3, అక్టోబర్ 2023, మంగళవారం

హిందువులు ఏమైపోయారు,

 12 మంది హిందూ ఆడపిల్లలు ముస్లిం, క్రైస్తవులను పెళ్లి చేసుకుంటున్నారు అన్న వార్త మీద ఎవరికి ఎలాంటి స్పందన కలగలేదు, వీళ్లంతా హిందూ మతాన్ని వదిలి పెడుతున్నారు, రెండు తెలుగు రాష్ట్రాలప్రతి రిజిస్ట్రార్ ఆఫీసులో ఇలాంటి కేసులు నెలకు 10 పైనే ఉంటాయి సగటున నెలకు 1000 పైగాహిందూ మతాంతర వివాహాలు జరుగుతున్నాయి హిందువు వేరే మతస్తులను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా హిందువే ఆ మతంలోకి వెళ్లడం జరుగుతుంది, ఎందుకంటే హిందువులకు మతం గానీ మతాభిమానం కానీ ఉండదు, వ్యవస్థలు అన్ని కలిసి హిందువుల్ని అలా తయారుచేసాయి,కొంతమంది కాళ్ళు బారా జాపుకుని తలకింద చేతులు పెట్టుకుని హిందూ మతానికి అంతంలేదు అంటూ  తాము మేధావులం అని ఫీల్ అవుతారు, వాళ్ళకి ఒక ప్రశ్న భారత్ నుండి విడిపోయిన 18 దేశాల్లో ఒకప్పుడు ఉన్నది మొత్తం హిందువులేగా ఇప్పుడు నేపాల్ తప్ప మిగిలిన దేశాల్లోహిందువులు ఏమైపోయారు, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లలో ఎన్ని కోట్ల మంది హిందువుల్ని ఏ ఏ రకాలుగా క్రూరంగా, రాక్షసంగా కనుమరుగు చేసారో కొన్ని వేల వీడియో లు వచ్చాయి, భారత్ లో ఆ పని నిదానంగా, ప్రణాళికా బద్ధంగా జరుగుతోంది, ఈ విషయాలు మాట్లాడితే సెక్యూలర్స్ కి విపరీతమైన కోపం ---ఆ కోపం దేశం మీద కూడా.ఈ మత మార్పిడులకు అడ్డుకట్ట వేయకపోతే హిందువులు మిగలరు. హిందువులు ఉండాలి అనుకునే వాళ్లకు ఇదొక హెచ్చరిక. ఈ హెచ్చరిక సెక్యూలర్స్ కి ఆనందం.

కామెంట్‌లు లేవు: