శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 జగన్నాథుడు అనగానే పురీ క్షేత్రం గుర్తొస్తుంది. చాలా గొప్ప పుణ్య క్షేత్రం. అక్కడ జరిగే రథయాత్ర ఇంకా గొప్పది. జగన్నాథుడు ఎలా అవతరించాడో, ఆ క్షేత్రం విశేషాలేమిటో, విగ్రహాలు అలా అసంపూర్ణంగా ఎందుకు కనిపిస్తాయో వంటి ఎన్నో విశేషాలను కళ్లకు కట్టినట్లు వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి