14, ఆగస్టు 2023, సోమవారం

శ్రీకృష్ణ భగవానుడు నిర్యాణం అనంతరం

 


శ్రీకృష్ణ భగవానుడు నిర్యాణం అనంతరం 

అర్జునుడు అశ్విరాపురం వస్తాడు. అర్జున్ ని చూడగానే ధర్మరాజు కృష్ణుని గురించి కుశల ప్రశ్నలు వేస్తాడు.

అర్జునుడు విషాద వదనంతో "అన్నా శ్రీకృష్ణుడు మనకు లేడు. ఈ భూమి వదిలిపెట్టి అవతారం చాలించాడు."అనగానే ధర్మరాజు గొల్లుమన్నాడు. అన్నయ్య ఇంకో విషయం "ద్వారకలో స్త్రీలందరినీ తీసుకొద్దామని నేను ప్రయత్నిస్తుండగా అక్కడ యాదవులు ఉందని అడ్డుకున్నారు నేను వారిని ఏమి చేయలేకపోయాను. అదే అర్జునుని అదే గాండీవం. కానీ ఆ సహాయూడని అయిపోయాను. "

అంటే పాండవులకు యావశక్తి,యుక్తి, భక్తి అన్నీ శ్రీకృష్ణుడే.


చివరిగా మీరు ఉత్తర గర్భంలో అభిమన్యుడు ఉన్నారు. మీకు తెలుసు ఎవరి కుమారుడు అభిమన్యుడు పొరపాటున వచ్చి ఉంటుంది సుభద్ర కుమారుడు అభిమన్యుడు.


శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: