20, నవంబర్ 2020, శుక్రవారం

యజ్ఞాలు

 ఒకప్పుడు ప్రతీ ఇంట్లో యజ్ఞాలు,వ్రతాలు చేయించుకునేవారు..అందువల్ల కుటుంబాలలో సుఖ శాంతులు ఉండేవి..ముఖ్యంగా బ్రాహ్మణుల కడుపు నిండేది..ఇప్పుడు ఆ ఆచారాలు లేకపోవడం వల్ల చాలా మంది బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా ఉంది..


దేవాలయాలను పట్టించుకునే నాథుడే లేడు..ఎటు చూసినా బ్రాహ్మణులకు కష్టాలే..మనం బ్రాహ్మణులకు తిండి పెట్టాలన్నా,మన ధర్మాన్ని రక్షించుకోవాలన్నా ఒక మార్గం ఉంది..మన అందరి ఇళ్ళల్లో నెలకు ఒక్కసారైనా పూజకాని యజ్ఞం కానీ చేయించుకోవాలి.. అలా చేస్తే బ్రాహ్మణులు చల్లగా ఉంటారు..మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయి..మన ధర్మం నిలబడుతుంది..🙏🙏

హయగ్రీవ 

కామెంట్‌లు లేవు: