🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం 🕉️🙏 🔥 * *ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపిన వ్యర్ధమే.. ఆరోగ్యం చెడిపోయాక ఆయుష్ మిగిలిన వ్యర్ధమే.. కష్ట కాలం గడిచిపోయాక కనికరం చూపిన వ్యర్ధమే.. ఉన్నప్పుడు తెలియని విలువ కోల్పోయాక తెలుసుకున్న వ్యర్థమే.. కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ.. గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ.. దూరమైతే తెలుస్తుంది మనిషి విలువ.. విడిపోతే తెలుస్తుంది బంధం విలువ.. మనల్ని అహిష్టంగా దూరం పెట్టే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం దూరం అవ్వడం మంచిది.. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు.. ఎవరిని ఎక్కువ చదవకూడదు.. ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు*🔥 ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో.. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది.. నిన్న అనేది తీరిపోయిన రుణం.. రేపు అనేది భగవంతుడు ఇచ్చిన సమయం.. కావలసినవారు ఎందరు ఉన్న మనశ్శాంతి లేని జీవితం వ్యర్థం.. అసంతృప్తి జీవితం గడపడం చాలా దుర్బలం.. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం🔥🔥మీ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి