శ్రీమద్భగవద్గీత: ఏడవ అధ్యాయం
విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు(9)
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్ధ సనాతనమ్
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ (10)
పార్థా.. నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుస్సు, తపోధనులలోని తపస్సు నేనే. సమస్త జీవులకూ మూలకారణం నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధీ, తేజోవంతులలోని తేజస్సూ నేనే.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి