8, ఫిబ్రవరి 2024, గురువారం

రాజ్యాంగం వ్రాసిన 286 మంది


 *భారత రాజ్యాంగం వ్రాసిన 286 మంది ఫోటో (కమిటీలసభ్యులు) ఇది వీరందరూ కొన్ని కమిటీలుగా ఏర్పడి వ్రాసారు ,ఒక్కరే రాజ్యాంగము ను వ్రాయలేదు. చాలా కమిటీలు నియమించారు.వారందరు కలసి వ్రాసారు.డా.అంబేద్కర్ గారు ఆకమిటీ లలో ఒక కమిటీ (డ్రాప్టింగ్ కమిటీ)అధ్యక్షుడు మాత్రమే రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు డా.బాబు రాజేంద్రప్రసాద్ గారు.*

కామెంట్‌లు లేవు: