28, ఫిబ్రవరి 2024, బుధవారం

మారాల్సినది

 ముందు మారాల్సినది రాజకీయాలు నేతలు 


గురుశిష్యులు ప్రజలు మానసికంగా ఎదగాలంటే సంభాషణ సంస్కృతం వేదాలను భగవద్గీతను అనివార్యంగా నేర్చుకోవాలి



మన ప్రభుత్వాలు


మద్యపాన ఆపణాలకు

 నిర్మాణ కర్మాగారాలకు 


ధూమపానమ్ ఆపనాలకు

నిర్మాణ కర్మాగారాలకు


గుట్కా ఆపణాలకు

నిర్మాణకర్మాగారాలకు 


వాటిని ప్రచారం చేయడానికి ప్రచార మాధ్యమాలల్లో నిమిషానికి ఒకసారి

విజ్ఞాపనలకు 


రెస్టారెంటులకు

బార్ ఆపణాలకు

డిస్కో క్లబ్బులకు


అశ్లీలచిత్రాలకు

అశ్లీలసాహిత్యానికి

అశ్లీలనృత్యాలకు

అశ్లీల కథలకు

అశ్లీలఫ్లెక్సీలకు

అశ్లీలసంభాషణలను


ఆనవశ్యక పిల్లల పెద్దల నానావిధ ప్రజల మనస్సులను   విచలితం చేసే వాటికి


అనుమతులు  ఇచ్చిన రాజకీయ నాయకులదే ప్రభుత్వాలదే తప్పు


యథా రాజా తథా ప్రజా


⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡


ఈ దేశంలో మారాల్సింది రాజకీయ నాయకులు


గురుర్ బ్రహ్మ అని గురువుల గొప్పతనం చెబుతారు


గురువులను ఈ ప్రభుత్వాలు 


ప్రైవేటు గురువు అని

ప్రభుత్వ గురువు అని

పార్ట్ టైమ్ గురువు అని

కాంట్రాక్టు గురువు అని

గెస్ట్ ఫ్యాకల్టీ గురువు అని

టైమ్ స్కేల్ గురువు అని


యస్ టి గురుకులాల గురువు అని

యస్ సి గురుకులాల గురువు అని


బి.సి గురుకులాల గురువు అని


ఓ.సి గురుకులాల గురువు అని


మైనారిటీల గురుకులాల గురువు అని


విడదీసినారు


ప్రభుత్వ గురువులకు తప్ప మిగితా గురువులకు చాలీ చాలని వేతనాలు ఇస్తున్నారు


అది కూడా 7 8 నెలలు మాత్రమే


ఈ తెలంగాణాలో 


గురువులందరికి మినిమమ్


50 వేల జీతం ఉండాలి


పోలీసు ఆర్మీ రంగం వలే గురువుల రంగం ప్రభుత్వ ఆధీనమై ఉండాలి


గురువులను సైతం సమాజాన్ని గొప్పగా మార్చే

 క్రమశిక్షణగా ఉంచే ఉండే 


పోలీసు 

ఆర్మీ రంగం వలే ఉంచి 


సరైన వేతనం ఇచ్చి కొన్ని బాధ్యతలను ఇవ్వాలి


ప్రపంచంలో మనిషి మనీషి కావాలంటే నీతిగా మనుగడసాగించాలన్న


అది ఒక్క గురువు వలనే సాధ్యం అని ఈ సమాజం గ్రహించాలి


విద్యను వ్యాపారం చేసి గురువులను బానిసలుగా చేసిననాడే మానవత్వం మాయం అయినది


అర్హులైన వక్తలైన కవులైన పండితులైన ఋషిలైన అంకితభావం గొప్ప మేధావంతులైన గురువులు ఉండాలి

జన్మించాలి


అలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి


యోగ్యలైన గురువులను గుర్తించి ప్రభుత్వం లో భాగస్వామ్యం చేసి


సలహాలు పొందుతూ


గురు శిష్యులను వారి కుటుంబాలను

 అన్ని విధాలుగా ఆదుకోవాలి


గురువులకు


50 వేల వేతనం 12 నెలలు ఇవ్వాలి


అర్హులైన గురువులందరిని కాపాడుకోవాలి ప్రోత్సహించాలి


 గురు శిష్యులందరూ


 గొప్ప వక్తలు కవులు పండితులు ఋషులు పరోపకారపరాయణులు 

నాయకులు కావాలి


సంఘసంస్కర్తలు కావాలి


ఈ సమాజస్వరూపాన్ని కుల్లు రాజకీయాలను మార్చేయాలి


ఏ దేశంలో గురుశిష్యులు మేధోమథనం చేస్తారో


ఆ దేశంలోనే పరోపకారపరాయణులు గొప్ప నాయకులు జన్మిస్తారు


ఈ ప్రపంచచరిత్ర మార్చేస్తారు


సంస్కృతభాషను జాతీయ భాషగా ప్రకటించుకుందాం


వేదాలను భగవద్గీతను జాతీయ గ్రంథాలుగా


ఆవును జాతీయజంతువుగా చేద్దాం


ఈ విశ్వమానవుల చరిత్రను మార్చేద్దాం


వీథి వీథి లో 


సంస్కృతమాధ్యమ గురుకులాలను స్థాపిద్దాం


సంస్కృతసంభాషణను విశ్వసంభాషణం కుర్యామ

కామెంట్‌లు లేవు: