*****************************
*తెలుగు కవుల చరిత్ర*
*4.ఎఱ్ఱా ప్రెగడ*
***************************
సీస పద్య మాలిక
------------------------
భూమీశుడై వెల్గు ప్రోలయవేమన
ఆస్ధానకవి *ఎఱ్ఱనార్యు*
డనఘ
రమ్యముగ రచించెరామాయణము
శైలి
సులభము కవిరత్న తెలుగు
లోన,
భారతమారణ్య పర్వ మనువ
దించె
తొలుత నే కవిసూరి తెలుగు
లోన,
తే.గీ.
తనరు "శంభుదాసుడు" ప్రబంధ
పరమేశ్వ
రు డను ఘనమగు బిరుదాంకి
తుడు సహజ క
విత్వ అద్యైతి *ఎఱ్ఱన*"విబుధు
డనఘ.
రచన-దామర్ల నాగేశ్వరరావు
9908568099.
*****************************
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి