16, జూన్ 2023, శుక్రవారం

*మాత భవాని దేవాలయం

 *మాత భవాని దేవాలయం, రాజస్థాన్... పులులు కాపలాగా ఉండే ఏకైక దేవాలయం...*.      



                                                          🚩                                                                                         *జవాయి, రాజస్థాన్‌లోని మాత భవానీ గుడి మెట్లపై మీకు ముప్పై వరకూ పులులు కనిపిస్తాయి*,

*పూజారి రాగానే మెట్లపై నుండి దూరంగా వెళ్లిపోతాయి, అవి ఏ మానవుడిపై ఎప్పుడూ దాడి చేయలేదు. చరిత్రలో ఇప్పటి వరకు మనుషులపై ఒక్క దాడి చేయని చరిత్ర వీటి సొంతం,  మనుషులు  రావడం చూసి, నీటిలోకి దిగుతాయి, మహిళలు పొలాల్లో పని చేస్తూనే ఉంటారు, పులులు ఎవరిని ఏమీ అనవు*.

*భద్రకాళీ మాతకి నమస్కారము*

కామెంట్‌లు లేవు: