15, ఏప్రిల్ 2021, గురువారం

కుంభమేళా లో

 



హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళా లో వేలాది మంది శిరోముండనం చేయించుకుని,శిఖ ఉంచి,తమకు తామే పిండప్రదానాలు చేసుకున్నారు. తమకు తామే పిండ ప్రధానము అంటే ఈ శరీరాన్ని , శరీరము మీద మోహము వదిలి ధర్మ పరిరక్షణకు ముందుకు వెళ్తున్నాను  ఇక నుండి ఈ శరీరము మీద మోహము ఉండదు అనే చిహ్నము ;  


తరువాత వారిని నాగ సాధువులుగా మార్చే ఉపదేశ ప్రక్రియ జరుగుతుంది. ఇంతమంది  నాగ సాధువులుగా మారటం ఒక ప్రక్రియ , 


ఆది శంకరాచార్య వారు  ఈ నాగ సాధువులుగా ధర్మాన్ని కాపాడటంలో వారి లక్ష్యాలను వారికిచ్చారు.  వీళ్ళు  సమయానికి అనుగుణముగా సమావేశము అయ్యి ధర్మ పరిరక్షణ యుద్ధము, ధర్మమూ ఎలా సాగుతోంది అని సమీక్ష చేసుకుంటారట.

కామెంట్‌లు లేవు: