28, ఏప్రిల్ 2020, మంగళవారం

మాస్కులు ధరించటం ఎందుకు.

ఇప్పుడు ప్రపంచమంతా కరొనతో గజ గజ వణుకుతుంది.  ఈ సమయంలో మన ప్రభుత్వం వీధులల్లో తిరిగే వారు విధిగా నోరు, ముక్కు మూసుకునే విధంగా మాస్కులు ధరించాలని అట్లా ధరించని వారిని శిక్షిస్తామని పదే పదే చెప్పటమే కాక కొంతమందికి పోలీసు వారు బుద్ది చెప్పినట్లు మనకు రోజు టీ.వి వార్తలల్లో చూస్తున్నాము.  అది కేవలం ప్రభుత్వం ప్రజలను కాపాడుటకు తీసుకొనే చేర్య అని మనందరికీ తెలుసు.  కానీ మనం టి.వీలో, వాట్సాపులో అనేక మంది ముఖ్యంగా రాజకీయ నాయకులూ, N.G.O లు అనేక సంఘాల వారు పేదవారికి వస్తువులు, కూరగాయలు మొదలైనవి పంపిణి చేస్తున్నారు.  ఇది స్వాగతించదగిన విషయం.  కానీ కొంతమంది ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇచ్చే టప్పుడు వారి మూతికి వున్న మాస్కు ఆటంకిగా భవిస్తూ వారికి తెలియకుండానే మాటి మాటికీ ఆ మాస్కును చేతితో తడమడం, లేక కొంతమంది పూర్తిగా మాస్కు తీసి మైకు పట్టుకొని వారి ప్రతిభను చాటుతున్నారు.  వారిని ఉద్దేశించి ఇది వ్రాస్తున్నాను.  మీరు చేసే పనులు నిజానికి సమాజోద్ధరణకే, అందులో రవ్వంతయు సంశయం లేదు కానీ మీకు తెలుపదలచింది ఏమనగా మాస్కులు ధరించటం నిజానికి మనకు అలవాటు లేదు.  కేవలం ఇప్పటి పరిస్థితిని బట్టి ప్రభుత్వ సూచనల మేరకు మనం వీటిని ధరిస్తున్నాము.  దయచేసి రోడ్డుమీదికి వచ్చే వారు ఈ క్రింది సూచనలు పాటించ కోరుతాను.

1) విధిగా మాస్కు ధరించండి.  మాస్కు ధరించటం అంటే ఇంటి దగ్గర కట్టుకున్న మాస్కు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు దానిని సవరించటం కానీ ఏచేతితోను తాకటం కానీ, గోక్కోటం కానీ చేయకూడదు.  ఒక వేళ తుమ్ము కానీ, దగ్గు కానీ వస్తే వెంటనే వేగంగా జనాలకు దూరంగా వెళ్లి చెవుల దగ్గరినుండి మాత్రమే మాస్కు తీసి తుమ్ముటం  కానీ, దగ్గటం కానీ చేసి వెంటనే చెవులనుంచి మాస్కు ధరించి జనాలలోకి రండి.  ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కు మీద మీ చేయి పడకూడదు.

2) మీరు ఇంటికి వచ్చిన తరువాత మాస్కుని చెవులపైనుండి మాత్రమే అంటే మాస్కుని తాకకుండా తీసి పారవేయ దలిచితే మూత వున్నా చెత్తబుట్టలో మాత్రమే వేయండి.  వస్త్రంతో కుట్టిన మాస్క్ కానీ లేక మీరు చేతి రుమాలు మొఖానికి కట్టుకున్న యెడల అది కుడా చెవులమీదినుండి తీసి వెంటనే సబ్బుతో కానీ డిటర్జెంట్ తోకానీ  ఉతికి ఆరవేసి వెంటనే మీ చేతులు, మొఖం బాగా నురుగు వచ్చే సబ్బుతో కడుక్కోండి.  ఈ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుటుంబ సభ్యులను చేతితో తాక వద్దు.

ఈ సూచనలు ప్రతి వక్కరు విధిగా పాటించండి. . 

మీరు ఆరోగ్యంగా వుండండి మీ తోటివారిని ఆరోగ్యంగా ఉండనీయండి. 
సర్వే జానా సుఖినో భవంతు, 
ఓం శాంతి శాంతి శాంతిః 

ఆయుర్వేద, హోమియో వైద్యులకు విజ్ఞప్తి

 ఇప్పుడు మనందరికీ ఒక విషయం తెలుస్తున్నది.  ఈ కోవెడు వైరస్ అనేక రూపాలుగా మారుతున్నది అని.  అంటే దీనికి వాక్సిన్ కనుగొనటం మేధావులకు సవాలుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అనైకమంది శాస్త్రవేత్తలు అనేక విధాలుగా అహర్నిశలు కృషి చేస్తూ ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనటానికి ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నట్లు మనకు వార్తలవల్ల తెలుస్తున్నది.  కానీ ఇంతవరకు ఆ ప్రయత్నాలు విజయవంతం అయినట్లు మనకు  తెలియరాలేదు. మనం ఆశా వాదులం, మేధావుల ప్రయత్నం సఫలం కావాలని మనం నిత్యం దేముళ్ళను ప్రార్ధిస్తున్నాము. కానీ మనకు ఒకవిషయం మాత్రం కనపడుతున్నది అది నిత్యం పెరుగుతూవున్న కరోనా కేసులు.  ఏ రోజుకూడా ఇవాళ ఒక్క కేసుకూడా నమోదు కాలేదు అని చెప్పిన రోజు లేదు.  ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అంతే.  ఈ విధంగా వృద్ధి చెందుతుంటే ఈ మహమ్మారిని ఆపటం ఎవరి తరం, అనే ప్రశ్న ఉద్బవిస్తుంది.  దీనికి అంతం ఎప్పుడు.  ప్రజలంతా ఎప్పటిలాగా జీవనం గడిపే రోజు ఎప్పుడు వస్తుంది. ప్రస్తుతం ప్లాస్మా థెరపీ అని రోగం తగ్గినవారినుండి సేకరించిన రక్తమునుండి తీసిన ప్లాస్మాను రోగులకు ఇంజక్ట్ చేస్తున్నారు.  ఈ విధానం సఫలం అయినట్లు చెపుతున్నారు.

ఈ ప్లాస్మా థెరపీ లాగానే మరొక విధానం నేను ప్రీతిపాదిస్తున్నాను.  అదేమిటంటే ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రాగానే అతని రక్తం వలసినంత తీసి దాచివుంచి తరువాత అతనికే ఎక్కిస్తే తప్పక రోగి కోలుకుంటాడని నా అభిప్రాయం. యెట్లా అంటే;

రోగ నిర్ధారణ జరిగిన సమయంలో రోగి పూర్తిగా రోగగ్రస్తుడు కాడు.  అతడు ప్రాధమికస్థితిలో కొంత ఆరోగ్యంగా కొంత అనారోగ్యంగా ఉంటాడు.  అతని శరీరం వైరస్తో యుద్ధం ప్రకటించి యాంటీబోడీస్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ యాంటీబోడీస్ కలిగిన రక్తం ఆ రోగినించి సేకరించి దాచిపెట్టాలి.  ఎప్పుడైతే శరీరంలో రక్తం తగిన మోతాదులో తగ్గుతుందో అప్పుడు అతని శరీరం తగ్గిన రక్తం భర్తీ చేయటానికి కొత్త రక్తం ఉత్పత్తి చేస్తుంది.  ఈ స్థితిలో ఆ వ్యక్తికి పండ్ల రసాలు, ఇతర పోషక విలువలు కలిగిం ఆహారపదార్ధాలు తగినంతగా ఇస్తే ఆ రోగి రక్తం త్వరగా ఉత్పత్తి ఆయె శరీరంలో ఉండాల్సిన రక్తం సమకూరుతుంది.  ఆ సమయంలో అతని నుండి సేకరించిన రక్తాన్ని అతనికే డూప్ చేస్తే అతని శరీరంలో రక్తం పెరిగి రక్తంలో వున్నా ఎర్ర రక్తకణాలు ఆక్సీజన్ వేగంగా సరఫరా చేస్తుంది.  అంతకు ముందు రక్తంలో వున్న యాంటీబాడీస్ ప్రస్తుతం వున్న వాటితోపాటు కలసి సమర్ధవంతంగా వైరస్ మీద దాడి చేసి రోగిని పూర్తిగా రోగమునుండి రక్షిస్తుంది.

ఈ విధానం వల్ల లాభాలు; ఏ మనిషి రక్తం తీస్తామో ఆ మనిషికే ఎక్కిస్తాము కాబట్టి ఎలాంటి గ్రూప్ పరీక్షలు చేయనవసరం లేదు. రోగి వ్యాధినిరోధకాలు శరీరంలో ఎక్కువగా చేరుతాయి కాబట్టి రోగి కోలుకోవడానికి ఎక్కువ శాతం తోట్పాడుతాయి. ఈ విష్యం సమర్ధవంతులైయిన వైద్యులు పరిగణలోకి తీసుకొని తగువిధంగా ఈ విధానం అమలు చేస్తే బాగుంటుంది.    

ప్రభుత్వాలు ఈ వ్యాధికి మందులేదు కాబట్టి ఇంట్లోనే ఉండమని లాక్ డౌన్ ప్రకటించాయి.  ప్రజలు కూడా తమని తాము కాపాడుకోవాలని ఇంటికే పరిమితం అయ్యారు.  వారందరు అభినందనీయులు.  కానీ ఎన్నాళ్ళు అనే ప్రశ్నకు జవాబు ఎవ్వరి వద్దా లేదు. కాబట్టి ఈ తరుణంలో కేవలం అల్లోపతి డాక్టర్లే కాకుండా ఇతర సాంప్రదాయ వైద్యులు కుడా నడుం బిగించాలిసిన సమయం.  సాంప్రదాయ వైద్యం కన్నా అల్లోపతి వైద్యం ప్రచుర్యం పొందటానికి కారణాలు రెండు. ఒకటి ఇంజక్షన్ వల్ల మందుని మనిషి రక్తంలోకి నేరుగా పంపించటం తత్వర రోగ నివారణ సత్వరంగా చేయగలగడం. రెండు చెడిపోయిన అవయవాన్ని ఆపరేషన్ చేసి తొలగించటం.  ఈ రెండు సుగుణాల వల్ల అల్లోపతి వైద్యం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.  కానీ అల్లోపతికన్నా ముందు వివిధ దేశాలలో వివిధ సాంప్రదాయ వైద్య విధానాలు వున్నాయి.  అప్పటి జనులు వాటివల్ల రోగాల బారినుండి కాపాదపడ్డారు.  మన దేశంలో పురాతన వైద్య విధానం ఆయుర్వేదం.  మన దేశంలో ఇంకా హోమియోపతి, యునాని వైద్య విధానాలుకూడా లభ్యమౌ తున్నాయి.  

ఆయురేదం: మన దేశంలో పూరితంగా ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలో వున్నది.  వేల సమస్తరాలు ఎందరో ఋషులు కస్టపడి సృష్టించిన వైద్య విధానం.  ఈ ఆయుర్వేదం. ధన్వంతరి, చెరకుడు మొదలగు మహర్షులు శ్రేమించి నిర్మించిన ఈ విద్య విధానం ఎంతో పురాతనమైనది మాత్రమే కాదు మానవాళికి ఎన్నో రకాల వ్యాదులనుండి కాపాడుతూ వున్నది. పూర్వం ఆపరేషనులు కుడా చేసేవారని మనకు గ్రంధాలూ చెపుతున్నాయి.  ఆ అపూర్వ జ్ఞ్యానసంపదఁ ఎటు పోయింది.   ఇప్పుడు కూడా ఎందరో ఆయుర్వేద దిగ్గజాలు ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. నేను ప్రార్ధించేది ఏమంటే మహానుభావులారా ఇప్పుడు సమయం ఆసన్నమైనది మీ అపూర్వ మేధస్సుతో ఈ కరొనకు మందును తయారు చేయండి. మానవాళిని కాపాడండి.  అనేక రకాల పాషాణాలు, విషాలు మనిషే చావు బతుకుల మధ్య కొట్లాడుకున్నపుడు వాడి మృత్యు వాత నుండి రక్షించినట్లు మన చరిత్ర చెపుతున్నది.  మరి ఇప్పుడు ఈ వైద్యులు ఎందుకు ముందుకు రావటంలేదు.   అయ్యా మీరు ఉపేక్షించకండి రండి ముందుకు రండి ఈ విపత్కర సమయంలో మానవాళికి చేయూతనివ్వండి.  మన దేశాధీశులను వినయపూర్వకంగా ఈ విధానంకూడా ఈ మహమ్మారినుండి జనులు కాపాడటానికి వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను.
ఈ సందర్భంలో నేను రెండు పద్ధతులు ప్రతిపాదించదలిచాను.
ఒకటి. మన గ్రామీణ ప్రాంతాలలో జ్వరాలు వస్తే కడుపు మీద సూదితో వాతలు పెట్టేవారు.  ఆ వాతలతో జ్వరాలు తగ్గేవి.  అదే మాదిరిగా కరోనా భారిన పడిన రోగుల కడుపు (abdomen)  మీద సూదితో వాటాలు పెడితే రోగం తగ్గవచ్చని భావిస్తున్న.

పని చేసే విధానం. ఎప్పుడైతే మనిషికి తన శరీరం కొంత భాగం కాలుతుందో అప్పుడు శరీర రక్షక విభాగం పనిచేసి ఆ గాయాన్ని నయం చేయటానికి యాంటీబోడీస్ని ఉత్పత్తి చేస్తుంది అట్లా ఉత్పత్తి ఐన యాంటీబాడీస్ ఈ వైరస్ మీద దాడి చేసి రోగాన్ని తగ్గించ వచ్చు. ఈ విధానం వల్ల ఎటువంటి నష్టము రోగికి వేరుగా ఉండదు.  కాక్ పోతే కాలిన గాయాలవల్ల కొంత బాధ పడవలసివుంటుంది.  ప్రాణాలు పోగొట్టుకోటం కన్నా గాయాల బాధలు అనుభవించటం మేలు కదా.

రెండో విధానం: గో మూత్రంతో అనైక రోగాలకు చికిత్స చేయవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెపుతున్నది.  కాబట్టి రోజు 10 మిల్లి లీటర్ల గోమూత్రాన్ని రోగులకు పరిగడుపున ఇస్తే వైరస్ మీద పని చేయవచ్చు.
ఫై రెండు విధానాలను అనుభవజ్ఞులైన వైద్యులు పరిశీలించి వివరించి ప్రభుత్వానికి తెలిపి ఈ కఠోర కరోనా మహారమారి నుండి మానవాళిని రక్షించాలని ప్రార్థిస్తున్నా;

ఇప్పుడు ఏ పద్దతి మంచిదా అని యోచించే సమయం కాదు ఏదో ఒక విధానం,  ప్రయత్నిస్తే తప్పకుండ ఫలితం లభిస్తుంది.  

హోమియోపతి:  జర్మనీ దేశంలో జన్మించిన డాక్టర్ Samuel Hahnemann (1755-1843),  చే ఆవిర్భవించిన  వైద్యం ఈ పద్దతి.  దీని మూల సూత్రం ఏమిటంటే  ఆరోగ్యవంతునికి ఏ మందు ఇస్తే అతనికి ఏరకమైన రోగ లక్షణాలు కనబడతాయో అదే మందు ఆ లక్షణాలు కలిగిం రోగికి ఇస్తే ఆ రోగం నయం అవుతుంది.  ఈ విధానం మనం మన భాషలో చెప్పాలంటే ముల్లుని ముల్లుతోటె తీయాలి అన్నట్లు. అప్పటి  వైద్య విధానానికి వ్యతిరేకంగా ఇది  ఉండటంతో ఆయనను అప్పుడు సమర్ధించలేదు. కాని కాలాంతరంలో ఈ వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంతరించుకుంది.  మనదేశంలో కుడా ఈ వైద్యవిధానం బహుళ ప్రదాన్యత పొందింది.  అంతే కాక ఇటీవల జరిపిం ఒక సర్వేలో ఇక్కడ నూటికి 59 మంది ఈ వైద్యవిధానం పట్ల మొగ్గుచూపుతున్నారని తెలిసింది. మన దేశ ఆయుష్ మంత్రిత్వ విభాగం కరోనా రాకుండా arsenicum album 30c ని రోగనిరోధానికి వాడమని చెప్పటమే కాక అనేక హాస్పిటల్సులో ఉచితంగా ఇవ్వటం జరిగింది.  ఇక ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మందు మూడురోజులు వరుసగా వాడిన వారికి ఎవరికైనా కరోనా సోకిందా, లేదా అనే విషయం ఇప్పటివరకు సర్వ్ చేసిన దాఖలాలు లేవు.  ప్రభుత్వం ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొని కరోనా రోగులు ఈ మందు రోగం రాకముందు వాడారా, లేదా అని ఆరా తీసి ఒకవేళ ఈ మందు వాడినవారికి కరోనా సోకితే ఈ మందు ప్రభావం వాళ్ళ మీద ఎంతవరకు వున్నది తెలుసుకోవాలి. నిజానికి నాకు తెలిసినంతవరకు హోమియోపతి విధానం ఒకరకంగా వాక్సిన్ లాగానే పని చేస్తుంది. మందు మందుయొక్క పొటెన్షిని సరిగా తెలుసుకొని ఉపయోగిస్తే తప్పకుండ ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది.  ఈ arsenicum album 30c పనిచేస్తే దానిని ఎందుకు వాడటంలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుని ఈ వైద్య విధానాన్ని ఈ కరోనా నివారణకు వినియోగించుకొనే దిశలో ఆలోచన చేస్తే బాగుంటుంది. 

నేను pubmed.gov అను website నుండి సేకరించిన విషయాన్ని యధాతధంగా ఇక్కడా ఇస్తున్నాను. 

Potentized homeopathic drug Arsenicum Album 30C positively modulates protein biomarkers and gene expressions in Saccharomyces cerevisae exposed to arsenate.

Abstract

OBJECTIVE:

This study examines if homeopathic drug Arsenicum Album 30C (Ars Alb 30C) can elicit ameliorative responses in yeast (Saccharomyces cerevisiae) exposed to arsenate.

METHODS:

The yeast S. cerevisiae 699 was cultured in a standard yeast extract peptone dextrose broth medium. It was exposed to the final concentration of 0.15 mmol/L arsenate for two intervals, 1 h and 2 h, respectively. The cell viability was determined along with the assessment of several toxicity biomarkers such as catalase (CAT), superoxide dismutase (SOD), total thiol (GSH) and glucose-6-phosphate dehydrogenase (G6PDH), lipid peroxidation, protein carbonylation and DNA damage. Reactive oxygen species (ROS) accumulation, expressions of relevant stress transcription activators like Yap-1 and Msn 2, and mRNA expression of yeast caspase-1 (Yca-1) were also measured.

RESULTS:

Treatment of arsenate increased lipid peroxidation, protein carbonylation, DNA damage, ROS accumulation and expressions of Yap-1, Msn 2 and Yca-1 and decreased GSH, G6PDH, CAT and SOD. Ars Alb 30C administration decreased lipid peroxidation, protein carbonylation, DNA damage, ROS formation and Msn 2 and Yca-1 expressions and increased cell viability, GSH, G6PDH, CAT and SOD significantly (P<0 .05="" a="" except="" expression.="" for="" in="" increase="" p="" slight="" yap-1="">

CONCLUSION:


Ars Alb 30C triggers ameliorative responses in S. cerevisiae exposed to arsenate.   

ఈ కరోనా వైరస్ నుండి మానవాళిని కాపాడాలన్నదే నా ప్రయత్నం.  నా ఆకాంక్ష నెరవేరాలని నేను విజయం పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం  ప్రార్ధిస్తూ సత్వర నివారణ కావాలని ఆశిస్తున్నా:
సర్వే జనా సుఖినో భవన్త
ఓం శాంతి శాంతి శాంతిః