19, నవంబర్ 2021, శుక్రవారం

పుణ్యం

 🙏🌺పుణ్యం వెల🌺🙏


🌺 కాశీ పట్టణం లో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.


అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.🌺


 🌺ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.


 పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి 

వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును 

అని సలహా ఇస్తుంది.🌺


🌺 బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధ

పడక తప్పలేదు.


 దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.


   అతను నడుచుకుంటు అడవిలోనుండి పోయేవేళ

ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.🌺

 

🌺బ్రాహ్మణునికి బాధగా అనిపించి అతను కుక్క పై కుక్కపిల్లల కోసం జాలిపడి, తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.


 కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు చూపసాగింది.


 బ్రాహ్మణుడు జాలిపడి రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేఠ్ వున్న వూరికి చేరుకొంటాడు.


  బ్రాహ్మణుడు సేఠ్‌తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.🌺

 

🌺 అప్పుడు సేఠ్ నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను అని అంటాడు.


 మధ్యాహ్నం సేఠ్ ఇంటికి భోజనానికి వెళ్లి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా

అడుగుతాడు.


 సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ. ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకొంటుంది.


కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యం ను

బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.


 సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్ ఇలా అంటాడు.

 

ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనకొంటున్నాను.


 బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు. నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా

అని.🌺


🌺 ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకూ ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు అదే యజ్ఞం అని సేఠ్ అంటాడు.  


నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని

అనుకొంటున్నాను అని అంటాడు.


 బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.  


దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని సేఠ్ అనటం దానికి బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం 

జరిగిపోతాయి.


 నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.🌺

  

🌺రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు. 


త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.  


రెండవ సంచీ ఉంచిన కూడ కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి సేఠ్ తన దగ్గర 

వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు. అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు 

ఆశ్చర్య పోతారు.

 

అప్పుడు బ్రాహ్మణుడు సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను." ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు. 🌺


🌺 ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి,

 దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.


 ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడుగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి

అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.


 ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక, భర్త వెళ్లగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు, నగలు ఉండటం తో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.


 బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది.🌺


 🌺మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి 


 వజ్రాలు, నగలా ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు బ్రాహ్మణుడు.

 

భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే

అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.


 అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.

 

విపత్తు సమయంలో తన పుణ్యంను విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.🌺

 

🌺ఇదీ కథ. 

నిజానికి ఇది కథ కాదు. జీవితం. 

ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు. 

అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి. పరలోక ప్రయాణానికి పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి .


 దేవుడు మనల్ని పరీక్షిస్తాడు

  మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే, మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు🌺


🌺 అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై విశ్వాసం వమ్ముకాకూడదు


    ప్రపంచానికి భయపడకు


    ఇక్కడ ఎవరో కోరితే ఎవరికీ చెడ్డరాదు


    మన కర్మ ఫలమే మనకు లభిస్తుంది,


ఆ  🌺

రహస్య ఎజెండా

 *స్వాతంత్ర్యం తరువాత* *అధికారాన్ని చేజిక్కించు కున్న మితవాదులు రహస్య ఎజెండా , బ్రాహ్మణ వ్యవస్థను నిర్మూలించడం ద్వారా హిందూ మతాన్ని నిర్వీర్యం చెయ్యడం . హిందూ దేవాలయాలను* *ఎండోమెంట్ పరిధిలోనికి తీసుకుని వాటి వైభవాన్ని మసకబారేటట్లు చెయ్యడం . ఈ రోజుల్లో బిటెక్ చదివిన విద్యార్థికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే ప్రారంభంలోనే రూ .25 వేల జీతం ఇస్తున్నారు . మరి దేవాలయాల్లో ధూప , దీప ,* *నైవేద్య కైంకర్యాలకు తమ జీవితాలను అంకితం చేసి , తద్వారా మన* *హిందూమతాన్ని , మన సంస్కృతి , సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న బ్రాహ్మణులకు జీతాలు ఎంత ఇస్తున్నారు*

 *స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి బ్రాహ్మణులపై ప్రభుత్వం ఎందుకు ఇంత వివక్ష* *చూపిస్తుంది ? ఈ విషయాన్ని ఈ దేశంలో ఉన్న హిందూ పీఠాలు , మఠాలు , హిందువులు ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదు ? ఇది మన దేశ సమస్య కాదా ? 2012 లో ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టులో బ్రాహ్మణుల జీత భత్యాల గురించి ఒక రిట్* *పిటీషన్ వేశాడు . దక్షిణ భారతదేశంలో 50 ముఖ్యమైన దేవాలయాల్లో అర్చకుల జీతభత్యాలను ఉదహరిస్తూ .. ఒక* *దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న నరశింహ గోపాలన్ జీతం 250 రూపాయలు . ప్రభుత్వం దయార్ధ హృదయంతో అతని జీతాన్ని ఒక్కసారిగా మూడింతలు పెంచితే రిట్ పిటీషన్ వేసే సమయానికి అది 750* *రూపాయలు అయింది . అదే ఆలయంలో నరశింహ గోపాలన్ గారి తండ్రి అర్చకులుగా చేసేవారు . 1980 నాటికి ఆయన జీతం రూ . 55. ఆ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మరో దేవాలయంలోని పూజారి జీతం రూ .19 . ( 2012 లో హిందూ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా* *మద్రాస్ హైకోర్టులో రిట్ పిటీషన్ వెయ్యడం జరిగింది . ) బ్రాహ్మణ వ్యవస్థపై ఈ విషాన్ని కక్కుతున్నదెవరు ? ఈ దేశంలో నివసిస్తున్న వారు దీన్ని ఎందుకు గ్రహించలేక పోతున్నారు ?*

 *1962 లో చైనాతో యుద్ధం ముగిసిన తరువాత ఢిల్లీలో ఒక సభ జరిగింది . ఆ సభకు నెహ్రూ మరియు స్వామి విధ్యానంద విదేహ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు . నెహ్రూ మాట్లాడుతూ .. ఆర్యులు భారతదేశానికి వచ్చిన శరణార్ధులు అంటూ ఆర్యులను కించపరిచే విధంగా మాట్లాడాడు . ఆ మాటలు విన్న స్వామి విధ్యానంద విదేహ్ లేచి వెళ్లి , నెహ్రూ* *ముందు నిల్చుని , నిప్పులు కక్కుతున్న కళ్లతో నెహ్రూని చూస్తూ చాచి అతని చెంప మీద కొడతాడు . ఆ దెబ్బకు నెహ్రూ తూలి వెనక్కి పడబోతాడు . వెనుక ఉ న్నవాళ్లు నెహ్రూ పడిపోకుండా పట్టుకుంటారు . ఈ దృశ్యాన్ని తిలకించిన ఎంతో మంది సభికులు తమ హర్షాతిరేకాన్ని చప్పట్ల ద్వారా* *తెలియజేస్తారు . ఆ సంఘటనతో నెహ్రూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతాడు . ఎందుకంటే అతన్ని సపోర్ట్ చెయ్యడానికి , నెహ్రూ అంటే నచ్చని వాళ్ల నోళ్లు నొక్కడానికి అక్కడ గాంధీ లేడు . అప్పటికే ఆయన గాడ్సే చేత చంపబడ్డాడు . వెంటనే స్వామి విధ్యానంద విదేహ్ మైక్ అందుకొని “ ఆర్యులు ఈ దేశానికి శరణార్థులు కారు , ఈ దేశానికి పూర్వీకులు . వాళ్ళే భారతదేశానికి నిజమైన వారసులు . ఈ దేవంలో* *ప్రవహిస్తున్నది ఆర్యుల రక్తమే " . అని నెహ్రూని ఉద్దేశిస్తూ .. నువ్వు , నీ తండ్రి అరేబియా నుంచి వచ్చిన శరణార్థులు . నీ ఒంట్లో ప్రవహిస్తున్నది* *అరబ్బుల రక్తం . ఈ దేశానికి నువ్వు ప్రధానివి కాకుండా సర్దార్ వల్లభాయి పటేల్ అయ్యుంటే ఈ దేశ భవిష్యత్తు మరొక రకంగా ఉండేది అనేటప్పటికి .. ఆ ప్రాంగణం అంతా సభికుల* *హర్షద్వానాలతో దద్దరిల్లిపోతుంది . నెహ్రూ అవమానభారంతో వేదిక దిగి వెళ్ళిపోతాడు . మీడియా అంత ప్రాచుర్యం లేని ఆ రోజుల్లో .. ఉన్న మీడియా గొంతునొక్కి నిజాన్ని నిశీధిలో సమాధిచేశాడు నెహ్రూ . ఆ రోజుల్లో బ్రాహ్మణ వ్యవస్థ నిర్మూలనకి , హిందూమతాన్ని అణగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి* . *ఈ రోజుకు ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉ న్నాయి . అరకొర జీతాలతో తమ కడుపుల్లో ఆకలి మంటలు అగ్నిపర్వతాలు సృష్టించినా .. దైవాన్ని , దేవాలయాలను ఒదలకుండా హిందూ మత సంరక్షణే ధ్యేయంగా నిలబడిన ధీశాలురు మన బ్రాహ్మణులు . వారి ద్వారా మతాన్ని , సంస్కృతి సాంప్రయాలను కాపాడుతున్నారు*

*అసలు హిందూ దేవాలయం లేని దేశం ఈ - భూమ్మీద ఎక్కడైనా ఉందా ? ప్రపంచంలో ఎక్కడ ఎ . ఎటువంటి తవ్వకాలు జరిగినా హిందూ దేవాలయాలకు న సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయి . ఎక్కడ దేవాలయం ఉంటుందో అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది . ఈ పవిత్ర భూమిని , హిందూ మతాన్ని పరిరక్షించడానికి భగవత్ ప్రేరణ కలిగిన మహాయోగులు - అదృశ్యంగా కృషిచేస్తూనే ఉంటారు . దానికి నిదర్శనం , శ్రీరామకృష్ణ పరమహంస ప్రేరణతో వివేకానందుడు హిందూ మత విశిష్టతను యూరోపియన్ దేశాల్లో ప్రచారం చేసిన తరువాత , " రాబోయే 15 వందల సంవత్సరాలకు సరిపడా హిందూ విత్తనాలను యూరోపియన్ దేశాల్లో వెదజల్లాను " అంటూ తన జీవితచరిత్ర