27, జనవరి 2023, శుక్రవారం

కుష్టు రోగము గురించి సంపూర్ణ వివరణ - 1.

: కుష్టు రోగము గురించి సంపూర్ణ వివరణ - 1.


       కుష్టు రోగము మొత్తము 20 రకాలుగా ఉండును. ఇప్పుడు వాటిలోని రకాల గురించి వివరిస్తాను. అవి 


 * పుండరీక కుష్ఠము . 

 

 * విస్ఫోటక కుష్ఠము . 


 * పామాకుష్ఠము . 


 * గజచర్మ కుష్టము . 


 * కాకణ కుష్టము . 


 * కచ్చక కుష్టము . 


 * రుశ్యజిహ్వక కుష్టము . 


 * గళ కుష్టము . 


       పైన చెప్పిన ఎనిమిది మహాకుష్టు రోగములు .  


 * కపాల కుష్ఠు.


 * ఉదుంబర కుష్టు . 


 * మండల కుష్టు . 


 * విచర్చిక కుష్టు . 


 * వైపాదిక కుష్ఠు . 


 * కిట్టిబ కుష్టు . 


 * చర్మదద్రు కుష్టు . 


 * సిద్మ కుష్టు . 


 * శీతరుష్య కుష్టు . 


 * శ్విత్ర కుష్టు . 


 * విసర్ప కుష్టు .  


           పైన చెప్పిన 12 రకాలు మరియు మహా కుష్టులు 8 రకాలు కలిపి మొత్తం 20 రకాల కుష్టు వ్యాధులు ఉండును. 


           ఇప్పుడు మీకు ఒక్కోదాని గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 


 * పుండరీక కుష్టు లక్షణము - 


         శరీరంపైన తామరరేకుల వలే మచ్చలు కలుగుట. రక్తం వ్యాపించు వరకు తెలుపుగా దట్టముగా ఉండటం , బరువుగా ఉండటం, నీరుకారుట , దురద కలిగి ఉండటం , మచ్చ మధ్యమున రక్తవర్ణం కలిగి ఉండటం ఈ లక్షణాలను బట్టి ఇది పుండరీక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది శరీరం నందు కఫాధిక్యత వలన కలుగును. ఇది మహా కుష్టు వ్యాధి . 


 * విస్పోటక కుష్టు లక్షణము -  


        స్ఫోటకము , దురద , తీవ్రదాహము కలుగుట , మచ్చలు ఎర్రగా ఉండటం , మెరియుచుండుట , పాండువర్ణం కలిగి ఉండటం , చేతులు , కడుపు యందలి మంట , నొప్పి కలిగి ఉండటం . ఈ లక్షణాలను బట్టి ఇది విస్పోటక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది మహా కుష్టు . 


 * పామాకుష్టు -  


       సూక్ష్మమైన కురుపులు గుంపులుగా వచ్చి ఆ కురుపులు నుండి తెల్లని పులినీరు కారును. తాపము , దురద కలుగును. ఈ లక్షణాలని బట్టి ఇది పామాకుష్టు అని తెలుసుకొనవలెను. ఇది మహాకుష్టుము. 


 * గజచర్మ కుష్టు -  


       చెమట పట్టకుండుట , మిక్కుటంగా ఉండటం. ఉదరము పెరుగును . శరీరం పైన మత్స్యపు తునకల వలే ఉండును. ఏనుగుచర్మం వలే నల్లగా ఉండును . ఈ లక్షణము కలిగినది గజచర్మ కుష్టుమని తెలుసుకొనవలెను . ఇది వాతాశ్లేష్మధిక్యం వలన జనించవలెను. ఇది మహాకుష్టుము . 


 * కాకకుష్టు లక్షణము - 


      కాకిముక్కుతో సమానమైన వర్ణం కలదిగా ఉండును. తీవ్రవేదన కలుగును. ఈ లక్షణం కాకకుష్టు లక్షణము. ఇది అసాధ్యము . 


 * కచ్చత్వక్కు ష్టు లక్షణము - 


       శరీరం ఎర్రనై మెరియుచుండును. నల్లటి రంగులో ఉండును. బాగా దురద ఉండును. తొడలు , చంక , మొల భాగము ల యందు జనించును. 


 * రుష్య జిహ్వ కుష్టు లక్షణము - 


       శరీరం కఠినంగా ఉండును. మచ్చల చుట్టు ఎర్రగా ఉండును. మధ్యలో నల్లగా ఉండును. వేదనతో కూడి ఉండును. దుప్పినాలుక వలే నల్లగా ఉండును. ఈ లక్షణాలు కలిగినది ఋష్య జిహ్వ కుష్టు లక్షణము. 


         తరవాతి పోస్టుల్లో మిగిలిన కుష్టువ్యాధుల లక్షణాల గురించి మరియు కుష్ఠు వ్యాధి రావటానికి గల కారణాల గురించి కూడా సంపూర్ణంగా వివరిస్తాను. 


 

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[24/01, 9:18 pm] +91 98850 30034: కుష్ఠు రోగము గురించి సంపూర్ణ వివరణ - 2 . 


 * గళ కుష్టు లక్షణము - 


      నాలుక నల్లగా ఉండుట . కాళ్ళ యందు తాపము కలుగుట . మూడంగుళాల మచ్చలు కలిగి ఉండుట . ముక్కు నుంచి రక్తం కారును . స్వరము చెడును. ఇలాంటి లక్షణాలు కలిగినదా గళ కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది త్రిదోషముల వలన జనించును. ఇది వచ్చిన మూడు మాసములలో నిశ్చయంగా చంపును. 


 * కపాల కుష్టు లక్షణము - 


     నల్లని మచ్చలు , ఎర్రని మచ్చలు కలుగును. దురద కలిగి ఉండును. సూదులతో పొడుస్తున్నట్టు వేదన ఉండును. ఈ లక్షణాలు కలిగినది కపాల కుష్టు అనబడును. ఇది అసాధ్యము . ఈ కుష్టు వాతాధిక్యత కలుగును. 


 * ఔదుంబర కుష్టు లక్షణము - 


      నొప్పి , మంట , ఎరుపు వర్ణం కలిగి ఉండి దూరదతో శరీరం అంతా వ్యాపించి ఉండును. వెంట్రుకలు ఎర్రని రంగుతో ఉండును. శరీరం మేడిపండు రంగుతో ఉండును. ఇటువంటి లక్షణములు కలిగినది ఔదంబర కుష్టు . ఇది శరీరం నందు పిత్తం పెరగటం వలన జనియించును . 


 * మండల కుష్టు లక్షణము - 


      తెల్లగా , ఎర్రగా , కఠినముగా , దట్టముగా , స్నిగ్ధముగా , మండలాకారముగా ఉండు మచ్చలు శరీరం అంతా వ్యాపించి ఉండును. ఇది కష్టసాధ్యము . కఫాధిక్యత వలన జనియించును . 


 * ప్రసూతి కుష్టు లక్షణము - 


     అంగములలో సూదులతో పొడుస్తున్నట్లు వేదన ఉండును . శరీరము నందు స్పర్శజ్ఞానం లేకుండా ఉండును. ఈ లక్షణాలు బట్టి ప్రసూతి కుష్టు అనబడును. కొందరు దీనిని మహా కుష్టు అంటారు. ఇది వాతపిత్త ప్రకోపం వలన జనియించును . 


 * విచ్చరిక కుష్టు లక్షణము - 


      దట్టమైన మచ్చలు కలిగి తెల్లగా , ఎర్రగా ఉండును. నీరు కారుచుండును. దురద , మంట కలుగును. ఈ లక్షణాలు కలిగినది విచ్చరిక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది తరచుగా వాతాపిత్తాధిక్యత వలన కలుగును. 


 * వైపాదిక కుష్టు లక్షణము - 


      శరీరం పగిలి ఉండును. తీవ్రమైన వేదన కలిగి ఉండును. చేతులు , కాళ్ళు ఉష్ణంగా ఉండి ఎర్రగా ఉండును. ఈ లక్షణాలు కలిగినది వైపాదిక కుష్టుగా పరిగణించవలెను. ఇది వాతాశ్లేష్మధిక్యత వలన వచ్చును. 


