11, ఏప్రిల్ 2025, శుక్రవారం

సాహిత్య విశేషాలు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు. 🌹 తిరుపతి వెంకట కవులు అవధాన విద్యను ఔపోసన పట్టిన మహా పండిత కవులు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులలో అగ్రగణ్యులు. వారు అవధానాలలో చూపిన విద్వత్ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు సోదాహరణంగా వివరించారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు. చక్కని గాన మాధుర్యంతో వేణు గారు వివరించిన సాహిత్య విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: