12, సెప్టెంబర్ 2023, మంగళవారం

Panchaag


 

Great artist

Great art 

Modern potary

Modern potary 

Bank account closer

Bank account close 

Agriculture Robert

Agri robo uses 

Amudam treats many health issues

Amudapu chettu  

Starts and pants

Shirt and pants 

Fo eyes health

For eye sight improvement 

Hyderabad to Kerala

Hyderabad to kerala 

Scooter auto

Scooter auto 

Ullipaya vankaya


 

అవగాహన కోసం


 *నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు ముఖ్య గమనిక🙏*


*నా అకౌంట్ నుంచి 40,000 రూపాయలు ఎవరో విత్ డ్రా చేశారు..*


*వెంటనే ఎస్బిఐ కస్టమర్ కేర్ వారితో మాట్లాడటం జరిగింది... వారు వెంటనే సిస్టంలో చూసి, ఇది సైబర్ మోసగాళ్లు పని అని తేల్చేశారు..*


*నేను ఎటువంటి ప్రైవేట్ లింక్ లు క్లిక్ చేయను.. ఎటువంటి ఓటిపి లను కూడా ఎవరికి షేర్ చేయను...*


*నేను పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని...*


*మరి నా డబ్బులు ఎవరు? ఎలా? డ్రా చేయగలిగారు? అని అడిగాను...*


*ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, అన్ని బ్లాక్ చేశాను..*


*క్రైమ్ బ్రాంచ్ వారికి, బ్యాంక్ మేనేజర్ కి మరియు పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ చేశాను...* 


*చివరగా నాకు తెలిసిందేమిటంటే... నా తంబ్ ఆథెండికేషన్ ద్వారా(ఆధార్ అతనితోకేషన్) డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు...*


*ఇటీవల కాలంలో మీరు ఎక్కడైనా తంభ్ వేశారా?.. అని క్రైమ్ బ్రాంచ్ వారు నన్ను అడిగారు....*


*ఒక ఎనిమిది నెలల క్రితం నా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం రిజిస్టర్ ఆఫీస్ లో తంబ్ వేశాను... హ్యాకర్స్ వాటిని హ్యాక్  చేశారు.....*


 *తంబ్ ఆథెంటిఫికేషన్ ద్వారా డబ్బులు డ్రా చేసినప్పుడు... మనకు ఓటీపీ గాని మెసేజ్ గాని రాదు...*


*ఇదే ఈ సైబర్ మోసగాళ్లకు అనుకూల అంశం...*


ఈ విషయంపై నేను బ్రాంచ్ మేనేజర్ ని కలిసినప్పుడు... ఆయన స్పందిస్తూ... ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువ అవుతున్నాయని... ఇలాంటి కంప్లైంట్స్ కూడా మాకు వస్తున్నాయని... అందరూ అప్రమత్తంగా ఉండాలని... ముఖ్యంగా ఇల్లు కొనుగోలు, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంలో.... మరియు ఇతర సందర్భంలో ఎక్కడైనా మన తంబ్ వేసినప్పుడు సైబర్ మోసగాళ్లు ఇదే అదునుగా మన తంబ్ లను హ్యాక్ చేసి... దుర్వినియోగం చేస్తున్నారు......*


*అందుకే ఆధార్ పోర్టల్ లో, మై ఆధార్ అనే ఆప్షన్ లో మన ఆధార్ ని బ్లాక్ చేసి ఉంచుకోవడం మంచిది...*

[12/09, 7:16 am] chalapathi rao: ఈ సంఘటన నాకే జరిగింది


నా ఎకౌంటుSBI, GAJAPATHINAGARAM లో కలదు..


కె రామకృష్ణ

[

*చిట్ట చివరగా నాకు తెలిసిందేమిటంటే... నా డబ్బులు తిరిగి రావు...*


*భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలంటే నా ఆధార్ ని లాక్ చేశాను...*


*మీరు కూడా ఎక్కడైనా తంబ్ వేసి ఉంటే మీ ఆధార్ ని వెంటనే లాక్ చేయండి...(అవసరమైనప్పుడు మరల ఓపెన్ చేసుకోవచ్చు)*


*నా ఆత్మీయులుగా... మీకు ఇలాంటి సంఘటన జరగకూడదని, అప్రమత్తం అవుతారని ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను...*


*కె రామకృష్ణ*

 మోసపోకుండా ఉండటం కోసం. అవగాహన కోసం మాత్రమే.

వీక్షకులకు గమనిక

వీక్షకులకు గమనిక 

మన బ్లాగును దేశవిదేశాలలో అనేకమంది చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాను. ముఖ్యంగా తెలియజేయునది ఏమనగా ఇటీవల రోజువారీ వీక్షకుల సంఖ్య 600 నుండి 1000 వరకు ఉండటం ఎంతో ముదావహం.  ఈ ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని మన బ్యాగుని ఇంకా ఇంకా వృద్ధిలోకి తీసుకొని రావటం ఎలానా అనే విషయంలో  ఆలోచిస్తున్నాము. అమెరికాలో వుండే వారు భారతదేశంలోని వారికన్నా ఎక్కువగా మన బ్లాగును చూస్తున్నారు.  ఒక్కొక్కరోజు భారతదేశ వీక్షకుల సంఖ్య్ రెండవ లేదా మూడవ స్థానంలో వుంటున్నది. 

మన బ్లాగును ఇంకా మెరుగుగా దిద్దటానికి ఇంకా ఏమేమి మార్పులు చేస్తే బాగుంటుందో సూచించవలసినదిగా వీక్షకులను కోరడమైనది. 

ఇంకొక విషయం మన బాగులో అమెరికాలో, ఇతరదేశాలలో వుండే ఇంకా భారత దేశంలో  నివసిస్తున్న తెలుగువారి వ్యాపార ప్రకటనలను మనము కొద్దీ పాటి రుసుము తీసుకొని ప్రచారం చేస్తే అది వీక్షకులకు ఉపయోగకరంగా ఉంటుందా అని కూడా ఆలోచనలో వుంది. మీలో ఎవరైనా మీ వృత్తి, వ్యాపార ప్రకటనలను మన బ్లాగులో పబ్లిష్ చేయదలుచుకున్న దయచేసి క్రింద కామెంటు రూపంలో  తెలుపగలరు 

ఇప్పుడు ఫోటోలు, వీడియోలు కూడా మన బ్లాగులో చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి వ్యాపార ప్రకటనలు ఇవ్వదలచుకున్న వారు వారి వ్యాపారానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు కూడా పంపవచ్చు.

Ayushmaan Bhaarath

 Ayushman Bharath

Court kachery

Court kachery 

Silk sarees

https://www.facebook.com/reel/259738920234994?mibextid=9drbnH 

Multy function chair imp

https://www.facebook.com/reel/707674584525040?mibextid=9drbnH 

One treatment for both hypo or hyper

https://www.facebook.com/reel/966571771090434?mibextid=9drbnH 

Shirts and pants

https://www.facebook.com/reel/201400329564656?mibextid=9drbnH 

Swayam website for learning

https://www.facebook.com/reel/246896054821574?mibextid=9drbnH 

Formal Pants

https://www.facebook.com/reel/582641603992301?mibextid=9drbnH 

Management skills from Bhagat geeta

https://www.facebook.com/reel/784350549517832?mibextid=9drbnH 

Dress

https://www.facebook.com/reel/243020671942905?mibextid=9drbnH 

Medicine for sugar

https://www.facebook.com/reel/837107707934649?mibextid=9drbnH 

AI technology

https://www.facebook.com/reel/238010442460270?mibextid=9drbnH 

Pdf to word app

https://www.facebook.com/reel/857374552774198?mibextid=9drbnH 

Brungaraj

https://www.facebook.com/reel/827263118828208?mibextid=9drbnH 

Ciatica pain relief

https://www.facebook.com/reel/1664847553939864?mibextid=9drbnH 

Meesho

https://www.facebook.com/100067505272007/posts/6745131218898908/?mibextid=9drbnH 

Dresses

https://www.facebook.com/reel/664287105555070?mibextid=9drbnH 

Kali mata temple in hydrated

https://www.facebook.com/reel/886137789523796?mibextid=9drbnH 

Tallidandrulu

https://www.facebook.com/reel/314846324297412?mibextid=9drbnH 

Balanced diet

https://www.facebook.com/reel/993200518556471?mibextid=9drbnH 

Ram laxman

https://www.facebook.com/reel/1998459773870953?mibextid=9drbnH 

Satish babu

https://www.facebook.com/reel/664969482243951?mibextid=9drbnH 

Tops

https://www.facebook.com/reel/959552155151039?mibextid=9drbnH 

Shirts ramnagar

https://www.facebook.com/reel/945007836800485?mibextid=9drbnH 

Cab ride precautions

https://www.facebook.com/reel/952077145867575?mibextid=9drbnH 

Shirts

https://www.facebook.com/reel/857103119462956?mibextid=9drbnH 

Amazon purchase tricks

https://www.facebook.com/reel/800288631655169?mibextid=9drbnH 

Matrix

https://www.facebook.com/reel/263516033116800?mibextid=9drbnH 

Gundepotu

https://www.facebook.com/reel/696284148992288?mibextid=9drbnH 

Lagagee

 https://www.facebook.com/reel/124828807326456?mibextid=9drbnH 


Photo











 

Rama


 

Jyotish


 

పంచాంగం 12.09.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 12.09.2023 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: త్రయోదశి తిధి భౌమ వాసర: ఆశ్రేష నక్షత్రం శివ యోగ: గరజి  తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


త్రయోదశి రాత్రి 02:21 వరకు.

ఆశ్రేష రాత్రి 11:00 వరకు.

సూర్యోదయం : 06:07

సూర్యాస్తమయం : 06:17

వర్జ్యం : పగలు 10:24 నుండి మధ్యాహ్నం 12:12 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:33 నుండి 09:22 వరకు తిరిగి రాత్రి 11:01 నుండి 11:48 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి

 *ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాషాయ దుస్తులు ధరిస్తారని చాలా మంది అనుకుంటారు*

 అందుకే అక్కడ "సన్యాసి" (సర్వసంఘపరిత్యాగి) ఉన్నాడు.

 అయితే ఆయన గురించి బయటకు వచ్చిన వాస్తవాలు ఇవే - చదవండి

 మీకు నచ్చితే షేర్ చేయండి.

 ▪️ స్వచ్ఛందరిటైర్మెంట్ తర్వాత అజయ్ మోహన్ బిష్త్ (ఇది అసలు పేరు).

 యోగి ఆదిత్యనాథ్

 ▪️HNB గర్వాల్ విశ్వవిద్యాలయం నుండి ఉత్తర ప్రదేశ్ చరిత్రలో అత్యధిక మార్కులు (100%)

 ▪️యోగి జీ గణిత విద్యార్థి, అతను B.Sc గణితం బంగారు పతకంతో ఉత్తీర్ణత సాధించాడు.

 ▪️ 1972లో UPలోని వెనుకబడిన పంచూర్ గ్రామంలో చాలా పేద కుటుంబంలో జన్మించారు.  అతనికి ఇప్పుడు 50 ఏళ్లు.

 ▪️ అతను భారతీయ సైన్యంలోని పురాతన గూర్ఖా రెజిమెంట్ యొక్క ఆధ్యాత్మిక గురువు.  * యోగిజీ ని గురువుగా ఆరాధించే యోగి మద్దతుదారుల భారీ సమూహం నేపాల్‌లో ఉంది.

 ▪️ మార్షల్ ఆర్ట్స్‌ (మల్లయుద్ధం) లో అద్భుతమైన నైపుణ్యం.  ఏకకాలంలో నలుగురిని ఓడించిన రికార్డు.

 ▪️ ఉత్తరప్రదేశ్ ప్రఖ్యాత స్విమ్మర్.  ఎన్నో పెద్ద నదులను దాటిన ఖ్యాతిని పొందారు.

 ▪️కంప్యూటర్‌ను కూడా ఓడించే అకౌంటింగ్ నిపుణుడు.  ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి కూడా యోగిజీని ప్రశంసించారు.

  ▪️ రాత్రిపూట కేవలం నాలుగు గంటల నిద్ర.  అతను ప్రతిరోజూ ఉదయం 3:30 గంటలకు లేస్తాడు.

   ▪️ యోగా, ధ్యానం, గౌశల, హారతి, పూజ దినచర్య.

  ▪️ రోజుకు రెండు సార్లు మాత్రమే తినండి..

  పూర్తిగా శాఖాహారం.  ఆహారంలో దుంపలు, వేర్లు, పండ్లు మరియు దేశీయ ఆవు పాలు ఉంటాయి.

 ▪️ అతను ఇప్పటి వరకు ఏ కారణం చేత ఆసుపత్రిలో చేరలేదు..

  ▪️ యోగి ఆదిత్యనాథ్ ఆసియాలోని అత్యుత్తమ వన్యప్రాణి శిక్షకులలో ఒకరు, అతనికి వన్యప్రాణులంటే చాలా ఇష్టం.

 ▪️యోగి కుటుంబం ఎంపీ లేదా ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పటికీ అలాగే జీవిస్తోంది.

 ▪️ సంవత్సరాల క్రితం స్వచ్ఛందపదవీ విరమణ తీసుకున్న తర్వాత యోగి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లారు.

 ▪️ యోగికి ఒకే బ్యాంకు ఖాతా ఉంది మరియు అతని పేరు మీద భూమి ఆస్తి లేదు లేదా అతనికి ఎటువంటి ఖర్చులు లేవు.

 ▪️ వారు తమ సొంత జీతం నుండి వారి ఆహారం మరియు బట్టలు ఖర్చు చేస్తారు మరియు మిగిలిన డబ్బును సహాయ నిధిలో జమ చేస్తారు.

 *ఇది యోగి ఆదిత్యనాథ్ ప్రొఫైల్..*

 భారతదేశంలో నిజమైన నాయకుడి ప్రొఫైల్ ఇలా ఉండాలి.

 అలాంటి పుణ్యాత్ములు మాత్రమే భారతదేశాన్ని మళ్లీ ప్రపంచ గురువుగా మార్చగలరు.మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి.


 


    🙏🚩 జై శ్రీరామ్ 🚩🙏

VAIBHAVA FOODS*

 *VAIBHAVA FOODS*


PRICES WITH EFFECT FROM 1/7/2023


*Avakaya  ........Rs.600/-*

 *Magaya.........Rs.700/-*

*Kaya Avakaya.Rs.700/-*

*Pulihora*

*Avakaya..........Rs.600/-*

*mukkala* *pacchadi........Rs.600/-*

 *Lemon...........Rs.600/-*

*Pesara*

*Avakaya…......Rs.600/-*

*Jaggery*

*Avakaya..........Rs.900/-*❌

Reduced to Rs. 700/-✅

*Menthikaya....Rs.800/-*

*Gongura.........Rs.600/-*

*Pallagongura..Rs.650/- Pandumirchi.. .Rs.600/_*

*Tomato.......... Rs.600/-*

*Tomato*

*Pandumirchi...Rs.600/-*

*Allam*

*Chutney.          Rs.600/-*

*Mamidi Allam*

*Chutney. ...     .Rs.600/-*

*Usiri Avakaya.Rs.600/-*

*Chinthakaaya.Rs.600/-*

*Dosa Avakaya Rs.600/-*

*Pacha*

*Avakaya            R.900/-*❌

Reduced to Rs. 800/-✅

*Usiri thokku*

 *pachadi.          R.600/-*

*Allamvellulli*

*Avakaya.         Rs.800/-*❌

Reduced to Rs. 600/-✅

*Munaga*

*Avakaya.         Rs.600/_*

*Pesara*

*Avakaya,         Rs.600/-*

*Kandipodi.      Rs.600/-*

*Idlypodi.       ...Rs.600/-*

*Karivepaku*

*podi.                 Rs.600/-*

*Sambarpodi....Rs.600/- Charu podi.…. . Rs.600/-*

*Karapupodi..   Rs.600/-* *Vellullikaram..Rs.600/-*

*Pallipappula*

*Podi.,..............Rs.600/-*

*Putnalapappu*

*Podi.                Rs.600/-*

*Munagaaku*

 *podi.                Rs.800/-*

*Kura karam.    Rs.600/_*

*Gummadi*

*Vadiyalu........Rs.1200/*

*to our members*


*Preparing with passion*

*No preservatives*

*No colours*

*Most trusted brand in the market in respect of taste, quality and delivery*

*No controversies*

*Affordable prices*

*Prompt delivery*

*Shipping charges are to be borne by the customer*


*We can deliver all the pickles within one day in Hyderabad*


*Apart from above, we can prepare different types of pickles and powders on order*

*Vaibhava Foods*

*102, Mithila APTS*

*VV NAGAR COLONY*

*KUKATPALLY*

*HYDERABAD*


*Contact if any needed to 7032752421*

జంబుద్వీపం_

 #జంబుద్వీపం_అంటే_ఏమిటి?


 జంబుద్వీపే భరతవర్షే భరతఖండే సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.


అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?


జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:


1) కేతుముల వర్ష 


2) హరి వర్ష 


3) ఇలవ్రిత వర్ష 


4) కురు వర్ష 


5) హిరణ్యక వర్ష


6) రమ్యక వర్ష 


7) కింపురుష వర్ష 


8 ) భద్రస్వ వర్ష


పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.


ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.


మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.


దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !


మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.


మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?


ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

            🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

ముందుగా ఈ లిస్ట్ చూడండి .... 🙏

 * నేను కొన్ని పేర్లు ఇస్తున్నాను మరియు ఆ పేర్ల ముందు వారి స్టేటస్ కూడా నమోదు చేస్తున్నాను, ముందుగా ఈ లిస్ట్ చూడండి .... 🙏


 1) సోంభాయ్ (75 సంవత్సరాలు) రిటైర్డ్ ఆరోగ్య అధికారి, ఆశ్రమంలో వున్నాడు...

 2) అమృత్‌భాయ్ (72 సంవత్సరాలు) ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగి, రిటైర్డ్

 3) ప్రహ్లాద్ (64 సంవత్సరాలు) రేషన్ షాప్

 4) పంకజ్ (58 సంవత్సరాలు) సమాచార శాఖలో పని చేస్తున్నారు

 5) భోగిలాల్ (67 సంవత్సరాలు) కిరాణా దుకాణం

 6) అరవింద్ (64 సంవత్సరాలు) జంక్ రిటైలర్

 7) భరత్ (55 సంవత్సరాలు) పెట్రోల్ పంప్ వద్ద అటెండెంట్

 8) అశోక (51 సంవత్సరాలు) గాలిపటం మరియు కిరాణా దుకాణం

 9) చంద్రకాంత్ (48 సంవత్సరాలు) గౌశాలలో సేవకుడు

 10) రమేష్ (64 సంవత్సరాలు) సమాచారం లేదు

 11) భార్గవ (44 సంవత్సరాలు) సమాచారం లేదు

 12) బిపిన్ (42 సంవత్సరాలు) సమాచారం లేదు


 పై నలుగురు వ్యక్తులు ప్రధాని మోడీకి నిజమైన సోదరులు.  5 నుండి 9 వరకు, మోడీ యొక్క నిజమైన మామ నర్సింహాదాస్ మోడీ కుమారుడు.  అంటే, ప్రధాని కజిన్.  10 వ స్థానంలో, రమేష్ మామ జగ్జీవందస్ మోడీ కుమారుడు.  11 వ స్థానంలో ఉన్న భార్గవ, మామ కాంతిలాల్ కుమారుడు.  చివరి వ్యక్తి అంటే బిపిన్, ప్రధాని మోడీ చిన్న మామ జయంతి లాల్ మోడీ కుమారుడు.


 నా విన్నపం:- 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


టీవీ యొక్క విప్లవాత్మక పాత్రికేయులకు, ఒకప్పుడు బ్లూ వాగన్ 'R' కారును పగలు మరియు రాత్రి చూపిస్తూ రాజకీయాల శుద్ధీకరణ కోసం ఏడ్చేవారు.  పై జాబితాలో జాబితా చేయబడిన వ్యక్తుల దగ్గర కెమెరాను తీసుకెళ్లమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను🙏🙏🙏..  గుజరాత్‌కు వెళ్లి స్క్రాప్ డీలర్ అరవింద్ మరియు గాలిపటం విక్రేత అశోక్ కథను మాకు చూపించండి.  ప్రధానమంత్రి సోదరుడు చెత్తను విక్రయిస్తున్నాడు మరియు ఒక సోదరుడు గాలిపటాలు మరియు మాంజా విక్రయిస్తున్నాడు ....


 అవును, వాద్‌నగర్‌లోని లాల్వారా పెట్రోల్ పంప్‌కు వెళ్లడం ద్వారా, అశోక్ భాయ్ తన టాక్సీలో అటెండర్ చేత చమురు నింపుతున్నట్లు ఫోటో తీయండి.  మోడీ సోదరుడు మీ కారులో నూనె ఎలా నింపుతున్నారో అందరూ చూస్తారు.  అవకాశం ఇస్తే, అతను మోడీ యొక్క మరొక సోదరుడు అరవింద్ జీ నుండి పాత టిన్ డబ్బాలను కొనుగోలు చేస్తాడు.  అవును, మీరు వాద్‌నగర్‌లోని నెయ్యి కంట మార్కెట్‌లోని ఫుడ్ స్టాల్‌లో మోదీ సోదరి కోడలును కలుస్తారు.


 రాజకీయాల్లో ఉన్న వ్యక్తి తన స్వీయతను మరియు తన కుటుంబ స్వార్థాన్ని మాత్రమే నిరూపించుకుంటున్న సమయంలో, అటువంటి పరిస్థితిలో, మోదీ జీ కేవలం దేశం కోసం మాత్రమే పనిచేస్తున్నారు.


 నరేంద్ర మోడీ 20 సంవత్సరాలు (13 + 7 సంవత్సరాలు) CM + PM అని మర్చిపోవద్దు మరియు ప్రియమైనవారికి ఒక్క పైసా ప్రయోజనాన్ని ఇవ్వలేదు.


 తన బంధువుల కోసం ఏమీ చేయని వాడు, అదానీ, అంబానీ కోసం చేస్తాడా?  అదానీ, అంబానీ ఈ రోజు కోటీశ్వరులు కాదు ఎప్పటి నుండో కోటీశ్వరులు ... అలా చేసేపాటయితే అనిల్ అంబానీ పరిస్థితి ఇవాళ ఇలా ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇది ప్రత్యర్థుల ట్రిక్ మాత్రమే.  దేశ ప్రయోజనాల కోసమే మోడీ ఆలోచిస్తాడు, దేశానికి ఏది ఉత్తమమో, అతను అదే చేస్తాడు.  


 మిత్రులారా!  చదివిన తర్వాత మీరు దీనిని వదిలేస్తారా లేదా ఇతరులతో పంచుకుంటారా ?

కాల మహిమ

 *కాల మహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి -  కొన్ని ఉదాహరణలు.*


1. మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలో పడ్డారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులు కలసి రాలేదు.


2. 2009 ఎలక్షన్ ప్రచారంలో  మెగాస్టార్ చిరంజీవి మీద కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ తరవాత రాజకీలయాల నుంచి నిష్క్రమణ.


3. మహా మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 420 cases లో  బోనులో  నిలబడవలసి వచ్చింది. చివరికి శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.


4. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, అంత్యక్రియలు చేయడానికి - కనీసం శవం కూడా దొరకలేదు.


5. ఇప్పటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి - 16 నెలలు జైలులో ఉన్నారు.


6. 1978 లో  మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని, కంటెంట్ ఆఫ్ హౌస్ కింద -  సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.


7. తమిళ ప్రజలతో *అమ్మ* అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత - అసెంబ్లీ సాక్షిగా చీర లాగి వివస్త్రను చేశారు.

టాన్సి కేస్ లో కోర్టుల చుట్టూ తిరిగింది. 

చివరికి ఏ స్థితి లో చనిపోయిందో చూసాం.


8. ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరుపొందిన సత్యం రామలింగరాజు, నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.


9. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్, చివరకు నిస్సహాయంగా చనిపోయాడు.


10.     జాత్యహంకారానికి  మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి,  రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ దిక్కులేని పరిస్థితుల్లో - ఆత్మహత్య చేసుకున్నాడు.


11. గొప్ప విజన్ ఉన్న నాయకుడు గా చెప్పుకునే  మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం - గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచి చూసిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. 


అలాగే NDA అధికారంలో ఉన్నప్పుడు, NDA కన్వీనర్  చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి - విఫలమైన నరేంద్ర మోడీ, దేశ ప్రధాని అయ్యాడు. 


ఒకప్పుడు చంద్రబాబు  అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన నరేంద్ర మోడీ,  కెసిఆర్ లు 15 సంవత్సరాల తర్వాత PM, CM అవడం…. చంద్రబాబుకి 2019 ఎలక్షన్స్ లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి! 

ఇప్పుడు అదే చంద్రబాబు భోరున ఏడ్చిన సంఘటన చూస్తున్నాం.

ఇలా చెప్పుకుంటూ పోతే -  చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.


*అందువల్ల "నేనే" అన్న అహంకారంతో విర్రవీగవలసిన అవసరం లేదు.*

*నేనే గొప్ప, నా వల్లనే అంతా జరుగుతుంది - నా సంఘమే గొప్ప, నా పార్టీ నే గొప్ప, మా నాయకుడే గొప్ప, మాదే అంతా - అనే వ్యక్తి అహంకార విధానం అవసరం లేదు.*


ఈ నేనే అన్న - ఈ భూమికి మనం *అరువు* గా వచ్చాం. కొన్నాళ్లకు ఈ భూమికే *ఎరువు* గా మారిపోతాం.

ఈ మధ్యలో *పరువు* గా బతికేద్దాం.

ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం.

 *కాలం* కంటే *వేగంగా* మనసులు మారే *మనషుల* మద్య మనం *బ్రతుకుతున్నాం.* 

అందుకే ఎవరితో ఎంతవరకూ *ఉండాలో* అంతవరకే ఉండాలి మనం.

జీవితంలో అన్నీ *కోల్పోయినా* ఒకటి మాత్రం మనకోసం ఎప్పుడూ *సిద్దంగా* ఉంటుంది.

దాని పేరే *భవిష్యత్తు.*


 మనిషి జీవితం *మేడిపండు* లాంటిది మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ, లోపల అన్ని *పురుగులే* ఉంటాయి.


*మనిషి జీవితం కూడా అంతే.*


 ఒకరి జీవితం మరోకరికి *అందంగానే* కనబడుతుంది.

కానీ ఆ జీవితంలో దాగి ఉన్న *కష్టాలు కన్నీళ్ళు* ఎవరికీ కనిపించవు.


మనం మనిషిగా పుట్టడమే ఒక *అద్భుతం.* 

బతికి ఉండటం ఒక *అదృష్టం.*

ముడి పడుతున్న *బంధాలన్ని* వరాలు.

ఎదురు పడుతున్న అడ్డంకులన్ని, మనకు విలువైన *పాఠాలు.* 


కష్టం గురించి *చింతించక* ఉన్నన్నాళ్లు *ఆనందంగా* గడిపేద్దాం.😊


అహంకారాన్ని దాటాలంటే ప్రతి మనిషి కొంత ఫిలాసఫీని అర్థం చేసుకోవడం  అవసరం.🤘🏼🙏🙏🙏🙏🙏🙏

మదవీమూర్ధాభిషేకము

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸



శ్రీ కాళహస్తీశ్వర శతకం - 90




మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం

చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నెట్లనినంగీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా

రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!



తాత్పర్యం:



శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా....


ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని. 


నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాముగానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మముల యందు ధ్యానించి యుండలేదు కాబోలు. 


అందుకే అట్టి జన్మము రాక అపవర్గ

మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని.



ఓం నమః శివాయ


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

పిల్లలను వినాయకున్ని పెట్టనివ్వండి.

 🌸🌸🪴🪴🌻🌻🏵️

*_🔸  పిల్లలను వినాయకున్ని పెట్టనివ్వండి._*


*_🔸పెద్దలు ఎవరు వారిని ఎక్కువ కట్టడి చేయకండి. ఎందుకంటే!!_*

 

*_🔱  చందాలు అడగటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.._*


*_🔱 షెడ్డు వేయడం వల్ల ఇంజినీరింగ్ స్కిల్స్ పెరుగుతాయి.._*


*_🔱 వచ్చిన డబ్బులను సరిపోయేవిధంగా ఖర్చు చేయడం వల్ల మనీ మేనేజ్మెంట్ తెలుస్తుంది._*


*_🔱 కరెంట్ గురించి, DJ బాక్స్ ల గురించి తెలుస్తుంది_*


*_🔱 9 రోజులు కలిసి ఉండటం వల్ల తమ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనే విషయం తెలుస్తుంది._*


*_🔱 9 రోజులు పూజ చేయటం వల్ల మన పూజా విధానం,మన సంస్కృతి సాంప్రదాయం మన ధర్మం గురుంచి తెలుస్తుంది._*


*_🔱 భగవంతుని పైన నమ్మకం పెరగడం వల్ల భవిష్యత్తు లో తప్పు చేయడానికి భయపడి క్రమశిక్షణతో పెరుగుతారు._*


*_🔱 మరెన్నో ఉపయోగాలున్నాయి._*


*_🔱 ముఖ్యంగా భవిష్యత్ హిందూ జాతి సంరక్షకులుగా ఉంటారు._*


*_🔱 మీరు ఇచ్చే రూపాయలు అవి 100 కానీ 1000 గాని ఇయ్యలేక వాళ్లను వద్దంటే ఇన్ని రకాల ప్రయోజనాలకు దూరం అవుతారు._*


*_కావున పిల్లలు చందాకు వస్తే  తోచినంత సహాయం ఇవ్వండి ఇది మన బాధ్యత._*


*_జై బోలో గణేష్ మహరాజ్ కీ జై.🙏🙏🙏_*

అవకాశాలను

 *1903*

*కం*

గతమెంతగ వ్యర్థపడిన

సతతము జని ఘనతలెల్ల సాధించుటకై

వితతము కాలము కూర్చును

హితమగు నవకాశములను హెచ్చుగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! గతించిన కాలం వృధా అయినప్పటికీ ఎల్లప్పుడూ గొప్ప పనులు చేయడానికి అనుకూలమైన అవకాశాలను ఎక్కువగా కాలము ఇస్తూ ఉంటుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ధర్మం’ అంటే

 *ధర్మం’ అంటే ఏమిటి?.*


ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! 

వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న!  ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి 

చాలా లోతువుంది. 

చాలా సంక్లిష్టత ఉంది. 

చాలా నిగూఢత ఉంది. 

చాలా విశాలత ఉంది.


‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’


ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.


ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. (ధృ – ధారణే). 

ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.


ధర్మము – సామాన్యధర్మం, 

విశేషధర్మం అని రెండు రకాలు.


శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|

       హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||


“ధృతి – 

క్షమ – 

దమం – 

అస్తేయం – 

శౌచం – 

ఇంద్రియ నిగ్రహం – 

హ్రీః (సిగ్గు) – 

విద్య – 

సత్యం – 

అక్రోధం”, 

ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. 

అంటే;...


1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. 

తనకు సంబంధించినది కానివ్వండి, 

కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, 

సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. 

కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. 

కువిర్శలు ప్రారంభమౌతాయి. 

ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి.

‘ఇది ధర్మం’.


2. మనిషి ఏ విషయంలోనైనా, 

ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. 

క్షమాగుణంతో ఉండాలి. 

ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. 

కోపగించుకోకూడదు. 

ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.


3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. 

ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. 

చదువుతున్నా, 

వింటున్నా, 

పని చేస్తున్నా, 

మాట్లాడుతున్నా, 

మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.


4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, 

నిస్తేజంగా..

నిర్వికారంగా, 

నిరాశగా, 

నిర్లిప్తతగా, 

నియమరాహితుడుగా, 

ఉండకూడదు. 

‘ఇది ధర్మం’.


5. మనిషి ఎల్లపుడూ..

మనస్సునూ, 

శరీరాన్నీ, 

మాటనూ..

ఆలోచననూ, 

సంసారన్నీ, 

ఇంటినీ, 

పరిసరాన్నీ, 

ధరించే వస్త్రాలనూ 

పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. 

మనసు పరిశుభ్రంగా వుండాలి.  

మనిషి పరిశుభ్రంగా ఉండాలి.

‘ఇది ధర్మం’.


6. చదువువున్నా, 

సంపదలున్నా, 

కీర్తివున్నా, 

బలంవున్నా 

ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. 

కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాన్ని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. 

‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని..

భూతప్రేతాలుగాని, 

దెయ్యాలు గాని, 

యక్షకిన్నర కిమ్పురుశులుగాని, 

గ్రహాలు గాని, 

రోగాలు గాని, 

కష్టసుఖాలుగానీ, 

మరణంగానీ, 

వశంలో వుంటాయి. 

కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి .

‘ఇది ధర్మం’.


7. ప్రతి విషయానికీ సంకోచపడటం, 

సిగ్గుపడటం, 

అనుమానపడటం, 

తనను తాను తక్కువగా భావించటం కూడదు 

‘ఇది ధర్మం’.


8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. 

అకారణంగా, 

అనవసరంగా, 

ఒకరి మెప్పుకోసం, 

ఒకరిని మెప్పించటంకోసం, 

తన పనిని సాధించుకోవటం కోసం, 

తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది..అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. 

అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. 

అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. 

మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. 

కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. 

‘ఇది ధర్మం’.


9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, 

వివేకం కూడ అంతే ముఖ్యం. 

వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. 

విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి.

 ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. 

మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, 

స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,

భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. 

‘ఇది ధర్మం’.


10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం 

ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నేడతాయి. 

పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. 

తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, 

తాను జన్మనిచ్చిన వారికీ, 

తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది..

.


*మనమందరం అహంకార శూన్యులుగా మారాలి*


*అహం వదిలిపెట్టాలి.....*


మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు.


నేను, నాది, నా అనే అర్థాలకు వాడు, వాడిది, వాడే అనే భావాన్ని జోప్పించాలి.


భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి.


‘సత్య నిష్ఠ ఏ ఈ కలియుగానికి తరుణోపాయం’ అని శ్రీరామకృష్ణులు సెలవిచ్చారు.


సత్యం అన్నది సత్తుకు సంబంధించినటువంటిది. సత్ పరబ్రహ్మ వస్తువు. సత్ యే ఆనందం. ఆనందమే బ్రహ్మం.


ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలి బాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు.


తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తూ ఒక పాడుబడిన బావిలో పడ్డాడు.


అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది.


ఆ చెట్టుకొమ్మను పట్టుకు వ్రేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వ్రేలాడుతూ ఉండిపోయాడు.ఆదిత్యయోగీ..


ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండ రాళ్ళు కనపడ్డాయి.


వాటిని చూసి, ‘ఆహా! ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి’ అని అనుకోని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశాడు.


ఆపదనుండి బయట పడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్ళనూ వాళ్ళనూ పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతుణ్ణే పిలుస్తాను అని అనుకొని భగవంతుణ్ణి పిలిచాడు..


నీవు పిలిచావు కాబట్టి వచ్చాను అన్నాడు.


అవును, నువ్వు నిజంగా భగవంతుడివే! ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు’ అని బావిలోకి వ్యక్తి వేడుకున్నాడు.


‘నిన్ను కాపాడడానికి వచ్చాను. అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అన్నాడు.


‘అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు’ అన్నాడు లోపలి వ్యక్తి.


నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా?’

దానికి బదులుగా బావిలోని వ్యక్తి, ‘విశ్వసిస్తున్నాను, నీవు నిజంగా భగవంతుడివే’ అన్నాడు.


‘నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా?”


‘నమ్ముతున్నాను’ అన్నాడు.


‘నేను ఏది చెప్పినా చేస్తావా?”


‘కచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను’ అన్నాడు.


‘అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో, దాన్ని వదిలేయి. నేను నిన్ను కాపాడతాను’ అన్నాడు భగవంతుడు


బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి, ఆయన చేతిలో ఏవిధమైన తాడు కానీ, నిచ్చిన కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు.


కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి, ముందు కిందనున్న బండరాళ్ళ మీద పది, తల పగిలి చస్తానని అనుకున్నాడు..


‘ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప, నువ్వు ఏం చెప్పినా చేస్తాను’ అన్నాడు బావిలోని వ్యక్తి.


‘నువ్వు ఏమీ చేయనక్కరలేదు. కొమ్మను వదిలితే చాలు’ అన్నాడు భగవంతుడు.


సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారమనే కొమ్మను పట్టుకొని వ్రేలాడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు.


కాబట్టి, మనమందరం అహంకార శూన్యులుగా మారాలి...

.


*జ్ఞాన వార్ధక్యం*


వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవయసులోనే పరిపూర్ణజ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు. సాధారణంగా జీవితమంతా ఆర్జించిన అనుభవాలు వార్ధక్యజ్ఞానంగా పరిణతి చెందుతాయి.

అనుభవజ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు. కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. అష్టావక్రుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడే, తండ్రి శిష్యులు ఉచ్చారణ దోషాలను ఎత్తిచూపి శాపగ్రస్తుడయ్యాడని కథ.

జ్ఞానం దైవప్రసాదం. వేదవ్యాసుడు సద్యోగర్భజనితుడు (ఆ క్షణంలోనే జన్మించినవాడు). ఆయనకు కృష్ణద్వైపాయనుడనే పేరు కూడా ఉంది. పద్దెనిమిది పురాణాలు, మహాభారతం, భాగవతం వంటి దివ్యరచనలు చేసిన వ్యాసుడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన విష్ణురూపుడు. మరణం లేని కాలాతీతుడు. త్రికాలవేది. జగద్గురువుల్లో ప్రసిద్ధుడు. ఆయన ఎవరి దగ్గరా శిష్యరికం చెయ్యని జన్మజ్ఞాని. దత్తాత్రేయ అవతారాలన్నీ ఇలాంటివే.

కొందరు ఏకసంథాగ్రాహులుగా ఉంటారు. వారు అల్పకాలంలోనే అనల్పజ్ఞానం ఆర్జిస్తారు. గురువులను మించిపోతారు. గురు నానక్‌ దేవ్‌ అలాంటి అసమాన జ్ఞాని. సిక్కులు ఆయనను గురుపరమాత్మగా ఆరాధిస్తారు.

మనలో కొందరు బాలమేధావు లుంటారు. సంగీతం, నృత్యం వంటి కళారంగాల్లో వారు ప్రసిద్ధులు.కానీ, వారి ప్రావీణ్యం ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం వృద్ధుల చేత గుర్తింపు పొంది, గౌరవానికి నోచుకుంటుందో, వారు వయసులో చిన్నవారైనా జ్ఞాన వృద్ధులుగా పేరొందుతారు.. ఆదిత్యయోగీ..

ప్రపంచ సంపదలకు హెచ్చుతగ్గు లుంటాయి. జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది. విదురుడు కారణజన్ముడు. జ్ఞాన వృద్ధుడిగా చెప్పదగిన వాడు. ధృతరాష్ట్రుడు వంటివారికి నీతి బోధ చేసినవాడు. ‘మహాత్మా’ అనిపించుకున్న యోగ్యుడు. అనేక ధర్మ సందేహాలను తీర్చిన ప్రాజ్ఞుడు. ఆయన బోధలు విదురనీతి పేరుతో లోక ప్రసిద్ధం.

జ్ఞానం ఆనందకారకం. హయగ్రీవస్వామిని, దక్షిణామూర్తిని జ్ఞానానంద స్వరూపులుగా చెబుతారు. దక్షిణామూర్తిని దీక్షగా చూస్తే చాలు... జ్ఞానప్రసారం జరుగుతుందన్న కథ ఉంది.

ఏది అజ్ఞానమో తెలిపేది జ్ఞానం. అలౌకికమైన జ్ఞానమే ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనం. వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే వివేకం. క్షణభంగురమైన జీవితాన్ని శాశ్వతమని భ్రమించక, సద్వినియోగం చేసుకోవడమే మనిషి కర్తవ్యం.

ఆదిశంకరులు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నప్పుడు ఒక చోట వృద్ధుడు వ్యాకరణం వల్లె వేస్తుంటాడు. ఆ క్షణంలోనే ఆయన భజగోవింద శ్లోకాలు ఆశువుగా చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది. ఆ వృద్ధవిద్యార్థితో ఆదిశంకరులు- ‘ఓ మూఢుడా! మృత్యుముఖంలో ఉన్నప్పుడు ఈ వ్యాకరణసూత్రాలు నీకు అక్కరకు రావు. గోవిందుణ్ని భజించు. నీకు మోక్షం లభిస్తుంది’ అంటారు.

ఈ సలహా అందరికీ వర్తిస్తుంది.

భగవంతుడి సన్నిధికి చేర్చేది భక్తి మార్గమే... శాస్త్ర జ్ఞానం కాదు. జ్ఞాన వృద్ధులు బాల్యం నుంచే భక్తిమార్గంలో స్థిరచిత్తులైై ఉంటారు.

భగవంతుడి గురించి సుబోధకం చేసేదే జ్ఞానం. అలాంటి జ్ఞాని ప్రపంచ మాయలో చిక్కుకోడు!....

.

ఆలోచించండి

 ఎవరో కాదు, మన సంస్కృతిని మనమే చిన్న బుచ్చుకుంటున్నా మెమో,......ఆలోచించండి.

         **********


🙏ప్రతి ఒక్క భక్తుడు చదవాల్సిన సంధేశం! 


వినాయక చవితి సందర్భంగా మీకు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ?


1) ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలతో నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?


2) ఏసుక్రీస్తు ముందు శాంతాబాయి పాటకు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా?


3) జైన మతస్థులు తమ దేవుడి ముందు ఆలా బాబూరావు పాట పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?


4) ఈ సమాజాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ సొంత ప్రయోజనాలను గౌరవిస్తాయి.  ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి.


5) అలాంటప్పుడు మన హిందూ మతానికి చెందిన దేవుడి ముందు మత్తులో అసభ్యకరమైన పాటలకు DJ పెట్టి ఈ అసభ్య నృత్యం ఎందుకు?


6) ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎందుకు విధించబడింది లేదా మనమే ఆలా చేస్తున్నామా ??.


7) డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి మనకు ఇష్టమైన, మన సనాతన సంస్కృతిని అవమానిస్తున్నాం.


మన  పండుగలు చాలా ఉత్సాహంగా మరియు పెద్ద ఎత్తున జరుపుకోవాలి, కానీ సాంప్రదాయ సంగీత వాయిద్యాలు, డ్రమ్స్, మజీరో, షానాయి, సాంప్రదాయ దుస్తులు మరియు తలపాగా యొక్క వైభవం ప్రతి హిందువుల పండుగలో కనిపించాలి.


9) అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుంది.  చూడండి, మీ గురించి ఆలోచించండి మరియు ఇతరుల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి.


10) వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు కదా?  కానీ వారు తమ మతపరమైన కార్యక్రమంలో అలాంటి దుబారా చేయరు.


11) ఇప్పుడు గణేశోత్సవం, దశహర, నవరాత్రుల సమయంలో గుర్తుంచుకోండి మరియు ఎవరైనా ఇలా చేస్తే, అతనికి వివరించండి.


12) బదులుగా,  హిందూ భక్తి పాటలు మరియు భజన కార్యక్రమాలు, మహిళలతో సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమాలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టండి.


13) అదేవిధంగా హిందువులలో ఐక్యమత్యం పెరిగే అంశాలపై మహాభారత భగవద్గీత రామాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించి హిందూ సమాజంలో సనాతన ధర్మంపై అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించండి.


14) మండపాల దగ్గర సభ్య సమాజం తలదించుకునే విధంగా అశ్లీల కార్యక్రమాలు పాటలు నిర్వహించకుండా సనాతన ధర్మాన్ని కాపాడండి.


15) ముఖ్యంగా హిందువులకు, మరియు హిందూ ధర్మ రక్షకులకు, సంఘసంస్కర్తలకు, మరియు హిందూ సంఘాల పెద్దలు, 

హిందూ నాయకులు, మరియు కార్యక్రమం నిర్వాహకులకు,

ప్రతి ఒక్కరు కూడా పైన చెప్పబడిన అంశాలను  పాటిస్తారని 

మా యొక్క విన్నపం.


చదవడం అయిపోయిందిగదా ..తప్పకుండ షేర్ చెయ్యండి 


ధన్యవాదాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

ఉత్తరాల సంప్రదాయం !

 *తిరిగిరాని ఉత్తరాల  సంప్రదాయం !!*

*##################*


పెద్దలకు *"మహారాజశ్రీ"* అనే పదం వాడేవారు. 

పిన్నలకు *"ప్రియమైన"* లేక *"చిరంజీవి"* పదాలు వాడే వారు.

స్త్రీలకు పెద్దవాళ్ళైతే *" లక్ష్మి సమానురాలగు"* పదాలు వాడేవారు. 

విధవలకు *"గంగాభాగీరథీ సమానురాలగు"* అనే పదాలు వాడేవారు.

స్నేహితులకు ప్రియమైన అంటూ సంబోధించేవారు.

ఆ రోజుల్లో పోస్టుకార్డులు ఎక్కువగా వాడేవారు.

ఉత్తరం యొక్క శరీర భాగంలో ఆరోగ్య సమాచారాలు, కష్టసుఖాలు, కుటుంబ సమస్యలు, బాంధవ్యాలకు అనుగుణంగా సంభోదించుకొంటూ, పెద్దలకు నమస్కారాలు, పిన్నలకు దీవెనలతో ముగిస్తుండేవారు. 

ఆనాటి ఉత్తరాల్లో ప్రేమ, పెద్దరికం, చక్కని బాంధవ్యాలు కనిపించేవి.

వివాహాలు, అమ్మాయిల వోణీ ధారణ లాంటి శుభ సమాచారాలుంటే ఉత్తరానికి నలుమూలల *పసుపు* రాసి పంపిస్తుండేవారు. 

చావులాంటి అశుభ వార్తలుంటే *సిరా* ఉత్తరానికి నలుమూలల రాసి పంపిస్తుండేవారు. అలాంటి ఉత్తరాలు వస్తే చదివి బయటే చించి పడేస్తుండేవారు. 

మామూలు ఉత్తరాలను ఒక *తీగెకు గుచ్చి* పదిలంగా ఉంచుతుండేవారు.

   

అలాంటి అపురూపమైన ఉత్తరాలు ఇప్పటికీ నావద్ద చాలా ఉన్నాయి. ఏది ఏమైనా అలాంటి రోజులు మళ్ళీరావు!


నేడు ఉత్తరాల సాంప్రదాయం పోయింది. భాషలో సంస్కారహీనత, పెద్దలంటే నిర్లక్షత, గౌరవ రహితం. *చరవాణి* ద్వారా అర్ధం కాని లఘు సందేశాలు పంపించి చేతులు దులిపేసుకుంటారు. 


*🙏నమస్కరించే సంస్కారం పోయింది.*

రాయల వర్ణనా వైభవము!

 


రాయల వర్ణనా వైభవము!


గోవర్ధనగిరిధారి మురారి!

   

ఆయత యుష్మదాకృతి కరాగ్ర నగాంచల వాంత వారి ధా

రాయుత చంద్రకాంత ఫలకావళి బింబితయై వెలుంగ నా

రాయణమూర్తిమ త్కవచ రత్నముచే బరిరక్ష గాంచె నా

నో యదువీర వృష్టి బసి యూరడ బ్రోవవె సప్త రాత్రముల్;

ఆముక్తమాల్యద-4-ఆ.వర్షావర్ణనము.


          యాదవులపైకోపించి దేవేంద్రుడు రాళ్ళవానగురియిమచుచుండ వారిని రక్షించుటకయి కన్నయ్య గోవర్ధన ధారియయ్యెను.

      యాదవులందరు సపరివారముగా

నాపర్వతఛత్రముక్రిందకుఁజేరి ప్రాణభయవిముక్తులైనారు.

        అదీ ఇక్కడిదృశ్యము.


కృష్ణా !!నీవుగోవర్ధనమెత్తిపట్టఁగా భయంకరమైన యావానకు జారిపడుతున్న చంద్రకాంతశిలాఖండములలోను, ఆవర్షధారలలోనూ,నీరూపే ప్రతిఫలింప,

నారాయణ కవచధారులై గోకుల సహితముగా సర్వులురక్షింపబడుచున్నారో ?యనునట్లున్నదయ్యా! ఆదృశ్యము!!

కన్నయ్యా!నీమహిమలనంతములు.అని,

         చక్కని యుత్ప్రేక్షతో నా గోవర్ధనగిరిధారి దృశ్యమున కూపిరులూదెను.

     అనిదంపూర్వమైన ఇట్టివర్ణనలు రాయలకు వెన్నతో బెట్టినవిద్య!

                                     స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷☝🏻

సంపాదన లేకుండా

 ಸುಭಾಷಿತ . 617 .


ಅನಾದಾಯೀ ವ್ಯಯಂ ಕುರ್ಯಾದಸಹಾಯೀ ರಣಪ್ರಿಯಃ | ಆತುರಃ ಸರ್ವಭಕ್ಷೀ ಚ ನರಃ ಶೀಘ್ರಂ ವಿನಶ್ಯತಿ ||


ಸಂಪಾದನೆ ಮಾಡದೆ ವೆಚ್ಚ ಮಾಡುವುದು , ಸಹಾಯವಿಲ್ಲದಿದ್ದರೂ ಯುದ್ಧಾಶಕ್ತಿ ಹೊಂದಿರುವುದು , ರೋಗಿಯಾಗಿಯೂ ಪಥ್ಯ ಅಪಥ್ಯವೆನ್ನದೆ ಎಲ್ಲವನ್ನೂ ತಿನ್ನುವುದುಹೀಗೆ ಮಾಡುವ ಮನುಷ್ಯ ಬೇಗ ನಾಶವಾಗುತ್ತಾನೆ . 


ಸುಭಾಷಿತರತ್ನಭಂಡಾರ .

సంపాదన లేకుండా వ్యయం చేసేవాడు, అసహాయుడై యుద్ధాసక్తి కలవాడు, రోగియై పథ్య అపథ్యము లేకుండా అన్నీ తినేవాడు త్వరగా నశిస్తాడు.

తొమ్మిది తలుపులు

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*నవద్వారమిదం వేషం* 

*త్రిస్థూపం పఞ్చసాక్షికమ్I*

*క్షేత్రాధిష్ఠితం విద్వాన్యో* 

*వేద స పరః కవిఃII*

                   ~విదుర నీతి


𝕝𝕝తా𝕝𝕝 

ఈ ఇంటికి తొమ్మిది తలుపులు, మూడు స్తంభాలు, ఐదుగురు పరిచారకులు ఉన్నారు మరియు ఆత్మ చేత నడపబడుతుంది.... ఇది తెలిసిన పండితుడు తత్త్వజ్ఞానం గల గొప్ప జ్ఞాని.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్యచరిత్ర🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.      *🌹శ్రీ వేంకటేశ్వర దివ్యచరిత్ర🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు.


 ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. 


అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. 


ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. 


తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. 


ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.


*రాజాశ్రయం*

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.


*అంత్య కాలం*

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.


ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట.


 అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.


95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503 ఫిబ్రవరి 23) పరమపదించాడు.


 రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.


ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.


అన్నమయ్య కీర్తనలు, రచనలు 

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.


అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు లభించలేదు. ఐ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిద్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.


ఉదాహరణలు

"అదివో అల్లదివో శ్రీహరి వాసము     పదివేల శేషుల పడగల మయము"


"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల

పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల "


"కులుకక నడవరో కొమ్మలాలా        జలజల రాలీని జాజులు మాయమ్మకు"


"క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని       నీరజాలయమునకు నీరాజనం"


"జోఅచ్యుతానంద జోజో ముకుంద         రావె పరమానంద రామ గోవింద "


"చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-

పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా"


ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడె

అదనెరిగి రాడాయెనమ్మా నా విభుడు


*కవి కుటుంబం*

అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.


తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాథుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.


చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.


ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.


*దొరికిన పెన్నిధి*

 

తిరుమల సంకీర్తనా భండారంలో లభించిన రాగిరేకులలో ఒకటి

1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు)లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది.


 *వేద రక్షకా గోవిందా, వేద* *స్వరూపా గోవిందా, వేదోద్ధారా* *గోవిందా, వేద పురుష గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా. |* 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *23వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *23వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 5*


మహా పతివ్రత అయిన శీలవతి వాక్కు ఫలించింది. ఘడియలూ , గంటలూ , రోజులూ గడిచిపోతున్నాయి. సూర్యోదయం కానేలేదు. లోకాలు నిరంతర అంధకారంలో మునిగిపోయాయి. నిత్య నైమిత్తిక కర్మలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాణుల దైనందిన కార్యకలాపాలు ఆగిపోయాయి. విశ్వచాలన వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. నిశాచరులైన రాక్షసులు ఆనందంగా ఉన్నారు గానీ , దేవతలు భీతిల్లిపోయారు. ఇంక మానవులకు జీవితం దుర్భరంగా మారింది. ఎందుకు సూర్యుడు ఉదయించలేదో తెలియని ఇంద్రుడు వ్యాకులపాటులో మునిగిపోయాడు.


నారదుడు ఇంద్రుడ్ని కలుసుకున్నాడు. సూర్యోదయం కానందుకు కారణమైన శీలవతి శాపం గురించి వివరించాడు. శాపం ఉపసంహరించమని శీలవతిని ఆదేశిస్తానన్నాడు. ఇంద్రుడు.


*"శీలవతి మహాపతివ్రత , ఆమెకు భర్తే సర్వస్వం. కుష్ఠురోగీ , వృద్ధుడూ , దుర్మార్గుడూ అయిన భర్తను ఆమె ప్రత్యక్ష దైవంగా భావించి సేవిస్తోంది ! ఎలాంటి వాడైనా సరే భర్తను ఆమె త్యాగం చేయదు !"* అన్నాడు శీలవతిని గురించి బాగా తెలిసిన నారదుడు. 


*"గత్యంతరం ఏమిటి నారదా ?”* ఇంద్రుడు అడిగాడు.


*"ఏముందీ ! బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరుడూ ఉన్నారు గదా ? వారిని ఆశ్రయించాల్సిందే !"* నారదుడు సూచించాడు.


ఇంద్రుడు నారదుడితో కలిసి బ్రహ్మను సందర్శించి , సమస్య వివరించాడు. పరమేశ్వరుణ్ని వెంటబెట్టుకుని , శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్తామన్నాడు బ్రహ్మ.


పరమేష్ఠీ , పరమేశ్వరులూ , ఇంద్రుడూ , నారదుడూ శ్రీమహావిష్ణువు సన్నిధికి చేరుకున్నారు. విషయం వివరించారు.


శ్రీమహావిష్ణువు సాలోచనగా పంకించాడు. *"మహేంద్రా ! శీలవతి పరమసాధ్వి! ఆమె శాపాన్ని నిర్వీర్యం చేసే శక్తి మాకెవ్వరికీ లేదు ! మాండవ్యుడు తన శాపాన్ని ఉపసంహరిస్తే , శీలవతి కూడా తన శాపాన్ని ఉపసంహరిస్తుంది ! అయితే , మాండవ్యుడికి ప్రస్తుతం శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి లేదు.”*


*"మరి తరుణోపాయం , దేవా !"* ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు.


*“శీలవతి నివాసప్రాంతానికి సమీపంలోనే మరొక మహాపతివ్రత ఉంది. ఆ సాధ్వి పేరు అనసూయ. మన బ్రహ్మ మానసపుత్రుడైన 'అత్రి' ధర్మపత్ని ఆమె. అనసూయను కలుసుకో ! లోక క్షేమం కోసం శీలవతి శాపాన్ని ఉపసంహరించేలా చేయమని అభ్యర్ధించు ! వెళ్ళి... రా ! విజయోస్తు"* అన్నాడు విష్ణువు.


*“మహేంద్రా ! శీలవతిని అంగీకరింపజేసే బాధ్యత తనదే అని అనసూయకు మా మాటగా చెప్పు !”* పరమేశ్వరుడు హెచ్చరించాడు.


*"ఔను ! మహేంద్రా ! మా మాట కూడా అదే సుమా !"* బ్రహ్మ కల్పించుకుని అన్నాడు. *"త్రిమూర్తులు ఆదేశమని చెప్పు !"*


ఇంద్రుడు త్రిమూర్తులకు నమస్కరించి కదిలాడు. నారదుడు ఆయనను అనుసరించాడు.


ఇంద్రుడికీ , నారదుడికీ అనసూయ అత్రి దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. సూర్యుడు కనిపించని కారణంగా భూలోకంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్ని అత్రి , అనసూయలకు వివరించారు. ఆ సరికొత్త అవాంతరానికి కారణం శీలవతి శాపం అని తెలిసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.


*"సాధ్వి శీలవతి చేత ఆమె శాపాన్ని ఉపసంహరించే బాధ్యత మీరు స్వీకరించాలి. వదినా !"* నారదుడు వరుస కలుపుతూ అన్నాడు.


*"ఈ అభ్యర్థన మాది కాదు జననీ , త్రిమూర్తులది. వారు ముగ్గురూ మీకు ప్రత్యేకంగా ఆదేశం పంపించారు నా ద్వారా !"* ఇంద్రుడు వివరించాడు..


*"అనసూయా ! శీలవతిని కలిసి ప్రయత్నిస్తావా ?"* అత్రి ప్రశ్నించాడు. *"శాపం వెనక్కి తీసుకుంటే లోకానికి ఆమె ద్వారా ఎనలేని మేలు జరుగుతుందని వివరించు. నచ్చజెప్పు. ఎంత త్వరితంగా సూర్యుడు ఉదయిస్తే అంత మంచిది !"*


*"సూర్యుడు ఉదయిస్తే - శీలవతి భర్త అస్తమిస్తాడు కదా స్వామీ ! ఏ భార్యా భర్త మరణాన్ని కోరి తెచ్చుకోదు !”*


*“అయితే మాతా , శీలవతికి నచ్చజెప్పలేరా ?”* ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు.


*"మీరు ఆ మహత్కార్యం చేయగలరని త్రిమూర్తులు గాఢంగా విశ్వసిస్తున్నారే !”* 


*“శీలవతికి నచ్చజెప్పుతాను... అయితే దానికో నిబంధన ఉంది..."* అనసూయ సాలోచనగా అంది.


*"నిబంధనా ? ఏమిటది ? చెప్పండి !"* ఇంద్రుడు ఆత్రంగా అడిగాడు.


*“నా సహాయం కోరుతూ , మీ ద్వారా ఆదేశం పంపించిన ఆ దేవదేవులు త్రిమూర్తులు ముగ్గురూ స్వయంగా నా ఆశ్రమానికి వచ్చి , నన్ను కోరాలి ! వారు స్వయంగా కోరితే ప్రయత్నిస్తాను !"* అనసూయ అంది.


అనసూయ మాట ఆశ్రమంలో ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఏర్పాటు చేసింది. అత్రి , ఇంద్రుడూ , నారదుడూ క్షణకాలం అనసూయ వైపు చూసి , అయోమయంగా పరస్పరం ఒకర్నొకరు చూసుకొన్నారు.


ముందుగా నారదుడు తేరుకున్నాడు. *"నారాయణ ! అదెంత పని , వదినా ! మన మహేంద్రుడు సంకల్పిస్తే త్రిమూర్తులు క్షణంలో ఈ లోగిలిలో వాలుతారు !"*


నారదుని సూచనను అర్థం చేసుకున్న ఇంద్రుడు ఆకాశం వైపు తల ఎత్తి చేతులు జోడించి , ధ్యానించడం ప్రారంభించాడు. అనసూయ లోపలి కక్ష్యలోకి వెళ్లింది. అత్రి ఆమెను ఆతృతగా వెంబడించాడు. *“అనసూయా , ఏమిటిది ? దేవదేవులు స్వయంగా కోరాలనడమేమిటి ? త్రిమూర్తులను రప్పించి ఏం చేస్తావు ?”* ఆత్రుతగా అడిగాడు అత్రి.


*"వాళ్ళని ఆడిస్తాను !"* అంది అనసూయ నవ్వుతూ. పూజా ద్రవ్యాలతో , పళ్లెంతో , జలకలశంతో అనసూయ ఇవతలకి నడిచింది. అత్రి ఆమె వెనకే నడిచాడు. అయోమయంగా చూస్తూ...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 36*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 36*


 ఇక రెండవ దృశ్యం. ఇది నరేంద్రుడు జన్మించిన సమయంలో శ్రీరామకృష్ణులు చూసింది. ఆ సమయంలో కాశీ నుండి ఒక దివ్యకాంతి బయలుదేరి కలకత్తాలో జన్మ నెత్తినట్లు ఆయన చూశారు. 'నా ప్రార్ధన సఫలీకృతమయింది; నా సొంతమయిన అతడు ఒక రోజు ఇక్కడకు వస్తాడు' అంటూ ఆనందంతో ఆయన నృత్యం చేశారు.


ఇక శ్రీరామకృష్ణ - నరేంద్రుల సమావేశంలో జరిగిన సంఘటనలు పరికిద్దాం. సురేంద్రుని ఇంట్లో కలుసుకొన్నప్పుడే ఆతణ్ణి గుర్తించారు శ్రీరామకృష్ణులు. అప్పుడు అతడి శరీర లక్షణాలు ఇత్యాదులను నిశితంగా పరిశీలించారు. శ్రీరామకృష్ణులు తమ శిష్యులను పరీక్షించే

విధాలలో ఇది ఒకటి. నరేంద్రుని అవయవాల అమరికను గురించి శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. "ఇదుగో చూడు, నీ అంగ లక్షణాలు గొప్పగా ఉన్నాయి. కాని ఒక్క విషయం. 


నువ్వు నిద్రిస్తున్నప్పుడు బుస్సుబుస్సు మంటూ భారంగా శ్వాసిస్తావు. ఇలాంటి వారికి ఆయుస్సు తక్కువ అని యోగులు చెబుతారు.” మళ్లీ, "నువ్వొక మెట్ట వేదాంతివి కావని నీ కళ్లు చెబుతున్నాయి. నీలో నిరాడంబర భక్తీ, ప్రగాఢ జ్ఞానము జతచేరి ఉన్నాయి" అనీ చెప్పారు. మొదటి రోజు పరీక్ష సంతృప్తి కలిగించడంతో నరేంద్రుణ్ణి దక్షిణేశ్వరం రమ్మని ఆయన ఆహ్వానించారు.


నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లాడు. అతణ్ణి ఒంటరిగా తీసుకొనిపోయి, "నువ్వు ఫలానా ఋషివి" అని చెప్పారు. నరేంద్రునికి ఆ మాట అర్థం కాలేదు.


కనుక రెండవసారి వెళ్లినప్పుడు అతడికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించి, అతణ్ణి ఉన్నత స్థితులకు అధిరోహింపజేసి, అతడి నుండి నిజాన్ని తెలుసుకోదలచి అతణ్ణి స్పృశించారు. కాని నరేంద్రుడు అందుకు సిద్ధంగా లేడు. "మహాశయా! నాకు తల్లితండ్రులున్నారు" అంటూ కేకపెట్టాడు. దాంతో శ్రీరామకృష్ణులు వదలి పెట్టారు.


మూడవసారి అతడు దక్షిణేశ్వరం వచ్చినప్పుడు మాత్రమే శ్రీరామకృష్ణులు పూర్తిగా విజయం సాధించగలిగారు. ఆ రోజు అతణ్ణి స్పృశించినప్పుడు నరేం ద్రుడు పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అతణ్ణి ఉన్నత భావనాభూమిలో నిలిపి, అతడి అంతరాంతరాళాల్లో దాగివున్న అనేక విషయాలు తెలుసుకొన్నారు.


శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నరేంద్రుడు బాహ్యస్మృతిని కోల్పోయిన తరుణంలో అతడు ఎవరు, ఎక్కడ నుండి వచ్చాడు, ఎందుకోసం జన్మించాడు.ఇక్కడ (ఈ ఇలలో) ఎంత కాలం ఉంటాడు మొదలైన ప్రశ్నలు అతణ్ణి అడిగాను. అతడు కూడా అంతర్ముఖుడై సముచితంగా జవాబులిచ్చాడు. నేను అతణ్ణి గురించి చూసినవాటినీ, తలచినవాటినీ ఆ జవాబులు ధ్రువీకరించాయి. వాటి నన్నింటినీ బహిర్గతం చేయరాదు. కాని అతడి జవాబుల నుండి ఒక విషయం స్పష్టమయింది. తాను ఎవరో తెలుసుకొన్న తరువాత అతడు ఈ లోకం నుండి నిష్క్రమిస్తాడు; అప్పుడే దృఢ సంకల్పంతో యోగమార్గంలో తన దేహాన్ని త్యజిస్తాడు. నరేంద్రుడు ధ్యానసిద్ధుడు, మహాత్ముడు."


శ్రీరామకృష్ణుల పరిశోధన ముగిసింది. కాని నరేంద్రుడు? అతడి మనస్సు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అతడి పరిశోధన మొదలయింది.🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం -20*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం -20*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


          *కిరన్తీ మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం*

          *హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తి మివ యః |*

          *స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ*

          *జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార సిరయా ||*


ఇది అమృతేశ్వరీ మంత్రం. ఆవిడే అన్నపూర్ణ లలిత. ఆవిడ ఎలా వుంది? 

ఆర్ద్రంగా ఉందట. అంటే దయ, హృదయంలో తేమ, కలిగియుందట. అమ్మవారి నామాల్లో *నిత్యక్లిన్నా* అనే నామానికి అర్ధం ఎప్పుడూ ఆర్ద్రత కలిగియుండేది అని. అలాగే శ్రీ సూక్తంలో కూడా *ఆర్ద్రాం* అని చెప్తాము.


ఇప్పుడు శంకరులు అమ్మవారి ఆర్ద్రతను చంద్రకాంత శిలలతో పోల్చారు. 


హిమకర శిలామూర్తిమ్ ఇవ యః = ఆర్ద్రంగా ఉండటమే కాక కిరణాలను కూడా వెదజల్లుతున్నదట


కిరన్తీ మంగేభ్యః = కిరణములేకాక జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేస్తున్నది.


కిరణ నికురుంబామృతరసం =  ఈ విధంగా హృదయంలో ధ్యానిస్తే(హృది త్వా మాధత్తే)


శకుంతాధిప ఇవ = గరుడుని వలె


స సర్పాణాం దర్పం శమయతి = సర్పముల దర్పమును పోగొట్టుతారు అమ్మవారు. సర్ప దర్పము అంటే విషము.ఇక్కడ అన్వయం విషపూరిత వ్యాధులు (వైరల్ రోగాలు,ఇప్పటి కొరోనా వైరస్ లాగా) పోగొట్టుతుంది అని.

అంతే కాక ఈ విధంగా ధ్యానం చేసి సిద్ధిని పొందిన వారు


 జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి = రోగిని చూస్తే ఆ రోగికి ఉపశమనం కలుగుతుంది.


సుధాధార సిరయా = సిర అంటే గోవు పొదుగుకు వున్న పాలను వర్షించే చన్ను. మనలోని ప్రధాన నాడి సుషుమ్న. అది అమృతత్త్వాన్ని సాధించే నాడి. ఈ నాడిలోని అమృత ధార  పైన చెప్పిన సిర వలె ఈ అమృత సిద్ధిని పొందిన మహానుభావుల దృష్టి ద్వారా వాక్కు ద్వారా ఇతరుల వ్యాధులను పోగొట్టుతుంది. శ్రీ కంచి మహాస్వామివారి వలె.


ఈ అమృతేశ్వరి మంత్రం ఆరోగ్యాన్నిస్తుంది. కరువు కాటకాలు వున్న చోట్ల జపిస్తే వర్షాలు ధారాళంగా పడుతాయి.


ఒకప్పుడు సంగీత త్రిమూర్తులలోని ముత్తుస్వామి దీక్షితార్, కాంచీపురం మండలంలో కరవును పారద్రోలటానికి ఆనందామృత వర్షిణీ, హరాదిపూజితే, శివా భవానీ అని గానం చేస్తూ, చివరిలో "సలిలం వర్షయ  వర్షయ.. అనగానే కుంభవృష్టి కురిసి ఆ ప్రాంతం సస్య శ్యామలం అయిందట. అంత శక్తి కలదీ మంత్రం/శ్లోకం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Saambaar


 

Gearless


 

River


 

Lemon sharabat


 

Kaarappodi


 

12-09-2023 రాశి ఫలితాలు

 12-09-2023

రాశి ఫలితాలు

*****

మేషం

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా  ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.

--------------------------------------

వృషభం

అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల  సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.

-------------------------------------

మిధునం

స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు  కొంత నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

-------------------------------------

కర్కాటకం

దైవ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. పాతబాకీలు  వసూలవుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో  పరిచయాలు కలుగుతాయి.  వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

-------------------------------------

సింహం

ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధన పరంగా చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

--------------------------------------

కన్య

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు  నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు.  దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారమున  ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

-------------------------------------

తుల

చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ  ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు  చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో  ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

--------------------------------------

వృశ్చికం

దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు  కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

---------------------------------------

ధనస్సు

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు  ఉంటాయి.

---------------------------------------

మకరం

గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

కుంభం

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో  చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు

-------------------------------------

మీనం

ఆస్తి తగాదాలు మరింత చికాకు  కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.  నిరుద్యోగ ప్రయత్నాలు  నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

పండితుడు తత్త్వజ్ఞానం

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*నవద్వారమిదం వేషం* 

*త్రిస్థూపం పఞ్చసాక్షికమ్I*

*_క్షేత్రాధిష్ఠితం విద్వాన్యో* 

*వేద స పరః కవిఃII_*

 

*_విదుర నీతి_*


*తా𝕝𝕝 ఈ ఇంటికి తొమ్మిది తలుపులు, మూడు స్తంభాలు, ఐదుగురు పరిచారకులు ఉన్నారు మరియు ఆత్మ చేత నడవబడుతుంది.... ఇది తెలిసిన పండితుడు తత్త్వజ్ఞానం గల గొప్ప జ్ఞాని......*


🧘‍♂️🙏🪷 🙏🏼🙏

ఇష్టపడే వారిని మరువరాదు

 *1902*

*కం*

మనలను కోరెడువారలు

మనమెంచెడివారికన్న మాన్యులు నెపుడున్.

మనమది కోరిక కన్నను

మనమదినే మెచ్చుజనుల మరువకు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనం కోరుకునే వారి కన్నా మనల్ని ఇష్టపడే వారే గొప్ప వారు. మన మనస్సు కోరుకునే వారి కన్నా మన మనస్సు నే ఇష్టపడే వారిని మరువరాదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మంగళవారం, 12 సెప్టెంబరు 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, 12 సెప్టెంబరు 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం - బహళ పక్షం

తిథి: త్రయోదశి  రా2.01 వరకు 

భౌమ వాసరః

నక్షత్రం: ఆశ్లేష రా12.00 వరకు

యోగం:శివం తె3.12 వరకు

కరణం:గరజి మ1.03 వరకు తదుపరి వణిఙ రా2.01

వర్జ్యం:ఉ11.38 - 1.24

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.05 &

రా10.46 - 11.33

అమృతకాలం:రా10.14 - 12.00

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:  సింహం

చంద్రరాశి : కర్కాటకం 

సూర్యోదయం:5.50 || సూర్యాస్తమయం:6.04


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*