 * కిట్టిబ కుష్టు లక్షణము - 


      శరీరం పైన మచ్చలు నీలవర్ణంగా ఉండును. బిరుసుగా ఉండును. దురదగా ఉండును. మచ్చలు మందంగా ఉండును. ఈ లక్షణములు కలిగినది కిట్టిబ కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది వాత, శ్లేష్మధిక్యత వలన కలుగును. 


 * చర్మ దళ కుష్టు లక్షణము - 


     ఎర్రని మచ్చలు కలిగి ఉండును. నొప్పితో కూడుకుని ఉండును. మచ్చలు బిరుసుగా ఉండును. దురద కలిగి ఉండును. మచ్చల నుండి నీరుకారును. శరీరం అంతా బొబ్బలు లేచును . శరీరం పగులును. తాకిన నొప్పి కలగదు . మచ్చలు దట్టముగా ఉండును. మచ్చలు మెరియును . ఇటువంటి లక్షణములు కలిగినది చర్మ దళ కుష్టు అని తెలిసుకొనవలెను . ఇది మహాకుష్టు . 


 * దద్రు కుష్టు లక్షణము - 


       శరీరం అంతా వ్రణాలు లేచును . వ్రణములు దురదతో కూడి ఉండి ఎర్రగా ఉండును. వ్రణములు తెల్లగా ఉండును. ఇటువంటి లక్షణములు కలిగినది దద్రు కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది కఫపిత్త ప్రకోపం వలన జనియించును . 


 * సిధ్మ కుష్టు లక్షణము - 


      ఎరుపు , తెలుపు కలిగిన మచ్చలు కలుగుట. మచ్చల నుంచి తెల్లటి పిండి వలే రాలును. ఇది ఎక్కువుగా రొమ్ముల మధ్యభాగం , మోచేతులు , మోకాలి కింద భాగము నందు జనియించును . దీనిని సోరియాసిస్ అని ఆంగ్లము నందు పిలుస్తారు . ఇది వాతాశ్లేష్మాదిక్యత వలన కలుగును. 


 * శతారుష్య కుష్టు లక్షణము - 


      మచ్చలు ఎరుపుగా , నలుపుగా , దట్టముగా ఉండును. మచ్చల నుండి నీరు కారుచుండును. మచ్చలు మెరియుచుండును . దురద , శూల , మంటతో కూడుకుని అనేక వ్రణములు శరీరంపైన కలుగును. ఇది పిత్తశ్లేష్మధిక్యత వలన కలుగును. 


 * శ్విత్ర కుష్టు లక్షణము - 


       ఇది శంఖవర్ణము కలిగినదై సర్వాంగముల యందు వ్యాపించి ఉండిన ఇది అసాధ్యము . శరీరం అంతా వ్యాపించి ఉండి శరీరం కృశించి ఉండిన కష్టసాధ్యం . మర్మభాగముల యందు , అరచేతి యందు జనియించి అగ్నివలె మండుచుండిన అసాధ్యము అని తెలియవలెను . మరియు ఎక్కువకాలం నుండి ఉండిన ఎప్పటికి నయం కాదు. దీనిని బొల్లి అని పిలుస్తారు . ఇది వాతాధిక్యత వలన జనియించును . 


             కుష్టు వ్యాధులలోని రకాల గురించి మీకు వివరించాను . తరవాతి పోస్టు నందు కుష్టు వ్యాధి రావడానికి గల కారణాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 


  

  

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[26/01, 4:23 am] +91 98850 30034: కుష్ఠురోగము గురించి సంపూర్ణ వివరణ - 3 . 


   అంతకు ముందు పోస్టులలో మీకు కుష్టు వ్యాధి గురించి మీకు వివరించాను. ఇప్పుడు మీకు అసలు కుష్టువ్యాధి రావడానికి గల కారణాలు గురించి వివరిస్తాను. 


 కుష్టువ్యాధి రావడానికి గల కారణాలు - 


  * మత్స్యము , పాలు మరియు పాలపదార్ధాలు కలిపి సేవించటం . 


 * ద్రవరూపం , గట్టిగా ఉన్న అన్నపానాలు సేవించడం . 


 * వాంతి మరియు మలమూత్రాల వేగాన్ని బలవంతంగా ఆపడం . 


 * భుజించిన వెంటనే అతిగా వ్యాయామం చేయుట . 


 * అతిగా ఎండలో తిరుగుట. 


 * శీతల మరియు వేడి పదార్ధాలను వెంటవెంటనే సేవించుట . 


 * వేడిమి , భయము , శ్రమ ఉన్నప్పుడు శీతోదకము ( చల్లని నీరు ) అతిగా సేవించుట . 


 * సరిగ్గా ఉడకని అన్నము మరియు ఆహారపదార్ధాలు సేవించుట . 


 * ఉపవాస విరుద్ద ఆహారాన్ని సేవించుట . 


 * ఒకసారి ఆహారాన్ని తీసుకున్న తరువాత పూర్తిగా అరగక ముందే మరలా ఆహారాన్ని తీసుకోవడం . 


 * కొత్తబియ్యపు అన్నం , పెరుగు , చేపలు , మినుములు , ఉప్పు , పులుసు , ముల్లంగి , గట్టిపడిన అన్నం తినడం , నువ్వులు , పాలు , బెల్లము ఎక్కువుగా సేవించటం . 


 * భుజించిన వెంటనే సంభోగక్రియ జరపడం , పగటి యందు నిద్రించుట , పాపకర్మలు చేయుట . 


        పైన చెప్పిన విధముగా విరుద్ద ఆహారాలను సేవించుట మూలముగా శరీరం నందు వాతాది దోషములు ప్రకోపించి దుష్టత్వాన్ని పొంది కుష్టురోగము కలుగచేయును . ఇలా దోషమును పొందుట వలన మనుష్యునికి 18 రకాల కుష్టులు సంప్రాప్తిస్తున్నవి. అందు మహాకుష్టులు 7 రకములు , క్షుద్ర కుష్టువులు 11 రకాలు . 


 కుష్టు రోగము రావడానికి ముందు కనిపించు లక్షణములు - 


 * కుష్టు రోగము రాబోయే ముందు ఆ స్థలము నందు తాకిన మిక్కిలి నున్నగా గాని లేక గరుకుగా ఉండును. 


 * మచ్చస్థానము నందు చెమట పట్టుట లేక ఎండినట్లు ఉండుట . 


 * మిగిలిన శరీరపు రంగు కంటే ఆ స్థలము నందు రంగు మారి ఉండుట . 


 * దురద కలిగి ఉండటం. 


 * చర్మము స్పర్శజ్ఞానము లేకుండా ఉండటం . 


 * ఆ స్థలము నందు పొడిచినట్లు అనిపించుట. 


 * కందిరీగ కరిచినట్లు దద్దుర్లు లేచుట . 


 * శ్రమ చేయకనే ఆయాసం కలుగుట . 


 * శరీరంపైన వ్రణములు లేచి అందునుండి పోట్లు కలుగుట. 


 * అతిత్వరగా వ్రణం ఏర్పడి పెద్దగా మారి చిరకాలం ఉండటం. 


 * పుట్టిన వ్రణం గట్టిగా ఉండును. 


 * రక్తం నల్లగా ఉండటం , వెంట్రుకల కుదుళ్ళు నొప్పితో కూడుకుని ఉండటం.  


       పైన చెప్పిన లక్షణములు అన్నియు శరీరం నందు కుష్టు ఏర్పడటానికి ముందు కనిపించు లక్షణములు. వాటిని అత్యంత జాగ్రత్తగా గమనిస్తూ త్వరితగతిన చికిత్స తీసికొనవలెను. 


 కుష్టు రోగము నందు ఆహార నియమాలు - 


 ఆచరించవలసినవి - 


 * పాతబియ్యపు అన్నం . 


 * యవలు . 


 * గోధుమలు పాతవి. 


 * చామలు . 


 * కొర్రలు . 


 * పచ్చపెసలు . 


 * కందికట్టు . 


 * చేదు గల కూరలు . 


 * పొట్లకాయ . 


 * చండ్ర . 


 * వేపపువ్వు . 


 * కస్తూరి , చందనం . 


 * కుంకుమపువ్వు , ఇంగువ . 


  ఆచరించకూడనివి - 


 * పులుసు పదార్దాలు . 


 * అతి ఉప్పు , అతి కారపు పదార్దాలు . 


 * పెరుగు , మినుములు , పాలపదార్ధాలు . 


 * బెల్లము , పప్పు , నువ్వులు . 


 * చేపలు , మాంసపదార్ధాలు , కోడిగుడ్డు . 


 * నిలువ పచ్చళ్లు , చల్లటినీరు , టీ , కాఫీ . 


 * నూనె వేపుళ్ళు , బేకరీ పదార్దాలు నిషిద్దం. 


        పైన చెప్పినటువంటి ఆహారనియమాలు పాటిస్తూ సరైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసికొనవలెను. వ్యాధి పూర్తిగా నయమైన తరువాత కూడా ఒక సంవత్సరం పాటు పథ్యం చేయుచున్న శరీరం నందలి ఏదన్నా దోషం ఉన్నను అంతరించిపోవును. 


                  సమాప్తం 


         ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[27/01, 1:12 pm] +91 98850 30034: దగ్గులు హరించుటకు సులభ యోగం - 


  వెల్లుల్లిపాయలు , మిరియాలు ఒక్కోటి 10 గ్రాములు బెల్లం 20 గ్రాములు మూడింటిని మెత్తగా మర్దించి కుంకుడు గింజలు అంత మాత్రలుగా చేసి పూటకి ఒక్క మాత్ర చొప్పున బుగ్గన పెట్టుకొని రసం మింగుతున్న అన్ని రకాల దగ్గులు హరించును . పిల్లలకు కందిగింజ అంత మోతాదు చనుబాలతో కలిపి ఇవ్వాలి .


       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

ముందున్న కర్తవ్యం

 *సాయి ఇన్‌స్పైర్స్ - జనవరి 26, 2023*


_ధనికుడైనా, పేదవాడైనా, ప్రతి మనిషి ధర్మం ఏమిటి? భగవాన్ ఈ రోజు మనకు స్పష్టంగా మరియు ప్రేమగా గుర్తు చేస్తున్నారు._


*కోట్ల రూపాయలు వెచ్చించి దానధర్మాలు చేయడంలో గొప్పతనం ఉండదు. మీ ఆలోచనలు, మాటలు మరియు పనులు ప్రేమతో నిండి ఉండాలి. మీ తోటివారి బాధలను తగ్గించే ప్రయత్నం చేయండి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే అందరినీ ప్రేమించు. ఇదే నీ ధర్మం.*


*ధర్మం అంటే దానధర్మాలు చేయడం మాత్రమే కాదు. మీరు మీ హృదయాన్ని ధర్మబద్ధమైన భావాలతో నింపుకోవాలి మరియు స్వార్థం మరియు దురాశలను విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి. మీ తోటివారిని 'ఇతరులు'గా పరిగణించవద్దు. మీ ప్రేమను అందరితో పంచుకోండి; స్నేహపూర్వకంగా జీవించండి మరియు ఐక్యతను పెంపొందించుకోండి. ప్రేమ ద్వారా మాత్రమే మీరు ఇతరుల హృదయాలను గెలుచుకోగలరు మరియు వారిని మార్చగలరు. అందుకే, ప్రేమను పెంపొందించుకోవడం మరియు ఇతరులతో పంచుకోవడం ఈ కాలపు అవసరం. దేవుని పట్ల ప్రేమను మరియు మీ కంటే తక్కువ అదృష్టవంతుల పట్ల కరుణను పెంపొందించుకోండి! ఇది విద్య యొక్క సారాంశం.*


*మీ తల్లిదండ్రులకు సేవ చేయండి మరియు వారిని సంతోషపెట్టండి. ఇంట్లో మీ అమ్మ పడుతున్న బాధల గురించి మీరు పట్టించుకోనప్పుడు మీ ప్రేమను ఇతరులతో పంచుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? మీ తల్లిదండ్రులను ప్రేమించడం మరియు వారికి సేవ చేయడం మీ ముందున్న కర్తవ్యం. అప్పుడు మీరు మీ ప్రేమను ఇతరులతో పంచుకోవచ్చు!*


- డివైన్ డిస్కోర్స్, అక్టోబర్ 23, 2004.

26, జనవరి 2023, గురువారం

మోదీజీకి ప్రత్యర్థి ఎవరు

 *ప్రధాని నరేంద్ర మోదీజీకి ప్రత్యర్థి ఎవరు మరియు ఎందుకు....?


 నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఇప్పటి వరకు కోటి 8 లక్షల రూపాయల విలువైన 80 వేల కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసింది.  అంత డబ్బు పోగొట్టుకున్న వారు మోడీ జీని మాత్రమే ద్వేషిస్తారు.


 అవినీతిపరుల నుంచి ఇప్పటి వరకు రూ.1,20,000 కోట్ల నల్లధనాన్ని ఈడీ పట్టుకుంది.  నల్లధనం దోచుకున్న వారు మోడీని ద్వేషించకపోతే ఏం చేస్తారు?

 

 ఫిజర్ మరియు మోడర్నా వంటి అమెరికన్ కంపెనీల నుండి మోడీ జి కరోనా వ్యాక్సిన్‌ని ఆర్డర్ చేయలేదు.  అతను స్వదేశీ వ్యాక్సిన్‌ను భారతదేశంలోనే తయారు చేశాడు మరియు తద్వారా అమెరికన్ కంపెనీలు భారీ వ్యాపారం చేసే అవకాశాన్ని నాశనం చేశాడు.


 మోదీ జీ యోగా, ఆయుర్వేదం, పౌష్టికాహారం, వ్యాధుల నివారణపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.  అటువంటి పరిస్థితిలో, అంతర్జాతీయ డ్రగ్ లాబీ మోడీ జీని ద్వేషించదు, కాబట్టి అది ఏమి చేస్తుంది?


 మోదీ జీ ఆయుధ వ్యాపారుల నుంచి ఆయుధాలు కొనడం మానేసి నేరుగా ఫ్రాన్స్ నుంచి రాఫెల్‌ను కొనుగోలు చేశారు.  మోదీ జీ భారతదేశంలోనే రక్షణ పరికరాలను తయారు చేయడం ప్రారంభించి, రక్షణ కొనుగోళ్లను తగ్గించారు.  ఆ సూపర్ పవర్ ఫుల్ అంతర్జాతీయ రక్షణ లాబీ మోడీ జీని ఎందుకు ద్వేషించదు?


 మోదీ జీ మధ్యప్రాచ్య దేశాల నుంచి ఖరీదైన చమురును తీసుకోవడం మానేసి రష్యా నుంచి పెద్దమొత్తంలో తక్కువ ధరకు చమురును తీసుకోవడం ప్రారంభించారు.  ఆ మిడిల్ ఈస్ట్ ఆయిల్ మాఫియా మోడీని ఎందుకు ద్వేషించదు?

 

 భారతదేశంలో పాతుకుపోయిన కుళ్లిపోయిన వ్యవస్థను మోదీజీ శుభ్రం చేస్తున్నారు.  75 ఏళ్లుగా దేశ రక్తాన్ని పీల్చిన అవినీతిపరులు మోదీకి వ్యతిరేకంగా ఏకమయ్యారు.  మోదీని ఆపేందుకు వారు ఏమైనా చేయగలరు.


 ప్రపంచంలో మూడు శక్తివంతమైన లాబీలు పాలించాయి-*

 *1.  రక్షణ లాబీ*

 *2.  చమురు లాబీ*

 *3.  మెడిసిన్ లాబీ*


 ఈ మూడు లాబీలకు వ్యతిరేకంగా మోడీ జీ కలిసి పోరాడుతున్నారు.  వీరంతా మోడీని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు.


 *మోదీ జీకి మరో టర్మ్ ఇవ్వండి, అప్పుడు ఈ అవినీతిపరులు అంతం అవుతారు.  మోడీ జీకి ఒకే ఒక శక్తి ఉంది మరియు అది భారతదేశ ప్రజలు.  మోడీ జీతో దృఢంగా నిలబడండి.*


  *జై హింద్!

 భారత్ మాతా కీ జై!

 వందేమాతరం !*


 *దయచేసి కనీసం ఐదు గ్రూపులను పంపండి*

 *కొందరు పంపరు*

 *అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా                                      *మోడీ రామ్*

వసంత పంచమీ

 శ్లోకం:☝️

*మహో అర్ణః సరస్వతీ*
  *ప్ర చేతయతి కేతునా*
*ధియో విశ్వ వి రాజతి l*
  - ఋగ్ వేదం

భావం: ఓ సరస్వతీ దేవి! అనంతమైన నీ జ్ఞాన సముద్రం నుండి మా అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నావు. అపారమైన నీ కరుణతో ఈ సమస్త జగత్తును బుద్ధి జ్ఞానములతో అలంకరించుము.🙏
*అందరికీ వసంత పంచమీ శుభాకాంక్షలు!*🇮🇳

ఒకే దేవుడు దాగి ఉన్నాడు

 శ్లోకం:☝️

*ఏకో దేవః సర్వభూతేషు గూఢః*

 *సర్వవ్యాపి సర్వభూతాన్తరాత్మా I*

*కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః*

 *సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ ||*

  - శ్వాతాశ్వతర ఉపనిషత్


భావం: సమస్త జీవరాశులలో ఒకే దేవుడు దాగి ఉన్నాడు. అతడు సర్వవ్యాపి (all pervading , omni present), సమస్త జీవరాశులలో అంతరాత్మ. అతను అన్ని కర్మలను పర్యవేక్షిస్తాడు. అతను అన్ని జీవులకు ఉనికి (existence). ఆయనే సాక్షి (witness) , స్వచ్ఛమైన చైతన్యం (pure consciousness). అతను ఒకడు , అతను కాకుండ రెండవది లేనివాడు , అద్వయుడు. అతను అన్ని గుణాలకు (properties or attributes) అతీతుడు.🙏

తేడా ఏంటో తెలుసా..?

 *August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..? ఖచ్చితంగా అన్ని తెలిసిన మేధావులం.. తెలిసి తప్పు చేయొద్దు తెలవకపోతే తెలుసుకొని సరిదిద్దుదాం..మరచిపోవద్దు*


ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.


 అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. 


*ఆ తేడా ఏమిటో  తెలుసుకుందాము*👇


👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.

 *ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.* మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం  వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. 


👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.  జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా *త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు*. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.

 ( *గమనిక*:  ఇక్కడ  జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ).


దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.


 స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.

అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. 


అయితే ఇక్కడ గమనించాల్సిన  వ్యత్యాసం ఏమిటంటే..


👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను *ఎగురవేస్తారు*(Flag Hoisting).

👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను  *ఆవిష్కరిస్తారు*(Flag Unfurling) .


ఇంకొక వ్యత్యాసం  ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. 


👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం *ఎర్రకోటలో* జరుగుతుంది.


👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26  నాడు *రాజ్‌పథ్‌లో* జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.


ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు).


కావున ఈ information ను share చేసి మన వాళ్లకి అవగాహన  కల్పించడం మన బాధ్యతగా భావించండి. ముఖ్యంగా విద్యార్దులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

భారత్  మాతా కీ జై....🇮🇳🇮🇳🇮🇳

జనగణమన

 *జనగణమన..* 


పిడికిలి బిగించి

నడుములు నిటారెట్టి

గొంతులు పిక్కటిల్లి

శ్వాసలన్నీ బిగబెట్టి

పలుకులన్నీ ఒక మాట

వందేమాతరం గీతమేగి

జన గణ మన

ఆలపిస్తుంటే

గగనాన త్రివర్ణం రెపరెఫలాడే..


జెండా ఊంచా రహే హమారా.


భారత దేశం

రత్నగర్భ సుసంపన్నం.


భిన్నత్వంలో ఏకత్వం...

కులమతాల ఐకమత్యం..


వేష,భాషలు వేరైనా

ప్రాంతాలు అనేకమైన

దేశమొక్కటే భారతీయం.


స్వేచ్చా స్వాతంత్ర్యం విరసిల్లే..

హక్కుల బాటన

నేటి భారతం.


రాజ్యాంగం అమలయ్యే

గణతంత్రం సిద్దించే

సువిశాల భారతావని

ప్రపంచానికే ఆదర్శమై...


స్వాతంత్ర్య కాంక్షన

ప్రాణాలొడ్డిన వీరులొకవైపు

ఉరితాడులను ముద్దాడిన సమిధలొకవైపు...


శాంతి మంత్రంతో పోరు సలిపిన స్వాతంత్ర్య సమర యోధులొక వైపు..


స్వేచ్చాగాలులు వీచిన వేళ..


ఎక్కడో అపసృతులు..

స్వేచ్చా సమాన హక్కులు లేని రాజ్యమది...


రాజ్యాంగ రూపకల్పనతో

అన్ని హక్కులకు ప్రాణం పోసిన తరుణం...


అది అమలయ్యిన నాడే ఈ గణతంత్ర దినోత్సవం.


అంబేద్కర్ అంటే దారిలో పెట్టిన విగ్రహం కాదు.

అది సమాజానికి దిశ, దశను చూపే రాజ్యాంగ నిర్మాత..


ఎలిగెత్తి పిలవాలి

నా దేశం భారతదేశం

సమాన హక్కులు కలిగివున్నది.


ఈ నేలన ఎన్ని వన్నెలు ఉన్నా 

భారతావనికి మువ్వన్నెలనే అందం...


అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం..


భారతదేశం నా మాతృభూమి......


వందేమాతరం.


శుభాకాంక్షలతో


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

9391456575.

వసంత పంచమి*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

      *నేడు… వసంత పంచమి*


          *వసంత పంచమి విశిష్టత*

                    ➖➖➖


*సరస్వతీదేవిని మాఘపంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు.*


*సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు.* 


*సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు.*


*ఈ శ్రీపంచమినే ‘వసంత పంచమి’ అని ‘మదన పంచమి’ అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది.* 


*ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.*


*మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.*


*అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు.*


*మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని ‘శివానుజ’ అని పిలుస్తారు.* 


*శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.*


*”చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా” అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.*


*అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది.* 


*అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.*

 

*ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు.* 


*జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను, శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు.* 


*పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితోకూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను చెఱకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.*


*”వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి” ఇలా అనేక నామాలున్నప్పటికీ “సామాంపాతు సరస్వతీ.... “ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.*


*సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు.* 


*వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు.* 


*పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ధనాశాపరులకు

 శ్లోకం:

అర్థాతురాణాం నగురుర్నబంధు:, కామాతురాణాం నభయం నలజ్జా !

విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వం !!


తాత్పర్యము:

ధనాశాపరులకు గురువు, బంధువుల పట్టింపు లేదు, కామం కళ్ళకెక్కిన వాడికి భయమూ, సిగ్గు ఉండదు. విద్యాపేక్ష కలవానికి సుఖము, నిద్ర ఉండదు. ఆకలిగొన్న వానికి రుచి గూర్చి, ఉడకటం గురించి ఆలోచన ఉండదు.

*💐💐శుభం భూయాత్💐💐*

పరివేదన చెందనవసరములేదు.

 శ్రీ ఆది శంకర - వేదాంతం


1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


3. కామః క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

విధుఛ్చచంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 

తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 

పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 


9. పక్వాని తరుపర్ణాని 

పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే 

తత్ర కా పరివేదన|| 


తా:- పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 

నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు. 


11. ఇదం కాష్టం ఇదం కాష్టం 

నధ్యం వహతి సంగతః| 

సంయోగాశ్చ వియోగాశ్చ 

కా తత్ర పరివేదన|| 


తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.