10, ఏప్రిల్ 2021, శనివారం

పుణ్యక్షేత్రాల

 *వందేమాతరం*

_(వారం వారం శ్రీమతి పమ్మి శేషారత్నం గారు వివరిస్తున్న ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన వైష్ణవాలయాల  పరంపరలో ఈ వారం)_


*ఆంధ్రదేశంలో శ్రీమహావిష్ణువు తన అంశావతారమైన  భావన్నారాయణగా పూజలందుకుంటున్న క్షేత్రాలు ఐదు.*

వాటిలో పొన్నూరు దగ్గరలోని పెద్దగంజాం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర సర్పవరం, పశ్చిమగోదావరి జిల్లా పట్టిసం, కృష్ణా జిల్లా దివిసీమలో భావదేవరపల్లితో పాటు

*సాక్షి భావన్నారాయణగా స్వయంభువుగా వెలసి పూజలందుకుంటున్న గుంటూరు జిల్లా పొన్నూరు పుణ్యక్షేత్రం గురించి మనకు తెలియని ఎన్నో చారిత్రాత్మిక, ఆద్యాత్మిక విశేషాలు ఇందులో తెలియజేశారు.*


https://drive.google.com/file/d/1GyFXlUoxlydPBE3wkZRaQUR9fczGbpWJ/view?usp=drivesdk


 ప్రతీ శనివారం మరిన్ని పుణ్యక్షేత్రాల విషయాలు తెలుసుకునేందుకు కలుసుకుందాం.

🙏🙏


దశిక ప్రభాకరశాస్త్రి

9849795167

కామెంట్‌లు లేవు: