25, మే 2021, మంగళవారం

ఉచితం

 .

✍🏼💧 *ఉచితం ..*


ఒక రోజున దొంగ, ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు, ఇంటి ముందు కాపలాగా ఒక కుక్క ఉన్నది, దొంగను చూసింది కానీ ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉన్నది, అతన్ని చూసి మొరగని కుక్కను చూసి దొంగ ఆలోచనలో పడ్డాడు, దొంగతనానికి వెళదామా? వద్దా? అని ..


తీరా ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే ఏం చేయాలి? ఇప్పుడే అరిస్తే వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు! అని అనుకున్నాడు ..


ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను కుక్కకు విసిరాడు, అంతే వెంటనే ఆ కుక్క గట్టిగా అరుస్తూ అతని వెంటపడి కరవడానికి ప్రయత్నించింది ..


అప్పుడు దొంగ కుక్కతో,  *నన్ను చూసికూడా అరవని నువ్వు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఎందుకు ..? అని అడిగాడు ..* 


నువ్వు ఊరికే ఉన్నప్పుడు *ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో లేక తెలిసిన వ్యక్తో అయిఉంటావని  అనుకున్నాను,* కానీ ఎప్పుడైతే నువ్వు *ఉచితంగా రొట్టెముక్క  ఇచ్చావో, అప్పుడే నాకు అర్థమయింది నువ్వు దొంగవని.* అని ఆ కుక్క. బదులిచ్చింది ...


*ఆలోచించవలసిన విషయమే కదండీ,  ఉచితం అనగానే ఎగబడుతున్నారు జనం ..*


*ఉచితంగా రొట్టె*  ఇచ్చాడంటే అందులో ఎంతటి అర్థం ఉందో గ్రహించింది కుక్క, కానీ మషులమైన మనమే *ఉచితంగా డబ్బులు* ఎందుకు ఇస్తున్నారో గ్రహించలేక పోతున్నాం .. 


*ఒక కుక్క గ్రహించిన చిన్న విషయాన్ని కూడా మానవులమైన మనం గ్రహించలేక పోతున్నాము,*   బాధ్యత ఆలోచించండి ..


🍀🍁🍀🍁🍀🍁🍀

వైదిక విజ్ఞానం

 Good Evening !


 👉https://vignanam.org/mobile/

 

 ఈ వైదిక విజ్ఞానం అనే Link  👆

అన్ని భాషలలో  ఇంతవరకు మీరు చూసి ఉండరు 


ఏ Book తో పని లేకుండా సమస్త దేవతల, దేవుళ్ళ  స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు  భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు 

ఒకటేమిటి మీరు ఉహించలేనివి


భారతమాత కు సంభందించిన       

అన్ని వందేమాతరం జనగణమన సరేజహాసే అచ్చా మాతెలుగు తల్లికి  దేశభక్తి ,జాతీయ గీతములు


 అన్ని హారతులు అన్నమయ్య, రామదాసు త్యాగరాజు  కీర్తనలు

 

ఇవి ఒక ఉదాహారణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.... 

ఇది మీకు జీవితాంతం మీతో ఉంచుకోతగిన Link .దీని కోసం ఎంతో శ్రమ పెట్టి ఇది తయారు చేసిన వారికి పాదాభివందనము. 

ఇంత అత్యంత విలువైన దానిని ప్రతిఒక్కరు

ఉపయోగించుకుంటారని ప్రతిగ్రూప్   కి పంపుతారని  కోరుకొoటూ...


Regards 


Ajeeth.D 


Lokah Samastha Sukino Bhavantu

ఒక సూటి ప్రెశ్న

ఈ పోస్ట్ ఆసాంతం శ్రద్ధగా చదవండి. 


నేను అందరికి ఒక సూటి ప్రెశ్న వేయ దలుచుకున్నాను అదేమిటంటే మీరు లక్షల్లో ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి సమర్ధులా? 

మీ జవాబు సమర్దుడిని అయితే మీరు ఈ పోస్టు చదవాల్సిన పని లేదు 

ఒక వేళా మీ జవాబు నేను సమర్దుడిని కాదు నాకు స్వల్ప ఖర్చుతో నా ఆరోగ్యం కాపాడుకోవాలి అన్నది మీ జవాబు అయితేనే ఈ పోస్టు చదవండి. 

నేను మీకు ఒక మందు పేరు చెపుతున్నాను ముందే చెపుతున్నాను అది కరోనాకు మందు కాదు.  మీరు అడగవచ్చు అటువంటప్పుడు ఎందుకు చెప్పటం అని.  నాకు చెప్పండి వాక్షీనులు అదేనండి 

కవిషీల్డ్, కావాక్సీన్, స్పుటినిక్ వి, ఫైజర్ ఇవి కరోనాకి మందులా అక్షరాలా అవి మందులు కావు.  మరి మనమందరము లైనులు కట్టి మరి ఎందుకు తీసుకున్నాము.  వాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా వస్తుందని అన్నారే ఆ విషయం తెలియదా మీకు.  తెలుసు కానీ వాక్సిన్ తీసుకున్న వారికి ప్రమాదం తక్కువ అని అనటం వలన మనమందరం వాక్సిన్ తీసుకున్నాం. 

నేను చెప్పే మందు వాక్సిన్లాగ  పనిచేయదు. మరైతే ఎందుకు తీసుకోవాలి అనే సందేహం వస్తుంది. 

ఒక రైతు చేనులో రోజు రాత్రిపూట పశువులు పడి పంటను పాడు చేస్తున్నాయి అనుకోండి అప్పుడు ఆ రైతు ఏమిచేస్తాడు. తన చేనుకు ఒక దట్టమైన కంచ కడతాడు. ఆ కంచ పశువులను ఆపుతుంది.  అట్లా అని పూర్తిగా కంచెమీద ఆధారపడితే ఏదో ఒకరోజు బలమైన పశువు కంచెను కూడా   దాటి  రావచ్చు. కానీ కంచ చాలావరకు రక్షణ కలిగిస్తుంది. నేను చెప్పే మందు కూడా కంచ లాంటిది,  దీనిని క్రమం తప్పకుండ వాడితే మీ శరీరాన్ని ఒక కంచె లాగ కాపాడుతుంది. 

ఇప్పుడు మందు ఏమిటి అది యెట్లా పనిచేస్తుంది, ఎలా వాడాలి తెలుసుకుందాము. 

చావనప్రస్:(CHEVANAPRAS) దీనిని చేవనుడనే మహర్షి కనుగొన్నదని చెపుతారు.  ఆ మహర్షి వంశంలోనే నేను పుట్టానని చెప్పటానికి నేను సంతోషిస్తున్నాను. 

ఈ మందు ఒక లేహ్యం రూపంలో దొరుకుతుంది. దీనిని రోజుకు ఒకటి లేదా రెండు చెంచాల మోతాదులో ఉదయం, సాయంత్రం గోరువెచ్చని పాలతో కానీ, నీళ్ళతోకాని తీసుకోవాలి. (దీనిలో చెక్కర సంబంధ పదార్ధాలు ఉండటం వలన దీనిని షుగరు వ్యాధి గ్రస్తులు వైద్యుల పరివేక్షణలో మాత్రమే సేవించాలి) 

ఈ మందు ఒక చక్కటి టానిక్ ఇది శరీరానికి దృఢత్వము, ముఖ్యంగా ఊపిరితిత్తుల దృఢత్వము,  చేకూరుస్తుంది. ఈ ముందుకు గుర్తించ తగిన సైడ్ అఫక్ట్స్ లేవనే చెప్పాలి.  కానీ మోతాదు మించి వాడితే కొంత యిబ్బంది కలగ వచ్చు.  ఒకరకంగా చెప్పాలంటే అన్నివిధాల సేఫ్ డ్రగ్. 

అనేక ఆయుర్వేద కంపెనీలు ఈ మందుని తయారు చేస్తున్నాయి.  మీకు నచ్చిన కంపనీ మందు కొనవచ్చు. పతంజలి కంపనీలో కూడా దొరుకుతుంది. 

ఈ మందు 500 గ్గ్రాములు, 1 కిలో సీసాలలో లభిస్తుంది. మీరు కిలో సీసానే తీసుకోండి. 

రేపటినుండే చవనాప్రాస  వాడటం మొదలు పెట్టండి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. 

నేను ఒక ప్రాక్టీసింగ్ న్యాయవాదిని నా పని వివిధ న్యాయస్థానాలలో కేసులు వాదించటం మాత్రమే నాకు వున్న డిగ్రీలు ఆ పని చేయటానికి మాత్రమే ఉపకరిస్తాయి.  

నేను డాక్టర్ని కాదు. కానీ నాలో వున్న స్వల్ప వైద్య జ్ఞానంతో ఈ పోస్టు వ్రాస్తున్నాను. నేను మీకు మందులు సూచించటానికి నాకు ఏరకమైన అర్హత లేదు. గమనించగలరు 

*శ్రీ నరసింహావిర్భావం

 *ప్ర‌హ్లాదోపాఖ్యాన‌ము*

*శ్రీ నరసింహావిర్భావం*


బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి.


"ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును,  కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.


ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. 


అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో) చీల్చి చెండాడాడు.


ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.


స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.


మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. 


శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.


"స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు. 


"నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు) పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి.


శంకరుడు, బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని ప్రస్తుతించారు. "దేవ దేవా! నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారికి యమునిగురించిన భయముండదు" అన్నాడు బ్రహ్మ. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.


ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు.


శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సంహారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సంచారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారము తోడనే భయము గల్గని లోకము జెందు భూవరా!

ఆధునికత మాయలో

 ఇంటి ముందు చెట్టు పూల చేట్లుపోయి 

ఇంట్లో A.C వచ్చింది.


ఇంటి బయట పొయ్యి పోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది.

ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది.


చేతి. నూలు బట్ట, జనూమూ సంచీ పోయి ప్రతి ఓక్కటి ప్లాస్టిక్కు మయం ఐంది. ప్లాస్టిక్కు తో మానవ జీవితం అల్లకల్లోలం ఐపోతుందని తేల్య్సుకోలేకపోతుండు


ఇంటి ఆవరణలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది.


ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది.

ఒంట్లో బద్దకం చేరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అయింది.


ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయింది.

ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయింది.


ఇంటిముందు రంగవల్లులు పోయి పెయింటింగ్ లు వచ్చాయి.

ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాధలయ్యారు.


ఇంటికి దూరం గా ఉన్న మరుగుదొడ్లు ఇంట్లో ఎటాచ్డు బాత్రూమ్స్ అయ్యాయి.


అమ్మ,నాన్న,అత్త,మామ,బాబాయ్,పిన్ని పిలుపులు మామ్, డాడ్,అంటీ,అంకుల్ గా మారాయి.

శరీరానికి రాసే సున్ని పిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి.

జుట్టుకు పెట్టుకొనే కుంకుడుకాయలు పోయి షాంపూలు అయ్యాయి.

గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి.

వంట చేసుకొనే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్,ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి.


ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరచి పోయి వీధిలో 

మెడికల్ షాపులకు వలసకట్టాము.

శరీరాన్ని కప్పుకొనే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి.

ముఖానికి రాసుకొనే పసుపు,మీగడ పోయి మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి.

పొడుగైన వాలుజాడలు కొత్తిమీర కట్టలయ్యాయి.


చేతికి అందంగా పెట్టుకొనే గోరింటాకు పోయి మెహిందీ కోనులయ్యాయి.

కుటుంబం కలిసి జరుపుకొనే పండుగలు,పబ్బాలు 

వాట్సప్ స్టేటస్ గా మారాయి.

సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు పోయి డెస్టినేషన్ పెళ్ళిళ్ళు వచ్చాయి.

ఎడ్లబండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి.

పచ్చని పొలాలు


 ఫ్యాక్టరీలు,భవంతులయ్యాయి.

కుటుంబంలో అనుబంధాలు ఆర్ధిక సంబంధాలయ్యాయి.


ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి.

మనిషిలో మంచి,మానవత్వం పోయి మోసం,ద్వేషం పెరిగాయి.

సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది.

డబ్బే పరమావధిగా,వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షషుడయ్యాడు.

నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా,ఆనందంగా సాగేది..

నేటి మనిషి జీవితం


 ఒత్తిడి,ఆందోళనలు,

అనారోగ్యంతో సాగుతుంది..

ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి 

మన గొయ్యిని మనమే తవ్వుకున్నాము.....

అన్ని పుస్తకాలను పిడిఎఫ్ రూపంలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

 1 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు అన్ని పుస్తకాలను పిడిఎఫ్ రూపంలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

  మీకు కావలసినదాన్ని డౌన్‌లోడ్ చేయండి.

 మీ ఇంట్లో మీకు, విద్యార్థులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే, వారికి ఈ లింక్ పంపండి.

 లింక్ క్రింద ఇవ్వబడింది.


 http://cart.ebalbharati.in/BalBooks/ebook.aspx

, కృష్ణపట్నం శ్రీ ఆనందయ్య గారు ఇచ్చు కరోనా ఔషధంలో వాడు మూలికల పైన విశ్లేషణ

 నెల్లూరు , కృష్ణపట్నం  శ్రీ ఆనందయ్య గారు ఇచ్చు కరోనా ఔషధంలో వాడు మూలికల పైన నా సంపూర్ణ విశ్లేషణ  -  2 . 


 

 * నల్ల జీలకర్ర  - 


     ఇది కఫము , జ్వరము , శిరోరోగము హరించును . దీనిని ఒక గుడ్డలో వేసి మూటకట్టి వాసన చూచుచుండిన పడిసము , శిరోభారం , తలనొప్పి తగ్గును. 


 *  తోక మిరియాలు  - 


       వీటికి చలువ మిరియాలు అని మరొక పేరు కలదు . కొద్దిగా కారం మరియు చిరుచేదుగా ఉండును. కఫము , నోటి యందలి దోషాలను పోగొట్టును . 


 * పట్టా  - 


      దీని విషయంలో చాలా మంది బిర్యాని ఆకుగా పొరబడుతున్నారు . నిజానికి పట్టా అంటే దాల్చిన చెక్క . వాడుక బాషలో లవంగ పట్టా అని కూడా పిలుస్తారు . ఇది కఫాన్ని , వాతాన్ని హరించును .దగ్గు పోగొట్టును . గొంతునందలి  కఫాన్ని పోగొట్టును . 


 *  మారేడు ఇగుర్లు  - 


      ఇది కఫమును పోగొట్టును , వాతము , ఆమము పోగొట్టును . 


 * నేరేడు ఇగుర్లు  - 


       ఇది ఆయాసం , కఫం , దగ్గును పోగొట్టును . క్రిమిదోషమును హరించును . శోషను హరించును . 


 * పల్లేరు  - 


       ఇది కఫాన్ని హరించును . గుండెజబ్బు పోగొట్టును . 


 *  ముళ్ల వంకాయ  - 


       ఇది కారముగా ఉండును. దురదను పోగొట్టును . ఇది అతిగా వాడరాదు. రక్తము నందు వేడి పెంచును .  


 *  జాజికాయ  - 


        ఇది శరీరమున  మొదట వేడిచేసి చల్లబరుచును. క్రిమిరోగాన్ని హరించును . శరీరం ఉబ్బు పోగొట్టును . కఫాన్ని హరించును . అధిక మోతాదులో ఇవ్వకూడదు. విపరీతముగా వేడిని కలుగచేయును . 


 *  నేల ఉసిరి  - 


       ఇది దగ్గును , కఫము , దురద , గాయమును హరించును . ఆయాసాన్ని హరించును . ఎక్కిల్లు నివారణ అగును. 


 * గుంటగలగర - 


        ఇది కారముగా , వేడిగా , కఫాన్ని , వాతాన్ని హరించునదిగా ఉండును. క్రిమిరోగాన్ని హరించును . ఆయసం నివారణ అగును. దగ్గును హరించును . శిరోసంభంధ దోషాలను పోగొట్టును . 



         శ్రీ ఆనందయ్య గారు తయారు చేసిన కరోనా ఔషధములో ఉపయోగించు మూలికలు అన్నియు శ్వాస సంబంధ దోషాలను పోగొట్టి శరీరంలో ప్రాణశక్తిని పెంపొందించేవే . 




                    కాళహస్తి వేంకటేశ్వరరావు 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                             9885030034

గోమాత_జననం_వైభవం

 #గోమాత_జననం_వైభవం👍💐💐

=================

ఆవు పుట్టుక గురించి శతపథ  బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.


 ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.


 ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు.

సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు.


.‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’ 


ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. 


క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.

వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి. - స్కాంద పురాణము.


గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.

‘‘ధేనునా మస్మి కామధుక్’’ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.


సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!


స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.


గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.

ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.


‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది. గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే.


జై గోమాత 

(సేకరణ)

భగవంతుడు అంటే

 రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా... 

భగవంతుడు అంటే ఏమిటి? 

అంటే.....

ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు. 


కాబట్టి ఓపిక చేసుకుని... 

ఈ చిన్న కథను చదవండి. 


ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి. 

అవి... 


1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

2.దేవుడు ఎక్కడ ఉంటాడు? 

3.దేవుడు ఏం చేస్తాడు? 


ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా  సరైన సమాధానం దొరకలేదు.


తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, 

శాస్త్రకారులను, 

మేధావులను ఆహ్వానించాడు.

తాను మూడు ప్రశ్నలు వేస్తానని, 

వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. 

సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. 

దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.


ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.

రాజాస్థానం చేరుకొన్నాడు. 

రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.


పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు.

‘చెప్పేవాడు గురువు, 

వినేవాడు శిష్యుడు. 

గురువు పైన ఉండాలి, 

శిష్యుడు క్రింద ఉండాలి’ 

అని కండీషన్ పెట్టాడు . 


దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. 

పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. 


‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి. 


మొదటి ప్రశ్న

దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.


వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.


మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.

‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.


ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.


మరి ఇక రెండవ ప్రశ్న.... 


దేవుడు ఎక్కడ ఉంటాడు? 

అన్నాడు రాజు.


‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. 

పాలు తెచ్చారు.

‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.


‘పాలను బాగా మరుగబెట్టాలి. 

వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. 

పెరుగు సిద్ధం అవుతుంది. 

దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.


‘సరిగ్గా చెప్పారు మహారాజా! 

అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, 

మనస్సు అనే తోడు వేసి, 

స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, 

సాధన అనే కవ్వంతో చిలికితే 

జ్ఞానం అనే వెన్న వస్తుంది.

ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి.

సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.


ఇక చివరి ప్రశ్న. 

దేవుడు ఏం చేస్తాడు? అని.


నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.

క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. 

పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.

సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, 

దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.


సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. 

పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.  


శుభం భూయాత్! 🙏


*మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము..*

*మంచిని నేర్చుకుందాము..*

*మంచిని ఆచరించుదాము..*

*మంచిని అందరికి పంచుదాము...*

Yejurveda Sandyavandan

 https://drive.google.com/file/d/16dS3ScD7CkyraEjuEgzhjJrq2FusAPVh/view?usp=drivesdk

వైశాఖ పురాణం - 15 వ అధ్యాయము

 _*వైశాఖ పురాణం - 15 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*వైశాఖవ్రత మహిమ*



☘☘☘☘☘☘☘☘☘



నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ !  వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు ? రాజస , తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని యడిగెను.


శ్రుతదేవుడును మహారాజా ! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను , పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామసగుణప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్విక కర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును.


వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో నుత్తముడు. కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు , బ్రహ్మజ్ఞాని , అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను.


అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్ట మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను , మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను , యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను , గంధములను , ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును , సాయంకాలమున పానకమును , తాంబూలమును , కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్లనీడలయందు , ఇంటి ముంగిళ్లయందు మండపములయందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి ఇదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను.


అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా ! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మియమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.


వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా ! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు , పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము. వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా ! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధికకర్మకు అధికఫలము , స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును . భక్తిలేని కర్మయే అధికమైనను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా ! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా ! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్వకముగ నాచరింపుము. నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.


ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహిష్కరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను , పుత్రుడైనను , భార్యయైనను , ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును. చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని సిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు , బాలురు , పురుషులు అందరును ఇహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.


ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయట కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము , ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.




_*వైశాఖపురాణం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం*_

*శ్రీ మహాభాగవత పోతన

 *శ్రీ మహాభాగవత పోతన మణిపూసలు* 


6⃣9⃣5⃣1⃣


శిశువు కృష్ణుని జంపుటకును 

కంసుడు పంపెను పూతనను 

గరళస్తని నివ్వగా

చేతనము హరించి పీల్చెను


6⃣9⃣5⃣2⃣


మూడు నెలల బాలకుడయినను 

యా శకట నిశాటుని జంపెను 

వికటముగ నిజపదాహతి 

భక్త నికరావనుండాయెను 


6⃣9⃣5⃣3⃣


ముద్దుల కొమరుని 

వ్రేతల 

రద్దులకై తల్లి ఱోల 

రజ్జున గట్టగ బద్దులకు 

మిన్నును ముట్టిన మద్దుల 


6⃣9⃣5⃣4⃣


వడి గూల్చెను జన సమాజము పొగడన్... 


చరాచర సమస్తంబు

ప్రాణజా తాటవంబు 

నది నద్యద్రి పయోనిధి 

అఖిల లోక జాలంబు 


6⃣9⃣5⃣5⃣


మహాశ్చర్యంబు వాటిల్లగను 

నమ్మ జాలక యశోద బిడ్డను 

తననోరు తెఱిచి చూపించే 

సమస్తమంత తల్లికి జూపెను 


............✍వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్, సిద్దిపేట.

కరోనా ఎందుకొస్తోంది? ఎవరికొస్తోంది?

కరోనా ఎందుకొస్తోంది? ఎవరికొస్తోంది?


ప్రతిరోజూ ఎంతోమంది తెలిసినవాళ్లు పోతున్నారు. ప్రతిరోజూ ఎన్నో చావు వార్తలు వింటున్నాం. ఎక్కడ చూసినా భయం రాజ్యమేలుతోంది. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఇదంతా చూస్తూ, "అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.


'వైరస్' వల్ల వస్తున్నది'


చాలామంచి జవాబు.


'మరి వైరస్ అందర్నీ  కాటేయడం లేదేంటి?'


'ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'


 ఇది కూడా చాలామంచి జవాబే. 


'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా? ఇదేంటి?'


'గాలిలో వస్తోంది'


అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?


'రోగనిరోధకశక్తి లేనివాడికి వస్తోంది'


'రోగనిరోధకశక్తి ఎందుకు తగ్గుతోంది?


'తెలియదు'


ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం. 


'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'


మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్నవాడికి ఎందుకని రావడం లేదు?


నో ఆన్సర్


'మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ కొనితెచ్చుకున్నాడు'


'మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్నవాడికి ఎందుకని రాలేదు?'


మళ్ళీ నో ఆన్సర్


'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'


'రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?'


మళ్ళీ నో ఆన్సర్


చివరకు ఇలా జవాబు వస్తుంది.


'కాయకష్టం చేసేవాళ్లకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు'


ఏతావాతా తేలిందేమిటి? ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు.  ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు. డా || హన్నేమాన్ ఈ మాటను రెండు వందల ఏళ్ళక్రితం చెప్పాడు. ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఈ మాటను చెప్పారు. అంతేగాక ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో కూడా చెప్పారు. ఏం చేస్తుంటే అది క్షీణిస్తుందో కూడా చెప్పారు. వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడనుభవిస్తాడు? అందుకే మంచి చెప్పినా ఎవడూ వినడు. వినలేడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు. కనుక వాడి ఖర్మ వాడిని వెంటాడుతుంది. గొంతు పట్టుకుంటుంది. తీసుకుపోతుంది. అదంతే !


ఇప్పుడు విషయంలోకొద్దాం.


నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని గ్రహించాను గనుక. నేనమెరికాలో ఉన్నపుడు ఒక విషయం గ్రహించాను. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ. ఎందుకని?


వినండి మరి.


స్టోర్స్  లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది.  దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసెసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన, కుండలో వండితే జరిగే ప్రక్రియ వేరు. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది.  ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. 


చనిపోయిన శవాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి? అలాంటి శవాలను తెచ్చి, కనీసం వాటిని కట్టెలమీదకూడా ఉడికించకుండా, ఆక్సిజన్ లేని, అదసలు అవసరంలేని, మైక్రో వేవ్స్ క్రింద ఓవెన్లో ఉడికిస్తే ఏమౌతుంది? వాటిల్లో ఏయే మార్పులొస్తాయి? తినేవాడికి   కాన్సర్లు రాక ఏమౌతుంది? చెప్పండి.


ఈరోజుల్లో, ఏ పూటకాపూట, ఏరోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు? చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏరోజుకు ఆరోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంటమీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యదానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.


జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు తెలుసా? ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు. ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు. దానికితోడు, వాడు ఫ్రీగా ఆఫర్లో పంపించే కూల్ డ్రింక్ ఉండనే ఉంటుంది. అది యాసిడ్. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?


యాసిడ్ తో కడగాల్సింది టాయిలెట్ ని. పొట్టని కాదు. ఆఫ్కోర్స్, ఈ రోజుల్లో టాయిలెట్ కమోడ్ కీ మన పొట్టకీ పెద్ద తేడా ఉండటం లేదనుకోండి. ఇంకా చెప్పాలంటే కమోడే శుభ్రంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు క్లిన్ చేస్తాం కాబట్టి.  మన పొట్టే దానికంటే అసలైన దరిద్రం !


ప్రతిరోజూ చెమటపట్టేలాగా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఒకరినొకరు చూసుకుంటూ కులుక్కుంటూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు? ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్ము వ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాదిపాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి. మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?


అసలు కనీస వ్యాయామమంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు. పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ  ఉండటం, టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం. లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం.  ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?


ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం. అక్కడకూడా డబ్బులు పారేసి పెద్ద ఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం. అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం. దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.


వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను. ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన  శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనంమీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ . బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే. ఇది మానవజాతి  చేతులారా చేసుకుంటున్న ఖర్మ కాకపోతే మరేంటి? 


సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు సర్వనాశనం అవుతున్నారు. అవండి. మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు.


అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా? మనకు ఓవెన్లెందుకు? అవసరమా? మనకు జొమాటోలెందుకు? అవసరమా? అమెరికావాడి తిండి మనకెందుకు? అవసరమా? రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా? అర్ధరాత్రిళ్ళు, తెల్లవారుఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా? ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజములైన పనులు, ప్రకృతికి వ్యతిరేకమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?


పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా మనకు?


ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే  ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.


ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలేబాగుంది' అనుకుంటూ  మొహానికి మాత్రం క్రీములు పూసుకుంటూ, ఒళ్ళు అందరికీ చూపించుకుంటూ బ్రతుకుతున్న  ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.


ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?


మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులు ముందున్నాయి. కూచున్నవాడు కూచున్నట్టు, నుంచున్నవాడు నుంచున్నట్టు, నడుస్తున్నవాడు నడుస్తూనే చనిపోయే రోజులు ముందున్నాయి. బ్రహ్మంగారు వ్రాసినది అబద్ధం కాదు ! కాకపోతే బ్రహ్మంగారి గుడి కట్టించి పూజించేవాడు కూడా ఆయన చెప్పినట్టు బ్రతకడం లేదు. ఆయన ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నాడు. మళ్ళీ ఆయన భక్తుడినని చెప్పుకుంటున్నాడు. అదీ అసలైన వింత !


బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు. పోగాలం వచ్చినపుడు ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది?


కానివ్వండి. !

జీవితాన్ని నిజంగా జీవించగల ఓ శ్రేయోభిలాషి మాటలు గమనించగలరు🙏

*ల‌క్ష్మీ నృసింహ క‌రావ‌లంబ‌స్తోత్రం

 *ల‌క్ష్మీ నృసింహ క‌రావ‌లంబ‌స్తోత్రం*



ఆది శంకరాచార్యుల వారి

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము


శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే

భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే

యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి

సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత

లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస

లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్


సంసారసాగర విశాల కరాళకామ

నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య

మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారఘోరగహనే చరతో మురారే

మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య

ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారకూప మతిఘోర మగాధమూలం

సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య

దీనస్య దేవ కృపయా శరణాగతస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత

నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య

ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర

దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః

నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారజాలపతితస్య జగన్నివాస

సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ

ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ

శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్

ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారదావ దహనాకుల భీకరోగ్ర

జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య

త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారసాగర నిమజ్జన మహ్యమానం

దీనంవిలోకయ విభో కరుణానిధే మామ్

ప్రహ్లాదఖేద పరిహార పరావతార

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా

భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ

ప్రాణప్రయాణభవభీతినివారణేన

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ

సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ

సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


బద్ధ్వా కశై ర్యమభటా బహు భర్త్సయంతి

కర్షంతి యత్ర పథి పాశశయై ర్యదా మామ్

ఏకాకినం పరవశం చకితం దయాళో

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


అంధస్యమే హృతవివేక మహాధనస్య

చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః

మోహాంధకారకుహరే వినిపాతితస్య

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో

యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప

బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


ప్రహ్లాద నారద పరాశర పుండరీక

వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస

భక్తానురక్త పరిపాలన పారిజాత

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ

మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయహస్తముద్రాం

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ

మాదిత్యరుద్ర నిగమాది నుత ప్రభావమ్

త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభృంగం

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


వారాహ రామ నరసింహ రమాదికాంతా

క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య

హంసాత్మకం పరమహంస విహారలీలం

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


మతా నృసింహశ్చ పితా నృసింహ:

భ్రాతా నృసింహశ్చ సఖానృసింహ:

విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:

స్వామీ నృసింహ: సకలం నృసింహ:


ప్రహ్లాద మానససరోజ విహారభృంగ

గంగాతరంగధవళాంగ రమాస్థితాంగ

శృంగార సంగర కిరీటలసద్వరాంగ

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్


శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య:

స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్


సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో

లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా

యన్మాయ యార్జితవపు:ప్రచుర ప్రవాహ

మగ్నార్త మర్త్యనివహేషు కరావలంబమ్


లక్ష్మీనృసింహ చరణాభ మధువ్ర తేన

స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ

శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ

తాపత్రయోపశమనాయ భవౌషధాయ

తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ

క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే

         *****

లక్ష్మీవాన్

 *లక్ష్మీవాన్..*


అససాదాధ లక్ష్మీవాన్ రాక్ష్షసేంద్ర  ని వేశనం ;  ఈ శ్లోక పాదం సుందరాకాండ లో మూడు చోట్ల అంటే 6/2, 6/28 & 9/4 శ్లోకాల్లో  ఉంది. 24,000 ల శ్లోకాలు వ్రాసిన వాల్మీకి కొత్త పాదం వ్రాయలేక అదే పాదాన్ని 3 సార్లు వ్రాసాడను కుందామా? పోనీ అర్థం ఏమైనా కొత్తదనం ఉందా అంటే అదీలేదు.  ఒక ఇంట్లోకి ఒకడు ఒకసారి వెళ్తాడు. వరస గా అదే ఇంట్లోకి మూడుసార్లు వెళ్ళాడు  అని వ్రాయడం మెందుకు. 


 రామాయణం చదివే వాళ్ళు కొన్ని పదాలు  చూసు కో కుండా అర్థం చేసు కో కుండా ముందుకు పోతారేమో అని వాల్మీకి కి భయం. ఆయన ఏదో పదం గురించి ఇక్కడ కంగారు పడ్డారు.  ఏదైనా పదం తప్పు గా వాడినట్లుగా కనపడేటట్లు చేసి తరవాత దానికి సరైన వివరణ చూపించడం వాల్మీకి కి ఓ సరదా.  ఈ శ్లోకం లో ఏ పదం వాల్మీకి నొక్కి చెబుతున్నాడో మనం చూడాలి. 

 

Repitition తప్పే గాని అది ఇక్కడ ఒక purpose serve చేస్తుంది.   మన దృష్టి ఆకర్షించ డానికి చేసిన పనియిది. జయత్యతి బలో రామో శ్లోకం కూడా ఆంజనేయుడి ద్వారా repeat అవుతుంది. దాని importance చెప్పడానికే వాల్మీకి అలా repeat చేశాడు. 


ఇక అససాదాధ లక్ష్మీవాన్ దగ్గరికి వద్దాము. వేదాంత పరిభాష తెలిసిన వాళ్లకు అధః అనే పదానికి ఉన్న  ప్రాముఖ్యత తెలిసే ఉంటుంది. అధాతో బ్రాహ్మ జిజ్ఞాస అన్నదానికి వ్యాఖ్య వ్రాస్తూ ఆది శంకరులు ఈ పదానికి ఇంత పొడుగు అర్థం వ్రాశారు. అధః అంటే అంతట, పిమ్మట, దాని తరవాత అని అర్థం. కాబట్టి తరవాత పదాన్ని మనం చూడాలి. లక్ష్మీవాన్ పదం జాగ్రత్త గా చూసుకో వాలి. ఈ పదాన్ని ఆంజనేయుడి కి విశేషణం గా వేశారు.  


ఇలాగే చాలా సార్లు లక్ష్మీవాన్ / శ్రీమాన్ పదాలు విశేషణం గా లక్ష్మణుడికి విభిషణుడికి కూడా వాల్మీకి చాలా చోట్ల వాడాడు. వాళ్ళు ఇద్దరూ పుట్టడమే రాజుల ఇండ్లలో పుట్టి డబ్బు లో పెరిగారు. లక్ష్మీవాన్ అంటే వాళ్లకు పరవాలేదు. ఆ పదం ఆంజనేయుడి కి ఎట్లా అన్వ యిస్తుంది అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న పుట్టడానికే 3 సార్లు ఒకటే  పాదం వ్రాయడం. మనకు ఒకసారి చెబితే అర్థం కాదని వాల్మీకి కి బాగా తెలుసు.


ఆంజనేయుడి పుట్టుక, పెరగడం అడవుల్లో జరిగింది. పైగా వాలి దగ్గర కాకుండా సుగ్రీవుడి దగ్గర ఉన్నందున పూర్తి దరిద్రం లోనే ఉన్నాడు. ఆయనకు ఆభరణాలు ఉన్నట్లు కూడా రామాయణం లో వర్ణన లేదు.     ఈ యన శివాంశ లో పుట్టిన వాడు. శివుడి లక్షణాలు చాలావున్నాయి. దిగంబరుడు కాదు కానీ ఆయనకు పట్టు పీతాంబరాలు మాలలు లేపనాలు వంటివి లేవు. ఆయనకు విశేషంగా సంపదలు లేవు. ఇంక లక్ష్మీవాన్ ఏమిటి. అర్థం పర్థం లేకుండా ఊరికే వ్రాసిన పదం అనుకుంటామని వాల్మీకి తన విలక్షణ మైన పద్ధతి లో ఒక నొక్కు నొక్కాడు. 9 వ సర్గ 8 వ శ్లోకములో కుబేరుడి ఇంట్లో ఉన్న సంపదలూ ఇంద్రుని సంపదా రావణుడి ఇంట్లో ఉన్నాయి అని వ్రాస్తూనే  అవేమీ లేని ఆంజనేయుడిని పట్టుకుని లక్ష్మీవాన్ అనడం ...  ఇదీ మనం పరిష్కరించ వలసిన సమస్య.


వాల్మీకి ఇక్కడ మనకు చెప్పదలుచుకున్నది అసలైన  ఐశ్వర్యం అంటే ఏమిటి అని.  వేదాంత సంబంధం లో భక్తి జ్ఞాన వైరాగ్యాలను మాత్రమే ఐశ్వర్యం గా లెక్కకడతారు.  ఇంకోదాన్ని ఐశ్వర్యం అనరు. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అని ఉత్పత్తి.  భక్తి జ్ఞాన వైరాగ్యాలు పుష్కలం గా ఉన్నవాడు అవితప్ప మరోటి లేని వాడు ఆంజనేయుడు. ఇదీ ఆయన తత్వం. అందువల్ల ఆయన లక్ష్మీవాన్ అయ్యాడు. భౌతిక సంపద ల కూ లక్ష్మీవాన్ అవడానికీ వాల్మీకి దృష్టి లో సంబంధం లేదు. వాల్మీకి మనకు హనుమ గురించి చెప్పదలుచు కున్నది ఇదే. 


ఈ పదానికి ఈ అర్థం అని తెలిసింది కనుక లక్ష్మణుడికి విభిషణుడికి కూడా మిగతా అన్ని చోట్లా అవే అర్థాలు వర్తిస్తాయి. 


*విజ్ఞప్తి* : 


గోరఖ్ పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వాల్మీకి రామాయణం..మరియు.. వ్యాస భాగవతం సంస్కృత మూలం తెలుగు లిపి లో  అమ్ముతున్నారు. మంచి font మంచి print.  చదివితే అసలు కథా తెలుస్తుంది పారాయణ ఫలం కూడా వస్తుంది. సంస్కృతం రానక్కర లేదు. తెలుగు తాత్పర్యం తో సహా వున్నాయి.    .....


*పవని నాగ ప్రదీప్.*

*98480 54843*

భగవంతుని ఆరాధన

భగవంతుని ఆరాధన ప్రకృతి ఆరాధన. జీవ లక్షణం ప్రకృతియే. ప్రకృతిని తెలియుట జీవ లక్షణము తెలియుటయే. పంచభూతాత్మక శరీరము ప్రకృతి. దానికి మూల కారణము భూమి. యిది ప్రకృతియని తెలిసి తిరిగి దానిలో లీన మగుట మాయ. తెలిసి తటస్థంగా వుండుట ఙ్ఞానం. ఎదిరించే శక్తి లేదు. దానినుండి కొంత వరకే రక్షణ. అగ్ని వలన రక్షణ లేదు. ఏరూపంలోనైననూ అది మనల్ని ప్రభావితం చేయవచ్చు. అది మనతలోకూడ వున్నది కనుక. వాయువును ఎదిరించలేము. దాని వేగం కొలతకు తెలియదు. శబ్దం కొలత తెలియదు. అమితమైన శబ్దం ఙ్ఞానమునకు మాత్రమే తెలియును. అదియే అన్నింటికి మించిన భగవతత్వం.ఏదైతే తెలియదో అది భగవతత్వం. చెవులకు తెలియదు. అవి అన్నియు పరిమితితో వుపయెూగం జీవ లక్షణము. పరిమితి దాటిన వినాశనం. ఇన్నింటికి మనిషియే సూత్ర ధారుడు. దీనిని నమకం చమకం చైవ పురుష సూక్తం చ యత్ విదుః. అకాయెూ నిర్గుణో హ్యేషా తన్మేమనః శివసంకల్పమస్తు. కాలము గుణము లేని హవిస్సు కాంతి రూపంలో ప్రకృతి రూపంలో గుణము కాయముగా, శరీరముగా మారుటను తెలియుటయే విద్ అనే వేద శబ్దం.ఏతత్ విదు వేదం. విద్ శబ్దం కూడా ఇ వ్యాప్తి కావున వి అయినది. ఆంగ్లంలో వి అనే సంస్కృతంలో వి రెండును వకే అర్ధంమని దీని శబ్ధం చిహ్నం అధోకోణమని దాని లక్షణము ప్రకృతి తత్వమని తెలియవలెను. ప్రకృతి రూప జీవ తత్వమని అభిషేక మంత్రము ద్వారా తెలియుటయే శివతత్వమైన జీవలక్షణము.యిది సృష్టి రహస్యమును చెప్పి ఆసృష్టిలోనే లీన మగుట. యా సృష్టిః సృష్టిః ఆద్యాః అని కాళిదాసు వివరణ. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*దత్తపాదములు..*


*(ముప్పై ఎనిమదవ రోజు)*


ఫకీరు మాన్యం లో ఆశ్రమ నిర్మాణ స్థలానికి చేరుకున్న శ్రీ స్వామివారు..ఆ ప్రక్కరోజు శ్రీధరరావు దంపతులను వచ్చి ఒకసారి కలువమని చెప్పి పంపారు..ప్రక్కరోజు ఉదయానికి శ్రీధరరావు ప్రభావతి గార్లు వచ్చేసారు..ఆసరికి శ్రీ స్వామివారి తాత్కాలిక నివాసం "పూరి పాక " సిద్ధమైపోయింది..అందులో రెండు కొయ్యతో చేసిన బల్లలు కూడా పెట్టారు..ఎవరైనా వస్తే కూర్చోడానికి..శ్రీధరరావు ప్రభావతి గార్లు వెళ్ళేసరికి..శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని ధ్యానం చేసుకుంటూ వున్నారు..


శ్రీధరరావు గారిని చూసి..నవ్వుతూ.."అన్నీ అమిరాయి..ఇక ఆశ్రమ నిర్మాణం దగ్గరుండి చూసుకోవచ్చు నేను!.." అన్నారు..ఆపై ఒక్కసారిగా శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు..


"ఈ స్థలంలో ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు ఉన్నాయి..మీరు చూసారా? " అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని.."లేదండీ..దత్తాత్రేయ స్వామి పాదముద్రలు మాకు తెలిసి ఇక్కడెక్కడా లేవే!.." అన్నారు..


"లేదు..లేదు..ఉన్నాయి..మీరు చాలా సార్లు చూసివుంటారు.. గుర్తుతెచ్చుకోండి.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీధరరావు గారికి చప్పున గుర్తుకొచ్చింది.."స్వామీ!..ఇక్కడికి దగ్గరలోనే..మన్నేటి ఒడ్డున పాదముద్రలున్న శిల ఉన్నది..అది ఎన్ని సంవత్సరాల నాటిదో తెలీదు కానీ..మా తండ్రిగారి చిన్నప్పటి నుంచీ చూసేవారట!..వారి తండ్రిగారు అంటే మా తాతగారు హయాంలోనే చూసారట!..మేము, మా మాగాణి పొలానికి ఈ దారిలోనే వెళుతూ ఉంటాము..ఎన్నో మార్లు చూసాము..కానీ, దానిని మాకు "శ్రీ సత్యనారాయణ స్వామి పాదాలుగా" చెపుతూ వుండేవారు..మా పిల్లలకు కూడా మేము అలానే చెప్పాము..కావాలంటే చూపిస్తాను.." అని..ప్రభావతి గారివైపు చూసి.."నువ్వు రాగలవా అక్కడిదాకా?.." అన్నారు..


"అమ్మను కూడా తీసుకువెళదాము..ఏమ్మా.. నువ్వు కూడా మాతో రా తల్లీ!.." అన్నారు శ్రీ స్వామివారు..


ఆశ్రమనిర్మాణ స్థలం నుండి గట్టిగా ఒకటి రెండు ఫర్లాంగుల దూరం లోనే మన్నేరు నది ప్రవహిస్తున్నది.. ఆ నది ఒడ్డున ఉన్న శిల వద్దకు శ్రీధరరావు గారు శ్రీ స్వామివారిని తీసుకెళ్లారు..


పాదముద్రలు చెక్కినట్లుగా ఉన్న ఆ శిలాఫలకాన్ని శ్రీ స్వామివారు తదేకంగా కొద్దిసేపు చూసి..అక్కడే కూర్చుని..ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు..సుమారు అరగంట గడచిన తరువాత..సమాధి స్థితి నుంచి బైటకు వచ్చి..


"అమ్మా!..ఇవి సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు..పశ్చిమ భారతం లో ఒక చోట చాలా ఎత్తైన ప్రదేశం లో ఇలానే శిల మీద ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు ఉన్నాయి..మళ్లీ ఇక్కడే ఆ స్వామి పాదముద్రలు ఉన్నాయి..ఈ భూమి ఒకప్పుడు దత్తక్షేత్రం..మరుగున పడిపోయింది..నా తపస్సుకు అనువైన స్థలంగా నేను పదే పదే ఎందుకు ఆరాటపడ్డానో తెలుసా?..నాకు ఈశ్వరుడి ఆజ్ఞ తో పాటు, ఆ దత్తుడి ఆదేశం కూడా అందింది కనుక..భవిష్యత్ లో గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతోంది తల్లీ ఈ స్థలం..శ్రీధరరావు గారూ ఈ పాదముద్రలున్న శిల ను భద్రపరచండి..ఆశ్రమ నిర్మాణం కాగానే అందులో ఉంచుదాము.." అన్నారు..ఆసమయంలో శ్రీ స్వామివారి ముఖం అత్యంత ఆనందంతో వెలిగిపోతోంది..


శ్రీ స్వామివారు  సాష్టాంగ నమస్కారం చేసి..భక్తి పురస్సరంగా ఆ పాదాలను తన చేతితో తడుముతూ.. ఆ చేతులను తన కళ్ళకు..హృదయానికి హత్తుకున్నారు..తమ కళ్ళముందు ఏదో ఒక మెరుపు లాంటి తేజం శ్రీ స్వామివారిని తాకుతూ వెళ్లినట్లు ఆ దంపతులకు గోచరించింది..ఆ వెలుగు చూడలేనట్లు చప్పున కళ్ళుమూసుకున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..


తాము ఎన్నో మార్లు ఆ దారంట వెళుతూ చూస్తున్న ఆ శిలాఫలకం పై ఉన్నవి సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి పాదముద్రలని ఆ దంపతులకు ఆ క్షణం వరకూ తెలియదు..శ్రీధరరావు ప్రభావతి గార్లు భక్తిగా ఆ పాదాలకు  మ్రొక్కారు..


అక్కడనుండి తిరిగి వచ్చేటప్పుడు శ్రీ స్వామివారు మౌనంగా వున్నారు..తానుంటున్న పూరి పాక లోకి వచ్చి..పద్మాసనం వేసుక్కూర్చుని.."అవధూతలకు.. సాధువులకు చేసిన ఉపకారం ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది..సంచిత పాపకర్మలను..వాళ్ళు నిష్కామంగా చేసిన ఆ సేవ క్షయం చేసి వేస్తుంది..జన్మ రాహిత్యాన్ని కలుగ చేస్తుంది..మీరు చేస్తున్న సేవ..పడుతున్న ఆరాటం..ఊరికే పోదు.. మీ ప్రారభ్దపు కర్మలు అనుభవించక తప్పదు..కానీ..ఉత్తమ గతులు లభించడం మాత్రం తధ్యం!.."అని చెప్పి.."మీరిద్దరూ కూడా ఈనాటి నుంచి నన్ను దత్తాత్రేయుడిగానే సంబోధించండి..అమ్మా..నువ్వు మాత్రం నన్ను నాయనా అని మామూలుగా పిలిచినా పలుకుతాను తల్లీ!.." అన్నారు..


శ్రీధరరావు గారు తమతో బండి వెనుక వచ్చిన మనుషులకు ఆనవాళ్లు చెప్పి..ఆ బండిలోనే ఆ పాదముద్రలున్న శిలను తీసుకురమ్మని పంపించారు..కొద్దీ సేపటికే "దత్తాత్రేయ స్వామి పాదాలున్న శిలాఫలకం" అవధూతగా మారిన ఈ దత్తాత్రేయుడి వద్దకు క్షేమంగా చేరింది..


నేటికీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో ఆ "దత్తపాదములు " భద్రంగా ఉన్నాయి.. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శించిన ప్రతి భక్తుడూ..ఆ "దత్త పాదములకు " ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసుకొని వెళ్లడం ఆనవాయితీ..ఎంతోమంది తమ కోర్కెలు కోరుకుంటూ..ఆ పాదాలకు ప్రణమిల్లుతారు..


ఒంగోలు కు చెందిన సుప్రసిద్ధ వైద్యులు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు (Suneel Kumar Reddy.L ) ఆ దత్త పాదములకు ఒక చిన్న గుడి ఏర్పాటు చేసారు..


శ్రీ స్వామివారి జటాఝూటం... సవరం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఆచార్య సద్బోధన

 *ఆచార్య సద్బోధన*


పేరు ప్రతిష్టలపై ఆశ ఆధ్యాత్మికతను నశింపజేస్తుంది. ప్రతీ పనిని పటాటోపం లేకుండా అణకువతో చేయాలి.


బాధలు, పీడలు మనలో నమ్రతను కలిగించితే అవి ఆశీర్వాదాలే కదా. సాధు మహాత్ములు తమకు అపకారం కలిగించాలని భావించే వారిని  అందుకనే ఉపకారులుగా తలుస్తూ ఆశీర్వదిస్తారు. 


కష్టాలు మనలను భగవదభిముఖం గావిస్తాయి. జీవితమంటేనే ఆరాటం, పోరాటం. ఈ పోరాటంలో భాగంగా మనల్ని మనం మెరుగు పరుచుకునేందుకు భగవంతుడు మన ఎడల కరుణతో కష్టాలను కలిగిస్తాడు. 


నిజమైన పరిపక్వత కలిగినప్పుడు మృదుస్వభావిగా, సరళశీలునిగా, సహనశాలిగా మనిషి రూపొందుతాడు.


*శుభంభూయాత్*

రీసెర్చ్ విజ్ఞానం sammeksha

 1. గత 50 ఏళ్లుగా వైద్య, చికిత్సా రంగంలో జరుగుతున్న రీసెర్చ్ విజ్ఞానం చాలావరకు ఖచ్చితమైనది కాదు. వారానికి ఒకసారి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని రీసెర్చ్ లో వెల్లడైతే, అదే టాబ్లెట్ ను రోజుకు 3 సార్లు వేసుకోవాలని రీసెర్చ్ లో చెప్పించి, లాభాలు చేసుకునేవి కంపెనీలు. డాక్టర్ల తో సెమినార్లలో అలాగే చెప్పించి, పేపర్లు పబ్లిష్ చేస్తే అదే సైన్స్ అని నమ్మితే అంత కంటే మూర్ఖత్వం లేదు.

2. గత 50 ఏళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మరి జబ్బులు, రోగులు ఎందుకు పెరుగుతున్నారు? రోగాలు వస్తున్నాయా లేక రోగులను సృష్టిస్తున్నారా ? రోగాలను నయం చేస్తున్నారా ? రోగులను దోచుకుంటున్నారా?

3. ఈ దేశంలో అయొడైజ్డ్ ఉప్పు అవసరం లేదు (ఒక్క హిమాలయ ప్రాంతాలకు తప్ప). గత పాతికేళ్లలో అయొడైజ్డ్ ఉప్పు అందరికీ రుద్ది, ప్రతి ఇంటా ఒకరు లేదా ఇద్దరు థైరాయిడ్ రోగులను సృష్టించింది ఎవరు మరి? అయొడైజ్డ్ ఉప్పు వాడితే మంచిదే ఐతే కోట్లకు కోట్ల రోగులు ఈ దేశంలో ఎందుకు థైరాయిడ్ రోగులు సృష్టించబడి, జీవితాంతం మందులు వాడేలా చేసింది ఏ రీసెర్చ్? ఏ సైన్స్? సైన్స్ పేరుతో అయొడైజ్డ్ ఉప్పును కోట్ల రూపాయల బిజినెస్ గా ఎలా మారింది? (కొందరు సినిమా ప్రచారకులు కూడా అయొడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలని ఊకదంపుడు ప్రచారం చేసినట్టు గుర్తు ఆ రోజుల్లో. కోట్లకు కోట్ల థైరాయిడ్ కేసులు ఇండియాలో పెరగడానికి వారు కూడా కారణమేనా?) అయోడిన్ సాల్ట్ వాడిన పట్టించి బీపీ థైరాయిడ్ జబ్బు ఎక్కువ కావడానికి ప్రధాన కారణం, కాబట్టి దయచేసి ఎవరూ అయోడిన్ సాల్ట్ వాడకండి, సముద్రపు ఉప్పు లేదా సైంధవలవణం వాడండి

వేప పుల్లలతో పళ్ళు రుద్దుకొని వేప నూనె రెండు చుక్కలు ముక్కులో వేసుకుని, చిన్న కొత్తిమీర-కట్ట జ్యూస్ ఉదయం పరగడపున తాగండి, థైరాయిడ్ సమస్యమీ శరీరం నుంచి పారిపోతుంది

నాకు థైరాయిడ్ లేదు ఆరోగ్యంగా ఉన్నానని భావన చేసుకోండి

4. మారుమూల గిరిజన ప్రాంతాల్లో, అయొడైజ్డ్ ఉప్పు వాడనివారిలో థైరాయిడ్ కేసులు ఎందుకు తక్కువగా ఉన్నాయి ?

5. నెలకొక యాంటీ బయోటిక్ రిలీజ్ చేస్తూ, ఒకదాన్ని మించిన శక్తి ఇంకోటి, ఒక కంపెనీని మించి ఇంకో కంపెనీ, అసలు ఇప్పుడు యాంటీ బయటిక్ ఏదీ పనిచేయడం లేదు, రెసిస్టన్స్ పవర్ బాక్టీరియాకు పెరిగి. అసలు దీనితో కొత్త రోగాలు వచ్చినా ఇంకా కొత్తగా ఎలాంటి మందు వచ్చినా పనిచేయని దీన స్థితికి వచ్చి, అసలు మానవాళి భవిష్యత్తు ప్రమాదంలో పడడానికి కారణం సైన్సు వ్యాపారంగా మారడం కాదా?

6. మీకో విషయం తెల్సా… ఐసియూలో ఎంత ప్రమాదకర బాక్టీరియా ఉంటుందో…! మార్చురీల్లో ఉండే బాక్టీరియా, ఐసియూల్లో ఉండే బాక్టీరియా దాదాపుగా ఒకటే అనే ప్రమాదకర స్థాయికి ఎందుకు వచ్చింది…

7. మూఢవిశ్వాసాలు ప్రజల్లో కొంతమందిని మాత్రమే మూర్ఖులుగా తయారు చేస్తే – వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ పరిశోధనల వల్ల అసలు మానవ, జంతు, వృక్ష జాతుల ఉనికికే ముప్పు వచ్చింది.

8. కొలెస్ట్రాల్ కు గుండె జబ్బుకు సంబంధం లేదని, అమెరికాలోని ఒక సైన్స్ జర్నలిస్టు (http://garytaubes.com/) ఏళ్ళ పాటు రీసెర్చ్ చేసి రాస్తే, అది టైం మ్యాగజైన్ కవర్ పేజీగా రాలేదా? అవన్నీ బయటకు రాకుండా ఫార్మా, మెడికల్ మాఫియా ఆ స్టడీ నొక్కిపెట్టి, వేల కోట్ల కొలెస్ట్రాల్ మాత్రల బిజనెస్ చేసుకోడం లేదా?

9. ఒకప్పుడు 150 దాకా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే, దాన్ని 90-110 కు తగ్గించి, కొత్త షుగర్ రోగులను సృష్టించింది సైన్స్ కాదా?

మధుమేహము , థైరాయిడ్  పెద్ద బోగస్,USA డాక్టర్లు పరిశోధనలు తేల్చిచెప్పారు, ఇన్సులిన్ అనేది పెద్ద స్క్యా o. ఆహారం తినడానికి ముందు 250 ఉన్నాకూడా నార్మల్

కాని మన భారతీయ వైద్యులు 120 ఉంటే షుగర్ అని చెప్పి, మందులు అంటగడుతున్నారు . తిన్న తర్వాత 300 నాకూడా నార్మల్ .HBAIC

6-8వరకు ఉన్నా కూడా నార్మల్

ఒక జామాకు లేదా అల్లనేరేడు ఆకుల 1 ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో సాయంత్రం నానబెట్టి

ఉదయం ఆకు పడవేసి నీళ్లు తాగాలి. రెండు వారాల్లో షుగర్ నార్మల్ గా వస్తాది. రెండో నెల నుంచి టాబ్లెట్ తినడం ఆపి వేయండి, ఈ జామాకు నీళ్ళు రోజూ తాగుతూ ఉండండి. మీయొక్క మనసులో సబ్ కాన్ షస్ మైండ్ లో నాకు షుగర్ లేదు అని భావన చేసుకోండి

10. బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే స్ట్రోక్ వస్తుందని ప్రచారం చేసి, బీపీ మాత్రలను వాడాలని చెపితే… దానితో సోడియం లెవెల్స్ పడిపోయి, ఐసీయూల్లో చేరడం.., 60 ఏళ్ళ తర్వాత బీపీ మందుల వల్ల పార్కిన్సన్ రోగం ఎందుకు వస్తోంది? ఇండియాలో 55 ఏళ్లకే పార్కిన్సన్ రోగులను చూడాల్సిన విషాదానికి ఎవరు కారణం?

11. 20-25 ఏళ్ళ కింద ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఓపీ -ఓటీ (అవుట్ పేషంట్ ఆపరేషన్ థియేటర్లు) ఉండేవి. చాలా మైనర్ సర్జరీలు అక్కడే చేసి ఒక పూటలోనే ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపేవారు (అసలు ఆసుపత్రిలో ఇన్ పేషంట్ అవసరం లేకుండానే). ఇప్పుడు అలాంటి మైనర్ సర్జరీలకు కూడా స్పెషల్ వార్డులు/ఐసియూ ల్లో చేరాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి?

12. పది రూపాయలు మాత్రమే ఖర్చయ్యే మాత్ర రేటును 300 రూపాయలకు అమ్మేలా సృష్టించిన సైన్స్ నిజంగా సైన్స్ అని ఎలా నమ్మాలి? అది నిజంగా ప్రజల కోసం సైన్స్ అయినప్పుడు ప్రజలు ఎందుకు దోపిడీకి గురవ్వాలి. ఆ సైన్స్ వ్యాపారం కోసం ఐతే అది శాస్త్రీయమా?

13. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పథ్యం చెప్పి తే అది నాన్ సెన్స్ అని కొట్టి పడేసే ఇంగ్లీష్ డాక్టర్లు, బీపీ, షుగర్ మందులు రాసి ఉప్పు, చక్కర తగ్గించాలనే పథ్యం చెప్పడం ఏంటి ? అక్కడ నాన్ సెన్స్ ఐతే ఇక్కడ నాన్ సెన్స్ కాకుండా ఉంటదా? అజీర్ణ సమస్యలకు ఆయుర్వేదంలో ఆహార నియమాలు పాటిస్తే మందులు లేకుండానే తగ్గుతుంది. ఇది శాస్త్రీయం. ఇంగ్లీష్ డాక్టర్లు మందులు వాడు – ఇష్టం వచ్చింది తిను – జీవితాంతం రోగిగా ఉండు అనేది శాస్త్రీయమా? పైన ఇంగ్లీష్ డాక్టరు స్వీట్, ఉప్పు వద్దని చెప్పి అజీర్ణ సమస్యలకు పథ్యం ఎందుకు చెప్పరు? ఇంగ్లీష్ వైద్యం – విజ్ఞానం గత 200 ఏళ్ళ నుంచి ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా స్థానికంగా ఉన్న వైద్య పద్ధతులు అనేక వేల సంవత్సరాలు ప్రజల్ని కాపాడాయి కదా. గుడ్డిగా అశాస్త్రీయం అని మీలాంటి వాళ్ళు కూడా ముందూ వెనకా చూడకుండా నాటువైద్యమని ముద్ర వేశారు కదా! ఆధునిక విజ్ఞానం అంత శాస్త్రీయమైతే రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి, రోగులు జీవితాంతం మందులు వేసుకునేలా చేసేది ఆధునిక శాస్త్రీయ వైద్యమా?

14. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర చికిత్సలకు ఇంగ్లీష్ వైద్యమే సరైన మందు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇతర జబ్బులకు ఇంగ్లీష్ వైద్యం ఏం చెపుతుంది అంటే, “మందులను ఆహారంగా వాడి ఆరోగ్యాన్ని కొనుక్కో, మాకు లాభాలు పండించు అని చెప్తుంది”. ఇతర ఆరోగ్య చికిత్సా పద్ధతులు ఏం చెప్తాయి అంటే ఆహారాన్ని మందుల మోతాదులో మాత్రమే తీసుకో – ఆరోగ్యాన్ని నీకు నువ్వే సంరక్షించుకో”…

15. ఇంగ్లీష్ మందుల్లో ఆహార పథ్యం లేదు అని చెప్పే డాక్టర్లు, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ లను కలవమని మరీ విధిగా చెప్తున్నారు కదా. ఇది శాస్త్రీయత అనాలా ఏమి అనాలి? నేడు, రేపు, ఎల్లుండి ఆపై కూడా నేను సైన్స్ నే నమ్ముతాను కానీ కోట్లకుకోట్ల రూపాయలతో వ్యాపారం కోసం లాభాల కోసం సృష్టించిన సైన్స్ ను కాదు. వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ ను గుడ్డిగా నమ్మేవాళ్ళు, అంధ విశ్వాసంలో వుండి మూఢ నమ్మకాలను నమ్మే వారి మధ్య ఎలాంటి తేడా లేదు… 

టీవీ9 ఛానల్, అల్లోపతి వైద్యులను

తీసుకు వచ్చి, చర్చలు పెడుతున్నారు, వాళ్ల కు ఆయుర్వేదం గురుంచి ఏమి తెలుసు, డాక్టర్స్ తప్పు కాదు టీవీ9 చానల్ వాడిది తప్పు మందుల కంపెనీలు ఈ చర్చలు పెట్ట డానికి వీరికి డబ్బులు ఇస్తున్నారు. రజనీ కాంత్, మురళి, మీరు భారతీయ లు

కదా? సిగ్గు ఉండాలి. ఆయుర్వేదం ను, పసరు మందు, నాటు మందు

అంటున్నారు. నాటు వైద్యం అర్థం

నాటి అంటే పురాతమైనది

నిజమైన భారతీయుడు ఎవరు టీవీ9  చూడకండి. సమాజం నుండి వెలి వేయండి 


—– Dr. Sriram (Ph D & Postdoctoral) Expert (Public Policy & Governance)

🔹PART - I : INDIAN POLITICAL SLAVERY

 *🔹PART - I : INDIAN POLITICAL SLAVERY 🔹*

*♦️ Are WE, THE HINDUS not ashamed of this to hear from outsiders ❓♦️*

*♦️ Not only Hong kong but also several World Countries who know Indian history look upon Indians in similar manner. NRIs consciously live as 2nd grade citizens with all humility abroad and in India too comfortably live as 2nd grade citizens only after Muslims & Christians even after having 75+ Hindu population on India. 50+% of Hindus are extra-intelligent, educated, elite & urbanised, will vote for tomatos, onions, petrol, TA, DA, increments, PRC, pay-scales, pensions etc., etc., without any  nationalistic & patriotic concern*


*♦️ Worth Reading ... The secret of India's slavery♦️*


*🔹 Hong Kong people still hate Indians why ?? Because the experiences of some people living there: After spending almost a year in Hong Kong, an Indian great man had become friends with many people but still felt that the people there kept some distance from him!!*

*♦️ No friend ever called them home ?? She was very intense about this, then she finally asked a close friend. From what🔥 he told after a little tampering Those Indian great people lost their senses.*

*♦️ Hong Kong friend asked ′′ How many British lived in India to rule for 200 years ?" Indian greatness said ′′10, 000 must have been there′′... Then who tortured 32 crore people, to rule for so many years ? They were your own people🔥 right ?*

*♦️ When General Dyer said "Fire" then who shot 1300 unarmed people ? The British army was not there ? Why couldn't a single gunman turn back and kill General Dyer ?*

*♦️ And how many Mughals had come, for how many years they ruled India and kept India as slaves and made your own people to convert🔥 their religion into Muslims and made them🔥 stand against you. Those who started torturing their own people in the greed of money, started misbehaving with their own people ?*

*♦️ Your own people have been killing their🔥 own people for centuries for some money ? We strongly hate Indian people for this selfish, cheater & betrayal🔥 characters with other brothers, this kind of behaviour of yours... We do not care about Indians as far as possible ?*

*🔹 When the British came to our country Hong Kong, not a single🔥 person joined their army because he didn't care to fight against his own people ? This is the double faced character of Indians that they are ready to be sold completely without thinking ?*

*♦️ Even today the same is going on in India. Opposition or any other issue, you always give second place to national interest in anti-national activities and in your🔥 own benefits activities.*

*♦️For you, me and my family stay first. (Indian) Society and country go to🔥 hell ♦️*

*♦️ అదే బ్రిటిష్ వాళ్ళు...🔥 హాంగ్-కాంగ్  మీద పడ్డప్పుడు, వాళ్ళ సైన్యంలో ఒక్క హాంగ్కాంగ్ దేశపు వ్యక్తి కూడా లేడు. ఇది మా దేశ భక్తి.*

*🔹 ఆలోచించకుండా తమ దేశాన్ని తాకట్టు పెట్టే భారతీయులు రెండు రకాల నేరాలు చేశారు.*

*i. దేశం కోసం దేనికైనా🔥 తెగించే మహా వీరులు బహు కొద్దిమంది ఉంటారు.  మీరు, మీ స్వార్థపూరిత పెద్దలు కలసి, వాళ్లను వేధించి కాల్చుకు తిన్నారు.*🔥

*ii. మీదేశ వ్యతిరేకులకు పట్టం కట్టారు. మీకు మీ దేశ పెద్దలనబడేవాళ్లు (MK Gandhi etc., Jihadi traitors) నేర్పిన పిరికితనాన్ని వంటపట్టించుకుని మీరు సర్వనాశనమై, మీ దేశాన్ని కూడా  ముక్కలు ముక్కలు చేసుకున్నారు.*

*♦️డబ్బు హోదా ఉంటే చాలు పరాయి వాళ్లను, ఎంత నీచులైనా గౌరవిస్తారు.*

*👌 "మీరూ, మీకుటుంబం అంతే ... లెట్ ద సొసైటీ అండ్ ద కంట్రీ గో టు హెల్" అనుకుంటారు. భారతీయులు బాగుపడరు అంటూ ముగించాడతడు! 👌*

*🔹 NEXT: PART - II : INDIAN MEDICAL SLAVERY TOWARDS INTERNATIONAL DRUGS & PHARMACEUTICAL MAFIA GANGS 🔹*