శ్రీమద్భగవద్గీత: ఐదవ అధ్యాయం
కర్మసన్యాసయోగం: శ్రీ భగవానువాచ:
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్
సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి (29)
యజ్ఞాలకూ, తపస్సులకూ భోక్తననీ, సర్వలోకాలకూ ప్రభువుననీ, సమస్త ప్రాణులకూ మిత్రుడననీ నన్ను తెలుసుకున్నవాడు పరమశాంతి పొందుతాడు.
శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని కర్మసన్యాసయోగం .. అనే ఐదవ అధ్యాయం సమాప్తం..🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి