21, జులై 2020, మంగళవారం

సహస్రాక్షి శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయం దేవీపురం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అనగానే బీచ్ లు మాత్రమే కాదు..ఆధ్యాత్మిక పరంగా కూడా అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి దేవీపురం సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి ఆలయం. అక్కడ తొమ్మిది కొండలు కళ్ళకు మనోహరంగా కనబడుతాయి. వాటి మద్యన పచ్చని ప్రకృతి పరవశం కలిగిస్తుంది. ఆకుపచ్చని తోటలు కనువిందు చేస్తాయి. అక్కడే దేవీపురం ఉంది. 

ఇది ఆంధ్రప్రదేశ్ లో విశాఖకు అతి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే సహస్రాక్షి ' పేరుతో శ్రీ రాజరాజశ్వరీ దేవీ ఆలయం వెలసింది. ఇక్కడ ఆలయం మొత్తం శ్రీచక్రంగానే ఉండటం పరమ విశేషం. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచంలో ఇంకెక్కడా లేకపోవటం మరో విశేషం. స్థల పురాణం: శ్రీ దేవీ ఆలయం నిర్మించే సంకల్పం తో నిష్టల శాస్త్రి గారు 1982 లో 108 మంది రుత్విక్కులతో ,16 రోజులు దేవీ యాగాన్ని పరమ నిష్ఠ తో చేశారు .వదాన్యులైన దాతలు వీరి అమోఘ సంకల్పానికి స్పందించి ఆలయ నిర్మాణానికి మూడు ఎకరాల స్థలం రాసిచ్చారు .

ఈ స్తలమే పైన పేర్కొన్న తొమ్మిది కొండల మధ్యన ఉన్న ప్రదేశం .ఈ ప్రదేశం లో తగిన చోట ఆలయాన్ని నిర్మించాలని శాస్త్రిగారు నడిచి పరిశీలిస్తుంటే ,ఒక రోజు అగ్ని గుండం లో మెరుపు లతో మెరిసే శరీరంతో పదహారేళ్ళ బాలిక లాగా శ్రీ దేవి దర్శనమిచ్చింది. పరవశంతో శాస్త్రి గారు అమ్మను అర్చించారు. అక్కడే తనకు ‘ఇల్లు’కట్టమని దేవి ఆజ్ఞాపించింది .ఆ ప్రదేశం లో త్రవ్వితే అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచ లోహ శ్రీ చక్రమేరువు లభించింది .దీన్ని గురించి వాకబు చేయగా ఇక్కడే 250 ఏళ్ళ క్రితం ఒక గొప్ప యజ్ఞం జరిగి నట్లు ,ఆ యజ్ఞం పూర్తీ అవగానే ఆ శ్రీ చక్రమేరువు ను భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్య పీఠం ప్రతిష్టించి నట్లు తెలిసింది . .
ఇంకొంచెం ఎత్తు గా ఉన్న కొండ పైన శివాలయం కట్టించారు . 

ఈ ఆలయాన్ని శ్రీ చక్ర ఆకారంలోనే నిర్మించడం చాలా అరుదైన విషయం ఈ ఆలయాన్ని శ్రీ చక్ర ఆకారంలోనే నిర్మించడం చాలా అరుదైన విషయం. ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ, శివుడు కొలువై ఉన్నారు. శ్రీచక్ర యంత్రం ఆకృతిలో నిర్మింపబడిన ఈ ఆలయంలో దేవదేవతలను ప్రతిష్టించారు. సహస్రాక్షి అంటే వెయ్యి కన్నులు కలదని అర్థం. శ్రీదేవి సూచించిన పంచలోహ శ్రీ చక్రమేరుయంత్రం దొరికిన పర్వత ప్రాంతం ఇదే. సుమారు 250సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గొప్ప యజ్ఝం జరిగిన స్థలం అని ఈ శ్రీ చక్రమేరుయంత్రం ద్వారా తెలిసింది. 

 శ్రీచక్రాలయ నిర్మాణానికై తగు ప్రదేశానికై అన్వేషిస్తుండగా నారపాడు శివారులో ఉన్న పుట్రోపు సోదరుల జీడిమామిడి తోట ప్రాంతంలో వీరికి అమ్మ సాక్షాత్కరించి ఇక్కడ మూడు అడుగుల నేల తవ్వితే పంచలోహ శ్రీ చక్రం దొరుకుతందని, యోని స్వరూప శక్తులతో ఓ కామాఖ్యా పీఠాన్ని స్థాపించి తగిన సంప్రదాయంలో పూజలు జరిపించమని చెప్పగా, దేవీ ఆదేశానుసారం సర్వాంగ సుందరంగా, మూడు అంతస్తులతో విలక్షణ అవతార రూపులైన దేవి దేవతల ఆవాసంగా నెలకొల్పబడినది. కామాఖ్యా పీఠాన్ని ఈ ఆలయంలో శక్తి పూజల కొరకు కామాఖ్యా పీఠాన్ని శివపూజలకొరకు కొండమీద శివాలయాన్నీ నిర్మించారు. ఈ మూడు అంతస్థుల గల ఆలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తులో నిర్మింపబడినది. 

ఈ శ్రీచక్రాలయం సుమారు 12సంవత్సరాల క్రితం నిర్మించబడినది. అమ్మ వారి నిలు వెత్తు విగ్రహం ఆది శంకరాచార్యుల వారి ‘సౌందర్య లహరి'లో వర్ణించిన రీతిలో శ్రీ లలితా సహస్ర నామ స్త్రోతాలలో వాగ్తేవతలు వర్ణించినట్లుగా ఆలయాన్ని నిర్మించారు. 1990 లో మూల విరాట్ అయిన ‘'సహస్రాక్షి ‘'విగ్రహ .ప్రతిష్టఅగమోక్తం గా జరిగింది .శ్రీ చక్రాలయం మూడో అంతస్తులో అంటే ‘'బిందు స్తానం ‘'లో శయనించిన సదా శివుని మీద కూర్చున్న అమ్మ వారి నిలు వెత్తు విగ్రహం జీవ కళ ఉట్టిపడి కళ్ళను ప్రక్కకు తిప్పలేనంత మనోహరం గా ఉంటుంది .ఆమె చుట్టూ కింది అంతస్తులలో నక్షత్రాల వంటి ఆవరణలు ,వాటిల్లో అమ్మవారి పరివార దేవతల విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి.

ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీ చక్ర నమూనాలలో ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీ చక్ర నమూనాలలో నిర్మితమైన ఆలయంగా ప్రసిద్ది చెందినది. గర్భాలయంలో ప్రధానదైవంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి నల్లని కృష్ణశిలారూపవతిగా వెలుగొందుతోంది. ఈ ఆలయానికి సాక్షాత్త్ పరమశివుడే క్షేత్ర పాలకుడిగా నెలకొని ఉండటం విశేషం. అలాగే ఒక్కడ కొండపై పంచభులింగేశ్వర స్వామి అలాగే ఒక్కడ కొండపై పంచభులింగేశ్వర స్వామి దేవాలయం దక్షవాటిక ఉన్నాయి. అయితే దక్షిన వాటిక మధ్యభాగంలో పిరమిడ్ ఆకృతిలో ఫలకంపై 360శివలింగాలను, అగ్రభాగంలో మహాలింగాన్ని ప్రతిష్టించారు. రోజుకి ఒక్క శివలింగార్చన చొప్పున ఏడాది అంత జరిగే అర్చన మహాశివలింగార్చన జరుగుతుంది. 

ఈ మహాలింగానికి నలువైపులా 1005 శివలింగాలు ప్రతిష్టమై ఉన్నాయి. నిష్టల ప్రహ్లద శాస్త్రి గారికి అమ్మవారు ధ్యానంలో దర్శనమిచ్చిన విధంగానే దేవీ ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాత్రుమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద , 10విగ్రహాలను మొదటి అంతస్తులో 10విగ్రహాలను రెండో అంతస్తులో సిమెంట్తో నిర్మించి నెలకొల్పారు. మిగిలిన వాటిని పంచలోహాలతో తయారుచేయించి మూడవ అంతస్తులో అష్టదళ పద్మంలో ఉంచారు. వైష్టవీ, వారాహీ మాహెంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, వీటితో పాటు భూమి మీదే బ్రాహ్మా, మహేశ్వరీ, కౌమారీ, వైష్టవీ, వారాహీ మాహెంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, బాలాజీ, కాళీయ మర్థనం చేస్తున్న బాల కృష్ణుడు శిలా విగ్రహాలను ప్రతిష్టించారు. వీటికే భక్తులు భక్తీతో అభిషేకం నిర్వహిస్తారు. మణిద్వీపం’ గా ఈ దేవీ పురాన్ని శ్రీదేవీ భాగవతంలో వర్ణించిన ‘మణిద్వీపం' గా రూపొందించాలని గురూజీ (ప్రహ్లాద శాస్త్రి) ఆకాంక్ష .

సర్వేజనా సుఖినోభవంతు 

కపోతేశ్వరాలయం - చేజెర్ల

మహారాష్ట్రలోని "తేర్" మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని చేజెర్ల - రెండు స్థలాలలోను ఒకప్పటి బౌద్ధ చైత్య గృహాలు తరువాత హైందవ శైవాలయాలుగా మార్చబడ్డవి. చేజెర్లలోని శైవాలయాన్ని "కపోతేశ్వరాలయం" అంటారు. ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరంనుండి ఉద్భవించిందని స్థల పురాణ గాధ. శిబికి, కపోతానికి (పావురానికి) ఉన్న సంబంధం గురించి ఒక హిందూ గాధ, ఒక బౌద్ధ గాధ ఉన్నాయి.

స్థల పురాణం

మహాభారతంలోని కధ - మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. మేఘదాంబరుడు అన్న అనుమతితో 1500 మంది పరివారం వెంటబెట్టుకొని కాష్మీర దేశం విడచి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలసి తపో దీక్షనాచరించి కాలం చేశాడు. కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది. అన్న తిరిగి రానందున అతనిని వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వచ్చాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి తానూ మరణించాడు. తమ్ముళ్ళను వెతుక్కుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు. అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షింపదలచారు. శివుడు ఒక వేటగాని వలెను, బ్రహ్మ అతని బాణం లాగాను, విష్ణువు ఒక కపోతం లాగాను అక్కడికి వచ్చారు. వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణు జొచ్చింది. శిబి ఆ పక్షికి అభయమిచ్చాడు.అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని చెప్పాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, త్రాసులో పావురాన్ని ఒక వైపు ఉంచి, తన శరీరంలో కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. అయినా అవి సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.

బౌద్ధ జాతక కధ -

శిబిజాతకం కధ ప్రకారం శిబి చక్రవర్తి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రునికి దానం చేశాడు. అవసన సతకం కధ ఈ శిబిజాతక కధనూ, మహాభారత కధనూ అనుసంధానిస్తుంది. బౌద్ధ జాతక శిల్పాలలో శిబి కధ తరచు కనిపిస్తుంటుంది. అమరావతిలోను, నాగార్జున కొండ ఈ జాతక కధకు సంబంధించిన శిల్పాలున్నాయి.
ఆలయం నిర్మాణం గ్రామానికి వాయువ్య దిశగా ఉన్న ఈ కపోతీశ్వరాలయం తూర్పు ముఖంగా ఉంటుంది. తూర్పున ఉన్న ఒకే ఒకద్వారం పైన ఒక చిన్న గోపురం ఉంది. ఈ గోపురం అలంకరణలు లేకుండా సాదాగా ఉంది. స్తంభాలు, ద్వార బంధాలు కంచిలోని పల్లవ దేవాలయాలను పోలి చదరపు శీర్షభాగాలు కలిగి ఉన్నాయి. ఆలయం వెలుపల దక్షిణం వైపు ఒక పెద్ద boab చెట్టు ఉండేది. దాని కాండం వ్యాసం 56 అడుగులు ఉండేది. లోపల తొర్రగా ఉండేది. ఈ చెట్టు 1917లో కూలిపోయింది. దేవాలయంలో "నగర, వెసర, ద్రవిడ" నిర్మాణ రీతులు మిళితమై ఉన్నాయి. చైత్యగృహం ప్రధాన చైత్యంపై కట్టినందున ఈ ఆలయ నిర్మాణాన్ని వాస్తుశాస్త్రంలో "హస్తిప్రస్త" (ఏనుగు వీపు) విధానం అంటారు. ముందుగా బౌద్ధ చైత్యం అయిన దానిని హిందువుల పూజా విధానానికి అనువుగా మలచారు.

ప్రాకారం లోపల అనేక చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ప్రవేశ గోపురానికి ఎదురుగా ఒక చిన్న మంటపము, ధ్వజ స్తంభము ఉన్నాయి. ఆవరణ దక్షిణాన ఆరు, పశ్చిమాన రెండు, ఉత్తరాన నాలుగు చిన్న మందిరాలున్నాయి. ఇవి కాకుండా రాళ్ళలో తొలిచిన అనేక చిన్న గుడులున్నాయి. రెండు రాతి పలకాలమీద ఒక్కొక్క దానిమీద వెయ్యి చొప్పున శివలింగాలున్నాయి. ఒక పాలరాతి ఫలకంపై పద్మహస్తుడైన సూర్యుని శిల్పం ఉంది. ప్రధాన ఆలయానికి వాయువ్యాన సప్తమాతృకల శిల్పం, ప్రస్తుతం బాగా శిధిలమైనది, ఉంది. కపోతేశ్వరస్వామి గర్భగుడి ముందు ఒక చిన్న నంది మంటపం ఉంది. దాని వెనుక ఒక సన్నని దీర్ఘ చతురస్రాకారపు మంటపానికి ముందు వైపు రెండు, వెనుకవైపు నాలుగు స్తంభాలున్నాయి. ఆ నాలుగు స్తంభాల మధ్య ద్వారం ఉంది. ఈ నాలుగు స్తంభాలపై పద్మాలు చెక్కబడి ఉన్నాయి. వాటి వెనుక చదరంగా ఉన్న ముఖమంటపం ఇరువైపులా తూర్పు-పశ్చిమ దిశలలో వరుసలో స్తంభాలు, వాటిమధ్య ద్వారపాలకుల ప్రతిమలు ఉన్నాయి. ఈ మంటపం ఉత్తర-పశ్చిమ దిశలోని గోడలు గర్భగుడిని కలుస్తాయి. గర్భగుడి అసలు చైత్యగృహం అయి ఉండవచ్చును. గర్భగృహం ఇరువైపులా ఉన్న మూడేసి స్తంభాలపైన రాతి దూలాల కప్పు ఉంది. చదరపు వేదికపైన ఉన్న కపోతేశ్వరలింగం తలలేని శరీరాకృతిలో అనిపిస్తుంది. లింగం పై ప్రక్కల రెండు రంధ్రాలున్నాయి. కుడిప్రక్కనున్న రంధ్రంలో ఒక పాత్రకు సరిపడా జలం మాత్రం పడుతుంది. మరొక రంధ్రంలో ఎంత నీరు పోసినా గాని తిరిగిరాదు. (లోపల ఏదో సొరంగంలోకి వెళుతూ ఉండవచ్చును). అన్ని శివాలయాలలోను సాధారణంగా అభిషేక జలం బయటకు పోవడానికి గర్భగుడి ఉత్తర దిశలో ఒక మార్గం ఉంటుంది. కాని ఈ ఆలయంలో అలా లేదు. గర్భగుడి గోడల బయటి ప్రక్క అలంకరణలు లేకుండా సాదాగా ఉంటాయి. గోడపైన ఒక పావురాయి బొమ్మ మాత్రం ఉంటుంది. ఆ పై నిర్మాణంలో "పట్ట, త్రిపట్ట, గళ, పట్ట, త్రిపట్ట, గళ" భాగాలున్నాయి. వాటి పైన గుర్రపుడెక్క ఆకారంలో శిఖరం ఉంది. శిఖరం పైన కలశం లేదు. శిఖరం ముందుభాగంలో సింహలత అందులో ఒక మాలాకోష్టంలో క్రింది భాగాన ఆసీన దేవతా మూర్తి, ఆ పైన నందిని ఆరోహించిన ఫార్వతీ పరమేశ్వరులు ఉన్నారు.

శాసనాలు

కపోతేశ్వరాలయంలో 9 శాసనాలున్నాయి. వాటిలో రెండు (శక సంవత్సరం 1085, 1169) శాసనాల ప్రకారం కపోతీశ్వరుని చుట్టూ 4,444 లింగాలున్నాయి. మరో రెండు శాసనాలు శక సం. 1069, 1087కు చెందినవి. 7వ శతాబ్దికి చెందినదని భావింపబడే మరొక శాసనం విషమసిద్ధి (వేంగి రాజు మరియు తూర్పు చాళుక్యుల వంశానికి ఆద్యుడు అయిన కుబ్జ విష్ణువర్ధనుడు - ఇతని మరొక పేరు విషమసిద్ధి) ఇచ్చిన కానుక శాసనం. తక్కిన రెండు శాసనాలు చారిత్రికంగా చాలా ప్రముఖ్యత కలిగినవి. వాటిలో మొదటిది పల్లవ రాజు 1వ మహేంద్రవర్మ (క్రీ.శ. 600 - 630) దేవునికి ఇచ్చిన కానుక గురించి. ఇందులో మహేంద్రవర్మను మహారాజుగా "అవనీ భాజన", "వేగవతీ సనత" అనే బిరుదులతో శ్లాఘించబడ్డాడు. మరొక శాసనం ఆనంద గోత్ర రాజు కందారుడు ఇచ్చిన కానుక గురించి. ఇందులో కందారుడు రెండు జనపదాలు గల కందారపురం రాజు అని, త్రికూటపర్వతం ప్రభువని, ధాన్యకటకం వద్ద పెక్కు గజయుద్ధాలు చేశాడని, పెక్కు ఆంధ్రవనితలకు వైధవ్యం కలిగించి కృష్ణవెన్న పాలకుని నొప్పించాడని వ్రాశారు. ఈ కందారుని కుమార్తె  తలంతవతి యొక్క కుమారుడు "సత్సభామల్ల" బిరుదాంకితుడు అయిన వ్యక్తి ఈ దాన శాసనాన్ని వ్రాయించాడు.

విజయ నగర కాలపు శాసనాలు

నెం. 60. (A. R. No. 335 of 1915.) - కాలం క్రీ.శ.1517 - కృష్ణరాయలు - మంటపం పైన ఫలకం మీది శాసనం తేదీ శక సం. 1440 - ఈశ్వర, జ్యేష్ట బహుళ, శుక్రవారం (క్రీ.శ. 1517 జూన్ 19న వచ్చిన సూర్య గ్రహణానికి సరిపోతుంది.) పెద్దపాటి నగరి - అంబరం వద్ద 12 పుట్టీలు భూమి మరియు 12 వరహాలు దానం గురించి- సాళువ తిమ్మరుసుచే కపోతేశ్వరుని శ్రీకరణ నమశ్శివాయ కు - అతని సేవలకు మెచ్చి, రాజాజ్ఞానుసారం. మరియు కొన్ని పన్నుల మినహాయింపు, నిత్య సేవలకు అవుసరమైన సంబారాలు, ఆలయం ఆదాయంలో వివిధ సేవకులకు రావలసిన వాటాలు గురించి. నెం. 63 (A. R. No. 336 of 1915.) - కాలం: క్రీ.శ. 1518 కృష్ణ రాయలు - ధ్వజస్తంభం వద్దనున్న నంది స్తంభం మీద శాసనం తేదీ శక సం. 1440 (ఈశ్వర, మాఘ బహుళ 14 సోమవారం (క్రీ.శ. 1518 ఫిబ్రవరి 9 మంగళవారం అవుతున్నది) ఇందులో వ్రాత దెబ్బతిన్నది. సుంకం, తలరికం వంటి కొన్ని పన్నుల మినహాయింపు - బిట్టలాపురం (కపోతపురం) - నిత్యారాధన కొరకు మరియు రెండు చెరువులు (కొండ సముద్రం, తిమ్మ సముద్రం) త్రవ్వడానికి - సాళువ తిమ్మనరుసయ్య, శృంగయమ్మల కొడుకు రాయసం కొండమరుసయ్య సమర్పించినది - సాళున తిమ్మరుసయ్య రాజుగారి శిరఃప్రధాని అని చెప్పబడినది. శ్రీకృష్ణదేవరాయలు చేజర్ల శ్రీకపోతేశ్వర స్వామి ఆలయంలో రెండు శాసనాలను నిర్మించారు. కొండవీడు సామ్రాజ్యాన్ని స్వాధీనపర్చుకున్న అనంతరం క్రీ.శ.1517లో ఆలయ అభివృద్ధి, నిత్య నైవేద్యం కోసం దాదాపు 360 ఎకరాల భూములను దానం ఇచ్చినట్లు తెలుస్తోంది. చేజర్ల, బిట్లపుర, కపోతపుర గ్రామాలను ఏర్పాటుతోపాటు తన ప్రధానులు సాలువ తిమ్మరుసుయ్య, రాయసం కొండమరుసయ్య పేర్ల మీదుగా చేజర్లలో తిమ్మసముద్రం, కొండసముద్రం అనే రెండు చెరువులు తవ్వించారు.

ᴄᴏʀʀᴇᴄᴛ ᴍᴇᴀɴɪɴɢ ᴏғ "ᴏᴋ"

ᴄᴏʀʀᴇᴄᴛ ᴍᴇᴀɴɪɴɢ ᴏғ "ᴏᴋ" ɪs ᴛʜᴇ ɴᴀᴍᴇ ᴏғ ᴀ ɢᴇʀᴍᴀɴ ᴇɴɢɪɴᴇᴇʀ ᴏᴛᴛᴏ ᴋʀᴏᴠᴇɴs ᴡʜᴏ ᴡᴏʀᴋᴇᴅ ғᴏʀ ғᴏʀᴅ ᴄᴀʀ ᴄᴏᴍᴘᴀɴʏ ɪɴ ᴀᴍᴇʀɪᴄᴀ.
ᴀs ᴄʜɪᴇғ ɪɴsᴘᴇᴄᴛᴏʀ ʜᴇ ᴡʀᴏᴛᴇ ʜɪs ɪɴɪᴛɪᴀʟ ᴀs ᴏᴋ ᴜᴘᴏɴ ᴇᴀᴄʜ ᴄᴀʀ ʜᴇ ᴘᴀssᴇᴅ.
ʜᴇɴᴄᴇ ɪᴛ ᴄᴏɴᴛɪɴᴜᴇᴅ ᴛɪʟʟ ᴅᴀᴛᴇ ᴀs ᴀʟʟ ᴄᴏʀʀᴇᴄᴛ

💚  ᴅᴏ ᴡᴇ ᴋɴᴏᴡ ᴀᴄᴛᴜᴀʟ ғᴜʟʟ ғᴏʀᴍ ᴏғ sᴏᴍᴇ ᴡᴏʀᴅs???  💚

💛 _ 🔗ɴᴇᴡs ᴘᴀᴘᴇʀ = _ 💛
  ɴᴏʀᴛʜ ᴇᴀsᴛ ᴡᴇsᴛ sᴏᴜᴛʜ ᴘᴀsᴛ ᴀɴᴅ ᴘʀᴇsᴇɴᴛ ᴇᴠᴇɴᴛs ʀᴇᴘᴏʀᴛ.

💛 _ 🔗ᴄʜᴇss = _ 💛
  ᴄᴀᴍᴇʟ, ʜᴏʀsᴇ, ᴇʟᴇᴘʜᴀɴᴛ, sᴏʟᴅɪᴇʀs.

💛 _ 🔗ᴄᴏʟᴅ = _ 💛
  ᴄʜʀᴏɴɪᴄ ᴏʙsᴛʀᴜᴄᴛɪᴠᴇ ʟᴜɴɢ ᴅɪsᴇᴀsᴇ.

💛 _ 🔗ᴊᴏᴋᴇ = _ 💛
 ᴊᴏʏ ᴏғ ᴋɪᴅs ᴇɴᴛᴇʀᴛᴀɪɴᴍᴇɴᴛ.

💛 _ 🔗ᴀɪᴍ = _ 💛
  ᴀᴍʙɪᴛɪᴏɴ ɪɴ ᴍɪɴᴅ.

💛 _ 🔗ᴅᴀᴛᴇ = _ 💛
 ᴅᴀʏ ᴀɴᴅ ᴛɪᴍᴇ ᴇᴠᴏʟᴜᴛɪᴏɴ.

💛 _ 🔗ᴇᴀᴛ = _ 💛
 ᴇɴᴇʀɢʏ ᴀɴᴅ ᴛᴀsᴛᴇ.

💛 _ 🔗ᴛᴇᴀ = _ 💛
ᴛᴀsᴛᴇ ᴀɴᴅ ᴇɴᴇʀɢʏ ᴀᴅᴍɪᴛᴛᴇᴅ.

💛 _🔗ᴘᴇɴ = _ 💛
 ᴘᴏᴡᴇʀ ᴇɴʀɪᴄʜᴇᴅ ɪɴ ɴɪʙ.

💛 🔗sᴍɪʟᴇ = 💛
sᴡᴇᴇᴛ ᴍᴇᴍᴏʀɪᴇs ɪɴ ʟɪᴘs ᴇxᴘʀᴇssɪᴏɴ.

💛 _ 🔗sɪᴍ = _ 💛
sᴜʙsᴄʀɪʙᴇʀ ɪᴅᴇɴᴛɪᴛʏ ᴍᴏᴅᴜʟᴇ

💛 _ 🔗ᴇᴛᴄ. = _ 💛
 ᴇɴᴅ ᴏғ ᴛʜɪɴᴋɪɴɢ ᴄᴀᴘᴀᴄɪᴛʏ

💛 _ 🔗ᴏʀ = 💛
ᴏʀʟ ᴋᴏʀᴇᴄ (ɢʀᴇᴇᴋ ᴡᴏʀᴅ)

💛 _ 🔗ʙʏᴇ _ 💛
ʙᴇ ᴡɪᴛʜ ʏᴏᴜ ᴇᴠᴇʀʏᴛɪᴍᴇ._

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ


15.71 (డెబ్బది ఒకటవ శ్లోకము)

ఏకదా దేవసత్రే తు గంధర్వాప్సరసాం గణాః|

ఉపహూతా విశ్వసృగ్భిర్హరిగాథోపగాయనే॥6316॥

ఒకసారి దేవతల జ్ఞానయజ్ఞము జరుగుచుండెను. అప్పుడు ప్రజాపతులు అందరు వచ్చియుండిరి. శ్రీహరి లీలలను గానము చేయుటకై గంధర్వులు, అప్సరసలు ఆహ్వానింపబడిరి.

15.72 (డెబ్బది రెండవ శ్లోకము)

అహం చ గాయంస్తద్విద్వాన్ స్త్రీభిః పరివృతో గతః|

జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేలనం శేపురోజసా|

యాహి త్వం శూద్రతామాశు నష్టశ్రీః కృతహేలనః॥6317॥

అది మహాపురుషుల సమాజము. శ్రీహరిలీలలను గూర్చియే అందరును కీర్తించుచుండిరి. ఐనను స్త్రీలతో గూడి నేను లౌకిక గీతములనే గానము చేయుచు ఉన్మత్తుని వలె అచటికి చేరితిని. నేను దేవతలను అవమానపరచు చున్నానని వారు అనుకొనిరి. అంతట శక్తిమంతులైన ఆ దేవతలు 'నీవు మమ్ములను హేళన చేసితివి. కనుక, నీ సౌందర్యమును, సంపదను కోల్పోయి వెంటనే శూద్రుడవు కమ్ము' అని శపించిరి.

15.73 (డెబ్బది మూడవ శ్లోకము)

తావద్దాస్యామహం జజ్ఞే తత్రాపి బ్రహ్మవాదినామ్|

శుశ్రూషయానుషంగేణ ప్రాప్తోఽహం బ్రహ్మపుత్రతామ్॥6318॥

వారిశాపప్రభావమున నేను ఒక దాసికి పుత్రుడనై జన్మించితిని. శూద్రుడనైనప్పటికిని మహాత్ముల సత్సాంగత్యము, సేవాభాగ్యము నాకు కలిగెను. అందువలన నేను మరల జన్మమున బ్రహ్మదేవుని కుమారుడను ఐతిని.

15.74 (డెబ్బది నాలుగవ శ్లోకము)

ధర్మస్తే గృహమేధీయో వర్ణితః పాపనాశనః|

గృహస్థో యేన పదవీమంజసా న్యాసినామియాత్॥6319॥

సత్పురుషుల హేళన ఫలితమును, నేను ప్రత్యక్షముగా అనుభవించితిని. సాధువులను సేవించుట వలననే భగవంతుడు ప్రసన్నుడగును. నేను మీకు గృహస్థధర్మములను వర్ణించితిని. వాటిని ఆచరించుట వలన గృహస్థుల పాపములు నశించి వారు అనాయాసముగా సన్న్యాసులకు లభించు పరమ పదమును పొందుదురు.

15.75 (డెబ్బది ఐదవ శ్లోకము)

యూయం నృలోకే బత భూరిభాగా లోకం పునానా మునయోఽభియంతి|

యేషాం గృహానావసతీతి సాక్షాద్గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగమ్॥6320॥

ధర్మరాజా! మానవలోకమున మీరు గొప్పభాగ్యవంతులు. ఏలయన, మీ యింటియందు సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ మనుష్యుడై, గుప్తరూపమున నివసించుచున్నాడు. అందువల్లనే లోకములను పవిత్ర మొనర్చు ఋషులను, మునులను ఆ పరమాత్మ దర్శనముకొరకై పదే పదే నీ యొద్దకు వచ్చుచుందురు.

15.76 (డెబ్బది యారవ శ్లోకము)

స వా అయం బ్రహ్మ మహద్విమృగ్యం కైవల్యనిర్వాణసుఖానుభూతిః|

ప్రియః సుహృద్వః ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ॥6321॥

ఇదుగో! మీకు ఎదురుగానున్న వ్యక్తి ఎవరోకాదు సుమా! ఈ శ్రీకృష్ణుడే సాక్షాత్తు పరబ్రహ్మ, పరమాత్ముడు. ఇతని గూర్చియే గొప్ప గొప్ప మహాపురుషులు ఎందరో అన్వేషించుచుందురు. ఇతడు పరమానంద స్వరూపుడు. మాయాతీతుడు, మోక్షమును ప్రసాదించువాడు. అట్టి పరమాత్మ మీకు పరమప్రియుడు. అత్యంత ఆత్మీయుడు. ఇంతేగాక, మీకు మేనబావ, ఆత్మ, పూజ్యుడు, ఆజ్ఞాకారియగు సేవకుడు, గురువుకూడా.

15.77 (డెబ్బది ఏడవ శ్లోకము)

న యస్య సాక్షాద్భవపద్మజాదిభీ  రూపం ధియా వస్తుతయోపవర్ణితం|

మౌనేన భక్త్యోపశమేన పూజితః  ప్రసీదతామేష స సాత్త్వతాం పతిః॥6322॥

శివుడు, బ్రహ్మాదిదేవతలు గూడ తమ బుద్ధితో ఆయన ఇట్టివాడు - అని అతని వాస్తవిక స్వరూపమును  వర్ణింపజాలరు. మేము మౌనమును వహించి ఆయనను భక్తిప్రపత్తులతో అయ్యా! నమో నమః అని నమస్కరించుటతోడనే, అతడు ప్రసన్నుడై దానినే పూజగా భావించి స్వీకరించును. ఆ భక్తవత్సలుడు అగు ప్రభువు మా పూజలను స్వీకరించి మాకు ప్రసన్నుడగుగాక!

శ్రీశుక ఉవాచ

15.78 (డెబ్బది ఎనిమిదవ శ్లోకము)

ఇతి దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభః|

పూజయామాస సుప్రీతః కృష్ణం చ ప్రేమవిహ్వలః॥6323॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! దేవర్షియైన నారదుని వచనములను విని ధర్మరాజు మిగుల సంతోషించెను. అతడు ప్రేమ విహ్వలుడై ఆ మహర్షిని మరియు శ్రీకృష్ణభగవానుని పూజించెను.

15.79 (డెబ్బది తొమ్మిదవ శ్లోకము)

కృష్ణపార్థావుపామంత్ర్య పూజితః ప్రయయౌ మునిః|

శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థః పరమవిస్మితః॥6324॥

దేవర్షి అతని సత్కారములను అందుకొని శ్రీకృష్ణుని, ధర్మరాజును వీడ్కొని వెళ్ళిపోయెను. పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని, మహత్త్వమును విని ధర్మరాజు పరమాశ్చర్యమును పొందెను.

15.80 (ఎనబదియవ శ్లోకము)

ఇతి దాక్షాయిణీనాం తే పృథగ్వంశా ప్రకీర్తితాః|

దేవాసురమనుష్యాద్యా లోకా యత్ర చరాచరాః॥6325॥

పరిక్షిన్మహారాజా! ఈ విధముగా నేను దక్షపుత్రికల వంశములను గూర్చి మీకు వేర్వేరుగా వర్ణించి చెప్పితిని. వారి వంశమునందే దేవతల, అసురుల, మానవుల సకల చరాచర జీవుల సృష్టి జరిగినది.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశోఽధ్యాయః (15)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పదునైదవ అధ్యాయము (15)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

ఇకనైనా ప్రశాంతంగా ఉండండి

   ఇకనైనా ప్రశాంతంగా ఉండండి ... ముఖ్యంగా అతిగా భయపడుతున్నవారు

ఇప్పటికే 40-50 % మంది కరోనా వచ్చినోళ్ళూ , వచ్చిపోయినోళ్ళూ ఉంటారు ... 

     అంటే వీళ్ళందరిలో కోవిడ్ యాంటీ బాడీస్ ఉంటాయ్ ... వీళ్ళకి మళ్ళీ కరోనా సోకినా అది ఎక్కుసేపు ఉండదు వీరిలో ... 

     కాబట్టి వీరినుండి ఇంకొకరికి సోకే అవకాశం ఉండదు.

అలా చైన్ కట్ అయి , ఆఖరుకి ఎవరి నుండి ఎవరికి వ్యాప్తి అవ్వాలో తెలీక ఆగిపోతుంది.

ఈ జూలై ఆఖరుకంతా కేసులు తగ్గడం మొదలై , ఆగస్ట్ లో  ఆఖరుకంతా కరోనా అంతమైపోయే అవకాశాలే ఎక్కువ...

*వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే.   ఇది ఒక నిర్జీవి. *

*ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది. *  
    
* వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు. దానంతట అదే క్షయమవుతుంది ( నాశనం).*

*వైరస్ క్షయం (నాశనం) అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది. *                          

*వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే  గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది. *

* అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.*

* అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 30 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు.* 

*సబ్బుతో రుద్దడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపలవున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది. *

*వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి. *

*వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది.  నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం. *
                  
*కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు. *

*ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు. *

*హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు. *

* వైరస్ నిర్జీవి కనుక దానిని Anti Biotics నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. Anti Biotics బాక్టీరియాను మాత్రమే  చంపగలవు.*

*ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి. *  

* వైరస్ నిర్వీర్యం కాకుండా/ నిలచి వుండే సమయం:*

* వైరస్ బట్టలపై - 3 గంటల వరకూ* 

* సహజసిద్ధమైన ఏంటిసెప్టిక్ అయిన రాగిపై - 4 గంటలు*

* చెక్కపై - 4 గంటలు* 

* కార్డ్ బోర్డు పై - 24 గంటలు*

* లోహాలపై - 42 గంటలు*

 * ప్లాస్టిక్ పై - 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.*


*వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది. *

*వైరస్ లు చల్లని వాతావరణం లో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి. *

* కావున మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.*

* ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*

*అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ UV Rays చర్మంపై పడితే ( మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది. *

*ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు. *

*వెనిగర్ వలన ఉపయోగంలేదు ఎందుకంటే వెనిగర్ కు  కొవ్వు లను కరిగించే శక్తి లేదు. *

*స్పిరిట్, వోడ్కా లవలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. *

*వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి. *✅

*65% ఆల్కహాల్ కలిగిన శానిటీజర్స్, లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది. * 

*తక్కువ వెలుతురు, గాలి కలిగిన  ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. *

*విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది. *

*చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది. *

*మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది. *

*గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా   గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. *

            * Note:* 

ఇనుముపై 12 గం. ల వరకూ వుంటుంది - కాబట్టి

*తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, భోజనానికి ముందు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 10 ని.ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి. *✅

* మీకు కరోనావైరస్ ఉందని ఎలా తెలుసు?*

 1. గొంతులో దురద,
 2. పొడి గొంతు,
 3. పొడి దగ్గు.
4. జలుబు, తలనొప్పి నుండి తీవ్ర జ్వరము కూడా వస్తుంది.

 కావున మీరు ఈ మూడు లక్షణాలు మనకు వున్నాయేమో మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి.

* ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*
***
వైరస్ జీవి కానప్పుడు అది యెట్లా వ్యాపిస్తుంది దానితో రోగం ఎందుకు వస్తుంది అనే సందేహాలు వస్తాయ్.  కాబట్టి నేను సభ్యులు అవగాహనకోసం శాస్త్రీయంగా జీవి అంటే ఏమిటి నిర్జీవి అంటే ఏమిటి కొంత వివరణ ఇవ్వ దలిచాను. మనం స్థూల దృష్టితో చుస్తే కొన్నిటిని మాత్రం జీవులుగా పరిగణిస్తాం. మనం చూసే అతి చిన్న జీవి చీమ. అంతకన్నా చిన్న జీవిని మనం చూడలేమనుకుంటా. మనం చీమ కదలటం వరుసగా నడవటం, తన ఆహారాన్ని తీసుకొని వెళ్ళటం చూస్తున్నాం. కాబట్టి మనం జీవి అంటే దానికి కొన్ని లక్షణాలను ఆపాదిస్తాం. 1) శ్వాసించటం, చలించటం, సంతానోత్పత్తి కలిగి ఉండటం. కొంతకాలం జీవించి ఉండటం, మొదలైనవి. కానీ మనం సూక్ష్మ దర్శినితో చుస్తే చీమ కన్నా చిన్న జీవులను చూడవచ్చు వాటిని బ్యాక్టీరియాలు అంటారు. ఇవి కూడా జీవులే కానీ ఇవి కంటికి కనిపించవు కానీ కొన్ని జీవ లక్షణాలు అంటే శ్వాసించటం, కదలటం, ఆహారాన్ని తీసుకోవటం,  సంతానోత్పత్తి చేయటం వంటివి ఉంటాయి. శ్వాసించటం అనేది ఎప్పుడైతే ఉంటుందో దానిని మనం కొంతమేరకు జీవిగా పరిగణలోకి తీసుకోవచ్చు.  ఈ బ్యాక్టీరియాలను మనం వేరు చేసి వుంచుతే అవి కొంత కాలానికి చనిపోతాయి. అంతే కాక అవి కొన్ని వాతావరణ పరిస్థితులలోనే జీవించి ఉండగలవు. అంటే వాటికి ప్రతికూల పరిస్థితులు ఉంటే అవి చనిపోతాయి. 

ఇక వైరస్ గూర్చి తెలుసుకుందాము. ఇది ఒక ఒక ప్రోటీన్ పొర కప్పి వున్న DNA అణువు. ఈ  DNA అనేది ప్రతి జీవి కణ కణంలో వుండే అణువులు. ఇవే  జీవి రూపం, లక్షణాలను నిర్దుష్టంగా తెలియచేసే కణాలు. ఈ .DNA అణువుకు శ్వాసించే శక్తి ఉండదు తనంత తానుగా సంతానోత్పత్తి చేసుకునే శక్తి ఉండదు. మరైతే దీనితో ప్రమాదం ఏమిటంటే అది తనకు అనుకూలమైన జీవి యెక్క జీవ కణం దొరికితే దానిలోకి తన DNA ను పంపి ఆ కణం మీద ఆధిపత్యం వహించి తన లాంటి DNA లను ప్రోటీన్ కవరులో సహా తయారు చేసుకుంటుంది. అప్పుడు ఆ జీవ కణం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది అన్ని ఈ వైరస్ కణాలే ఉంటాయి అవి మళ్ళి ఆ జీవ కణం ప్రక్క ప్రక్క వున్న కణాలను అన్నిటిని ఆక్రమించుకొని పూర్తిగా ఆ వైరస్లు గా మారతాయి. అప్పుడు ఆ నిర్దుష్ట పని చేసే జీవకణాలు పూర్తిగానశించి వాటి స్థానంలో ఈ వైరస్లు ఉంటాయి అంటే ఆ కణాలు పూర్తిగా నశిస్తాయి అప్పుడు శరీరంలో ఆ జీవ కణాలు చేసే పని పూర్తిగా స్తంభించి పోతుంది. అంటే ఈ వైరస్లు శ్వాసకోశాల కణజాలాన్ని పూర్తిగాచంపి వేసి వాటి రూపాలతో నింపుతాయి. అప్పుడు మనిషికి శ్వాసించటం కష్టమౌతుంది. అందువల్ల శరీరంలో ఆక్సిజన్ దొరక్క ప్రతి కణం నిర్జీవం అవుతుంది తుదకు మరణం సంభవిస్తుంది.  

మీకు ఒక ఉదాహరణతో ఈ విషయాన్నీ చెపుతాను (దయచేసి ఇది ఎక్కడ ప్రయోగించకండి) 
మనం స్కూటర్ నడపటానికి పెట్రోల్ వాడుతాము. ఈ పెట్రోలు ఇంజన్లోకి వెళ్లి తగులపడటం వల్ల వచ్చే శ్సక్తితో ఇంజన్ తిరుగుతుంది. అదే పెట్రోల్ ట్యాంక్లో కొంచం మనం తినే పంచదార కలిపాము అనుకోండి పెట్రోలు పెట్రోలుగానే ఉంటుంది కానీ మండే గుణం కోల్పోతుంది ఇంజను నడవదు. అలానే కణాలు తమ స్వభావమైన లక్షణాన్ని కోల్పోతాయి అన్ని వైరస్ గా మారుతాయి. 
నిజానికి ఈ వైరస్ కణం పూర్తిగా జీవి కాదు కాబట్టి దానికి శ్వాసించాలిసిన పని లేదు ఎన్ని ఏళ్ళు ఐనా అలానే ఉంటుంది. కాకపోతే దానిని ఆవరించిన ప్రోటీన్ లేయర్ కరిగేపోతే దాని ఉనికిని కోల్పోతుంది కాబట్టి మనం కొంత సేఫ్ గా వున్నాం. ప్రోటీన్ కవరు తొలగించిన  DNA అణువు ఏమి చేయలేదు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి వైరస్ అనేది రెండు భాగాలుగా వుంది. ఒకటి ప్రోటీన్ కవరు రెండు DNA ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఇంకొక దాని తోడు లేకుండా మనుషులను ఏమి చేయలేదు. కాబట్టి మనం ఈ రెండిటిని ఒకదానితో ఇంకొకటి విడదీస్తే ప్రమాదం తప్పుతుంది. ప్రోటీన్ పొర అనేది ఒక నూనె లాంటి పదార్ధం. మనం ఏరకంగా ఐతే నూనె చేతికి అంటితే సబ్బుతో కడుగుకుంటామో ఆలా మనం మన చేతిని సబ్బుతో కడుగుకుంటే ఈ ప్రోటీన్ పొర సబ్బులో కరిగిపోయి కేవలం DNA  మిగులుతుంది.  కాబట్టి అది ఏమి చేయలేదు. 

దీనికి చిన్న ఉదాహారణ చెపుతాను మిమ్మలిని ఎవరైనా తుపాకీతో బెదిరిస్తే బెదురుతారా లేదా తప్పకుండ బెదురుతారు. కానీ మీకు అతని చేతిలోని తుపాకీలో గుండ్లు లేవని తెలిస్తే. మీరు ఎట్టి పరిస్థితిలో భయపడరు. ఈ ప్రోటీన్ పొర లేని DNA గుండ్లు లేని తుపాకీ లాంటిదే కాబట్టి మనుషులను ఏమి చేయలేదు. 
**************

    *ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం.👍 *
నలుగురికి ఈ విషయాలు తెలిసేలా పంచుదాం.

*ఈ సమాచారాన్ని మీ వద్ద మాత్రమే ఉంచవద్దు.  మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ పంపించండి.

COVID related items

We are providing below mentioned COVID related items for samaj at heavy discounted rates 

Neeleshji from Yash agencies Ameerpet +91 92463 49595
Ppe gown  170/-
Oxymetre 700/- 6 months warranty 
Oxygen canster 6 litre. 440/-
Nitril gloves. 600/- for 50 pairs box
Face shield 22/- economic good  quality 

Any one has to pick up from his office at Ameerpet 
Or he can send through Ola bike like service have to pay in advance for transportation and item both

Thanks

BEING A BRAHMIN IN INDIA



- Adhoot Mohite, B. Tech (Civil Engineering)

----------------------------------------

Is being a Brahmin  good or bad in India?

I'm not a Brahmin. I'm a Maratha, but I think I can give answer based on my observations of last few years.

Being a Brahmin in today's India is like being a Jew in 1930s Germany.

Jews were a very small percentage of Germany's population, and were blamed for all problems of the German society.

Today in India the same thing is happening. Brahmins are being made scapegoat for all problems of society, despite being a very small percentage of the population.

Brahmins are not even rich or powerful. Most of them are middle class like everybody else and many are poor priests, who earn living by religious ceremonies like marriage. Brahmins do not have any reservations, nor they are given any special subsidies by government. Yet they are blamed for everything.

Communists, Islamic radicals and all anti-Hindu groups are constantly bashing and hating Brahmins. They are being made scapegoats for everything like the jews were made in Germany.

Adi Shankaracharya, a  Brahmin from Kerala, revived the Vedic religion with his sheer will, intelligence and debating power. It was the Brahmins, who preserved and saved the knowledge of Vedas, Upnishads, Brahma Sutras, Bhagvad Gita through a 1000 year slavery of Islamic invaders and British colonialists. It was the Brahmins, who kept (and are still keeping) the Sanskrit language alive. The person who spread the Maratha empire to it’s largest size and destroyed the Mughal empire was a Brahmin (Bajirao Peshwa).

Brahmins are the links that are connecting us to the ancient Vedic civilization. Without Brahmins, the Vedic civilization would have died out like the Persian, Greek, Egyptian, Roman and many other dead civilizations. Hindus of all castes fought to save our religion, but Brahmins were the ones who saved the core texts and traditions of Vedic Dharma.

There is a saying in  English, 

“To kill a snake, cut it's head off.” 

Similarly, to kill Hindu religion, destroy all Brahmins.

The anti-Hindu forces in India know this and that is why they are going after Brahmins like Nazis went after Jews in the 40s.

A lot of people are bringing up that low castes have been mistreated by Brahmins in the past. That's true and I oppose caste discrimination. But everyone ignores that all Hindus, Buddhists, Jains have been treated worse by Islamic rulers. Brahmins never led genocidal campaigns against anyone like the Islamic invaders did.

Brahmins were only powerful in the early Vedic period 2500 years ago. After birth of Buddhism in 500 BC, Indians rejected the authority of Brahmins and slowly converted to Buddhism. Buddhism was majority religion for a long time until 8th century when Shankaracharya revived the Vedic religion. Only 200 years after that the Islamic invasions started and india bacame a colony of Islamic rulers. After end of Mughal empire, the British colonialists quickly took over all the power.

Brahmins have not been in position of power for last 1000 years in India. All political, economical and administrative powers were consolidated in the hands of Islamic emperors and then the British. Most of the poverty and inequality in today's India is result of colonialism and capitalism. Why Brahmins are blamed for the conditions created by Foreign invaders and colonialists?

The current generation Brahmins are least bothered about what others feel about Brahmins since they mind their own business. They have become successful worldwide sans India. They have even earned a niche in Massachusetts.  'The Brahmins of Boston' is a popular adage to address the upper echelons. 

They are very successful entrepreneurs. They are in key positions in numerous parastatals and innumerable MNCs.The new generation Brahmins migrate to the various corners of the world and carve their own niche in their field of expertise. Brahmins live in peace and shun violence.
Keep going guys. 

Jai Hind.


సంస్కృతాంధ్ర సాహితీసౌరభం

श्लोकम्  :
प्रधमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं।
तृतीये नार्जिता कीर्तिः चतुर्धे किं करिष्पति।।

శ్లోకం:
ప్రథమే నార్జితా విద్యా, ద్వితీయే నార్జితం ధనమ్।
తృతీయే నార్జితా కీర్తిః, చతుర్థే కిం కరిష్యతి॥
                     
ప్రతిపదార్థం:
ప్రథమే= ప్రథమమందు అనగా మొదటి భాగమునందు,  విద్యా = విద్య, న ఆర్జితా = సంపాదించక పోతే, ద్వితీయే = రెండవ భాగమునందు, ధనమ్ = ధనము, న ఆర్జితం = సంపాదించకపోతే, తృతీయే = మూడవ భాగమునందు, కీర్తిః = పేరు, న ఆర్జితా = సంపాదించక పేతే,చతుర్థే = నాలుగవ భాగమునందు, కిం కరిష్యతి = ఏమి చేయగలుగుతాడు?

Meaning:
In the first part of life, if a person does not acquire the education; in the second part of life, if he does not earn wealth; in the third part of life, if he does not earn fame; what can he do in the last and fourth part of life during the old age?

Meaning, it conveys that a person should have meaningful life by doing his duties at different parts of his life span. It is a guidance to all people to do the things deem appropriate at various stages of life. 

తాత్పర్యం:
మొదటి దశలో విద్యని సంపాదించని వాడు, రెండవ దశలో ధనాన్ని సంపాదించని వాడు, మూడవ దశలో కీర్తిని సంపాదించని వాడు, నాలుగవ దశలో ఎమి చేయగలుగుతాడు?

ఎవరైతే జీవితంలో మొదటి భాగంలో అనగా చిన్నతనంలో విద్యను అర్జించనివాడు, రెండవ దశలో యౌవనంలో ధనాన్ని సంపాదించనివాడు, మూడవస్థితిలో నడివయస్సులో కీర్తిని పొందనివాడు, నాలుగవ అవస్థలో అనగా వృద్ధాప్యంలో ఏమి చేయగలడు? అనగా ఏమీ చేయలేడు అనగా మిగిలిన జీవిత శేషభాగంలో శరీర దారుఢ్యం తగ్గి, వయస్సు తరిగిపోతూ ఉన్న దశలో, రకరకాల ఆరోగ్య సమస్యలతో, జ్ఞాపక శక్తి తగ్గిపోయే తరుణంలో, శక్తి చాలక ఏమీ చేయగలిగే స్థితి కలిగిఉండడు కాబట్టి అన్నిటినీ సకాలంలో తన విధులని నిర్వర్తించవలెనని తాత్పర్యం

చేసిన వాడికి చేసుకున్నంత

మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కాదా,
మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది. 

అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట. 
నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. 
మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాసారంట. 
అర్చనలు, ఉపాసనలు కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారు. 

ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది. 

ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మనకి కర్మఖాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు. 
పురాణాలు శ్రద్దగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది.

పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు,
ఇతనికి 50 వ ఏట మరణ గండం ఉంది. ఆ మరణ గండాన్ని ఎవ్వరు తప్పించలేరని రాసాడు బ్రహ్మ. 

అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు. 

జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి  జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి, కాని బ్రతికాడని అనుకుంటే… 
అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు…

 ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు. 

కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు గాని, మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది.

ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండిటిని స్మరించాలి. 
అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది. 

128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపతిని జుట్టుపట్టి దుశ్యాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు. 

కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. 
అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు. 

అందుకని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాసాడు అని కృంగిపోకుండా… ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చెయ్యండి. 

ఈ విషయం అందరికి తెలియజేసి కొంత మీరు కూడా పుణ్యం మూట కట్టుకోండి

Before Corona


I was a looking for a salary hike. Today, I am looking for my salary.

I was looking for my promotion. Today, I am holding on to my position. !

I was thinking about quitting my job. Today, I am strongly sticking to my job.

I refused to carry my laptop to my home. Today, I have moved my office to my home.

I was planning for a long vacation. Today, I am waiting to go back to my work station.

I was waiting for a weekend. Today, I am waiting when will corona end.

I was using video call to say hi to my friends and relatives. Today, I am on a video call with my neighbors too.

I was dressed for the occasion.Today, there are no occasions to dress.

I was worried about the future. Today, I am worried about the present.

An invisible virus has changed the way we think and live

REALITY IS DIFFERENT IN ADVOCACY!



(1) In a society where the major population is poor and uneducated, advocacy has a little role to play as earning profession at least for the person coming from poor & uneducated family. Yes, it is true that Dr. B.R. Ambedkar became law in his own by becoming an architect of Indian constitution inspite of being born in socially backward class family & suffering all kinds of hardship, but it is also true that he did not make his advocacy as profession of his own  livelihood. He fought throughout his life by all legal means for upliftment of lower class without bothering about his own income and safety. He thus made advocacy a truly noble profession. 

(2) But today there are thousands of advocates (of which I am one) coming from poor and uneducated families who dare to enter into legal profession with attraction of dignity and high income earned by few top advocates from legal profession. It is dangerous for persons coming from poor and uneducated families to make this profession as means of earning livelihood. I can tell this by my own experience (which some advocates may criticise) that it is very very difficult to survive in this profession at least in India if you are making your poor family totally dependent on the income to be earned from legal profession. This is because the reality is different in advocacy in a country like India having large number of population poor and uneducated. 

(3) There are two basic points to be seriously noted in this connection.  First point is that advocacy has not become an essential service in a country like India like marketing of essential commodities such life essential food, medical and police service. The poor and uneducated people in India are less aware even about their basic human rights and they are habitual to digest injustice. They prefer settling their disputes with the help of local agents who act as settlers. These settlers are not qualified lawyers, but they are  trained in settling disputes by using some pressure of local panchayats or politicians out of court and get such settlements documented by executing small affidavits before local notaries or small agreements registered with local registrars of documents. The poor people avoid going to courts because of inability to pay high advocates fees and long delay in judicial process. This fact has proved that advocacy is not an essential service on which people should remain dependent on mass scale. It is needed by few rich businessmen and the few powerful politicians who engage services of top lawyers of country by paying their very high fee.

(4) If advocacy does not make itself  essential service, then does it make it as entertainment service? That is not at all possible because the law is a serious subject & not a subject matter of entertainment. The poor people will buy tickets and will go to watch movies in cinema halls instead of going to advocates. The law and its legal maxims, principles  do not attract poor & uneducated mass. The term justice is not the same for rich class and poor mass. It is very very different for these two categories. As aforesaid, rich hire top advocates and poor engage local settlers. So where will many advocates coming from poor and uneducated families go? They just struggle for their basic survival. Even the workers having full time jobs can be said to be in a better position and more secured than these poor advocates. 

(5) The foundation of this article is based on two main points which are essential for learning by such poor advocates viz. advocacy is not an essential service in the countries like India and advocacy is not at all entertainment art anywhere in the world. I had decided in last week to remain away from social media till the present corona lockdown gets lifted completely making people free to attend their regular jobs with masks & social distancing code but I could not sleep yesterday with a serious thought that I have made a wrong choice of making advocacy as means of earning my livelihood  without proper study in advance. But how could a textile mill worker's son i.e. me make such study well in advance is also a big question. The purpose of this article based on my personal experience is not to lower the dignity of noble profession of advocacy and not to discourage newcomers who are enthusiastic about entering into this profession, but to caution those coming from poor & uneducated families with the fact that reality is different in advocacy so that those who want to come in this noble and dignified profession can come well prepared. Thank you!

-Adv.B.S.More©18.7.2020

" పోతూ పేరంటము"

కరోనా నేపధ్యములో వున్న తీవ్ర పరిస్థితులలో ఆంధ్ర మహిళామండలి యావత్తు  తీవ్ర ధర్మ సంకటం ఎదుర్కొంటున్నది .  కోవిద్ నేపథ్యంలో  శ్రావణ మంగళవారం నోముల తరువాత వాయినాలు ఎవరికి ఇవ్వాలి? ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల  విద్వద్మండలి, ప్రవచనకర్తలు,  శాస్త్రకారులు భేటీ అయి ఎడతెరపి లేకుండా ఏకధాటిన,  అష్టాదశ పురాణాలు, నాలుగు వేదాలు, ఉపనిషద్ లు , శృతి స్మృతి, ధర్మార్ధ సంహిత, మహాభారత, భాగవత, రామాయణాలు మొదలైన హిందూ ధార్మిక వాంగ్మయాన్ని పూర్తిగా చర్చించి తర్జనభర్జనల తరువాత నిర్ణయం ప్రకటించారు.  ఈ విషయమై ప్రవచన చక్రవర్తి బిరుదాంకితుడైన శ్రీ వాగంటి వారు మాట్లాడుతూ పూర్వం జగన్మాత ఐన పార్వతీ దేవి హిమవంతుని పుత్రికగా జన్మించి మహాదేవుడైన శివుని పెండ్లాడిన తరువాత మొదటి సంవత్సరం నోములు నోచి వాయినములు ఇచ్చుకుందామని, 
శ్రీ మహాలక్ష్మి ,  మహా సరస్వతి , శచీదేవి ,స్వాహాదేవి , మొదలైన వారిని తాంబూలం మరియు పేరంటానికి పిలువగా 
వారందరూ తారకాసురునిచే సృష్టించబడ్డ
భయోత్పాతము చేత వారివారి తావులని వదలి రాలేక తమ అశక్తతను వ్యక్తంచేయగా ( అప్పటికి శ్రీ కార్తికేయ స్వామి జననం దేవ సైన్యాధ్యక్యత కాలేదు) ఉమా దేవి తన పతి శంకరుని క్షేమమునిగూర్చి తీవ్ర ఆందోళన చెందివుండగా సదా  ' తెలియగతరమా నీ లీలలు ' ( కొత్త  రఘురామయ్య గారు ) అని పాడుతూ సమయానికి ప్రత్యక్షమైయే నారదులవారు వచ్చి ఈ విషయమై ఎందుకు ఆందోళన తల్లి ! భోళాశంకరుడు అయిన నీ భర్తనే అడుగమనగా సదాశివునికి అకస్మాతుగా తపస్సు గుర్తుకి వచ్చి హిమాలయాలలోకి అంతర్ధానం కాగా లోకకల్యాణార్థం నారదులవారే పూనుకొని అమ్మా ,  యీ విషయమై చింత వలదు విపత్కర పరిస్టుతులలో పూజ అయిన తరువాత పతినే కరోనా నేపధ్యములో వున్న తీవ్ర పరిస్థితులలో ఆంధ్ర మహిళామండలి యావత్తు  తీవ్ర ధర్మ సంకటం ఎదుర్కొంటున్నది .  కోవిద్ నేపథ్యంలో  శ్రావణ మంగళవారం నోముల తరువాత వాయినాలు ఎవరికి ఇవ్వాలి? ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల  విద్వద్మండలి, ప్రవచనకర్తలు,  శాస్త్రకారులు భేటీ అయి ఎడతెరపి లేకుండా ఏకధాటిన,  అష్టాదశ పురాణాలు, నాలుగు వేదాలు, ఉపనిషద్ లు , శృతి స్మృతి, ధర్మార్ధ సంహిత, మహాభారత, భాగవత, రామాయణాలు మొదలైన హిందూ ధార్మిక వాంగ్మయాన్ని పూర్తిగా చర్చించి తర్జనభర్జనల తరువాత నిర్ణయం ప్రకటించారు.  ఈ విషయమై ప్రవచన చక్రవర్తి బిరుదాంకితుడైన శ్రీ వాగంటి వారు మాట్లాడుతూ పూర్వం జగన్మాత ఐన పార్వతీ దేవి హిమవంతుని పుత్రికగా జన్మించి మహాదేవుడైన శివుని పెండ్లాడిన తరువాత మొదటి సంవత్సరం నోములు నోచి వాయినములు ఇచ్చుకుందామని, 
శ్రీ మహాలక్ష్మి ,  మహా సరస్వతి , శచీదేవి ,స్వాహాదేవి , మొదలైన వారిని తాంబూలం మరియు పేరంటానికి పిలువగా 
వారందరూ తారకాసురునిచే సృష్టించబడ్డ
భయోత్పాతము చేత వారివారి తావులని వదలి రాలేక తమ అశక్తతను వ్యక్తంచేయగా ( అప్పటికి శ్రీ కార్తికేయ స్వామి జననం దేవ సైన్యాధ్యక్యత కాలేదు) ఉమా దేవి తన పతి శంకరుని క్షేమమునిగూర్చి తీవ్ర ఆందోళన చెందివుండగా సదా  ' తెలియగతరమా నీ లీలలు ' ( కొత్త  రఘురామయ్య గారు ) అని పాడుతూ సమయానికి ప్రత్యక్షమైయే నారదులవారు వచ్చి ఈ విషయమై ఎందుకు ఆందోళన తల్లి ! భోళాశంకరుడు అయిన నీ భర్తనే అడుగమనగా సదాశివునికి అకస్మాతుగా తపస్సు గుర్తుకి వచ్చి హిమాలయాలలోకి అంతర్ధానం కాగా లోకకల్యాణార్థం నారదులవారే పూనుకొని అమ్మా ,  యీ విషయమై చింత వలదు విపత్కర పరిస్టుతులలో పూజ అయిన తరువాత పతినే " పోతూ పేరంటము" గా భావించి కూర్చుండబెటి, అర్గ్య పాద్యాదులిచ్చి తనచే బియ్యపుపిండితో చేయబడ్డ జ్యోతులను, శనగలు, అరటిపళ్ళు,  నానావిధ పరిమళపత్రములను  పతి దేవుని పాదాలకు నమస్కరించి సమర్పించి  అవిఅన్నీ అయన పూర్తిగా తినేవరకు ఉండి తలపై అక్షింతలు చల్లుకోవాలని , తానేకాక సాటి పతివ్రతల తాంబూలాలు,  జ్యోతులు, ఆకులూ,  అలములు అన్నీ తన పతిచే తినిపించిన సహస్రకోటి యజ్ఞములు చేసిన పుణ్యముతో నిండు నూఱేళు  ఐదోతనంతో  వర్ధిల్లుతారని , ఈ విషయములో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించినా తప్పులేదని ఉపదేశము చేసారు. ఈ విషయము భయంకరాపురాణములో, దశమస్కదములో ఉందని,  ప్రస్తుత పరిస్థితులలో ఇంతకుమించి ఏమి చేయలేమని,  వేరే ఉపాయము లేదని
సాక్ష్యతు శివుడే ఆచరించాడు కాబట్టి అదే విధంగా చేయాలనీ శ్రీ వాగంటి వారు చెప్పారు. సాధారణముగా  శ్రీ వాగంటి వారు ఏమి చెప్పినా తీసిపడేసి, ఎకసెక్యం చేసే ప్రవచన సామ్రాట్ బిరుదాంకితుడైన శ్రీ చరికపాటి వారు కూడా ఈ విషయములో  ఏకిభవించారు. తఫఃసంపన్నుడూ, బ్రహ్మఋషి సమానుడుగా కొలువబడుతున కొలువబడుతున్న శ్రీ మర్ముఖ శర్మగారు యధావిధిగా మౌనం  అంగీకారమో అర్ధాంగీకారమో తెలియకుండా తలవూపుతూ చిరునవ్వుతో కూర్చున్నారు. 

లోపలవున్న కొందరు పెద్దలు, ఈ నిర్ణయం ముందుగానే  రహస్యముగా తమతమ శిషులకి తెలియపరచగా వారు రాత్రికిరాతే పలాయనం చిత్తగించడానికి ప్రయత్నించగా పతివ్రతా శిరోమణులైన వారి సతీమణులు కాళ్లు చేతులు కట్టిపడేసి,  నిన్న ధర్మసందేహాల కార్యక్రమములో వచ్చిన  శ్రీ తైలవరపు వారిని , అది తప్పా ఒప్పా అని అడిగితే అయన యధావిధిగా  రెండు చేతులు ఊపుతూ అర్ధం కాకుండా  రెండో మూడో శ్లోకాలు పాడి శివుడే చేయగా తుచ్చ జీవాలైన ఈ మగవారెంత అనిచెప్పారు.  దాంతో మరీ విఛలవిడిగా ముందు జాగ్రత్త చర్యగా కట్టి పడేస్తున్నారని తెలుస్తుంది. 

సదాశివుడు భోళాశంకరుడు గరళాన్ని మింగిన వాడు కాబట్టి బియ్యపుపిండితో చేసిన జ్యోతులను , అరటిపండ్లు, శనగలు,  ఆకులూ అలములు తినగలిగాడు కానీ సామాన్యమైన మగవారికి అది సాధ్యమా అని  తీవ్ర వ్యధకు గురిఅయిన కొందరు పురుషసింహలు ఇరురాష్ట్ర ముఖ్యమంత్రులని కలవడానికి ప్రయత్నించగా యధావిధిగా కెసిఆర్ గారు ఫామ్ హౌస్ లో వున్నారని జగన్ గారు తాను క్రిస్టియన్ అయినందున ఈ విషయాలు తనకు తెలియవని చెప్పి తప్పించుకున్నారు (అసలు విషయం మహిళామణుల ఓట్లు).   చివరకు తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై గారిని  సంప్రదించడానికి ప్రయత్నించగా వారి భర్త గారైన శ్రీ సౌందరరాజన్ గారు కూడా యిదే పరిస్థితిలో ఉండి తీవ్ర నిరాశ నిస్పృహలతో వున్నారని అభిజ్ఞవర్గాలద్వారా తెలిసి ఈ పురుషసింహలు కూడా కనపడకుండా పోయినారు.

మరొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటి అంటే త్రిమూర్తులవంటి ముగ్గురు  ప్రవచనకారులు  ఒకరు కాశీలో, ఒకరు కురుకేత్రంలో, మరొకరు మానససరోవరం ప్రవచనాలు ఉన్నాయని చెప్పి ఆజ్ఞతంలోకి వెళ్లినట్లు భోగట్టా.

 ఒకవైపు కరోనా మరోవైపు  పోతూపేరంటములు ఎటు దిక్కు తోచక ,  మునుపెన్నడూ ఇట్లాంటి భయానక పరిస్థితి ఎరుగక, ఎటు పోవాలో తెలియక శివాలయాలలో, మఠాలలో, సత్రాలలో  తలదాచుకుందామని వెళుతున్న అమాయకులైన  రెండు రాష్ట్రాల
పురుషసింహలపై మహిళామణులచే 
దాడులు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఇది గర్హనీయం ఖండించతగినది. 
చివరకు  యేమీ చేసేదిలేక ,  మునుపు యిదే పరిస్థితిని ఎదుర్కొని విజయవంతుడై నిలిచిన సదాశివుడొక్కడే  తమని  కాపాడగలవాడని, శరణుకోరి భక్తిశ్రద్దలతో రహస్యముగా వేడుకొంటున్నారు.

సృష్టిలోనే మెళకువగలిగి బుద్ధిజీవులై ,  పురుషసింహలమైన మనమందరము ఈ విపత్కర పరిస్థితిని సంఘటితమై, ఒకవైపు కరోనని ఎదుర్కొంటూ, మరోవైపు
పోతు పేరంటాలుగా అలరించి  శ్రావణమాసం  తరువాత కలుద్దామని ఆశిస్తూ,  ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇట్లు భవదీయుడు (పేరు ఎందుకులెండి స్వామి)గా భావించి కూర్చుండబెటి, అర్గ్య పాద్యాదులిచ్చి తనచే బియ్యపుపిండితో చేయబడ్డ జ్యోతులను, శనగలు, అరటిపళ్ళు,  నానావిధ పరిమళపత్రములను  పతి దేవుని పాదాలకు నమస్కరించి సమర్పించి  అవిఅన్నీ అయన పూర్తిగా తినేవరకు ఉండి తలపై అక్షింతలు చల్లుకోవాలని , తానేకాక సాటి పతివ్రతల తాంబూలాలు,  జ్యోతులు, ఆకులూ,  అలములు అన్నీ తన పతిచే తినిపించిన సహస్రకోటి యజ్ఞములు చేసిన పుణ్యముతో నిండు నూఱేళు  ఐదోతనంతో  వర్ధిల్లుతారని , ఈ విషయములో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించినా తప్పులేదని ఉపదేశము చేసారు. ఈ విషయము భయంకరాపురాణములో, దశమస్కదములో ఉందని,  ప్రస్తుత పరిస్థితులలో ఇంతకుమించి ఏమి చేయలేమని,  వేరే ఉపాయము లేదని
సాక్ష్యతు శివుడే ఆచరించాడు కాబట్టి అదే విధంగా చేయాలనీ శ్రీ వాగంటి వారు చెప్పారు. సాధారణముగా  శ్రీ వాగంటి వారు ఏమి చెప్పినా తీసిపడేసి, ఎకసెక్యం చేసే ప్రవచన సామ్రాట్ బిరుదాంకితుడైన శ్రీ చరికపాటి వారు కూడా ఈ విషయములో  ఏకిభవించారు. తఫఃసంపన్నుడూ, బ్రహ్మఋషి సమానుడుగా కొలువబడుతున కొలువబడుతున్న శ్రీ మర్ముఖ శర్మగారు యధావిధిగా మౌనం  అంగీకారమో అర్ధాంగీకారమో తెలియకుండా తలవూపుతూ చిరునవ్వుతో కూర్చున్నారు. 

లోపలవున్న కొందరు పెద్దలు, ఈ నిర్ణయం ముందుగానే  రహస్యముగా తమతమ శిషులకి తెలియపరచగా వారు రాత్రికిరాతే పలాయనం చిత్తగించడానికి ప్రయత్నించగా పతివ్రతా శిరోమణులైన వారి సతీమణులు కాళ్లు చేతులు కట్టిపడేసి,  నిన్న ధర్మసందేహాల కార్యక్రమములో వచ్చిన  శ్రీ తైలవరపు వారిని , అది తప్పా ఒప్పా అని అడిగితే అయన యధావిధిగా  రెండు చేతులు ఊపుతూ అర్ధం కాకుండా  రెండో మూడో శ్లోకాలు పాడి శివుడే చేయగా తుచ్చ జీవాలైన ఈ మగవారెంత అనిచెప్పారు.  దాంతో మరీ విఛలవిడిగా ముందు జాగ్రత్త చర్యగా కట్టి పడేస్తున్నారని తెలుస్తుంది. 

సదాశివుడు భోళాశంకరుడు గరళాన్ని మింగిన వాడు కాబట్టి బియ్యపుపిండితో చేసిన జ్యోతులను , అరటిపండ్లు, శనగలు,  ఆకులూ అలములు తినగలిగాడు కానీ సామాన్యమైన మగవారికి అది సాధ్యమా అని  తీవ్ర వ్యధకు గురిఅయిన కొందరు పురుషసింహలు ఇరురాష్ట్ర ముఖ్యమంత్రులని కలవడానికి ప్రయత్నించగా యధావిధిగా కెసిఆర్ గారు ఫామ్ హౌస్ లో వున్నారని జగన్ గారు తాను క్రిస్టియన్ అయినందున ఈ విషయాలు తనకు తెలియవని చెప్పి తప్పించుకున్నారు (అసలు విషయం మహిళామణుల ఓట్లు).   చివరకు తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై గారిని  సంప్రదించడానికి ప్రయత్నించగా వారి భర్త గారైన శ్రీ సౌందరరాజన్ గారు కూడా యిదే పరిస్థితిలో ఉండి తీవ్ర నిరాశ నిస్పృహలతో వున్నారని అభిజ్ఞవర్గాలద్వారా తెలిసి ఈ పురుషసింహలు కూడా కనపడకుండా పోయినారు.

మరొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటి అంటే త్రిమూర్తులవంటి ముగ్గురు  ప్రవచనకారులు  ఒకరు కాశీలో, ఒకరు కురుకేత్రంలో, మరొకరు మానససరోవరం ప్రవచనాలు ఉన్నాయని చెప్పి ఆజ్ఞతంలోకి వెళ్లినట్లు భోగట్టా.

 ఒకవైపు కరోనా మరోవైపు  పోతూపేరంటములు ఎటు దిక్కు తోచక ,  మునుపెన్నడూ ఇట్లాంటి భయానక పరిస్థితి ఎరుగక, ఎటు పోవాలో తెలియక శివాలయాలలో, మఠాలలో, సత్రాలలో  తలదాచుకుందామని వెళుతున్న అమాయకులైన  రెండు రాష్ట్రాల
పురుషసింహలపై మహిళామణులచే 
దాడులు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఇది గర్హనీయం ఖండించతగినది. 
చివరకు  యేమీ చేసేదిలేక ,  మునుపు యిదే పరిస్థితిని ఎదుర్కొని విజయవంతుడై నిలిచిన సదాశివుడొక్కడే  తమని  కాపాడగలవాడని, శరణుకోరి భక్తిశ్రద్దలతో రహస్యముగా వేడుకొంటున్నారు.

సృష్టిలోనే మెళకువగలిగి బుద్ధిజీవులై ,  పురుషసింహలమైన మనమందరము ఈ విపత్కర పరిస్థితిని సంఘటితమై, ఒకవైపు కరోనని ఎదుర్కొంటూ, మరోవైపు
పోతు పేరంటాలుగా అలరించి  శ్రావణమాసం  తరువాత కలుద్దామని ఆశిస్తూ,  ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇట్లు భవదీయుడు (పేరు ఎందుకులెండి స్వామి)

శ్రావణ మాసం విశిష్టత*


సృష్టి , స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు , దుష్టశిక్షకుడు , శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు , ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన , వివిధ వ్రతాలు , పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు , సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం “శ్రావణ మాసం”

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.

శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ , శుక్ర , శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి , మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు , శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు , శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ , ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.

పాడ్యమి – బ్రహ్మదేవుడు
విదియ – శ్రీయఃపతి
తదియ – పార్వతీదేవి
చవితి – వినాయకుడు
పంచమి – శశి
షష్టి – నాగదేవతలు
సప్తమి – సూర్యుడు
అష్టమి – దుర్గాదేవి
నవమి – మాతృదేవతలు
దశమి – ధర్మరాజు
ఏకాదశి – మహర్షులు
ద్వాదశి – శ్రీమహావిష్ణువు
త్రయోదశి – అనంగుడు
చతుర్దశి – పరమశివుడు
పూర్ణిమ – పితృదేవతలు

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని , సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం
శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం
మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్లచవితి - నాగులచవితి

మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి - పుత్రదా ఏకాదశి   

ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ – రాఖీ పూర్ణిమ

సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి  అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ – హయగ్రీవ జయంతి

వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం. హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు , ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణ విదియ - శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి

క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.

కృష్ణపక్ష అష్టమి – శ్రీకృష్ణాష్టమి

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు. 
 దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు.
 ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు , పెరుగు , మీగడ , వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి – కామిక ఏకాదశి

ఈ దినం ఏకాదశీ వ్రతం , ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.  
ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య

ఇది వృషభాలను పూజించే పండుగ. 
కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. 
ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

గురువు ఎప్పుడూ సాధనలో పరిణామం చూడరు ! నాణ్యతనే చూస్తారు !!

అనినా, వినినా, కనినా, తలుచుకున్నా... దైవనామం ఇచ్చే విశేష ఫలం ఆ స్థాయిలోనే ఉంటుంది. చేసే బాహ్య క్రియలకన్నా విషయంపై మనసులో ఇష్టం ప్రధానం. అదే ముఖ్య భూమిక పోషిస్తుంది. అందుకే గురువు ఎప్పుడూ నీ సాధనలో పరిణామం చూడడు. నాణ్యతనే చూస్తాడు. గురుతత్త్వమైన దత్తాత్రేయుల వారికి స్మర్తుగామి అని పేరు. స్మరించినంతచేతనే ఫలం ఇస్తాడు అని అర్ధం. గురువు కూడా అంతే. వారిని స్మరించేవారికి మాత్రమే కాదు ధర్మాన్ని స్మరించినా ఫలం అందిస్తారు. దైవంపై, మంత్రంపై, సత్యంపై మనకున్న ఇష్టమే ఆయనకు సంతోషం !

శని గ్రహము,

శని గ్రహము, దానికి సంభందించిన నక్షత్ర కాంతి వక పరిశీలన. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాధ్ర. వీని మూలమైన శక్తి యెుక్క కాంతి లక్షణము స్థూలంగా వకే లక్షణం. కాని వాని స్ధనంను బట్టి అనగా వాటి డిగ్రీలను బట్టి వాటి లక్షణం మారినట్లు గోచరించుచున్నది. యిక వాటి మంత్ర పరిశీలన. నీలాంజన, సమాభాసం, రవి పత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ, సంభూతం తండ్రి నమామి శనైః యీశ చ చరమ్.యువి రేస్ కలిగినవాడు (నీలాంజనములతో)  ప్రకాశించు తత్వం అనగా దీని పదార్ధ శక్తి డి విటమిన్, రవి పుత్రుడు సూర్య సమానమైన తేజో లక్షణం కలవాడు యముని అగ్రజుడు, ఛాయకు మార్తాతండునికి పుట్టినవాడు, సూర్యుని నీడ నుండి అనగా సూర్యునికైనను మధ్యభాగం కేంద్రంగా వచ్చిన అమితమైన నీలంరంగు. దీనికి వేద వివరణ పరిశీలన. పుష్యమి మకరరాశి అనగా భూమిని సమ విభాజన చేయు డిగ్రీ వద్ద గల జీవ పరిణామ మునకు మూల ప్రకృతి కాంతి శక్తి. తియ్యని నక్షత్ర ముల అభి సం బభూవ.శ్రేష్ఠో దేవానాం పృతనా  సుజిష్ణు. దిసోను సర్వా అభయన్నో అస్తు.విష్ణు తత్వం కలిగి అన్ని దిశగా వ్యాప్తి చెంది భయం లేకుండా ప్రకృతి వినాశనం లేకుండా చక్కని ప్రకృతి లక్షణము కలిగి యుండుట అనే లక్షణము కలిగియున్నది. తిష్యః పురస్తాత్ ఉతమధ్యతో నః. బృహస్పతిః నీ పరిపాతు పశ్చాత్. బాధేత్వాం ద్వేషో అభయం కృణుతాం. ద్వేషో అనే పదము యెక్క మరొక అర్ధం. ద్వి ఏతతు ఉషా రెండుగా మారిన వస్తు తత్వం ఉష కాంతి లక్షణముగా అనగా సాకార ముగా గుణము దాని కనిపించడం. ఏకం పూర్వం రెండుగా మారుట  ద్వేషో అనే శక్తి లక్షణము. సువీర్యస్య పతయస్యామః పత యత్ స్యామః యత్ సామః  ద్వి లక్షణము సామ పరంగా శ్యామ వర్ణం కలది. యిలా అనూరాధ యెక్క లక్షణము మరలా వివరణకు ప్రతి
యత్నించుదాం. యిట్టి శక్తి నువ్వు లలో కలదని వాటికి అధిష్టాన దేవత శని అని వాటి పంట అభివృద్ధికి శని యే కారణమని, పదార్ధ లక్షణము తెలిసిన గాని కాంతి లక్షణము మనకు అవగతమవదు. తెలుసుకుంటూనే ఉందాం. ఆచరిస్తూనే ఉందాం. నువ్వులు శరీరమునకు ధాతుపుష్టి అనగా ఎముకలకు పుష్టి కలుగును.

15.62 (అరువది రెండవ శ్లోకము)



భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తథాఽఽత్మనః|

వర్తయన్ స్వానుభూత్యేహ త్రీన్ స్వప్నాన్ ధునుతే మునిః॥6307॥

విచారశీలుడైన పురుషునకు స్వానుభవము చేత ఆత్మ యొక్క మూడు విధములైన అద్వైతములు గోచరించును. అవి జాగ్రత్స్వప్నసుషుప్తులు, మరియు ద్రష్టదర్శన దృశ్యములు భేదరూప స్వప్నమును తొలగించును. ఈ అద్వైతము మూడు రకములు - అవి భావాద్వైతము, క్రియాద్వైతము, ద్రవ్యాద్వైతము.

15.63 (అరువది మూడవ శ్లోకము)

కార్యకారణవస్త్వైక్యమర్శనం పటతంతువత్|

అవస్తుత్వాద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే॥6308॥

వస్త్రము దారములకంటె వేరుగాదు. అట్లే కార్యము గూడ కారణముకంటె వేరుగాదు. ఈ భేదభావము వాస్తవముగూడ కాదు. అనగా - కారణము పరమాత్మ, విశ్వము కార్యము. ఈ రెండింటియొక్క ఏకత్వభావనయే భావాద్వైతము. ఈ విధముగా అన్నిటి యందును ఏకత్వము దర్శించుటయే భావాద్వైతము.

హరిరేవ జగత్ జగదేవ హరిః హరితో జగతో న హి భిన్నతనుః|
ఇతి యస్య మతిః పరమార్థగతిః స సరో భవసాగరముత్తరతి॥ (శ్రీమధుసూదన సరస్వతీస్వామి)

15. 64 (అరువది నాలుగవ శ్లోకము)

యద్బ్రహ్మణి పరే సాక్షాత్సర్వకర్మసమర్పణమ్|

మనోవాక్తనుభిః పార్థ క్రియాద్వైతం తదుచ్యతే॥6309॥

ధర్మరాజా! మనోవాక్కాయములచే చేయబడు కర్మలన్నియును సాక్షాత్తుగా పరమాత్మకొరకే, పరమాత్మద్వారా జరుగుచున్నవనెడు భావముతో సమస్త కర్మలను పరమాత్మయందు సమర్పణము చేయుట క్రియాద్వైతము అనబడును.

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః|

సర్వధా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే॥ (గీత. 6.31)

15.65 (అరువది ఐదవ శ్లోకము)

ఆత్మజాయాసుతాదీనామన్యేషాం సర్వదేహినామ్|

యత్స్వార్థకామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే॥6310॥

భార్యాపుత్రులు మొదలగు బంధువులు, అట్లే ఇతర ప్రాణులు అన్నింటి యొక్కయు, మరియు తన స్వార్థ భోగములు ఒకటియే అని భావించుట - అనగా స్వ, పర అను భేదభావము లేకుండుట మరియు అందరిలో ఏకాత్మభావమును కలిగియుండుట ద్రవ్యాద్వైతము అనబడును.

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున|

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః॥ (గీత. 6.32)

15.66 (అరువది ఆరవ శ్లోకము)

యద్యస్య వానిషిద్ధం స్యాద్యేన యత్ర యతో నృప|

స తేనేహేత కార్యాణి నరో నాన్యైరనాపది॥6311॥

రాజా! శాస్త్రముల ఆదేశమునకు విరుద్ధముగానట్టి ద్రవ్యమును ఏ సమయమునందు, ఏ ఉపాయముద్వారా, ఏ వ్యక్తికొరకు, ఎవరిద్వారా తీసికొసవలయునో, అట్టి ద్రవ్యమును, అట్లే తీసికొని, తద్ద్వారా అప్పటి తమ కార్యములన్నింటినీ పూర్తి చేయవలయును. ఇది కేవలము ఆపత్కాలమునందు తప్ప మరొకవిధముగా, మరెప్పుడునూ చేయకూడదు.

15.67 (అరువది ఏడవ శ్లోకము)

ఏతైరన్యైశ్చ వేదోక్తైర్వర్తమానః స్వకర్మభిః|

గృహేఽప్యస్య గతిం యాయాద్రాజంస్తద్భక్తిభాఙ్ నరః॥6312॥

ధర్మరాజా! భగవద్భక్తుడు గృహస్థుడైనను వేదములలో తెలుపబడిన ఈ కర్మలను, ఇతర స్వధర్మములను తమ గృహమునందే యుండి అనుష్ఠించినచో, శ్రీహరియొక్క పరమపదమును పొందగలడు.

15.68 (అరువది ఎనిమిదవ శ్లోకము)

యథా హి యూయం నృపదేవ దుస్త్యజాదాపద్గణాదుత్తరతాత్మనః ప్రభోః|

యత్పాదపంకేరుహసేవయా భవానహారషీన్నిర్జితదిగ్గజః క్రతూన్॥6313॥

మహారాజా! నీవు నీ స్వామియైన శ్రీకృష్ణభగవానుని కృపచే, సహాయముచే ఎవ్వరికిని దాట శక్యముగాని ఆపదనుండి గట్టెక్కితివి. ఆ స్వామి పాదపద్మములను సేవించుటచే సమస్త భూమండలమును జయించి, రాజసూయము మొదలగు గొప్పయాగములను ఆచరించితివి. ఇదేవిధముగా అతని  కృపచే ఇతర జనులందరు సంసారసాగరమునుండి తరించెదరు.

15.69 (అరువది తొమ్మిదవ శ్లోకము)

అహం పురాభవం కశ్చిద్గంధర్వ ఉపబర్హణః|

నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణాం సుసమ్మతః॥6314॥

మునుపటి మహాకల్పమునందు పూర్వజన్మమున నేను ఉపబర్హణుడు అను పేరుగల గంధర్వుడను. గంధర్వులలో నేను మిక్కిలి మాననీయుడను.

15.70 (డెబ్బదియవ శ్లోకము)

రూపపేశల మాధుర్యసౌగంధ్యప్రియదర్శనః|

స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తః స్వపురులంపటః॥6315॥

నా సౌందర్యము, సౌకుమార్యము, మధురభాషణము అపూర్వములు. నా శరీరమునుండి వెలువడు పరిమళము మిక్కిలి మనోజ్ఞము. స్త్రీలు నన్ను మిగుల ప్రేమించుటచే నేను వారి వ్యామోహములో పడి విషయలంపటుడనైతిని.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

తత్త్వ విచారణ 616వ నామ మంత్రము


ఓం ఐం హ్రీం శ్రీం అమేయాయై నమః🙏🙏🙏కొలతలకు, వచనములకు, నిర్వచనములకు, ప్రవచనములకు, నుతులకు, నేత్రములకు, మనో నేత్రములకు పరమేశ్వరి ఫలానా అని  చెప్ఫుటకలవి కాని తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి అమేయా అను  మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును భక్తిశ్రద్ధలతో ఓం ఐం హ్రీం శ్రీం అమేయాయై నమః అని ఉచ్చరించుచూ ఉపాసించు భక్తులకు ఆ జగన్మాత అనన్యభక్తిప్రపత్తులను కలుగజేసి, ఆత్మానందానుభూతి ప్రసాదించి అనుగ్రహించును🌻🌻🌻అన్నింటికి అతీతమైన పరబ్రహ్మాన్ని కేవలం సాధనతో అనుభూతమొనర్చు కోవాలి. అయితే సగుణ సాకార రూపము, తల్లి భక్తుల నిమిత్తం ధరించునది మాత్రమే. కాని జగన్మాత స్వరూపము సగుణ, సాకారమునకు, నిర్గుణ, నిరాకారమునకు కూడా అతీతమైనది🌺🌺🌺అమేయా అనగా కొలుచుటకు, నిర్వచించుటకు సాధ్యము కానిది🌻🌻🌻 యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మన వాక్కుకు, మనస్సుకు అందనిది. చింతింప నలవికానిది. సర్వమునకు అతీతమైనది. నాయమాత్మ ప్రవచనే న లభ్యః. శ్రీమాత ప్రవచనాలకు, వచనాలకు, నిర్వచనాలకు అందనిది. ఆత్మేశ్వరి అయిన పరాశక్తి పరదేవతా🌸🌸🌸 ఇయానితిమాతుం పరిచ్చేత్తుం న శక్యతే సర్వ ప్రపంచమునకు, ఆత్మస్వరూపమై, అనంతమై, గణించుటకు, విభజించుటకు, సాధ్యముకానిదై, సర్వజీవులలో నేను, నేను అని తెలియబడుచున్నదో, దృశ్యమానమైన జగత్తుకు దృక్కురూపమున ఉండునది అని తెలియవలయును. ఏది నిత్యమై ఉన్నదో, దేనిని సత్యమని, అపరిచ్ఛిన్నమని, అనంతమని, విజ్ఞానమని, ఆకాంక్షేయమని, ఆనంద స్వరూపమనియు, స్వతఃప్రమాణమనియు, ఏ మహాతత్త్వము తెలియబడుచున్నదో దానినే అమేయాత్మ అంటారు🌹🌹🌹అట్టి అమేయాత్మకు నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం  శ్రీం అమేయాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
[2:44 am, 21/07/2020] P.Dutga Subramanyam: 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
39వ నామ మంత్రము

ఓం ఐం హ్రీం శ్రీం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః🙏🙏🙏పరమేశ్వరునికి (శ్రీమాత భర్తకు) మాత్రమే తెలిసిన సౌభాగ్యశ్రీలతోను మృదుత్వంతోను కూడిన ఊరువులు కలిగిన శ్రీమాతకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను పూజించు భక్తులకు ఆ తల్లి ఆత్మానందమును, బ్రహ్మానందమును ప్రసాదించి కరుణించును🌻🌻🌻కామేశ (కామేశ్వరునకి మాత్రమే) జ్ఞాత (తెలియబడిన) సౌభాగ్య మార్దవ (సుందరతయు - భాగ్యవత్వము గల్గిన) ఊరుద్వయ అన్వితా (ఊరు ద్వయంతో కూడినది🌺🌺🌺శ్రీమాత ఊరువుల సౌందర్యము, మృదుత్వము కామేశ్వరునికి మాత్రమే తెలియును. కామేశ్వరుని యెడ శ్రీదేవి అనన్యాసక్తయని భావము. శ్రీచక్రవాసులైన ఆ జంట అవిభాజ్యము అని సారాంశము🌸🌸🌸🌸 ఊరు శబ్దమునందలి ఊ శబ్దమును విడదీయగా ఉ-ఊ అని రెండు వర్ణములు వచ్చును. ఉ అనునది వామోరువు (ఎడమ తొడ), ఇది సౌభాగ్యమునకు సంకేతము. ఊ అనునది దక్షణోరువు (కుడితొడ) మృదుత్వమునకు సంకేతము. ఊరుద్వయ మధ్యస్థానమే రత్నమణి,  మణి అని  రెండు సంఖ్య నామములచే ఒప్పుచున్నది. ఇవి పర-అపర అని తెలియదగును🌹🌹🌹దక్షిణోరువు 8 భాగములు; పంచభూతములు - 5, మనస్సు, బుద్ధి, అహంకారము - 3 మొత్తము 8 భాగములు. వామోరువు 8 భాగములు; ఇవి చాతుర్వర్ణములు అందలి స్త్రీపురుష భేదాలు గాన రెండు నాలుగులు 8 భాగములు; వామ, దక్షిణోరువుల మొత్తం 16 భాగములు. రెండు ఊరువులను ఉ-ఊ లతో సంకేతిస్తే ఉ లావణ్యము, ఊ లాలిత్యము తెలుపుచున్నవి. ఈ లావణ్య-లాలిత్య సంధానక ప్రియమైన కామేశ్వరి కామేశ్వరునికే పుర్ణముగా తెలియునని అర్థం చెప్పవచ్చును🌹🌹🌹శ్రీమాతకు నమస్కరించునపుడు  ఓం ఐం హ్రీం శ్రీం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319

ధన్వంతరి మహా మంత్రము.. (ఆరోగ్యం కోసం)



ఈ స్తోత్రము ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు.

ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.

ఓం నమో భగవతే
మహా సుదర్శన
వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే
త్రైలోక్య విధాత్ర్తే
శ్రీ మహా విష్ణు స్వరూప
శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర
నారాయణ స్వాహా

ఓం నమో భగవతే
వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
త్రైలోక్య నాథాయ
శ్రీ మహా విష్ణవే నమః.

Courtesy: చాగంటి గురువు గారు.

Om Namo Bhagavathe- Mahasudarsana
Vasudevaya- Dhanvantaraye
Amruta Kalasa Hastaya
Sarvabhaya Vinasaya-Sarva Roga nivaranaya
Trilokapataye-Trilok vidhatre
Sri Mahavishnu swaroopa-
Dhanvanthri swaroopa
Sri Sri Oaushadha chakra Narayanaya Swaha

Om Namo Bhagavathe-
Vasudevaya- Dhanvantaraye
Amruta Kalasa  Hastaya
Sarvabhaya Vinasaya-
Triloka nadhaya-Sri Maha Vishnavenamaha

ఒక్క చెప్పు....కధ (యదార్ధ గాధ )


భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది?
బెనారస్ హిందూ యూనివర్సిటీ!
దాన్ని ఎవరు స్థాపించారు?
మదన్ మోహన్ మాలవీయ
ఆయన దీనిని విరాళాలు సేకరించి కట్టించారు. ఆయన్ని చాలా మంది "నువ్వు మదన్ మోహన్ మాలవీయవి కావు బాబూ. నువ్వు మనీ మేకింగ్ మెషీన్ వి" అని హాస్యమాడేవారు కూడా. అంత ఓపిగ్గా, పట్టుదలగా ఆయన విరాళాలు సేకరించేవారు.
ఇదే క్రమంలో ఆయన నిజాం నవాబు గారి  దగ్గరకి వెళ్లారు.
నిజాం నవాబు గారి గూర్చి తెలియని వారు వుండరు ఆయన  మహా పిసినారి. పైపెచ్చు మహా మత వాది 
" నీకెంత ధైర్యం...హిందూ యూనివర్సిటీ కోసం నేను విరాళం ఇవ్వాలా" అంటూ తన చెప్పును విసిరేశాడు కోపంగా.
మాలవీయ మారు మాట్లాడలేదు. ఆ చెప్పును కళ్లకద్దుకుని "మహా ప్రసాదం" అంటూ బయటకి వచ్చేశాడు. అది చూసి నవాబుగారు వీడికి చెప్పుతో మంచిగా బుడ్డి చెప్పాను అని సంతోషించారు. 
తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారుగా మదన్ మోహన్ మాలవీయ గారు ఆ చెప్పని ఏమి చేస్తారో నవాబుగారికి తెలియదు.  కానీ తెలివైన మలవియ్యగారు దానిని భద్రంగా తీసుకొని వెళ్లి కోఠి సెంటర్లో 
బాగా రద్దీగా ఉన్న కూడలిలో నిజాం గారి  చెప్పుని ఉంచి, దాన్ని వేలానికి పెట్టారు. అది మామూలు చెప్పు కాదు నిజం నవాబు గారి చెప్పు కాబట్టి ప్రజలు గుమికూడి ఒకళ్ళ మించి ఇంకొకరు వేలం పాట పెంచటం మొదలు పెట్టారు.  ఆ నోటా ఆ నోటా భటుల నోట్లో పడ్డది. ఒక భటుడు నవాబు   గారి చెవిలో పడేసాడు. అప్పుడు వెంటనే నవాబుగారు తన మంత్రిని పిలిచి మంతనం చేశారు. ఈ విషయాన్నీ వదిలివేస్తే ప్రజలకు తానూ చేసిన పని తెలుస్తుంది.  అట్లని నవాబుగారి చెప్పు తక్కువకి వేలం పోతే తనకు పరువునష్టం. ఆ చెప్పును ఏ బిచ్చగాడో వేసుకుంటే నవాబు గారి  ప్రతిష్ఠ మూసీ పాలు!!
అట్లా అలోచించి మంత్రి సలహా మేరకు నిజాం ప్రభువు తన సేవకుల్ని పిలిచి "ఎంత ధరైనా ఫరవాలేదు. నా చెప్పును కొని తీసుకురండి" అని పురమాయించారు. 
చివరికి భారీ ధరకు తన చెప్పును తానే కొనుక్కున్నాడు నిజాం నవాబు. నిజానికి నిజాం తన చెప్పుతో తానే కొట్టుకుకున్నట్లు అయ్యిన్ది.  
మాలవీయ గారు నిజాం నవాబు గారి లాంటి వారి నుంచి కూడా హిందూ యూనివర్సిటీకి ద్రవ్యం వాసులు చేసిన ధీశాలి.  "తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు" అని నిరూపించారు.

జీవితమూ నిజాం నవాబు లాంటిదే. అది ఒక చెప్పే విసిరేస్తుంది. మనమూ మదన్ మోహన్ మాలవీయ లాగా ఆ అరకొర అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవటమే ప్రజ్ఞ !!

అన్నట్టు....మన దేశపు ధ్యేయవాక్యం "సత్యమేవ జయతే"ని ఆధునిక కాలంలో మొట్టమొదటగా ఉపయోగించిందీ మదన్ మోహన్ మాలవీయ గారే..
Ravi Kumar: 


మదన్ మోహన్ మాలవీయా గారు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు.. కానీ చిత్తశుద్ధితో , మొక్కవోని దీక్ష మరియు పట్టదలతో శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం స్థాపించగలిగారు..కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు. జై హింద్, జై భారత్, 
wats app సేకరణ 

కరోన ఒక అవగాహనా

 అందరికి కరోన వైరస్ గూర్చి అవగాహన ఉంది. ఎలా వ్యాపిస్తుంది, ఎలా నష్టం కలిగిస్తుంది అందరికి తెలిసిపోయింది. 

ప్రభుత్వ లెక్కల ప్రకారం 100 కి 45 % మందిలో ఎటువంటి లక్షణాలు లేవు, 40% మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. 12% మందిలో త్రీవ్ర లక్షణాలు, 3% మందిలో మరణాలు సంభవిస్తున్నాయి..

నా దగ్గర ఉన్న సమాచారం, నా విశ్లేషణ ప్రకారం కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువ. లక్షణాలు లేకపోవడం వల్ల వారిని గుర్తించలేము, కానీ వారి ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. నాకు, మీకు ఎవరిలో వైరస్ ఉందొ లేదో కూడా చెప్పలేని స్థితి.


చనిపోయిన 25,000 మందిని గమనిస్తే..అన్ని వయసుల వారు ఉన్నారు. 

*ఈ మరణాలు అన్ని అకాల మరణాలే*. వారికి ఇతర వ్యాధులు ఉన్నంత మాత్రాన,వయసులో పెద్ద వారు అయినంత మాత్రాన, దీని బారిన పడి చనిపోవాలని సిద్ధాంతం లేదు కదా.


మరణాల శాతం తక్కువ ఉండొచ్చు. కనపడకుండా కోట్లాది కేసులు ఉండొచ్చు. వారు వీరు ఏమి చేస్తుండకపోవచ్చు. *కొందరు కరోన బాధితులు నాకు ఫోన్ చేసి వారి గోడు చెప్పుకుంటుంటే నాకే భయం వేస్తుంది* ఎవరెన్ని చెప్పిన అన్ని అందుబాటులో లేవనేది నిజము. అందుబాటులో ఉంచడం సాధ్యము కాదు అనేది నిజం.  దీనికి ఎవరిని నిందించి లాభం లేదు. ఇప్పటికిప్పుడు ఎవరు అన్నీ సృష్టించలేరు. 

అందరూ చేతులెత్తారని మనం కాళ్ళెత్తుదామా. మనల్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఇది.

1. ముఖ్యముగా 60 సంవత్సరాలు దాటిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గడప దాటకండి, ఇంటికి ఎవరిని రానివ్వకండి

2. 60 లోపు ఆరోగ్యం గా ఉన్నవారు, మీ పనులు జాగ్రత్తగా చేసుకోండి.

*సామాజిక దూరం అన్నిటికన్నా ముఖ్యం* బయటకు వెళితే, ఆఫీసులో 6 అడుగుల దూరం నుండే మాట్లాడండి. మాస్కులు, sanitiser మనల్ని కాపాడే అవకాశాలు కేవలం 30% మాత్రమే.అవి ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం వద్దు. మనం మాస్కులు, sanitiser వాడే పద్దతిలో వాడుతాలేం, వాడలేము. అందుకే భౌతిక దూరమే మందు.

*కరోన వచ్చిందంటే, ఈ రోజు మీతో రాసుకు పూసుకు తిరిగిన వారెవ్వరూ మైలు దూరంలోకి కూడ రారు. అది గుర్తుంచుకోండి.*

*కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రారు*

ఈ రోజు వరకు మనకు ఏమి కాలేదు , అదృష్టం అది. అసలు సమస్య ఇప్పుడే ఉంది. వైరస్ మన చుట్టూ వల పన్నింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని బారిన పడటం ఖాయం. కొంత కాలం మాములు పనులు వాయిదా వేసుకోండి....  అత్యవసరం కానీ ఆసుపత్రి పనులు వద్దేవద్దు.

మీరు ఇతరుల ఇంటికి పోయిన, మీరు ఇతరులను ఇంటికి రానిచ్చిన, ఎక్కువ సమయం గడిపినా మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. *మన సన్నిహిత వ్యక్తుల నుండే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ*

సెప్టెంబర్ 1 వరకు మనల్ని మనం కాపాడుకుంటే దాదాపు బయటపడుతం. 

*మన నిర్లక్ష్యం మనల్నే కాదు మనఇంట్లో వారిని బలి చేస్తుంది*. 

దయచేసి ఇంటికే పరిమితం కండి, బయటకు వెళితే భౌతిక దూరం, మాస్కు , sanitiser ఖచ్చితంగా వాడండి. రాబోయే 4 వారాల్లో మన భవిష్యత్తు ఉంది....

అజాగ్రత్త అస్సలు వద్దు....దండం పెట్టి చెబుతున్నా 

డా౹౹వేణు గోపాల రెడ్డి.
మైక్రోబయాలజిస్టు.
ప్రిన్సిపాల్ టీఎస్ ఎం ఎస్.
వీణవంక.