శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం
జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః (11)
కాంక్షన్తః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా (12)
అర్జునా.. ఎవరు ఎలాగ నన్ను ఆరాధిస్తారో వాళ్ళని అలాగే నేను అనుగ్రహిస్తాను. అందువల్ల నా మార్గమే మానవులు అన్నివిధాల అనుసరిస్తారు. ఈ లోకంలో కర్మలకు ఫలం శీఘ్రంగా సిద్ధిస్తుంది. కనుకనే కర్మఫలం ఆశించి మానవులు దేవతలను ఆరాధిస్తారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి