26, అక్టోబర్ 2023, గురువారం

Driver life


 

Longwa village


 

Fast track


 

Car


 

Unakoti Temple


 

Tirupati lingampally train


 

Adi vishnumurty


 

3d Art


 

Sahaara karjuram


 

Uts app


 

Vedi tagga taaniki


 

Maldives


 

Krishna


 

3d Art


 

Shivoham


 

Market in canada


 

Food in Rajasthan


 

Isha students


 

Going to hyderabad


 

Quttar


 

Japa yagnyam


 

Swaswaruoa gnyanam


 

Panchang


 

Varunasdtra


 

Mongakaya kura

 


Siva Temple

 https://youtube.com/shorts/ispxZKpNL0g?si=W-Nwec2roNQicpue


Kapilateertham


 

Airplane in tirupati


 

Bankock


 

Morako leadher factory


 

Tallirunam


 

Ammavari kumkums


 

Eating food on sea


 

Vinayak in tella jilladu


 

Chounche crazy city


 

Tuchulu


 

Tuvalo country


 

Hyderabad to siva status


 

Bundi laddu




 

Venis


 

Apple s in canada


 

Veella intiki raalkudadu


 

ప్రాచీన అసలుపేర్లు*

 *మనదేశం ప్రాచీన అసలుపేర్లు*


*మన దేశం మరియు నగరాల అసలు మరియు  అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా?*


1. హిందుస్థాన్, ఇండియా లేదా భారత్ అసలు పేరు - ఆర్యావర్తo.


2. కాన్పూర్ అసలు పేరు కన్నపూరం..


3. ఢిల్లీ అసలు పేరు ఇంద్రప్రస్థం. 

4. హైదరాబాద్ అసలు పేరు భాగ్యనగరం.


5. అలహాబాద్ అసలు పేరు ప్రయాగ.. 

6. ఔరంగాబాద్ అసలు పేరు శంభాజీ నగరం.


7. భోపాల్ అసలు పేరు భోజ్ పాలం 


8. లక్నో అసలు పేరు లక్ష్మణపురి.


9. అహ్మదాబాద్ అసలు పేరు కర్ణావతి.


10. ఫైజాబాద్ అసలు పేరు అవధ్.

 11. అలీఘర్ అసలు పేరు హరిగఢ్.


12. మీరాజ్ అసలు పేరు శివప్రదేశ్.

 13. ముజఫర్ నగర్ అసలు పేరు లక్ష్మీనగర్.


14. షామ్లీ అసలు పేరు శ్యామాలి.


15. రోహక్ అసలు పేరు రోహితాన్పూర్ 

16. పోర్బందర్ అసలు పేరు సుధామపురి.


17. పాట్నా అసలు పేరు పాటలీపుత్రం. 

18. నాందేడ్ అసలు పేరు నందిగ్రామం.


19. అజంగఢ్ అసలు పేరు ఆర్యగఢ్. 

20. అజ్మీర్ అసలు పేరు అజయమేరు.


21. ఉజ్జయిని అసలు పేరు అవంతికా. 

22. జంషెడ్పూర్ అసలు పేరు కాళీమతి.


23. విశాఖపట్నం అసలు పేరు విజత్రపశ్మ.


24. గౌహతి అసలు పేరు ప్రాగ్జ్యోతిషపురం.


25. సుల్తాన్గంజ్ అసలు పేరు చంపానగరి. 

26. బుర్హాన్పూర్ అసలు పేరు బ్రహ్మపూర్,


27. ఇండోర్ అసలు పేరు ఇందూర్.


28. నుగంజ్ అసలు పేరు భిరుండా..


29. సోనిపట్ అసలు పేరు స్వర్ణప్రస్థం.


30. పానిపట్ అసలు పేరు పరప్రస్థం.


31. బాగ్ పత్ అసలు పేరు బాగ్ ప్రస్థం, 

32. ఉస్మానాబాద్ అసలు పేరు ధరాశివం (మహారాష్ట్ర)


33. డియోరియా అసలు పేరు దేవపురి. (ఉత్తరప్రదేశ్)

34. సుల్తాన్పూర్ అసలు పేరు కుష్పవన్పూరం.


35. లఖింపూర్ అసలు పేరు లక్ష్మీపూర్ (ఉత్తరప్రదేశ్)

 36. మొరెనా అసలు పేరు మయూర్వన్.


37. జబల్పూర్ అసలు పేరు జాబలిపురం.


38. గుల్మార్గ్ అసలు పేరు గౌరీమార్గం.


39. బారాముల్లా అసలు పేరు వర్ణమూలం.


40. సోపోర్ అసలు పేరు సుయ్యపూరం. 

41. ముల్తాన్ అసలు పేరు ములాస్థానం.


42. ఇస్లామాబాద్ అసలు పేరు తక్షశిలా.


43. పెషావర్ అసలు పేరు పుర్షపురం. 

44. స్కర్డు అసలు పేరు స్కంద.


45. నల్లగొండ అసలు పేరు నీలగిరి.


46. వరంగల్ అసలు పేరు ఓరుగల్లు.


47. నిజామాబాద్ అసలు పేరు ఇందుకూరు. 

48. గుంటూరు అసలు పేరు గర్తపురి.


49. ఏలూరు అసలు పేరు హేలాపురి.


50. అమలాపురం అసలు పేరు అమృతపురం. 

51. తణుకు అసలు పేరు తారకాసురపురం.


52. తిరుపతి అసలు పేరు తిరుపుత్తుదురై.

53. నెల్లూరు అసలు పేరు విక్రమ సింహపురి.

*ఈ పేర్లన్నీ మొఘలులు మరియు బ్రిటిష్ వారిచే మార్చ బడ్డాయి.*

Artificial technological

 



Artificial technological beauty-robot-Nami.  AI  MADE IN CHINA...   AI,  SO VERY ADVANCED...   CHINESE TECHNOLOGY,  ALREADY BEYOND EU & USA...   HUMANOID...   ALMOST LIKE THE ORIGINAL,  A FASHIONABLE LOOKING GIRL...   DON'T BE CONFUSED!!   THIS IS JUST AN AI CREATED GIRL,  POLISHED RESULT FROM A FACTORY...   WATCH,  PERFECTION!

ఆత్మానాత్మ స్వరూపము

 ఆత్మానాత్మ స్వరూపము

          (ఆముక్త మాల్యద)


సీ. అనయంబు తనువుచే ననుభవింపబడెడి

              భార్య, గృహాదులు, పరికరములు,

     వపువు సంబంధిగా వచ్చు చుండును గాన 

             నరయంగ నయ్యవి యాత్మ కావు 

     పొందబడుచునున్న పుత్రపౌత్రాదులు 

              కల్గు మేనున కాన  కాదె యాత్మ 

     మృత్యువున్ పొందెడి మేనుతో గల్గిన

             సుతులు నావారంచు చూడ తగదు

     ఎపుడాత్మ వేఱను యెఱుక తా పొందునో 

            యాత్మకు వాసన లంటకుండు

     తనువును నాత్మగా తలచినతోడనే

           యఖిల భోగమ్ములు నంటు తనకు 

తే. గట్టిగా పూని కట్టిన మట్టి యిల్లు

     నలుకుమట్టిన  జలమున నవని నిల్చు

     అట్లు భౌతిక భోగాశనాది తోడ 

     నంగములు నిల్చుచుండును నరసి జూడ

     ఇందులో నాత్మభోగమ్ము నెచట నుండు ?   


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.

 అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు.


"ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు" అని కృష్ణుడు అంటాడు. 


ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు. అదే విదురుడు చూడకుండా వెళ్లిపోయినాడు.


కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.


అలా వెళ్ళిపోవడమే ఉత్తమం.

Self flowing water


 

Mutyalu


 

Tube fitting


 

Bichagaadu


 

Hinduvulu


 

Srimanythudu


 

Copper market in Kashmir


 

Coffee challaga


 

Bore over flow


 

Five South Indian places


 

Nagaland food market


 

Thirupati


 

Amphibious ferry


 

Safety to truck


 

Kodipunju fish


 

Journey to maldives


 

Pramaardham


 

Dam in China


 

Snake rescue


 

Srisailam reservoir


 

Putarekulu in morama country


 

Potato twisted


 

Doctor patent


 

Model lake


 

Rotary movemy bike


 

Bellam


 

Types of sadakaas


 

Ekel broom


 

Chai making


 

Dharma prabhu


 

Filter coffee


 

Cova in Drikalahasti


 

Veyyava talupu


 

Kapil thirtham in tirupati


 

IRCTC new package


 

Package for maid


 

Kanda aalu


 

Rice mill


 

India to Bangladesh


 

Midde


 

Vhina Nudules


 

Dyanam


 

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం



.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



అటుపైని దక్షుడు పరమదక్షుడై అరవైమంది ఆడ పిల్లలకు తండ్రి అయ్యాడు. వీరిణీదేవి తవ

స్త్రీ సంతానాన్ని చూసి మురిసిపోయింది. అందరూ పెరిగి పెద్దవారయ్యారు. వీరిలో పదమూడు మందివి

కశ్యపుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. పదిమందిని ధర్ముడికీ, ఇరవైయేడుమందిని చంద్రుడికీ, ఇద్దరిని

భృగువుకీ, నలుగురిని అరిష్టనేమికీ, ఇద్దరిని అంగిరసుడికి ఇచ్చి వేదోక్తంగా పరిణయోత్సవాలు జరిపించాడు.

కొన్నాళ్ళు గడిచాక యుక్తవయస్కలైన చివరి ఇద్దరు కూతుళ్ళనీ అంగిరసుడికే ఇచ్చి పాణిగ్రహణం

జరిపించాడు. వీళ్ళంతా పుత్రపౌత్రవతులు అయ్యారు. ఆ సంతానమే మహాబలవంతులూ పరస్పర

విరోధులూ దేవదానవులు. రాగద్వేషాలకు పెట్టింది పేరులై మోహావృతులై నిరంతరం కలహించుకున్న

సోదరులు వీరు.

జనమేజయా! నువ్వు అడిగిన సూర్యచంద్రవంశాల చరిత్ర ఇకనుంచి ప్రారంభమవుతుంది.

శ్రద్ధగా విను. వినడానికి ఇంపుగా ఉంటుంది. ధర్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. తెలుసుకోదగిన విశేషాలు ఎన్నో

అందుతాయి. తీర్థయాత్రలు చేస్తూ ఒకప్పుడు నా ఆశ్రమానికి వచ్చిన నారదమహర్షి అనుగ్రహించి చెప్పగా.

విన్న పావనచరిత్ర ఇది.

* సూర్యవంశ చరిత్ర

దేవతలూ దానవులూ ఆవిర్భవించారు అన్నానుకదా! ఆ దేవతలలో సుప్రసిద్ధుడు సూర్యుడు.

అతడికే వివస్వంతుడనీ పేరు. అతని కుమారుడు వైవస్వతమనువు. ఇతని కొడుకు ఇక్ష్వాకుడు.

సూర్యవంశ వివర్ధునుడు ఇతడే. ఇక్ష్వాకుడి తరువాత వైవస్వతమనువుకి మరి తొమ్మిదిమంది పుత్రులు

ఆవిర్భవించారు. నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, నృగుడు, దిష్టుడు, కరూషుడు,

వృషధ్రుడు అని వారి పేర్లు.

పెద్దకొడుకైన ఇక్ష్వాకుడికి నూరుమంది పుత్రులు కలిగారు. వారిలో జ్యేష్ఠుడు వికుక్షి. మిగతా

తొమ్మండుగురు ఇక్ష్వాకు సోదరులను గురించి సంగ్రహంగా చెబుతాను. నాభాగుడికి అంబరీషుడు

జన్మించాడు. ఇతడు ధర్మజ్ఞుడు. సత్యసంధుడు. మహావీరుడు. ప్రజాపాలన తత్పరుడు. ధృష్టుడి కొడుకు

ధార్ఘకుడు. ఇతడిలో క్షాత్రధర్మంకన్నా బ్రాహ్మణధర్మం ఎక్కువ. యుద్ధాలంటేనే భయం. నిరంతరం

తపస్సు చేసుకునేవాడు. శర్యాతి కొడుకు ఆనర్తుడు. సుకన్య అనే కూతురుకూడా జన్మించింది.

రూపలావణ్యవతి. చ్యవనుడనే రాజుకి అంధుడైనా ఈ సుందరిని ఇచ్చి వివాహం చేశాడు శర్యాతి.

మకవ్యాచ్యవనులకు గుణశీల సంపన్నుడైన కొడుకు పుట్టాడు. అతని పేరు సులోచనుడు. సూర్యపుత్రులైన

అశ్వినులతో అన్నింటా సాటివచ్చేవాడని విన్నాను.

వ్యాసమహర్షీ! ఇక్కడ నాదొక సందేహం. సుకన్య చాలా అందగత్తె అంటున్నావు. అలాంటి

ముందరీమణిని ఒక అంధుడికి ఇచ్చి వివాహం చెయ్యడమేమిటి పాపం? రూపం లేకపోతేనో గుణం

మంచిది కాకపోతేవో ఏదో చేశారంటే అర్థం ఉంది. అసలు ఈ వివాహానికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది?

అంటూ జనమేజయుడు అడ్డుతగిలాడు.

Chaduvu


 

Vanta nachindi


 

Paamu mantram


 

Science museums


 

Drivers in kuwait


 

Dharmam kosam


 

Indian traveller in china wall


 

Tirupatichintakayala verdilo


 

తిరుమల దర్శనంపై

 


తిరుమల దర్శనంపై ఆర్టీసీ ప్రకటన:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC బస్సుల్లో రోజుకు 1000 దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయబడ్డాయి.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ సువర్ణావకాశం కల్పించారు.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే ఎక్స్‌ప్రెస్ దర్శనం టికెట్ పొందవచ్చు.

  ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11.00 మరియు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది.

  తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.

  కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.  APSRTC తిరుపతికి రోజూ 650 బస్సులను నడుపుతోంది.  ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది.  బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుంచి వచ్చే ప్రయాణికులకు దైవ దర్శనం కోసం ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

 *చివరి అభ్యర్థన:*

  ఈ పోస్ట్‌ను షేర్ చేయడం మర్చిపోవద్దు.  మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ మరెవరికైనా ఇది అవసరం, కాబట్టి దయచేసి షేర్ చేయండి.🙏🏻🙏🏻💐

భక్తులందరికీ

 *హిందూ భక్తులందరికీ విజ్ఞప్తి*

గణపతి నవరాత్రి, శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే భారీ విగ్రహాలలో దేవుని ఆవాహన విసర్జనలు చేయరు, అక్కడ ఏర్పాటు చేసిన చిన్న ప్రతిమలలోనో,కలశాలలోనో ఆవాహనం చేస్తారు. అయితే ఆ భారీ విగ్రహాలను పనికట్టుకొని నిమజ్జనం చేయవలసిన అవసరం లేదు. వాటి లో దెబ్బ తిన్న వాటిని మాత్రమే నిమజ్జనం చేయాలి, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేయబడుతున్న ఆ విగ్రహాలు విస్తృతంగా జలాశయాలలో కలపడం ద్వారా జలకాలుష్యం జరిగి తదుపరి హిందూ ధార్మిక వ్యవస్థ ను దూషించే దుర్గతి కలుగుతోంది.  దెబ్బ తినని విగ్రహాలను దేవాలయాలలోనూ మన పరిసరాలలో నూ ఉన్న ఖాళీ స్థలాలలో భద్రం చేసి మరలా తదుపరి సంవత్సరం తిరిగి వినియోగించుకొనవచ్చును. స్వాతంత్ర్య సమర కాలంలో హిందువులను ఏకం చేసే ప్రక్రియ గా ఈ నిమజ్జనాలు అనే కార్యక్రమాలు రూపొందించారు., కానీ ఇవి ఈనాడు ముస్లింల కూ,క్రైస్తవుల కూ భారీ ఆదాయ వనరులుగా మారాయి. మతసామరస్యం పేరుతో వారి ని మనమే ప్రోత్సహిస్తున్నాము, తొంభై శాతం వరకూ ఈ విగ్రహాలు తయారీ చేయుచున్నది ముస్లింలు, క్రైస్తవులే. కానీ వారు మాత్రం హలాల్ పేరుతోనూ, బక్రీదు వంటి ప్రత్యేక సందర్భాలలోనూ క్రూరంగా భారీ మొత్తంలో మన గోమాతలను, ఎద్దులనూ(గోజాతులను) హింసాత్మక వధలు చేయడం మానడం లేదు. మనం సాయిబాబా ల మాయలో కూడా విశేషం గా వారి నే పోషిస్తూ కనీసమైనా స్వధర్మానికి జరుగుతున్న హానిని గుర్తించడం లేదు. 

ఇకపై న ఇటువంటి సావకాశం కల్పించవద్దు. ముస్లింల వద్ద, క్రైస్తవుల వద్ద ఏ పూజ సామగ్రి నీ కొనకూడదనే ఖచ్చితమైన నిర్ణయం కూడా చేయాలి, లేకపోతే వారు ఎంగిలి మొదలైన అశుభ్రపరచిన ఆ వస్తువులతో దేవుని కి చేసే ఉపచారాలు కూడా అపచారాలై పుణ్యానికి బదులుగా పాపం వెంటాడుతుంది,దాని ఫలితాలు అనుభవిస్తూ కూడా గుర్తించలేని దుస్థితి లో మనం ఈనాడు ఉన్నాము. ఎంతో మంది కి వివాహం కావడం లేదు, వివాహ మైతే సంతానం ఉండటం లేదు,అకాలంలో అనామక రోగాలు పీడిస్తున్నాయి,ఇవన్నీ అలా కసాయిబాబాల కు చేసే పూజలు, అపరిశుభ్ర వస్తువులతో దైవారాధనలు మొదలైన వాటి ఫలితాలే.

ఇకనైనా జాగ్రత్త వహించండి.హేతువాదం ,కమ్యూనిస్టు, జనవిజ్ఞానం, మానవ హక్కులు ఇలాంటి రకరకాల పేర్లతో కూడా హిందూ ధర్మంపై విస్తృతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు కళ్ళు తెరవకపోతే మన భవిష్యత్తు తరాలు కళ్ళు మూయబడతాయని మరచిపోవద్దు.

జైహింద్

simple life sages


 Shankaracharya Swami Nishchalananda of Puri sitting waiting for a train at Prayag Raj railway station. Let's introduce a little of their intelligence.

ISRO takes the help of their consultancy from time to time.

The American Space Agency has also taken their consultancy. His name is also written on the advisory board.

He has solved the problems with the help of Vedic mathematics in the matter of how the World Bank should take his help and solve the financial issues.

Mathematicians from Oxford and Cambridge engage their services. In India also IITs and IISCs are also contacting them.

A very simple life belongs to these sages.

This is their very brief introduction.

He has written many classical books. Think from this how learned our ancestors were sages. He himself is from Bihar. *You are requested to visit the Govardhan Math website.* People who are trying to bring happiness to human life. They don't get popularity and they don't have any political support.

. వేద మంత్రాలను సరిగా అర్థం చేసుకో

 వేదాలపై దాడి:


మీడియా చెప్పేవన్నీ సత్యాలేనా? సత్యాలేనని మనలో చాలా మంది విశ్వసిస్తుంటారు. వారు పొరపడుతున్నారని చెప్పక తప్పదు. ఆరోగ్యానికి హానికరమైన ఆహారాల ఉత్పత్తిదారులు తమ వ్యాపార లబ్ధికి మీడియాను ఉపయోగించుకోవడం కద్దు. మానవులకు మోనోసోడియం గ్లటమేట్‌ (అజనమోటో ఉప్పు) హానికరమైనది కాదని ఇటీవల పుంఖాను పుంఖంగా వెలువడిన వ్యాసాలే ఇందుకొక ఉదాహరణ. జంతువుల రక్షణకు ఏదైనా చట్టాన్ని చేసినప్పుడు మీడియా పాక్షికత మరింత స్పష్టంగా కన్పిస్తుంది.


సొర చేపల వేటపై నిషేధాన్ని విధించినప్పుడు ఆ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పలు వ్యాసాలు వెలువడ్డాయి. ఒక విదేశీ షార్క్‌ ఫిన్‌ ట్రావలర్‌ కంపెనీ ప్రజాసంబంధాల విభాగమే ఆ వ్యాసాలకు మూల కర్త అని తేలింది. అదే విధంగా ఇటీవల మహారాష్ట్రలో పశువుల వధపై నిషేధం విధించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. మాంసాన్ని చట్ట విరుద్ధంగా ఎగుమతిచేసే వ్యాపారులు, చట్ట విరుద్ధ కబేళాల యజమానులు, రవాణాదారులు మొదలైనవారు ఎందరో ఈ నిషేధాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ‘లౌకికవాదులు’ అనబడే వింత మనుషులు కొంతమంది వారికి తోడయ్యారు. తమకు ప్రచారం లభిస్తుందనుకుంటే ఈ ‘లౌకిక వాదులు’ ఏ అంశం పైన అయినా ఆందోళనకు దిగుతారు.


 చిత్రమేమిటంటే గోవధ విషయంపైన మాత్రమే వీరు లౌకికవాదులు : ఏ జంతువునైనా రక్షించడానికి ఎవరైనా ఎటువంటి ప్రయత్నం చేసినా వారిపై ఈ లౌకికవాదులు ‘హిందువులు’ అనే ముద్ర వేస్తారు. వారి వాదనలు: (అ) తమకు ఇష్టమైన ఆహారాన్ని తినడానికి ప్రతి ఒక్కరినీ అనుమతించాలి; (ఆ) హిందువులు సదా గొడ్డు మాంసాన్ని తింటారు. వేదాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఈ రెండో వాదనలోని నిజానిజాలను నిశితంగా పరిశీలించడమే ఈ వ్యాస లక్ష్యం.


హిందువులు గొడ్డుమాంసాన్ని తింటారని, బ్రాహ్మణులు యజ్ఞాలు, మత సంబంధ కర్మకాండల్లో జంతువులను చంపుతారని పలువురు పండితులు రాశారు. ఈ ‘పండితులు’ తమ వాదనలను సమర్థించుకోవడానికి వేద సాహిత్యానికి పాశ్చాత్య విద్వజ్ఞులు చేసిన అనువాదాల నుంచి సందర్భ శుద్ధి లేకుండా ఉటంకింపులు చేస్తుంటారు. ప్రాచీన మత గ్రంథాలకు వారు చెప్పుతున్న భాష్యాలను ఎవరూ ప్రశ్నించడం లేదు. వేదాలకు మధ్యయుగాలలో మహీధరుడు, ఉవతుడు, సాయనుడు రాసిన భాష్యాలు, వేదాల పేరిట వామ మార్గీయులు, తాంత్రికులు ప్రచారం చేసిన భావాల ఆధారంగా ఈ ‘పండితులు’ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సంస్కృత భాష, ఈ పుణ్య భూమి పురాతన ప్రజల గురించి సమగ్ర అవగాహన లేని పాశ్చాత్య పండితులు వేదాలను అనువదించే పేరిట మధ్యయుగాల మహా పండితుల భాష్యాలకూ తప్పుడు అర్థాలు చెప్పారు. వేదాలపై ఈ దాడుల విషయమై శ్రీవర్ధమాన్‌ పరివార్‌, అఖిల భారతీయ కృషి గో సేవా సంఘ్‌లు లోతైన పరిశోధన చేసాయి. ఆ పరిశోధనా ఫలితాలు కొన్నిటిని వివరిస్తాను.


గౌర్మే మాతా వృషభః పితామే దివం షర్మ జగతి మే పతిష్ఠాః’ (ఆవు నా తల్లి, ఎద్దు నా తండ్రి. ఈ నెండూ నాకు స్వర్గాన్ని, భూలోక సౌఖ్యాలను ప్రసాదించాయి. ఆవు నా జీవితానికి వెన్నెముక’). వేదాల ప్రకారం చేసే యజ్ఞాలలో జంతు బలులు చాలా సామాన్యమనే ఆరో పణను మొదట చూద్దాం. యజ్ఞ అనే పదం ‘యజ్‌’ అనే ధాతువు నుంచి వచ్చింది. ‘యజ్‌’కు మూడు అర్థాలు ఉన్నాయి. అవి: దేవపూజ (చుట్టూ ఉన్న ప్రాణులు, ప్రకృతి పట్ల సరిగా వ్యవహరించడం దైవా న్ని పూజించడం, తల్లితండ్రులు, పూర్వీకులను గౌరవించడం, పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవడం మొదలైనవి); సంఘటికారణ్‌ (ఐక్యత), దాన్‌ (దాన ధర్మాలు). ఇవి మానవుల ప్రాథమిక విధులు. వేదాలలోనే కాక, ప్రాచీన భారతీయ సాహిత్యమంతటా యజ్ఞంకు ప్రాధాన్యమిచ్చారు. యజ్ఞానికి, జంతువులను చంపడానికి ఎటువంటి సంబంధం లేదు. నిజానికి నిరుక్తం (యాస్కుడు రాసిన వైదికపదాల వివరణ గ్రంథం)లో యజ్ఞ అంటే అధ్వర అనే అర్థం ఉంది. ధ్వరం అంటే హింస. కనుక యజ్ఞంలో హింస నిషిద్ధం. మరింత స్పష్టంగా చెప్పాలంటే భౌతిక, మానసిక, వాక్‌ పూర్వక హింస యజ్ఞంలో పూర్తి గా నిషిద్ధం. వేదాలలోని చాలా మంత్రాలలో యజ్ఞ అని సూచించే అర్థంలోనే అధ్వరం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది.


మరి అశ్వమేధ, నరమేధ, అజమేధ, గో మేధ యజ్ఞాల విషయమేమిటని మన గోమాంస ప్రియులు, గొడ్డు మాంస ఎగుమతిదారులు, లౌకిక వాదులు ప్రశ్నిస్తారు. మేధ అంటే అంటే చంపడమని, వేదాలు నరమేధం (మానవులను హతమార్చడం) గురించి కూడా ప్రస్తావిస్తున్నాయని వారు అంటారు. మేధ అనేపదానికి చంపడం అనే అర్థం చేసుకోవల్సిన అవసరం లేదు. మేధ(తెలివి)తో చేసిన పనిని ఆ పదం తెలియజేస్తుంది. యజ్ఞాలు అధర్వ లేదా అహింసాత్మకమైనవి అయితే మేధను హింసగా భావించడమేమిటి? తెలివైన వ్యక్తినిమేధావి అంటారు. చాలామంది బాలలకు మేధ అని నామకరణం చేసారు కదా. మరి వారు హింసాపరులు లేదా తెలివైన వారని అర్థమా? రాజ్యం లేదా సామ్రాజ్యం యశస్సు, ప్రజలశ్రేయస్సుకు చేసే యజ్ఞాన్ని అశ్వమేధ యజ్ఞం అంటారు. ఆహారాన్ని స్వచ్ఛంగా, ఇంద్రియాలను అదుపులో ఉంచడానికి, సూర్యకాంతిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడానికి, ధరిత్రిని కాలుష్య రహితంగా ఉంచడానికి గోమేధ యజ్ఞం చేస్తారు. గౌ అంటే భూమి అని కూడా అర్థం. భూమిని స్వచ్ఛంగా ఉంచడానికి చేసే యజ్ఞం గో మేధ యజ్ఞం.


వేదాలలో నిర్దేశించిన విధంగా చనిపోయిన వ్యక్తి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించడాన్ని నరమేధ యజ్ఞం అంటారు. అజ అంటే ధాన్యం అని అర్థం. వ్యవసాయక దిగుబడులను పెంపొందించడానికి చేసే యజ్ఞాన్ని అజమేధ యజ్ఞం అంటారు.


యజుర్వేదంలోని 24.29 మంత్రం ‘హస్తిన ఆలంభతే’ అంటుంది. అంటే దానర్థం ఏనుగులను బలి ఇవ్వడమా? ఆలంభ అనే పదం లాభ అనే ధాతువు నుంచి వచ్చింది. దీనర్థం బలి లేదా హతమార్చడం అనికాదు. లాభ అంటే సంపాదించడం లేదా గడించడం అని అర్థం. హస్తిన అంటే ఏనుగు అనే కాక చాలా లోతైన అర్థం ఉంది. ఈ మంత్రంలోని హస్తినను ఏనుగు అని చెప్పుకుంటే దానర్థం రాజ్యరక్షణకు రాజు ఏనుగులను సమకూర్చుకోవాలని. ఆలంభ అనే పదాన్ని సంపాదించడం లేదా గడించడం అనే అర్థంలో చాలాచోట్ల వాడారు. వేద మంత్రాలను సరిగా అర్థం చేసుకోకుండా ఆ పవిత్ర గ్రంథాలపై దాడి చేయడం సరికాదు.

గురువారం, అక్టోబరు 26, రాశి ఫలాలు*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

    *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹* *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*గురువారం, అక్టోబరు 26, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - శరదృతువు*

*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*

*తిధి* : *ద్వాదశి ఉ8.01* వరకు 

      తదుపరి *త్రయోదశి తె5.48*  


               *🌹రాశి ఫలాలు🌹*  •••••┉━•••••┉━•••••┉━•••••

*మేషం*


ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘాకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అదిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు  శ్రీకారం చుడతారు.    కీలక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు చేసి  మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ యోగం ఉన్నది.

---------------------------------------

*వృషభం*


చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అదిగమిస్తారు.

---------------------------------------

*మిధునం*


ఆర్థికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలకు  పరిష్కార మార్గాలు చూస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. గృహమున కొందరి ప్రవర్తన చికాకు  కలిగిస్తాయి.

---------------------------------------

*కర్కాటకం*


మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య  సమస్యలు కొంత బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

*సింహం*


బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూ సంబంధిత వివాదాలలో  నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది.

---------------------------------------

*కన్య*


సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.  వ్యాపారాలలో  స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి.  ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు.

---------------------------------------

*తుల*


ఇంటా బయట పరిస్థితులు  అనుకూలిస్తాయి.  కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంత బంధువుల  నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో  మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------

*వృశ్చికం*


నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో  పూర్తవుతాయి. సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలొ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

*ధనస్సు*


మిత్రులతో వ్యాపార విషయమై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులు నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూరప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులలో  విజయం సాదిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు. 

---------------------------------------

*మకరం*


ఇతరులతో ఏర్పడిన వివాదాలు మిత్రుల సహాయంతో రాజీచేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు హాజరు  అవుతారు.  వ్యాపార పరంగా నూతన అవకాశాలు జార విడవకుండా చూసుకోవాలి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగమున స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.

---------------------------------------

*కుంభం*


వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరావుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. పనుల్లో శారీరక శ్రమ తప్పదు.

---------------------------------------

*మీనం*


సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

•••••┉━•••••┉━ 


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

పద్మనాభద్వాదశి

 _*ఈరోజు పద్మనాభద్వాదశి*_


పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజు పద్మనాభ ద్వాదశి జరుపుకుంటారు. ఇది అశ్విన్ నెల శుక్ల పక్ష పన్నెండవ రోజున వస్తుంది. విష్ణువును ఈ పవిత్ర రోజున అనంత పద్మనాభ పూజలు చేస్తారు. పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తున్న భక్తులు జీవితాంతం శ్రేయస్సు సాధించి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.


*పద్మనాభ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత:*


పద్మనాభ ద్వాదశిని గమనించడం ఒక వ్యక్తి విముక్తి పొందటానికి సహాయపడుతుంది. విష్ణువు యొక్క బలమైన భక్తులు అనంత పద్మనాభంలోని ఏకాదశి మరియు ద్వాదశిపై పూజలు మోక్షాన్ని పొందటానికి సహాయపడతాయని నమ్ముతారు. విష్ణువు మోక్షాన్ని పొందడంలో సహాయపడటంతో అత్యంత ప్రియమైన దేవుళ్ళు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు ప్రాపంచిక ఆనందాల కోసం భక్తులు ఆయనను ప్రార్థిస్తారు. విష్ణువు యొక్క అనుచరులు ప్రపంచాన్ని త్యజించడాన్ని నమ్మరు. వారు సంతోషకరమైన , ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని గడపాలని మరియు విష్ణువును ఆరాధించడం ద్వారా మరియు మంచి పనులు చేయడం ద్వారా స్వర్గానికి తమ మార్గాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారు. కొత్త వెంచర్ ప్రారంభించాలనుకునే వ్యక్తులు ఈ రోజున దాని కోసం పని చేయవచ్చు.


*ఆచారాలు -  వేడుకలు:*


వరహ పురాణంలో పద్మనాభ ద్వాదశి వ్రతం ప్రస్తావించబడింది. ద్వాదశి రోజు ఉదయం నుండి భక్తులు ఈ వ్రతాన్ని పరిశీలించి తమ కాఠిన్యాన్ని ప్రారంభిస్తారు. కర్మ స్నానం చేసిన తరువాత భక్తులు విష్ణువు విగ్రహం ముందు ధూపం , దీపం వెలిగించి  భక్తులు విష్ణువుకు నీరు , పువ్వులు , బెట్టు ఆకులు , స్వీట్లు , పండ్లు , పసుపు , గంధపు పేస్టులను అందిస్తారు. పువ్వులు మరియు లైట్లతో అందంగా అలంకరించబడిన విష్ణు ఆలయాన్ని కూడా వారు సందర్శిస్తారు. దేవతలను అర్చించడం , గౌరవించడం , ప్రేరేపించడం లేదా పూజించడం కోసం పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. చనిపోయిన ప్రియమైనవారికి నివాళులర్పించడానికి కూడా ఈ వేడుక చేయవచ్చు. భక్తులు విష్ణువుకు అంకితం చేసిన గ్రంథాలను చదువుతారు , ఆయన ప్రశంసలలో శ్లోకాలు పాడతారు మరియు రోజంతా ఆయన పేర్లతో మధ్యవర్తిత్వం చేస్తారు. భక్తులు కూడా రాత్రి జాగరణ చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారు.ఆచారాలను ఉదయం మరియు రాత్రి రెండింటిలోనూ చేయవచ్చు. పేద ప్రజలకు భిక్ష మరియు ఆహారాన్ని అందిస్తారు.

కవి మాత్రం పొంది ఉంటాడు.*

 *సుభాషితం*

---------------

🌺 *ప్రజ్ఞా నవనవోల్లేఖ* 

*శాలినీ ప్రతిభామతా ౹*

     *తదను ప్రాణనా జీవద్*

     *వర్ణనా నిపుణః కవి: ౹౹*

 🌺

         *కొత్త కొత్తగా చెప్పిన అర్హతవున్న ప్రజ్ఞాశక్తికి ప్రతిభ అని అంటారు.అటువంటి ప్రతిభను గమనించి ప్రాణం ఉన్నట్టు వర్ణన చేయడంలో నేర్పుని ఒక్క కవి మాత్రం పొంది ఉంటాడు.*

🌺✍🏽

అవసరం ఉన్న నాడు

 *1972*

*కం*

అక్కర మనతో యుండగ

చక్కగ మనవెంటనుండి సన్మిత్రముగన్

అక్కర తీరగమనలను

గ్రక్కున విడిపోవువారు కౌడులు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనతో అవసరం ఉన్న నాడు చక్కగా మనతో మంచి స్నేహం పంచి మనతో అవసరం తీరగానే మనలను విడిచిపెట్టి వెళ్లిపోయేవారు కపటులు(కౌడులు).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

PAPAYA

 *PAPAYA & TONGUE EXERCISE* 


In the future, the new treatment method for malignant tumors will no longer be chemotherapy, radiotherapy or surgery, but changing one's diet to improve the new blood vessels!


Great medical knowledge!  

A high-quality diet is the natural chemotherapy three times a day.  

The following information should be taken seriously, it is simple and easy to implement, and it is very good!

 ‭‭ 

What you may not know is: Papaya, which is usually easy to obtain, is the king of fruits!  

The tomato that the doctor praised was nothing compared to papaya.  

Papaya has been selected by WHO (World Health Organization) as the fruit with the highest nutritional value for two consecutive years, that is, the king of fruits!


The nutritional value of papaya is:


1. Calcium: Papaya has 2 times that of apples.


 2. Vitamin C: Papaya has 

13 times that of apples, 7 times that of bananas, 

7 times that of watermelon, 

8 times that of cherries, and 

1.3 times that of pineapples.


3. Vitamin A: Papaya has 

10 times that of kiwi, 

18 times that of apples, 1.5 times that of guava, 15 times that of banana, 

1.5 times that of watermelon, 

15 times that of cherries, and 

16 times that of pineapple.


4. Vitamin K: Papaya has 

5 times that of bananas, 

2.5 times that of watermelon, and 

4 times that of pineapples.


Great again!  related to eye protection...


 5. Carotenoids, lycopene, B carotene, lutein and zeaxanthin, etc.:

 Papaya has 2000 times better than kiwi!  Kiwis, apples, cherries, pineapples, bananas, guava, none of these have these ingredients.


Great!  The above data source is the United States Department of Agriculture (USDA) 2016.

 —————————

TRUE STORY FROM A PATIENT :-


I have been suffering from cancer for 6 years. I have undergone chemotherapy. Some doctors told me to eat more papayas.  My gratitude is indescribable, I just hope that more people can benefit from it!


When you go to visit people in the future, if you choose fruit as a gift, you can bring papaya!


According to a

Doctor from the US:

After the age of 50 

one may experience

many types of illnesses. But the one I am most worried about is Alzheimer's. Not only would I not be able to look after myself, but it would cause a lot of inconveinence to my family members.


One day, my son Sushil

came home and told me that a doctor friend 

has taught him an exercise using the tongue. 


The tongue exercise is effective to reduce the onset of Alzheimer's and is also useful to reduce / improve the following:


*1* Body weight

*2* Hypertension

*3* Blood-Clot in Brain 

*4* Asthma

*5* Far-sightedness

*6* Ear buzzing

*7* Throat infection

*8* Shoulder /  Neck infection

*9* Insomnia 


The moves  are very simple and easy to learn. 


Each morning, when you wash your face, in front of a mirror do the exercise as below :

 

Stretch out your tongue and move it to the right and then to the left for 10 times. 


Since I started exercising my tongue daily, there was a marked improvement in my Brain Retention. 


My mind was clear and fresh and there were other improvements too in ….

1. Far sightedness 

2. No giddiness 

3. Improved wellness

4. Better digestion 

5. Less flu / cold 

6. I am also stronger and more agile.


The tongue exercise helps to control and prevent Alzheimer's...


Medical research has found that the tongue has connection with the BIG Brain. 


When our body becomes old and weak, the first sign to appear is that our tongue becomes stiff and often we tend to bite ourselves.


Frequently exercising your tongue will stimulate the brain, 

help to reduce our brain from shrinking and thus achieve a healthier body.


Please forward to Senior Citizens ⏯️


I encourage each person receiving this newsletter to forward it to another ten people, certainly at least one life will be saved.  

Hope you can do your part. Thanks 🙏😊

Puja at make shift temple of Ramlalla

 *His Holiness Kanchi Acharya performs Puja to Ramlalla at Ramjanmabhoomi Kshetram, Ayodhya Dham*


On this auspicious Ekadashi, His Holiness Pujya Shri Shankara Vijayendra Saraswathi Shankaracharya Swamigal performed Puja at make shift temple of Ramlalla at Ramajanmabjoomi Kshetram, Ayodhya Dham today evening at 4:30 PM. 


Arriving at the shrine after performing Nitya Chandramouleeshwara Swamy Puja at Kanchi Shankar Math, Pramodvan, Ayodhya, His Holiness performed Rama Ashtottaram Archana and Deeparadhanam. Chamara Seva was performed by His Holiness. 


His Holiness was then taken to the construction site where His Holiness viewed all the developments and blessed construction engineers & workers. His Holiness returned to Shankar Math for evening Puja. 


His Holiness was received by Trustees & Members of Ramajanmabjoomi Teerthakshetra Trust.

ఊర్ధ్వపుండ్రధారణ

 *ఊర్ధ్వ పుండ్ర విధి** 

ఉర్ద్వపుండ్రం ద్విజానాం అగ్నిహోత్ర సమోవిధిః !

శ్రాద్ధకాలే చ సంప్రాప్తే కర్తా భోక్తా చ న త్యజేత్!!


స్మృతిచంద్రికాయాం

సంధ్యాకాలే చ హోమే చ స్వాధ్యాయే పితృతర్పణే! 

శ్రాద్దం దాని చ యజ్జే చ ధారయే దూర్ఘ్వపుండ్రకమ్!!


కశ్యపః

ఊర్ధ్వపుండ్రం తు విప్రాణాం సంధ్యానుష్ఠాన కర్మసు | 

శ్రాద్ధకాలే విశేషేణ కర్త భోక్త చ న త్యజేత్ ||


గౌతమస్మృతా 

సంధ్యాకాలే జపే హోమే స్వాధ్యాయే పితృతర్పణే!

 శ్రాద్ధదానే చ యథేచ ధారయే దూర్ధ్వపుండ్రకమ్ ||


జాబాలి స్మృతా

ఊర్ధ్వపుండ్రం తు విప్రాణాం సంధ్యానుష్ఠాన కర్మవత్ | 

పైతృకే చ విశేషేణ కర్తా భోక్తా చ న త్యజేత్ ||

వ్యాస

లలాటే హ్యూర్ధ్వపుండ్రం తు ధృత్వా కుర్యు ర్విజాతయః !

తర్పణం చాపి వై శ్రాద్ధం అన్యథా నిష్ఫలం భవేత్!!


 భరద్వాజః 

ప్రాణాయామే నమస్కారే స్నాన హోమార్చనే జపే | 

పైతృకే ప్రేతకృత్యేపి ఊర్ధ్వపుండ్రం విధీయతే || 


స్కాందపురాణే

వనమాలాం చోర్ధ్వపుండ్రం ధారయేత్ పితృ తృప్తి!

త్యజే త్రిపుండ్రకం త్రాద్ధే కర్తా భోక్తా తథైవ చ!!

శౌనకో౭పి

రుద్రాక్షధారిణం విప్రం తథా లింగార్చితం నరమ్ | ఫాలే త్రిపుండ్రకం దృష్ట్వా నిరాశా పితరో గతాః 

తథా చ స్మృతిచంద్రికాయాం


పైతృకేషు చ సర్వత్ర ఊర్ధ్వపుండ్రం చ ధారయేత్ | త్రిపుండ్రధారిణం దృష్ట్యా నిరాశా పితరో గతాః ||


ద్విజులకు ఊర్ధ్వపుండ్ర (ధారణము అగ్నిహోత్రం తో సమానమైన విధి. శ్రాద్ధ కాలము సంప్రాప్తించినపుడు కర్తయు భోక్తయు (ఊర్ధ్వపుండ్రమును ధరించక) త్యజించకూడదు. 


స్మృతిచంద్రికలో : సంధ్యావందనము, హోమం, స్వాధ్యాయము, పితృతర్పణము, శ్రాద్ధము, దానము (అన్ని కాలములందు - అన్ని కర్మలందు)లలో ఊర్వపుండ్రమును ధరించవలెను.కశ్యపుడు : విప్రులకు ఊర్ధ్వపుండ్ర ధారణము సంధ్యానుష్ఠాన కర్మలందు ఆవశ్యకము. శ్రాద్ధకాలమందైతే కర్త, భోక్త విశేషించి ధరించవలెనేగాని త్యజించారు. 


గౌతమనుస్మృతిలో : సంధ్యావందనము, జపము, హోమము, స్వాధ్యాయము, పితృతర్పణము, శ్రాద్ధము, దానము, యజ్ఞము ఈ కాలములలో ఊర్ధ్వపుండ్రము ధరించవలెను.


జాబాలి స్మృతిలో : 

బ్రాహ్మణుడు ఊర్ధ్వ పుండ్రాలు సంధ్యానుష్ఠానకర్మవలె విహితము, పితృకర్మలందు విశేషించి కర్త భోక్త విడువక ధరించవలెను. ఇట్టి స్థితిలో ఊర్ధ్వపుండ్రధారణ విడువదగదు. వ్యాసుడు : ద్విజులు తర్పణముగాని, శ్రాద్ధమునుగాని, నొసట ఊర్ధ్వపుండ్రము ధరించియే చేయవలెను. లేనిచో ఆ కర్మ నిష్ఫలము.


భరద్వాజుడు : 

ప్రాణాయామము, నమస్కారము, స్నానము, హోమము, అర్చనము, జపము, పితృకర్మల కాలమందు ప్రేతకార్యమందుకూడ కర్తకు ఊర్ద్వపుండ్రాలు విధించబడింది .

*స్కాంద పురాణంలో :* పితృదేవతల తృప్తి కొరకు వనమాలను (విష్ణువు కల్పించిన శేషపవిత్రము, జపమాల) ఊర్ధ్వపుండ్రమును కర్త ధరించవలెను. శ్రాద్ధమందు కర్త, భోక్త త్రిపుండ్రము ధరించరాదు.


రుద్రాక్ష ధరించిన విప్రుడిని - లింగార్చన చేసిన వ్యక్తి, నుదుట త్రిపుండ్రము కలవానిని, చూచి పితరులు నిరాశతో తిరిగి పోదురు


*స్మృతి చంద్రిక* లో : అన్ని పితృకార్యములందు ఊర్ధ్వపుండ్రమును ధరించవలెను.

రష్యాలో వివాహం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷చదవడానికి ముందు... నెమ్మదిగా కళ్లు మూసుకోండి... ఈ స్వేచ్ఛా వాతావరణంలో, చిరునవ్వుతో దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి...* *స్వేచ్ఛను అనుభూతి చెందండి... చదవడం కొనసాగించండి...* 


 *రష్యాలో వివాహం* 

 *సుధా నారాయణమూర్తి ఒక* *స్వీయ అనుభవాన్ని* *పంచుకుంటూ ఇలా రాశారు:* 


 ఇటీవల నేను రష్యాలోని మాస్కోలో ఉన్నప్పుడు.... ఓ రోజు ఆదివారం అక్కడి పార్కుకి వెళ్లాను.

వేసవి నెల, కానీ వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా చినుకులు పడుతున్నాయి.  నేను గొడుగు కింద నిలబడి ఆ ప్రాంతఅందాలను ఆస్వాదిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నా దృష్టి ఒక యువ జంట మీద పడింది.

వాళ్ళు కొత్త పెళ్లిఅయిన వారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అమ్మాయికి దాదాపు ఇరవై ఏళ్లు ఉంటాయి.  

 అబ్బాయి కూడా దాదాపు అదే వయసులో, చాలా అందమైన సైనిక యూనిఫాంలో ఉన్నాడు.

ఆ అమ్మాయి ముత్యాలు, అందమైన లేస్‌తో అలంకరించబడి, శోభాయమానంగా ఉన్న అందమైన తెల్లటి శాటిన్ గౌను ధరించి ఉంది.  ఆమె వెనుక, ఇద్దరు తోడుపెళ్లి కూతురులు నిలబడి, పెళ్లి గౌను మురికి కాకుండా దాని అంచుని ఎత్తిపట్టుకున్నారు.

ఆ కుర్రాడు తడవకుండా తలపై గొడుగు పట్టుకున్నాడు.  అమ్మాయి ఒక పూల గుత్తిని పట్టుకొని ఉంది. ఇద్దరూ చేతులు ముడుచుకుని నిలబడ్డారు.

ఆ దృశ్యం చాలా అందంగా ఉంది.

నేను వారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను, పెళ్ళైన వెంటనే ఈ వర్షంలో ఇక్కడ ఈ పార్కుకు ఎందుకు వచ్చారా అని ఆశ్చర్యపోయాను. వారు కావాలనుకుంటే దీనికంటే ఇంకా ఆనందకరమైన ప్రదేశానికి వెళ్లి ఉండవచ్చు.     నేను చూస్తూండగా వారిద్దరూ కలిసి పార్క్ లో ఉన్న ఒక స్మారక చిహ్నం దగ్గర ఉన్న ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తూ వెళ్లి, పుష్పగుచ్ఛాన్ని అక్కడ ఉంచి, మౌనంగా తలవంచుకుని, నెమ్మదిగా వెనక్కి వచ్చారు.

 నేను ఈ దృశ్యాన్ని చాలాసేపు ఆస్వాదించాను.  కానీ నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.

నవ వధూవరులతో కలిసి నిలబడి ఉన్న ఓ వృద్ధుడిపై నా చూపు పడింది. ఆ పెద్దాయన కళ్ళు నా చీర మీద పడగానే, "మీరు భారతీయులా?" అని అడిగాడు.

 “ అవును నేను భారతీయురాలినే”అని నమ్రతగా బదులిచ్చాను. చాలా ఆప్యాయంగా ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఈలోగా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఎదురుచూస్తూ, కుతూహలంగా, అతనికి ఇంగ్లీష్ ఎలా తెలుసు అని అడిగాను.

అతను చాలా మర్యాదపూర్వకంగా ఇలా బదులిచ్చాడు: "నేను విదేశాలలో పనిచేశాను."  

దానితో, నేను, "ఈ యువ జంట తమ పెళ్లి రోజున యుద్ధ స్మారక చిహ్నం వద్దకు ఎందుకు వచ్చారో దయచేసి నాకు చెప్పగలరా?", అని అడిగాను.

 "ఇది రష్యా ఆచారం, ఇక్కడ వివాహాలు తరచుగా శనివారం లేదా ఆదివారం జరుగుతాయి" అని అతను చెప్తూ, "ఇక్కడ వివాహ కార్యాలయంలో రిజిస్టర్‌పై సంతకం చేసిన తర్వాత, ప్రతి వివాహిత జంట వాతావరణంతో సంబంధం లేకుండా సమీపంలోని ప్రముఖమైన జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించాలి. ఈ దేశంలోని ప్రతి అబ్బాయి కనీసం రెండేళ్లపాటు సైన్యంలో పనిచేయాలి. అతని హోదా ప్రకారం, వివాహానికి తన సర్వీస్ యూనిఫాం మాత్రమే ధరించాలి", అని వివరించాడు.

 నేను చాలా ఆశ్చర్యపోయాను, "ఇక్కడ అలాంటి ఆచారం ఎందుకు ఉంది?" అని అడిగాను.

అది విని, "ఇది కృతజ్ఞతాభావం. మా పూర్వీకులు రష్యా చేసిన వివిధ యుద్ధాలలో తమ ప్రాణాలను అర్పించారు. వాటిలో కొన్ని మేం గెలిచాం, కొన్ని ఓడిపోయాం, కానీ వారు ఎల్లప్పుడూ దేశం కోసమే త్యాగం చేశారు. కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్క జంట తమ పూర్వీకుల త్యాగం వల్లే తాము శాంతియుతమైన, స్వేచ్ఛాయుత రష్యాలో జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే వారి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి."

“పెళ్లి వేడుకల కంటే దేశం పట్ల ప్రేమే ముఖ్యమని ఇక్కడి మా పెద్దల నమ్మకం.. అందుకే మాస్కో అయినా, సెయింట్ పీటర్స్‌బర్గ్ లేదా రష్యాలోని మరే ఇతర ప్రాంతంలో అయినా, పెళ్లి రోజున సమీపంలోని యుద్ధ స్మారక చిహ్నం వద్దకు వెళ్లే, ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని మేం పట్టుబడుతున్నాం."

ఆ పెద్దాయనతో మాట్లాడిన తర్వాత నా మనసులో ఒక్కటే మెదిలింది, ఇక్కడ మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? 

మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున మన అమరవీరులను స్మరించుకునే రివాజు మనకు ఉందా?

మన దేశంలో వివాహాల సమయంలో, చీరల కోసం షాపింగ్ చేయడం, ఆభరణాలను కొనుగోలు చేయడం,  విస్తృతమైన వంటకాలను సిద్ధం చేయడం, డిస్కోలలో పార్టీలు చేసుకోవడం మొదలైన వాటితో తీరిక లేకుండా గడుపుతాం.

 బహుశా మనం దాని గురించి ఎప్పుడూ ఆలోచించమేమో.

ఈ సంఘటన నా కళ్ళను నీళ్లతో నింపింది. ఈ గొప్ప ఆలోచన, ఆచారం గురించి మనం కూడా రష్యన్‌ల వద్ద నుండి నేర్చుకోవాలని నేను కోరుకున్నాను.

 మన దేశం కోసం, మన ఈ రోజు కోసం, మన రేపటి కోసం - ప్రాణత్యాగం చేసిన అమరవీరులను మనం కూడా గౌరవించవచ్చు,...!


                 ♾️ 


 *ఒక ఉదాత్తమైన కార్యం జరిగినప్పుడు దాని వలన కలిగే ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. అప్పుడు చైతన్యం నిరంతరంగా పెరుగుతుంది. 🌼


*సేకరణ:- వాట్సాప్ పోస్ట్.* 

💜🔺💜🔺💜🔺💜🔺💜

నాయకుల దిష్టి బొమ్మలను*... 😯


*ప్రతి దసరాకు నన్ను కాదు దహనం చేయాల్సింది మీ corrupted and irresponsible నాయకుల దిష్టి బొమ్మలను*... 😯


"నేను లంకాధిపతి రావణున్ని మాట్లాడుతున్నాను.... 


మీరు నా మనవలు, మనవరాళ్లు(as Dravidian race ) .......  నేను మిమ్ములను చూసి చాల దుఃఖం లో ఉన్నాను.....



నేను చెప్పేది ఒక్కసారి వినండి , ఆలోచించండి.ఈ రోజు మీరందరు నన్ను దహనం చేస్తున్నారు....చెడుపై మంచి సాదించిన విజయంగా చెప్పుకుంటున్నారు...


   మీ corrupted రాజకీయ నాయకుల కంటే , మీ irresponsible ముఖ్య మంత్రుల కంటే, ఈ అవినీతి, బ్రష్టు పట్టిన సమాజం కంటే నేను దుర్మార్గంగా వ్యవహరించానా.....? 😯


ఒక్కసారి విఙ్ఞతతో ఆలోచించండి.... ఈ రోజుల్లో మనుషుల రూపం లో ఉన్న మీ పాలక corrupted మృగాల కంటే నేను చెడ్డవాన్నా....??


లక్ష్మణుడు నా చెల్లి పై దాడి చేసి  ముక్కు చెవులు కోసి ఉండకపోతే , నేను సీతను ఎత్తుకొచ్చేవాన్నా.....?? 😔


మీరొక్కసారి ఆలోచించండి ఒకవేళ మీ అక్కా చెల్లితో ఎవరైనా ఇలాగే చేస్తే మీరేం చేస్తారు?


సీతని తీసుకువచ్చాక కూడా నేను తనతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు, తనని అవమానించలేదు ....😔


   మీ Officers , Political నాయకులలో రేపిస్టులు, హంతకులు లేరా?

ఈ రోజుల్లో లాగ ప్రేమించట్లేదని మొహం మీద యాసిడ్ దాడి నా రాజ్యం లో ఎవ్వరు చేయ లేదు..... Strightly implemented Law and Order.


 నా అంత బలవంతుడు లేడు , అయినా  సీతాదేవి పవిత్రతకి చిన్న మచ్చకూడా రానివ్వలేదు , కావాలనుకుంటే బలవంతంగా సీతని నా రాజభవనంలో పెట్టుకునే వాన్ని

కాని దాని వల్ల సీత పై మచ్చ ఏర్పడుతుందని తెలుసు కాబట్టి తనని రాజభవనాలకి దూరంగా " అశొక వాటిక "  

లో , అది కూడా మహిళా సంరక్షకుల పర్యవేక్షనలో  

ఉంచాను... మీ రాజకియ నాయకుల పాలనలో  స్త్రీలకు రక్షణ ఉన్నదా.....? 😯


నా పుత్రులు, సోదరులు, నా సంబందీకులందరు రాముడు , అతని సైన్యం చేతిలొ మృత్యువు పాలయ్యారు, కాని దానికి ప్రతీకారం సీత మీద తీర్చుకోలేదు...😯

చివరి వరకు నా మర్యాద కాపాడుకున్నాను....😌


బంగారంతో నిర్మించబడిన నా లంకా నగరం లో పేదవాడు ఉండే వాడు కాదు...అందరికి న్యాయం జరిగేది ,   నా ప్రజలందరు సంపన్నులు,

సుఖసంతోషాలతో జీవిస్తూ ఉండే వారు... మరి మీ ప్రధానుల, మీ ముఖ్య మంత్రుల పాలనలో సుఖశాంతులు ఉన్నాయా? పేదరికం, నిరుద్యోగం,కూటికి, గూటికి  లేని ప్రజలు ఉన్నారుగా......? 😯

   

చెప్పండి ఎవరు ఉన్నతమైన వారు....??  మీ Political Leaders or ముఖ్య మంత్రులా ? నేనా ? 😔


   దసరా రోజు

దహనం చేయాల్సింది ఎవ్వరినీ...... ? 😯


నేను చేసినదానికి పశ్చాత్తాప పడ్డాను......☺️ , 


ప్రతిసంవత్సరం నన్ను దహణం చేస్తున్నారు, "చెడు" కి ప్రతీకగా నన్ను చెప్తున్నారు.....

నన్ను కాదు మీరు దహనం చేయాల్సింది...మీ corrupted , ugly ,bad  నాయకులను ... చెడుకు ప్రతీకగా చెప్పాల్సింది మీ నాయకుల పేర్లను.....😔


 వారు దోపిడీ దొంగలు , ధన దాహ పిచాశాలు.....ఆర్థిక నేరస్థులు.... భూములను దోచుకున్నారు.....😯


విబజించి పాలిస్తున్నారు, విద్యకు, వైద్యానికి పేద వారిని దూరం చేశారు .....వాటిని వ్యాపారస్తుల చేతులలో పెట్టీ వారి వద్దనుండి లంచాలు తీసుకుంటున్నారు...... , Honesty people కొందరిని రాజ్యాధకారానికి దూరం చేశారు...., 


మీకు నేను చిన్న హని చేశానా? మీకు హాని చేస్తున్న మి నాయకుల బొమ్మలను కదా , దహనం చేయాల్సింది....😔


ఈ BHARAT దేశంలో స్త్రీల మీద ఎలాంటి అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయో మీకు 

కనిపించడం లేదా.......??


చిన్నచిన్న పిల్లల్ని మానభంగం చేయడం, వాళ్ళని చంపేయడం..ఇష్టం లేదు అని చెప్తే అమ్మాయిలు పై

యాసిడ్ దాడులు చేయడం , 

చంపడం......పసిపిల్లల్ని 

నిలువునా తగలబెట్టడం....... 

is it అసమర్థ పాలన కాదా....!



 రావణ దహణాన్ని మానేయండి..

నేను తప్పు చేసినవాన్ని అయిండొచ్చు, 

కానీ దుర్మార్గున్ని కాదు.

నేను రావణున్ని.

ఈ దేశ మూల వాసుల (Dravidian race) చక్రవర్తిని....😯

ధర్మబద్దంగా పరిపాలించినవాన్ని.... ప్రజా ధనాన్ని దొంగలించి దాచుకో లేదు .......మీ నాయకుల లాగ, 


ఎన్నికలలో చేసిన వాగ్దానాలు గెలిచిన తరువాత అమలు చేయని Political నాయకుల దిష్టి బొమ్మలను దహనం చేయండి ,

ఇక నుండి ప్రతి దసరాకి ....😯


    నా పది తలలు రాక్షస తత్వానికి ప్రతీకలు కాదు.  విజ్ఞానానికి ప్రతీకలు.

Thank you.. Bye...Bye....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔥🔥🌺🔥🔥🌺🌷🌸🔥

సిద్ధులను గుర్తించటం ఎలా

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*సిద్ధులను గుర్తించటం ఎలా ?*


భారతదేశం కర్మభూమి.

లౌకిక ఙ్ఞానానికి అతీతమైన సిద్ధులతో,

తమ తపోశక్తితో భారతభూమిని సుసంపన్నం చేసిన సిద్ధులెందరికో, 

ఈ పుణ్యభూమి పుట్టినిల్లు. 


తమ తపోశక్తితో కేవలం, భారతదేశానికే కాక, 

యావత్ మానవాళికి ఉపకారం చేసే సిద్ధపురుషులు ఈనాటికి హిమాలయపర్వతశ్రేణుల్లో ఉన్నారు.


అట్టి మహాత్ముల తపోశక్తి వలననే, 

నేడు భారతావని ఈమాత్రం అయినా సుభిక్షముగా ఉంది. 

వారి తపస్సు వలన కలిగే ప్రకంపనలు వలననే, 

నేటికీ భారతదేశంలో ఇంకా ఆధ్యాత్మికత నెలకొని ఉంది. 


సిద్ధపురుషులు అఙ్ఞాతముగా ఉంటూ, 

మానవునికి ఊహకందని సేవలు చేస్తూఉంటారు.


ప్రకృతి, సూర్యకాంతి, పంచభూతాలు మానవాళికి చేసే ప్రయోజనం ఎటువంటిదో, 

సిద్ధులైన పురుషుల యొక్క తపోశక్తి అంతటి ఉపకారం చేస్తుంటుంది.


1) సిద్ధులను గుర్తించటం ఎలా ?


2) వారి లక్షణాలు ఎమిటి ?


3) వారి నివాసము ఎచ్చట ?


వంటివి ఆసక్తికరమైన ప్రశ్నలు.


అయితే సిద్ధులను గుర్తించటం అంత తేలికైన విషయం కాదు.


భగవద్గీత, బ్రహ్మగీత, సూతసంహిత, భాగవతం, ఇంకా ఉపనిషత్తులతో అక్కడక్కడ సిద్ధులను గురించి చెప్పబడింది. 


భగవద్గీతలో సాంఖ్యాయోగంలో చెప్పబడిన స్థిథప్రఙ్ఞుని లక్షణాలు పూర్తిగా కలిగి ఉన్నవారిని సిద్ధపురుషులుగా పేర్కొనవచ్చు.


భగవద్గీతలో అర్జునుడు, స్థితప్రఙ్ఞుని గురించి నాలుగు ప్రశ్నలు వేశాడు.


1) స్థితప్రఙ్ఞుడు ఎలా ఉంటాడు?

అనగా అతని లక్షణములు ఏమిటి ?


2) స్థితప్రఙ్ఞులు ఏ విధంగా భాషిస్తారు ?


3) స్థితప్రఙ్ఞుడు ఏ రీతిగా ఉంటాడు ?


4) స్థితప్రఙ్ఞుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు ?


పై నాలుగు ప్రశ్నలలో, 

మొదటి ప్రశ్నయే సమగ్రమయినది. 


మిగిలిన మూడుప్రశ్నలు అందులోని భాగమే. 


అత్యంత సమగ్రమైన అర్జునుని ఈ ప్రశ్నకు, 

సాంఖ్యయోగం చివరి వరకూ శ్రీకృష్ణ భగవానుడు సవివరముగ సమాధానం ఇచ్చాడు. 


మనస్సు లోని కోరికలను పూర్తిగా పాలద్రోలి, నిర్మలచిత్తంతో ఆత్మ యందే స్థిరంగా ఉండి సంతుష్టి పొందే స్థితిని, 

స్థితప్రఙ్ఞత్వం అని అంటారు. 


అట్టి స్థితిని చేరుకున్న సిద్ధుని ప్రతీ చర్యలో పవిత్రత, శాంతి, దైవత్వం గోచరిస్తుంది.


అట్టి సిద్ధుని ముఖం ఎల్లప్పుడూ తృప్తి, ఆనందంతో తాండవిస్తుంది.


అతని హృదయం నిత్యం బ్రహ్మానందసాగరంలో తేలియాడూతూ ఉంటుంది.


మనోవికారాలైన రాగభయక్రోధాదులు అతని దరిచేరవు.


శరీరధారులు కనుక, 

కొన్ని భౌతికావసరాలకు తప్ప ఏ వస్తువులు యందు ప్రత్యేకమైన కోరిక గాని, 

అమిత ఇష్టంగాని కలిగి ఉండరు.


సిద్ధులైన మహాపురుషుల దర్శనం వలన కలిగే పుణ్యఫలమును గురించి ఒక చిన్న కథ ఉంది.


ఒకసారి నారదుడు శ్రీమహావిష్ణువును 

”సాధుదర్శనం” 

వలన కలిగే ఫలం ఏమిటి? 

అని ప్రశ్నించాడు. 


దానికి విష్ణువు “నారదా! భూలోకంలో ఇప్పుడే ఒక పేడపురుగు జన్మించింది.

వెళ్ళి దానిని అడుగు. 

నీ ప్రశ్నకు జవాబు లభిస్తుంది”

అన్నాడు.


నారదుడు పేడపురుగు వద్దకు పోయి 

సాధుదర్శనం వలన కలిగే ఫలము ఏమిటి?

అని ప్రశ్నించాడు. 

వెంటనే ఆ పేడపురుగు మరణించింది. 

నారదుడు కంగారుపడి విష్ణువుకు జరిగినదంతా చెప్పాడు.


విష్ణువు 

“నారదా ! భూలోకంలో ఒక గోవు ప్రసవిస్తున్నది. 

వెళ్ళి ఆ ఆవుదూడను ఇదే ప్రశ్నను అడుగు” 

అని పంపాడు. 

నారదుడు తిరిగి భూలోకం వచ్చి, అప్పుడే ప్రసవించిన లేగదూడను తిరిగి ప్రశ్నించాడు. 

ఆ లేగదూడ ప్రశ్న విన్న వెంటనే మరణించింది. 


నారదుడు తనకు గోహత్యా పాపం కలిగింది అని చింతించి,

మళ్ళీ విష్ణువు వద్దకు వెళ్ళి జరిగినది అంతా వివరించాడు. 

వెంటనే, 

శ్రీమహావిష్ణువు,

ఈసారి భూలోకంలో, 

ఫలానా రాజుగారి భార్య ఇప్పుడే ప్రసవించింది.

మగబిడ్డ పుట్టాడు. 

ఆ బిడ్డ ను ఈ ప్రశ్న వెయ్యి, నీకు సమాధానం దొరుకుతుంది. 

అని చెప్పాడు. 


నారదుడు సందేహించి, 

శ్రీమన్నారాయణ! 

ఇప్పటికే నా వలన రెండు మరణాలు జరిగాయని వ్యాకుల పడుతున్నాను. 

నీ మాయ నాకు అర్థం కాకుండా ఉంది. 

మరోసారి నీవు చెప్పినట్లు చెయ్యటానికి ధైర్యం సరిపోవడంలేదు,

నన్ను అనుగ్రహించు తండ్రి ! 

అని ప్రార్థించాడు.


శ్రీమహావిష్ణువు నవ్వి 

ఈ సారి నీ ప్రశ్నకు తప్పక జవాబు లభిస్తుంది. పోయిరమ్ము, 

అని పంపాడు. 


నారదుడు భూలోకానికి తిరిగి వచ్చి అప్పుడే ప్రసవించిన రాకుమారుని, 

సిద్ధపురుషులు దర్శనఫలం ఏమిటి? 

అని ప్రశ్నించాడు. 


వెంటనే ఆ రాకుమారుడు నారదునికి నమస్కరించి, 


మహాత్మా! మీ ప్రశ్నకు, 

నా జీవితమే జవాబు! 

నేను ముందు పేడపురుగుగా జన్మించినప్పుడు, 

మీ దర్శనభాగ్యం వలన ఆవుదూడగా ఉత్తమజన్మ లభించింది. 

తిరిగి మీ దర్శనం వల్లనే ఉత్తమోత్తమైన ఈ మానవజన్మ లభించింది. 

అని జవాబు ఇచ్చాడు.


కాబట్టి, సిద్ధపురుషుల దర్శనం వలన లభించే పుణ్యఫలం ఎంతని చెప్పగలం?


సాధూనాం దర్శనం పుణ్యం,

స్పర్శనం పాప నాశనం

సంభాషణం కోటితీర్థం,

వందనం మోక్ష సాధనం II


సాధువులు అయిన ఙ్ఞానులను దర్శించటం వల్ల పుణ్యం, 

పాదస్పర్శతో పాపనాశనం,

సంభాషించటం వలన అన్ని పుణ్యతీర్థాలలో స్నానము ఆచరించటం వలన కలిగే పుణ్యఫలం, 

నమస్కారం చెయ్యడం మోక్షదాయకమని, 

భాగవతం లో చెప్పబడింది. 


ఏ ప్రదేశాలలో సిద్ధపురుషులు ఆశ్రమాలు నిర్మించుకుంటారో, 

అక్కడి ప్రజలు ఆ సిద్ధుల సాంగత్యంతో, 

పునీతులు అవుతూ ఉంటారు.


ఆత్మఙ్ఞానం పెంపొందించుకునే వాతావరణం సిద్ధపురుషుల ఆశ్రమాలలో లభించగలదు. 


అట్టి మహాపురుషుల ఉనికి అన్నిరకాల తాపత్రయాలను పారద్రోలి, 

శాశ్వతమైన ఆధ్యాత్మిక శాంతిని చేకూర్చుతుంది. 


నిరంతరం సంసార వ్యామోహంలో కొట్టుమిట్టాడే నేటి ప్రజలు, 

అట్టి మహాపురుషుల సాంగత్యం కొరకై తరచూ ప్రయత్నం చేయుట వలన శాంతి సౌఖ్యాలను పొందగలరు. 


పలు సిద్ధపురుషుల జీవితచరిత్రలు దీనికి ఉదాహరణలు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

నవగ్రహా పురాణం🪐* . *65వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *65వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*చంద్రగ్రహ చరిత్ర - 3*


చంద్రుడు , రోహిణీ భోజనం చేసి రాత్రి వాహ్యాళికి వెళ్ళిపోయాక - అశ్వినీ , ఆమె ఇరవై అయిదుగురు చెల్లెళ్ళూ మౌనంగా , స్వల్పంగా ఆరగించారు.


అందరూ గుంపుగా తోటలోకి వెళ్ళారు. తోటంతా కలియదిరిగారు. కానీ రోహిణీ చంద్రులు లేరు !


*"మనం భోజనాలలో ఉన్నప్పుడే ఉద్యానవనంలోంచి మందిరంలోకి వచ్చేశారేమో ! అంది అశ్విని.


*"అంతే జరిగి ఉంటుందే ! పదండి... పతి దేవులు ఆగ్రహిస్తారు !”* భరణి ఆదుర్దాగా అంది.


అందరూ మందిరం వైపు వేగంగా నడిచారు.


భర్త ఏకాంత శయనాగారం వైపు వెళ్తున్న అశ్వినీ , ఆమె చెల్లెళ్ళూ తటాలున ఆగారు. శయనాగారం లోంచి రోహిణీ చంద్రుల స్వరాలు వినిపిస్తున్నాయి.


*"అక్కయ్యలు ఏమైనా అనుకుంటే ?”* రోహిణి నవ్వుతూ అడుగుతోంది. *"అనుకోవడానికి ఏముంది ? ఒక విషయం చెప్పు ! ఇవాళ విస్తరిలో వడ్డించిన పదార్థాలన్నీ తిన్నావా ? ఇష్టమైనవే తిన్నావా ?"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు.


*"ఇష్టమైనవే”* రోహిణి నవ్వింది.


*"విస్తరిలో ఉన్నాయని అన్నీ ఆరగించలేం. మందిరంలో ఉన్నారని అందరితోనూ విహరించలేం. ఇష్టమైనదాన్ని ఆరగిస్తాం ; ఇష్టమైన వాళ్ళతో విహరిస్తాం !"* చంద్రుడు నవ్వుతూ అంటున్నాడు.


రోహిణీ , చంద్రుడూ - ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. కాదు - నవ్వుకుంటున్నారు.


అశ్విని బలహీనంగా వెనక్కి తిరిగింది. దూరంగా ఉన్న కక్ష్య వైపు అడుగులు వేసింది. ఆమె సోదరీమణులు మౌనంగా ఆమెనే అనుసరిస్తున్నారు.


అశ్విని నుండి రేవతి దాకా - రోహిణిని తప్పించి - ఇరవై ఆరుగురు దక్షపుత్రికలు , నవ వధువులు భర్త మందిరానికి వచ్చి చేరిన మొదటి రోజు ... మొదటి రాత్రి... నేల మీద ఒకరి పక్కన ఒకరు అలా పడి ఉన్నారు.


*"అశ్వినీ ! అల్లుడికి నువ్వు జ్యేష్ఠ పత్నివి ! పట్టమహిషివి ! మొదట చంద్రుడు నిన్నే చేరదీస్తాడు. ఆయనకు అనుకూలంగా ప్రవర్తించి , అలరించు. అలాగే నీ చెల్లెళ్ళు కూడా భర్తను అలరించేలా చూడు !"* తల్లి ప్రసూతీదేవి మాటలు అశ్విని చెవుల్లో గింగురుమంటూ , తమ సమీపంలోనే ఉన్న ఆమె కళ్ళలోంచి అశ్రువులు కారేలా చేశాయి.


*"అక్కా...ఏమిటిలా జరిగింది ?"* కృత్తిక దీనంగా ప్రశ్నించింది అశ్వినిని. *"మన పతిదేవుడు మొదట నిన్ను ఆదరించి , చేరదీస్తారని అమ్మ చెప్పిందే!!* 


*"బహుశా , ఆయన ... రోహిణి మనందరికన్నా పెద్ద వధువుగా అనుకున్నారేమో ! బాధపడకండి ! అన్నీ సర్దుకుంటాయి !"* చెల్లెళ్ళను ఓదార్చే తన మాటలతో తనకు కూడా ఓదార్పును వెదుక్కుంది అశ్విని..


ఆ నవ వధువుల నిట్టూర్పులతో ఆ కక్ష్యలో గాలి వేడెక్కుతోంది.


అశ్విని ఆశ నిరాశగా , రోజులు గడిచే కొద్దీ పేరాశగా మారిపోయింది.


రోహిణి తప్పించి మిగిలిన దక్షపుత్రికలను చంద్రుడు కన్నెత్తి చూడడం లేదు. పన్నెత్తి పలకరించడం లేదు. భర్త దృష్టిని ఆకర్షించాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


అంటిపెట్టుకుని ఉన్న మిగతా చెల్లెళ్ళనూ పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టి వేశాయి.


వాళ్ళెవరికీ ఇప్పుడు భర్తకు ఆహారం అందించే అవకాశం కూడా లేదు. ఆయనకు రోహిణి మాత్రమే వడ్డించాలి. ఆయనతో బాటు , ఆయన పళ్ళెంలోనే ఆరగించాలి ! చంద్రుడి ప్రవర్తన కన్నా , రోహిణి ప్రవర్తన దక్షపుత్రికలను నిర్ఘాంతపోయేలా చేస్తోంది.


పుట్టినప్పట్నుంచీ కలిసి మెలిసి ఆడి , పాడి వాళ్ళలో ఒక్కతెగా పెరిగిన రోహిణి , ఇప్పుడు వాళ్ళెవరో తనకి తెలియనట్టు ప్రవర్తిస్తోంది. ముగ్గురు అక్కలనూ , ఇరవై ముగ్గురు చెల్లెళ్ళనూ రోహిణి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. వాళ్ళందరూ ఇప్పుడామెకు అపరిచిత యువతులు !


చంద్రుడి దృష్టిలో లాగే , ఆమె దృష్టిలో కూడా వాళ్లు మందిరంలో పరిచారికలు ! 


రోజులు వారాలుగా , వారాలు నెలలుగా ఎదుగుతున్నాయి. రోహిణి సోదరీ మణులకూ , 'ఆమె' భర్తకు మధ్య దూరం కూడా ఎదుగుతూనే ఉంది...


*“ఈ రోజు ఏమైనా సరే ఆయనా రోహిణి జలక్రీడకూ , ఉద్యానవన విహారానికి వెళ్ళేటప్పుడు మనందరమూ వెళ్ళాలి ! వాళ్ళతో బాటు జలక్రీడలో పాల్గొనాలి"* మృగశిర ఉద్రేకంగా అంది.


*"ఆయన వద్దన్నా వినకుండా సరస్సులో దూకాలి"* ఆర్ధ్ర ఆవేశంగా అంది. అందరూ మౌనంతో తమ అంగీకారం తెలిపారు.


చంద్రుడూ , రోహిణి చేతులు కలుపుకుని ఉల్లాసంగా మందిరంలోంచి ఉద్యానవన ద్వారం దాటి వచ్చారు. అక్కడే నిరీక్షిస్తున్న ఇతర చంద్ర పత్నులు వెంట అడుగులు వేశారు.


ద్వారం దాటి సోపానాలు దిగుతున్న చంద్రుడు ఆగి విసుగ్గా చూశాడు.


*"ఆగండి ! మీరెక్కడికి ? వెళ్ళి మందిరంలో పనులు చూసుకోండి",* చంద్రుడు ఆజ్ఞాపించాడు.


మృగశిరా , ఆర్ధ్ర వినిపించుకోనట్టు మరొక మెట్టు దిగారు. 


*"ఆగు"* చంద్రుడు అరిచాడు.


*"నీ పేరేమిటి”*


*"మృగశిర..."*


*"మృగ... శిర... - అందుకే మృగంలాగా ప్రవర్తిస్తున్నావు. వెళ్ళండి మందిరంలోకి"* 


మృగశిర ముఖం చిన్నబుచ్చుకుని , వెనుదిరిగింది. ఆర్ద్ర ఆమెను అనుసరించింది. అందరూ తలలు వాల్చుకుని మందిరంలోకి నడుస్తున్నారు.


వెనక నుండి రోహిణీ చంద్రుల నవ్వులు వాళ్ళను వెంటాడి తరుముతున్నాయి..


అశ్విని ఆమె చెల్లెళ్ళు ఇరవై ఐదుగురూ ఒకే రకమైన మానసిక స్థితిలో ఉన్నారు...

పుట్టినింటికి దూరమయ్యారు. తల్లిదండ్రుల అనురాగానికి దూరమయ్యారు. తమ సర్వస్వంగా రూపొందుతాడనుకున్న భర్తకు దగ్గర కాలేక పోయారు. చేరువలో దూరాన్ని అనుభవిస్తున్నారు. భర్తను కొంగున ముడివేసుకున్న సోదరి మూలంగా నిరంతరావమానాన్ని చవిచూస్తున్నారు.


భర్త నిరాదరణా , రోహిణి నిర్లక్ష్య ప్రవర్తనా వాళ్ళందరినీ ఒక్కటిగా దగ్గర చేశాయి. వాళ్ళ విచారం సామూహిక విచారంగా మారింది. నిస్సహాయత సామూహిక నిస్సహాయతగా మారింది. అందరిలోనూ ఒకే విధమైన నిర్లిప్తత. ఒకే విధమైన నిరాసక్తత. ఒకే విధమైన నిస్సహాయత.


మౌనంగా గుంపుగా కూర్చున్న ఇరవై ఆరుగురు దక్షపుత్రికల ఆలోచనా ప్రవాహాలకు నారదుడి రాకా , ఆయన చేసే నారాయణ నామస్మరణ ఆనకట్ట వేశాయి.


దక్షపుత్రికలు లేచి , మౌనంగా ఆయనకు చేతులు జోడించారు. నారదుడు వాళ్ళను ఎగాదిగా చూశాడు. ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం ప్రతిఫలిస్తోంది. *"అశ్వినీ ! ఏమిటిలా విచారంగా ఉన్నారు ? మీ పతిదేవుడు చంద్రుడు లేడా ?"*


*"ఉన్నారు... ఎక్కడున్నారో తెలీదు స్వామీ"* అశ్విని మెల్లగా అంది. 


*"అంటే...?"*


*"మా సోదరి రోహిణీ , ఆయనా ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకు తెలీదు..."* భరణి సన్నని కంఠంతో దీనంగా అంది. 


నారదుడు విచారంతో నిండిన వాళ్ళందరి ముఖాలనూ కలయజూశాడు. అలంకరణ లేని శరీరాలు... అలంకరణ లేని శిరోజాలు... చెంపల మీద కరిగిన కాటుక చారికలు... కళ్ళల్లో దైన్యం... అందరి ముఖాల మీదా ఒకే రకమైన విచార ముద్ర.


*"అశ్వినీ... మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభను మీ ముఖదర్పణాలు చూపిస్తున్నాయి. మీరందరూ చంద్రపత్నులై ఈ మందిరంలో ప్రవేశించిన శుభకార్యానికి సూత్రధారి నేనే ! మీ విచారానికి కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ,”* నారదుడు చెప్పి ఆగాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 75*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 75*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


నరేంద్రుడు ఒక రోజు శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్లి. "అందరికీ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతున్నాయి. నాకు మటుకు ఎందుకు ఏదీ లభించడం లేదు? నాకు కూడా ఏదైనా లభించాలి" అన్నాడు. "సరే, నీకు ఏం కావాలి?" అని శ్రీరామకృష్ణులు అడిగారు. అందుకు నరేంద్రుడు, "మూడు నాలుగు రోజులు అవిచ్ఛిన్నంగా సమాధి స్థితిలోనే లీనమై ఉండిపోవాలి.  ఏదో ఆహారం నిమిత్తం అప్పుడప్పుడు మనస్సు క్రిందికి దిగి రావాలి" అన్నాడు. 

 

ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు, "నువ్వొక అవివేకివి. ఇదా ఉన్నత స్థితి? ఇంతకన్నా అత్యున్నత స్థితి ఉంది. 'ఉన్నవన్నీ నువ్వే' అని నువ్వే పాడతావు కదా! ఆ స్థితిని నువ్వు అనుభవించవచ్చు. కాని అంతకు ముందు నీ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసి రా" అన్నారు.


మర్నాడు నరేంద్రుడు ఇంటికి వెళ్లాడు. చదువు, తిండి విషయాలలో ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నందుకు తల్లి అతణ్ణి గట్టిగా మందలించింది. కుటుంబానికి ఏమైనా చేయాలని మళ్లీ చదువు మీదకు దృష్టి సారించాలనుకొన్నాడు. నరేంద్రుడు. కనుక అమ్మమ్మ ఇంటికి వెళ్లి చదువుకోనారంభించాడు. పుస్తకం చేతిలోకి తీసుకోవడమే తరువాయి ఎక్కణ్ణుందో భయోద్వేగం వచ్చి అతణ్ణి ఆవహించింది. తాను ఏదో తప్పు చేస్తున్నట్లుగా అతడికి అనిపించింది. ఏమను కొన్నాడో ఏమో హఠాత్తుగా పుస్తకాలను అట్లే విసిరివేసి పరుగెత్తసాగాడు. 


ఏదో ఒక శక్తి అలా పరుగెత్తించినట్లుగా ఆవేశంలో అతడు పరిగెత్తాడు. పరుగు వేగంలో చెప్పులు, ఇతర వస్తువులు దారిలో చెల్లాచెదరుగా అక్కడక్కడా పడి పోయాయి. దారిలో ఉన్న గడ్డివామును మోదుకోవడంతో ఒళ్లంతా గడ్డిపరకలే! అందుకు తోడు జోరున వాన! పిచ్చిపట్టిన వాడిలా అతడు పరుగెత్తాడు. చివరికి ఆగింది కాశీపూర్ లో. 


నరేంద్రుడు తిన్నగా మేడ మీద ఉన్న శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లాడు. అప్పుడు ఆయన నిద్రపోతున్నారు. భరించరానంత గొంతు నొప్పితో బాధపడుతున్నారు. రాత్రి దాదాపు తొమ్మిది గంటలకు ఆయన నిద్రలేచారు. లేవ గానే నరేంద్రుణ్ణి గురించే మాట్లాడారు: “నరేంద్రుని పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంది. ఒకప్పుడు అతడు సాకార భగవంతుణ్ణి విశ్వసించేవాడు కాడు. ప్రస్తుతం చూడు, భగవదనుభూతి కోసం ఎంత తల్లడిల్లిపోతున్నాడో!".🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 65*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 65*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*రణే జిత్వాదైత్యా నసహృతశిరస్త్రెః కవచిభిః*

   *నివృత్తై శ్చండాఽంశ త్రిపురహరనిర్మాల్యవిముఖైః |*

*విశాఖేంద్రోపేంద్త్రె శ్శశివిదకర్పూరశకలాః*

*విలీయంతే మాత స్తవ వదనతాంబూలకబళాః ||*



అమ్మా 

రణేజిత్వా దైత్యా = యుద్ధములో అసురులను జయించి,


విశాఖేంద్రోపేంద్త్రెః = దేవ  సేనానాయకుడు కుమారస్వామి,ఆయనకు సహకరించిన ఇంద్రుడు, విష్ణువు

(వామనావతారంలో అదితి, కశ్యపులకు పుత్రుడుగా, ఇంద్రునికి సోదరుడిగా జన్మించిన వాడు ఉపేంద్రుడు)

ఆ విజయ వార్త అమ్మవారికి చెప్పటానికి ఉత్సాహంగా వస్తున్నారుట.ఏ విధంగా?


నసహృతశిరస్త్రెః కవచిభిః = ఆమె సర్వసైన్యాధ్యక్షురాలు కనుక ఆమెకు గౌరవ భావంతో వినయంగా శిరస్త్రాణములు, కవచములు తొలగించి వచ్చారుట.


చండాంశ త్రిపురహర నిర్మాల్యవిముఖైః = శివుని నిర్మాల్యము చండీశ్వరునికే చెందుతుంది.

ఈయన ప్రమధగణాల్లో ముఖ్యుడు.

మనము శివ ప్రసాదము తీసుకునే ముందు ఆలయానికి ఆలయానికి ఉత్తర భాగంలో ఉండే చండీశ్వరుని వద్దకు వెళ్ళి ఆయన అనుమతి అడిగి ప్రసాదం స్వీకరించాలిట.అయితే పానవట్టములోని అభిషేక జలము అందరూ తీసుకోవచ్చు.కొన్ని ఆలయాల్లో చండీశ్వర స్థానం ఉండదు.

స్వయంభూ, జ్యోతిర్లింగ క్షేత్రములలోను, బాణ, స్ఫటిక లింగములు కల చోట్ల పరమహంస పరివ్రాజకులు(కంచి, శృంగేరి మహాస్వాముల వంటివారు)లింగ ప్రతిష్ఠాపన చేసిన చోట్ల ఈ చండీశ్వర స్ధానము ఉండదు.


ఇప్పుడు వీరు సాక్షాత్తు జగన్మత వద్దకు వెళుతున్నారు కనుక ప్రసాదము కొరకు శివుని వద్దకు వెళ్ళకుండా అమ్మవారి వద్దకే వచ్చారుట.అమ్మవారు సర్వలోకవశంకరి కాబట్టి ఆమెకు ఈ వార్త ముందే తెలిసి ఆనందముగా తాంబూల సేవనం చేస్తున్నారుట.ఆ తాంబూలము ఎలా ఉంది ?


శశివిశద కర్పూరశకలా విలీయంతే = ఇతర సుగంధ ద్రవ్యములతో పాటు చంద్ర శకలములే పచ్చ కర్పూరముగా కలిగిన తాంబూలము అది. అసలు దశదిశలా వ్యాపించిన ఆ సుగంధ పరిమళముల వల్లనే కుమారస్వామి సేనలు అసురులను జయించాయిట.


మాతః తవ వదన తాంబూల కబళాః = వారు ప్రసాదమును కోరగా అమ్మవారు సేవిస్తున్న ఆ తాంబూల కబళమును ప్రసాదంగా ఇచ్చారుట.

అమ్మవారి నోరు సర్వ శాస్త్ర జ్ఞానమైన వాగ్భవ కూటము. ముందు శ్లోకములో చెప్పుకున్నట్లు తెల్లని సరస్వతీదేవి యెర్రని అమ్మవారి నాలుకపై కూర్చొనగానే ఆమె రూపం కూడా ఎర్రబడిందిట.

మనలోని అసురీ శక్తులను జయించాక అమ్మవారు సర్వ శాస్త్రజ్ఞానమును మనకు ప్రసాదిస్తున్నారని ఈ శ్లోక భావము.

లలితా సహస్రనామాల్లోని *తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా* *కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా* నామాలు ఇక్కడ స్మరణీయాలు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                 🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - ద్వాదశి -  పూర్వాభాద్ర - గురు వాసరే* *(26-10-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/_pV0DJ95uFU?si=YWreYifd4v9Lm5x5


🙏🙏

పూజాకార్యక్రమాల సంకల్పము

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

 ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 26.10..2023

బృహస్పతివాసరే( గురువారము)

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ  సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

___________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే ద్వాదశీ సంయుక్త త్రయోదశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే( గురువారము)

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  శుక్ల పక్షే ద్వాదశీ సంయుక్త త్రయోదశ్యాం

గురు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.00

సూ.అ.5.31

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

శుక్ల పక్షం ద్వాదశి ఉ. 8.02 వరకు.  త్రయోదశి (ఏష్యం) తె. 5.43 వరకు. బృహస్పతివాసరే( గురువారము)

నక్షత్రం పూర్వాభాద్ర ప. 10.50 వరకు.


అమృతం ఉ.తె.5.44 ల మరునాడు ఉ. 7.15 వరకు.

దుర్ముహూర్తం ప.9.50 ల 10.36 వరకు.

దుర్ముహూర్తం మ. 2.27 ల 3.13 వరకు. 

వర్జ్యం రా.7.47 ల‌ 9.17 వరకు .

యోగం ధృవం ప.9.04 వరకు. 

కరణం బాలవ ఉ. 8.02 వరకు.

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30  వరకు. 

.***********

పుణ్యతిధి ఆశ్వయుజ శుధ్ధ త్రయోదశి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

భగవంతుడు అంతటావున్నాడు


*దేవుడు అంతటావున్నాడు*

                   ➖➖➖✍️


*”భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?”*


*ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్తాన్ లో వున్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు.*


*విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో…  ‘నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసికుంటున్నారు’ అన్నాడు.*


*స్వామీజీ నవ్వుతూ స్పందించారు.*


*రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు.*


*అయోమయం లో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు.*


*అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.*


*నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు.*


*స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు.*


*రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.*


*చివరికి సహాయకుడు ‘నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటం లో వున్న చిత్రం లో    మా రాజు వున్నారు అంటూ అరిచాడు.*


*అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటం లో వున్నది ఒక కాగితం మాత్రమే అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటు న్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటం లో నీ రాజు ని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటు న్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.*


*స్వామీజీ ని చూసిన రాజు సామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు, స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.*


*ఇదే విగ్రహారాధన యొక్క సారము.*


*భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. కానీ మనం ఆయనని పూజించాలను కుంటాము, కోరికలను కోరాలను కుంటాము, నివేదన చేద్దామను కుంటాము, కధలు చెప్పాలని అను కుంటాము, స్నానం చేయించాలని అనుకుంటాము, ఆడుకోవాలను కుంటాము.*


*మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము.*


*విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ, ప్రసాదించే వానిగానూ, సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.*


*విగ్రహము మనం చూడగలిగే యదార్ధ  ప్రతినిధి.*


*నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు, నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు  ప్రేమతో నన్ను  నవ్వుతూ  చూస్తున్నట్లు అనిపిస్తుంది.*


*అద్భుతమైన సందేశం, దయచేసి చదవండి మరియూ పంచండి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

[29/6 7:40 AM] +91 96038 32266: విగ్రహారాధన వ్యతిరేకించే వారికి ఈ msg ఒక కనువిప్పు కలగాలి

ఆశీర్వాదం

 *ఆశీర్వాదం..*


ఒక ఆదివారం నాటి ఉదయం ఎనిమిది గంటల వేళ..శ్రీ స్వామివారి మందిరానికి ఒక కుటుంబం వచ్చింది..బాగా వయసు పైబడిన వృద్ధ దంపతులు..మధ్యవయస్కులు..అలా రెండుతరాలకు చెందిన వ్యక్తుల లాగా అగుపించారు..ఆ వృద్ధ దంపతులను మెల్లిగా నడిపించుకుంటూ తీసుకువచ్చి నేను కూర్చున్న చోటుకి ఓ ప్రక్కగా కుర్చీలలో కూర్చోబెట్టారు.."మా అమ్మా నాన్న గార్లు..ఎక్కువసేపు నిలుచోలేరు..మేము స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు వీళ్ళను తీసుకెళతాము..లోపల భక్తులు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు వున్నారు..అందరూ వెళ్లిపోయిన తరువాత..మేము దర్శనం చేసుకుంటాము.." అని ఏదో సంజాయిషీ ఇస్తున్నట్టు గా వాళ్ళ అబ్బాయి చెప్పాడు.."పర్లేదు లెండి..మరో అరగంటలో లోపల ఖాళీ అవుతుంది..మీరు దర్శనం చేసుకోవచ్చు.." అన్నాను..


ఈలోపల ఆ పెద్దాయన నన్ను చూసి.."బాబూ..శ్రీధరరావు గారు నీకు తెలుసా..?" అన్నారు.."మా తండ్రి గారు.." అని చెప్పాను.."నువ్వు శ్రీధరరావు కుమారుడివా..? చాలా సంతోషం.." అన్నారు.."మీరెక్కడినుండి వస్తున్నారు?..మీకు మా నాన్నగారు తెలుసా?.." అని అడిగాను..తాను కూర్చున్న చోటునుంచి లేచి వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు.."ఒక్కొక్కసారి సరిగా వినబడదు..అందుకని నీకు దగ్గరగా కూర్చున్నాను..మీ నాన్నగారిని నాకు చెక్కా కేశవులు గారు పరిచయం చేశారు..కేశవులు గారిది..మాది..ప్రక్క ప్రక్క ఊళ్లే..కేశవులు గారు విజయవాడ లో స్థిరపడ్డారు..నేను కూడా వ్యాపారమే చేసాను కానీ..ఎక్కువ రోజులు నాగపూర్ లో వున్నాను..ఒకసారి మా ఊరు వెళదామని విజయవాడ వచ్చాను..కేశవులు గారు తాను కూడా వస్తానని చెప్పి..నాతో పాటు బయలుదేరారు..ఇద్దరమూ రైల్లో ఒంగోలు వచ్చాము..అక్కడనుండి పామూరు బస్సు ఎక్కాము..అప్పుడు చెప్పాడు..మాలకొండలో ఒక యోగి తపస్సు చేసుకుంటున్నాడు..ఇప్పుడు ఆయనను చూసి వెళదాము అన్నాడు..సరే అన్నాను..ఇద్దరమూ మాలకొండలో బస్సు దిగి పార్వతీదేవి మఠం వద్దకు నడచి వెళ్ళాము..అప్పటికి సమయం సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది..పార్వతీదేవి మఠం వద్ద కొద్దిసేపు కూర్చున్నాము..ఈలోపల స్వామివారు శివాలయం వైపు నుండి దిగి వచ్చారు..కేశవులు గారు నమస్కారం చేశారు..నేనూ నమస్కారం చేసాను..స్వామివారు మమ్మల్ని కూర్చోమన్నట్టు సైగ చేశారు..ఇద్దరమూ కూర్చున్నాము.."స్వామీ..ఈయన నా మిత్రుడు..మా ప్రక్క ఊరే..పేరు..నరసింహారావు..మేము చనువుతో నరసయ్యా అని పిలుస్తాము..వ్యాపారం చేస్తున్నాడు..చాలా దూరం లో ఉంటున్నాడు..తన ఊరుకు వెళుతుంటే..నేను కూడా మా ఊరికి వెళుతున్నాను..కలిసివేళదాము అని చెప్పి వెంటబెట్టుకొని వచ్చాను.." అన్నాడు..కేశవులు గారు చెప్పిందంతా స్వామి చిరునవ్వుతో అంతా విన్నాడు..నా వైపు చూసి.."బాగున్నావా?" అన్నాడు..బాగున్నాను అన్నాను..పార్వతీదేవి విగ్రహం ముందున్న కుంకుమ ను చేత్తో తీసుకొని..కేశవులు నుదుటి మీద..నా నుదుటి మీద బొట్టు లాగా పెట్టాడు.."నరసయ్యా..వ్యాపారం చేసుకో..కేశవులు లాగా ధర్మం తప్పకుండా చేసుకో..వృద్ధి లోకి వస్తావు.."అన్నాడు..చేతులెత్తి నమస్కారం చేసాను..నవ్వుతూ చూసాడు..ఆ తరువాత ఒక అరగంట స్వామివారు కేశవులు గారు మాట్లాడుకున్నారు..ఆ తరువాత తిరిగి వచ్చేసాము..రెండు రోజుల తరువాత..కేశవులు గారే నాకు మీ నాన్న ను పరిచయం చేశారు..ఆరోజు మొగలిచెర్ల లో మీ ఇంట్లో మీ అమ్మగారు మాకు భోజనం పెట్టింది..ఆరోజు సాయంత్రం తిరిగి వెనక్కు వచ్చేసాము..ఆ తరువాత నేను నాగపూర్ వెళ్ళాను..స్వామి చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి..నేను ఎవ్వరికీ అపకారం చేయకుండా..నాకు తెలిసి ఎటువంటి అన్యాయం చేయకుండా వ్యాపారం చేసాను..స్వామివారిని మళ్లీ ఒకసారి కూడా కేశవులు గారితోనే..ఇక్కడ కలిశాను..ఆరోజు కూడా నన్ను ఆశీర్వదించాడు..మీ అమ్మ చేతి భోజనం చేసాను..స్వామివారు చెప్పినట్టుగానే నా వ్యాపారం..నా పిల్లలు వృద్ధిలోకి వచ్చారు..ఇద్దరు సంతానం..అమ్మాయి ఢిల్లీ లో కాపురం ఉంటుంది..మా అబ్బాయి నా వద్దే స్థిరపడ్డాడు..మేము తెలుగు వాళ్ళం అంటే అక్కడ ఎవ్వరూ నమ్మరు..అంతగా కలిసిపోయాము..మా అబ్బాయికి మా ఊరు చూపించాలని ఒక కోరిక..ఇన్నాళ్లకు తీరింది..అట్లానే నన్ను ఆరోజు ఆశీర్వదించిన ఈ స్వామివారి మందిరం చూడాలని అనిపించింది..అందుకే..మా ఊరు నుండి తిరిగి వెళుతూ..ఇటు వచ్చాము..కేవలం రెండుసార్లు ఆ మహానుభావుడిని దర్శించుకుని..ఆయన చేతితో నా నుదుటి పై బొట్టు పెట్టించుకున్నాను..నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు..మీ తల్లిదండ్రులు..కేశవులు గారు..ఈ ఆశ్రమం కట్టించిన మీరాశెట్టి గారు ధన్యులు.." అన్నారు..


స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించి..ఆశీర్వాదం పొందిన నరసయ్య గారి కుటుంబానికి స్వామివారి సమాధిని దగ్గరుండి దర్శనం చేయించాను..మరో గంటసేపు మందిరం వద్ద వుండి..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..శ్రీ స్వామివారు జీవించి ఉండగా చూసి తరించిన వారు..అప్పుడప్పుడూ మందిరానికి వస్తుంటారు..వారి అనుభూతులను వినడం కూడా ఒక అదృష్టమే..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఆలోచనాలోచనాలు

 📚 ఆలోచనాలోచనాలు 🧠                                      ***** మహా సముద్రం తాడిచెట్టంత అలలతో చెలియలి కట్టను తాకుతున్నది. హోరుమనే ధ్వనితో చెవులు చిల్లులు పడేంత ధ్వని మార్మ్రోగుతున్నది. తుంటరి పిల్లవాడొకడు ఒక రాయిని చేతబట్టి సముద్రం పైకి విసిరాడు. ఏం జరుగుతుంది? - - - - - ఏమీ జరగలేదు. విసరబడిన రాయి నీళ్ళ అడుగుకు వెళ్ళింది. ఎంత? మన కంటికి కనుపించనంతగా! మన వ్యక్తిత్వాలు గూడా సాగరమంత ఉన్నతంగా వుంటే అల్పులు ఎన్ని విమర్శలు, ఎంత కాలం చేసినా సాగరంపైకి విసరబడిన రాళ్ళలాగే అదృశ్యమౌతాయి.                ***** కొత్తగా ఒక రైలు పెట్టె స్టేషన్ లో నిలచివుంది. దానిని మెల్లగా ప్రయాణించే పాసింజర్ ట్రైన్ తో కనెక్ట్ చేశారు. అది నెమ్మదిగా, ఊరూరు ఆగుకుంటూ పెళ్లి నడకలతో ముందుకు సాగిపోతూ వుంటుంది. దానినే ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు కలిపారు. తక్కువ స్టేషన్లలో ఎక్కువ వేగంతో పరుగెడుతుంది. కాదు! దానిని కొత్తగా ప్రవేశపెట్టిన"" వందే భారత్"" స్పెషల్ ట్రైన్ తో కనెక్ట్ చేశారు. బుల్లెట్ లాగా దూసుకపోతుంది. రైలు పెట్టెలో ఆ గొప్పతనం లేదు. దానికి మార్గదర్శనం గావించే "" రైలు ఇంజన్"" బట్టి దాని వేగం మారుతున్నది. మనం కూడా అంతే! మనం ఆదర్శంగా ఎంచుకొన్న మహనీయుల జీవిత లక్ష్యాలను బట్టి మన గమ్యాలు మారిపోతుంటాయి. అందుకనే మహనీయుల స్ఫూర్తి గాథలను మననం చెయ్యాలి.                            ***** రెండు చెవులున్నాయి. వాటి ద్వారా విన్నావు గాబట్టి, అవి నిజమని నమ్మాల్సిన అవసరం లేదు. మత గ్రంథాల్లో పేర్కొనబడివుందనో, గురువులో, పెద్దవాళ్ళో చెప్పారని గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. సాధారణంగా పైనున్న నీళ్ళే క్రిందికి ప్రవహిస్తూవుంటాయి. కొంచెం వివేకంతో పరిశీలించు. కార్యకారణ సంబంధాలను వెదకు. నీ ఆలోచనావిధానం పదిమందికి ఉపయోగపడుతుందని నమ్మకం కలిగితే దృఢంగా ఆచరణలోకి తీసుకొనిరా! నీ ఆచరణకు తగినట్లుగ నీ జీవితవిధానాన్ని మార్చుకో! నువ్వెవరికి తలవంచాల్సిన పని లేదు.--- గౌతమ బుద్ధ.           ***** హృదయంలో నైతిక పరివర్తన ఉంటే- - - మనిషి ప్రవర్తన అందంగా ఉంటుంది.                            వ్యక్తిలో ప్రవర్తన అందంగా ఉంటే - - - ఇంటిలో ప్రేమ, శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి.                    ఇంటిలో ప్రేమ, శాంతి, సంతోషాలు నెలకొంటే - - - దేశంలో క్రమశిక్షణ, పరోపకారభావాలు వర్థిల్లుతాయి.                       దేశంలో క్రమశిక్షణ, పరోపకారభావాలు పరిఢవిల్లితే - - - ప్రపంచం అంతటా శాంతి, సౌభాగ్యాలు వర్థిల్లుతాయి. ---- స్వామి వివేకానంద.         ***** వేదిక మీద ప్రసంగం చాలా గొప్పగావుంది.             కానీ దానిలో వ్యక్తులను మార్చగల శక్తి లేనప్పుడు అది సారహీనం.                      మాట్లాడటం అనేది భావనల మార్పిడి కొరకేగాని , కాలక్షేపానికి, కరతాళధ్వనుల మూల్యం పొందటానికైతే కాదు.              నీవు మాట్లాడే మాటలలో ఏదైనా సందేశాత్మక విషయం ఉంటే నీ ముందున్న జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పు; వివరించు.                                ఇవేవి లేకపోతే మౌనాన్ని ఆశ్రయించు. నీ మౌనం ప్రజలకు వెయ్యి భావనలను ప్రేరేపించగలదు.                     ***** వ్యక్తి లో ఒక ఆలోచనను నాటు --- అది ఒక పనిగా ఎదుగుతుంది.      పనిని నాటుకొంటూ పో--- అది అలవాటుగ మారుతుంది.                         అలవాట్లను నాటుకొంటూ పోతుంటే ---- అవి వ్యక్తిత్వాలను రూపుదిద్దుతాయి.                 వ్యక్తిత్వాల ద్వారా తలరాతలు మారతాయి.          కాబట్టి మన తలరాతలను సరిదిద్దుకోగలిగేది మనమే! పైన ఎక్కడో అజ్ఞాతంగా ఉండే దేవతలు కాదు.           మీలో అణగివున్న నైపుణ్యం, ఆశయం, స్ఫూర్తి, ఆలోచనాధారలను తడిసి , ఆపై బాగా ఆరనివ్వండి. ఎంతకాలం?     మీలోని దౌర్బల్యం , బలంగా మారేంతవరకు, మీలో దాగివున్న "చీకటి" తెల్లబోయి " వెలుతురు" గా మారేంతవరకు.-----               ~~~~~~~~~~~~~~~~~~~.                            Sharpen your mind!          1* What comes once in a minute , twice in a moment, but never in a thousand years?           2* What can you hold in your right hand, but never in your left hand?                                  3* What has four fingers and a thumb, but is not living?               (For proper answers you have to wait 24 hours only.).                      ~~~~~~~~~~~~~~~~~~~.                                అర్థబేధము గల పదములు.                            1* విదురుడు= భారతము లోని వ్యక్తి (ధృతరాష్ట్రునికి సోదరుడు)   విధురుడు= భార్య గతించిన వ్యక్తి.            2* శరీరము = దేహము          శరీరాము = కంఠస్వరము.        3* షష్టి = అరువది.              షష్ఠి = ఆరవ తిధి.                         4* సజ్జ = పూలబుట్ట.            సెజ్జ = పాన్పు (పడక)             5* సతము = ఎల్లప్పుడు.       శతము = నూరు(వంద)          * * * * * * * * * * * * * * * * * * * *                                   పదాలు --- పర్యాయపదాలు.                  1* అంక ; --- అంచల, బరి, మయి, మేను, వంక, వైపు.      2* అంకిలము ; ---- మొలక, మొక్క, మోటిక, మొట్టిక, మొటిక.                   3* అంకుశము ;---- తోత్రము, వైణుకము, సృణి, అంకుసము.                4* అంగడి;---- దుకాణము, విపణి, పచారము, మణిగ.               5* అంగారకుడు;---- ఆరుడు, వక్రుడు, భౌముడు, కుజుడు.              తేది 26--10--2023, గురువారం, శుభోదయం.