24, జులై 2020, శుక్రవారం

శ్రీరామరక్ష.

💥తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతటా వ్యాపించింది. కమ్యూనిటీ స్ప్రెడ్ అయింది.. సామాజిక వ్యాప్తి బలంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండగలరు.. తెలంగాణ వైద్య శాఖ అధికారులు..💥

💥రాబోయే నాలుగు నుండి ఐదు వారాలు చాలా సంక్లిష్టమైనది. అత్యంత జాగ్రత్తగా ప్రజలంతా ఉండాలని తెలంగాణ వైద్య అధికారులు తెలియజేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి క్షేమంగా ఉండండి అని తెలియజేశారు.

💥మిత్రులారా ఆ జిల్లా ఈ జిల్లా ఏమీ లేదు తెలంగాణలో అన్ని జిల్లాలలో.. ముఖ్యంగా పట్టణాలలో కమ్యూనిటీ స్ప్రెడ్ సామాజిక SPREAD కరోనా వైరస్ చైనా కమ్యూనిస్టు వైరస్ల వ్యాపించింది.. అత్యంత భయంకరమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి..

💥తప్రభుత్వం ఎటువంటి వైద్య సదుపాయం చేయడం లేదు, కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్ లో రక్త పిశాచి, రాక్షసుల మాదిరిగా రక్తం తాగుతూ దొంగతనంగా లక్షల రూపాయల బిల్లులు వేస్తూ బ్రతికుండగానే మనుషులను చంపేస్తున్నారు.

💥సకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించినప్పుడు దేశము, మనము ఎంతో సురక్షితంగా ఉన్నారు..

💥చక్కటి కొనసాగిన అద్భుతంగా లాక్డౌన్ ని అనవసరంగా వలస కార్మికుల దొంగ ఏడుపు ఏడ్చే పనికిరాని చెత్త  నాయకుల వల్ల, దొంగ  మీడియా వల్ల లాక్డౌన్ బలవంతంగా ఎత్తి వేయవలసి వచ్చింది. ఈరోజు  దేశంలో, రాష్ట్రంలో మరియు జిల్లాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణం.

ఇంతటి భయంకర పరిస్థితుల్లో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు ప్రభుత్వాలు

💥మిత్రులారా బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎవరిని కాపాడే పరిస్థితి లేదు. మీ కుటుంబం లోపల ఏ ఒక్కరూ కరోనా వైరస్ చైనా కమ్యూనిస్టు వైరస్ బారిన పడ్డ కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది.

💥కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండగలరు, ఇంట్లోనే క్షేమంగా ఉండగలరు. లాక్ డౌన్ లో పాటించిన పూర్తిస్థాయి క్రమశిక్షణతో ఉండడమే మనందరికీ శ్రీరామరక్ష.

కామెంట్‌లు లేవు: