4, అక్టోబర్ 2020, ఆదివారం

చేదు_నిజాలు

 ఈ..వ్యాసం....

ఎవరు నమ్మినా..నమ్మకపోయినా.. 100% నిజం


( 1 )*గాంధీ_గురించిన_చేదు_నిజాలు*


చాలామంది గాంధీ #వైశ్యుడు అన్న భ్రమలో ఉన్నారు. 

నా ఉద్దేశ్యంలో అది అమాయకత్వం. కాంగ్రెస్ వారు బ్రిటీషు వారు కలిపి భారతీయులను వెర్రివెంగళప్పలుగా చేసేసారు. 


నా ఉద్దేశ్యంలో #గాంధీ_అసలు_హిందువే_కాదు. ఎందుకో చదవండి.


1) అసలు గాంధీకి ఇంగ్లాండ్ లో Barrister at Law చదవడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు?


2) చదువు పూర్తి అయ్యాక మొదటగా గాంధీ ఏ కేసు ఎక్కడ వాదించాడు?


3) ఏ ముస్లిం వ్యక్తి కేసును గాంధీ దక్షిణాఫ్రికా లో వాదించాడో ఆ వ్యక్తినుండి గాంధీ తండ్రి ,గాంధీ పుట్టకముందు అప్పు తీసుకున్నమాట నిజమా‌ కాదా?


4) అప్పు తీర్చనందుకు ఆ ముస్లిం వ్యక్తి గాంధీ తల్లిని (గాంధీ తండ్రికి ఆమె 4వ భార్య) తీసుకుపోయిన మాట నిజమా కాదా?


5) నాలుగు నెలల తరువాత గాంధీతండ్రి ఆమెను విడిపించుకుని వచ్చాడు. 

ఆ తరువాత 4 నెలలకే గాంధీ పుట్టాడు. అవునా కాదా?


6) మీరు ఎప్పుడైనా గాంధీ గుడికి వెళ్ళి పూజ చేయించుకోవడం గానీ, కనీసం గుళ్ళో దేవుడికి మోకరిల్లాడనిగానీ చదివారా? 

విన్నారా?


7) పగలంతా భగవద్గీత పట్టుకుని తిరుగుతూ , 

రాత్రిళ్ళు అమ్మాయిలతో నగ్నంగా పడుకున్నాడా కాదా? 

ఆ విషయం గాంధీనే స్వయంగా అంగీకరించాడు. 

భగవద్గీత ని వంటపట్టించుకున్నవాళ్ళు అలా చేస్తారా?


8) గాంధీ పెద్దకొడుకు హరిమోహన్ ఇస్లాం ఎందుకు స్వీకరించాడు?


9) తన చనిపోయిన 2వ కొడుకు కూతురితో గాంధీ యొక్క నగ్న సహవాసం చేసేవాడని సావర్కర్ తన testimony లో పేర్కొన్నాడా? 

లేదా?


10) దక్షిణాఫ్రికా లో గాంధీని రైలులోనించి తోసివేసిన బ్రిటీషువ్యక్తి అందుకు కారణం తన కూతురితో గాంధీ సంబంధాలే కారణమని చెప్పాడా లేదా ?


11) *"ఈశ్వర్ అల్లా తేరో నామ్ "*

అన్న పాటని గుళ్ళలో గాంధీ పాడించేవాడేగానీ,

ఏ మసీదులోనన్నా పాడించాడా?

ఇప్పటికీ వెర్రివెధవలైన హిందువులే

దానిని పాడుతుంటారు.

ఏ ముస్లింనైనా ఆ పాటపాడుతుండగా చూసారా?  

*ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే...*


( 2 ) గాంధీ - సత్యశోధన : అసలు నిజాలు.


గాంధీ అతిగొప్ప మార్కెటింగ్ మేనేజర్. స్వతంత్రం తన వల్లే వచ్చిందని అనిపించుకున్న మేధావి. స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు బలిదానాలు చేసినా వారి అందరి ఖ్యాతిని తన ఖాతాలో వేసుకున్న ముదురు. 

తన వల్ల సుమారు 20 లక్షల మంది యువకులు చనిపోయినా అహింసావాది గా తనని తాను బ్రాండ్ చేసుకోగలిగిన మార్కెటింగ్ దిగ్గజం. 

ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్లకి తొత్తు., 

వాళ్ల ముసుగు. 

నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇవన్నీ నిజాలే అనిపించే కొన్ని పాయింట్లు చూడండి.


* నిజానికి భగత్ సింగ్కు క్షమాభిక్ష పెడదామని అనుకుని బ్రిటిష్ వారు గాంధీని సంప్రదిస్తే అతను తీవ్రవాది అతన్ని చంపడానికి బ్రిటిష్ వారికి అన్ని అధికారాలు ఉన్నాయని అన్నారు


* ఎన్నిసార్లు పట్టుకోవడానికి ప్రయత్నించగా దొరకకుండా మిస్టర్ ఇన్విజిబుల్ గా పిలవబడ్డ చంద్రశేఖర్ ఆజాద్ గాంధీ నెహ్రు ని కలిసిన కొద్దిసేపటికే బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోగా తనని తాను కాల్చుకుని చనిపోయారు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? 

ఈ విషయంలో బ్రిటిష్ వారికి కబురందించింది ఎవరు అన్న సంగతి ఆలోచించడం ప్రతి భారతీయుని కర్తవ్యం


* తమ కన్నా ఎక్కువ పేరుప్రఖ్యాతులు వస్తున్నఏ స్వతంత్ర ఉద్యమకారులను గాంధీ, నెహ్రూలు విడిచిపెట్టలేదు. 


వారిని బ్రిటిష్ వారికి పట్టించి వారి మరణానికి, 

మరి కొందరు అజ్ఞాతంలోకి 

వెళ్లి పోవడానికి కారణమయ్యారు


* ఉడుకు రక్తం తో బ్రిటిష్ వారిని తరిమి కొడతాం అని ఆవేశంలో ఉన్న యువకుల్ని బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు ఆయన అహింస పేరుతో వారి ఆవేశాన్ని చల్లార్చి బ్రిటిష్ వారికి మేలు చేశారు. లేకపోతే ప్రాణాలు పోతుంటే ఇక్కడే ఉంటారా వాళ్ళు?


* స్వతంత్ర ఉద్యమంలో ఉన్న అందరూ అతి చిన్న గదుల్లో జైల్లో మగ్గిపోగా, గాంధీ మాత్రం 17 ఎకరాల స్థలంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఆఘాఖాన్ పాలస్ లో రెండు సంవత్సరాల పాటు విడిది చేశారు. 


సహాయంగా ఆయనకు నచ్చిన వంట వండడానికి ఏడుగురు వంట వారు, ఒళ్ళు తోమడానికి నలుగురు మాలిష్ వారు, 

నలుగురు తోటపని వారు ఇలా మొత్తం 40 మంది పని వారిని పెట్టి, పేపరు, కరెంటు మొదలైన సౌకర్యాలు కల్పించి ఆయన భార్యతో మేనేజర్ తో కలిసి హాయిగా ఉండేట్లు కల్పించి దాన్ని గాంధీ గారు జైల్లో ఉన్నారు అని ప్రజలను నమ్మించారు.


* శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు. 

అందుకే సుభాష్ చంద్రబోస్ జర్మనీతో స్నేహం చేసుకుని స్వతంత్రం వచ్చేలా ప్రయత్నం చేశాడు 


కానీ గాంధీ-నెహ్రూ మాత్రం బ్రిటిష్ వారు తరఫున పోరాడమని చెప్పి 20లక్షల యువకుల మరణానికి కారణం అయ్యాడు. 

కానీ అహింస వాదిగా పేరు తెచ్చుకున్నాడు.


 * బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకు తనకు వారు కల్పించిన ఖ్యాతిని తరువాత తరాలలో కోల్పోతాం అని భయపడ్డాడు గాంధీ, 


అందుకే నెహ్రూ ప్రధానిగా చేయాలనుకున్నాడు 

కానీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో 14 ఓట్లకు గాను నెహ్రూ ప్రధానిగా వచ్చిన ఓట్లు 0 పటేల్ ప్రధాని అభ్యర్థిగా వచ్చిన ఓట్లు 12, ఇద్దరు తటస్థంగా ఉండిపోయారు. 


ఈ సందర్భాల్లో నెహ్రూను ప్రధానిగా చేయాలంటే పాకిస్తాన్ ను విడగొట్టి తనను కూడా ప్రధానిగా చేయాలని జిన్నా పట్టుపట్టాడు. 


గాంధీ తలుచుకుంటే పాకిస్తాన్ విడిపోకుండా ఆపగలరు కానీ నెహ్రూను ప్రధానిగా చేయాలని ఆశ ముందు ఎందరో హిందూ అమాయకులు ప్రాణాలు కోల్పోయినా నిశ్శబ్దంగా ఉండి, "మరణాన్ని ధైర్యంగా ఆహ్వానిద్దాం", "ఒక చెంప కొడితే మరో చెంప చూపిద్దాం" అని కబుర్లు చెప్పి నెహ్రూ ప్రధాని అయిన తర్వాత చరిత్రను తనకు అనుకూలంగా రాయించుకున్నాడు.


* నిజమైన దేశభక్తులని బ్రిటిష్ వాళ్ళు బ్రతక నివ్వలేదు. 

కానీ గాంధీ నెహ్రూలకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.


10. గాంధీ ఎలాంటివాడు అన్నది తెలుసు కాబట్టే నోబెల్ శాంతి బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేసినా అసలు నిజాలు తెలుసు కాబట్టే వారూ గాంధీ కి ఇవ్వడానికి తిరస్కరించారు.


చివరిగా ఒక్క మాట., 

దేశ భక్తులను బ్రిటిష్ వారు, దేశద్రోహులను భారతీయులు చంపారు.


 (గొప్పలు రాయించుకున్న పుస్తకాలు చదవకుండా నిజాలు పూర్తిగా తెలుసు కాబట్టే గాడ్సే గాంధీని..చంపింది.)


( 3 ) నిన్ను ఒక చెంప మీద కొడితే వెంటనే రెండో చెంప చూపించాలి అని గాంధీజీ చెప్పాడు కాబట్టి, గాంధీ గొప్ప అహింసావాది అని గాంధేయవాదులు పదేపదే చెప్పే విషయం!


ఐతే, అసలు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి లాంటి సిద్ధాంతాన్నిగాంధీ ఎక్కడినుండి తీసుకున్నారు? 

దీనికి మూలం ఎక్కడ? 

అని వెతికితే,  

దీనికి సరిపోలిన వాక్యం బైబిల్లో ఏసు చెప్పిన వాక్యం! 

మత్తయి 5-39 :

".. నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. 

మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి .."


పై వాక్యంలో యేసు తన శిష్యులకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినపుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అని బోధిస్తున్నాడు 


మరి గాంధీగారు ఎపుడూ చేతిలో భగవద్గిత పట్టుకుని తిరిగేవారు కదా, గాంధీ గారు చదివింది బైబిలా?? భగవద్గీత?? 

అంటే 

పైకి భగవద్గీత చూపిస్తూ, 

లోపల బైబిల్ ఫాలో అయ్యారని అర్థంచేసుకోవచ్చు! 

ఎందుకంటే🤔🤔


భగవద్గీతలో నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు అని ఉంటుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడికి "యుద్ధం చెయ్యడం నీ ధర్మం కాబట్టి యుద్ధానికి సన్నద్ధం అవ్వమని" ఉపదేశించాడు. 


ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి లాంటి విషయాలు భగవద్గీతలో ఎక్కడా చెప్పనేలేదు! 

గీతలో అహింసావాదం గురుంచి ప్రస్తావించబడలేదు!


నిజానికి ఈ గాంధీ నడిపిన అహింసావాదం వెనక ఎంతో రాజకీయం ఉండేది! 

కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాన్ని కప్పి పుచ్చుతూ జనాలకు గాంధీను మహాత్మునిలా చూపిస్తూ బలపడింది!


ఈ అహింసావాదం ముసుగులో నేతాజీ, భగత్ సింగ్ లాంటి నిజమయిన దేశభక్తుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది!


ఇప్పటికైనా గాంధేయవాదం, అహింసావాదం 

మన గ్రంథాలది కాదనే సత్యాన్ని గ్రహిస్తారనే ఆశిస్తూ ... 

🙏🙏🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: