27, ఫిబ్రవరి 2024, మంగళవారం

మనుస్మృతి

! మనుస్మృతి ఈనాటిది కాదురా పాడయిన మొద్దు రాచ్చిప్ప మొహమా! ..మనం కొలిచే శ్రీరాముడు ఎన్నో యుగాల క్రితం ఒక కోటీ డెబ్భై అయిదు లక్షల సంవత్సరాలు క్రితం జన్మించిన వాడు అయితే..అతనికి అత్యంత పూర్వం ఆచరించబడిన వ్యవస్థ మను స్మృతి.ఇది సత్యయుగం లో ఆచరించినది.అంటే 27 మహా యుగాల క్రితం సంగతి ఇది. ఆనాటివి ఈనాటి వరకూ ఎలా వస్తున్నాయన్న తింగరి ప్రశ్నలు వేశావో తిత్తి తీస్తా! ఆ కాలములో వారి ధారణా శక్తి అద్భుతంగా ఉండేది.ఒకరి నుండి ఒకరికి మౌఖికంగానే ఇవన్నీ వచ్చాయి. మధ్యలో ఏవైనా కాలగతిలో అంతరాయాలు ఏర్పడితే ఎవరో ఒకరు తపస్సంపన్నులు తిరిగి వాటిని ఉద్ధరించారు. ప్రస్తుతం ఈ కలియుగములో.. ఆచరించదగ్గది పరాశర స్మృతి. మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నట్టే మనకు పద్దెనిమిది స్మృతులు ఉన్నాయి.అసలు స్మృతి అంటే ఏమైనా తెలుసుట్రా మిరప తోటలో పిడత మొహాలూ మీరూనూ.

స్మృతులు అంటే ఆయాకాలాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. వాటిలో మను స్మృతి ఒకటి. ఈమానవ ధర్మశాస్త్రమున విశ్వ సృష్టి నుండి అన్ని విషయాలూ చెప్పబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మ,క్షత్రియ,వైశ్య, శూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమఉరేయ్ నికృష్ట అక్కుపక్షీ! మనుస్మృతి ఈనాటిది కాదురా పాడయిన మొద్దు రాచ్చిప్ప మొహమా! ..మనం కొలిచే శ్రీరాముడు ఎన్నో యుగాల క్రితం ఒక కోటీ డెబ్భై అయిదు లక్షల సంవత్సరాలు క్రితం జన్మించిన వాడు అయితే..అతనికి అత్యంత పూర్వం ఆచరించబడిన వ్యవస్థ మను స్మృతి.ఇది సత్యయుగం లో ఆచరించినది.అంటే 27 మహా యుగాల క్రితం సంగతి ఇది. ఆనాటివి ఈనాటి వరకూ ఎలా వస్తున్నాయన్న తింగరి ప్రశ్నలు వేశావో తిత్తి తీస్తా! ఆ కాలములో వారి ధారణా శక్తి అద్భుతంగా ఉండేది.ఒకరి నుండి ఒకరికి మౌఖికంగానే ఇవన్నీ వచ్చాయి. మధ్యలో ఏవైనా కాలగతిలో అంతరాయాలు ఏర్పడితే ఎవరో ఒకరు తపస్సంపన్నులు తిరిగి వాటిని ఉద్ధరించారు. ప్రస్తుతం ఈ కలియుగములో.. ఆచరించదగ్గది పరాశర స్మృతి. మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నట్టే మనకు పద్దెనిమిది స్మృతులు ఉన్నాయి.అసలు స్మృతి అంటే ఏమైనా తెలుసుట్రా మిరప తోటలో పిడత మొహాలూ మీరూనూ.

స్మృతులు అంటే ఆయాకాలాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. వాటిలో మను స్మృతి ఒకటి. ఈమానవ ధర్మశాస్త్రమున విశ్వ సృష్టి నుండి అన్ని విషయాలూ చెప్పబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మ,క్షత్రియ,వైశ్య, శూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమ పంచమహాయజ్ఞాతిథిపూజా పార్వణవిధి శ్రాద్ధవిధాన భోజననియమాదులు, స్త్రీ,పురుషధర్మములు, రాజధర్మములు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమములు మొదలగు హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నియూ ఆకాలములో ఆచరించినవి ఉంటాయి.

మనుస్మృతి

బృహస్పతిస్మృతి

దక్షస్మృతి

గౌతమస్మృతి

యమస్మృతి

అంగీరసస్మృతి

యాజ్ఞవల్క్యస్మృతి

ప్రచేతస్స్మృతి

శాతాతపస్మృతి

పరాశరస్మృతి 

సంవర్తస్మృతి

ఔశనసస్మృతి

శంఖస్మృతి

లిఖితస్మృతి

ఆత్రేయస్స్మృతి

విష్ణుస్మృతి

ఆపస్తంబస్మృతి

హరీతస్మృతి 

మళ్లీ వీటిలో ఉపస్మృతులు పదునెనిమిది ఉన్నాయి.

కణ్వస్మృతి

కపిలస్మృతి

లోహితస్మృతి

దేవలస్మృతి

కాత్యాయనస్మృతి

లోకాక్షిస్మృతి

బుధస్మృతి

శాతాతపఉపస్మృతి

అత్రిస్మృతి

ప్రచేతస్మృతి

దక్షఉపస్మృతి

విష్ణుస్మృతి

వృద్ధవిష్ణుస్మృతి

వృద్ధమనుస్మృతి

ధౌమ్యస్మృతి

నారదస్మృతి

పౌలస్త్యస్మృతి

ఉత్తరాంగిరసస్మృతి

అసలు వీటి గూర్చి ఏ మాత్రమూ తెలియని ప్రతీ అక్కుపక్షీ అశుద్ధం తిన్న కాకిలా మను స్మృతి, మనువాదులు అంటూ అరుస్తారేమిట్రా పగిలిపోయిన పింగాణీ జాడీ మొహమా!!

కామెంట్‌లు లేవు: