11, అక్టోబర్ 2023, బుధవారం

గోజాతులు ఉన్నంతసేపే

 ఇది రాజమహేంద్రవరం లో క్వారీ మార్కెట్ నుండి లాలా చెరువుకు వెళ్ళేదారిలో వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ప్రక్కన ఉంది. ఇలాంటి గోమాంస(బీఫ్) బిర్యానీ, సమోసా,పకోడీ వగైరా షాపులు రాజమహేంద్రవరం లో చాలా చోట్ల ఉన్నాయి. హిందూ బంధువు లారా కళ్ళు తెరవంఢి.గోజాతులు ఉన్నంతసేపే మన మనుగడ. కరోనా కాలంలో కూడా గోజాతులు ఎంతో మందిని రక్షించాయి. నిరంతరం లక్షల గోమాతలను క్రూరవధచేసి తినేవారు ఎంతో శ్రధ్ధ గా వారి పనులుచేసుకుంటూ వారి కి ఆఫర్ లిచ్చే పార్టీ లను గెలిపించుకుంటూ దర్జాగా గోవధలు,హిందూ ధర్మ విఘాతుకాలు చేయుచున్నారు. కానీ హిందువులు మాత్రం ధనార్జన, విలాసవంతమైన ఇళ్ళు, లక్షల విలువైన వాహనాలు ఇలాంటి వాటిపై మాత్రమే దృష్టి పెడుతూ కనీసం ఒక్క ఆవు దూడ సైతం ఇంటి లోనికి రానీయక,కుక్క లను మాత్రం వంటింటినుండీ ఒంటిమీద విసర్జనాలు చేయించుకునే వరకూ పోషించుకుంటూ బాధ్యతారహితంగా బతికేస్తున్నారు.ప్రతి హిందూ తన ఇంటి లో ఒక్క ఆవునైనాదూడనైనా పోషించుకుంటే అసలు బయట ఆవు లే కనబడవు. గృహప్రవేశం ఆవుతో చేయమని వేదశాస్త్ర సంప్రదాయాలు చెబితే ఆవుబొమ్మతోనూ,ఇంటి లో ఆవును నీ ఇంటిల్లిపాదీ ఆరోగ్యం కోసం పోషించుకొనమంటే ఆవుబొమ్మపెట్టుకుని,గోమయాన్నిహేళన చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి.

కామెంట్‌లు లేవు: