1, జులై 2023, శనివారం

సర్వే హిందూ సుఖినోభవంతు.

 ముస్లింలు  హిందువులపై చేసిన రాక్షసాలకు వ్యతిరేకంగా ప్రతీకార దాడులు జరగకుండా ఆపడం కోసం జరిగిన ఆలోచనకు రూపమే సాయిబాబా, అది విజయవంతం కావడంవల్ల పుట్టిన వాళ్లే బాబా గుర్మిత్ రామ్ రహీం, మిగిలిన సాయిబాబాలు,ఇతర బాబాలు. వీళ్ళ ప్రధాన లక్ష్యం హిందు మతం అంతం అయ్యేవరకు హిందువులు అయోమయ స్థితిలో ఉండాలి, హిందువులు తమను నాశనం చేసేవారిని శత్రువులుగా భావించకూడదు, గుర్తించకూడదు, హిందువులు ఐక్యం కారాదు, వీళ్ళ కుట్రల్ని ఎవరూ అనుమానపడకూడదు ఎవరన్నా చెప్పినా నమ్మకూడదు ఇవే ప్రధాన లక్ష్యాలు. వీళ్ళు ప్రధానంగా చెప్పేది అన్ని మతాలు సమానం అని, అన్ని మతాలు సమానం ఐతే ఒక మతం ఇతరమతాల్ని, నాగరికతల్ని చంపి తన మతంలోకి ఎందుకు మార్చుకుంది, మరో మతం డబ్బుతో, ప్రలోభాలతో, కుట్రలతో, సేవపేరుతో హిందువుల్ని ఎందుకు మతం మారుస్తోంది, హిందువులు ఆ రెండు మతాల్లా ఎందుకు చేయడం లేదు, చేయలేక పోతున్నారు---- అలా చేయకుండా ఉండడం కోసం పుట్టినవే కొన్ని సంస్థలు, బాబాలు. ఏ మతంలో ఇన్ని రకాల సంస్థలు ఉండవు, వీళ్ల ప్రభావంతో హిందువులు అందర్నీ పూజించే సంకర జాతిగా మారారు, ఫలితంగా డబ్బులు ఇచ్చి చంపించుకునే, నాశనం చేయించుకునే స్థితికి చేరారు, షిర్డీ సాయిబాబా ముస్లిం అని కొన్ని వందల సాక్ష్యాలు, ఆధారాలు చూపించినా, కోర్టులోకూడా వాళ్ళు ఒప్పుకున్నారని వార్త వచ్చినా, హిందువు కాదుకబట్టే సాయిబాబా గుళ్ళని దేవాదాయ శాఖలో కలపలేదు అని తెలిసినా కొందరిలో మార్పు రావడం లేదు, దాని ఫలితమే దర్గాలలో, షిరిడి లో పడుతున్న వేలకోట్ల హిందువుల డబ్బు, కొనసాగుతున్న ముస్లింల రాక్షసాలు, సాయిబాబా పిచ్చి హిందువుల్ని నిజంగానే పిచ్చివాళ్ళని చేసింది, అందుకే షిరిడి సంస్థాన్ వాళ్ళు 2023 లో హజ్ యాత్రకు 35 కోట్లు ఇచ్చినా, మసీదుల నిర్మాణం, మరమ్మత్తులకోసం 96 కోట్లు ఇచ్చినా,మొత్తం డబ్బు ఇస్లాం మతం కోసం ఖర్చుపెడుతున్నా,హిందువులకు ఏమాత్రం సేవ, సహకారం చేయకపోయినా, హిందూ దేముళ్ళని సాయిబాబా కాళ్ళ కింద ఉంచి అవమానించినా, హిందూ దేవాలయాల ప్రాధాన్యత తగ్గించినా గుడ్డివాళ్ళలా ఉండిపోయారు, మరో దారుణం ఏమంటే ఆది గురువులు, జగత్ గురువులు ఐన దక్షిణా మూర్తి, వ్యాసుడు, శ్రీ కృష్ణుడు, ఆది శంకారుల్ని వదిలి  పవిత్రమైన గురుపౌర్ణిమ రోజున రోజుకి 5 సార్లు నమాజ్ చేసేవాడు,నిరంతరం అల్లా జపం చేసేవాడు, పొగతాగుతూ ఉండేవాడు, ఏ హిందూ దేముడ్ని పూజించని సాయిబాబా ని గురువుగా చెప్తూ ఆది గురువుల్ని అవమానించడం ఘోరం, ఉన్న హిందూ దేముళ్ళని ప్రసన్నం చేసుకోలేక ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అనే సామెతను పట్టుకుని చర్చీలు, మసీదులు, దర్గాలకు తిరుగు తున్నారు, మరీ ఘోరం ఏమంటే అన్ని తెలిసిన ప్రవచన కర్తలు కూడా భక్తులు నొచ్చుకుంటారేమో, రారేమో అనే భయంతో ప్రవచనల్లో అప్పుడప్పుడు సాయిబాబా ని కూడా కలుపుతూ వర్ణ సంకరం చేస్తున్నారు, కొందరు కట్టర్ హిందువుల ప్రయత్నాలతో సంకర జాతి సంకెళ్లు తెంచుకుని బాబాలకు బైబై చెప్పిన హిందువులారా మతం మారిన క్రైస్తవ స్త్రీ తన కుటుంబం మొత్తాన్ని ఎలా మతం మారుస్తోందో అలా మీరు కూడా మీ బంధువుల్లో ఉన్న మూడుల్ని సంకరత్వం నుండి హిందుత్వం లోకి రప్పించండి, వీలైనప్పుడు ప్రవచన కారులను కూడా దారిలోకి తెండి. గురుపౌర్ణిమ హిందువులది ----ముస్లింబాబాలది కాదని ప్రచారం చేయండి.సర్వే హిందూ సుఖినోభవంతు.

కామెంట్‌లు లేవు: