద్ద ఆగిపోయారు!  ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి చూడండి మరియు ఈ రోజు మీ వర్తమానాన్ని చూడండి! 20 ఏళ్లలో ప్రపంచ జనాభాలో సగం మందిని ముస్లింలుగా మార్చిన ముస్లింలు కేవలం భారత్‌లోనే ఎందుకు పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు పరిమితమయ్యారు?*


 *రాజా భోజ్, విక్రమాదిత్య, నాగభట్ట I మరియు నాగభట్ట II, చంద్రగుప్త మౌర్య, బిందుసార, సముద్రగుప్త, స్కంద గుప్త, ఛత్రసల్ బుందేలా, అల్హా ఉదల్, రాజా భటి, భూపత్ భాటి, చాచాదేవ్ భాటి, సిద్ధ శ్రీ దేవరాజ్ భాటి, కనద్ దేవ్ చౌహాన్, వీరం దేవ్ చౌహాన్, వీరం దేవ్ చౌహాన్ హమ్మీర్ దేవ్ చౌహాన్, విగ్రహ్ రాజ్ చౌహాన్, మాల్దేవ్ సింగ్ రాథోడ్, విజయ్ రావ్ లంఝా భాటి, భోజ్‌దేవ్ భాటి, చుహార్ విజయరావ్ భాటి, బలరాజ్ భాటి, ఘడ్సీ, రతన్ సింగ్, రాణా హమీర్ సింగ్ మరియు అమర్ సింగ్, అమర్ సింగ్ రాథోడ్, దుర్గాదాస్ రాథోడ్, జస్వంత్ సింగ్, మీర్జా రాజా జై సింగ్, రాజా జైచంద్, భీమ్‌దేవ్ సోలంకి, సిద్ధ శ్రీ రాజా జై సింగ్ సోలంకి, పులకేశిన్ II సోలంకి, రాణి దుర్గావతి, రాణి కర్ణావతి, యువరాణి రతన్‌బాయి, రాణి రుద్రా దేవి, హదీ రాణి, రాణి పద్మావతి వంటి అనేక మంది రాణులు పోరాడారు మరియు తమ రాజ్యాన్ని కాపాడుకున్నారు. దీని కోసం ప్రాణాలర్పించారు!*

*ఇతర యోధులు తోగాజీ వీర్వర్ కల్లాజీ జైమల్ జీ జీటా కుపా, గోరా బాదల్ రాణా రతన్ సింగ్, పజ్బన్ రాయ్ జీ కచావా, మోహన్ సింగ్ మంధర్, రాజా పోరస్, హర్షవర్ధన్ బెస్, సుహెల్దేవ్ బెస్, రావు షేఖాజీ, రావు చంద్రసేన్ జీ డోడ్, రావు చంద్ర సింగ్ జీ రాథోడ్ కృష్ణ కుమార్ సోలంకి, లలితాదిత్య ముక్తాపిడ్, జనరల్ జోరావర్ సింగ్ కలువారియా, ధీర్ సింగ్ పుండిర్, బల్లూజీ చంపావత్, భీష్మ రావత్ చుండా జీ, రాంసా సింగ్ తోమర్ మరియు అతని వారసులు, ఝాలా రాజ మన్, మహారాజా అనంగ్‌పాల్ సింగ్ తోమర్, స్వాతంత్ర్య సమరయోధులు రావ్ భక్తవర్ సింగ్, అమ్జ్హన్ పట్వార్ సింగ్ , రావ్ రాజా రామ్ బక్ష్ సింగ్, ఠాకూర్ కుశాల్ సింగ్, ఠాకూర్ రోషన్ సింగ్, ఠాకూర్ మహావీర్ సింగ్, రావ్ బేణి మాధవ్ సింగ్, దూంగ్జీ, భుర్జీ, బాల్జీ, జవహర్జీ, ఛత్రపతి శివాజీ!*


 అటువంటి హిందూ యోధుల ప్రస్తావన అప్పటి నెహ్రూ-గాంధీ ప్రభుత్వ హయాంలో మన చరిత్రలో మనకు బోధపడలేదు!  అక్బర్ గొప్ప చక్రవర్తి అని బోధపడింది! అప్పుడు హుమాయూన్, బాబర్, ఔరంగజేబు, తాజ్ మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ మొదలైన వాటి గురించి మాత్రమే నేర్పించారు!


 *హిందువులు సంఘటితమై ఉండకపోతే, ఈరోజు ఈ దేశం సిరియా మరియు ఇతర దేశాల మాదిరిగా పూర్తిగా ముస్లిం దేశంగా మారిపోయేది!*


 *హిందూ సమాజానికి చేరుకోవడానికి ఈ అందమైన విశ్లేషణ సమాచారం తప్పనిసరి!  ప్రతి తరగతి మరియు సమాజంలోని హీరోల కథలు చెప్పడం వారు గర్వపడేలా చేయాలి!*


 *

 స్వామి దీపేశానంద సరస్వతి

ఉచితఆరోగ్య భీమా

 *60 సంవత్సరాలు వయసు పైబడిన భారత పౌరులందరికీ " 5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా* "    *ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం ఇప్పుడు   *ABHA  హెల్త్ కార్డు* గా మార్చబడింది..... వెబ్సైట్ ఓపెన్ అయింది.. ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల   ఆయుష్మాన్   ABHA హెల్త్ కార్డ్   లభిస్తుంది.. *5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది* .     ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి  సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని చెప్పి అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ లో నమోదు చేసిన తరువాత మరలా ఓటిపి వస్తుంది ఆ ఓటిపి కూడా నమోదు చేస్తే మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు... దయచేసి ప్రతి ఒక్కరు (ఆయుష్మాన్ )ABHA  హెల్త్ కార్డు పొందవలసిందిగా కోరుచున్నాము.. డౌన్లోడ్ చేసిన ఐడి కార్డును  జాగ్రత్తగా ల్యామినేషన్ చేసుకుని మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి.

*Central Government వారి          _ఆయుష్మాన్ హెల్త్ కార్డ్_ Health card* కావలసిన వారికి 

 గొప్ప ఆరోగ్య కరమైన *శుభవార్త* 

ప్రతి *ఆరోగ్యశ్రీ* హాస్పిటల్ లో చెల్లుబాటు.

కేంద్ర ప్రభుత్వం _ఉచితంగా_ *5 లక్షల రూపాయల హెల్త్ కార్డు* _ఆయుష్మాన్ హెల్త్ కార్డ్_ ఇవ్వడం జరిగింది. 

అందరు అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు. 

దీనికి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. 

అప్లై చేసుకున్న *ఒకే ఒక్క నిమిషాల్లో* *హెల్త్ కార్డు* వస్తుంది. 

కింద లింక్ పంపుతున్నానము క్లిక్ చేసి చూడండి.


*https://healthid.ndhm.gov.in/*


 కేంద్ర ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య పదకమునకు సంబంధించిన పైన తేలీయ చేసిన విధముగా (wife and husband) కార్డు తీసుకొనవచ్హును.  

దయచేసి ప్రతి ఒక్కరూ కూడా  మీ ఫోన్ నుండే సులభంగా ఆయుష్మాన్  భారత్ ABHA  పథకంలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.                        *మీరు కార్డ్ డౌన్ లోడ్ చేసిన తరువాత మి గ్రూప్ లో పోస్ట్ చేయండి..అది చూసి  మిగతావారు కూడా ఆ విధముగా ఈ పదకం లో చేరుతారు* .                                                                                                                          మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి...

వ్యాసుడు చెప్పిన చాటువు.


. వ్యాసుడు చెప్పిన చాటువు.

 రూపం రూప విసర్జితస్య భవతా..... ఇత్యాది. భావం - పరమేశ్వరా నిర్గుణ నిర్వికారా సర్వఅంతర్యామీ! 

నేను మూడు విధములైన దోషములకు పాల్పడ్డాను. 

1 రూపములేని పరమాత్మునికి నామారుపాలు కల్పించాను. 

2 నిర్వచనములకి అందని వాచామగోచరుడు పరమాత్మ. అట్టి పరబ్రహ్మమునకు గుణ గుణములు కల్పించాను. 

3 సర్వఅంతర్యామి, సర్వవ్యాపియైన విశ్వేశ్వ రునికి తీర్థ క్షేత్రములు కల్పించాను. స్థలకాలాలలో కుదించాను.


సర్వజన మనోరంజకములైన పుణ్య కథల కల్పన కోసం ఈదోషాలకి పాల్పడ్డాను. అని వ్యాసుడు పురాణాల రచన అనంతరం పశ్చాత్తాపంతో


వేడుకొన్నాడట.(నా పురాణ వేదం పుస్తకం నుంచి)



సూర్యాస్తమయము

 సూర్యాస్తమయము- చంద్రోదయ వర్ణనము

                                                


                                                చ:  సురుచిర తారకా కుసుమ శోభి  నభోంగణ భూమిఁ గాలమ


                   న్గరువపు  సూత్రధారి  జతనంబున  దిక్పతి  కోటి  ముందటన్


                    సరసముఁగా  నటింపఁగ  నిశాసతి కెత్తిన  క్రొత్త తోఁపుఁ  బెం


                   దెర  యన  నొప్పె  సాంధ్య నవ దీధితి   పశ్చిమ దిక్తటంబునన్;


                      నృసింహ పురాెణము--  ఎఱ్ఱాప్రెగ్గడ ;


                                     కవుల  యూహలు అపూర్వము. కవిత్రయంలో  తృతీయుఁడైన  ఎఱ్ఱన వర్ణనా ప్రియుడు.నృసింహ పురాణమున ప్రబంధలక్షణోచితమైన అష్టాదశ (18/) వర్ణనలను  సందర్భాను సారముగా నిర్వ హించి, ప్రబంధ పరమేశ్వరుడను

బిరుదు నందినాడు. ఆవర్ణనలయందు  ఇదియొకటి. సూర్యాస్త మయము, చంద్రోదయ  సంధిసమయమును బహురమ్యముగా 

వర్ణించినాడు. 


          కఠిన పదములకు అర్ధములు;-  సురుచిర- అందమైన; నభోంగణము- ఆకాశ ప్రదేశము;  సూత్రధారి-నాటక ప్రయోక్త (డైరెక్టరు)

 జతనము-ప్రయత్నము; దిక్పతికోటి- దిక్పాలక సముదాయము; నిశాసతి- రాత్రియను వనిత; తోపు-నలుపు+ఎరుపు రంగులకలయిక గలరంగు; పెన్ దెర- పెద్ద తెర; సాంధ్య-సంధ్యాకాలము; నవ దీధితి- కొత్తకాంతి ; దిక్తటము-దిక్కుల చివర;


                 భావము:  నక్షత్రాలనే  పూలు చల్లి  సిధ్ధ పఱచిన  ఆకాశమనే రంగస్థలంలో, దిక్పతుల ముందు నిశాంగనచే  సరసముగా

నాట్యమాడింప నెంచి, కాలమను సూత్రధారుడు  యేర్పరచిన  తోపురంగులోనున్న   పెద్ద తెరయా యనునట్టు  పశ్చిమ దిగంచలములయందు  సాంధ్య నవ కాంతులు విలసిల్లెను. 


విశ్లేషణ: ప్రకృతిని  పరిశీలించుటలో  ఎఱ్ఱనదొక  విలక్షణమైన దృష్టి. ప్రకృతిలో జరుగు మార్పులను  త్రిగుణాత్మకమైన  శివతత్వముతో

జోడించి దర్శించుట యతనిలోని ప్రత్యేకత! అతడు శంభుదాసుడు.పరమ మాహేశ్వరుడు. కావున నీ సూర్యాస్తమయ చంద్రోదయ వేళ

ఆత్రైగుణ్యముల సంపుటిని  ఈవర్ణనయందు జోడించుట. పరిశీలింప వలసియున్నది. సత్వగుణము తెలుపు. రజోగుణము యెరుపు.తమోగుణము నలుపు. ఈమూడు గుణ వర్ణములను  యిక్కడ నించు చున్నాడు. నిశాసంబంధి నలుపు తమస్సు తమోగుణము కాగా,సంధ్యాకాంతులలోని యెరుపు రజోగుణము, ఈపైవచ్చుపద్యములలో చంద్రోదయమును వెన్నెలను పాలవెల్లిగా నుపమించుచు సత్వగుణమును ప్రదర్శనమొనరించి.సృష్టికి మూల భూతమైన యీగుణసముదాయమే  సంధ్యాకాలమునందునూ కలదని నిరూపించినాడు.


                  ఎంత  చక్కనియూహ ! సంధ్యారాగ రంజితమగుచున్న ఆకాశమున మిలమిల మెరయు తారకలు నభోవేదికపై నొనరించిన పూల యలం కారమట! దిగంచలములయందు వ్యాపించు తోపురంగు (నలుపు+ఎరుపురంగుల మిశ్రణపు రంగు)

వేదికకు ముందుగట్టిన పెద్ద తెఱయట!  యేమీ  కవియూహ!!!  ఎంత యందముగా వర్ణించినాడు. 


                                ఆకాశవేదికపై నిశాసతి నాట్యమట!  దిక్పతుల యెదుట!   కాలమే సూత్రధారుడట! 


        వేదికకు  ముందు  అలంకరించిన 

         పెందెఱ  నవసంధ్యాకాంతులట!

ఆతెర తోపురంగుదట!  ఈవర్ణనమపూర్వముగదా!

            శ్రీనాధుడు  పేర్కొనిన  'ఎఱ్ఱనగారి' "సూక్తివైచిత్రి "  యిదియే  గాబోలు!

                                        

 

        నాన్యతో దర్శనీయమగు నీకవి ప్రతిభకు జోహారు!!!

                                                              


                                                                                     స్వస్తి!👏👏🌷🌷🌷💐💐💐💐💐💐💐👥💐💐💐💐💐💐

మహాకవుల మధ్య చతురోక్తులు


ఇద్దరు మహాకవుల మధ్య చతురోక్తులు!


                       @@@  


  సుమారు 40 ఏళ్ల క్రితం.  సి.నారాయణ రెడ్డి గారిని తమ గ్రామం లోని పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానించడం కోసం కరీంనగర్ జిల్లా లోని ఒక గ్రామ కరణం గారు,  ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు సినారె గారి ఇంటికి వెళ్లారు.  సినారె వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించి వారి ఆహ్వానాన్ని మన్నించారు.  వారు ఇద్దరు సెలవు తీసుకుని బయలుదేరారు.  వారికి వీడ్కోలు చెప్పడానికి సినారె ఇంటి గేటు వరకు వచ్చారు.  కరణం గారు తన మోటార్ సైకిల్ ను స్టార్ట్ చేశారు.  ఉపాధ్యాయుల వారు వెనక సీట్ మీద కూర్చున్నారు.  అది చూసి సినారె "భలే... ముందు కరణం, వెనుక వ్యాకరణం"  అని చెణుకు విసిరారు.  "వ్యాకరణం" అంటే తెలుగు పండితులు అని సినారె శ్లేష...


             **** 


 1980 ప్రాంతాల్లో సినారె ఒక పాట రికార్డింగ్ కోసం ఒక స్థూడియో కు వెళ్లారు.  అక్కడ ఆయనకు వేటూరి సుందర రామ మూర్తి గారు కనిపించారు.  సినారె ను చూడగానే వేటూరి ఒకింత ఆశ్చర్యంగా " అరె... ఏమిటి ఈరోజు అర్ధాంగి తో వచ్చారు?" అని ప్రశ్నించారు.  


 సినారె ఉలిక్కిపడి వెనక్కు చూసారు.  అప్పుడు అర్ధం అయింది ఆయనకు.....వెంటనే పకపకా నవ్వారు.  విషయం ఏమిటంటే... ఆ రోజు సినారె హాఫ్ హాండ్స్ షర్టు తో వచ్చారు.  ఆ పొట్టి చేతుల చొక్కాను "అర్ధ + అంగి =  అర్ధాంగి ... గా పోల్చారు అన్నమాట వేటూరి...


     **** 


వేటూరి మహా కవి,పండితుడు, జ్ఞాన సంపన్నుడు అని నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు.  అంతటి విజ్ఞాన ఖని కి కూడా ఒక వ్యసనం ఉన్నది.  గుర్రపు పందాలు కాయటం ఆయనకు పెద్ద చెడ్డ అలవాటు.  అడవిరాముడు సినిమాకు పాటలు రాసే రోజుల్లో సినిమాకోసం పాటలు రాయడానికి స్థూడియో కు వెళ్లారు వేటూరి.  ఆ రోజు ఉదయమే ఒక రేసులో ఆయన డబ్బు పోగుట్టుకున్నారు.  మూడ్ బాగా లేదు.  ఎంటీయార్ జయప్రదల మధ్య యుగళగీతం.  మైండ్ పనిచేయటం లేదు.  ఎంతసేపటికీ రేసులకు పోయి పారేసుకున్నాను అనే ఆలోచన తొలుస్తున్నది.  ఆ ఆలోచన తోనే కసి రేగి అదే లైన్ ను పల్లవిగా రాసేశారు.  మహదేవన్ కు విపరీతం గా నచ్చేసింది.  ఫలితంగా ఈ నాటికీ కుర్ర వృద్ధ భేదం లేకుండా అందరి మనసుల్లో నిలిచిపోయింది ఆ పాట.  


  ఆ "రేసు" కోబోయి  పా"రేసు" కున్నాను హరి హరి,,,


  ఆ "రేసు" కొవాలనా"రేసు" కున్నావు హరి హరి....


      ఇద్దరూ నాకు ప్రియ మిత్రులేయగుట విశేషం!

ఆరోగ్య దినోత్సవo

 *అందరికీ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు*

 🄷🄰🄿🄿🅈 🄸🄽🅃🄴🅁🄽🄰🅃🄸🄾🄽🄰🄻

 🄷🄴🄰🄻🅃🄷   🄳🄰🅈

 గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:

 1. BP: 120/80

 2. పల్స్: 70 - 100

 3. ఉష్ణోగ్రత: 36.8 - 37

 4. శ్వాస: 12-16

 5. హిమోగ్లోబిన్: మగ -13.50-18

 స్త్రీ - 11.50 - 16

 6. కొలెస్ట్రాల్: 130 - 200

 7. పొటాషియం: 3.50 - 5

 8. సోడియం: 135 - 145

 9. ట్రైగ్లిజరైడ్స్: 220

 10. శరీరంలో రక్తం మొత్తం: PCV 30-40%

 11. చక్కెర స్థాయి: పిల్లలకు (70-130) పెద్దలు: 70 - 115

 12. ఐరన్: 8-15 మి.గ్రా

 13. తెల్ల రక్త కణాలు WBC: 4000 - 11000

 14. ప్లేట్‌లెట్స్: 1,50,000 - 4,00,000

 15. ఎర్ర రక్త కణాలు RBC: 4.50 - 6 మిలియన్లు.

 16. కాల్షియం: 8.6 -10.3 mg/dL

 17. విటమిన్ D3: 20 - 50 ng/ml.

 18. విటమిన్ B12: 200 - 900 pg/ml.

 *40/50/60 సంవత్సరాల వయస్సు గల వృద్ధులకు ప్రత్యేక చిట్కాలు:*

 *1- మొదటి సూచన:* మీకు దాహం లేదా అవసరం లేకపోయినా అన్ని సమయాలలో నీరు త్రాగాలి, అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో ఎక్కువ భాగం శరీరంలో నీటి కొరత కారణంగా.  రోజుకు కనీసం 2 లీటర్లు.

 *2- రెండవ సూచన:* శరీరం నుండి సాధ్యమైనంత ఎక్కువ పని చేయండి, నడక, ఈత లేదా ఏదైనా క్రీడ వంటి శరీర కదలికలు ఉండాలి.

 *3-3వ చిట్కా:* తక్కువ తినండి... ఎక్కువగా తినాలనే కోరికను విడనాడండి... ఎందుకంటే అది ఎప్పుడూ మంచిని తీసుకురాదు.  మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ పరిమాణాన్ని తగ్గించండి.  ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా వాడండి.

 *4- నాల్గవ సూచన:* ఖచ్చితంగా అవసరమైతే తప్ప వాహనాన్ని ఉపయోగించవద్దు.  మీరు కిరాణా సామాను తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి లేదా ఏదైనా పని చేయడానికి ఎక్కడికైనా వెళుతున్నట్లయితే, మీ పాదాలపై నడవడానికి ప్రయత్నించండి.  ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి.

 *5- 5వ సూచన* కోపాన్ని విడిచిపెట్టండి, చింతించడం మానేయండి, విషయాలను విస్మరించడానికి ప్రయత్నించండి.  సమస్యాత్మక పరిస్థితులలో మునిగిపోకండి, అవి అన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మరియు ఆత్మ యొక్క కీర్తిని తీసివేస్తాయి.  సానుకూల వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి.

 *6- ఆరవ సూచన* ముందుగా, డబ్బుతో ఉన్న అనుబంధాన్ని వదులుకోండి

 మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి, నవ్వండి మరియు మాట్లాడండి!  డబ్బు మనుగడ కోసం, డబ్బు కోసం జీవితం కాదు.

 *7-7వ గమనిక* మీ గురించి లేదా మీరు సాధించలేని దేని గురించి లేదా మీరు ఆశ్రయించలేని దాని గురించి చింతించకండి.

 దానిని విస్మరించండి మరియు మరచిపోండి.

 *8- ఎనిమిదో నోటీసు* డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం మరియు ప్రభావం;

 ఇవన్నీ అహాన్ని పెంచుతాయి.  వినయం మనుషులను ప్రేమతో దగ్గర చేస్తుంది.

 *9- తొమ్మిదవ చిట్కా* మీ జుట్టు తెల్లగా ఉంటే, అది జీవితాంతం అని కాదు.  ఇది మంచి జీవితానికి నాంది.  ఆశాజనకంగా ఉండండి, జ్ఞాపకశక్తితో జీవించండి, ప్రయాణం చేయండి, ఆనందించండి.  జ్ఞాపకాలను సృష్టించండి!

 *10- 10వ సూచనలు* మీ చిన్నారులను ప్రేమ, సానుభూతి మరియు ఆప్యాయతతో కలవండి!  వ్యంగ్యంగా ఏమీ అనకండి!  మీ ముఖం మీద చిరునవ్వు ఉంచండి!

 గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, వర్తమానంలో దాన్ని మరచిపోయి అందరితో కలిసిపోండి!


 *ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు*

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :31/150 


వ్యాళరూపో గుహావాసీ 

గ్రహమాలీ తరంగవిత్ I 

త్రిదశః కాలదృక్ సర్వకర్మ 

బంధవిమోచనః ॥ 31 ॥ 


* వ్యాళరూపః = సర్పరూపమున ఉండువాడు, 

* గుహావాసీ = గుహలో నివసించువాడు, 

* గ్రహమాలీ = గ్రహములన్నింటిని నడిపించువాడు, 

* తరంగవిత్ = జీవన తరంగములను గూర్చిన జ్ఞానము కలవాడు, 

* త్రిదశః = ఎల్లప్పుడు మూడు పదులు సంవత్సరముల వయస్సు కలవాడు (దేవత), 

* కాలదృక్ = (స)కాలమును బాగుగా గుర్తించువాడు, 

* సర్వకర్మబంధవిమోచనః = కర్మలయొక్క సమస్త బంధములనుండి విముక్తి కలిగించువాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

Song


 

మాహేశ్వర_సూత్రాలు

 #మాహేశ్వర_సూత్రాలు:


పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు పర్యాయాలు మ్రోగించగా,ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి,పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించాడు. ఈ సూత్రాలే "మాహేశ్వర"సూత్రాలుగ పిలువబడుతున్నాయి,


ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు.


ఈ శ్లోకం చూడండి.


" నృత్తావసానే నాటరాజ రాజో /

ననాద ఢక్కాం నవ పంచవారం"


(నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14)

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ /ఎతద్విమర్శే శివ సూత్రజాలం//


అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది ‘పతంజలి మహర్షి.’ అందుకనే 


"“వాక్యకారం వరరుచిం/ భాష్యకారం పతంజలిం/పాణినిం సూత్రకారంచ/ ప్రణతోస్మి మునిత్రయం//


అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం  వ్యాకరణాన్ని, తద్వారా భాషని అభ్యసించేవారు. 


పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం.  


ఇవి 

పరమేశ్వరుడు చేసిన ఢమరుక శబ్దం నుండి గ్రహింపబడినవి.


1‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు)

2‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు)

3‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు)

4‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము)

5‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు.)

6‘ల ణ్’ (లకారం)

7‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు ) 

8‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు) 

9‘ఘ,ఢ,ధ ష్’ ( ఘకారం, ఢ కారం, ధకారం) 

10‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )

11‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)

12‘క ప య్’ (క & ప )

13‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )

14‘హల్’ ( హకారం) 


ఈ పదునాలుగు మహేశ్వరుని సూత్రాలు. 


ప్రతి సూత్రం చివరఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించబడినవి. అట్లే అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలో నిర్దేశించబడినవి.


అవి తొలి సూత్రములోని మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రములోని చివరి హల్లు ‘చ్’ కలిపితే ‘అచ్’ సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని ‘అచ్చులు’ అని వ్యవహరిస్తారని, ఐదవ సూత్రములోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని స్పష్టంగా సూచించాడు.


  ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో పాణిని  మహర్షిచే రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు. 


              🚩శ్రీ🚩

                     🪷


              🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

తన వైపు చుట్టాలు

 శ్లోకం:☝️

*గృహిణీ స్వజనం వక్తి*

  *శుష్కాహారమితాశనమ్ ।*

*పతిపక్షాంస్తు బహ్వాశీన్*

  *క్షీరపాంస్తస్కరానపి ॥*


భావం: భర్త వైపు చుట్టాలు బకాసురుడి బంధువులు వలే తిండిపోతులని, ఇంట్లో ఉన్న పాలు, పెరుగు నెయ్యి మొత్తం ఖాళీ చేసేస్తారని, ఇంకా పోతూ పోతూ తమ హస్త లాఘవం ప్రదర్శించి వస్తువులు కజేస్తారని... కాని తన వైపు చుట్టాలు మాత్రం చాలా నాజూగ్గా తినే మితాహారులని, అస్సలు ఇబ్బంది పెట్టరని వెనకేసుకు వచ్చిందిట ఒకాయన భార్య!😆