7, జూన్ 2021, సోమవారం

మార్పు వారితోనే సాధ్యం

 ఇలా చెప్పె ముస్లింలు ఉన్నారా?


మసీదు లేదా మదరసాల్లో మౌల్వీలు లేదా ముస్లిం పెద్దలు ఇవి చెప్పి విదేశీ ముష్కరులు తమ పూర్వికులను ఈ దేశాన్ని ఎలా హింసించి దోచుకున్నారో చెబుతారా? 

మార్పు వారితోనే సాధ్యం

ఇవి చెప్పి శాంతి ...దేశభక్తి నేర్పితె.....

ఈ దేశంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది...ఈా దేశంలోని ప్రతీ ముస్లిం తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన చరిత్ర ఇది


 1.అల్లావుద్దీన్ కామం వలనే 

రాణీ పద్మావతి తన ఆత్మగౌరవాన్ని  కాపాడుకోవడానికి తన రాజమందిరంలో ఉన్న 14000 పరిచారికలతొ కలిసి ఆత్మాహుతి  చేసుకుందని


2. ఇస్లాం మతం స్వీకరించడానికి అంగీకరించని ఛత్రపతి శివాజీ తనయుడు శాంభాజీ మహరాజ్ దేహాన్ని  అతి కిరాతకంగా క్రూరమైన పద్దతిలో బ్రతికి ఉండగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చంపడం 


3. ఒక్క రోజులొ లక్షలమంది హిందువులను,  బ్రాహ్మణులను చంపిన పాపాత్ముడు టిప్పు సుల్తాన్ అని....అది జరిగింది దీపావళి పర్వదినం నాడని....ఇప్పటికీ కర్ణాటకలొ కొడగు బ్రాహ్మణులు దీనికి గుర్తుగా దీపావళి జరుపుకోరని (మన  తెలుగువారిలొ కూడా కొంతమంది దీపావళి జరుపుకోరు)


4. కసాయి షాజహాన్ బలవంతంగా 14 సంవత్సరాల బ్రాహ్మణ ఆడపిల్లను ఆత్యాచారం చేశాడని


5. ఆటవిక బాబర్ మన శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా లక్షల మంది అమాయక హిందువులను చంపాడని 


6. సికిందర్ లోఢీ ఉత్తరప్రదేశ్ లొ ఉన్న కంగర నాగర్కోట్ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని చిన్న చిన్న ముక్కలుగా ధ్వంసం చేసి ఆ విగ్రహ శకలాలను విసిరి పడేసాడని  


7. ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ ఇస్లాం స్వీకరించడానికి అంగీకరించని హిందూ స్త్రీలను నగ్నంగా ముస్లిం సైనికుల ముందుకు విసిరేసాడని 


8. కనికరం లేకుండా వాజీర్ ఖాన్ అనే క్రూరుడు

 బండా భైరాగీ అనే ఆధ్యాత్మిక గురువును బ్రతికి ఉండగానే ఆయన శరీరాన్ని ఎముకలు కనిపించేత వరకూ కాల్చవేసాడని 


9. ఇస్లాం స్వీకరించడానికి అంగీకరించనందుకు జిహాదీ వాజీర్ ఖాన్, గురు గోబింద్ సింగ్ ఇద్దరు కుమారులను ఫతె సంగ్(6 సంవత్సరాలు), జోబర్ సింగ్(5 సంవత్సరాలు) బ్రతికి ఉండగానే ఒక రాతి గోడలొ సమాధి చేశాడని 


10. కసాయి ఔరంగజేబు శాంభాజీ మహారాజ్ రెండు కళ్లను కాల్చిన ఇనుప చువ్వలతో కాల్చాడని...కారణం ఇస్లాం మతం స్వీకరించ లేదని 


 11.కసాయి ఔరంగజేబు ...

మోతి దాస్ అనే స్వామిజీ శరీరాన్ని ప్రజలందరూ చూస్తుండగా రెండుగా చీల్చి చంపేశాడని


 చివరిగా....


వారిలొ ఒక్కరు కూడా నీ పండుగులకు శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు.....మరి నువ్వు ఎందుకు ఎగేసుకొని శుభాకాంక్షలు చెబుతావు? ఇన్ని దారుణాలు జరిగాయి....నీకు తెలియదు

కారణం ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాం అని చెప్పుకుంటున్న గాంధీ కుటుంబికులు చెప్పలేదు

ఇప్పుడు తెలిసింది కాదా....ఇక మీదట చేయకు


ఇజ్రాయెల్ తన దేశ పౌరులకు నేర్పింది ఇదే

అందుకె ఆ దేశంలో పౌరులు 

ఆ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయరు

తమ యూదు జాతిని ఇంత వరకూ మోసం చేసిన యూదుడు లేడు....

వారి ధర్మాన్ని అవమానించిన యూదుడు కూడా లేడు🙏

కామెంట్‌లు లేవు: