7, సెప్టెంబర్ 2023, గురువారం

GENERATION GAP"?

 😁⛽⛽⛽⛽⛽⛽⛽

What is "GENERATION GAP"?

**Father used to walk 20 Minutes to save 20 Rs.

Son spends 20 Rs. to save 20 Minutes.

(Surprisingly both are correct...!!!)

⛽⛽⛽⛽⛽⛽⛽⛽

**Cultural Gap

If electricity goes in America they call the power house.

In Japan, they test the fuse,

But In India, they check neighbour's house, "power gone there too....then ok!" 😀😀😀⛽⛽⛽😁😁😁


**Sense of Responsibility...

A man goes to library n asks for a book on Suicide..........

Librarian looks at him n says: "hello.. who will return the book ????"

⛽⛽⛽⛽⛽⛽⛽⛽

**GRANDFATHER TO GRANDSON:

Go hide! Your teacher is coming as you bunked school today!

GRANDSON: YOU go hide.. I told her YOU PASSED AWAY!!

😛😅😛

⛽⛽⛽⛽⛽⛽⛽⛽⛽

**Sister to brother: What r u going to gift grandma on her b'day?

Brother: A football

Sister: But grandma does not play!

Brother: On my b'day she gave me bhagavat gita.   😜😛😀 


Dont laugh alone pass it on.....😃😃

⛽⛽⛽⛽⛽⛽⛽⛽⛽

శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం భాగం 12/12

 .     


ॐ    శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

                    భాగం 12/12 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)


                ----------------------- 


          11. ప్రజా జీవనం - నాగరికత 


అయోధ్య 


అ) తరతరాల ప్రజలకు ఆయురారోగ్యభాగ్యాలని కొల్లలుగా పంచియిచ్చిన దివ్యభూమి. 

ఆ) జ్ఞానులయెడ రక్షకులు గౌరవం కలిగి రాజ్యపాలన చేసేవారు. 

ఇ) స్త్రీ పురుషులు 

  - ధర్మప్రవర్తనచే శ్రేష్ఠులు, 

  - ఇంద్రయనిగ్రహం కలవారు, 

  - సదాచార సంపన్నులు, 

  - సత్స్వభావం కలవారు. 

ఈ) పౌరులలో 

    - కామాతురుడుగానీ, 

    - లోభిగానీ, 

    - క్రూరుడుగానీ, 

    - విద్యావిహీనుడుగానీ, 

     - నాస్తికుడుగానీ ఎంతవెదికినా కనబడని ప్రదేశం. 

ఉ) జనులు 

  - ధర్మాత్ములు, 

  - అనేక శాస్త్రాలను అధ్యయనం చేసినవారు, 

  - సుఖసంతోషాలతో, శాంతంగా జీవించేవారు. 


    వీటన్నింటికీ మూలం సత్యధర్మాలు, 

     "సత్యం వద - ధర్మం చర" అనేదే ప్రధానం. 


లంక 


    అయోధ్యకు విరుద్ధంగా,  సత్య ధర్మాల లోపంవల్లే, లంకలో రావణుడూ అతని పరివారమూ విలాసవంతమైన జీవితాలు గడిపినప్పటికీ, నాశనమయ్యారు. 

      ధర్మాచరణతోనున్న విభీషణుడే లంకాధిపతి అయ్యాడు. 


      కేవలం భౌతిక భోగలాలసత మాత్రమే అయితే, అది దేనికి దారితీస్తుందో లంక - రావణ పరివారం ద్వారా తెలుస్తుంది. 


త్యాగం - ఆదర్శం 


    అయోధ్యలో శ్రీరాముని నుంచీ అట్టడుగు స్థాయివరకూ అంతా త్యాగం కనిపిస్తుంది. 

    పలు అంతస్తుల భవనాలలో నివసిస్తున్నా, జీవనం సత్య - ధర్మబద్ధంగా ఉండడంవల్ల, అయోధ్య ఏ రంగంలోనైనా ఆదర్శవంతంగా కనబడుతుంది. 


ముగింపు 


      శ్రీమద్రామాయణంలో ప్రస్తుత విద్యావిషయాలైన 

1. చరిత్ర, 

2. సార్వభౌమత్వము - సామ్రాజ్యవాదము, 

3. భూగోళ శాస్త్రము, 

4. ఆర్థిక, వాణిజ్య విషయాలు, 

5. పరిపాలనా విధానం, 

6. గణితం - సంఖ్యా శాస్త్రం, 

7. భౌతిక శాస్త్రాలు, 

8. జీవశాస్త్రం, 

9. సాంకేతిక విజ్ఞానం, 

10. వైద్యశాస్త్రం, 

11. ప్రజా జీవనం - నాగరికత వంటివాటికి సంబంధించి పరిశీలించినప్పుడు, 

        ఏ విద్యావిషయంపైన అయినా, 

      శ్రీమద్వాల్మీకి రామాయణ కథ 

      ఆ విషయానికి సంబంధించి, 

     - మౌలికంగా, 

     - సమగ్రంగా, 

     - ఆదర్శవంతంగా అనేక విషయాలు బోధపడతాయి. 

   (సమయాభావం వలన, ఆనాటి సదస్సులో సాముద్రిక - జ్యోతిష - ఖగోళా - శకున - వాస్తు - మనస్తత్వాది ఇతర శాస్త్రాలపై విషయాలు సమర్పించడం కుదరలేదు. 

    తరువాత కూడా ప్రాధాన్యతనిచ్చి, ఇప్పటివరకూ వాటిని తయారుచేసి పెట్టడం జరుగలేదు. 

    త్వరలో పూర్తయి పంపబడుతుంది.)

    

       శ్రీమద్రామాయణం వల్ల మన మస్తిష్కమే ఒక "విజ్ఞాన సర్వస్వం" (Encyclo Paedia)గా అయి, 

      - అనూహ్యమైన సత్ఫలితాలతో, 

      -  సుఖసంతోషాలతో కూడిన, 

      - దైవత్వ జీవతాన్ని కలిగి, 

        మన దేశం ప్రపంచంలోనే శక్తివంతమై ఉంటుంది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

Photo
































 

బిస్కెట్ విలువ

 ఆ ఒక్క బిస్కెట్ విలువ

 రూ. 1 లక్ష !...

వినియోగదారుల ఫోరమ్ తీర్పు ,,


తిరువల్లూర్ తమిళనాడు నందు , చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక బిస్కెట్ మిస్సయింది. ప్యాకెట్లో లేని ఆ ఒక్క బిస్కెట్ విలువ ఎంత ఉంటుంది?. నిజానికి అదేం బంగారు బిస్కెట్ కాదు కాబట్టి దాని విలువ చాలా తక్కువే ఉంటుంది. కానీ ఆ ఒక్క బిస్కెట్ కోసం ఐటీసీ ఫుడ్స్ వారు రూ.1 లక్ష జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమిటీ బిస్కెట్ బాగోతం అనేగా మీ సందేహం వివరాల్లోకి వెళ్తే అంతా తెలుస్తుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పి.దిల్లిబాబు అనే వ్యక్తి ఇటీవల సన్ఫీస్ట్ మ్యారీ లైట్ అనే బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. 'ఈ ప్యాకె ట్లో 16 బిస్కెట్లు ఉంటాయి' ఆ ప్యాకెట్ రేపర్పై ఉంది. అది చూసిన దిల్లిబాబు సరదాకి ప్యాకెట్ లోని బిస్కెట్లు లెక్కించాడు. ఒక బిస్కెట్ లెక్క తగ్గింది. తప్పుడు ప్రచారం చేస్తూ కంపెనీ మోసం చేస్తోందంటూ నేరుగా ఆయన తిరువల్లూర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ వద్ద కెళ్లి కేసు వేశారు. ప్యాకెట్ను తయారుచేసిన ఐటీసీ ఫుడ్స్ సంస్థపై రూ.100 కోట్ల పెనాల్టీ వేయాలని కోరారు. సరైన వ్యాపార విధానాలు అవలంభించని కారణంగా రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొ న్నారు. ఈ ఘటనలో సేవా లోపాన్ని ఎత్తిచూపారు. ప్యాకె టన్ను బరువు ఆధారంగా విక్రయిస్తామేగానీ అందులో ఉన్న బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదు అంటూ తయారీసంస్థ చేసిన వాదనలను వినియోగదారుల ఫోరమ్ పట్టించుకో లేదు. 'రేపర్పై ఉండే సమాచారంతో సంతృప్తి చెందిన వినియోగదారులే ఆయా వస్తువులను కొంటారు.. బరువును చూసి కాదు ఇందులోని బిస్కెట్ల సంఖ్యను చూసే కొనండి అని రేపర్పై ప్రత్యేకంగా ముద్రించి ఉంది' అంటూ కోర్టు గుర్తుచేసింది. వినియోగదారునికి రూ. 1 లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు అందించాలని సూచించింది.

Peacock


 

శ్రీ దేవ్రాణి - జెతాని మందిర్

 🕉 మన గుడి : నెం 171


⚜ ఛత్తీస్‌గఢ్ : థలా , బిలాస్పూర్


⚜ శ్రీ దేవ్రాణి - జెతాని మందిర్


💠 ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని తాలా వద్ద దేవ్రాణి జెతాని అనే జంట ఆలయం కలదు.


💠 మణియారి మరియు శివనాథ్ నదులు కలిసే ప్రదేశం చుట్టూ ఉన్న ఈ ప్రత్యేక ప్రదేశంలో శైవుల ఆధిపత్యం కనిపిస్తుంది.

  ఈ ప్రాంతం మొత్తం రామాయణ ఇతిహాసాల ఆధిపత్యంలో ఉన్నప్పటికీ.  తాలా, ముఖ్యంగా తాంత్రిక పద్ధతులకు ప్రసిద్ధి అని చెప్పబడింది.  


💠 ఇక్కడ దేవ్రాణి జేతాని అనే పేర్లతో 2 దేవాలయాలు ఉన్నాయి.

ఈ 2 ఆలయాలు ఒకదానికొకటి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నాయి మరియు వీటిని దేవ్రాణి జేతాని దేవాలయాలు అని పిలుస్తారు.  పురాణాల ప్రకారం అవి ఇద్దరు రాజ సోదరుల భార్యల కోసం నిర్మించబడ్డాయి.


💠 జేతాని లేక పెద్ద కోడలు గుడి పూర్తిగా పడిపోయింది.  

ఒకప్పుడు దేవాలయంగా నిలిచిపోయే రాళ్లు ఇప్పుడు ఒకదానిపై ఒకటి పేర్చబడి వాటి శిల్పాలు వివిధ కోణాల్లో కనిపిస్తున్నాయి.  ప్రవేశద్వారం వద్ద ఉండే ఏనుగుల శిల్పాలును మీరు చూడవచ్చు. 


💠 దేవ్రాణి మరియు జేతాని అనే రెండు ఆలయాలు  భారతీయ శిల్పకళ మరియు కళలకు ఒక అద్భుతమైన ఉదాహరణ.

పెద్దదానిని గ్రామస్తులు జేతాని (పెద్ద కోడలు) అని నామకరణం చేశారు, చిన్నది దేవ్రాణి లేదా చెల్లెలు అని పిలువబడింది.  

అలా ఆలయాలకు నామకరణం చేయడం తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.  శివాలయాలుగా ప్రసిద్ధి చెందిన ఇవి మనియారి నది ఒడ్డున ఉన్నాయి.


💠 పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, జెథాని మరియు దేవ్రాణి దేవాలయాలు ఐదవ శతాబ్దంలో నిర్మించబడ్డాయి.

1984లో ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించబడింది, 1987 - 88 సంవత్సరాలలో దేవ్రాణి ఆలయంలో జరిగిన ప్రసిద్ధ త్రవ్వకాలలో శివుని యొక్క అత్యంత విశిష్టమైన శిల్పం బయటపడింది.


💠 నేడు జెతని ఆలయం శిథిలావస్థలో ఉంది మరియు ఆలయంలోని అద్భుతంగా చెక్కబడిన విగ్రహాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.  

ఈ దేవాలయాలలో వివిధ  హిందూ దేవతల,జంతువులు, పౌరాణిక బొమ్మలు, పూల వర్ణనలు మరియు వివిధ రకాల రేఖాగణిత మూలాంశాలతో సహా అనేక రకాల శిల్పాలు ఉన్నాయి.


💠 జేతాని ఆలయ  ప్రవేశ ద్వారం వద్ద అందమైన చంద్రశిల ఉంది.  

ఈ ఆలయంలో గర్భ గృహం, అర్ధ మండపం మరియు అంతరాలయం ఉన్నాయి.  

దీని ప్రవేశ ద్వారం మూడు వైపుల నుండి అంటే, దక్షిణం, తూర్పు మరియు పడమర.  విశాలమైన మెట్ల ద్వారా ఆలయ ప్రధాన ద్వారం చేరుకోవచ్చు.  ఈ ఆలయం ఎర్ర-ఇసుక రాతితో నిర్మించబడింది.


💠 తాలా అనేది పురాతన కాలం నాటి అందమైన శిల్పాలతో సుసంపన్నమైన భూమి.

ఇక్కడ ఉన్న విశేషమైన శిల్పాలలో ప్రముఖంగా చెప్పుకోవలసినవాటిలో ...మయూరాసన స్థితిలో తారకాసురుని సంహరించిన శ్రీ చతుర్భుజ  కార్తికేయ శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.


💠 గణేశుడు నిర్భయంగా ఆకాశంలోకి, నిర్మలమైన చంద్రుని వైపు వెళుతుంటే అద్భుతంగా రూపొందించిన విగ్రహం కూడా ఇక్కడ చూడవచ్చు. 

ద్విముఖి గణేశుడు తన దంతాలను పట్టుకొని అపారమైన శక్తిని ప్రదర్శిస్తున్నట్టు ఉండే ఆ శిల్పం అద్భుతంగా ఉంటుంది 

అర్ధనారీశ్వరుడు, 

ఉమా-మహేష్, నాగపురుష మరియు ఇతర యక్ష శిల్పాలు ఒక అందమైన, చారిత్రాత్మకం అయిన భారతీయ శిల్ప శాస్త్ర వైభవాన్ని తెలియజేస్తుంది.

అరుదైన రాతి శాలభంజిక విగ్రహం మరియు మరెన్నో శిల్పాలు ఆలయం అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి. 


💠 శివుడి  ఒక విగ్రహం చాలా ముఖ్యమైనది.  ఈ భారీ ఏకశిలా విగ్రహం శంభంగ ముద్రలో ఉంది మరియు దాని ఎత్తు 2.70 మీటర్లు.  

ఈ విగ్రహం శిల్పశాస్త్రం దృష్టిలో ఒక ప్రత్యేక విగ్రహం.  

ఇందులో అనేక జంతువులు, మానవులు,దేవతలు  మరియు సింహం ముఖాలు మానవ అవయవంగా ఉన్నాయి.  

దాని తలలోని తలపాగా పాము రూపంలో రూపొందించబడింది.  

ఇక్కడి కళాకారుడు సర్పానికి, ఆభరణాలకు ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు 

 ఎందుకంటే విగ్రహంలో రుద్రశివ విగ్రహం చేతులు, వేళ్లు పాములాగా ఉంటాయి.

ఇది కాకుండా, విగ్రహం పైభాగంలో నీలమణి గొడుగు భుజం పైన ప్రదర్శించబడుతుంది.  అదేవిధంగా, ఎడమ కాలు చుట్టబడి ఉంటుంది, ఇది సర్పానికి చిహ్నం.


💠  బిలాస్‌పూర్ (21 కిమీ) సమీప విమానాశ్రయం మరియు రాయ్‌పూర్ (85 కిమీ).

రైలులో : బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ (30 కిమీ)

థాయిలాండ్ శ్రీకృష్ణ దేవాలయం

 



పై ఫొటోలో ఉన్నది థాయిలాండ్ లోని శ్రీకృష్ణ దేవాలయం. పూర్తిగ చెక్కతో తయారు చేశారు. మేకులు కాని బోల్టులు కాని ఉపయోగించలేదు. 1981 లో మొదలుపెట్టి ఇప్పటికీ పూర్తి చేసారు. 42  సంవత్సరాలు పట్టింది. చాల చాల అందంగా ఉంది.

Panchaag


 

Vegetable parat


 

Gujarati breakfast


 

Advietam


 

Ayodhya


 

Aadyatmika


 

Ramalayam


 

Murumaraala wadalu


 

Kobbarpuvv


 

Subramanyam temple madhuri


 

Kanchipuram

 


Kasi annapurna


 

Nimmarasam pachadi


 

Vankateswara swami temple zellellaguds


 

Godarolla bhojansslu


 

Kaakarakay


 

https://www.youtube.com/live/ZeqLzmVbMOI?si=MkXe_c2phz9W9zHQ 

Guttivankaya vepudu


 

Arunachal


 

Divya ksetram


 

Srutalbyasmu chesi


 

Vanne yenugu


 

Omnamasiva


 

Maargavsrtiya


 

Thunder


 

Dhovathi


 

Maharshulu


 

Shmbo

 


Adhow


 

Srikalahastiswara


 

Nalla kaaram podi


 

బసవ పురాణం - 25 వ భాగము...!!

 🎻🌹🙏బసవ పురాణం - 25 వ భాగము...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸జటలకు ఒకరూ ఒడలికి ఒకరూ సవతులు పోరాడుతూంటే బాధపడలేక అడవికి పారిపోయి వచ్చావా? చెన్నయ్యతో కలిసినందువల్ల కులం చెడ్డదని లోకులు వెలివేస్తే వచ్చావా? 


🌿నంబికి పనులు చేసి చేసి అలసిపోయి ఇక్కడికి చేరావా? లేక నన్ను కాపాడాలని ఇలా వచ్చావా? చెప్పు తండ్రీ! నిజం చెప్పు. అడవినిండా ఇన్ని మృగాలున్నాయి. ఎంతో ప్రమాదమైన స్థలం. రా తండ్రీ! 


🌸నా వెంట మా పల్లెకు రా! మంచి పాలూ, పండ్లూ, ఇప్పపూలూ, వెదురుబియ్యం పెడతాను. కాదంటే రుచి రుచిగల మాంసాలు తెచ్చి పెడతాను.


🌿ఇక్కడ ఒంటరిగా వుంటే ప్రేవులు మాడి ఆకలితో చస్తావు.ఈ విధంగా శివుణ్ణి ప్రార్థించాడు. కాని శివలింగం పలుకలేదు. పాపం దేవుడు శోష పోయినట్లున్నాడు. 


🌸మాట్లాడే ఓపిక కూడా లేనట్లున్నది. తినడానికి ఏమైనా తెచ్చిపెడతాను అనుకొని అడవికి వెళ్లి మృగాలను వేటాడి మాంసాలు కాల్చి వాటిని దొప్పల్లో పెట్టుకున్నాడు. 


🌿నోటి నిండా నీళ్లు తీసుకున్నాడు. బిల్వ పత్రి కోసం పట్టుకోవడానికి వీలులేక తన నెత్తిన జుట్టులో పెట్టుకొని శివలింగం దగ్గరకు వచ్చాడు. 


🌸వచ్చి చెప్పు కాలితో లింగాన్ని శుభపరచి నోటి నీళ్లతో అభిషేకం చేసి తెచ్చిన మాంసాన్ని నివేదన చేశాడు.ఈ విధంగా జరిగిన తరువాత ప్రతిదినమూ ఆ శివలింగాన్ని ఉపాసించే ఒక ఋషి అక్కడకు వచ్చాడు. 


🌿వచ్చి ఈ మాంసాలను చూచి అసహ్యించుకున్నాడు. ఎవడో మ్లేచ్ఛుడు ఇక్కడ అన్యాయం చేశాడు అనుకొని ఆ పదార్థాలన్నింటిని తోసివేసి శివాలయానికి పంచామృత స్నానం చేయించి వేదోక్తంగా పాదోదకములు చల్లి మళ్లీ శివపూజ చేశాడు.


🌸మరునాడు ఋషి రహస్యంగా దాక్కొని కన్నప్పడు మళ్లీ వచ్చి చేసిన పూజను చూశాడు. చూచి ఇలా అనుకున్నాడు. ‘శివా! ఇదేమి పూజ? ఎట్లా సహిస్తున్నావు దీనిని? 


🌿పూర్వం ఒక సాలె పురుగు నీకు తన దారాలతో తలుపులు, వాకిళ్లు గర్భ గృహాలూ, అందమైన పద్మాకార రచనలూ చేసి పూజించేది. దానిని తిరస్కరించి ఒక ఏనుగు సరస్సులోని నీళ్ళతో, కమలాలతో పూజ చేసేది. 


🌸అప్పుడు సాలె పురుగు ఏనుగును చూచి కోపించి దాని తొండంలో గుండా దూరి ఏనుగును చీకాకు పరిచి చంపివేసింది. అలాగే నేనూ ఈ క్షుద్రుణ్ణి సంహరిస్తాను అని నిశ్చయించుకొని ఒక చోట దాక్కున్నాడు.


🌿శివుడు ఆ ఋషికి కన్నప్పడి ముగ్ధ భక్త యొక్క గొప్పతనం చూపాలని నిశ్చయించుకొన్నాడు. కన్నప్పుడు మళ్లీ వెనకటివెలే శివపూజకు వచ్చాడు. చెప్పు కాలితో లింగాన్ని శుభ్రం చేశాడు. 


🌸పుక్కిటి నీరు ఉమిసి తన

నెత్తిమీది పత్రిని తలవంచి శివుని నెత్తినపడేటట్లు చేసి మాంసాలు నైవేద్యం పెట్టాడు.అప్పుడు ఉన్నట్లు శివుని కంటి వెంట నీరు కారసాగింది. 


🌿కన్నప్పడి కాలి తాకిడికి నెత్తిని గంగ జారి కన్నప్పడి పక్కిటి నీరు ప్రసాదోదకమై, ఈ కంటి నీరు కూడా కలిసి త్రివిధమైన ఉదక ప్రవాహాలు త్రిలోచననుని మేన ప్రవహించాయి.


🌸అది చూచి కన్నప్పుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. ఇదేమిటి శివా! నీ కంటి వెంట నీరు కారుతున్నది. దక్షాధ్వరం నాడు గౌరీ దేవి దహన వార్త విన్ననాడు కూడా నీ కంటి వెంట నీరు కారలేదే! ఎందుకా దుఃఖం? 


🌿ఆలుబిడ్డలను వదలి అడవుల పాలైనానని దుఃఖమా? ఒంటివాణ్ణి ఇంకా నాకు దిక్కులేదే అని దుఃఖిస్తున్నావా? నేను ఎంతసేపటికీ రాకపోతే ఆకటి బాధకు తాళేక ఏడుస్తున్నావా?


🌸అని కన్నప్పుడు శివలింగాన్ని కౌగలించుకున్నాడు. నా వంటి కొడుకు నీకు ఉంటే ఇంక దుఃఖేమిటి? ఊరుకో నాయనా- ఊరుకో తండ్రీ! ఊరుకో నాస్వామి! ఊరుకో అని శివుణ్ణి బుజ్జగించి కంటికి ఎన్నో విధాలైన నైవేద్యాలు చేశాడు. 


🌿కాని ప్రయోజనం కన్పించలేదు. కంటికి కన్నేన మందు అనినిశ్చయింకొని తన కన్ను తీసి శివలింగానికి పెట్టాడు. అప్పుడాకన్ను నీరు కారడం ఆగి పోయింది. కాని రెండవ కంటి వెంట నీరు ప్రారంభమైంది. 


🌸కన్నప్పుడు ఉత్సాసంతో ఒక కంటికి మందు తెలిసిన నాకు రెండవ కన్నుకు తెలియదా ఏమిటి? అని తన చెప్పు కాలిని శివుని కంటికి సమీపంలో గుర్తుగా పెట్టుకొని రెండవ కన్ను కూడా పెరకడానికి సిద్ధపడ్డాడు. 


🌿అప్పుడు శివుడు ప్రత్యక్షమై కన్నప్పనికి రెండుకన్నులూ ప్రసాదించాడు. శివుడు కన్నప్పనికి ఇచ్చిన కళ్ళు శివునివి. అంటే కన్నప్పుడు తన కళ్లతో తన రూపాన్ని ఎదురుగా చూచుకుంటున్నాడు. 


🌸శివుడు తన కళ్లతో ఎదురుగా వున్న తన రూపాన్ని తానే చూచు కుంటున్నాడు.ఇప్పుడుమళ్లీశివుడిచ్చిన కన్నప్ప దేవుని కన్నుల వెంట నీరు కారాయి. అయితే ఇవి ఆనంద బాష్పాలు. 


🌿ఋషి ఈ దృశ్యం చూచాడు. కన్నప్పడూ! నీ ముగ్ధ భక్తికి ముందు నేనెంతవాడిని అని కన్నప్పడికి నేలపై సాష్టాంగ నమస్కారం చేశాడు. పైన దేవదుందుభులు మ్రోగాయి. కన్నప్పని భక్తివలన తిరు కాళహస్తి దివ్య క్షేత్రమైంది. 


🌸ఏమి కావాలి కోరుకోమని శివుడు కన్నప్పని అడిగాడు నాకే మోక్షాలూ గీక్షాలూ తెలియవు. నిన్ను నిరంతరం కన్నులతో చూస్తూ వుంటాను.


🌿 నీవు నా కన్నులతో నన్ను చూస్తూ వుండు. ఇదే నా కోరిక అన్నాడు కన్నప్పుడు. శివుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో కన్నప్పని కోరికను మన్నించి నేటికీ అలాగే నిలిచాడు.....సశేషం ...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కృష్ణా! మేము

 కృష్ణా! మేము పాప పంకిలం అంటించుకున్న వాళ్ళం

నీవో...పాప హర్తవు

మేము కోరికల శలభాలం

నీవో కామదహనుడవు

మేము మాయకు బంధితులం

మాయ నీ ఆజ్ఞానువర్తి

మాకు అధికార దాహం

నీవో సర్వసహా చక్రవర్తి

మేము సంపదకు దాసులం

సిరుల తల్లే నీకు దాసోహం

మేము భవరోగాలకు బానిసలం

నీవో నమ్మిన భక్తుల దాసాను దాసుడవు

మేము కాంతా దాసులం

నీవో ముక్తి కాంత ప్రదాతవు


వెరసి తప్పులన్నీ మావి..

ఓ సమవర్తీ..కృష్ణా..పాహి పాహి..


_అంతరంగ తరంగం

_ఆదూరి వేంకటేశ్వర రావు🙏

అహంకారమైతే

 *1890*

*కం*

విశ్వాసము మనిషికెపుడు

విశ్వావధులన్ని దాటు విజయం బులిడున్.

విశ్వాసంబహమైనచొ

నశ్వరమైపోదువెపుడు నమ్ముము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనిషికి గల నమ్మకము మనిషిని ప్రపంచ పు టంచులు దాటే విజయాన్ని ఇస్తుంది. అదే నమ్మకం అహంకారమైతే సర్వనాశనమైపోతావు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 15*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 15*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం*

*వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ |*

*సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధితే*

*మధుక్షీరా ద్రాక్షామధురిమ ధురీణాః ఫణితయః ||*



ఈ శ్లోకంలో శుక్ల సరస్వతీ స్వరూప ధ్యానం చేయిస్తున్నారు శంకరులు.ఈ శ్లోక పారాయణ వల్ల ఆ తల్లి ధ్యానం వల్ల మంచి మనసు,వాక్కు అనుగ్రహించబడతాయి.మనకి దేవతోపాసనలో మూడు మార్గాలు చెప్పారు.కర్మ, భక్తి, జ్ఞానము. ధర్మబద్ధమైన కోరికతో కర్మ చేయటం వల్ల మనస్సుద్ధి కలిగి అది జ్ఞాన చింతనకు దారి తీయాలి.వీటి సహాయంతో ఒకదాని తరువాత ఒకటిగా సాధనలో ఎదగాలి. అట్టి ధ్యానం ఇక్కడ చెపుతున్నారు.


ఈ వాగ్దేవి(శృంగేరిలోని ఆరాధ్య శారద) ఎలా ఉన్నదంటే..


శరజ్జ్యోత్స్నా శుద్ధాం = శరత్కాలపు వెన్నెల వాలే తేటయైన, శుద్ధమైన తెల్లని వర్ణం కలిగియున్నది.


శశియుత జటాజూట మకుటాం = చంద్రవంక కలిగిన జటాజూటము కలిగియున్నది. నెలవంక అమృతతత్త్వానికి సంకేతం.


వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ = వరద, అభయ ముద్రలు, స్ఫటిక అక్షమాల(అక్షరముల మాల),పుస్తకము (శాస్త్రములకు సంకేతం). నాలుగు చేతులయందు ధరించి ఉన్నది.అక్షరముల వల్ల, శాస్త్రముల వల్ల లభించేది జ్ఞానము దాని ద్వారా వరము, అభయము.


సకృన్నత్వా నత్వా కథమివ సతాం = ఒక్కసారి నమస్కరించి ధ్యానిస్తే,


సన్నిదధతే మధుక్షీరా ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః = తేనె వంటి, పాల వంటి, ద్రాక్షా రసంవంటి పలుకులు ఆ తల్లి అనుగ్రహిస్తుంది.పాలలోని సత్వ గుణం, తేనెలోని ఆస్వాదనీయ గుణం, ద్రాక్షారసములోని తేలికగా అర్థమయ్యే గుణం. ఇవన్నీ కలబోసిన జ్ఞానమును అమ్మవారు అనుగ్రహిస్తారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ధర్మంగా పరిగణించబడదు.....

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


 *న హయనైర్న పలితైః* 

*న విత్తేన న బంధుభిః|*

*_ఋషయశ్చక్రిరే ధర్మం యోయనూచానః స నో మహాన్॥_*


*_మహాభారతం_*


*- _తాత్పర్యము_-* 


*వృద్ధులు, తెల్లజుట్టు ఉన్నవారు, ధనవంతులు లేదా మీ బంధువులు ఇలా చెప్పినంత మాత్రాన అది ధర్మంగా పరిగణించబడదు..... ఋషులు యుగయుగాల నుండి నైతికంగా భావించే వాటిని గమనించి ధర్మం అని చెప్పారు....మేము దానికే ఎక్కువ విలువ ఇస్తున్నాము*......


🧘‍♂️🙏🪷 ✍️🙏

కమ్మనైన పలుకు

 *సీసము*

అమ్మ మొదటనేర్పు కమ్మనైన పలుకు

   నాన్నగారు నెరపు నగవు పిలుపు

అన్నకూరిమియందు నరుదైన మలుపు

   అక్క పేరిమియందు ననుగు తలపు

అనుజగణములందు నాప్యాయ ములకు

   సఖులచెలిమియందు సంత సముకు

నరసురభాషగ నలరిన తెలుగు ను

   మరచిపోవుట గాద మరణ సమము!!

   (మరచినంత మనకు మరణమంత).

*ఆ.వె.*

మరువ లేని మహిమ మాతృభాష నమరు

ఎల్లవేళలందు నుల్లమలరు

దేశ భాషలందు దేదీప్య రమ్యము

తెలుగు మించుభాష తెలుపలేము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Gurupournami


 

భక్తి -ముక్తి

 భక్తి -ముక్తి..అంటే


శంకర భగవత్పాదులు ఇలా అంటారు. “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” అంటే మోక్షానికి కార​ణాలైన వాటిల్లో “భక్తి” ​గొప్పది​ అని ​. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది. భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర ​ఉన్నాడని ​అనుకొంటే దగ్గరే ​ఉంటాడని ​అని చెప్తారు! అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది​,​ అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. 


చిత్త వృత్తులు పరమేశ్వరుని ​చేరి చేరి ఎల్లప్పుడూ ఉంట​మే భక్తి. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తుల నిరోధమే “యోగ” మనబడుతుందనీ పతంజలి మహర్షి ​చెప్పాడు . అదే భక్తి ​అని శంకరుల వివరణ.


ఇలాంటి భక్తి వలనే మానవుడు తరిస్తాడు.​ ఒక్క మాటలో చెప్పాలంటే ​భగవంతుని పట్ల ప్రేమనే భక్తి ​అనొచ్చు. అటువంటి​ ​​భక్తుల పట్ల పరమేశ్వరుడు ​సంతృప్తిగా ఉండి ,వారి బాధ్యతలను తానే భరిస్తాడు.


 “అనన్యాశ్చింతయంతోమాం​ ​ యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నది భగవంతుడి ​హామీ!


ఇంతకన్నా మనకు ఏమి కావాలి? ఈ భక్తి ఎప్పుడైతే ​ఏమీ ఆశించదో అప్పుడే దానిని శరణాగతి అంటారు.


చాలా మంది భక్తి భావాన్ని వివిధ కారణాల చేత ఏర్పరుచుకుంటుంటారు.​ ​కొంత మంది పుణ్యం కోసం భక్తిని పెంచుకుంటే,​ ​కొందరు పాప ​భయంతో , మరికొందరు మన అవసరాలను భగవంతుడు తీరుస్తాడ​ని భక్తిని అలవరుచుకుం​టున్నారు. భక్తులలో నాలుగు రకాల

వారుంటారని ,ఈ నాలుగు రకాల వారు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.


ఆ​ ​నాలుగు రకాలవాళ్ళు–​కష్టాల్లో ఉన్నవాడు, కోరికలున్నవాడు​, జిజ్ఞాసువు (అంటే జ్ఞానం పొందాలనే ఆసక్తి ఉన్నవాడు​)​​, జ్ఞాని.​ 


నేటి ప్రపంచంలో మొదటి రెండు కోవలకు చెందినవాళ్లనే మనం ​ఎక్కువగా ​​చూస్తున్నాం!


భక్తి అనేది ఒక యోగం.​


దీన్ని గురించి రెండు ఉదాహరణలు చెప్పారు.


మొదటిది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇది తన తల్లి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగిరేటప్పుడు తల్లి కడుపును జాగ్రత్తగా పట్టుకునే ఉంటుంది. ఇది కష్టమైన పని. వేదాంత మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.


రెండవది మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోరమంటే పిల్లిపిల్ల. దీన్ని దాని తల్లే నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంది. భక్తి మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.


ఎవరైతే మనసా, వాచా, కర్మణా భగవంతుని యందు భక్తి కలిగి ఉంటారో ,వారి యోగక్షేమాన్ని ​భగవంతుడే భరిస్తాడనేదానికి ​ఒక యదార్ధ సంఘటనకు ఉదాహరణ.


కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్ర​శేఖర​ ​సరస్వతుల​ ​వారికి ముందు పీఠాధిపతులుగా ​అదే పేరుతో ఇంకో స్వామి వారుండేవారు. వారు అమ్మవారి​కి​ ​గొప్ప ఉపాసకులు.


 వారితో వాదభిక్ష (వాదించాలని కోరుకోవడం) కావాలని ఒకసారి కొందరు వచ్చారు.


వారిని వాదం మొదలెట్టమన్నారు స్వామి వారు.


అందుకు ​వారన్నారు “స్వామీ మీ ఒళ్ళో కూర్చున్న ఆ అందమైన పాపను చూస్తుంటే మా నోట మాట ​రావటం లేదు. ఆ పాపను ​ మాకు కనిపించకుండా చేస్తే మేము మాట్లా​డగలం ” అన్నారు.


అప్పుడు స్వామి వారన్నారు “నేనొక సన్యాసిని. నా ఒళ్ళో పాప ఆడుకోవడం ఏంటి? మీరేదో పొరబడుతున్నారు” అన్నారు.


అప్పుడు వారన్నారు “కాదు స్వామీ! మీ ఒళ్ళో పాపను ​ప్రత్యక్షంగా ​మేం చూస్తున్నాం. ​అందువల్లే మేము మాట్లాడలేకపోతున్నాం! “


అప్పుడు ​ఆ ​స్వామి ​వారు ”ఆ పాప మరెవరో కాదు. నేను ఉపాసిస్తున్న కామాక్షి అమ్మవారే​! ఆమె​కు నామీద కల ​​దయ వలనే మీరు వాదించలేక పోతున్నారు.” అన్నారు.


శరణాగతి స్థితికి చేరుకున్న భక్తులతో ,భగవంతుడు ఇలా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాడు​.​ భక్తి భావా​నికి అంతిమ ​లక్ష్యం ​ఏమిటంటే-జన్మరాహిత్యం.


దీనికోసం​ నిరంతరం ​భగవంతుడిపై భక్తిని ​కలిగివుండాలి . ఆ భగవత్ స్వరూపాన్ని మనలో నిక్షిప్తం ​చేసుకుంటే ​ఏదో ఒకరోజు ​ఈ జీవు​డు పరమాత్ముడితో అనుసంధానం ​అవుతాడు. దాన్నే ఆత్మ సాక్షాత్కారమని అంటారు.


భగవంతుడికి కావలసింది భక్తి మాత్రమే.


మనకు ఎంత సంపద ఉందన్నది అనవసరం.​ ​భక్తితో​ ​ఎంత సమర్పించా​మన్నది మాత్రమే ​ప్రధానం.


విజయమాల్యా లాంటి వాళ్ళు దేవునికి సమర్పించిన కొన్ని వేల కోట్ల కంటే​,​ బడుగుజీవి కష్టపడి కూలీనాలీ చేసుకొని సంపాదించి భక్తితో ఇచ్చిన ఒక్క రూపాయే భగవంతుడికి ప్రీతి.


కొన్ని బారువుల ​బంగారంతో సత్యభామ శ్రీ కృష్ణుడిని తూచలేకపోయింది. రుక్మిణీ దేవి అదే శ్రీ కృష్ణుడిని భక్తితో ఒక తులసీద​ళంతో ​తూచి దక్కించుకుంది. యశోద కృష్ణుడిని ఏకంగా భక్తి , ప్రేమ, అనురాగాలతో కట్టి పడేసింది!

వినాయక వ్రతకల్పం ద్వారా

 వినాయక వ్రతకల్పం ద్వారా భారతీయులకు తెలిసిందేమిటంటే విగ్నేశ్వరుడు ఉండ్రాళ్లు తిని ఆయాసపడుతూ నడిచి వెళుతుంటే చంద్రుడు చూసి నవ్వాడని, తత్ఫలితంగా వినాయకుడు పుట్టలోని ఉండ్రాళ్ళు పగిలి బయటకు వచ్చాయని, దీనికి కిన్కోవహించిన అమ్మవారు పార్వతీదేవి చంద్రుని శపిస్తుందని ఆ శాప విషయముకు వస్తే జనులు చంద్రుని చూస్తే వారికి కష్టాలు ప్రాప్తిస్తాయని సెలవిచ్చారు. వెంటనే దేవతలు ఆ శాపమును సదలించమనగా భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుని ఎవరూ చూడకూడదు అని సెలవిచ్చారు. పొరపాటున చంద్రుని చూస్తే ప్రాయశ్చిత్తం ఏమిటని దేవతలు అడుగగా, అటువంటివారు వినాయకుని పూజ చేసుకుని ఆ పూజాక్షింతలు శిరస్సుపై జల్లుకుంటే ఆ దోష నివారణ జరుగుతుందని సెలవిచ్చారు. 

అనగా పొరపాటున చంద్రుని భాద్రపద శుద్ధ చవితి నాడు చూసినవారు ప్రాయశ్చితార్థం గణేశుని పూజ చేసుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. 

కానీ భద్రపదశుద్ధ చవితి చంద్రుని చూడకుండానే భద్రపద శుద్ధ చవితి నాడు ఉదయం పూజ చేసుకుని రాత్రి చంద్రుని చూస్తే ప్రాయశ్చిత్తం ఎలా ? పొరపాటున చూసిన తరువాత మాత్రమే గణేశ పూజ చేసుకుని అక్షింతలు వేసుకొని ప్రాయశ్చిత్తం పొందాలి కదా. ఆ విధంగా కాకుండా చవితినాడు పగలు అంటే చంద్రుని చూడకుండానే ముందుగా పూజ చేసుకున్న అక్షింతలు వేసుకొనుటవలన స రాత్రి చంద్రుని చూచు శాపము నివారణ అయినట్లేనా. అందువలన శ్రావణ శుద్ధ చవితి నాడు చంద్రుని చూసిన యెడల పునః పూజ చేసుకొని అత్యంత వేసుకుంటూ ఉత్తమం.

భాద్రపద శుద్ధ చవితి

 2023 భాద్రపద శుద్ధ

 చవితి వినాయక చతుర్థి

ఎప్పుడు చేయాలి

అనే విషయంపై ప్రస్తుతం

 నెలకొన్న సంక్లిష్ట

 పరిస్థితులలో

 వాదోపవాదాలు

 వినవస్తూ ఉన్నాయి

 ఏది ఏమైనప్పటికీ

 జ్యోతిష్య సిద్ధాంతులు,

 పీఠాధిపతులు

మఠాధిపతులు

ఒక్కొక్కరు  ఒక్కొక్క

 విధానాన్ని ప్రకటిస్తూ

ఉంటే,,   హిందూ ధర్మ

వాదులు చివరికిఎవరిని

అనుసరించాలి అనే

సంశయంతోఇబ్బందులు

 ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సందర్భంలో

వినాయక చవితి నిర్ణయం పై ఉన్న

 శాస్త్రీయ విధానాన్ని

మీ దృష్టికి

తీసుకురాదలచాను.

అందుకే పెద్దలు,

పండితులవద్ద నుండి సేకరించిన కొన్ని

 విషయాలను మీ దృష్టికి

 తీసుకురావడానికి

ప్రయత్నిస్తున్నాను.


 వినాయక చవితి నిర్ణయం పై వివరణ


దిన్ద్వయేపి వర్తేత మధ్యాహ్నే చేత్ చతుర్థికా

తదా పూర్వైవ కర్తవ్యా

న పరాతు కదాచన

గణనాధవ్రతే గ్రాహ్య

 తృతీయా సహితా సదా 

చతుర్థీ త్వన్యదేవస్య

 వ్రతే గ్రాహ్యా పరాన్వితా


ఇలా  చాలా శ్లోకాలు


 చతుర్థీ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నది చూసి వ్రతమును

ఆచరించాలని ఉన్నవి.


చతుర్థీ గణనాధస్య

 పరవిద్ధా ప్రశస్యతే

జయయుక్తానకర్తవ్యా

 సర్వధా శుభకాంక్షిభిః

ప్రహారద్వయపర్యన్తం

 చతుర్థీ యదివర్తతే

పరవిద్ధైవ కర్తవ్యా

 పూర్వవిద్ధం పరిత్యజేత్


పంచమీ యుక్త చతుర్థీ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నది గ్రహించాలని ఇంకొన్ని గ్రంథాలు చెప్తున్నాయి తృతీయా యుక్త చతుర్థీ ని వర్జించాలి అని కూడా ఉన్నది. 

ప్రహారద్వయ అను శబ్దం తో రెండు రోజులు చతుర్థీ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నచో రెండవ రోజును గ్రహించాలి అని ఉన్నది. 

మధ్యాహ్న వ్యాప్తే: షఢా భేధ:

అని మధ్యాహ్న వ్యాప్తి

 చెందిన తిథులు ఆరు

రకాలు ,వాటిలో

మొదటిదిపూర్వదిన

వ్యాప్తి మనకు ప్రథమ

 పక్షే పూర్వా గ్రాహ్య అని

 పూర్వ దినమున

 మధ్యాహ్న కాలం

 ఉన్నది గ్రహించాలని

 ఉన్నది,ఇంకా పక్షములు

 ఉన్నవి కానీ ప్రధానంగా ఐతే ఇలా తీసుకోవాలని చెప్పారు.ఏతావాత్, ఆ

 పక్షమునకు వస్తే మనకు

 18,19 లలో మధ్యాహ్న

 తిథి వ్యాప్తి 18 న

 వచ్చినది కాబట్టి 18 న

 వ్రతమును ఆచరించడం

ఉత్తమమనితెలుస్తుంది.


 అలాగే మరొక అంశం

 పరిశీలన చేస్తే 

శ్రీ సిద్ధి వినాయక చతుర్థీ 

19-09-2023 మంగళవారము... చేయడం సబబు అని దానికి ఒక ఆధారాన్ని ఇచ్చారు

భాద్రే శుక్ల చతుర్థీ యా భౌమేనార్కేణ వ యుతా

మహతీ సాత్ర విఘ్నేశమర్చిత్వేష్టం లభేన్నరః

భాద్రపద శుక్ల చతుర్థీ మంగళవారం లేదా ఆదివారం కలవడం చాలా విశేషం..

చంద్ర దర్శన నిషేధః

ఏవం నిర్ణీతాయాం చతుర్థ్యాం కల్పోక్త విధినా వినాయక పూజాం కృత్వా . తస్మిన్దినే చంద్ర దర్శనం న కుర్యాత్...

అనుట వలన చవితి రాత్రి కాలంలో ఉన్నరోజున చంద్రదర్శనం దోషమని కాదు..కాదు.....

వినాయకచవితిని నిర్ణయించు విధానముమును అనుసరించి ఏరోజైతే వినాయక చవితి వస్తుందొ ఆ రొజున చంద్ర దర్శనం చేయకూడదు అని తెలుస్తున్నది...

అంతే తప్ప ముందురోజు రాత్రికి చతుర్థి ఉన్నది కనుక ఆరోజు చంద్ర దర్శనం చేయకూడదు అని నిర్ణయం చేయకూడదు... అని శ్రీ

 శ్రీ శ్రీ శ్రీ శ్రీ  కంచికామకోటి

 మూలామ్నాయ సర్వఙ్ఞ

 పీఠ ఆస్థాన తెలుగు పంచాంగమ్ లక్కావజ్ఝుల విజయ

సుబ్రహ్మణ్యసిద్ధాన్తీ గారు

 తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

 జ్యోతిష్య గ్రంథాలు

 ఏమంటున్నాయో

 పరిశీలిస్తే

 *1.కాలమాధవీయము* 

********************* పరేద్యురేవామధ్యాహ్నవ్యాప్తౌ విఘ్నస్యచోత్తరా| అన్యధా పూర్వ విధైవ

 మాత్ర యోగ ప్రశస్థితః


 మరోసారి రోజు మధ్యాహ్నమున పూర్తిగా చెవిటి ఉన్నచో మరుసటిరోజే ఆచరించవలెను


2. **ధర్మసిందు*:-


 "పరదినేసంపూర్ణ

మధ్యహ్న వ్యాపినీ తథాపరైవ"


 సంపూర్ణ మధ్యాహ్న  వ్యాపిని కల పరదినమందే ఆచరించవలెను.

*3. *నిర్ణయ సింధు* :-


"పరదినేఏవ అంశేన

 సాకల్యేనా వ

 మధ్యాహ్న వ్యాప్తాభావే

 సర్వపక్షేషు పూర్వా

 గ్రాహ్య "

 పర్వదినముల లో చవితి మధ్యాహ్నం కాలమున కొంత గాని పూర్తిగా గాని లేనప్పుడు ముందు రోజే చవితిని

 ఆచరించవలెను.


4.    **భవిష్యత్*  

        *పురాణము*


"పరదినేఏవ అంశేన

సాకల్యేనా వ

మధ్యాహ్న వ్యాప్తౌపర |

 అన్యధా పూర్వా చతుర్థి గణనాథస్య  మాతృవిద్దా ప్రశస్యతే 

 మధ్యాహ్న వ్యాపినీ చేత్స్యాత్ పరత:చేత్ 

పరేహనీ "

 నిర్ణయ సింధులో మరొకటి రోజు గురించి చెబుతూ మాతృ విద్దా ప్రశస్యతే అనే వాక్యమును బోధక వాక్యము గాను పరత: చేత్ పరేహనీ అనేది విధాయక వాక్యముగాను తెలియజేశాను కావున సంపూర్ణ కర్మ కాలవ్యాప్తిగల అనగా మధ్యాహ్న వ్యాప్తి గల  అని తెలిపెను .

 ఇలా రెండు విధముల నిర్ణయాలను తెలిపి ఉన్నారు అయినను ఇరువురి  అభిప్రాయములలో కూడా

 చవితి వ్రతము మధ్యాహ్న కాలము చవితి ఘడియలు ఉన్నప్పుడే చేయవలయును అని నిర్ధారణ జరిగెను కావున కాలమానమును బట్టి వినాయక చవితిని 18వ తేదీన మధ్యాహ్న కాలమునకు కొంతసేపు మాత్రమే ఉన్నవి 19వ తేదీన చవితి ఘడియలు మధ్యాహ్న కాలమున  పూర్తిగా ఉన్నవి కనుక

 వినాయక చవితి 19వ తేదీన చేయటమే శ్రేయోదాయకము అనిపించుచున్నది

 ఇది కేవలం నా అభిప్రాయము మాత్రమే

 పండితులు జ్యోతిష్య సిద్ధాంతలు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారో వేచి చూడాలి

 ఇట్లు

         మీ

 విద్యా వాచస్పతి 

Dr గరుడాద్రి దత్తాత్రేయ శర్మ

జన్మాష్టమి

 *శ్రీ కృష్ణ జన్మాష్టమి*


శ్లో//వసుదేవ సుతం  దేవం కంసచాణూర మర్దనమ్/

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్//

శ్రీకృష్ణ జన్మాష్టమి, పరమపవిత్రమైన పర్వదినం...


శ్లో//శ్రావణ్యాం కృష్ణ పక్షేతు, అష్టమీ రోహిణీ యుతా/తస్యాం చంద్రోదయే రాత్రౌ బాలకృష్ణ సముద్భవః//


(రోహిణీ నక్షత్రముతో కూడిన, శ్రావణ కృష్ణ అష్టమి నాడు రాత్రి చంద్రోదయ సమయంలో బాలకృష్ణుడు సముద్భవించాడు).


ఉత్తరాయణంలో, మాఘ బహుళ చతుర్దశి ,మహా శివరాత్రి పర్వదినం నాడు,

అర్థరాత్రి ...

నిర్గుణ పరబ్రహ్మ" శివ" రూపంలో ఆవిర్భవించాడు,


దానికి సరిగ్గా నూట ఎనభై దినములకు, దక్షిణాయణంలో, శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి ఆ నిర్గుణ పరబ్రహ్మే సంపూర్ణ సగుణబ్రహ్మగా  శ్రీ కృష్ణావతారం దాల్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి...


ఒకే నాణానికి బొమ్మా బొరుసు లాంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఉపవాస, జాగరణాది, నియమాలతో ఈ రెండు రోజులు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించి తరిస్తారు...


                  *(శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ).*


బ్రహ్మాండపురాణములో,జన్మాష్టమి నాడు చేయవలసిన  శ్రీకృష్ణ పూజా విధానం ఈవిధంగా చెప్పబడింది.


ఈ రోజున నిత్యకృత్యములు యధావిధిగా నిర్వర్తించి, ఉపవసించి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజించాలి.


సంక్షేపముగా పూజా విధానం.

 కేశవాది నామములతో ముందు ఆచమనం, దీపారాధన, చేసి, సంకల్పం చెప్పుకుని, ధ్యాన, ఆవాహనాది షోడశోపచార పూజ ఈ క్రింద చెప్పిన విధంగా  చేయడం వల్ల విశేష ఫలం లభిస్తుందని విశ్వాసం...


                           *ధ్యానం*


1.శ్లో//ధ్యాయామి బాలకం కృష్ణం, మాత్రంకే స్తన్య పాయినమ్/

శ్రీవత్స వక్షసం కాంతం నీలోత్పల దళచ్ఛవిమ్//

దేవకీ, వసుదేవ, యశోదా, నందగోప, బలభద్రాది సహితం శ్రీకృష్ణం ధ్యాయామి.ధ్యానం సమర్పయామి.

                        *ఆవాహనం*


2.ఆవాహయామి దేవేశం, శ్రీపతిమ్ శ్రీధరం హరిమ్/

బాలరూప ధరం విష్ణుం సచ్చిదానంద విగ్రహమ్//

శ్రీ కృష్ణం ఆవాహయామి.


                         *ఆసనం*


3.శ్లో//దామోదర నమస్తేస్తు దేవకీ గర్భ సంభవ/

రత్న సింహాసనం చారు గృహ్యతాం గోకుల ప్రియ//

దివ్య రత్నఖచిత  స్వర్ణ సింహాసనం సమర్పయామి.

                          *పాద్యం*


4.శ్లో// పు‌ష్పాక్షత సమాయుక్తంపురుషోత్తమ పూర్వజ/

పాద్యం గృహాన దేవేశ పూర్ణరూప నమోస్తుతే//

పాదయోః పాద్యం సమర్పయామి.

                           *ఆర్ఘ్యం*


5.గంధ పుష్పాక్షతో పేతం ఫలేనచ సమన్వితం/

అర్ఘ్యం గృహాణ భగవన్ వాసుదేవ ప్రియాత్మజ//

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.

                        *ఆచమనం*


6.శ్లో//నానా నదీ సమానీతం సువర్ణ కలశ స్థితం

గృహాణాచమనార్థాయ విమలం జలమచ్యుత//

ముఖే ఆచమనీయం  ‌సమర్పయామి.


                  *మధుపర్కము*


7. శ్లో//మధు, దధ్యాజ్య సంయుక్తం మహనీయ గుణార్ణవ/

మధుసూదన దేవేశ మధుపర్కం గృహాణమే//

మధుపర్కం సమర్పయామి( తేనె, పెరుగు, నేయి).


                     *పంచామృత స్నానం*


8.శ్లో// పంచామృతం గృహాణేశ పయో,దధి,ఘృతం, మధు/

శర్కరామపి గోవింద శకటాసుర భంజన//

పంచామృత స్నానం సమర్పయామి.(పాలు, పెరుగు,నేయి,తేనె,చక్కెర).


                  *శుద్ధోదక స్నానం*


9.శ్లో//గంగా,గోదావరీ,కృష్ణా, యమునాభ్య స్సమాహృతం/

సలిలం విమలం దేవ స్నానార్ధం ప్రతిగృహ్యతాం//

శుద్ధోదక స్నానం సమర్పయామి.

                      *వస్త్రం*


10.శ్లో// పీతాంబర యుగం దేవ గృహాణ సుమనోహరం/

దేహి మే సకలా నర్ధాన్ దేవకీ ప్రియనందన//

దివ్య వస్త్రయుగ్మం సమర్పయామి.

                    *యజ్ఞోపవీతం*

11.శ్లో//ఉపవీతం గృహానేదం కాంచనం కమలాపతే/

పవిత్రం పాహిమాం దేవ నమః పరమ పూరుష//యజ్ఞోపవీతం సమర్పయామి.


                      *ఆభరణం*


12.శ్లో//హార,నూపుర,కేయూర, కింకిణీ దామ పూర్వకం/

గృహాణా‌భరణం సర్వం శరణాగత వత్సల//

కిరీటాది సకలాభరణాని సమర్పయామి.


                      *గంధం*


13.శ్లో//గంధం కుంకుమ కస్తూరీ ఘనసార సమన్వితం/

గృహాణ తే నమో దేవ కుబ్జానుగ్రహ కారిణే//

శ్రీగంధం సమర్పయామి.


                     *అక్షతలు*


14.శ్లో// అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ ముక్తాఫల సమప్రభాన్/

వాసుదేవ గృహాణత్వం నమస్తే భక్తవత్సల//

అక్షతాన్ సమర్పయామి.


                      *పుష్పం*


15.శ్లో//జాజీ, చంపక, పున్నాగ,కేతకీ, మల్లికాదిభి:/

కుసుమై: పూజయామి త్వాం సుదామ పరి పూజిత//

నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.

                       

*అంగ పూజ*


అనఘాయ నమః పాదౌ పూజయామి.

గోపాలాయ నమః గుల్ఫే పూజయామి.

జన్మ రహితాయ నమః జానునీ పూజయామి.

పూతనా వైరినే నమః ఊరూ  పూజయామి,

శకటాసుర భంజనాయ నమః కటిం పూజయామి,

నవనీత ప్రియాయ నమః నాభిమ్ పూజయామి,

ఉత్తాల తాళ భేత్రే నమః ఉదరం  పూజయామి,

వనమాలినే నమః.    వక్షస్థలం పూజయామి,

చతుర్భుజాయ నమః.  

హస్తాన్ పూజయామి,

కంసారయే నమః.  కంఠంపూజయామి,

మధురా నాధాయ నమః. ముఖం పూజయామి,

కుచేల సంపత్ప్రదాయ నమః కపోలే,(బుగ్గలు) పూజయామి,

కంజలోచనాయ నమః నేత్రే పూజయామి,

కరుణానిధయే నమః కర్ణౌ పూజయామి,

లలితాకృతయే నమః లలాటం పూజయామి,

శుక సంస్తుతాయ నమః శిరః పూజయామి,

అనఘాయ నమః అలకాన్ (ముంగురులు) పూజయామి,

సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి,

దీని తరువాత అష్టోత్తర శతనామావళి తో పూజ చెయ్యాలి....


_ఆ తరువాత_

                             *ధూపం*


16.శ్లో//ధూపం గృహాణ వరద దశాంగేన సువా‌సితం/

గరుడ ధ్వజ గోవింద గోవర్ధన ధరా౽వ్యయా//

ధూపమాఘ్రాపయామి.


                               *దీపం*

17.శ్లో//‌సాజ్యం త్రివర్తి సంయుక్తం బర్హినాయోజితం మయా/

దీపం గృహాణ దేవేశ దానవారే నమోస్తుతే//

దీపం దర్శయామి.


                            *నైవేద్యం*


18.శుద్ధ మన్నం పాయసం చ కృసరాపూప సంయుతం/

సితాన్నం సద్ఘృతంచైవ గృహాణ గరుడ ధ్వజ//

నైవేద్యం సమర్పయామి.శ్రీకృష్ణునకు వెన్న, పాలు, మీగడ, చాలా ఇష్టం కాబట్టి అవికూడా నైవేద్యం పెట్టాలి.

                             *తాంబూలం.*


19. శ్లో//పూగీ ఫలం సకర్పూరం నాగవల్లీ దళానిచ/

చూర్ణంచ సంగృహానేదం సర్వదేవ సమాదృతా//

తాంబూలం సమర్పయామి.

                             


*నీరాజనం*


20.నీరాజనం గృహానేదం నారాయణ నిరామయా/

నీరజాక్ష నమస్తుభ్యం నతాఖిల ఫలప్రదా//

ఆనంద, మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి.

సంతత శ్రీరస్తు. సమస్త మంగళాని భవంతు.

నిత్య శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు.

                          *మంత్రపుష్పం.*


21శ్లో//పుష్పాంజలిం గృహాణత్వం మయా భక్త్యా సమర్పితం/

పురుషోత్తమ పూతాత్మన్ పుణ్యమూర్తే పరాత్పరా//

పాదారవిందయో: దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.


                           *ప్రదక్షిణం*


22.శ్లో//ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట ఫలసిద్ధయే/

ప్రదక్షిణం కరోమిత్వాం ప్రసీద పురుషోత్తమ//

ఆత్మప్రదక్షిణ నమస్కారాణి ‌సమర్పయామి.


                     *నమస్కారం🙏☘️*


23.శ్లో// నమస్తుభ్యం జగన్నాధ దేవకీ తనయ ప్రభో/

వసుదేవసుతా ౽నంత యశోదానంద వర్ధనా//

24.శ్లో//గోవింద, గోకులాధార గోపీకాంత గుణార్ణవ/

పాహిమాం పద్మ నయన పతితం భవసాగరమ్//

నమస్కారాణి సమర్పయామి.


                         *ప్రార్ధన🙏🥀*


25.శ్లో// దేవ దేవ దయాసింధో

 దేహిమే వరమీప్సితం/

త్వయి భక్తిం పరాం దేహి పుత్ర పౌత్రాంశ్చ సంపదః//

అని ప్రార్థన చెయ్యాలి.

                              *శ్రీకృష్ణాష్టకం...*


శ్లో//వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్/

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్//

శ్లో//అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్/

రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్//

శ్లో//మందార గంధ సంయుక్తం,చారు హాసం చతుర్భుజమ్/

బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్//

శ్లో// ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం,నీలజీమూత సన్నిభమ్/

యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుమ్//

శ్లో// రుక్మిణీ కేళి సంయుక్తం, పీతాంబర సుశోభితమ్/

ఆవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్//

శ్లో// గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసమ్/

శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్//

శ్లో// శ్రీవత్సాంకం,మహోరస్కం,వనమాలా విరాజితమ్/

శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్//

శ్లో// కృష్ణాష్టకమిదం పుణ్యం,ప్రాతరుద్థాయ యః పఠేత్/

కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి//. ఆదిత్యయోగీ..


ఈ పూజ అయిన తరువాత, పూజామండపములో, ముగ్గుతో చంద్రుని వేసి, తిరిగి సంకల్పం చెప్పుకొని, చంద్ర దేవాయ నమః, ధ్యాయామి, ఆవాహయామి అంటూ చంద్రునకు షోడశోపచార పూజ చెయ్యవలెను.

చంద్రోదయ సమయమున బయటకు వచ్చి, ఫల, పుష్ప, చందన యుతమగు జలమును శంఖముచే గొని

శ్లో// క్షీరోదార్ణవ సంభూత హ్యత్రినేత్ర సముద్భవ/

గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణ్యా సహితశ్శశిన్//

శ్లో//జ్యోత్స్నాపతే నమస్తుభ్యం నమస్తే జ్యోతిషాంపతే/

నమస్తే రోహిణీకాంత సుధాకర నమోస్తుతే//

చంద్రాయ నమః, యిదమర్ఘ్యం, యిద మర్ఘ్యం, యిద మర్ఘ్యం అని మూడుసార్లు చంద్రునకు అర్ఘ్యం ఇవ్వవలెను.


పిమ్మట నారికేళ జలమును శంఖముచే గొని...


శ్లో// జాతః కంసవధార్థాయ  భూభారోత్తారణాయ చ/

పాండవానాం హితార్థాయ ధర్మ సంస్థాపనాయచ/

కౌరవాణాం వినాశాయ వసుదేవ కులోద్భవ/

దేవకీ గర్భసంభూత, భక్తానామభయప్రద/

గృహాణార్ఘ్యం మయాదత్తం ప్రసీద పురుషోత్తమ//

దేవకీ సహితాయ శ్రీ కృష్ణాయ నమః, యిదమర్ఘ్యం, యిద మర్ఘ్యం,యిద మర్ఘ్యం అని మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వవలెను.


శ్రీ దేవకీ, వసుదేవ,యశోదా, నందగోప, రోహిణీ, బలదేవ, చండికా, సాత్యకి, ఉద్ధవ, అక్రూర, ఉగ్రసేన, గోప, గోపికా,కాళిందీ, కాళీయాదిభ్యో నమః, యిదమర్ఘ్యం, యిదమర్ఘ్యం, యిదమర్ఘ్యం, అని తిరిగి మూడు సార్లు అర్ఘ్యం ఇవ్వవలెను.


 బ్రహ్మాణ్డపురాణోక్త కథను కూడా చెప్పుకొని అక్షతలు శిరమున ధరించాలి.


ఆ రాత్రి భగవత్కథలుచదువుకుంటూ, జాగరణ చెయ్యాలి.ఆదిత్యయోగీ..


మరునాడు నిత్యకృత్యములు నిర్వహించి, పునఃపూజ చేసి, యధా శక్తి బీదలకు షడ్రసోపేతమైన భోజనము పెట్టి, శక్త్యాను సారం, నూతన వస్త్రాలు దానం చేసి, తాను భోజనము చేయవలెను.


"ఈ విధముగా శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మాచరించిన వారికి కోటి జన్మలలో ఆచరించిన పాపములన్నీ నశించునని, 

ఈ జన్మలో పుత్ర పౌత్ర, ధన ధాన్యాది సమస్త సంపదలు పొంది, సర్వ భోగములు అనుభవించి చివరకు పురుషోత్తముని పదమును పొందుతారని " బ్రహ్మాండ పురాణములో చెప్పబడింది.


వేదోక్త, పురాణోక్త, వ్రతాదులు, కర్మలు ఆచరించలేని వారు, భక్తితో అవి చదివినా ఆ ఫలం పొందుతారు అని వేదవచనము...

.


ఉడిపి శ్రీ కృష్ణుడి 24 అద్భుతమైన అలంకారాలు


 ప్రతి ఒక్కటి శాస్త్రాలలో చెప్పినట్లు ఒక్కో పేరుకు అనుగుణంగా ఉంటుంది.


 1 కేశవ

 2 నారాయణ్

 3 మాధవ

 4 గోవింద

 5 విష్ణు

 6 మధుసూదన్

 7 త్రివిక్రమ్

 8 వామన్

 9 శ్రీధర్

 10 హృషికేశ్

 11 పద్మనాభ

 12 దామోదర్

 13 శంకర్ష్ణ

 14 వాసుదేవ

 15 ప్రద్యుమ్న

 16 అనిరుద్ధ

 17 పురుషోత్తం

 18 అడోక్షజా

 19 నరసింహ

 20 అచ్యుత

 21 జనార్ధన

 22 ఉపేంద్ర

 23 హరి

 24 కృష్ణ.....


                

  🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

అన్నీ తానై ఉన్నాడు

 బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు తో సహా అన్నీ తానై ఉన్నాడు.. అన్నదానికి  శాస్త్ర(సిద్ధాంత) రూపమే అద్వైతం. భాగవతం పురాణము కాబట్టి కథా రూపంలో ఉంటుంది. మనకున్న శుద్ధి, ఏకాగ్రత, కాంక్ష..స్థాయిని బట్టి.. శ్లోకం చదువుతుంటే కంటికి ఓ దృశ్య రూపాన్ని చూపటం పురాణం యొక్క తియ్యటి లక్ష్యం. తద్వారా మనసులో చెరగని ముద్ర పడి బుద్ధికి చేరి అక్కడ విచారణ ప్రారంభించడానికి పురాణ రూపం సులువైన మార్గం.  బుద్దిలో విచారణ ప్రారంభమైనపుడు అది అనిర్వచనమైన అనుభవానికి దారితీస్తుంది. అది శాస్త్ర-సిద్ధాంత లక్షణం. కాబట్టి ఆది శంకరులు వేదాన్నే శాస్త్ర-సిద్ధాంత-వాదన రూపంలో(అద్వైతాన్ని) నిరూపించారే తప్ప ఇంకోటి కాదు. వ్యాస భగవానుడు చెప్పిన అద్వైతాన్నే ఆదిశంకరులు చెప్పారు అడుగడుగునా నిరూపించారు తప్ప ఇంకోటి చేయలేదు. అన్ని అవతారాలు తన అంశయే.. అన్నదాంట్లో అన్ని భూతములు అనే వొస్తోంది. అన్నీ తానే అయినప్పుడు ఇక ద్వైతం లేదు కదా.

జగద్గురుమ్

 🌻🌻కృష్ణం వందే జగద్గురుమ్🌻🌻



సీ. శ్రీమహావిష్ణువు క్షితిభారమును బాప

    ప్రార్థితుండయ్యును బ్రహ్మవలన

    వసుదేవవిభునకు  వనిత దేవకికిని

    పుట్టె చెరసాలలో  గుట్టు గాను

    శ్రీకర వర్షమౌ  "శ్రీముఖ" మందున

    వరలు " శ్రావణ మాస బహుళ " మందు

   " అష్టమీ తిథి " యందు  నర్థరాత్రంబున

      జన్మించె కృష్ణుండు జగతి పొంగ

తే. ధర్మ సంస్థాపనార్థమ్ము ధరణి వెలసి

     దుష్టులనుద్రుంచి బ్రోచెను శిష్టజనుల

     విష్ణు పరిపూర్ణ రూపుడౌ కృష్ణ విభుని 

     భక్తి తోడను తలచి నే  ప్రణతు లిడుదు


     అందరికి శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు


    ✍️గోపాలుని మధుసూదన రావు 🙏

ఆదినారాయణుడు

 భాగవతమును అనుసరించి ఆదినారాయణుడు కర్మబంధనములు లేకుండా త్రిగుణాలను అవహింపజేసుకొని మాయ ( ప్రకృతి) ఆలంబనముగా చేసుకుని సృష్టి రచన చేశారు. మొట్టమొదటి సృష్టియే విరాట్ పురుషుడు. విరాట్ పురుషుని నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకాలకులుగా నియమింపబడ్డారు. ఇందులో ఆదినారాయణడే విరాట్ పురుషుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తానై ఉన్నాడు.

బ్రహ్మ మానస పుత్రులు ( సృష్టి చేయలేమని దూరంగా ఉన్న సనకసనందన సనత్కుమార్ సనత్సుజాతలు) ద్వారా

అఖిలాండ సృష్టి కొనసాగించాడు. ఆనాడు సృష్టించబడిన జీవులు ఇన్ని కోట్ల సంవత్సరములు అనేక శరీర ముసుగులొ రూపములతో  ప్రళయ అంతము వరకు జీవత్వము కొనసాగించి పిమ్మట ప్రకృతిలో కలిసిపోయి ఆ పిమ్మట జీవులతో కూడిన ప్రకృతి భగవంతునలొ కలిసిపోతుంది. 

శుభం భూయాత్. శ్రీకృష్ణార్పుణమస్తు:

నవగ్రహ పురాణం - 48 వ అధ్యాయం* 🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷 *బుధగ్రహ జననం - 11*

 *నవగ్రహ పురాణం - 48 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷



*బుధగ్రహ జననం - 11*



క్షణంలో బ్రహ్మ నారద సహితంగా చంద్రమందిరం వద్ద ప్రత్యక్షమయ్యాడు. అధర్మమనీ , హితవు పలికాడు.. ఉశనుడితోనూ , వృషపర్వుడితోనూ సంప్రదించాడు. చంద్రుడు చేసినది ధర్మవిరుద్ధమైన కార్యమనీ , అధర్మకార్యాన్ని సమర్ధించడం ఇంకా అల్పకారణంతో దాయాదులు మారణకాండకు సిద్ధపడడం మంచిదికాదన్నాడు.


ఇంద్రుడితోనూ , బృహస్పతితోనూ మాట్లాడాడు. ఆవేశపడవద్దని సూచించి , చంద్ర మందిరంలోనికి వెళ్ళాడు.


బ్రహ్మదేవుడిని చూడగానే తారా , చంద్రుడూ చేతులు జోడించి , నమస్కరించారు.


*"మీరిద్దరూ ధర్మాన్ని విస్మరించి , కామానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒకరికి భర్తా , ఒకరికి గురువూ అయిన బృహస్పతికి మానసిక క్షోభ కలిగించారు. మీరు ఇద్దరూ చేసిన లైంగిక అపచారానికి సుఖమే అనుభవించారు. అనుభవానికి వచ్చిన సుఖంతో , అంది ఆనందంతో సంతృప్తి చెందండి!"* బ్రహ్మ ఆగి , ఇద్దర్నీ చూశాడు. 


చంద్రుడు తదేకంగా బ్రహ్మనే చూస్తున్నాడు. ఎందుకో... విచిత్రంగా ఆయన చేస్తున్న హిత వాక్యాలు తనకు తానే చెప్పుకుంటున్నట్టు అనిపిస్తోంది చంద్రుడికి.


ఎందుకో తనకు తెలీదు గానీ , బ్రహ్మవాక్కులు సహేతుకంగా , సమంజసంగా అనిపిస్తున్నాయి తారకు. 


బ్రహ్మ చూపులు తార మీద వాలాయి. గర్భంలో శిశువును దాచుకున్న తార బొద్దుగా ఉన్న తామర మొగ్గను గుర్తుకు తెస్తోందాయనకు.


*"బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం , ఆనందం ద్విముఖం' అంటూ ఆనాడు నిన్ను ఆశీర్వదించాను. ఆ దీవెన అంతరార్థం నీకు ఇప్పటికి అవగాహన అయి ఉంటుంది. విధి నీకు ప్రసాదించిన భర్తను చేరుకో. చంద్ర బంధాన్ని ఒక మధుర స్వప్నంలా భావించి , విస్మరించు. నీ భర్తను సేవించు ; తరించు !"*


తార మౌనంగా బ్రహ్మ పాదాలకు నమస్కరించింది. బ్రహ్మ దీవిస్తూ అన్నాడు. *"పతి సమాగ ప్రాప్తిరస్తు !”*


*"చంద్రా ! తార నీ గురుదేవుని ఆస్తి. క్షేమంగా , భద్రంగా నీ చేత్తో ఆయనకు అప్పగించు. అదే ప్రాయశ్చిత్తంగా నిన్ను ప్రక్షాళన చేస్తుంది.”* చంద్రుడు మౌనంగా నమస్కరించాడు. మెల్లగా తార వైపు తిరిగాడు. తార కళ్ళు తదేకంగా అతన్నే చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో నీళ్ళు తొణుకుతూ , ఘనీభవించడానికి సిద్ధమవుతున్నట్టున్నాయి. 


చంద్రుడు చిరునవ్వుతో తారను చూస్తూ , చేతిని చాచాడు. తార చెయ్యి కొమ్మ కోసం అన్వేషించే తీగలా సాగి , చంద్రుడి చేతిని సమీపించింది. చంద్రుడి చేతి వేళ్ళు ఆమె చేతిని పట్టుకున్నాయి. ఇద్దరి కళ్ళు ఏవో నిశ్శబ్ద సంకేతాలను నింపుకుంటున్నట్టు పరస్పరం చూస్తూ ఉండిపోయాయి. ఆ చూపుల్లో - వేయి ఆప్యాయతలు , లక్ష అనురాగాలు , కోటి అనునయాలు. చంద్రుడు కదిలాడు. తార అతనితో పాటు కదిలింది. పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న తారాచంద్రుల్ని చిరునవ్వుతో చూస్తూ అలాగే నిలబడిపోయాడు బ్రహ్మ.


తార బృహస్పతి వెనుకనే ఆశ్రమంలోపలికి నడిచింది. మహేంద్రుని రథంలోంచి దిగుతూంటే , పుంజికస్థలా , విద్యార్థులూ , తన వైపు ఆనందంగా చూస్తున్నారు. వాళ్ళ చూపుల్ని తప్పించుకుంటూ , భర్త వెనకాలే అడుగులు వేసింది.


బృహస్పతి తిన్నగా దేవతార్చన చేసే చోటికి వెళ్ళాడు. చేతులు జోడించి , దైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మౌనంగా , మెల్లగా వెనుదిరిగాడు. ఎదురుగా తార బొమ్మలా నిలబడి ఉంది. 


*"తారా ! నీ ఇంటికి నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను...”* బృహస్పతి భావోద్వేగంతో అన్నాడు.


చంద్రుడు తనను అప్పగించిన అనంతరం తనతో మొదటిసారిగా మాట్లాడిన భర్తను దీనంగా చూసింది తార. పెనుగాలికి వణికే చిగురాకుల్లా ఆమె పెదవులు వణికాయి. కళ్ళల్లో కమ్ముతున్న అశ్రువులు చూపుల్ని మసకబారుస్తున్నాయి. తార తటాలున ముందుకు వంగి , బృహస్పతి పాదాలు తాకి , నమస్కరించే ప్రయత్నం చేసింది. అయితే పూర్ణగర్భం ఆమెను అడ్డుకుంటోంది.


బృహస్పతి రెండు చేతుల్తో పట్టుకుని లేవనెత్తాడు. తార కళ్ళు ఆయన ముఖంలోకి చూశాయి. పోగొట్టుకున్న పెన్నిధిని తిరిగి పొందిన ఆనందం తాండవం చేస్తోంది ఆయన వదనంలో.


*“తప్పు చేశాను... మీకు ద్రోహం చేశాను... నన్ను... నన్ను... క్షమించండి...”* తార గద్గద కంఠంతో అంది. గర్భం నునుపు చేసిన ఆమె బుగ్గల మీద కన్నీళ్ళు ఆమెలోని దుఃఖం లోతును కొలుస్తున్న కొలమానాల్లా గీతలు గీశాయి.


బృహస్పతి సున్నితంగా ఆమె బుగ్గల్ని తుడిచాడు. చిరునవ్వు నవ్వాడు. *“ద్రోహం చేసింది నువ్వు కాదు - చంద్రుడు ! మనకు పీడకలలు వస్తాయి. జరిగిందంతా నీకు వచ్చిన పీడకల అనుకో తారా !"*


*"స్వామీ...”*


*"ఈ బృహస్పతి వంశాన్ని - అంగిరస గోత్రాన్ని అభివృద్ధి చేయి !"* బృహస్పతి  నిండుగా ఉన్న గర్భ చిహ్నాన్ని ప్రేమగా చూస్తూ అన్నాడు. *"గర్భం ధరించి నువ్వు  దూరం కావడం సహించలేక పోయాను.”*


*తార కన్నీళ్ళతో చూసింది.*


తిథివార నక్షత్రాలు శుభప్రదంగా వున్న సమయంలో పూర్వాభాద్ర నక్షత్రంలో పురుష శిశువును ప్రసవించింది. బృహస్పతి ఆశ్రమంలో ఆనందం వెల్లి విరిసింది. గురుదేవులకు వంశోద్ధారకుడు జన్మించినందుకు ఇంద్రుడు సంబరపడిపోయాడు.


నారదుడి మూలంగా ఆనోటా , ఈ నోటా పడిన తారకు శిశుజనన వార్త చంద్రునికి తెలిసిపోయింది. నామకరణ మహోత్సవానికి ఇంద్రాదులతో బాటు బ్రహ్మా , నారదుడూ విచ్చేశారు. అంగిరసుడూ , శ్రద్ధా పౌత్రుడిని చూసి , దీవించడానికి వచ్చారు. 


*"నాయనా , బృహస్పతి... బాలునికి నామ నిర్ణయం చేశావా ?"* అంగీరస మహర్షి కుమారుణ్ణి ప్రశ్నించాడు.


ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నట్టు , ద్వారం ముందు నుంచి చంద్రుడి కంఠం బిగ్గరగా వినిపించింది.  *"నా పుత్రుడికి నామ నిర్ణయం చేసే అధికారం బృహస్పతులు వారికి ఎక్కడిది ? ఆ బాలుడు , నా కుమారుడు !"* 


బాలకుణ్ణి వొడిలో పడుకోబెట్టుకుని కూర్చున్న తారా , పక్కన కూర్చుని 'జాతకర్మ' నిర్వహిస్తున్న బృహస్పతీ అదిరిపడి చూశారు.


*"ఆవేశంగా లోపలకి వస్తున్న చంద్రుణ్ణి చూస్తూ , లేచి నిలబడ్డాడు. ఆయన కళ్ళు నిప్పుకణికల్లా అయ్యాయి. "గురుద్రోహీ ! అవతలకి నడు ! అర్ధాంగిని అపహరించుకు వెళ్ళావు. ఇప్పుడు నా వంశాంకురాన్ని దోచుకోవాలని వచ్చావు. తగిన శిక్ష అనుభవిస్తావు నువ్వు !"*


చంద్రుడు ఎగతాళిగా నవ్వాడు. *"ఆచార్యా ! ఆ బాలుణ్ణి మీ వంశాంకురంగా భావిస్తే , ఈ చంద్రుడి వంశాన్ని మీ వంశంగా చెప్పుకున్న దౌర్భాగ్యాన్ని మూటకట్టుకుంటారు. బాలుడు ఈ చంద్రుడికి జన్మించిన వాడు !"*


*"ముమ్మాటికీ కాదు ! ఆ శిశువులో ప్రవహిస్తోంది ఈ బృహస్పతి రక్తం !"*


*"మీ ఇష్టం ! ఆ అపోహలోనే ఉంటే నేనెందుకు కాదంటాను ? నా కుమారుణ్ణి నేను తీసుకెళ్తాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు !"* అంటూ చంద్రుడు ముందుకు రాబోయాడు.


*"ఆగు చంద్రా ! అక్కడే ఆగు !"* బృహస్పతి హుంకరించాడు.


ఇంద్రుడు ఆవేశంతో కూర్చున్న చోటి నుండి లేచాడు. *"గురుదేవా ! మీరు శాంతించండి. ఆ గురుద్రోహికి ఈ మహేంద్రుడు గుణపాఠం చెప్తాడు !"*


*“ఇంద్రా , చంద్రా ! ఆశ్రమాన్ని యుద్ధరంగం చేయకండి !"* బ్రహ్మదేవుడు ఇద్దర్నీ వారిస్తూ అన్నాడు. *"బృహస్పతీ ! నువ్వు కూడా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి !"* 


*"పితామహా ! ఇది నా వంశానికి సంబంధించిన అంశం. చంద్రుడు..."*


*"చంద్రుడు కానీ , నువ్వు కానీ - ఆ శిశువు ఎవరి శిశువో చెప్పలేరు. గర్భం ధరించిన స్త్రీ మాత్రమే తాను ఏ పురుషుడి వల్ల గర్భాన్ని ధరించిందో చెప్పగలదు... అంటూ బ్రహ్మ సాభిప్రాయంగా అందర్నీ కలియజూశాడు.

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-37*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-37*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


అనంతాచార్యులు

రామానుజాచార్యులు

 తిరుమలలోని ఆలయ వ్యవస్థలను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించిన కాలంలో తిరుమల కొండపై పూల తోటలు బాగా తక్కువగా ఉండేవి. వేంకటేశ్వరస్వామి అలంకారప్రియుడు కావడంతో పరంపరానుగతంగా ఆయన అలంకారంలో పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూదోటలు తక్కువ ఉండడంతో స్వామి అలంకరణలో పూలకొరత వేధించేది. దాన్ని రామానుజులు తీర్చే ప్రయత్నం చేశారు. తన శిష్యులతో తిరుమలపై నివాసం ఉంటూ పుష్పకైంకర్యం కోసం ఎవరైనా పనిచేస్తారా అంటూ ప్రశ్నించారు. 


కొండమీద ఆవాసం రామానుజుల కాలంలో చాలా కష్టమైన పని. బాగా చలిప్రదేశం కావడం, దోమలు, విషజ్వరాల బాధ ఉండడం వంటి కారణాలతో ఎవరూ ముందుకు రాలేదు. రామానుజుని శిష్యులలో ఒకరైన అనంతాచార్యులు మాత్రం ఆ సేవను అదృష్టంగా భావించి కొండకు పోయేందుకు సిద్ధమయ్యారు. 



*శ్రీవారికి గునపం దెబ్బ:*



కొండమీదికి వచ్చిన అనంతాచార్యులు ఎంతో కష్టపడి నందనవనాన్ని అభివృద్ధి చేశారు. అంతటి వనాన్ని పెంచడానికి నీరు కావాల్సి ఉంటుంది కనుక సరోవరం లాంటి పెద్ద బావి తవ్వేందుకు సంకల్పించారు. ఆ పనిలో గర్భవతియైన భార్య, చిన్న కుమారుడు కూడా అవస్థపడుతూ సాయం చేయడంతో స్వామివారు స్వయంగా మారువేషం ధరించి సహకరించే ప్రయత్నం చేశారు. 


స్వామి వారి కైంకర్యంలో ఇతరుల సహకారం ఎందుకు అనుకుని వ్యతిరేకించగా, స్వామివారు లీలగా ఆలయం వైపు పరుగెత్తారు. అనుమానించిన అనంతాచార్యులు తన చేతిలో ఉన్న గునపాన్ని స్వామివారిపైకి విసిరారు. ఆ వ్యక్తి(వేంకటేశ్వరుడు) ఆలయంలోకి మాయమయ్యారట. వేంకటేశ్వరుని విగ్రహం చుబుకానికి(గడ్డం) రక్తం కారడంతో వచ్చినవారు వేంకటేశ్వరుడనే విషయం స్పష్టమైందట. 


తాను వేంకటేశుని కొట్టానని ఆయన ఎంతో విలపించారు. అర్చకులు గాయానికి పుప్పొడి అద్ది ఉపశమనం చేశారు. అనంతాచార్యుని బాధ గమనించి భగవంతుడే బుజ్జగించి ఆ గాయపు గుర్తును శ్రీవత్స చిహ్నంగా భావిస్తానని, తనకు గాయమైన చోట పచ్చకర్పూరం అద్దే వుంచాలని తద్వారా అనంతాచార్యుల భక్తి అందరికీ తెలుస్తుందనిశాసించినట్టు చెప్తారు


*పద్మావతిని కట్టివేయడం*


అనంతాచార్యుల భక్తిని లోకానికి వెల్లడించడానికి శ్రీనివాసుడే పద్మావతీదేవితో కలిసి రాకుమారుడు, రాకుమార్తె వేషాలు ధరించి అనంతాచార్యులు పెంచుతున్న పూదోటలో పూలమొక్కలను చెల్లాచెదరు చేసి అంతా చిందరవందర చేసేవారట.


 అనంతాచార్యులు అలా ఎవరుచేస్తున్నారో తెలుసుకోలేక ఒక పొదరింట్లో కాపువేశారట. తోట పాడుచేస్తున్న రాజదంపతులను పట్టుకుని సంపెంగ చెట్టుకు కట్టేస్తుండగా శ్రీనివాసుడు తప్పించుకుంటాడు. దొరికిపోయిన పద్మావతీదేవిని స్వామి కైంకర్యానికి ఉపయోగించాల్సిన పూలమొక్కలు పాడుచేస్తున్నారనే కోపంతో అనంతాచార్యులు సంపంగి చెట్టుకు కట్టేస్తారు. 


నేను నీ కూతురులాంటి దాన్ని. విడిచిపెట్టు అని కోరినా వదలడు. ఉదయం అర్చకులు ఆలయం తలుపులు తెరచి చూస్తే స్వామివారి వక్షఃస్థలంలో ఉండాల్సిన అమ్మవారు లేరని గమనిస్తారు. అర్చకుల్లో ఒకరికి ఆవహించి స్వామివారు జరిగిన విషయం చెప్తారు. జరిగింది తెలుసుకున్న అనంతాచార్యులు అమ్మవారిని పెళ్ళిపూలబుట్టలో కూర్చోపెట్టి, నెత్తినపెట్టుకుని మోస్తూ ఆలయానికి తీసుకువెళ్ళారట.


 క్షమాపణ చెప్తున్న అనంతాచార్యులతో నీ పుత్రికను నాకు ఇవ్వు అని అడిగి కంఠంలోని ఒక పూమాలను అనంతాచార్యుని మెళ్ళో వేసి అనుగ్రహించారు స్వామివారు. 


*తిరుమల తొలి ఆచార్య పురుషుడు:*


రామానుజాచార్యులు తిరుమల ఆలయంలో కైంకర్యాల విషయంలో లోపం లేకుండా ఏకాంగి వ్యవస్థ, యతీంద్ర వ్యవస్థ ఏర్పాటుచేశారు. వీరు ఎంత పాండిత్యం కలవారైనా-ఆలయాధికారులకు, అర్చకస్వాములకు శాస్త్రీయ ధర్మ మర్యాదల్లో, కైంకర్య విషయాల్లో లోపం కలగకుండా ఉండాలని ఆచార్య పురుష వ్యవస్థను ఏర్పాటుచేశారు.


 శాస్త్రీయ ధర్మ మర్యాద స్థాపన అనే పద్ధతికి నాంది పలుకుతూ అనంతాచార్యుని తొలి ఆచార్య పురుషునిగా నియమించారు. వేదసంపన్నుడు, విష్ణుభక్తుడు, మత్సరం లేనివాడు, మంత్రాలు తెలిసి వాటిపై శ్రద్ధ గలవాడు, కోరికలులేనివాడు, బ్రాహ్మణుడు వంటి ఎన్నో లక్షణాలు ఉండాల్సినందున అటువంటివాడిగా ఎంచి అనంతాచార్యుని ఆచార్య పురుషునిగా నియమించారు


. అన్ని ఆలయ మర్యాదల్లో ముందు మర్యాద వారికి అందేలా చేశారు. మొదటి శఠారి, మొదటి తీర్థం, తొలి దర్శనం వంటివి వారికే ఇచ్చేలా ఏర్పాటు జరిగింది. ఆలయంలోని అర్చకులు, ఇతర వైదిక సేవల వారి గుణగణాలు, సమర్థత, తత్పరత వంటివి సరిజూసే బాధ్యతలు ఆచార్య పురుషునిగా ఆయనకు లభించింది



అనంతాచార్యులను శ్రీనివాసుని మామగారు అంటూ గౌరవిస్తారు. ఆయనను రామానుజులు తొలి ఆచార్యపురుషునిగా చేయగా వంశస్థులకు పరంపరానుగతంగా ఆ గౌరవం దక్కుతోంది. ఇప్పటికీ ఆయన వంశస్థులను ఆచార్య పురుషులుగా గౌరవిస్తున్నారు. 


అనంతాచార్యులకు వేంకటేశ్వరుడు మాట ఇచ్చినట్టు చెప్పే ఐతిహ్యం ప్రకారమే ఇప్పటికీ స్వామివారి చుబుకానికి శ్రీవత్స చిహ్నంతో అలంకరిస్తారు. అనంతాచార్యులు విసిరిన గునపం దెబ్బ తగిలిన చోట పచ్చ కర్పూరం అద్ది చిన్న మచ్చ పెడతారు. 


స్వామివారిపై అనంతాచార్యులు విసిరిన గునపాన్ని తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో ప్రదర్శిస్తున్నారు. ఆలయంలో మహాద్వారం గడపకి కుడివైపు గోడకి వేలాడదీసి ఉంటుంది. వివరాలను తెలుపుతూండే బోర్డు కూడా అక్కడే వేలాడదీసి ఉంటుంది. 

స్వామివారు రాకుమారుడిగా ఆనందాళ్వార్ తోటలో పద్మావతీదేవిని విడిచి అప్రదక్షిణంగా ఆలయానికి పారిపోయారని ప్రతీతి. అందుకే బ్రహ్మోత్సవాల చివరిలో స్వామివారిని అప్రదక్షిణంగా ఆనందాళ్వార్ తోటకు తీసుకువెళ్ళి హడావుడిగా పరుగుపరుగున మళ్ళీ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది


శ్రీ వరద రూప గోవిందా, అభయ ప్రదాయ గోవిందా, యోగీంద్ర వన్య గోవిందా, తిరు వెంకటాద్రీస గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||37||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *18వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *18వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 9*


సంజ్ఞ శయ్యాగారంలోకి అడుగుపెట్టి, బంగారు తలుపులు మూసింది. మంచం మీద పవ్వళించిన పతి దేవుణ్ణి ఒక్కసారి చూసి , మణి దీపం వద్దకు నడిచి,  ఆర్పివేసింది. శయ్యామందిరంలో దీపం లేకపోయినా , చీకటి ఉండదు. తన పతిదేవుడున్నచోట. వెల్తురే ! సంజ్ఞ చిరునవ్వుతో శయ్య వైపు చూసింది. పొడుగాటి కాంతి పుంజంలా సూర్యుడు !


సంజ్ఞ శయ్య వైపు అడుగులు వేసింది. ఆమె అందెలు సమ్మోహనకరంగా మోగుతూ , ఆమె నడకకు నేపథ్య సంగీతం అందిస్తున్నాయి. సంజ్ఞ మంచం మీద కూర్చుని , సూర్యుడి మీద చెయ్యి వేసింది. ఆమె గాజుల గలగల సూర్యుణ్ణి వెచ్చరించింది.


*"స్వామీ... మీ శరీరం నాకు చాలా ఇష్టం ! ఎప్పుడూ వెచ్చగా , మత్తు కలిగిస్తూ , హాయిగా ఉంటుంది !"* సంజ్ఞ పరవశంతో అంది. ఆమె మాటకు అర్థం చెబుతున్నట్లు ఆమె చెయ్యి సూర్యుడి శరీరాన్ని నిమిరింది.


*"నీ శరీరం అంటే నాకు ప్రాణం ! ఎందుకో తెలుసా ?"* సూర్యుడు సంజ్ఞ భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు.


*"ఎందుకు ?"*


*"నువ్వు వరవర్ణినివి , సంజ్ఞ !".*


*“వరవర్ణినా ? అంటే ?"* సంజ్ఞ ప్రశ్నించింది.


*"అంటే... "శీతాకాలంలో సుఖకరమైన ఉష్ణాన్నీ , ఉష్ణ సమయంలో సుఖకరమైన శీతలాన్నీ అందించే అవయవాలు కలిగిన ఉత్తమాంగన !"* సూర్యుడు వివరించాడు.


*"నిజంగానా , స్వామీ ! మీ సంజ్ఞ శరీరానికి ఆ లక్షణాలున్నాయా ? నేను నిజంగా 'వరవర్ణిని' అంటారా ?"* సంజ్ఞ ఉల్లాసంగా అడిగింది. 


*"నువ్వు కేవలం వరవర్ణినవే కాదు , 'వరారోహవు' కూడా !"* సూర్యుడు నవ్వాడు.


 *"వరారోహ..."* సంజ్ఞ చేతులు , బొమలు ముడివేస్తూ అంది. *"అంటే ఏమిటి స్వామీ ?”* 


*"నన్ను కాదు , సంజ్ఞ ! ఆ ప్రశ్న నీ వాలుజడ కొస భాగాన్ని అడుగు !"* సూర్యుడు నవ్వాడు. 


సంజ్ఞ కూడా అర్ధం చేసుకుంది. సిగ్గుతో మెలితిరుగుతూ , తన ముఖాన్ని భర్త హృదయం మీద దాచుకుంది.


నిర్వికల్పానంద శిష్యుల్ని సాభిప్రాయంగా చూశాడు. *"నవగ్రహాలలో మొదటి గ్రహదేవత గురించి విన్నారు కదా ! ఇప్పుడు రెండవ గ్రహదేవత అయిన 'చంద్రుడి' జన్మవృత్తాతం వినిపిస్తాను !"*  అంటూ ప్రారంభించాడు. *"చంద్రుణ్ణి 'ఆత్రేయుడు' అని అంటారు. ఎందుకంటే ఆయన 'అత్రి' పుత్రుడు కాబట్టి ! 'అత్రి మహర్షి' ఎవరో మీకు గుర్తుందా ?"*


*"బ్రహ్మ మానస పుత్రులలో అత్రి మహర్షి ఒకరని చెప్పారు కద , గురువుగారూ !"* చిదానందుడు అన్నాడు.


*"ఔను ! అత్రి ఎవరిని భార్యగా స్వీకరించాడో కూడా చెప్పాను ,”* నిర్వికల్పానంద అన్నాడు.


*“అత్రి మహర్షి భార్య అనసూయ. అనసూయ ఎవరి కూతురో తెలుసా ?” “చెప్పండి గురువుగారూ !"* సదానందుడు అన్నాడు.


*"బ్రహ్మ మానసపుత్రుడు 'కర్దముడు' గుర్తున్నాడుగా ! ఆయన భార్య దేవహూతి. అనసూయ దేవహూతీ , కర్దమ దంపతుల పుత్రిక. అనసూయను ధర్మపత్రిగా స్వీకరించిన అత్రి మహర్షి గృహస్థ జీవితం ప్రారంభించాడు. ఆ దంపతులకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు. అనసూయ మాహా పతివ్రత. అసామాన్య విధానంలో , చివరికి తన పాతివ్రత్య మహిమతోనే అనసూయ సంతానాన్ని పొందగలిగింది. ఆ సంఘటన చాలా చిత్రమైంది. వినిపిస్తాను. వినండి !"* అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద.


*🌕 రేపటి నుండి చంద్రగ్రహ జననం ప్రారంభం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 15*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 15*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం*

*వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ |*

*సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధితే*

*మధుక్షీరా ద్రాక్షామధురిమ ధురీణాః ఫణితయః ||*



ఈ శ్లోకంలో శుక్ల సరస్వతీ స్వరూప ధ్యానం చేయిస్తున్నారు శంకరులు.ఈ శ్లోక పారాయణ వల్ల ఆ తల్లి ధ్యానం వల్ల మంచి మనసు,వాక్కు అనుగ్రహించబడతాయి.మనకి దేవతోపాసనలో మూడు మార్గాలు చెప్పారు.కర్మ, భక్తి, జ్ఞానము. ధర్మబద్ధమైన కోరికతో కర్మ చేయటం వల్ల మనస్సుద్ధి కలిగి అది జ్ఞాన చింతనకు దారి తీయాలి.వీటి సహాయంతో ఒకదాని తరువాత ఒకటిగా సాధనలో ఎదగాలి. అట్టి ధ్యానం ఇక్కడ చెపుతున్నారు.


ఈ వాగ్దేవి(శృంగేరిలోని ఆరాధ్య శారద) ఎలా ఉన్నదంటే..


శరజ్జ్యోత్స్నా శుద్ధాం = శరత్కాలపు వెన్నెల వాలే తేటయైన, శుద్ధమైన తెల్లని వర్ణం కలిగియున్నది.


శశియుత జటాజూట మకుటాం = చంద్రవంక కలిగిన జటాజూటము కలిగియున్నది. నెలవంక అమృతతత్త్వానికి సంకేతం.


వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ = వరద, అభయ ముద్రలు, స్ఫటిక అక్షమాల(అక్షరముల మాల),పుస్తకము (శాస్త్రములకు సంకేతం). నాలుగు చేతులయందు ధరించి ఉన్నది.అక్షరముల వల్ల, శాస్త్రముల వల్ల లభించేది జ్ఞానము దాని ద్వారా వరము, అభయము.


సకృన్నత్వా నత్వా కథమివ సతాం = ఒక్కసారి నమస్కరించి ధ్యానిస్తే,


సన్నిదధతే మధుక్షీరా ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః = తేనె వంటి, పాల వంటి, ద్రాక్షా రసంవంటి పలుకులు ఆ తల్లి అనుగ్రహిస్తుంది.పాలలోని సత్వ గుణం, తేనెలోని ఆస్వాదనీయ గుణం, ద్రాక్షారసములోని తేలికగా అర్థమయ్యే గుణం. ఇవన్నీ కలబోసిన జ్ఞానమును అమ్మవారు అనుగ్రహిస్తారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 31*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 31*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శ్రీరామ కృష్ణులు ఏదో ఉపదేశించబోతున్నారని నరేంద్రుడు అనుకొన్నాడు. కాని జరిగింది మరొకటి! కాలాంతరంలో నరేంద్రుడు అప్పుడు ఏం జరిగిందో ఇలా చెప్పాడు:...


"నా చేయి పుచ్చుకొని కళ్ల వెంట ఆనందబాష్పాలు స్రవిస్తూండగా, చిరపరి చితుడైన వ్యక్తిలా ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో ఆయన నాతో ఒకింత విలపిస్తూ ఇలా అన్నారు. 'ఓ, ఇంత ఆలస్యంగా వచ్చావే! లౌకికుల ప్రాపంచికమైన సంభాషణలతో  నా చెవులు తూట్లుపడ్డాయి. నా ఆత్మానుభవాన్ని గురించి ఒక యోగ్యుడైన వ్యక్తితో ముచ్చటించడానికి ఎంతగా పరితపించానో తెలుసా! మరు క్షణమే చేతులు జోడించి నిలబడే నాతో, 'అయ్యా, తాము సనాతన ఋషియైన నరుడు; నారాయణుని అవతారం, లోకుల దుఃఖాన్ని బాపడానికి ఈ లోకంలో మానవునిగా జన్మించారు' అంటూ ఏదేదో చెప్పారు.


"కాని నేను లోలోపల, 'ఇదేం చోద్యం! నేను విశ్వనాథ దత్తా కుమారుణ్ణి. కాని ఈయన నన్ను ఋషి అనీ, నారాయణుడనీ అంటున్నారు! సందేహం లేదు.. ఈయన తప్పక పిచ్చివాడై ఉండాలి' అని అనుకొన్నాను. అయినప్పటికీ నేను ఏమీ మాట్లాడలేదు.”


తదనంతరం నా చేతులు పుచ్చుకొని, “నాయనా, త్వరలోనే ఒక రోజు ఒంటరిగా వస్తానని వాగ్దానం చేయి" అని వేడుకొన్నారు. ఆయన వేడుకోలును తిరస్కరించలేక  అందుకు సమ్మతించాను.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

రామాయణమ్ 317

 రామాయణమ్ 317

....

తమ్ముని మాటలు మన్నించాడు రావణుడు..ఇతడు వానరుడు వాలము వీనికి ఇష్టము కావున వాలమును కాల్చివేయండి. కాల్చివేయబడిన వాలముతో విరూపుడై తన తోటివారిలో నవ్వుల పాలై పోతాడు . ఆ!! వీని వాలము కాల్చిపురవీధులలో తిప్పండి పౌరులకు వినోదమవుతాడు. 

.

నూలుబట్టలు తెచ్చారు తోకకు చుట్టబెట్టారు వారు చుడుతూ ఉన్నారు వాలము పెరుగుతూనే ఉంది.

.

బట్టలు చుట్టిన తోకను నూనెలో తడిపారు .నూనెతో తడిపిన తోకకు నిప్పుపెట్టారు.

.

అంతవరకు ఓపికగా ఉన్న స్వామి ఒక్కసారిగా వళ్ళు విదిలించాడు .పట్టరాని కోపముతో తనచుట్టూ ఉన్న రాక్షసులను క్రిందకుపడదోశాడు.

.

వానరుడి తోకకు నిప్పుపెట్టారు అన్నవార్త నగరమంతా దావానలంలా వ్యాపించింది. పిల్లలు ,పెద్దలు, పడుచు వారు,ముసలివారు,,అంతా అక్కడికి చేరారు.

.

మరల రాక్షసులు అక్కడ స్వామిని మరోసారి బంధించారు...ప్రశాంతంగా ,బంధిస్తుంటే బంధించనీ అని అనుకున్నాడు.

.

ఆయన ఆలోచనవేరుగా ఉన్నది ,రేపుజరుగ బోయే మహాయుద్ధానికి సన్నద్ధత కావాలంటే మొత్తం లంకానగరంలోని సందులూ ,గొందులూ ఆ కోటలో ఆమూలాగ్రం తెలియాలి .

.

ఇప్పుడు వీరు నన్ను మొత్తం లంక అంతా తిప్పుతారు .లంక మొత్తాన్ని విశేషంగా పరిశీలిస్తాను .రహస్యాలన్నీ రామునికి నివేదిస్తాను అని సంకల్పించుకొన్నవాడై తప్పించుకొని పైకి ఎగుర గలిగే శక్తి ఉన్నా మారుమాటాడకుండా వారి వెంట లంకా నగర వీధులలో నడువసాగాడు మహాబలి వాయుపుత్రహనుమంతుడు.

.

వూటుకూరు జానకిరామారావు