శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం
అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:
న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు (9)
మయా௨ధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్
హేతునా௨నేన కౌంతేయ జగద్విపరివర్తతే (10)
కౌంతేయా.. వాటిపై ఆసక్తిలేని తటస్థుణ్ణి కావడం వల్ల ఈ కర్మలు నన్ను బంధించలేవు. ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే అవిచ్ఛిన్నంగా జగన్నాటకం జరుగుతున్నది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి