13, సెప్టెంబర్ 2020, ఆదివారం

జాలువారే విభూతి ధార

కైలాశ పర్వతం నుండి జాలువారే విభూతి ధార

కైలాస పర్వత ప్రదక్షిణం చేస్తుంటారు కొంతమంది యాత్రికులు , కానీ మరీ దగ్గరగా వెళ్లేవారు మాత్రమే మాటల్లో వర్ణించలేని ఈ అనుభూతి పొందగలరు.కైలాస పర్వతాన్ని సమీపిస్తున్న కొద్దీ సుగంధ పరిమళాల సువాసనలు వీస్తుంటాయట. అక్కడ మంచు బదులు విభూతి ఉంటుందట. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరవలసిన క్షేత్రాలలో ఇదీ ఒకటి.

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం.

" సంభవామి యుగే యుగే " 🙏🙏🕉

కామెంట్‌లు లేవు: