27, జూన్ 2023, మంగళవారం

 


సరిగ్గా 70 సంవత్సరాల క్రితం ఇదే ప్రదేశం లో dr శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారిని అత్యంత దారుణంగా హత్య చేశారు..


మళ్ళీ ఖచ్చితంగా అదే రోజు అదే పార్టీ కి చెందిన అదే సిద్ధాంతం తో అధికారం లోకి వచ్చి ఆ మహనీయుడుని స్మరించుకుంటూ జమ్మూ లో దేవాలయాన్ని ప్రారంభం చేసి ఘనమైన నివాళి అర్పుంచారు మోటా భాయ్..


ఒకప్పుడు ఇక్కడ తుపాకులు పేలేవి..

మన సైనికుల రక్తం ఎరులై పారేది..


ఇప్పుడు అంతా మారిపోయింది..

ఇప్పుడు వేద మంత్రాలు వినిపిస్తున్నాయి..

శత్రువుల అర్థనాదాలు వినిపిస్తున్నాయి..


శారదా అమ్మవారు వచ్చారు..

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు..


జమ్మూకాశ్మిర్ లో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన కేంద్ర హోమ్ మంత్రి శ్రీ Amit Shah గారు..


ఇదీ మార్పు అంటే..

ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్..

భారత్ మాతా కి జై 🙏🙏

కామెంట్‌లు లేవు: