*"నేటి సుభాషితం"*
(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)
జ్యేష్ఠో భ్రాతా పితా చైవ
యశ్చ విద్యాం ప్రయచ్ఛతి
త్రయస్తే పితరో జ్ఞేయా
ధర్మ్యే చ పథి వర్తినః
(వా.రా.4.18.13)
*అర్థం:*
అన్నగారు, జన్మనిచ్చిన తండ్రి, విద్యనిచ్చిన గురువు, ఈ ముగ్గురు తండ్రులే అని ధర్మ మార్గంలో నడిచే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం తో శుభోదయం
*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి