26, సెప్టెంబర్ 2020, శనివారం

*ఇది నమ్ముతారా!* 💐💐🙏🏻


ఈ ఫొటో లో చూపించిన వయస్సు మళ్లీనా ఆవిడ తన 20 వ ఏట భర్తను పోగొట్టుకుంది....

ఈమె శ్రీ కృష్ణుని భక్తురాలు.

బృందా వనం లో ఉన్న 

శ్రీ కృష్ణుని సేవ చెయ్యాలని అనుకుంది. అక్కడికి వచ్చే భక్తుల చెప్పులను చూసుకునే బాధ్యత తీసుకుంది....

గడిచిన 50 సంవత్సరాలలో వారు ఇచ్చిన డబ్బులు కూడ బెట్టింది. అవి ఇప్పుడు అక్షరాలా 51 లక్షల రెండు వేల యాభై రూపాయలు అయినాయి.

ఆ డబ్బులు తన స్వంతానికి వాడుకోకుందా శ్రీ కృష్ణుని ఆలయం లో గోశాల కట్టడానికి 40 లక్షలు ఇచ్చింది. 

మిగతా 11 లక్షలు భక్తుల కోసం ధర్మశాల కు ఇచ్చింది...

ఈమె ఈ డబ్బు ఇచ్చిన సంగతి చాలా గోప్యంగా ఉంచింది.

శ్రీ కృష్ణుడు అంటే అపార మైన భక్తి కలిగిన ఈమె పేరు తెలుసా!

యశోద! 

అమ్మా! నీ జన్మ ధన్యం! ఎందరికో నీవు స్ఫూర్తిని ఇచ్చావు...


జై శ్రీ కృ


ష్ణ 🙏🏻🚩

కామెంట్‌లు లేవు: