23, జులై 2025, బుధవారం

ప్రాయశ్చిత్తం

 తెలియకుండా చేసిన పాపాలకు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోగలం?


మొదటి యజ్ఞం: - మనం తెలియకుండానే ఏదైనా పాపం చేస్తే, దానికి ప్రాయశ్చిత్తంగా, ప్రతిరోజూ ఆవుకు ఒక రోటీని దానం చేయాలి. ఇంట్లో రోటీ తయారు చేసినప్పుడల్లా, మొదటి రోటీని ఆవు కోసం పక్కన పెట్టాలి.


రెండవ యజ్ఞం ఏమిటంటే: - చీమల కోసం చెట్ల వేర్ల దగ్గర ప్రతిరోజూ బియ్యపు పిండిని చల్లాలి.


మూడవ యజ్ఞం ఏమిటంటే :- పక్షులకు ప్రతిరోజూ ఆహారం (అన్ని రకముల ధాన్యాలు మరియు నీరు) ఇవ్వాలి.


నాల్గవ యజ్ఞం ఏమిటంటే :- గోదుమపిండి పంచదార కలిపి బంతులను తయారు చేసి, వాటిని ప్రతిరోజూ జలాశయంలోని చేపలకు తినిపించండి.


ఐదవ యజ్ఞం ఏమిటంటే :- ఆహారాన్ని తయారు చేసి అగ్నికి అర్పించడం, అంటే రోటీ (రొట్టె) తయారు చేసి, దానిని ముక్కలుగా చేసి, దానికి నెయ్యి మరియు చక్కెర వేసి అగ్నికి అర్పించడం.


ఈ ఐదు యజ్ఞాలు చేసే యజమాని ఇంట్లో ఉపద్రవాలు

వచ్చినా గట్టెక్కేస్తారు 


ఆచరించిన కుటుంబాలు 

ఉన్నతి స్థాయి లో ఉన్నారు


సర్వే జనాః సుఖినోభవంతు 

లోకా సమస్తా సుఖినోభవంతు 


🌹💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🌹

కామెంట్‌లు లేవు: