3, నవంబర్ 2023, శుక్రవారం

మంగలసూత్రమే

 సుప్రసిధ్ధ కవి చిలకమర్తిలక్ష్మీనరసిoహoగారు నవ్వులగని వంటిహాస్యకథారచనలుకూడా చేసేరు.వాటిలో ఆకలితో ఇoటికి వచ్చిన భర్త, తనగయ్యాలి భార్యవంటచెయ్యలేదని తెలిసి కోపంతో అడిగినప్పుడు వారిమధ్యసాగిన సంభాషణపరమైన శ్లోకం గుర్తూ ఉన్నంతవరకూ తెలుపుతున్నాను, తెలిసినవారెవరైనా ఆ  శ్లోకాన్ని పూరిoచవలసిoదిగా కోరుతున్నాను. 

శ్లో।। ఆ : పాకం న కరోషి పాపిని? కథం పాపీ త్వదీయ: పితా


రండే జల్పసి కిం తవైవ జననీ రండా త్వదీయా స్వసా


నిర్గచ్ఛ త్వరితం గృహాద్బహిరితో నేదం త్వదీయం గృహం


హాహా ! నాథ ! మమాద్య దేహి మరణం తావన్న భాగ్యో


దయ:

అ:పాకం న కరోషి పాపిని కథం, పాపీ త్వదీయ: పితా, రండే జల్ఫసి కిo రండా త్వదీయ:పితా....ఈవిధంగా పరస్పర నిo,దాపూరిత సంభాషణని సూత్రంమదీయంగతం  అని ఆ సాధ్వీమణి తప్పు భర్తదైతే అతడే చస్తాడు తనదైతే తన మంగలసూత్రమే పోతుoదని శలవివ్వడంతో శ్లోకం ముగుస్తుoది. శ్లోకపూరణం చెయ్యకోరుతున్నాను.

కామెంట్‌లు లేవు: