8, ఆగస్టు 2023, మంగళవారం

సనాతన ధర్మానికి ముఖ్యులు

 ఓం నమఃశివాయ. సనాతన ధర్మము.

 ఏమిటి యీ ధర్మము. ఎవ్వరికీ ధర్మము.యెవ్వరు యీ సనాతన ధర్మానికి ముఖ్యులు అవుతారు.

       బ్రాహ్మణ్యం సర్వ ధర్మజ్ఞము. లోకానామ్ కీర్తివర్ధనం

        వానప్రస్థం యెవ్వరు విషయము లో యీ ప్రస్తావన.

సర్వ సంగపరిత్యాగి అనివొక్క బ్రాహ్మణులకు మాత్రమే అని ఎందు కంటారు.

అంటే మనసా వాచా కర్మణా వైరాగ్య భావనలు తో అందరిలో వున్న అన్నింటితో వున్న తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగే మనస్తత్వము బ్రాహ్మనుకి వుండాలి.

దేనిమీదా ఆశక్తి వుండకుందా సర్వము లో పరబ్రహ్మము నే చూస్తూనే

పునారాహిత్య జన్మము ను కోరుకుంటూ తను అందరికీ ఆదర్శం గా నిలవాలి . అట్లా కాకుండా పేరు ప్రఖ్యాతలు కోసమో దన సంపాదన కోసమో వుంటున్న  బ్రాహ్మన్యము ఎంతవరకు సమంజసం. అలాంటివారు ఏటువంటిసనాతాన ధర్మాన్ని అనుసరి స్తున్నారు

పూజ్యులైన వాసిస్ట విశ్వామిత్ర  వాల్మీకి

బ్రుగు అత్రి లాంటి అతి పూజ్య  మహర్షులు రాజులు ప్రాధేయపడినా పాదా భి వందనములు చేసినా ఎన్ని లెఖ కట్టలేని చీని చీనాంబరములు ఆశ జూపినా అరన్యాలనే ఆశ్రయించారు. వైరాగ్యము తోనే వుంటూ గుప్తము గానే వున్నారు.

అశ్వద్ధామ ,బలి వ్యాసో హనుమాన్ విభీషణ కృప పరశురామస్య  ........ చిరంజీవన.

యీ కలియుగము న ప్రతి క్షణం వొక్క  భగవంతుని చింతన తప్ప అన్య విషయాలు కానీ అన్య చింతనలు కానీ లేకుండా తాను చూస్తున్న వింటున్న ఏ విషయాలకు కూడా చలిచక ఆ పరమేశ్వరుని తో కలసి జీవిస్తు వున్నటువంటి మహాను భావులే సర్వసంగ పరిత్యాగులవుతారు అని నా భావన. అందరూ అలా వుంటూ మొక్షపద సామ్రాజ్యాన్ని పొందటానికి ప్రయత్నము చేయాలని చేస్తారని ఆశిస్తూ.

ఓం నమఃశివాయ.

వొక విధము గా యిది వయస్సు తో సంబంధము లేక పోయినా 65 సంవస్థరములు దాటిన వారు గూర్చి మాత్రమే వ్రాయటం జరిగినది.

సర్వే జనా సుినోభవంతు.

ఓం నమఃశివాయ.

  గి

కామెంట్‌లు లేవు: