26, జులై 2020, ఆదివారం

కరోనాతో నా అనుభవం

నాకు జరిగిన అనుభవాన్ని అందరి తో పంచుకోవాలని అలాగే ఇప్పుడు పరిస్థితుల లో మానవత్వాము అనేది చాలా అవసరం.....

కరోనా పెద్ద ప్రాణాంతకమైనది కాదు....పాజిటివ్ అని తెలిస్తే ధైర్యం చాలా అవసరం....

నంద్యాల లో ఒక హోమియోపతి డాక్టర్ నాగేశ్వర్ రావు గారు నంద్యాల లో పాజిటివ్ కేసులకు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు.హోమియో లో కూడా కరోనా ను కంట్రోల్ చేయగలరు అని ఈ మద్యనే గుజరాత్ లో మొత్తం హోమియో మందులు వాడుతున్నారని టీవీ ల లో చూసాం.

భగవాన్.సి
బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి  

Doctor ph.9441082109

***********************

కామెంట్‌లు లేవు: