5, అక్టోబర్ 2023, గురువారం

దివ్య దక్షణ యాత్ర* -

 *దివ్య దక్షణ యాత్ర* - 

జ్యోతిర్లింగాల తో కలిపి*..

ఈ అక్టోబర్ 31 వతేదీ నాడు సికిందరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ప్రత్యేక భారత్ గౌరవ్ ట్రైన్ లో 

ప్రముఖ పుణ్య క్షేత్రాలు అయిన

అరుణాచలం :  అరుణాచలం దేవాలయం 

రామేశ్వరం : రామ లింగేశ్వర స్వామి దేవాలయం 

మధురై : మీనాక్షీ అమ్మన్ దేవాలయం  

కన్యాకుమారి: వివేకానంద రాక్ గార్డెన్ , కుమారి అమ్మన్ దేవాలయం 

ట్రివేండ్రం : శ్రీ పద్మానాభ దేవాలయం 

తిరుచ్చి : శ్రీ రంగనాధ్ స్వామి దేవాలయం 

తంజావూరు : బృహదేశ్వర   ఆలయం 

మొదలైన దేవాలయాలను సందర్శించే అవకాశం 

రైలు ప్రయాణం , లోకల్ ప్రయాణం భోజనం తో కూడిన ప్రత్యేక టూర్ 

టిక్కెట్ ధరలు : 

*స్లీపర్ క్లాస్* : 14.100/-

*3rd AC* : 21,500/-

*2nd ఏ‌సి* : 27,900/- 

మరిక ఆలస్యం ఎందుకు ? 

నేడే మీ కుటుంభ సభ్యులకు దక్షణ భారత దేవాలయాల్ని ఒకేసారి సందర్శించే అవకాశం కల్పించండి 

టిక్కెట్స్ కోసం 

*ట్రావెల్ ఇండియా* 

ప్రభుత్వ రంగ పర్యాటక బుకింగ్ ఏజన్సీ 

బేగం పేట్ 

హైదారాబాద్ .

ఫోన్ : *9848829574, 8801393100*

కామెంట్‌లు లేవు: