1, జులై 2020, బుధవారం

మోది కే మళ్ళీ చాన్స్ ఎందుకో(2023)?


(వీడెవడో మోదీ భజనకారుడు అనుకోవడం సహజమే కానీ యదార్ధాలు చూడండి, వీటిలో ఫలానా విషయం తప్పు అని చెప్పగలరేమో ప్రయత్నించండి)

నరేంద్ర మోది దేశానికి, ధర్మానికి ఈ ఆరు సంవత్సరాలలో ఏమి చేసాడు..?"

1) జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి అధికారికంగా నిర్వహించడానికి, భారతీయ సంప్రదాయాల విశిష్టతను ప్రపంచదేశాలు గుర్తించడానికి కారణం ఎవరు..?
2) అమాయక హిందూ యువకుల్ని మతబోధల ద్వారా ముస్లింలుగా, ఆపై తీవ్రవాదులుగా మారుస్తున్న జకీర్ నాయక్ దేశం వదిలి పారిపోయాడు ఎందుకు..? వాడి తండ్రి అంత్యక్రియలకి కూడా హాజరు కానంతగా అతను ఎవర్ని చూసి భయపడుతున్నాడు..?
3)15 నిమిషాలు సమయమిస్తే 100 కోట్ల మంది హిందువుల అంతు చూస్తామన్న ఒవైసి ఉగ్రవాద సోదరులు కిమ్మనకుండా కాషాయ తలపాగాలు పెట్టుకుని, ఫోటోలు దిగుతున్నారెందుకు..?
4) దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యానాధ్ వంటి వాడిని ముఖ్యమంత్రిని చేయడం సాధారణ విషయమా..? అక్కడ హిందువులపై దాడులు చేసే ముస్లిం గ్యాంగ్ స్టర్ లు ఎన్ కౌంటర్లలో లేచిపోవడం, మిగిలినవాళ్ళు అండర్ గ్రౌండ్ లోకి పారిపోవడం ఎవరివల్ల..?
5) వేదాలలో అల్లాహ్, మొహమ్మద్ అని బహిరంగసభలు పెట్టే UIRC షఫీ, సిరాజ్ రెహ్మాన్ అవి ఆపేసి, పెర్సనాలిటీ డెవలప్ మెంట్, మోటివేషన్ క్లాస్ లు చెప్పుకుంటున్నారెందుకు..?
6) రాహుల్ గాంధి నేను కూడా హిందువునే..శివ భక్తుణ్ణే అని విభూతి బొట్లు పెట్టుకుని ఆలయాల చుట్టూ తిరుగుతున్నాడు ఎప్పటినుంచి..?
7) క్రిస్టియన్ మిసనరీస్ కి విదేశీ నిధుల ప్రవాహం ఆగిపోయి లబోదిబోమంటూ మళ్లీ నరేంద్రమోది ప్రభుత్వం రాకూడదని గుండెలు బాదుకుంటున్నారెందుకు..?
😎 భారతప్రధాని అంటే మరబొమ్మ అనే స్థాయినుంచి భారతప్రధాని సమక్షంలో అమెరికా అధ్యక్షుడు కూడా అటెన్షన్ లో నిలబడే స్థాయికి మనదేశ గౌరవాన్ని పెంచినది ఎవరు..?
9) పాకిస్థాన్ సైన్యం మన భూభాగంలోకి చొరబడి మన సైనికుల తలలు తీసుకుపోయే స్థితి నుంచి.. మన సైన్యం వాళ్ళ భూభాగం లోకి చొచ్చుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి, పాక్ అధికారులకు ఫోన్ చేసి, మీవాళ్ళ శవాలు పట్టుకుపోండి అని చెప్పే స్థితి తీసుకొచ్చింది ఎవరు..?
10) డ్రాగన్ చైనా మనల్ని బెదిరించే స్థాయి నుంచి బ్రతిమిలాడుకునే స్థాయికి తీసుకొచ్చింది ఎవరు..?
11) కాంగ్రెస్ హయాంలో నిత్యకల్యాణం - పచ్చ తోరణంలా రోజుకో స్కామ్ తో కళకళలాడిన కేంద్రప్రభుత్వాన్ని ఆరు సంవత్సరాలుగా అవినీతిరహిత, సుస్థిరమైన పాలనతో నడిపిస్తున్నది ఎవరు?
12) టెర్రరిస్టుల బాంబ్ దాడులు,కాశ్మీర్ లో అల్లర్లు ఆగిపోయిందిఎవరివల్ల..?
13) కర్ణాటక లో లింగాయత్ లను హిందువుల నుంచి విడదీసి, నేను ఆవుమాంసం తింటానని బహిరంగంగా ప్రకటించిన సిద్ధరామయ్య, 150 స్థానాలలో డిపాజిట్ లు రాకపొడానికి కారణం ఎవరు????
14) ఈ రోజున రాజకీయాల గురించి మాట్లాడే భావప్రకటనా స్వేచ్ఛగాని, మన ఆలోచనలని, అభిప్రాయాల్ని వెల్లడించే సొంత అస్తిత్వం (అనగా మోది గారికి అనుకూలంగా గాని లేదా వ్యతిరేకంగా గాని) రావడానికి కారణం ఎవరు????
15) మన్మోహన్ గారు మాట్లాడుతున్నారు కారణం ఎవరు????
16) రాహుల్ గాంధి గారు గుళ్ళకి వెళ్తున్నారు కారణం ఎవరు????
17) కాశ్మీర్ లో రాళ్ల దాడులు ఆగిపోయాయి కారణం ఎవరు????
18) పాకిస్థాన్ లో మెరుపు దాడులు జరిగాయి కారణం ఎవరు????
19) మోది దెబ్బకు చైనా డోక్లాం నుండి పారిపోయింది కారణం ఎవరు????
20) రామ మందిరానికి అడ్డంకులు తొలగుతున్నాయి కారణం ఎవరు????
21) రామసేతు నిజమని తేలింది కారణం ఎవరు????
22) దేశంలో ఒక్క తీవ్రవాద దాడి కూడ జరగడం లేదు కారణం ఎవరు????
23) హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం విదేశాల నుండి అడ్డగోలుగా వచ్చే మిషనరిస్ సొమ్ము ఆగిపోయింది కారణం ఎవరు????
24) భారత దేశ సంపదను హవాలా మార్గం ద్వారా విదేశాలకు మళ్లించే సుమారు 3 లక్షల దొంగకంపెనీల తాళాలను పగులగొట్టి బయటకు లాగింది ఎవరు????
25) ముస్లిం సోదరీమణులకు తలాక్ వంటి దారుణాలు నుండి విముక్తి కలిగించింది ఎవరు. ?? ??
26) ఎవరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా అతి క్రూరులైన రోహింగ్యాలను భారతదేశం లోకి రాకుండా అడ్డుకున్నది ఎవరు????
27) ప్రభుత్వంలో అవినీతిని అరికట్టడమే కాకుండా... పోతూపోతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరాన్ లో చేసిన 7 బిలియన్ డాలర్ల చమురు అప్పును తీర్చింది ఎవరు????
28) పాకిస్థాన్ కు భారత్ సత్తా అర్దం అయ్యే విధంగా అన్ని దేశాలతో మిత్రత్వాన్ని పెంచుకుని పాకిస్తాన్ ను ఏకాకి ని చేయగలిగినది ఎవరు???.
29) సౌదీఅరేబియా మనకు ఇంతవరకూ క్రూడ్ ఆయిల్ దిగుమతులపై "On time delivery premium charges" వేస్తూ వచ్చింది. సమయానికి వస్తువు అందించినందుకు అధిక రుసుము వసూలు చేస్తూ వచ్చేది. మన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లు ఈ రుసుము రద్దు చేయించలిగారు, తద్వారా దేశానికి కొన్ని వేల కోట్ల ఆదాయం మిగిలింది. కారణం ఎవరు????
30) భూటాన్ లో మనదేశం 4 హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు మరియు ఆనకట్టలు నిర్మించదానికి కాంట్రాక్ట్ పొందింది.భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ( ప్రాకృతిక వనరుల ద్వారా వచ్చే ఎనర్జీ) లో సింహ భాగం మనకు అందుబాటులో ఉంటుంది. కారణం ఎవరు????
31) నేపాల్ లో భారత్ అతి పెద్ద ఆనకట్ట నిర్మించబోతోంది. చైనా ఈ కాంట్రాక్ట్ పొందటానికి విశ్వప్రయత్నం చేసింది. కాని మన దేశం ఇది సాధించుకుంది. భవిష్యత్తులో 83% గ్రీన్ ఎనర్జీ దీనివల్ల మనం ఉచితంగా పొందే వీలుంది. కారణం ఎవరు????
32) జపాన్ తో సంబంధాలు ఎంతో మెరుగుపడ్డాయి. ఆ దేశం DMIC [ Delhi Mumbai Investment Corridor] లో 30 బిలియన్ డాలర్లు పెట్టుబడి కి సిద్ధమయింది. కారణం ఎవరు????
33) వియత్నాం తో వ్యూహాత్మకంగా భారత్ సంబంధాలు మెరుగు పరచుకుంది. దక్షిణచైనా సముద్రంలో చమురు అన్వేషణకు ఆ దేశం మనకు కాంట్రాక్ట్ ఇచ్చింది. UPA ప్రభుత్వం ఇన్నాళ్ళు చైనా కు తొత్తుగా వ్యవహరిస్తూ ఈదిశగా అసలు ఏ అడుగూ వేయలేదు. మోది చైనా తొత్తు కాదు కాబట్టి మరియు అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేకంగా సమర్థన కూడాగట్టడంలో విజయం సాధించి దేశక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళటం వల్ల ఇది సాధ్యపడింది. కారణం ఎవరు????
34) ఇరాన్ నుంచి పెట్రోల్ దిగుమతులను భారత్ పెంచుకుంది, పైగా దిగుమతులకు రుసుము మనం రూపాయిలలో చెల్లించడానికి ఇరాన్ అంగీకరించింది. దీనివల్ల మనకు ఏంతో విదేశీకరెన్సీ ఆదా అవుతుంది. పైగా మన కరెన్సీ విలువల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా చెల్లింపులకు ఇరాన్ ఒప్పుకుంది. " చాబహార్" పోర్టు నిర్మాణంలో కూడా మన దేశం ఇరాన్ నుండి కాంట్రాక్ట్ పొందింది. దీనివల్ల ఈ పోర్ట్ నకు రాకపోకలలో మన నౌకలు ప్రత్యేక వీలు కలిగి ఉంటాయి. దీనివల్ల పాకిస్థాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది. కారణం ఎవరు????
35) ఆస్ట్రేలియా ను మనకు యురేనియం అమ్మడానికి భారత్ ఒప్పించగలిగింది. ఈ విషయంలో తన రాజనీతిజ్ఞత తో టోనీ అబ్బోట్ ను ఒప్పించగలిగారు. కారణం ఎవరు????
36) శ్రీలంక లో రాజపక్సే ఎన్నికలలో ఓడిపోయారు. చైనా ప్రభావం శ్రీలంక పై దీనితో తుడిచిపెట్టుకుపోయింది. శ్రీలంక విదేశీనీతి లో చైనా ప్రాబల్యం పోయి భారత్ వైపు మొగ్గు ప్రారంభం అయింది. ఇందులో RAW పాత్ర ఎంతో ఉన్నదని అమెరికా గూధచారి సంస్థ అయిన CIA బయటపెట్టింది. కారణం ఎవరు????
37) చైనా తో వాణిజ్యలోటు బాగా పెరిగిపోయింది. మోది ప్రభావంతో చైనా మన దేశం లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఒప్పుకుంది. అంటే 1,40,000 వేల కోట్లు అన్నమాట. దీనివల్ల చైనా వస్తు నిల్వలు తగ్గుముఖం పట్టి వాణిజ్యలోటు తగ్గుముఖం పడుతుంది. కారణం ఎవరు????
38) ఇక దేశరక్షణలో జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవాల్ ఒక తురుపు ముక్క అనే చెప్పాలి. పెంటగాన్ కానివ్వండి, ఇజ్రాయిల్ కానివ్వండి, జపాన్ కానివ్వండి - భారత్ తో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాయో చూడండి. 2008 నవంబర్ తరహా దాడులు ఇంకొకసారి పునరావృతం కాకుండా పాకిస్తాన్ పడవలను మన ప్రభుత్వం సముద్రంలోనే ఎలా పేల్చివేసి భారతీయులను కాపాడిందో గుర్తు తెచ్చుకోండి. " ఇంకొక సారి పాకిస్థాన్ అటువంటి దాడికి తెగబడిందా - ఇక అది బెలూచిస్తాన్ ను వదలుకోవాలసిందే" అని ధైర్యంగా గర్జించిన ప్రధానిని మీరు ఇంతకుముందు చూసారా? చెప్పండి. కారణం ఎవరు????
39) మన ఈశాన్య రాష్ట్రాలలో సరిహద్దు రోడ్ల నిర్మాణానికి అనుమతించింది ఈ ప్రభుత్వమే. ఇంతవరకు ఈ ఫైలు UPA హయాంలో పక్కన పెట్టబడింది. Asian Development Bank కూడా చైనా ఆక్షేపణలను దృష్టిలో ఉంచుకుని మనకు నిధులు విడుదల చేయలేదు. దీనివల్ల మన రక్షణ విషయంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణి వహించిందో తెలుస్తోంది. ఇప్పుడు చూడండి మన సైన్యం ఎంత రెట్టించిన ఉత్సాహంతో ఉరకలు వేస్తోందో! కారణం ఎవరు????
40) భారత్ యుద్ధవాతావరణం లో ఉన్న "యెమెన్" దేశం నుంచి 4500 పైగా భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చింది. ఆ సమయంలో సౌదీ అరేబియా దేశం యెమెన్ పై దాడులు చేస్తోంది. కొన్ని గంటలు కాల్పుల విరమణకు సౌదీ అరేబియా ను ఒప్పించి మన దేశం విమాన సర్వీసులను నడిపింది. అవన్నీ మన మంత్రులు సుష్మా స్వరాజ్, జనరల్ వీ.కే. సింగ్ మరియూ మన భద్రతా అధికారి అజిత్ దోవాల్ లు దగ్గర ఉండి మరీ పర్యవేక్షించారు. అదికాక 41 దేశాలనుంచి ఇబ్బందులలో ఉన్న వివిధ భారతీయులను వివిధ సమయాలలో క్షేమంగా ఇంటికి చేర్చింది. భారత్ నిబద్ధత పట్ల ప్రపంచ దేశాలు ఎన్నో భారత్ ను కీర్తించాయి. కారణం ఎవరు????
41) భారత వైమానిక దళం రోజు రోజుకూ బలహీనపడుతూ వస్తూ ఉంటే, మోడీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఫ్రాన్స్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 36 విమానాలకు పచ్చజెండా ఊపింది. మధ్యవర్తులు లేరు. కమిషన్లు లేవు. కారణం ఎవరు????
42) 42 ఏళ్లుగా ఏ ప్రధాని కూడా కెనడా వెళ్ళలేదు, కానీ మోది అక్కడకు వెళ్ళింది సరదా కోసం కాదు, కెనడా ని ఒప్పించి రాబోయే 5 సంవత్సరాలకు మన అణువిద్యుత్ కేంద్రాలకు యురేనియం ను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది మన ప్రభుత్వం.
43) ఇంతవరకూ మనం అణు రియాక్టర్ లకై అమెరికా, రష్యా లను అడుక్కుంటూ వస్తున్నాం. వారు మనపై ఉన్న అనుమానాలతో ఎంతవరకూ అవసరమో అంతవరకే ముష్టి వేస్తూ మనం అడిగినవన్నీ కాక వారు ఇవ్వదలచుకున్నవే ఇస్తూ వచ్చేవారు. అటువంటిది మోది ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఒప్పించి Make in India లో భాగంగా ఫ్రాన్స్ మనతో కలసి అణుశక్తి నిర్మాణాలలో భాగం పంచుకునేలా చేయగలిగారు. కారణం ఎవరు????
44) అమెరికా అధ్యక్షుడు ఒబామా రిపబ్లిక్ డే ఉత్సవాలకు భారత్ వచ్చినపుడు ఆయనను ఒప్పించి Nuclear Fuel Tracking అనే నియమాన్ని అమెరికా పక్కన పట్టేలా చేసారు మన ప్రధాని. దీనివల్ల 16 కొత్త అణు రియాక్టర్ లకు మార్గం సుగమం అయింది.దీనితో మన దేశం లో ఇక విద్యుత్ కొరత అనేది లేకుండా చేయడంలో మన కృషికి మార్గం సులువైంది. కారణం ఎవరు????
45) భారత్ ను తిట్టిన నేపాల్ ప్రధానితోనే భారత్ కు జై కొట్టడానికి కారణం ఎవరు???
46) మా దేశనాశనానికి, విచ్ఛిన్నానికి భారత్ కుట్రలు పన్నుతుంది. చైనా కు దగ్గరవడంతో మా దేశంలో అల్లర్లు సృష్టించి, నన్ను దింపడానికి భారత ప్రధాని ప్రయత్నిస్తున్నారు. చైనాకు మద్దతు తెలియజేసినందు వల్లనే నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు అని 2016 లొ భారత్ ను తిట్టి రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని ఓలి.. ఇప్పుడు మరలా ప్రధాని అయిన తరువాత మూడు రోజుల భారత పర్యటనకు వచ్చి మరీ భారత్ ను పొగడ్తలతో ముంచెత్తారు, భారత్ ను ఆకాశానికెత్తాడు. కారణం ఎవరు???
47) అంతేకాదు 58 మంది డెలిగేట్స్ ను తీసుకువచ్చి, భారత తో పెద్దఎత్తున ధ్వైపాక్షిక సంబంధాలు కుదుర్చుకోవడమే కాకుండా.. భారత్ నుండి నేపాల్ కు రైల్వే లైన్ నిర్మాణానికి (Khathmandu to Raxaul) ఒప్పందం చేసుకోవడం విశేషం. ఇది చైనాకు అసలు మింగుడు పడని అంశం. ఎందుకంటే ఇంతకుముందు ఓలి ని తన చెప్పు చేతలలోకి తీసుకున్న చైనా.. భారత్ కు వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేసింది. కాగా ఇప్పుడు అదే ఆటను మోది, చైనా పైన ప్రయోగిస్తున్నారు. కారణం ఎవరు???
48) ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి ఇప్పటిదాకా ఎగ్గొట్టిన 24 లక్షల మంది వచ్చారు నోట్ల రద్దుతో.. దీనికి కారణం ఎవరు???
49) ప్రతి గ్రామా పంచాయతి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం వే.. కారణం ఎవరు???
50) ఉపాధి హామీ పథకం "సంబంధించిన ప్రతీ రూపాయి కేంద్రం నిధులే... కారణం ఎవరు???
51) జాతీయ సహకార అభివృద్ధి తరపున యాదవులకు గొర్రెల పంపిణి కోసం మొత్తం కేంద్రం నిధులే...అక్షరాల 4,000 కోట్లు కేంద్రనివే... కారణం ఎవరు???
52) ఇప్పుడు TRS నాయకులు అందుకుంటున్న సబ్సిడీ ట్రాక్టర్ లు 100% కేంద్రం నిధులే.. కారణం ఎవరు???
53) నేడు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణం లో 24 గంటలు కరెంటు వుంటుంది అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు కేంద్రం వే..  కారణం ఎవరు???
54) ముద్రయోజన పథకం కింద బ్యాంకు ద్వారా లాభపడ్డ చిన్నచిన్న చిరువ్యాపారుల నిధులు కేంద్రానివే.. కారణం ఎవరు???
55) అన్ని కార్పోరేషన్ నిధులు కేంద్రనివే... కారణం ఎవరు???
56) ప్రధాన మంత్రి వికాస్ యోజన కింద "ప్రతి మండలంలో మోడల్ స్కూల్స్ నిధులు 100% కేంద్రంవే'.. కారణం ఎవరు???
57) స్వచ్ఛ్ భారత్ కింద ప్రతి మరుగు దొడ్లు.. కేంద్రం నిధులే..... కారణం ఎవరు???
58) ఉజ్వల యోజన కింద...పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు...100% కేంద్రము నిధులే.... కారణం ఎవరు???
59) బాలింతకు ఇచ్చే 12,000 రూపాయలతో 6,000 రూపాయలు కేంద్రనివే.... కారణం ఎవరు???
60) పన్నులు సరిగ్గా కట్టిస్తా , అవినీతిని పెకిలిస్తా, పెద్ద నోట్లు రద్దు చేస్తా , నల్లధనం బయటికి రప్పిస్తా, GST అమలు చేస్తా , కఠినమైన సంస్కరణలు తీసుకొస్తా అని చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరు???
61) మా కులపోళ్లు, మా కొడుకులు , కూతుళ్లు , మనవళ్లు , బామ్మర్దులు, అల్లుళ్లు మీకు నాయకులు తరతరాలుగా మీరు అంతా మాకు ఓట్లేసి మా దొడ్డి లో పాలేర్లు గా హాయిగా బ్రతకండి అని కాకుండా మీరు అందరూ నాకు సమానం అని చెప్పే నాయకుడు ఎవరు????
62) రూపాయి అప్పు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిన ధీరుడు ఎవరు???
63) దేశం ప్రథమం, పార్టీ మథ్యం , స్వార్ధం అథమం అనే సూత్రాన్ని మనసా వాచా కర్మణా ఆచరించి చూపించిన నాయకుడు ఎవరు????

మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది

మోదీజీ నాయకత్వంలో మార్పు వచ్చిందా లేదా? చెప్పండి.
1) 2014 లో కందిపప్పు 180 రూపాయలు.
ఇప్పుడు 80 రూపాయలు
2) 2014 లో మినపప్పు 160 రూపాయలు.
ఇప్పుడు 70 రూపాయలు
3) 2014 లో నూనె 120 రూపాయలు.
ఇప్పుడు 90 రూపాయలు.
4) 2014 లో బియ్యం 25 కేజీలు 1300 రూపాయలు. ఇప్పుడు 1,000 రూపాయలు
5.ఇళ్ల స్థలాలు,ప్లాట్లు రేట్లు తగ్గాయి.
6) సిలిండర్ రేటు 2014 లో 1,200 రూపాయలు.
ఇప్పుడు 750 రూపాయలు. బుక్ చేసిన 5 రోజుల్లో సిలిండర్ వస్తున్నది.
7) పేదప్రజలకు కేంద్రప్రభుత్వం 2లక్షల ఇల్లు ఉచితముగా మంజూరు చేసింది.
😎 మరుగుదొడ్లు ఉచితంగా కట్టి, ఇస్తుంది. ముద్ర లోనులు మంజూరు చేస్తుంది.
9) రేషన్ బియ్యాన్ని కేంద్రం ఇస్తుంది. రూ.29.
60 kg
10) పెన్షన్ 750 రూపాయలు కేంద్రం ఇస్తుంది.
11) వికలాంగులకు 1,300 రూపాయలు కేంద్రం ఇస్తుంది.
12) గ్రామములో ప్రతిపనికి కేంద్ర నిధులు. MGNRGES
13) 26 రాష్ట్రాలలో 24 గంటల విద్యుత్ ను కేంద్రం ఇస్తుంది.అసలు విద్యుత్తే లేని 18,000 గ్రామాల్లో పూర్తిగా విద్యుత్ ని ఇస్తుంది.
14) రైతులకు ట్రాక్టర్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. యూరియా లో వ్యాపా ను కలపడం కల్తీని అరికట్టడం జరిగింది.
15) రూపే కార్డ్ ద్వారా 1.62 లక్షల కోట్ల ను ఆదా చేయడం జరుగుతుంది. మీరు కుడా Visa, Master కార్డ్ లను తక్షణం తిరిగి ఇచ్చి, Rupay కార్డును తీసుకోండి. 1 రూపాయి నుండి 2 రూపాయల వరకు దేశానికి ఆదా అవుతుంది.
16) అసంఘిత కార్మికులకు బీమా కేంద్రం ఇస్తుంది.
17) సామాన్యప్రజలు బతకడానికిఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. వీటిలో సుకన్య యోజన పథకం, అటల్ పెన్షన్ యోజన, ముద్రయోజన..
ఇవి అన్నీకేంద్రానివే.
18) నోట్ల రద్దువలన దొంగనోట్లు పనికిరాకుండా పోయాయి. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కాశ్మీర్ అల్లర్లు తగ్గాయి.
19) 2014లో ఒక GB డేటా Rs.350/-,
2017లో కేవలం
Rs. 5/-,కాల్స్ పూర్తిగా ఉచితం

ఇది మోది యుగం

20) 2014 కి ముందు కనీస విమాన టికెట్ 5,000/-
ఆ తరువాత 1,900/- లకన్నా తక్కువ
21) అంగన్వాడీ వర్కర్లకు వచ్చే నిధులు (పిల్లలకు పౌష్టికాహారం, గుడ్లు మధ్యాహ్న భోజనం) కేంద్రం నిధుల నుంచే అని ఎంతమందికి తెలుసు?
22) గుండెజబ్బులతో బాధపడే సామాన్యులకు మేలు చేకూరేలా స్టంట్ ధరలను తగ్గించిన మోది ప్రభుత్వం.
రు.1,21,000 గా ఉన్న సగటు గరిష్ట స్టంట్ ధర..
ప్రస్తుతం రు.27,890 గా ఉంది
23) ఆథార్ ద్వారా నిజమైన లభ్దిదారులకు లాభం. 57 వేల రూపాయల ఆదా అయింది.
24) ఇప్పటి వరకు ఒక అవినీతి వాసన తగలలేదు.
25) చైనాను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.
26) ప్రపంచంలో పాకిస్థాన్ ని ఏకాకిని చేయడం జరిగింది.
27) 10 ASEN దేశాలతో  మంచి మైత్రి నెలకొల్పారు.
యూపీఏ సర్కారు ముగింపు దశలో జీడీపీ 4.4% అని మర్చిపోయారు.
మీరు ఇప్పుడు 7+, దేశ భద్రతను కట్టు దిట్టం చేశారు. ఒకేసారి పాక్ చైనా యుద్ధానికి వస్తే నిలువరించేందుకు అస్త్రశస్త్రాలను దేశానికి సమకూర్చారు, ఈరోజు ఇండియాకు ప్రపంచ దేశాలు సెల్యూట్ చేస్తున్నాయంటే సంపన్న దేశమనే కాదు.. ఆయుధ సంపత్తి ఉన్న దేశమని కూడా. ముందు దేశభద్రత కట్టుదిట్టంగా ఉంటేనేగా మనం స్వేచ్ఛగా జీవించగలం, లేదంటే మన దేశం శవాల దిబ్బలుగా మారుతుంది.

నరేంద్ర మోదికి ఇతర నాయకులలా Xmas తాతయ్య వేషాలు వేయడం, ఇఫ్తార్ విందులకి వెళ్లి తలపై టోపీలు పెట్టుకుని వెకిలివేషాలు వేసి, ప్రజల్ని ఏమార్చడం తెలీవు.
అమెరికా వెళ్లినా దసరా నవరాత్రులలో ఉపవాస దీక్ష ఆచరించడం మాత్రమే తెలుసు. తరతరాలకి సరిపడా ఆస్తులు కూడబెట్టాలనే ఆశ, అవసరం కూడా ఆయనకి లేవు. ఎందుకంటే మనలాగా కుటుంబ బాంధవ్యాలు లేవు గనుక. తన తర్వాత అర్హత ఉన్నా, లేకున్నా (చాలా మంది నాయకుల్లా) యువరాజ పట్టాభిషిక్తుణ్ణి చేసి, మంది మీద రుద్దడానికి కడుపున పుట్టిన వారసుడూ లేడు.
నేను చెప్పినవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఎవరి పరిపాలనలో అయినా మంచి - చెడు..... రెండూ జరుగుతాయి. టోటల్ గా దేశానికి ఎక్కువ మంచి జరిగిందా... లేదా? అని చూడాల్సి ఉంది. ఎవరు ఎంత గింజుకున్నా మా అభిమాన నాయకుడు నరేంద్రుడే అని చెప్తాం.. అలా చెప్పడానికి గర్వపడతాం! దేశభక్తులం కదా? మాకు దేశ సౌభాగ్యమే ముఖ్యం. దేశమంటే మనుషులు, మట్టి దిబ్బలు కాదు!
భారత్ మాతా కీ జై..
జై జవాన్ - జై కిసాన్..
జై హింద్..!!
note: ఒక వాట్సాప్ సమాచారంనుండి. 

కామెంట్‌లు లేవు: