10, ఆగస్టు 2020, సోమవారం

అందరూ

అందరూ ఆగస్ట్ 10 నుండి  సెప్టెంబర్ 10 వరకు కరోనా లక్షణాలు ఉన్నా, లేక పోయినా...

ఉదయం 7గం. ల నుండి 8గం. లలోపు 
మరియు
రాత్రి 7గం. ల నుండి 8గం. లలోపు వేడినీటితో కేవలం ఒక్క 10 నిముషాలు ఆవిరి పట్టినట్లైతే, వైరస్ కణాలుంటే తొలగిపోతాయి.
(వీలైతే ఆవిరి పట్టే నీటిలో కొద్దిగా పసుపు కానీ, పచ్చ కర్పూరం కానీ, యూకలిప్టస్ ఆయిల్ కానీ వేసి ఆవిరిపడితే చాలా బాగుంటుంది.)

అలాగే రోజంతా గోరు వెచ్చని నీళ్ళు త్రాగండి.
ఈ విధంగా చేస్తే కరోనా వైరస్ వ్యాప్తి అరికట్ట బడుతుంది.

ఇది అందరూ ఒక ఉద్యమంలా  చేస్తే...
వైరస్ చనిపోతుంది.
మనకు వైరస్ లేకున్నా ఆవిరిపట్టుట ద్వారా మనకు స్వచ్చమైన శ్వాస కలిగుతుంది.

ఈ మెసేజ్ మీ బంధు మిత్రులకు మీ గ్రూపులలో పోస్టు చేసి ఉద్యమంలా ఆచరిస్తూ ఉండండి...

మనం అందరము ఆవిరిపడదాం.
ఇలా అందరూ ఒకేసారి చేయడం వలన కరొనా Spread అయ్యే అవకాశం లేదు.
దాని వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది.
********************

కామెంట్‌లు లేవు: