28, ఆగస్టు 2020, శుక్రవారం

భూమి -ఋగ్వేదం

భూమిగుండ్రముగా

ఉందనేవిషయంచెబుతున్న

ఋగ్వేదం లోని.

ఈ క్రింది మంత్రం గమనించండి.



" చక్రాణాసః పరీణహం పృథివ్యా"..



"అర్థం "

అంటే భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు."



అతిప్రాచీన గ్రంథం అయిన

 "సూర్యసిద్దాంతం "

 12వ అ,32వ శ్లో.



"మధ్యే సమంతాత్  దణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్ఠతి""

"అర్థం"

"బ్రహ్మాండం  మధ్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది"

 అని పైదాని అర్థం.



ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" యందు..

 గోళాధ్యాయంలో .6వ శ్లో.

" భూగోళః సర్వతో వృత్తః" ..

అనిఉంది.

అనగా?

భూమి వృతాకారములో ఉన్నదని.

 అర్థం.



 వరాహమిహిరాచార్యుడు.

" పంచ మహాభూతమయః.

 తారా గణ పంజరే మహీ గోళః..13అ-1."

..అర్థం ....

పంచ భూతాత్మకమైన

 గుండ్రని భూమి,

పంజరం లో వేలాడుచున్న

 ఇనుప బంతిలా,

ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది"అన్నాడు.



" లీలావతి " గ్రంథం లో భాస్కరాచార్యుడు

" నీవు చూసేదంతా నిజము కాదు.

ఎందుకంటే??

 నీవు ఒక పెద్ద వృత్తం గీసి

అందులో నాల్గవ భాగమును చూస్తే

అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.



కానీ. నిజానికి అది వృత్తమే.

అలాగే! భూమి కూడా

గుండ్రంగానే ఉన్నది."



.చూశార!అండి.

మనపూర్వుల.

వైజ్ఞానపుధోరణి.

శాస్త్రపటిమ..

తపోనిష్ఠ.



కనుక.

ఇకనైనా మనశాస్త్రములగురించి మనశాస్త్రవేత్తలైన

మహర్షులగురించి

ప్రపంచానికి గోప్పగ ఎలుగేత్తిచాటిచెప్పండి.



"మన"శ్వాస"భారతీయత.

మన"నాదం"వేదం.

మన"జీవనం"ఆర్షవిధానం.

మనది"ప్రకృతి"సంప్రదాయం,"



జయవేదమాత.

జయభారతమాత.

జయగోమాత.



...స్వస్తి...

..సర్వేజనాఃసుఖినోభవంతు.

*********************

కామెంట్‌లు లేవు: