శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹అది యుద్ధ క్షేత్రం. ఇటు పాండవులు, అటు కౌరవులు వారి వారి సైన్యాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ క్షేత్రంలోని విశేషాలు చెబుతున్నాడు. దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణుని వద్దకు వచ్చి ఏమన్నాడో ఈ ఎపిసోడ్ లో సునీల్ ఆకెళ్ల వివరిస్తున్నారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి