19, ఆగస్టు 2023, శనివారం

సెక్యూలర్" హిందువులు

 🙏 కాంగ్రేస్ ఫైల్స్ 🙏


భారతీయులు ప్రత్యేకించి హిందువులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి ఎందుకు గెలిపించాలో ఈ పోస్ట్లో చాలా చక్కగా వివరించారు 🤗 


👉21లక్షల మంది హిందువులను చంపిన తర్వాత... కూడా 1947 లో పాక్ కు 65కోట్ల రూపాయలు ఇచ్చాను ( 75 సంవత్సరాల తర్వాత దాని ప్రస్తుత విలువ దాదాపుగా 40 లక్షల కోట్లు )..


👉మత ప్రాతిపదికగా పంపకం చేసినప్పటికిని 7 కోట్ల ముస్లింలను ఈదేశంలోనే ఉంచాను..


👉హిందువులులేని కాశ్మీరును తయారు చేసాను..


👉"సెక్యూలర్" పదాన్ని రాజ్యాంగం లో ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్షాల నోరు నొక్కి చేర్చించాను..


👉ఎనిమిది రాష్ట్రాలలో హిందువులను అల్ప సంఖ్యాకులుగా చేసాను..


👉AMUలో ముస్లిం పదాన్ని చేర్చాను..


👉BHUలో హిందూ పదాన్ని చేర్చడానికి వ్యతిరేకించాను..


👉కాశ్మీర్ సమస్యను జటిలం చేసాను. JKలో చట్టం నందలి సెక్షన్35(A), 370లను పెట్టాను.


👉పట్టుబడిన 93,000 పాక్ సైనికులను వదలి పెట్టి, జయించబడిన POKను తిరిగి గిఫ్ట్ గా ఇచ్చేసాను..


👉90,000sqkmతో పాటు... కైలాశ మానసరోవరంను చైనాకు అప్పగించాను..


👉JKలో రొహింగ్యాలకు పునరావాసం కల్పించాను..


👉బంగ్లాదేశి ముస్లింలను దేశంలో చొప్పించి ఓటు బ్యాంక్ పెంచుకున్నాను..


👉NRCని వ్యతిరేకించాను..


👉దేశ ద్రోహులను రక్షించుటకై రాత్రి రెండు గంటలకు సుప్రీంకోర్టును తెరిపించాను..


👉 ఇందిర హత్య జరిగిన తర్వాత 1984 లో 2700 సిఖ్ఖులను హత్యాకాండ చేసాను..


👉 1948 లో గాంధీ హత్య తర్వాత ,   గాంధీ హత్య తో సంబంధం లేక పోయినా కూడా అకారణంగా వేల కొద్దీ మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబాలను సర్వ నాశనం చేసాను..


👉దూరదర్శన్లో "సత్యం శివం  సుందరం" లోగో తొలగించి వేసాను..


👉కేంద్రీయ నవోదయ విద్యాలయ లోగో నుండి "అసతోమా సద్గమయ" శ్లోకాన్ని తొలగించి వేసాను..


👉"వందేమాతరమ్"ను రాష్ట్ర గానంగా, దేశీయగీతంగా, పాడకుండ విరోధించాను..


👉26/11 దాడి వెనుక హిందువుల పాత్ర ఉందని పుస్తకాలు వ్రాయించాను ,అలాగే ప్రచారం చేసి చెప్పాను..


👉నా న్యాయవాదులే (  కపిల్ సిబాల్ లాంటి వారు ) దేశానికి కీడు చేసే గ్యాంగులను మరియు నక్సలైట్ల కేసులను వాదించారు..


👉దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్య గొంతును నొక్కి వేసాను..


👉"భారత మాతాకీ జై" "వందేమాతరమ్" మొదలగు నినాదాలు ఏ రైలులో లేకుండ చేసాను..


👉1966లో గోరక్షణ కొరకు ఉద్యమించు గోభక్తులైన వందల మంది సాధువులను తుపాకీ గోలీలతో హత్య చేసాను..


👉హజ్ యాత్రకు సబ్సిడి ఇచ్చి అమర్నాథ్ యాత్రకు టాక్స్ వేసాను..


👉సోమనాథ మందిరం నిర్మించుచున్నాడని సర్ధార్ పటేల్ను విరోధించాను..


👉సోమనాథ మందిరాన్ని

ప్రారంభించబోయే రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ ను విరోధించాను..


👉RSSను  కూడా "ముస్లిం బ్రదర్ హుడ్"లాంటి ఉగ్రవాద సంస్థగా చెప్పాను..


👉శ్రీరాముడు లేడంటూ , రామాయణం కల్పితంగా చెబుతూ కోర్ట్ లకు అఫిడవిట్ ఇచ్చాను. అట్లే రామసేతు విరిచి, కూల్చివేసే ప్రయత్నం చేసాను..


👉భారత్ కు UNO లో లభించే సభ్యత్వం వద్దని అది తీసుకుపోయి ఆ సభ్యత్వం మరియు వీటో అధికారం చైనాకు ఉచితంగా మరియు తెలివి తక్కువగా ఇచ్చాను..


👉మీరందరు (మూర్ఖులందరూ) "సెక్యూలర్" హిందువులు అయిపోండి. అంతే...!


హిందుస్తాన్న్ను, హిందూముక్త్-స్తాన్' గా మార్చేస్తాను..


ఆరోపణలన్నీ., RSS  పై పడవేస్తాను.. 🤗


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: