14, సెప్టెంబర్ 2023, గురువారం

Demudu


 

Co axil rotar


 

4 stroke engine


 

Matrix lifting tool


 

Planitory gear


 

Smart furniture


 

Magic


 

Chat


 

Bhtaala rahasyam


 

Starter motor mechanism


 

Rock and pinion mechanism


 

Counter rotation


 

Vinayak chaviti


 

Data Science Trainers

 Hi to all

www.digitalstudents.in Hyderabad is looking for Well Experienced Data Science Trainers for our clients in Japan .

Plz share your experiences and website.

DM for more details

భాద్రపద మాసం

 రేపటి నుండి

భాద్రపద మాసం ప్రారంభం.


భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినమే. కాని వరాహజయంతి, వామనజననం, రుషిపంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం...ఇలా మాసానికి ఎన్నో ప్రత్యేకతలు. 


దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరవమాసం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ’భాద్రపద మాసం ’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం.


భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం. భాద్రపదమాసంలోని  అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ’రాధాష్టమి’ అని పేరు. ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.


మహాలయ పక్షం ;


భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే ’మహాలయ పక్షం’ అని పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.


భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు


హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం 


భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.


ఉండ్రాళ్ళ తద్ది


భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.


శుక్ల చవితి : వినాయక చవితి


ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.


శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి


తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ’పరివర్తన ఏకాదశి’ అని, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.


శుక్ల ద్వాదశి : వామన జయంతి


దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.


శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి


అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.


కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి


అజ ఏకాదశికే ’ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం.ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త్ర వచనం. —

జ్వరాలు హరించుట కొరకు

 సమస్త జ్వరాలు హరించుట కొరకు పురాతన వైద్య ప్రక్రియ  - 


       మొదట ఒక రోగిని నులకమంచం పైన పడుకోబెట్టాలి . మంచానికి నాలుగు వైపులా గాలి దూరకుండా బట్టలు కట్టాలి. తంగేడు అన్ని భాగాలు ( సమూలం ) బాగా నలుగగొట్టి ఒక వెడల్పాటి బేసిన్ లో వేసి నిండా నీరుపోసి బాగా మరిగించి ఆ బేసిన్ ని తీసుకొచ్చి మంచం క్రింద పెట్టాలి. దానిపైన పెట్టిన మూత తీయగానే వేడివేడి నీటిఆవిరి అడుగు నుండి నులకమంచం సందుల నుండి పైన పడుకున్న రోగి శరీరానికి తగులుతూ ఉండాలి. ఆ బేసిన్ ని క్రమంగా పాదాల దగ్గర నుండి కొంచం కొంచం జరుపుతూ తలవెనక వైపు కి లాగుతూ ఉండాలి. రోగిని కొద్దిసేపు వెల్లకిలా , కొద్దిసేపు బోర్లా ఇలా పడుకోబెడుతూ ఇలా మార్చి మార్చి చేస్తూ ఆవిరి రోగి శరీరం మొత్తానికి తగులుతూ ఉంటే తంగేడు ఆవిరికి శరీరం నుండి చెమట కారిపోయి అన్నిరకాల విషజ్వరాలు మటుమాయం అవుతాయి. 


  గమనిక  -  శరీరం బాగా నొప్పులతో కూడి ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతిని ఆచరించడం వలన నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది.


 

         మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

Panchaag

 


Upi atm


 

⚜ శ్రీ మా బాగేశ్వరి దేవి ఆలయం

 🕉 *మన గుడి : నెం 178*




⚜ *ఛత్తీస్‌గఢ్ : కుందర్‌ఘర్*


⚜ శ్రీ మా బాగేశ్వరి దేవి ఆలయం



💠 ఛత్తీస్‌గఢ్‌లో అనేక ప్రకృతి సౌందర్యంతో పాటు అనేక మతపరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి, వాటికి భిన్నమైన కథలు ఉన్నాయి, వాటిలో ఒకటి కుదర్‌ఘర్ ఆలయం.


💠 కుoదర్‌ఘర్ భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సూరజ్‌పూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ యాత్రికుల కేంద్రం . ఇది సూరజ్‌పూర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 44 కి.మీ దూరం


💠 ప్రస్తుతం కుదర్‌గర్హి దేవి ఆలయం ఉన్న చోట, కుదర్‌ఘర్ అటవీ శిఖరంలో ఒక పెద్ద మర్రి కింద ఒక పెద్ద బండను తొలచి కుదర్‌గర్హి మాత విగ్రహం స్థాపించబడింది.  

అమ్మవారి విగ్రహం ఎర్ర రాతితో మహిషాసుర మర్దిని రూపంలో ఉంటుంది, ఇది వెండి కిరీటం మరియు బంగారు పందిరితో అలంకరించబడింది.


🔅 *కుదర్‌గర్హి మాత చరిత్ర* 🔅


💠 ఒకప్పుడు చాలా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారని, వారిలో ఒకరు తన చిన్న బిడ్డతో వచ్చాడు.

అంతకుముందు అమ్మవారు కూర్చున్న ప్రదేశానికి వెళ్లడానికి ప్రమాదకరమైన మార్గాల్లో వెళ్లవలసి ఉంటుందని, ఒక గుంట కూడా ఉందని ఒక పురాణం. 

పక్కనే అదే గుంటలో ఆ స్త్రీ యొక్క బిడ్డ పడిపోవడంతో ఆ స్త్రీ విలపిస్తూ తల్లి దేవతని, చుట్టూ నిలబడి ఉన్న భక్తులను మీ దేవతకి శక్తి లేదా అని అడిగాడు, ఈ సమయంలో దేవత ఆ భక్తుడి వద్దకు వెళ్లి నీ బిడ్డను చూడు అని చెప్పింది బహుశా అతను మెట్ల మీద ఆడుతూ ఉండవచ్చు అని..  అందరూ వెంటనే కిందకు దిగారు.

 దిగిన తర్వాత, అందరి ఆశ్చర్యానికి హద్దులు లేవు., పిల్లవాడు సురక్షితంగా కింద మెట్ల మీదే ఆడుకుంటున్నాడు.

ఈ సంఘటన తర్వాత, పూజారి కలలోకి వచ్చి, అతన్ని ఇక్కడి నుండి తీసుకెళ్లమని, లేకపోతే మరేదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రజలు గుడిలో దేవుళ్ళని  తిట్టడం ప్రారంభిస్తారు అని.  

ఈ సంఘటన తర్వాత పూజారి కొత్త స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు.


💠 భక్తులు తమ కోర్కెల నెరవేర్పు కోసం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆలయానికి వస్తారు. 

వారి కోరికను నెరవేర్చిన తరువాత, 6 అంగుళాల వ్యాసం కలిగిన చిన్న రంధ్రం (కుండ్) లోకి పోయబడిన మేక రక్తాన్ని దేవతకు సమర్పిస్తారు. వేలాది మేకల రక్తం పోసినా కుండం నిండదని చెబుతారు.


💠 ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రుల సమయంలో కుదర్‌గర్ జాతర నిర్వహించబడుతుంది, మా కుదర్‌గర్హిని సందర్శించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు.  దట్టమైన అడవి, జాతరలో ఊయల సంగమం మధ్యలో ఉన్న గుడి చుట్టూ నడక, చుట్టూ పచ్చదనం చూడాల్సిందే.


💠 మా బాగేశ్వరిని దర్శించుకోవడానికి సర్గుజా ప్రాంతం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు.

ఈ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా అన్ని రకాల బాధలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.  


💠 ఆలయ చరిత్ర ప్రకారం, బాగేశ్వరి దేవి యొక్క పవిత్ర ఆలయాన్ని బలాండ్ రాజవంశం రాజులు నిర్మించారు.  

17వ శతాబ్దంలో, బలాండ్ రాజులు రాష్ట్రానికి నిజమైన పాలకులు అని నమ్ముతారు.  


💠 పండుగలు మరియు చైత్ర, నవరాత్రి, ఆశ్వయుజ నవరాత్రి, దసరా మరియు దీపావళి పండుగలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా మరియు భక్తితో జరుపుకుంటారు.


💠 రైలు ద్వారా: సూరజ్‌పూర్ దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే నెట్‌వర్క్ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.  


అనేక సమీప రైల్వే స్టేషన్‌లు సూరజ్‌పూర్ (9 కిమీ), కరోంజి (11 కిమీ) మరియు షియోపార్సద్ నాగ్ (12 కిమీ).

Vidhur


 

Opposed piston engine


 

Steel bending for spring


 

Gas engine working


 

Cement nail manufacturing


 

Construction tips


 

Angular coupling


 

Volvo multy axil driving


 

Load stand spring


 

Annaya


 

Kaanukalu


 

Budha


 

School bus in America


 

Amazing gadgets


 

Civilization


 

Vip dosa at Hyderabad


 

Ribat helper


 

Sterling engine


 

Handle hook


 

బసవ పురాణం—31 వ భాగము....

 🎻🌹🙏బసవ పురాణం—31 వ భాగము....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸అరెరె! భవిని లోపలికి ఎలా రానిచ్చారు?’ అని ద్వారపాలకులను తిట్టాడు. వాళ్ళకూ ఈతడు ఎలా వచ్చాడో తెలియదు. సరేనని గణపాలుడు తన మామూలు పద్ధతిలో అతణ్ని శైవునిగా మార్చేందుకు ప్రయత్నించాడు. 


🌿కాని శివుడు వినలేదు. గణపాలుడు అన్ని విధాలా ప్రయత్నించి ఇక లాభం లేక చివరకు శివుణ్ణి చంపడానికి కత్తినెత్తాడు. శివుడు సంతోషించి నిజరూపంతో ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు. 


🌸అయితే గణపాలుడు శివా! ఈ వేషాలన్నీ నా దగ్గర సాగవు. ముందు లింగం కట్టించుకొని లింగధారివి కావాలి. తరువాతే నీతో మాట్లాడడం అన్నాడు కోపంతో.



🌿గణపాలునికి భయపడి శివుడు లింగం కట్టించుకున్నాడు. తర్వాత గణపాలునికి భక్తికి సంతోషించి శివుడతనికి ముక్తినిచ్చాడు.


🌷కుమ్మర గుండయ్య కథ


🌸పూర్వం కుమ్మరి గుండయ్య అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన తిగునీలకంఠదేవర గుడికి పోయి రాత్రిపూట తిరిగి వస్తుండగా ఒక స్ర్తి మేడమీద నుండి ఎంగిలినీళ్ళు క్రిందికి పోసింది. 


🌿అవి నెత్తిని పడగానే గుండయ్య హరహరా! శివ శివా!’’ అన్నాడు. ఆ మాటలు విని ఆమె ఏదో అపచారం జరిగిందని కిందికి వచ్చి చూసేసరికి గుండయ్య కనబడ్డాడు.


🌸ఆమె గుండయ్యను లోనికి ఆహ్వానించింది. తలంటిపోసి పరిశుధ్ధుణ్ణి చేసింది. గుండయ్యను మోహించి పెళ్లాడుతానన్నది. గుండయ్య మాత్రం ‘నేను శివదీక్షలో ఉన్నాను. 


🌿నన్ను ముట్టక’ అని ఆనపెట్టాడు. ఆ వారాంగన గుండయ్యమాటనుగౌరవించి అలాగే గుండయ్య అంగీకారాన్ని  పొందేందుకై కాచుకొనివుంది.అలా ఎనభై ఏండ్ల కాలం గడిచింది.


🌸పరమేశ్వరుడు వారిద్దరి దీక్షనూ చూచి సంతోషపడివారినిపరీక్షించాలను కున్నాడు. ఒకనాడు ఒక పేద భక్తుని రూపంలో వచ్చి ‘అమ్మా! నా వద్ద ఈ బంగారు గినె్న వుంది. పేదవాణ్ణి. 


🌿ఇదే నా సర్వస్వం. దాచుకోలేను, దాచిపెట్టు తల్లీ’ అన్నాడు. సరేనని ఆమె గినె్నను దాచింది.శివుడుదాన్ని మాయం చేసి మళ్లీ వచ్చి ‘ఊరు వదలి పోతున్నాను. నా గినె్న నాకియ్యి’ అని అడిగాడు. 


🌸ఆమె లోపలికి వెళ్లి వెతికి గినె్న కనపడకపోయేసరికల్లా దిగులు పడిపోయింది. భక్తుడు అందరినీ పిలిచి ‘వీళ్లు నా గినె్న కాజేశారు మొర్రో’ అని గోల పెట్టాడు. ఆమె గినె్న తీసుకున్నట్లు అంగీకరించింది కూడా. 


🌿కాబట్టి పేద భక్తుడు దొంగలైన గుండయ్యనూ వారాంగననూ శిక్షించవచ్చునని అంతా తీర్మానించారు.భక్తుడు వారిని పెద్ద జల గుండంలో పడిపొమ్మని కోరాడు. 


🌸ఇదే శివాజ్ఞ అని ఇద్దరూ మాట్లాడకుండా జలగుండంలో దూకారు. కాని ఆశ్చర్యం, మరుక్షణమే వాళ్ల మసలి శరీరాలలు పోయి నవ యవ్వన దేహాలతో పైకి వచ్చారు. 


🌿శివుడు సాక్షాత్కరించి వారిరువురినీ ఆశీర్వదించాడు. గుండయ్యా, వారాంగనను మరొక ఎనభై సంవత్సరాలు భార్యాభర్తలై సుఖణగా జీవించారు.


🌷పూసల నయనారు కథ


🌸పూర్వం విక్రమ చోడుడు అనే రాజు శివభక్తితో పెద్ద బంగారు దేవాలయం కట్టించాడు. అందులో లింగ ప్రతిష్ఠను చేయించాడు. అది పూసల నయనారు అనే పేద భక్తుడు చూచాడు. 


🌿నేను గుడి కట్టించలేకపోతినే! అని విచారపడ్డాడు. ఇలా కాదని ధ్యానంలో కూర్చున్నాడు. మానసికంగా తనలో తానే స్వామికి రత్న విమాన సహితంగా ఒక గుడి కట్టినట్లు ఊహించుకున్నాడు. 


🌸అందులో తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లు భావించాడు. అలాగే పూసల నయనారు ధ్యానం చేస్తూ వున్నాడు. ఫలితంగా విక్రమ చోడుడికి రాలేదు కాని పూసల నయనారుకు కైలాస ప్రాప్తి కలిగింది.


🌷ముసిడి చౌడయ్య కథ


🌿ముసిడి చౌడయ్య అనే మహాత్ముడు ఉండేవాడు. అతడు మహిమాన్విత సంపన్నుడు. ఒకనాడు భక్తగణంతోడు రాగా కల్యాణార్థమై పోతున్నాడు. 


🌸దోవలో గోపాలురు ఆడుకుంటూ బసవని మర్రి’ అని ఒక మర్రి చెట్టుకు చూపి ఏదో అనుకుంటున్నారు. చౌడయ్య దీనికి బసవని మర్రి అని ఎలా పేరు వచ్చిందినాయనాఅనిప్రశ్నించాడు.


🌿అపుడు గొల్లలు ‘‘అయ్యా! పూర్వం రెండు ఎద్దులు కొట్లాడుకొంటూ వుంటే అందులో ఒక బసవడుచచ్చిపోయాడు. దానిని మర్రిమొదట్లోపాతారు.అందుకని దీనిని బసవని మర్రి అంటారు’అని చెప్పారు.

ఇంకా ఉంది...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

సనాతన ధర్మాన్ని




 సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలి అంటున్నావు.. ఎలా చేస్తావ్? 


నేను విగ్రహాలను పూజిస్తే విగ్రహాలను పెకిలించి నాశనం చేస్తావా?


నేను గుడి కట్టుకొని పూజిస్తే గుళ్లను కూల్చి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తావా?


మరి నేను సూర్యుణ్ణి పూజిస్తాను... 

దమ్ముంటే సూర్యుణ్ణి పెకిలించు..


నేను చంద్రున్ని పూజిస్తాను

దమ్ముంటే చందున్ని తొలగించు..


నేను అగ్నిని పూజిస్తాను 

దమ్ముందా మొత్తం అగ్నిని ఆర్పేయడానికి...


నేను గాలిని పూజిస్తాను... 

ధైర్యం ఉందా గాలిని పీల్చకుండా ఉండటానికి..


నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను అంటే.. 

ప్రకృతిని పూజిస్తాను... 

నీకు దమ్ముందా ప్రకృతిని నాశనం చేయడానికి...


నీలాంటి చీడ పీడలు ఎందరో ఎన్నో రకాలుగా సనాతనంను

అంతం చేయాలని చూశారు.. 

అంతా అంతమయ్యారు..


సనాతనం సగర్వంగా నిలబడుతూనే ఉంది...👍🏻


సర్వే జనా సుఖినోభవంతు...

ఇలా చెప్పేది సనాతనధర్మం ఒక్కటే. 👍🏻👍🏻👍🏻

సంప్రదాయ పచ్చళ్ళు*

 *SP PICKLES*

*సంప్రదాయ పచ్చళ్ళు*


*బ్రాహ్మణ సంప్రదాయ పద్దిలో బ్రాహ్మణ మహిళలతో తయారుచేయబడిన పచ్చళ్ళు*


**మాదగ్గర తయారు చేసిన అన్ని పచ్చళ్ళు పొడులు సంప్రయం పద్దతిలో కలర్స్ ప్రిసర్వేటివ్స్ లేకుండా క్వాలిటీ పదార్ధాలతో తయారుచేస్తాము**


*పచ్చళ్ళు*:  *1kg cost*


చింతకాయ తొక్కు450/-

ఉసిరి తొక్కు450/-

ఉప్పు గోంగూర  550/-

పులిహోర గోంగూర 750/-

పండుమిర్చి గోంగూర 650/-

పండుమిర్చి 550/-

ఉసిరికాయ 550/-

దబ్బకాయ 550/-

నిమ్మకాయ 550/-

ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా) 600/-

బెల్లం ఆవకాయ 600/-

పెసర ఆవకాయ   600/-

మెంతి ఆవకాయ  600/-

నువ్వు ఆవకాయ 600/-

కాలి్ఫ్లవర్ ఆవకాయ 600/-

పనసపోట్టు ఆవకాయ 750/-

పచ్చఆవకాయ  850/-

దోసవకాయ. 600/-

మాగాయ  600/-

*వంకాయ నిల్వ పచ్చడి* 750/-

అల్లం పచ్చడి  650/-

మామిడి అల్లం పచ్చడి 650/-

టొమోటో పచ్చడి 550/-

మునక్కాయ టమోటా 650/-

*పచ్చిమిరప ఆవకాయ* 600/-


*పొడులు* :   *1kg cost*


కంది పొడి 550/

నువ్వులపొడి 500/-

ధనియాల పొడి 500/-

పప్పులపొడి 500/-

కరివేపాకు కారప్పొడి 550/-

అవిశగింజల పొడి 600/-

కొబ్బరి పొడి  550/-

రసం పొడి 500-

సాంబారు పొడి 650/-

నల్లకారం 600/-

పుదీనా కారపోదడి 750/-

మునగాకుపోడి 2000/-

మునగాకు కారపోడి 650/-


*వడియాలు* & *అప్పడాలు*: 


సగ్గుబియ్యం వడియాలు  1kg - 500/-

పెసర అప్పడాలు       650/-

మినప అప్పడాలు 650/-

మిర్చి   850/- *soldout*

గుమ్మడి వొడియలు 850/-

మినపిండి వోడియలు   600/-


*మాదగ్గర ఇంకా*


 *చిట్టెంటాపోటు* *పాల ఇంగువ* *లభించును*


*మేము అన్నిరకాల పచ్చళ్ళు పొడులు AS బ్రాండ్ పప్పునూనెతో మాత్రమే తయారు చేస్తాము*


*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*

 


*అందరికీ నమస్కారం.  మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి *


*దయచేసిమీకుతెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటునను*


*జలసూత్రం పల్లవి*

*విజయవాడ*

*సంప్రదించండి* : *7981370664**Gp number*

*08662533848*


*7382665848* Gp or Pp number

ఇప్పుడు చెప్పండి !

 


Hiii

*కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో  నిమగ్నమవుతారు.* 


*మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు. ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు.* *మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు.* 


*అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన - శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన  పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు.* 


*ఈ లోగా నీ దగ్గరి బంధువు ఒకాయన - ఆఫీసులో శెలవు దొరకని కారణంగా నీ అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని నీ భార్యతో మొక్కుబడిగా వాపోతాడు.* 


*మరునాడు వెళ్ళిపోయినవాళ్ళు  వెళ్ళిపోగా - మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు.* *మరొకాయన దానికి వంత పాడుతాడు.*


*నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని  కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో నీ పుత్రరత్నాలు పేచీ పడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణాపైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు.* *అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా!  మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు.* *విదేశాల నుండి వచ్చిన బంధువులైతే, పదకొండో రోజు తరువాత వెళ్ళబోయే విహారయాత్రకు ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.* 


*నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు.* 


*అంతలో, తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు.* 


*నెల తిరగక ముందే, మీ అర్థాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతుంది. అంతకుముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు* *చుట్టబెట్టేస్తుంటారు.* 


*మొత్తంగా, నెల లోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు - అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే - నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా!! ఒక  పండుటాకు ఓ మహావృక్షాన్నుంచి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో, అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతిపథం లోంచి నువ్వు కనుమరుగై పోతావు.* 


*నీ మరణానంతరం కుడా - అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు.* *పండుగలు ఒకదానివెంట మరోటి వస్తూనే ఉంటాయి.* *సినిమాతారలకి రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది.*


*అంతలో, నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా! నీ గ్జ్నాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది.* 


*ఈ కార్యక్రమంతో నీకు, ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే.* *నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు.*


*ఇప్పుడు చెప్పండి !!*


*ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం?*  *దేనికోసం తెగ హైరానా పడిపోయావు?* *నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా?*

*జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా?* 


*ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి, నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో   అర్థం, పరమార్థం ఉంది కదూ!!!*

నవగ్రహా పురాణం🪐* . *25వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

. *🪐నవగ్రహా పురాణం🪐*  

. *25వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 7*


ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూశారు. అత్రి మొహంలో సంతోషం నాట్యం చేస్తోంది.


*"అనసూయా ! ఆడిన మాట నెరవేర్చి , మాకు ఆనందం కలిగించావు. మా మాటను మేమూ పాటిస్తాం. కోరిన వరాలు కొంగులో వేయాలన్నావుగా. కోరుకో !"* చిరునవ్వుతో అన్నారు.


*"అలాగే స్వామీ ! నాకు మూడు వరాలు కావాలి. మొదటి వరంగా - శీలవతి భర్త పునర్జీవితుడు కావాలి. ఆ ఉగ్రశ్రవుడు కుష్టురోగ విముక్తుడై యవ్వనవంతుడిగా , శీలవతికి అనుకూల పతిగా మారాలి. వెంటనే ఈ రెండు వరాలూ...” "ప్రసాదించాం ! మూడో వరం కోరుకో , సాధ్వీ !"* విష్ణువు అన్నాడు.


*"మాత అనసూయ పతివ్రతే కాదు. పరిణత మనస్కురాలు !"* ఇంద్రుడు మెచ్చుకున్నాడు.


అనసూయ కొంచెం ముందుకి జరిగింది. తన చీర కొంగును రెండు చేతుల్లోకి విడదీసి పట్టుకొంది. ఆమె విశాల నేత్రాలు తడిగా మెరుస్తున్నాయి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ఆమె తదేకంగా చూస్తోంది.


*"వరం కోరుకో అనసూయా !"* బ్రహ్మ ఆమెను హెచ్చరించాడు. 


*"మీరు ముగ్గురూ నా కుమారులుగా , నా గర్భవాసాన విడిది చేసి , జన్మించాలి..." విష్ణువు అర్ధం కానట్టు చిరునవ్వు నవ్వాడు. "ఎవరు ముగ్గురూ , అనసూయా ! పేరు పేరునా వివరంగా చెప్పు !".*


*"మీరే స్వామీ... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు !"*


త్రిమూర్తులు ఒకర్నొకరు క్షణకాలం చూసుకొన్నారు.


*“తథాస్తు !"* త్రిమూర్తులు ఒకేసారి , ఒకే కంఠంతో అన్నారు.


*"ధన్యురాలిని స్వామీ !"* అనసూయ చేతులు జోడిస్తూ అంది. నిలువెల్లా ఆవరించిన ఏదో ఉద్రేకంతో వణికిపోతున్న అత్రి మహర్షి అనసూయ సమీపానికి జరిగి , మంత్రముగ్ధుడిలా ఉండిపోయాడు.


*"అనసూయా ! నీ ప్రార్ధన ప్రకారం - ప్రథమ పుత్రుడుగా బ్రహ్మ , ద్వితీయుడుగా నేను , తృతీయుడుగా పరమేశ్వరుడూ నీ గర్భాన నీ పుత్రులుగా జన్మించి , నీ లోగిలిలో ఆడుకుంటాం !"* విష్ణువు నవ్వుతూ అన్నాడు. 


అనసూయ మౌనంగా చూస్తోంది. ఆమె విశాల నేత్రాలు ఆనందబాష్పాల్ని వర్షిస్తున్నాయి.


*"అత్రీ ! మీ దంపతులు అదృష్టవంతులు. అంతరిక్షంలో సూక్ష్మరూపంలో ఉన్న చంద్రుడు , సశరీరంగా మీ పుత్రుడుగా జన్మిస్తాడు. ఆ చంద్రుడు మరెవరో కాదు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే !*


తదనంతరం నేను దత్త నామ ధేయంతో జన్మిస్తాను. అత్రి పుత్రుడైన కారణంగా 'దత్తాత్రేయుడు'గా ప్రసిద్ధుడవుతాను...


ఆ తరువాత మీ తృతీయ పుత్రుడుగా పరమశివుడు 'దుర్వాసుడు'గా అవతరిస్తాడు !" 


*"మా జన్మలు ధన్యమైనాయి !"* అత్రి కంఠం వణికింది.


బ్రహ్మ తన మానస పుత్రుడైన అత్రిని చిరునవ్వుతో ప్రత్యేకించి చూశాడు. 


*"కుమారా , అత్రీ ! శుభఘడియలలో నీ తేజస్సును యజ్ఞకుండలిలో హవిస్సులాగా అనసూయ గర్భంలో నిక్షేపించు !"*


*"ఆజ్ఞ !"* అత్రి నమస్కరిస్తూ అన్నాడు. అనసూయ నమస్కరించింది. 


*"ఇష్టకామ్యార్ధసిద్ధిరస్తు !"* అన్నాడు దీవిస్తూ.


*"తథాస్తు !"* అన్నారు శివుడూ , విష్ణువూ , ఇంద్రుడూ , నారదుడూ. నమస్కరించిన అత్రి అనసూయలు రెప్పలెత్తి చూశారు. త్రిమూర్తులూ , ఇంద్రుడూ , నారదుడు లేరు!


అత్రి అనసూయ మొహంలోకి పారవశ్యంతో చూశాడు.


*"అనసూయా , నీ జన్మ ధన్యం ! నీ చరిత్ర శాశ్వతం ! త్రిమూర్తుల్ని ఆడిస్తాను అన్నప్పుడు నీ మాట నాకు అర్థం కాలేదు ! అలా ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది ! నువ్వే కాదు , నీ పెనిమిటి అత్రి కూడా త్రిమూర్తుల్ని వొడిలో ఆడిస్తాడు సుమా !"* అనసూయ ఆనందాశ్రువుల్ని తుడుచుకుంటూ నవ్వింది.


*"అమ్మా !"* ఆశ్రమం వెలుపలి నుంచి వినిపించింది పిలుపు. అనసూయా , అత్రీ గుమ్మం వైపు చూశారు. శీలవతీ , ఆమెతో పాటు అందగాడైన యువకుడు వస్తున్నారు.


*"అమ్మా... అమ్మా... నా భర్తకు పునర్జన్మ సిద్ధించింది. నా భర్త వ్యాధీ , వృద్ధాప్యమూ మాయమైపోయాయి. అంతా మీ ఆశీర్వచన మహిమే అమ్మా !”* భర్త చెయ్యి పట్టుకున్న శీలవతి ఆనందంగా అంది అనసూయతో.


*"అది నా మహిమ కాదు , శీలవతీ ! త్రిమూర్తుల దయ , నీ అదృష్టం !"* అనసూయ అంది.


*"మాతా ! మీ దయతో , నా సతీమణి మహిమతో నాకు పునర్జన్మ దక్కింది. మమ్మల్ని దీవించండి !"* అందంతో , యవ్వనంతో కళకళలాడుతున్న ఉగ్రశ్రవుడు కృతజ్ఞతా పూర్వకంగా అంటూ , అత్రి , అనసూయల ముందు మోకరిల్లాడు. శీలవతి కూడా ఆ ఇద్దరికీ పాదాభివందనం చేసింది.


*“నాయనా ! శీలవతి నీకోసం ఇన్నాళ్ళూ అష్టకష్టాలు అనుభవించింది. ఇక మీదట ఆమెను ఇష్టసుఖాలలో వోలలాడించే బాధ్యత నీదే !"* అనసూయ ఉగ్రశ్రవుడితో అంది. 


*“అవున్నాయనా !” అత్రి ఉగ్రశ్రవుడితో అన్నాడు. సతి పతిని ఆరాధనతో సేవిస్తుంది. పతి సతిని అనురాగంతో దీవించాలి !"*


*"మా దంపతులిద్దరికీ , మీ దంపతులిద్దరే ఆదర్శం !"* అన్నాడు ఉగ్రశ్రవుడు. శీలవతి చిరునవ్వుతో చూసింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల భూవరాహ స్వామి ఆలయం*


తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.


వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న వరాహస్వామికి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ రాగిరేకుని నేటికీ  హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.


*తిరుమల వరదరాజ స్వామి ఆలయం:*


వెండి వాకిలి దాటగానే ఎడమవైపునవున్న చిన్న అరలాంటి గుడే వరదరాజ స్వామి వారి గుడి. ముష్కురుల(మహ్మదీయుల)దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు. తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈయన వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరని జనపదులలో ఒక నానుడి.


*తిరుమల యోగనరసింహ స్వామి ఆలయం:*


ఈయన గుడి ప్రధానాలయాని కి ఈశాన్య దిక్కున వుంటుంది. పురాతనమైనది ఈ విగ్రహం రామానుజుల కాలం లో దొరికితే రామానుజులవారు ' గ్రామంలో సర్వదేవతలూ ప్రధాన దైవానికి అభిముఖం గా వుండాలన్న' ఆగమోక్తి ననుసరించి, నరసింహుని ఉగ్రరూపం తగ్గించడానికనీ తిరుమల ఆలయం లో రెండవ ప్రాకారం లో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా;* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా,*


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల భూవరాహ స్వామి ఆలయం*


తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.


వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న వరాహస్వామికి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ రాగిరేకుని నేటికీ  హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.


*తిరుమల వరదరాజ స్వామి ఆలయం:*


వెండి వాకిలి దాటగానే ఎడమవైపునవున్న చిన్న అరలాంటి గుడే వరదరాజ స్వామి వారి గుడి. ముష్కురుల(మహ్మదీయుల)దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు. తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈయన వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరని జనపదులలో ఒక నానుడి.


*తిరుమల యోగనరసింహ స్వామి ఆలయం:*


ఈయన గుడి ప్రధానాలయాని కి ఈశాన్య దిక్కున వుంటుంది. పురాతనమైనది ఈ విగ్రహం రామానుజుల కాలం లో దొరికితే రామానుజులవారు ' గ్రామంలో సర్వదేవతలూ ప్రధాన దైవానికి అభిముఖం గా వుండాలన్న' ఆగమోక్తి ననుసరించి, నరసింహుని ఉగ్రరూపం తగ్గించడానికనీ తిరుమల ఆలయం లో రెండవ ప్రాకారం లో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా;* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా,*


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 21*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 21*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


 *తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం*

           *నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ |*

           *మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా*

           *మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద లహరీమ్ ||*


ఈ శ్లోకం కుండలినీ ధ్యానం గురించి చెప్తున్నది. మూలాధారం నుండి సహస్రారం వరకు చైతన్య లత/ తేజోలత ప్రయాణిస్తున్న అనుభూతిని గురించి చెప్తున్నారు.


తటిల్లేఖా తన్వీం = తనువులో ఒక మెరుపు తీగ వలె


తపన శశి వైశ్వానరమయీం = సూర్య చంద్రాగ్నులమయమైన ఒక తేజస్సును 


మహాపద్మాటవ్యాం = అమ్మవారి స్థానమైన మహాపద్మాటవి  అనగా ఇక్కడ సహస్రార కమలంలో


నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ = ఆరు కమలాలు (షట్చక్రములు) దాటిన తరువాత వచ్చే మహా కమలం (సహస్రార పద్మం) లో నీ కళను (చంద్రకళ, షోడశి కళ)


మృదితమలమాయేన మనసా = స్వచ్ఛమైన, నిర్మలమైన మనసు కల


మహాంతః పశ్యంతో = మహాత్ములైన యోగులు దర్శిస్తున్నారు 


పరమాహ్లాద లహరీమ్ = బ్రహ్మానంద లహరిని అనుభవిస్తున్నారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

బసవ పురాణం—31 వ భాగము....!

 🎻🌹🙏బసవ పురాణం—31 వ భాగము....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸అరెరె! భవిని లోపలికి ఎలా రానిచ్చారు?’ అని ద్వారపాలకులను తిట్టాడు. వాళ్ళకూ ఈతడు ఎలా వచ్చాడో తెలియదు. సరేనని గణపాలుడు తన మామూలు పద్ధతిలో అతణ్ని శైవునిగా మార్చేందుకు ప్రయత్నించాడు. 


🌿కాని శివుడు వినలేదు. గణపాలుడు అన్ని విధాలా ప్రయత్నించి ఇక లాభం లేక చివరకు శివుణ్ణి చంపడానికి కత్తినెత్తాడు. శివుడు సంతోషించి నిజరూపంతో ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు. 


🌸అయితే గణపాలుడు శివా! ఈ వేషాలన్నీ నా దగ్గర సాగవు. ముందు లింగం కట్టించుకొని లింగధారివి కావాలి. తరువాతే నీతో మాట్లాడడం అన్నాడు కోపంతో.



🌿గణపాలునికి భయపడి శివుడు లింగం కట్టించుకున్నాడు. తర్వాత గణపాలునికి భక్తికి సంతోషించి శివుడతనికి ముక్తినిచ్చాడు.


🌷కుమ్మర గుండయ్య కథ


🌸పూర్వం కుమ్మరి గుండయ్య అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన తిగునీలకంఠదేవర గుడికి పోయి రాత్రిపూట తిరిగి వస్తుండగా ఒక స్ర్తి మేడమీద నుండి ఎంగిలినీళ్ళు క్రిందికి పోసింది. 


🌿అవి నెత్తిని పడగానే గుండయ్య హరహరా! శివ శివా!’’ అన్నాడు. ఆ మాటలు విని ఆమె ఏదో అపచారం జరిగిందని కిందికి వచ్చి చూసేసరికి గుండయ్య కనబడ్డాడు.


🌸ఆమె గుండయ్యను లోనికి ఆహ్వానించింది. తలంటిపోసి పరిశుధ్ధుణ్ణి చేసింది. గుండయ్యను మోహించి పెళ్లాడుతానన్నది. గుండయ్య మాత్రం ‘నేను శివదీక్షలో ఉన్నాను. 


🌿నన్ను ముట్టక’ అని ఆనపెట్టాడు. ఆ వారాంగన గుండయ్యమాటనుగౌరవించి అలాగే గుండయ్య అంగీకారాన్ని  పొందేందుకై కాచుకొనివుంది.అలా ఎనభై ఏండ్ల కాలం గడిచింది.


🌸పరమేశ్వరుడు వారిద్దరి దీక్షనూ చూచి సంతోషపడివారినిపరీక్షించాలను కున్నాడు. ఒకనాడు ఒక పేద భక్తుని రూపంలో వచ్చి ‘అమ్మా! నా వద్ద ఈ బంగారు గినె్న వుంది. పేదవాణ్ణి. 


🌿ఇదే నా సర్వస్వం. దాచుకోలేను, దాచిపెట్టు తల్లీ’ అన్నాడు. సరేనని ఆమె గినె్నను దాచింది.శివుడుదాన్ని మాయం చేసి మళ్లీ వచ్చి ‘ఊరు వదలి పోతున్నాను. నా గినె్న నాకియ్యి’ అని అడిగాడు. 


🌸ఆమె లోపలికి వెళ్లి వెతికి గినె్న కనపడకపోయేసరికల్లా దిగులు పడిపోయింది. భక్తుడు అందరినీ పిలిచి ‘వీళ్లు నా గినె్న కాజేశారు మొర్రో’ అని గోల పెట్టాడు. ఆమె గినె్న తీసుకున్నట్లు అంగీకరించింది కూడా. 


🌿కాబట్టి పేద భక్తుడు దొంగలైన గుండయ్యనూ వారాంగననూ శిక్షించవచ్చునని అంతా తీర్మానించారు.భక్తుడు వారిని పెద్ద జల గుండంలో పడిపొమ్మని కోరాడు. 


🌸ఇదే శివాజ్ఞ అని ఇద్దరూ మాట్లాడకుండా జలగుండంలో దూకారు. కాని ఆశ్చర్యం, మరుక్షణమే వాళ్ల మసలి శరీరాలలు పోయి నవ యవ్వన దేహాలతో పైకి వచ్చారు. 


🌿శివుడు సాక్షాత్కరించి వారిరువురినీ ఆశీర్వదించాడు. గుండయ్యా, వారాంగనను మరొక ఎనభై సంవత్సరాలు భార్యాభర్తలై సుఖణగా జీవించారు.


🌷పూసల నయనారు కథ


🌸పూర్వం విక్రమ చోడుడు అనే రాజు శివభక్తితో పెద్ద బంగారు దేవాలయం కట్టించాడు. అందులో లింగ ప్రతిష్ఠను చేయించాడు. అది పూసల నయనారు అనే పేద భక్తుడు చూచాడు. 


🌿నేను గుడి కట్టించలేకపోతినే! అని విచారపడ్డాడు. ఇలా కాదని ధ్యానంలో కూర్చున్నాడు. మానసికంగా తనలో తానే స్వామికి రత్న విమాన సహితంగా ఒక గుడి కట్టినట్లు ఊహించుకున్నాడు. 


🌸అందులో తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లు భావించాడు. అలాగే పూసల నయనారు ధ్యానం చేస్తూ వున్నాడు. ఫలితంగా విక్రమ చోడుడికి రాలేదు కాని పూసల నయనారుకు కైలాస ప్రాప్తి కలిగింది.


🌷ముసిడి చౌడయ్య కథ


🌿ముసిడి చౌడయ్య అనే మహాత్ముడు ఉండేవాడు. అతడు మహిమాన్విత సంపన్నుడు. ఒకనాడు భక్తగణంతోడు రాగా కల్యాణార్థమై పోతున్నాడు. 


🌸దోవలో గోపాలురు ఆడుకుంటూ బసవని మర్రి’ అని ఒక మర్రి చెట్టుకు చూపి ఏదో అనుకుంటున్నారు. చౌడయ్య దీనికి బసవని మర్రి అని ఎలా పేరు వచ్చిందినాయనాఅనిప్రశ్నించాడు.


🌿అపుడు గొల్లలు ‘‘అయ్యా! పూర్వం రెండు ఎద్దులు కొట్లాడుకొంటూ వుంటే అందులో ఒక బసవడుచచ్చిపోయాడు. దానిని మర్రిమొదట్లోపాతారు.అందుకని దీనిని బసవని మర్రి అంటారు’అని చెప్పారు.

ఇంకా ఉంది...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు



 *గాడిచర్ల హరిసర్వోత్తమ రావు* (14-09-1883 / 29-02-1960) కర్నూలు పట్టణములో ఒక పేద *మాధ్వ బ్రాహ్మణ* కుటుంబంలో జన్మించారు.


కటిక పేదవాడైనప్పటకీ 1906లో ఎం.ఏ డిగ్రీ చదివినారు. 1907లో రాజమహేంద్రవరంలో విద్యార్థులంతా *వందేమాతరం చిహ్నాలు* ధరించి తరగతికి వెళ్ళారు. *వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును* కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.


తరువాత ఆయన *స్వరాజ్యం* అనే పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. 1908లో *శ్రీనెల్వేలిలో* పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు *క్రూరమైన విదేశీయ పులి* (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన వ్రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు *మూడేళ్ళ కారాగారం విధించింది.* ఆ విధంగా ఆయన ఆంధ్రులలో *ప్రప్రథమ రాజకీయ బంధితుడు* అయ్యాడు.


వెల్లూరు కారాగారములో ఆయనతో అమానుషంగా వ్యవహరించింది బ్రిటిషు ప్రభుత్వం. *సర్వోత్తమ రావు స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు.* 


1930 నుండి *గ్రంథాలయోద్యమం* చేపట్టినాడు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. తెలుగు, ఇంగ్లీషు, అరవం, మరాఠీ భాషలు కూడా ఆయనకు వచ్చేవి. 


ఆయన వ్రాసిన *శ్రీరామ చరిత్ర* అనే పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది. ఆయన రచించిన *పౌరవిద్య* అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది. సర్వోత్తమరావు  *ఎన్నో క్రొత్త పదాలు* సృష్టించాడు. *సంపాదకుడు, భావకవిత్వం* వంటివి.


గాడిచర్ల గురించి ప్రముఖ కవి *కాళోజీ* నారాయణరావు చెప్పిన చిరు కవిత్వము:-


*_వందేమాతరమనగనే వచ్చితీరు ఎవనిపేరు?_*

*_వయోజన విద్య అనగనే వచ్చితీరు ఎవనిపేరు?_*

*_గ్రామగ్రామమున వెలసెడి గ్రంథాలయమెవనికి గుడి?_*

*_అరగని తరగని వొడవని అక్షర దానంబెవనిది?_*

*_అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం బెవనిది?_*

*_తన బరువును మోయలేని తనువును చాలించెనెవడు?_*

*_తరతరాలు ఎవని మేలు తలచుచు పొరలుచు నుండును?_*

*_అందరికెవనితొ పొత్తు - అఖిలాంధ్రంబెవని సొత్తు?_*

*_ఏస్థాన కవినినేనో, ఆ స్థానాధీశుడెవడు?_*

*_వయోవృద్ధుడగు యువకుడు, వాస్తవ జీవితమతనిది_*

*_హరిసర్వోత్తముడాతడు,_*

*_ఆంధ్రులపాలిటి దేవుడు._*


🪔  *_దేశసేవలో తరించిన శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి నేడు. ఆయొక్క మహనీయునకివే మన ఘన నివాళులు._*  🪔


 అడ్మిన్ బ్రాహ్మణ సమాఖ్య 

🚩    *హిందుస్సమస్తాః సుఖినోభవంతు*   🚩

ఆలోచనాలోచనాలు

 ౪౪౪ ఆలోచనాలోచనాలు. ౪౪౪ గీర్వాణ భాషలో హితోక్తులు౪౪౪.             

  1* గ్రామోతి భవతి నగరం యత్ర విదగ్థో జన వసతి! ( పండితులున్నట్లయితే అది గ్రామమైనా నగరంతో సమానమే సుమా!)              

 2* ఘృతం మే చక్షురమృతం మ ఆసన్.-- ఋగ్వేదం. ( నా కళ్ళల్లో మైత్రీభావం, నా మాటల్లో మాధుర్యమూ ఉండుగాక!)                       

   3* చారిత్రేణ విహీన ఆఢ్యోపి చ దుర్గతో భవతి-- మృచ్ఛకటికం. ( సత్ప్రవర్తన లేని వ్యక్తి ధనికుడైనా, దరిద్రునితో సమానమే!)                        

  4* ఘుఋతాత్, స్వాధీయో, మధునశ్చవోచత -- ఋగ్వేదం. ( నేయి కంటే తియ్యగా, తేనె కంటే తియ్యగా మాట్లాడండి!)         

  5* చోరే గతే వా కిము సావధానమ్? (దొంగలు పడిన తరువాత జాగ్రత్త పడితే ఏమి లాభం?)          

   6* జీవిత్యర్థ దరిద్రోపి ధీ దరిద్రో న జీవతి-- కథాసరిత్సాగరం (ధనంలేని దరిద్రుడైన బ్రతుకగలుగుతాడేమోగాని, బుద్ధిలేని మొద్దు బ్రతకలేడు.)                         

 7* జ్ఞానం భారః క్రియావినా-- చాణక్య సూక్తి (ఆచరణలో లేని జ్ఞానం కేవలం తలమోసే ఒక బరువైన వస్తువే!)                 

 8* తే మూర్ఖతరా లోకే యేషాం ధనమస్తి నచ త్యాగః!--(ఎవరికైనా ధనసంపత్తి ఉండి కూడా త్యాగగుణం ఉండదో, అట్లాంటివారు మూర్ఖులతో సమానమే! )                        

 9* త్యజేదాచరణ శూన్యాన్ వ్యర్థ ప్రసంగాత్! -- ఆపస్తంభ ధర్మ సూత్రాలు.( తాను వాస్తవంగా ఆచరించని వ్యర్థపు మాటలు మాట్లాడరాదు.)                   

  10* దదతాఘ్నతా, జ్ఞానతా సం నమే మహి--ఋగ్వేదం (దానం చేసేవాళ్ళతో, అహింస పాటించేవాళ్ళతో, జ్ఞానులతో మనం సత్సంగాన్ని చేసెదము గాక!                                    

  11* పయోపి శాండికీ హస్తే మదిరాం మన్యతే జనాః! (కల్లు అమ్ముకొనే స్త్రీ చేతిలో పాలు వున్నా "కల్లు" అనే లోకం అనుకొంటూవుంటుంది.)       

 12* పర దుఃఖేనాపి దుఃఖితా విరళాః! ( పరుల దుఃఖం చూచి దుఃఖించేవాళ్ళు ఈ లోకంలో అరుదుగా ఉంటారు)                            

 తేది 14--9--2023, 

వినాయకచవితి ప్రసాదాల అఫర్స్🌹

 *🌹వినాయకచవితి ప్రసాదాల అఫర్స్🌹*


 మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న అందరికి పేరు పేరున మా ధన్యవాదములు మా వద్ద అన్నిరకముల శుభకార్యములు ఎంతమందికి ఐనా మా ఇంటివద్దనే మడితో శుచిగా ఉల్లి వెల్లుల్లి లేని వంటను మీకు అందచేస్తాము. దూర ప్రాంతాల ప్రయాణికులకు ముందుగా తెలియచేస్తే

భోజనం, టిఫన్ ,అందిస్తాము ఈ  శ్రావణమాసం వరలక్ష్మి వ్రతానికి మేము పెట్టిన కిట్ కి స్పందించి అందుకున్న వారందరికీ కృతఙ్ఞతలు అదే స్ఫూర్తి తో  వినాయకచవితి శుభాకాంక్షలతో మీ అందరి ముందుకి మరొక ప్రసాదాల కిట్ తో వస్తున్నాము. కావలసిన  వారు సెప్టెంబర్ 15 వ  తేదీ లోపు బుక్ చేసుకోగలరు

*ఉండ్రాళ్ళు 15*

*పరమాన్నం 1/2 kg*

*పులిహోర 1/2kg*

*దద్దోజనo1/2కేజీ*

*మోతీచూర్  లడ్డు 1/2kg or eny sweet*

*1300*


దయచేసి గమనించగలరు🙏


మీకు అన్ని ఊళ్ళలోనే ఈ సౌకర్యం కలదని గమనించగలరు ఏ ఊరిలో ప్యాకేజీ ఆ ఊరిలో వాళ్ళని ఫోన్ చేసి దయచేసి అడగండి🙏

 

విజయవాడ :మోహన్ గారు 7396881404

విజయవాడ:మధువని కేటరింగ్ 9182554800

విజయవాడ పవన్ శర్మ 079896 44180

సికింద్రాబాద్ శ్రీరామ ప్రసన్న: 9032910106

సికింద్రాబాద్:కళ్యాణ్9885785556

వైజాగ్ :సాయి శర్మ 7032324851

వైజాగ్ :సంతోషి 8501062405

బెంగళూరు: ద్రాక్షాయిని 9738979748

బెంగళూరు :శర్మ గారు 9986119510

తిరుపతి :హేమంత్ గారు9959859227

కాకినాడ ;హారి గారు 08142729222

సామర్లకోట :దీప్తి 9182285617

రామగుండం:శర్మగారు 9849259500

గుంటూరు అరుణ్ గారు;7989585295

నరసరావుపేట :శర్వాణి 7989521739

నెల్లూరు :రాధ గారు 093469 43145

ఒంగోలు ;సునీత గారు9290777270

ఎలమంచిలి:లక్ష్మీ గారు91 83674 75200

కడప :గాయత్రి క్యాటరింగ్ 9866261232

చెన్నై :శ్రీనివాస్ గారు7395932954

కేరళ: జై శ్రీ విశ్వనాథన్

096567 77404

కేరళ :లలిత గారు.9447136023

ముంబై: శివరామన్ శర్మ

91 74484 08447

మధురై:నారాయణ 9842191826

న్యూఢిల్లీ:ఫణి కుమార్ గారు9650873730

వారణాసి:శైలజ గారు 6387716431


దూరప్రాంతాలకు ప్రయాణంచేసే ప్రయాణికులకు, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్లకి,శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్పస్వాములకు భవానీలకు,వేద పండితులకు కూడా భోజనం టిఫిన్స్ అందజేస్తాం దయచేసి ఒకరోజు ముందు రోజు తెలియజేయగలరు🙏 ప్రసాదాలు కూడా ఇవ్వబడును


ప్రయాణంలో మన భోజనం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో మన బ్రాహ్మణ ఇంటి భోజనం అందించబడును నలుగురికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి తప్పకుండా షేర్ చేయండి*🙏



*దయచేసి గమనించగలరు పైన ఉన్న నెంబర్లు వాళ్ల అందరూ కూడా లోకల్ గా కూడా క్యాటరింగ్ చేయగలరు ప్రసాదాలు కావాలనుకుంటే మీకు ఏ ఊర్లో కావాలో ఆ ఊరి వాళ్ళ నెంబర్ కి కాల్ చేసి  కాల్ చేసి అక్కడి ఆఫర్స్ తెలుసుకోవలసినదిగా ప్రార్థన🙏*

నవగ్రహా పురాణం🪐* . *25వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *25వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 7*


ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూశారు. అత్రి మొహంలో సంతోషం నాట్యం చేస్తోంది.


*"అనసూయా ! ఆడిన మాట నెరవేర్చి , మాకు ఆనందం కలిగించావు. మా మాటను మేమూ పాటిస్తాం. కోరిన వరాలు కొంగులో వేయాలన్నావుగా. కోరుకో !"* చిరునవ్వుతో అన్నారు.


*"అలాగే స్వామీ ! నాకు మూడు వరాలు కావాలి. మొదటి వరంగా - శీలవతి భర్త పునర్జీవితుడు కావాలి. ఆ ఉగ్రశ్రవుడు కుష్టురోగ విముక్తుడై యవ్వనవంతుడిగా , శీలవతికి అనుకూల పతిగా మారాలి. వెంటనే ఈ రెండు వరాలూ...” "ప్రసాదించాం ! మూడో వరం కోరుకో , సాధ్వీ !"* విష్ణువు అన్నాడు.


*"మాత అనసూయ పతివ్రతే కాదు. పరిణత మనస్కురాలు !"* ఇంద్రుడు మెచ్చుకున్నాడు.


అనసూయ కొంచెం ముందుకి జరిగింది. తన చీర కొంగును రెండు చేతుల్లోకి విడదీసి పట్టుకొంది. ఆమె విశాల నేత్రాలు తడిగా మెరుస్తున్నాయి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ఆమె తదేకంగా చూస్తోంది.


*"వరం కోరుకో అనసూయా !"* బ్రహ్మ ఆమెను హెచ్చరించాడు. 


*"మీరు ముగ్గురూ నా కుమారులుగా , నా గర్భవాసాన విడిది చేసి , జన్మించాలి..." విష్ణువు అర్ధం కానట్టు చిరునవ్వు నవ్వాడు. "ఎవరు ముగ్గురూ , అనసూయా ! పేరు పేరునా వివరంగా చెప్పు !".*


*"మీరే స్వామీ... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు !"*


త్రిమూర్తులు ఒకర్నొకరు క్షణకాలం చూసుకొన్నారు.


*“తథాస్తు !"* త్రిమూర్తులు ఒకేసారి , ఒకే కంఠంతో అన్నారు.


*"ధన్యురాలిని స్వామీ !"* అనసూయ చేతులు జోడిస్తూ అంది. నిలువెల్లా ఆవరించిన ఏదో ఉద్రేకంతో వణికిపోతున్న అత్రి మహర్షి అనసూయ సమీపానికి జరిగి , మంత్రముగ్ధుడిలా ఉండిపోయాడు.


*"అనసూయా ! నీ ప్రార్ధన ప్రకారం - ప్రథమ పుత్రుడుగా బ్రహ్మ , ద్వితీయుడుగా నేను , తృతీయుడుగా పరమేశ్వరుడూ నీ గర్భాన నీ పుత్రులుగా జన్మించి , నీ లోగిలిలో ఆడుకుంటాం !"* విష్ణువు నవ్వుతూ అన్నాడు. 


అనసూయ మౌనంగా చూస్తోంది. ఆమె విశాల నేత్రాలు ఆనందబాష్పాల్ని వర్షిస్తున్నాయి.


*"అత్రీ ! మీ దంపతులు అదృష్టవంతులు. అంతరిక్షంలో సూక్ష్మరూపంలో ఉన్న చంద్రుడు , సశరీరంగా మీ పుత్రుడుగా జన్మిస్తాడు. ఆ చంద్రుడు మరెవరో కాదు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే !*


తదనంతరం నేను దత్త నామ ధేయంతో జన్మిస్తాను. అత్రి పుత్రుడైన కారణంగా 'దత్తాత్రేయుడు'గా ప్రసిద్ధుడవుతాను...


ఆ తరువాత మీ తృతీయ పుత్రుడుగా పరమశివుడు 'దుర్వాసుడు'గా అవతరిస్తాడు !" 


*"మా జన్మలు ధన్యమైనాయి !"* అత్రి కంఠం వణికింది.


బ్రహ్మ తన మానస పుత్రుడైన అత్రిని చిరునవ్వుతో ప్రత్యేకించి చూశాడు. 


*"కుమారా , అత్రీ ! శుభఘడియలలో నీ తేజస్సును యజ్ఞకుండలిలో హవిస్సులాగా అనసూయ గర్భంలో నిక్షేపించు !"*


*"ఆజ్ఞ !"* అత్రి నమస్కరిస్తూ అన్నాడు. అనసూయ నమస్కరించింది. 


*"ఇష్టకామ్యార్ధసిద్ధిరస్తు !"* అన్నాడు దీవిస్తూ.


*"తథాస్తు !"* అన్నారు శివుడూ , విష్ణువూ , ఇంద్రుడూ , నారదుడూ. నమస్కరించిన అత్రి అనసూయలు రెప్పలెత్తి చూశారు. త్రిమూర్తులూ , ఇంద్రుడూ , నారదుడు లేరు!


అత్రి అనసూయ మొహంలోకి పారవశ్యంతో చూశాడు.


*"అనసూయా , నీ జన్మ ధన్యం ! నీ చరిత్ర శాశ్వతం ! త్రిమూర్తుల్ని ఆడిస్తాను అన్నప్పుడు నీ మాట నాకు అర్థం కాలేదు ! అలా ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది ! నువ్వే కాదు , నీ పెనిమిటి అత్రి కూడా త్రిమూర్తుల్ని వొడిలో ఆడిస్తాడు సుమా !"* అనసూయ ఆనందాశ్రువుల్ని తుడుచుకుంటూ నవ్వింది.


*"అమ్మా !"* ఆశ్రమం వెలుపలి నుంచి వినిపించింది పిలుపు. అనసూయా , అత్రీ గుమ్మం వైపు చూశారు. శీలవతీ , ఆమెతో పాటు అందగాడైన యువకుడు వస్తున్నారు.


*"అమ్మా... అమ్మా... నా భర్తకు పునర్జన్మ సిద్ధించింది. నా భర్త వ్యాధీ , వృద్ధాప్యమూ మాయమైపోయాయి. అంతా మీ ఆశీర్వచన మహిమే అమ్మా !”* భర్త చెయ్యి పట్టుకున్న శీలవతి ఆనందంగా అంది అనసూయతో.


*"అది నా మహిమ కాదు , శీలవతీ ! త్రిమూర్తుల దయ , నీ అదృష్టం !"* అనసూయ అంది.


*"మాతా ! మీ దయతో , నా సతీమణి మహిమతో నాకు పునర్జన్మ దక్కింది. మమ్మల్ని దీవించండి !"* అందంతో , యవ్వనంతో కళకళలాడుతున్న ఉగ్రశ్రవుడు కృతజ్ఞతా పూర్వకంగా అంటూ , అత్రి , అనసూయల ముందు మోకరిల్లాడు. శీలవతి కూడా ఆ ఇద్దరికీ పాదాభివందనం చేసింది.


*“నాయనా ! శీలవతి నీకోసం ఇన్నాళ్ళూ అష్టకష్టాలు అనుభవించింది. ఇక మీదట ఆమెను ఇష్టసుఖాలలో వోలలాడించే బాధ్యత నీదే !"* అనసూయ ఉగ్రశ్రవుడితో అంది. 


*“అవున్నాయనా !” అత్రి ఉగ్రశ్రవుడితో అన్నాడు. సతి పతిని ఆరాధనతో సేవిస్తుంది. పతి సతిని అనురాగంతో దీవించాలి !"*


*"మా దంపతులిద్దరికీ , మీ దంపతులిద్దరే ఆదర్శం !"* అన్నాడు ఉగ్రశ్రవుడు. శీలవతి చిరునవ్వుతో చూసింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల భూవరాహ స్వామి ఆలయం*


తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.


వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న వరాహస్వామికి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ రాగిరేకుని నేటికీ  హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.


*తిరుమల వరదరాజ స్వామి ఆలయం:*


వెండి వాకిలి దాటగానే ఎడమవైపునవున్న చిన్న అరలాంటి గుడే వరదరాజ స్వామి వారి గుడి. ముష్కురుల(మహ్మదీయుల)దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు. తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈయన వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరని జనపదులలో ఒక నానుడి.


*తిరుమల యోగనరసింహ స్వామి ఆలయం:*


ఈయన గుడి ప్రధానాలయాని కి ఈశాన్య దిక్కున వుంటుంది. పురాతనమైనది ఈ విగ్రహం రామానుజుల కాలం లో దొరికితే రామానుజులవారు ' గ్రామంలో సర్వదేవతలూ ప్రధాన దైవానికి అభిముఖం గా వుండాలన్న' ఆగమోక్తి ననుసరించి, నరసింహుని ఉగ్రరూపం తగ్గించడానికనీ తిరుమల ఆలయం లో రెండవ ప్రాకారం లో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా;* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా,*


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

యమునా నదీ హర్షము

 



యమునా నదీ హర్షము 

--------------------------------------


మ: ముదితా! యేతటినీ పయః కణములన్ మున్ వేణు వింతయ్యె నా

నది సత్పుత్రుని గన్న తల్లి పగిదిన్ నందంబుతో నేఁడు స

మ్మద హంసధ్వని పాటగా వికచ పద్మశ్రేణి రోమాంచ మై 

యొదవన్ తుంగ తరంగ హస్త నటనోద్యోగంబుఁ గావింప దే!


ఇరువురు గోపికలు పరస్పరం యమునాతీరంలో కృష్ణుని బృందావన విహార సోయగాన్ని చూస్తో మాటలాడిన రీతిగా పోతన వర్ణించినతీరు అనన్య సామాన్యమైనది.


సఖీ చూశావా! తన నీటితో పెరిగి కృష్ణుని చేతికెక్కి భువన మోహనమైన రాగాలను వినిపించుచున్న ఈ వంశిని జూచి ప్రయోజకుడైన కొడుకును జూచి సంబరపడే తల్లివలె హంసనాదములనే పాటతో వికసిత పద్మములను రోమాంచముతో పైకెగసిపడే కెరటములనే హస్తములతో యమున నాట్యం చేస్తున్నది. అని భావం!


పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైన కొడుకును చూస్తే యేతల్లికి ఆనందం కలుగదు? అలాంటి ఆనందం యమునకు ఆవంశిని జూస్తే కల్గినదట! ఇంత మొలకగా తనగట్టున మొలచి, తన నీటితో నింతింతై యెదిగి కృష్ణయ్య చేతిలో మురళిగా మారింది. అలామారి యతనిచే పూరిపఁ బడి జగన్మోహనకరమైన రాగా లాపన చేస్తుంటే దానిని చూచి అంతులేని యానందం యమునకు కలుగదా మరి!


ఆనందం కలిగినప్పుడు దానిని రక రకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక్కడ యమున హంసధ్వనియే పాటగా( హంసధ్వని రాగంకూడా ఉంది. ఉల్లాసంగా హుషారుగా పాడుకుంటానికి అనువైనది) వికసించిన పద్మ సముదాయమే రోమాంచముగా ( సంతోష సమయంలో శరీరంలోని కేశములు నిక్క బొడచుట రోమాంచము) యెత్తైన కెరటములనే హస్తముల చాలనచే నాట్యం చేసే ప్రయత్నం చేస్తోందట!


రాగ తాళాను గుణ్యముగా నటన మాడుట నాట్యవిధానము. దానికనుగుణ మైన ప్రవృత్తి యమునా నదిలో సాక్షాత్కరింపజేసి పోతన యీ ఘట్టాన్ని అతి మనోహరంగా తీర్చి దిద్దినాడు. వస్తువునకు తగిన ప్రకృతి ప్రకృతకి తగిన వర్ణనము వర్ణనమునకు తగిన భావములు భావములకు తగిన పదములు పదములకు తగిన కూర్పు అందుకు తగిన పద్యములయల్లిక పోతన కవితా విెశిష్టతకు ప్రతీకలు!


ఇంత సుందరమైన సుమధురమైన వర్ణనా సామర్ధ్యము పోతనకు దైవదత్తమైనవరము. అందుచేతనే కాబోలును ఆంధ్రదేశమున పోతన భాగవతమున కున్న ప్రచారము సంస్కృత భారతమునకు కనిపించదు. 

మిత్రులారా! భాగవతం చదవండి! చదివించండి!

                         స్వస్తి!

జ్యోతిష్యాలయం

 శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం

    గురూజీ సహదేవ రాజు సెల్ :9948381552

   ఈ భూప్రపంచం మీద సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు

   )1విద్య

   2)ఉద్యోగం

   3)వ్యాపారం

   4)భార్య భర్తల మధ్య గొడవలు

   5)పుత్రసంతానం

   6)ప్రేమ సమస్యలు

   7)ఎన్ని సంబంధాలు వచ్చిన పెళ్లి ముడి పడకపోవడ

   8)ధనము కలసి రాకపోవడం

   10)కుటుంబ సమస్యలు

   11)ఆర్థిక సమస్యలు

   13)స్త్రీ వశీకరణం

   14పురుష వశీకరణం

   15)శని దోషం నాగదోషం నరదిష్ఠి

   16)ఇంట్లో మనశాంతి లేకపోవడం మీ కుటుంబంలో దెయ్యాల సమస్యలు ఉంటే చెడు కర్మలు ఉన్నా గురూజీ చక్కటి పరిష్కరం చెప్పగలరు

   ఎదో సరదాగా ఆడుకుందామని :::చేపి చేయొద్దు సమస్య ఉంటే ఫోన్ చేయండి

   సర్వేజన సుఖినోభవంతు

   నమ్మకంతో ఫోన్ చేయండి

   సర్వ సమస్యలకు పరిష్కరం చేయబడును పూజారి లక్ష్మణ్ రాజు

   సెల్ : 9150206445

జ్యోతిష్యం

 ⚜️

   || జ్యోతిష్యం చెప్పబడును ||


మహిషాసురమర్ధిని జ్యోతిష నిలయం 


√నమ్మినవారు దురం కావటం👬


√నిందలూ, అవమానాలు రావటం


√ఇతరులు అపార్థం చేసుకోవడం


√వివాహాం ఆలస్యంగా అవ్వటం👰🤵


√ఉద్యోగం సమస్య 👮


√పిల్లల పుట్టకపోవడం🤱🤰


√వ్యక్తిగత  జతక సమాచారం కోరకు


⚜️[8074538053]⚜️


••••••••ఓం శ్రీ మాత్రే నమః••••••••••


✓వ్యాపార వశీకరణ లేక నష్టం


✓రావల్సిన ఆస్థి, ధనం రాకపోవడం


✓భార్యా భర్తలు మధ్య వశీకరణ👫


✓విద్యా, విదేశి ప్రయణం, ఉద్యొగం 


✓కుటుంబ సభ్యుల  మధ్య విబేధాలు👨‍👩‍👦‍👦


✓అరోగ్య సమస్యలకు 


✓ప్రేమా సమస్యలకు 💏


ఇటువంటి  సమస్యలకూ ప్రత్ర్యకం గా 


చేయబడును ⚜8074538053⚜


🌷ఉన్నదీ వున్నట్లు గా చెప్పబడును🌹⚜8074538053⚜


👉.మీరు అనేక మంది జ్యోతిష్యులను సంప్రదించి నిరాశ చెంది ఉన్నారా అయితే చివరగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి పూర్తి పరిష్కారం లభిస్తుంది దయచేసి టైం పాస్ కోసం సరదా కోసం కాల్ చేయకండి మేము కోరేది కూడా మీ మంచి గురించే..  📲📲[[8074538053]]

జాతకంలో ప్రమాదకర స్థానాలు*

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*జాతకంలో ప్రమాదకర స్థానాలు*


కాలపురుష చక్రంలోని కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో కొన్ని గ్రహాలు స్థితి పొంది ఉన్నప్పుడు అది ప్రమాదకరమైన స్థానంగా పరిగణింపబడుతుంది. ఈ స్థానాలలోని గ్రహాల దశ వచ్చినప్పుడు ఆ దశా కాలమంతా చాలా ఇబ్బందులను జాతకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదకరమైన సంఘటనలు  జరుగుతాయి. ఆ గ్రహం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.

ఉదాహరణకు రవి భగవానుడు మేషం లో స్థితి పొందినప్పుడు ప్రమాదకరమైన స్థితి అని చెప్పాలి ఇది రెండు విధాలుగా బాధిస్తుంది. లగ్నంలో రవి ఉన్న కారణంగా లగ్నము బలహీనమైపోతుంది.రవి భగవానునికి స్వక్షేత్రమైన పంచమ స్థానం కూడా రిస్క్ లో పడుతుంది. సాధారణంగా రవి మేషం లో ఉచ్చ స్థితిని పొంది ఉన్నాడు అని భావిస్తాము కానీ ఇది ప్రమాదకరమైన స్థితి. సింహలగ్నంలో పుట్టిన జాతకులకు రవి మేషం లో ఉన్నప్పుడు లగ్నాధిపతి భాగ్య స్థానంలో ఉచ్చ పొందినాడు అనుకుంటాము. కానీ పూర్తి వ్యతిరేక ఫలితాలను రవి భగవానుడు  ఇస్తారు. ఇదేవిధంగా కర్కాటకంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. కాలపురుష చక్రం ప్రకారం నాలుగో స్థానం బలహీనమైపోతుంది మరియు ఏదైనా లగ్నంలో జన్మించిన వారికి లగ్నం నుండి కర్కాటకంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆస్థానం కూడా రిస్క్ లో పడుతుంది. ఉదాహరణకు మిధున లగ్న జాతకులకు ద్వితీయంలో చంద్రుడు ఉన్నప్పుడు అత్యధిక ధనం సంపాదిస్తారు అనుకుంటాము కానీ ధన పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరొక గ్రహం కుజుడు ఈ కుజుడు మిధున మరియు కన్యలో ప్రమాదకరమైన స్థితి అని చెప్పాలి. ఏ లగ్న జాతకులకు అయినప్పటికీ లగ్నాత్తు ఈ ప్రమాదకరమైన స్థానాలలో ఆయాగ్రహాలు ఉన్నప్పుడు మరియు కాలపురుష చక్రంలోని స్థానాల ప్రకారం ఆ గ్రహాలు ఉన్నప్పుడు రెండు విధాలుగా జాతకుడిని బాధిస్తుంది. ఆయాగ్రహ దశ కాలంలో జాతకుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. బుధ గ్రహము మకరంలో రిస్క్ ప్లేస్ అని చెప్పవచ్చు కాలపురుష చక్రం ప్రకారం మేషలగ్న జాతకులకు దశమ స్థానంలో బుధుడు శుభ యోగాలను ఇస్తాడు అనుకుంటాము మేష లగ్న జాతకులకు దశమంలో బుధుడు స్థితి పొందినప్పుడు ఆ దశాకాలంలో ఉద్యోగాల లేదా వ్యాపార పరంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితులను చవిచూస్తాడు. గురు భగవానుడు వృషభంలోనూ కుంభం లోనూ ఏదైనా స్థానంలో స్థితి పొందినప్పుడు ఆ దశాకాలంలో ఆస్థానాలు పూర్తిగా దెబ్బతింటాయి. శుక్ర భగవానుడు తులాలగ్నంలో స్థితి పొందినప్పుడు మేష లగ్న జాతకులకైతే వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మరియు వారి లగ్నానికి శుక్రుడు ఎన్నో స్థానంలో స్థితి పొందుతున్నాడు ఆ స్థానం కూడా బలహీనమైపోతుంది. శని భగవానుడు వృశ్చికంలోనూ మీనంలోనూ పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. వృశ్చికంలో ఉన్నప్పుడు మేష లగ్న జాతకులకు అయితే అత్యంత ప్రమాదాలు కు గురి అవుతారు ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. శని భగవానుడు మీనంలో స్థితి పొందినప్పుడు కాలపురుష చక్రం ప్రకారం మరియు లగ్నం ప్రకారం కూడా రెండు స్థానాలు దెబ్బతింటాయి. కుంభ లగ్న జాతకులకు మీనంలోశని భగవానుడు ఉన్నప్పుడు లగ్నాధిపతి ధన స్థానంలో ఉన్నట్టుగా భావించి అత్యధిక ధనాన్ని సంపాదిస్తారు అని భావించరాదు. శని భగవానుని దశాకాలంలో ధనపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని గ్రహాలకు రెండు స్థానాల ఆధిపత్యం ఉంటుంది. ఇటువంటి గ్రహాలు పై చెప్పిన స్థానాలలో ఉన్నప్పుడు ఆ స్థానంతో పాటు మిగిలిన రెండు స్థానాలు కూడా బలహీనం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా జాతక పరిశీలన చేసే సమయంలో రవి భగవానుడు ఉచ్చ స్థానంలో ఉన్నారని ,చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రంలో ఉన్నారని, శుక్రుడు తులలో స్వక్షేత్రంలో ఉన్నారని ఫలితాలు చెప్పే విషయం పై అంశాలను కూడా తీసుకొని జాగ్రత్తగా తెలియజేయవలసి ఉంటుంది.


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*9494550355*


PlZ Forward the message

సద్గుణములు సంపాదించుకోవాలి

 🚩🔯🌸🌄⚛🌅🌸🔯🚩

🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸 


*ವಿನಯಂ ತು ಸುತಾನ್ ಸಂತಃ*

*ಸ್ವಸಂಪಾದ್ಯಾಃ ಪುನರ್ಗುಣಾಃ |*

*ಸರ್ವಂ ಕೃಷಾಣಾಂ ಕುರ್ವಂತು*

*ಬೀಜಂ ಸೂತೇಽಂಕುರಂ ಸ್ವತಃ ||*

(ಹರಿಹರ ಸುಭಾಷಿತ)


ಸತ್ಪುರುಷರು ತಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಶಿಕ್ಷಣವನ್ನೀಯುವುದು ಕರ್ತವ್ಯ. ಸದ್ಗುಣಗಳನ್ನು ಮಕ್ಕಳು ತಾವೇ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಕೃಷಿಕರು ಉಳಿದೆಲ್ಲ ಕೆಲಸಗಳನ್ನೂ ಮಾಡುತ್ತಾರೆ. ಮೊಳಕೆ ಒಡೆಯುವುದು ಬೀಜದಿಂದಲೇ ಆಗಬೇಕಾದ್ದು.


*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*

తమ పిల్లల కి విద్యా వినయములు నేర్పటం తల్లి తండ్రుల కర్తవ్యం. కానీ సద్గుణములు పిల్లలే సంపాదించుకోవాలి. రైతు పొలాన్ని అన్ని రకములగా సిద్ధం చేయగలడు. కానీ మొలకలు రావటం అనేది బీజమే యొక్క పని

నవగ్రహా పురాణం🪐* . *25వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *25వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 7*


ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూశారు. అత్రి మొహంలో సంతోషం నాట్యం చేస్తోంది.


*"అనసూయా ! ఆడిన మాట నెరవేర్చి , మాకు ఆనందం కలిగించావు. మా మాటను మేమూ పాటిస్తాం. కోరిన వరాలు కొంగులో వేయాలన్నావుగా. కోరుకో !"* చిరునవ్వుతో అన్నారు.


*"అలాగే స్వామీ ! నాకు మూడు వరాలు కావాలి. మొదటి వరంగా - శీలవతి భర్త పునర్జీవితుడు కావాలి. ఆ ఉగ్రశ్రవుడు కుష్టురోగ విముక్తుడై యవ్వనవంతుడిగా , శీలవతికి అనుకూల పతిగా మారాలి. వెంటనే ఈ రెండు వరాలూ...” "ప్రసాదించాం ! మూడో వరం కోరుకో , సాధ్వీ !"* విష్ణువు అన్నాడు.


*"మాత అనసూయ పతివ్రతే కాదు. పరిణత మనస్కురాలు !"* ఇంద్రుడు మెచ్చుకున్నాడు.


అనసూయ కొంచెం ముందుకి జరిగింది. తన చీర కొంగును రెండు చేతుల్లోకి విడదీసి పట్టుకొంది. ఆమె విశాల నేత్రాలు తడిగా మెరుస్తున్నాయి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ఆమె తదేకంగా చూస్తోంది.


*"వరం కోరుకో అనసూయా !"* బ్రహ్మ ఆమెను హెచ్చరించాడు. 


*"మీరు ముగ్గురూ నా కుమారులుగా , నా గర్భవాసాన విడిది చేసి , జన్మించాలి..." విష్ణువు అర్ధం కానట్టు చిరునవ్వు నవ్వాడు. "ఎవరు ముగ్గురూ , అనసూయా ! పేరు పేరునా వివరంగా చెప్పు !".*


*"మీరే స్వామీ... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు !"*


త్రిమూర్తులు ఒకర్నొకరు క్షణకాలం చూసుకొన్నారు.


*“తథాస్తు !"* త్రిమూర్తులు ఒకేసారి , ఒకే కంఠంతో అన్నారు.


*"ధన్యురాలిని స్వామీ !"* అనసూయ చేతులు జోడిస్తూ అంది. నిలువెల్లా ఆవరించిన ఏదో ఉద్రేకంతో వణికిపోతున్న అత్రి మహర్షి అనసూయ సమీపానికి జరిగి , మంత్రముగ్ధుడిలా ఉండిపోయాడు.


*"అనసూయా ! నీ ప్రార్ధన ప్రకారం - ప్రథమ పుత్రుడుగా బ్రహ్మ , ద్వితీయుడుగా నేను , తృతీయుడుగా పరమేశ్వరుడూ నీ గర్భాన నీ పుత్రులుగా జన్మించి , నీ లోగిలిలో ఆడుకుంటాం !"* విష్ణువు నవ్వుతూ అన్నాడు. 


అనసూయ మౌనంగా చూస్తోంది. ఆమె విశాల నేత్రాలు ఆనందబాష్పాల్ని వర్షిస్తున్నాయి.


*"అత్రీ ! మీ దంపతులు అదృష్టవంతులు. అంతరిక్షంలో సూక్ష్మరూపంలో ఉన్న చంద్రుడు , సశరీరంగా మీ పుత్రుడుగా జన్మిస్తాడు. ఆ చంద్రుడు మరెవరో కాదు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే !*


తదనంతరం నేను దత్త నామ ధేయంతో జన్మిస్తాను. అత్రి పుత్రుడైన కారణంగా 'దత్తాత్రేయుడు'గా ప్రసిద్ధుడవుతాను...


ఆ తరువాత మీ తృతీయ పుత్రుడుగా పరమశివుడు 'దుర్వాసుడు'గా అవతరిస్తాడు !" 


*"మా జన్మలు ధన్యమైనాయి !"* అత్రి కంఠం వణికింది.


బ్రహ్మ తన మానస పుత్రుడైన అత్రిని చిరునవ్వుతో ప్రత్యేకించి చూశాడు. 


*"కుమారా , అత్రీ ! శుభఘడియలలో నీ తేజస్సును యజ్ఞకుండలిలో హవిస్సులాగా అనసూయ గర్భంలో నిక్షేపించు !"*


*"ఆజ్ఞ !"* అత్రి నమస్కరిస్తూ అన్నాడు. అనసూయ నమస్కరించింది. 


*"ఇష్టకామ్యార్ధసిద్ధిరస్తు !"* అన్నాడు దీవిస్తూ.


*"తథాస్తు !"* అన్నారు శివుడూ , విష్ణువూ , ఇంద్రుడూ , నారదుడూ. నమస్కరించిన అత్రి అనసూయలు రెప్పలెత్తి చూశారు. త్రిమూర్తులూ , ఇంద్రుడూ , నారదుడు లేరు!


అత్రి అనసూయ మొహంలోకి పారవశ్యంతో చూశాడు.


*"అనసూయా , నీ జన్మ ధన్యం ! నీ చరిత్ర శాశ్వతం ! త్రిమూర్తుల్ని ఆడిస్తాను అన్నప్పుడు నీ మాట నాకు అర్థం కాలేదు ! అలా ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది ! నువ్వే కాదు , నీ పెనిమిటి అత్రి కూడా త్రిమూర్తుల్ని వొడిలో ఆడిస్తాడు సుమా !"* అనసూయ ఆనందాశ్రువుల్ని తుడుచుకుంటూ నవ్వింది.


*"అమ్మా !"* ఆశ్రమం వెలుపలి నుంచి వినిపించింది పిలుపు. అనసూయా , అత్రీ గుమ్మం వైపు చూశారు. శీలవతీ , ఆమెతో పాటు అందగాడైన యువకుడు వస్తున్నారు.


*"అమ్మా... అమ్మా... నా భర్తకు పునర్జన్మ సిద్ధించింది. నా భర్త వ్యాధీ , వృద్ధాప్యమూ మాయమైపోయాయి. అంతా మీ ఆశీర్వచన మహిమే అమ్మా !”* భర్త చెయ్యి పట్టుకున్న శీలవతి ఆనందంగా అంది అనసూయతో.


*"అది నా మహిమ కాదు , శీలవతీ ! త్రిమూర్తుల దయ , నీ అదృష్టం !"* అనసూయ అంది.


*"మాతా ! మీ దయతో , నా సతీమణి మహిమతో నాకు పునర్జన్మ దక్కింది. మమ్మల్ని దీవించండి !"* అందంతో , యవ్వనంతో కళకళలాడుతున్న ఉగ్రశ్రవుడు కృతజ్ఞతా పూర్వకంగా అంటూ , అత్రి , అనసూయల ముందు మోకరిల్లాడు. శీలవతి కూడా ఆ ఇద్దరికీ పాదాభివందనం చేసింది.


*“నాయనా ! శీలవతి నీకోసం ఇన్నాళ్ళూ అష్టకష్టాలు అనుభవించింది. ఇక మీదట ఆమెను ఇష్టసుఖాలలో వోలలాడించే బాధ్యత నీదే !"* అనసూయ ఉగ్రశ్రవుడితో అంది. 


*“అవున్నాయనా !” అత్రి ఉగ్రశ్రవుడితో అన్నాడు. సతి పతిని ఆరాధనతో సేవిస్తుంది. పతి సతిని అనురాగంతో దీవించాలి !"*


*"మా దంపతులిద్దరికీ , మీ దంపతులిద్దరే ఆదర్శం !"* అన్నాడు ఉగ్రశ్రవుడు. శీలవతి చిరునవ్వుతో చూసింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 46🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల భూవరాహ స్వామి ఆలయం*


తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.


వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న వరాహస్వామికి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ రాగిరేకుని నేటికీ  హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.


*తిరుమల వరదరాజ స్వామి ఆలయం:*


వెండి వాకిలి దాటగానే ఎడమవైపునవున్న చిన్న అరలాంటి గుడే వరదరాజ స్వామి వారి గుడి. ముష్కురుల(మహ్మదీయుల)దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు. తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈయన వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరని జనపదులలో ఒక నానుడి.


*తిరుమల యోగనరసింహ స్వామి ఆలయం:*


ఈయన గుడి ప్రధానాలయాని కి ఈశాన్య దిక్కున వుంటుంది. పురాతనమైనది ఈ విగ్రహం రామానుజుల కాలం లో దొరికితే రామానుజులవారు ' గ్రామంలో సర్వదేవతలూ ప్రధాన దైవానికి అభిముఖం గా వుండాలన్న' ఆగమోక్తి ననుసరించి, నరసింహుని ఉగ్రరూపం తగ్గించడానికనీ తిరుమల ఆలయం లో రెండవ ప్రాకారం లో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.


 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా;* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా,*


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 38*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 38*


*శ్రీరామకృష్ణ నరేంద్రుల సంబంధం*


శ్రీరామకృష్ణుల ఆక్రందన ప్రకృతి అంతటా మౌనంగా ప్రతిధ్వనించింది.  కాల ఆవశ్యకతను ఎరిగిన  కాళికాదేవి ఒకరి తరువాత ఒకరిగా శిష్యులను పంపసాగింది. కాని ఎవరైనా 'ఆ ' ఒక్కరి'కి సాటి అవుతారా? తానే స్వయంగా వెళ్లి మౌన తపం నుండి తోడ్కొని వచ్చిన ఋషి కాగలరా? ఆతడు ఇంకా రాలేదే అని శ్రీరామకృష్ణులు పరితపించారు. ఆ ఋషియైన నరేంద్రుడు ఏతెంచాడు. ఇక తమ సందేశ బీజాలను అతడి మీద చిలకరించాలి. ఆ ప్రయత్నంలో ఆయన  నిమగ్నమయ్యారు.


నరేంద్రుణ్ణి చూడగానే, "ఇతడు నా కుమారుడు, మిత్రుడు, నా ఆదేశాన్ని శిరసావహించడానికి జన్మించినవాడు, ఎన్నటికీ విడివడని ప్రేమపాశంతో నాతో పాటు అల్లుకుపోయినవాడు" అని శ్రీరామకృష్ణులు గుర్తించారు. శతాబ్దాలుగా సనాతన ధర్మానికి పట్టిన మలినాన్ని తొలగించి, దానిని కాలానుగుణ్యమైన ఒక జీవన విధానంగా మార్చి, సత్యయుగాన్ని స్థాపించే మహత్కార్యం జగజ్జనని తమకు అప్పగించింది; ఆ కార్యంలో తోడ్పడడానికే నరేంద్రుడు జన్మించాడని ఆయనకు దివ్యదర్శనాల ద్వారా తెలియవచ్చింది. ఆ నిజాన్ని ఆయన తన పరిశోధనల మూలంగా ధ్రువీకరించుకొన్నారు. తదనంతరం ఎనలేని ఆప్యాయతతోనూ, విశ్వాసంతోనూ నరేంద్రుడితో శాశ్వత బంధం ఏర్పరచుకున్నారు.


ఆ తరువాత నరేంద్రునికి అనేక రీతుల్లో శిక్షణనిచ్చి, ఆ ఉన్నత లక్ష్యసాధనకి ఉపయోగపడే పరికరంగా అతణ్ణి రూపొందించారు. శిక్షణ పూర్తయి, సంసిద్ధంగా ఉన్న నరేంద్రునికి సత్యయుగ స్థాపన మహత్కార్యంలో ఎలా పాలుపంచుకోవాలో ఉపదేశించారు. పిదప ఆ కార్యాన్నీ, బాధ్యతనూ అతడికి అప్పగించారు.


శ్రీరామకృష్ణ - నరేంద్రుల ప్రథమ సమావేశానంతరం శ్రీరామకృష్ణులు దాదాపు ఐదేండ్లు జీవించారు. ప్రారంభంలో నరేంద్రుడు ప్రతి వారమూ ఒకటి  రెండుసార్లు దక్షిణేశ్వరానికి తప్పక వెళ్లేవాడు. కొన్ని సమయాల్లో రాత్రుళ్లు కూడా అతడు అక్కడే బసచేయడం కద్దు. వరుసగా కొన్ని రోజులు అతడు దక్షిణేశ్వరానికి పోకపోతే శ్రీరామకృష్ణులు తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. వచ్చేపోయేవారందరినీ నరేంద్రుణ్ణి గురించి వాకబు చేసేవారు, అతణ్ణి దక్షిణేశ్వరానికి రమ్మని చెప్పమనేవారు; విలపిస్తూ జగజ్జననిని ప్రార్థించేవారు. రాత్రిళ్లు నిద్ర మానుకొని అతణ్ణి గురించి ఆలోచించేవారు. "శ్రీరామకృష్ణులకు నా పట్ల గల ప్రేమే నన్ను ఆయనతో పెనవేసింది" అని కాలాంతరంలో నరేంద్రుడు చెప్పడం కద్దు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 21*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 21*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


 *తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం*

           *నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ |*

           *మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా*

           *మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద లహరీమ్ ||*


ఈ శ్లోకం కుండలినీ ధ్యానం గురించి చెప్తున్నది. మూలాధారం నుండి సహస్రారం వరకు చైతన్య లత/ తేజోలత ప్రయాణిస్తున్న అనుభూతిని గురించి చెప్తున్నారు.


తటిల్లేఖా తన్వీం = తనువులో ఒక మెరుపు తీగ వలె


తపన శశి వైశ్వానరమయీం = సూర్య చంద్రాగ్నులమయమైన ఒక తేజస్సును 


మహాపద్మాటవ్యాం = అమ్మవారి స్థానమైన మహాపద్మాటవి  అనగా ఇక్కడ సహస్రార కమలంలో


నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ = ఆరు కమలాలు (షట్చక్రములు) దాటిన తరువాత వచ్చే మహా కమలం (సహస్రార పద్మం) లో నీ కళను (చంద్రకళ, షోడశి కళ)


మృదితమలమాయేన మనసా = స్వచ్ఛమైన, నిర్మలమైన మనసు కల


మహాంతః పశ్యంతో = మహాత్ములైన యోగులు దర్శిస్తున్నారు 


పరమాహ్లాద లహరీమ్ = బ్రహ్మానంద లహరిని అనుభవిస్తున్నారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సందేహం తొలగిపోయింది

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*కైలాసము వైకుంఠము మనకు ఎంత దూరంలో ఉన్నాయి! "కైలాసం చేతికందే దూరంలోనూ, వైకుంఠము పిలుపుకందే దూరములోనూ ఉన్నాయి” అని మీకు తెలుసా*


మనిషిని సన్మార్గం వైపు నడిపించేది, క్రమ శిక్షణ, జీవితాన్ని ప్రసాదించేది దేవుడు. ఆ దేవుడు మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణితి తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో ఎంతో మంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటారు. మరికొంద రు ఆ శివ, విష్ణువులను వారి వారి లోకాలు, నివాస ప్రాంతాలైన కైలాసం, వైకుంఠంలో వారున్నారని చెబుతుంటారు. మన భక్తి, మన పిలుపు అంత దూరం చేరాలి కదా అని అంటుంటారు చాలామంది. 


కానీ ఆ భగవంతుడికి భక్తుడికి మధ్య దూరం ఎంత?? ఆ భగవంతుడు నివసించే లోకాల కు, భక్తుడి పిలుపుకు మధ్య ఆంతర్యం ఎంత?? ఈ విషయాన్ని వివరించే ఓ ఉదాహరణ..



ఒక గురువు తన చుట్టూ కూర్చున్న శిష్యులను చూస్తూ “ఇక్కడ నుండి కైలాసం ఎంత దూరం? వైకుంఠం ఎంత దూరం?” అని ప్రశ్నించాడు.


శిష్యులందరూ వెంటనే తమ బుద్ధికుశలతను ఉపయోగించి శాస్త్రప్రమాణములను సంగ్రహించి లెక్కలువేయడం మొదలుపెట్టా రు.


అప్పుడు ఆ గురువు తన శిష్యుల అతి ఉత్సాహాన్ని చూసి చిరునవ్వుతో.. 


“కైలాసం చేతికందే దూరంలోనూ, వైకుంఠము పిలుపుకందే దూరములోనూ ఉన్నాయి” అని చెప్పాడు. 


శిష్యులు తమ గురువు మాటలు విని నివ్వెరపోయారు. "అదెలా గురుదేవా!! విషయం వివరంగా చెప్పండి" అని అడిగారు.  


“యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలను హరించడానికి వచ్చినప్పుడు అతడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు కైలాసం నుండి శివుడు వచ్చి యమధర్మ రాజును శిక్షించి, మార్కండేయుణ్ణి రక్షించాడు. అంటే కైలాసం చేతికి అందినంత దూరంలో ఉన్నట్లే కదా! అదేవిధంగా తటాకములో మొసలి నోటికి పట్టుబడిన గజేంద్రుడు ఎలుగెత్తి 'నారాయణా' అని పిలిచాడు. వైకుంఠంలో ఉన్న ఆ శ్రీహరి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆర్తితో పిలిచిన భక్తుని పిలుపు వైకుంఠానికి వినబడిందంటే, మరి వైకుంఠం పిలుపు వినిపించే అంత దూరంలో ఉన్నట్లే కదా!” అని వివరించాడు గురువు.


గురువు మాటలు విన్న శిష్యులకు సందేహం తొలగిపోయింది. భగవంతుడిని ఆర్థిగా, భక్తితో, విశ్వాసంతో పిలిస్తే తప్పకుండా పలుకుతాడని ఎక్కడెక్కడికో శ్రమకోర్చి వెళ్ళవలసిన పని లేదని వారు అర్థం చేసుకున్నారు.


సేకరణ:- వాట్సాప్ పోస్ట్

House for sale for rd 43 lakh

House for sale 

Video call bell

Video call bell 

Sofa mechanism

Sofa technology 

అమావాస్య నోము

 అనగనగా ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కొడుకులు, ఏడుగురు కోడళ్ళు కలరు.ఆ ఏడుగురు కోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకుందామని ప్రయత్నం చేసుకున్నారు.అంతలో ఆఖరి కోడలికి అమావాస్య రోజున ఒకపిల్ల చచ్చిపోయెను.ఆ కారణంగా ఆ సంవత్సరం అందరూ నోము నోచుకోవడం మానేసారు.అది మొదలు ప్రతి సంవత్సరం వీళ్లంతా నోము నోచుకుందామని ప్రయత్నం చేసుకోవడం, అమావాస్య వచ్చేసరికి ఆఖరి కోడలికి పుట్టిన పిల్ల చచ్చిపోవడం జరుగుతుండటం వల్ల ఆ ఏడుగురు కోడళ్ళకి ఆ నోము పట్టడానికి వీలు లేకపోయింది.ఇలా ఏడేళ్ళు గడచిన తరువాత, "ఏటేటా ఈ ఆఖరుదానికి పిల్లలు పుట్ట, చావ " అని తిట్టుకుంటూ మిగతా కోడళ్ళు ఆ నోము నోచుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేసుకున్నారు.అమావాస్య వచ్చేసరికి ఆఖరి కోడలికి పుట్టిన పిల్ల మళ్ళీ చచ్చిపోవడంతో అంతా తనని తిట్టిపోస్తారని, చనిపోయిన ఆ పిల్లని ఇంటిలో పెట్టి తాళం వేసుకుని చివరికోడలు అందరి తోడికోడళ్ళ ఇంటికి వెళ్ళి అందరికీ తలా ఒక పనిలో సాయం చేసింది.తరువాత ఒకరి ఇంటిలో తలంటి నీళ్ళు పోసుకుని, మరొకరి ఇంట్లోనుండి పిండి, పప్పు మొదలైనవి తెచ్చుకుని ఇంటికొచ్చి చచ్చిన ఆ పిల్లని ఇంట్లో పెట్టుకునే తాను కూడా ఆ నోము నోచుకుంది.ఆ రాత్రిదాకా ఉండి చీకటిలో చచ్చిన పిల్లని భుజం మీద వేసుకుని పోలేరమ్మ గుడి వద్దకి వెళ్ళి ఆ పిల్లని అక్కడ పడుకోబెట్టి ఏడ్వసాగింది.ఇంతలో గ్రామ సంచారానికి వెళ్లిన అమ్మవారు గుడి వద్దకు వచ్చి, ఏడుస్తున్న ఆ స్త్రీని చూసి ఎందుకేడుస్తున్నావని ప్రశ్నించింది.అందుకు ఆ స్త్రీ, "ఏడేళ్ళనుండీ ఏడుగురు పిలల్లని ఈ అమ్మవారికి అప్పగిస్తున్నాను.ఈ ఏడు కూడా ఈ పిల్ల చచ్చిపోయింది.తోడికోడళ్ళు తిడతారని ఈ చనిపోయిన పిల్లని ప్రొద్దుటినుండీ దాచి ఇప్పుడు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి ఏడుస్తున్నాను" అని సమాధానమిచ్చింది.


అప్పుడు అమ్మవారు కరుణించి, "నీ పిల్లలకి మరేమీ భయం లేదు.నేను తీసుకుని వచ్చి ఇస్తాను!" అని చెప్పి అక్షింతలు ఆ స్త్రీ చేతిలో పోసి, "నువ్వు నీ పిల్లలని పాతిపెట్టినచోటుకి వెళ్ళి వాళ్ళని పిలువు!" అని చెప్పెను.


ఆ స్త్రీ ఆ అక్షింతలని చేతిలో వేసుకుని, "అందెలాడ రారా!మువ్వలాడ రారా!" అని వరుసగా ఏడుగురిని పిలవగానే అందరూ వరసగా లేచి వచ్చిరి.సంతోషముతో ఆ పిల్లలందరినీ తీసుకొని ఆ స్త్రీ ఇంటికి వెళ్ళింది.


తెల్లవారిన తర్వాత అందరూ ఈ పిల్లలని చూసి వీరెక్కడినుండి వచ్చారని ఆమెని అడిగారు.పోలేరమ్మ దయవలన ఆ పిల్లలు బ్రతికికి వచ్చారని ఆ స్త్రీ వారితో చెప్పింది.అప్పటినుండి ప్రతి సంవత్సరం అందరూ ఈ అమావాస్యకు తప్పకుండా నోము నోచుకుని ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకోసాగారు.అందుకు అమ్మవారు సంతోషించి సంతానము లేనివారికి సంతానమిచ్చి,సంతానము కలవారికి కడుపు చలవ ఇచ్చి రక్షించుచుండెను.


దీనికి ఉద్యాపనము లేదు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

మన సంస్కృతిని

 *ఎవరో కాదు, మన సంస్కృతిని మనమే చిన్న బుచ్చుకుంటున్నా మెమో,......ఆలోచించండి.*

         **********


🙏ప్రతి ఒక్క భక్తుడు చదవాల్సిన సంధేశం! 


వినాయక చవితి సందర్భంగా మీకు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ?


1) ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలతో నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?


2) ఏసుక్రీస్తు ముందు శాంతాబాయి పాటకు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా?


3) జైన మతస్థులు తమ దేవుడి ముందు ఆలా బాబూరావు పాట పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?


4) ఈ సమాజాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ సొంత ప్రయోజనాలను గౌరవిస్తాయి.  ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి.


5) అలాంటప్పుడు మన హిందూ మతానికి చెందిన దేవుడి ముందు మత్తులో అసభ్యకరమైన పాటలకు DJ పెట్టి ఈ అసభ్య నృత్యం ఎందుకు?


6) ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎందుకు విధించబడింది లేదా మనమే ఆలా చేస్తున్నామా ??.


7) డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి మనకు ఇష్టమైన, మన సనాతన సంస్కృతిని అవమానిస్తున్నాం.


మన  పండుగలు చాలా ఉత్సాహంగా మరియు పెద్ద ఎత్తున జరుపుకోవాలి, కానీ సాంప్రదాయ సంగీత వాయిద్యాలు, డ్రమ్స్, మజీరో, షానాయి, సాంప్రదాయ దుస్తులు మరియు తలపాగా యొక్క వైభవం ప్రతి హిందువుల పండుగలో కనిపించాలి.


9) అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుంది.  చూడండి, మీ గురించి ఆలోచించండి మరియు ఇతరుల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి.


10) వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు కదా?  కానీ వారు తమ మతపరమైన కార్యక్రమంలో అలాంటి దుబారా చేయరు.


11) ఇప్పుడు గణేశోత్సవం, దశహర, నవరాత్రుల సమయంలో గుర్తుంచుకోండి మరియు ఎవరైనా ఇలా చేస్తే, అతనికి వివరించండి.


12) బదులుగా,  హిందూ భక్తి పాటలు మరియు భజన కార్యక్రమాలు, మహిళలతో సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమాలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టండి.


13) అదేవిధంగా హిందువులలో ఐక్యమత్యం పెరిగే అంశాలపై మహాభారత భగవద్గీత రామాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించి హిందూ సమాజంలో సనాతన ధర్మంపై అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించండి.


14) మండపాల దగ్గర సభ్య సమాజం తలదించుకునే విధంగా అశ్లీల కార్యక్రమాలు పాటలు నిర్వహించకుండా సనాతన ధర్మాన్ని కాపాడండి.


15) ముఖ్యంగా హిందువులకు, మరియు హిందూ ధర్మ రక్షకులకు, సంఘసంస్కర్తలకు, మరియు హిందూ సంఘాల పెద్దలు, 

హిందూ నాయకులు, మరియు కార్యక్రమం నిర్వాహకులకు,

ప్రతి ఒక్కరు కూడా పైన చెప్పబడిన అంశాలను  పాటిస్తారని 

మా యొక్క విన్నపం.


చదవడం అయిపోయిందిగదా ..తప్పకుండ షేర్ చెయ్యండి 


ధన్యవాదాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