29, జనవరి 2024, సోమవారం

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 04-05*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అర్జున ఉవాచ ।*

*కథం భీష్మమహం సంఖ్యే* 

*ద్రోణం చ మధుసూదన ।*

*ఇషుభి ప్రతియోత్స్యామి*

*పూజార్హవరిసూదన ।। 4 ।।*


*గురూనహత్వా హి మహానుభావాన్*

*శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే ।*

*హత్వార్థకామాంస్తు గురూనిహైవ*

*భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ।। 5 ।।*



*భావము:*

అర్జునుడు ఇలా అన్నాడు: ఓ మధుసూదనా, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ, శత్రువులను నాశనం చేసేవాడా. నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తం తో కళంకితమై ఉంటాయి.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: