శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు.🌹
భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన, చాలా ప్రాచుర్యం పొందిన భక్తి గీతం ' ఎందుకయా! సాంబశివా! '. ఈ గీతానికి సంగీతం పాలగుమ్మి విశ్వనాథం గారు. ఎంతో ఆర్తితో ఆ మహాశివుని ప్రార్ధించే ఈ గీతాన్ని వినసొంపుగా ఆలపించారు శ్రీమతి ఆకెళ్ల రాధాదేవి. గొప్ప రసరమ్య గీతం. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి